టాప్ స్టోరీస్

03-09-2026

03-09-2026 09:28 PM
ఎస్‌ఐఆర్‌కు అనుకోకుండా మరో పది రోజుల సమయం లభించింది. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. గతంలో మనం పంపిన డూప్లికేట్‌ ఓటర్ల జాబితాలను బూత్‌ స్థాయి ఏజెంట్లతో మరోసారి పరిశీలించాలి. మన ఓటర్లు పొరపాటున...
03-09-2026 08:00 PM
గడిచిన రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో నడుస్తున్నది పాలన కాదు, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రమే.
03-09-2026 07:48 PM
 కర్నూలులో ప్రభాకర్‌ అనే అభ్యర్థి టెట్‌ క్వాలిఫై కాకుండానే ఉద్యోగం పొందిన వైనం మీ గెజిట్‌ పత్రిక ఈనాడులోనే వచ్చింది.
03-09-2026 07:41 PM
కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి తీసుకువెళ్తోంది. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఆక్వా రంగం పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది
03-09-2026 04:32 PM
చర్చకు రావాలని సవాల్‌ విసరడం కాదని, దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై ఇప్పుడు సమాధానం చెప్పాలని వరుదు కళ్యాణి అన్నారు.
03-09-2026 04:25 PM
తమ కుటుంబానికి సమయం కేటాయించి విశ్వనాథ్‌ చివరి కోరికను నెరవేర్చిన వైయ‌స్‌ జగన్‌కు, ఈ సందర్భంగా సహకరించిన హఫీజ్‌ ఖాన్‌కు విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు
03-09-2026 04:11 PM
రాష్ట్రంలో దళిత, గిరిజనుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటోంది.
03-09-2026 02:47 PM
 పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి పంపుల ద్వారా నీళ్లు తోడి, వాటిని లిఫ్టుల ద్వారా ఎడమ కాలువలో వదిలేసి.. అవేదో పోలవరం నీళ్లు అని చంద్రబాబు ప్రజలను పచ్చిగా మోసం చేస్తున్నారు
03-09-2026 02:33 PM
శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు రాష్ట్రంపైనా, ప్రజలందరిపైనా ఎల్లవేళలా ఉండాలని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన శుభాకాంక్షల సందేశంలో అభిలషించారు.  
03-09-2026 02:28 PM
వధువు శ్రియ రాజమండ్రి రుడా మాజీ ఛైర్మన్‌ షర్మిల, మేడపాటి అనిల్‌రెడ్డి దంపతుల కుమార్తె. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని  వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు
03-09-2026 12:52 PM
కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఎమ్మెల్యే విరుపాక్షిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు.
03-09-2026 12:02 PM
అనంతరం చిలకలూరిపేటలోని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకురాలు విడదల రజిని నివాసానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.
03-09-2026 11:45 AM
క్లోరోక్విన్ బాధితులకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని నాగులపల్లి ధనలక్ష్మి కోరారు.
03-09-2026 11:39 AM
వైయ‌స్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులుగా ఎదిగారని తెలిపారు.
03-09-2026 10:11 AM
డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌,

02-09-2026

02-09-2026 08:53 PM
రామచంద్రపురం టౌన్‌ 10వ వార్డులోని తోటవారి వీధిలో గడపగడపకు వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వైయ‌స్ఆర్‌సీపీ రామచంద్రపురం నియోజకవర్గ...
02-09-2026 08:44 PM
పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు, ఈ ప్రాజెక్ట్‌, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా?  
02-09-2026 08:40 PM
అనకాపల్లికి పోలవరం నీళ్లు తీసుకొస్తున్నానని చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ప్రస్తుతం కాలువలోకి వస్తున్న నీళ్లు పోలవరం రిజర్వాయర్‌ నుంచి వచ్చినవి కావు.
02-09-2026 07:28 PM
అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు  పర్యటన మరో ఈవెంట్ లా సాగిపోయింది. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడికి వెళ్లినా కొత్త కొత్త స్కిట్లు చేస్తున్నారు.
02-09-2026 05:07 PM
కాకినాడ రూరల్‌లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. పోలవరం, జంజావతి, సోమశిల వంటి సాగునీటి ప్రాజెక్టుల్లో వైయ‌స్‌ఆర్‌ కృషిని గుర్తుచేసుకున్నారు.
02-09-2026 04:10 PM
విశాఖపట్నం మారికవలసలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను యథావిధిగా అక్కడే కొనసాగించాలి. దీనికి సంబంధించిన జీవో నంబర్ 69, దానికి అనుబంధంగా ఇచ్చిన మెమోను తక్షణమే రద్దు
02-09-2026 03:46 PM
కోడుమూరు మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌, జెడ్పీటీసీ రఘునాథరెడ్డి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి
02-09-2026 03:25 PM
పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమానికి వైయ‌స్‌ఆర్‌ అనేక పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
02-09-2026 03:09 PM
లోకనాథం యాదవ్‌ను టార్గెట్‌ చేయడం వెనుక టీటీడీలో నెలకొన్న ఆధిపత్య పోరే కారణమా అని భూమన ప్రశ్నించారు.
02-09-2026 03:00 PM
 పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహల్లా, విజయవాడ మేయర్‌ రాయన...
02-09-2026 02:41 PM
పొసిమ్‌ రెడ్డి సునీల్‌రెడ్డి మాట్లాడుతూ వైయ‌స్‌ఆర్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిని వేగంగా పూర్తి చేయడంతో ఆయన జలప్రదాతగా ప్రజల మన్ననలు
02-09-2026 02:26 PM
చెన్నైలోని వైయ‌స్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం వద్ద కూడా సేవా కార్యక్రమం నిర్వహించారు. సాధారణ ప్రజలు, వృద్ధులు, పార్టీ కార్యకర్తలకు బిర్యానీతో కూడిన భోజనం పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ...
02-09-2026 02:03 PM
వైయ‌స్‌ఆర్‌ హయాంలో లక్షలాది ఎకరాల భూమిని పేదలు, ఆదివాసీలకు పంపిణీ చేశారని ధర్మాన ప్రసాదరావు గుర్తుచేశారు
02-09-2026 01:56 PM
వైయ‌స్‌ఆర్‌ ఐదేళ్ల పాలన సమాజంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి ఇంటినీ స్పృశించి శాశ్వత ముద్ర వేసిందన్నారు
02-09-2026 01:49 PM
వైయ‌స్‌ఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఇడుపులపాయకు
02-09-2026 01:02 PM
అత్యవసర పరిస్థితుల్లో రోగుల శ్వాస మార్గాల్లో పేరుకుపోయిన ద్రవాలను తొలగించి, సులభంగా శ్వాస తీసుకునేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు.
02-09-2026 12:58 PM
వైయ‌స్‌ఆర్‌ తనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
02-09-2026 12:34 PM
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులకు ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత వంటి కార్యక్రమాలతో వైయ‌స్‌ఆర్‌ ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని శైలజానాథ్ తెలిపారు.
02-09-2026 12:29 PM
మహానేత వైయ‌స్‌ఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో రోగులకు అవసరమైన బెడ్‌షీట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు
02-09-2026 12:27 PM
నియోజవకవర్గంలో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులు.. ఏ రంగంలో చూసినా పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నియోజకవర్గానికి కొత్తగా ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి పర్యటించి
02-09-2026 11:22 AM
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న, రూపుదిద్దుకున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో అనేక వాటికి వైయ‌స్‌ఆర్‌ దార్శనికత, సంకల్పమే పునాది అని తెలిపారు.
02-09-2026 11:14 AM
విజయవాడ: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఘన నివాళులర్పించారు.
02-09-2026 09:59 AM
విశాఖపట్నం మారికవలసలోని గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలను తరలించవద్దంటూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా
02-09-2026 09:55 AM
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
02-09-2026 09:51 AM
‘మరపురాని మహానేత.. జలప్రదాత డాక్టర్‌ వైయ‌స్‌ఆర్‌’ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.

01-09-2026

01-09-2026 07:15 PM
రాజమండ్రిలో రాత్రింబవళ్లు కష్టపడి మేము మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తే, క్రెడిట్ తీసుకోవడానికి ఐదుగురు కూటమి ప్రజాప్రతినిధులు ఎగబడ్డారని భరత్ మండిపడ్డారు
01-09-2026 07:09 PM
వీబీఆర్‌ వైపు రైతులు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వెళ్లకుండా పోలీసులు పలు మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గుంతకందాల, వేల్పనూరు, నంద్యాల రోడ్డు, ఆత్మకూరు రోడ్డు
01-09-2026 05:38 PM
స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుని ప్రతి స్థానంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీ చేసేలా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు వైయ‌స్‌ జగన్‌ సూచించారు
01-09-2026 05:21 PM
పంచదార, ఉల్లిపాయలు, పప్పులు, బియ్యం, వంట నూనెలు, పాలు, పెరుగు, గ్యాస్‌ ధరలు పెరగడంతో కుటుంబాలపై నెలకు అదనంగా రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు భారం
01-09-2026 05:18 PM
ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా యూనివర్సిటీ తీసుకువచ్చారు. ఉద్యోగాల్లో మహిళలకు 9 శాతం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
01-09-2026 05:05 PM
తాడేపల్లి: చంద్రబాబు మొగల్తూరులో చేసిన వ్యాఖ్యలకు వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
01-09-2026 04:55 PM
భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైయ‌స్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆయనను కలిశారు
01-09-2026 03:24 PM
వరదరాజులరెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో తామిద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే ఎవరి బలం ఎంతో ప్రజలే
01-09-2026 02:18 PM
తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలి. 12వ పీఆర్సీని అమలు చేయడంతో పాటు, 30 శాతానికి తగ్గకుండా మధ్యంతర భృతి ప్రకటించాలి.
01-09-2026 01:24 PM
గిరిజన విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతుగా మారికవలసకు వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు
01-09-2026 01:10 PM
వెలుగోడు వైపు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డితో పాటు రైతులు, పార్టీ నాయకులను బండి ఆత్మకూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
01-09-2026 12:53 PM
వెలిగొండ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డేనని డా. అశోక్‌కుమార్‌ స్పష్టం చేశారు.
01-09-2026 12:49 PM
2025లో ఒక మేజర్‌ మినరల్‌ మైన్‌ రద్దు చేసినప్పటికీ అది ఇప్పటికీ ఎలా కొనసాగుతోందని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. చైనా వ్యక్తి యాంగ్జున్‌ డౌకు వేమిరెడ్డికి ఉన్న సంబంధం ఏమిటనేది అసలు ప్రశ్న
01-09-2026 12:29 PM
గిరిజన బిడ్డల విద్య కోసం పోరాడటం నేరమా? తల్లిదండ్రుల పక్షాన నిలబడటం తప్పా? అని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నించారు
01-09-2026 12:24 PM
మహిళా నాయకురాలితో వ్యవహరించే తీరుపై పోలీసులు కనీస సంయమనం పాటించాలని పేర్కొన్నారు.  
01-09-2026 12:22 PM
విశాఖపట్నంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఉత్తరాంధ్ర జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జిని కూడా పోలీసులు విశాఖకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని
01-09-2026 09:54 AM
అనంతరం భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు

31-08-2026

31-08-2026 07:48 PM
ఈ రోజు వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియ ఎవరో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా గమనించాలి
31-08-2026 07:40 PM
 ఇక నాలుగో స్థానంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి నిలిచారు. తనకు కేటాయించిన నిదుల్లో ఇప్పటివరకూ 48.94 శాతం నిధులను వినియోగించారు.
31-08-2026 07:13 PM
37.5 కిలోమీటర్ల మేర ఉన్న రెండు ప్రధాన టన్నెళ్లలో దాదాపు 30.5 కిలోమీటర్ల పనులను వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తి చేశారని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

Pages

Back to Top