Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
టీడీపీ కాదు టీవీపీ (తెలుగు వెన్నుపోటు పార్టీ)
ఆక్వా సంక్షోభానికి చంద్రబాబే కారణం
కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
శ్రీవాణి కాదు అది 'చంద్రవాణి'.
అక్రమ గ్రావెల్, ఇసుక, మట్టి తవ్వకాలపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు
రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
మహిళపై అసభ్య పోస్టులు..
పెన్నా నదిలో ఇసుక దందాపై కలెక్టర్కు ఫిర్యాదు
చీడిగ లారీ ప్రమాదం హృదయవిదారకం
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
16-05-2026
టీడీపీ కాదు టీవీపీ (తెలుగు వెన్నుపోటు పార్టీ)
16-05-2026 08:47 PM
పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోయాయి. అక్వా మేత ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన అప్సెడాకు కూడా తెలియకుండా ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఆక్వా సంక్షోభానికి చంద్రబాబే కారణం
16-05-2026 07:03 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీడ్, సీడ్ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్రభుత్వం బందీ అయిపోయింది
కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
16-05-2026 05:05 PM
“సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి రూ.1,500, 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టారు” అని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
16-05-2026 04:59 PM
సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో కీలక వేదికగా మారిందని, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
శ్రీవాణి కాదు అది 'చంద్రవాణి'.
16-05-2026 04:48 PM
జనవరి 9, 2026 నుంచి రోజువారీ కోటా కింద ఆన్లైన్లో విడుదల చేస్తున్న 800 శ్రీవాణి టికెట్ల కేటాయింపులో భారీ ఐటీ కుంభకోణం సాగుతోంది. ఉదయం సరిగ్గా 9:00 గంటలకు విడుదలయ్యే ఈ 800 టికెట్లు 9:01 నిమిషాలకల్లా...
అక్రమ గ్రావెల్, ఇసుక, మట్టి తవ్వకాలపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు
16-05-2026 04:30 PM
కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి సంబంధించిన అనుమతుల గడువు 2026 ఏప్రిల్ 30తో ముగిసిపోయిందని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన ముందే అంగీకరించారని తెలిపారు. గడువు ముగిసినా అక్రమంగా...
రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
16-05-2026 04:11 PM
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర జీఎస్డీపీ 10.75 శాతం వృద్ధి సాధించిందని చెబుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్వంత పన్ను ఆదాయం 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక వ్యవస్థలో తీవ్ర సంక్షోభాన్ని...
మహిళపై అసభ్య పోస్టులు..
16-05-2026 03:50 PM
జేబి శ్రీనివాస్ అనుచరుడిగా పేర్కొంటున్న మాచర్ల రఘురాం మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
పెన్నా నదిలో ఇసుక దందాపై కలెక్టర్కు ఫిర్యాదు
16-05-2026 03:46 PM
పెన్నా నది పరిరక్షణతో పాటు గ్రామస్తుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.
చీడిగ లారీ ప్రమాదం హృదయవిదారకం
16-05-2026 03:42 PM
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక వైయస్ఆర్సీపీ నాయకులతో కలిసి కన్నబాబు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో రైల్వే సమస్యలు పరిష్కరించాలి
16-05-2026 03:35 PM
డిజిటల్ విద్య, సైబర్ భద్రత రంగాల్లో తిరుపతిని జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడంలో నేషనల్ ఆఫ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ...
శ్రీవాణి టికెట్లలో భారీ అక్రమాలు
16-05-2026 03:30 PM
టిటిడి పెద్దలు చేస్తున్న అరాచకం, అవినీతి, అసత్యాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. టిటిడి చేత మాయమాటలు మాట్లాడిస్తున్నారని, “నా కులదైవం” అని చెప్పుకునే చంద్రబాబు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్...
ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
16-05-2026 03:26 PM
ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టేనని మండిపడ్డారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ చార్జీలు తక్షణం తగ్గించాలి
16-05-2026 03:18 PM
చంద్రబాబు కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలో అట్టడుగున ఉన్న ఏపీ.. పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలో అగ్రభాగాన నిలిచింది. లీటర్ పెట్రోల్ రూ.113.62, లీటర్...
పొగాకు రైతులను ఆదుకోవాలి..
16-05-2026 02:04 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్క్ఫెడ్ ద్వారా రూ.300 కోట్లు వెచ్చించి రైతుల వద్ద క్వింటా రూ.38 వేల వరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉపాధి శ్రామికుల దుర్మరణం బాధాకరం
16-05-2026 01:51 PM
ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ విపరీతంగా మద్యం సేవించి వాహనం నడిపినట్టు వస్తున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు.
15-05-2026
బిల్లుల కక్కుర్తి వల్లే ఉండవల్లిలో స్టీల్ బ్రిడ్జి కుంగింది
15-05-2026 06:53 PM
ఇవాళ ఉదయమే నిర్మాణ కంపెనీ ఈ వంతెన కుంగలేదని చెప్పింది. సాయంత్రానికి మాట మార్చి నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అమరావతిలో పనులు
చంద్రబాబు రూల్స్ పెడతాడు.. పాటించడు
15-05-2026 06:17 PM
చంద్రబాబు, లోకేష్లకు కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందని, పారిశ్రామికవేత్తల ముందు రాష్ట్రం పరువు తీస్తున్నారని గుడివాడ అమర్నాథ్ చెప్పారు
తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు ‘జల దాసోహం’
15-05-2026 05:09 PM
మహానేత వైయస్సార్, ఆ తర్వాత వైయస్ జగన్ గారు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా పనులు చేపట్టారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
15-05-2026 04:37 PM
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగికి తొలగించిన కాలును కుక్క తిన్న ఘటన అమానవీయమని వైయస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం సానుకూల స్పందన
15-05-2026 04:23 PM
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగితే స్థానిక చెరకు రైతులకు మళ్లీ ఊతం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇంధనం, విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
15-05-2026 02:24 PM
140 కోట్ల మంది భారతీయులు ఇంధనం, విద్యుత్ వినియోగంలో పొదుపు పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గుతుందని భూమన అన్నారు. వైయస్ఆర్సీపీ తరఫున తాము కూడా పొదుపు చర్యలను పాటిస్తున్నామని చెప్పారు.
గోదావరి డెల్టాకు జీవం పోసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్
15-05-2026 02:06 PM
వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాపు రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణం
15-05-2026 02:04 PM
కూటమి ప్రభుత్వంలో పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై లోలోపల బాధపడుతున్నారని అన్నారు. “30 ఏళ్లు నీకు జెండా మోసిన కాపులపైనే దాడులు చేయిస్తావా?” అంటూ ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించారు
రాష్ట్రంలో బెల్ట్ షాపులు వెంటనే రద్దు చేయాలి
15-05-2026 01:59 PM
ఇంగ్లీష్ మీడియం విద్య అవసరాన్ని చాలా ముందుగానే గుర్తించిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని నారాయణస్వామి తెలిపారు.
సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయం
15-05-2026 01:56 PM
రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని వైయస్ జగన్ కొనియాడారు.
ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం
15-05-2026 01:49 PM
జిల్లాలోని కాలువల పరిస్థితి దయనీయంగా ఉందని, చాలా కాలువల్లో నీరు పారే పరిస్థితి లేదన్నారు. కాలువల్లో భారీగా మొక్కలు, చెట్లు, చెత్త పేరుకుపోయి ఉండటమే కాకుండా, పనులు చేశామని
సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి
15-05-2026 01:45 PM
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించడంతో పాటు కొత్త సభ్యులను చేర్చుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆక్వా రైతులను దోచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
15-05-2026 07:12 AM
తాడేపల్లి: ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క సెంటు కబ్జా చేసినట్టు నిరూపించినా రాజకీయాల నుంచి వైదొలుగుతా
15-05-2026 07:08 AM
తాము మోసే పార్టీలు బాగుండాలని మిగతా అన్ని పార్టీల మీద బురదజల్లుతూ ఎల్లో మీడియా న్యూస్ రాయకుండా వ్యూస్ రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
ఆక్వా రంగంపై 'కమీషన్ల' కత్తి
15-05-2026 07:04 AM
ఫీడ్ ధరల పెంపుపై రైతుల నుండి నిరసన రావడంతో, ప్రభుత్వం జూమ్ మీటింగ్ పెట్టి పెంచిన ధరలను రద్దు చేస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకుంది
రేపల్లె కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైయస్ఆర్సీపీలో చేరిక
15-05-2026 07:00 AM
మోపిదేవి శ్రీనివాసరావు ఒక పార్టీ సభ్యుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు.
14-05-2026
హత్యలు, అత్యాచారాల కన్నా ప్రశ్నించడమే రాష్ట్రంలో పెద్ద నేరం
14-05-2026 05:03 PM
ఏపీలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య సంస్కృతికి భిన్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులను తలపిస్తోంది.
ప్రత్యేక అధికారుల పాలనలో పరిష్కారం కానీ ప్రజా సమస్యలు
14-05-2026 04:48 PM
పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు . గత వైఎస్సార్సీపీ పాలనలో క్లాప్ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేవని, నగరంలోని 50 డివిజన్లలో ఉదయం 11 గంటలకల్లా పరిశుభ్రంగా కనిపించేవన్నారు
కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
14-05-2026 04:45 PM
రాజకీయ ప్రతీకార ధోరణితోనే అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు
శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం
14-05-2026 04:39 PM
దళారులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్లైన్లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల...
వైయస్ జగన్ను కలిసిన మామిళ్లపల్లి రైతులు
14-05-2026 04:32 PM
రైతులపై టీడీపీ నేతలు దాడి చేయడమే కాకుండా ఆటో నడిపే తాగుబోతు వ్యక్తితో ఫిర్యాదు చేయించి కాపు కులానికి చెందిన 14 మందిపై కేసు నమోదు చేయించారు.
చచ్చినా, బ్రతికినా వైయస్ జగన్ వెంటనే ఉంటా
14-05-2026 04:27 PM
మంత్రి టీజీ భరత్ కనుసన్నల్లోనే కర్నూలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బాలు పై త్రీటౌన్ సీఐ శేషయ్య వేధింపులకు...
పోగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
14-05-2026 02:34 PM
వేలం కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల పరిస్థితి, కొనుగోలు విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తిరుపతిలో భూకబ్జాలు, రౌడీయిజంపై వైయస్ఆర్సీపీ ఆందోళన
14-05-2026 02:22 PM
తిరుపతిలో భయపెట్టే రాజకీయాలకు ప్రజలే గట్టి సమాధానం చెబుతారని పేర్కొన్న భూమన అభినయ్ రెడ్డి, ఎవరికి అన్యాయం జరిగినా తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
కుందువానిపేటలో సామూహిక గృహప్రవేశాలు
14-05-2026 01:48 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. “సంపద సృష్టిస్తాం, మరింతగా అభివృద్ధి చేస్తాం” అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు
విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు లోకేష్
14-05-2026 01:40 PM
రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితులు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల భారం, నిరుద్యోగ భయం కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు
13-05-2026
అమరావతి నుంచే దుబారాకి ఫుల్స్టాప్ పెట్టాలి
13-05-2026 10:30 PM
ప్రధాని నరేంద్ర మోడీ దుబారా తగ్గించుకుందామని దేశానికి కొన్ని సూచనలు చేశారు. అంతకుముందే ఆయన హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను వారి నివాసాల్లో కలిశారు
తమిళనాడు సీఎం విజయ్కు శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్
13-05-2026 10:26 PM
తమిళనాడు ప్రజలు విజయ్ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు.
తప్పుడు కేసులకు భయపడొద్దు.. చట్టపరంగా ఎదుర్కొందాం
13-05-2026 10:23 PM
తనపై నమోదు చేసిన తప్పుడు కేసులు, విచారణల నేపథ్యంలో ఎదురైన పరిస్థితులను పూడి శ్రీహరి వివరించగా, అలాంటి అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు
రొయ్యల మేత ధరల పెంపు దారుణం
13-05-2026 05:08 PM
రెండు నెలల క్రితమే కిలోకు రూ.4 పెంచిన మేత కంపెనీలు, ఇప్పుడు మరోసారి భారీగా ధరలు పెంచడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిందన్నారు.
యువజన విభాగం నాయకుడిపై వేధింపులను ఖండిస్తూ బాపట్లలో నిరసన
13-05-2026 05:05 PM
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పోలీసుల వేధింపులకు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
13-05-2026 04:34 PM
బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి...
ఆక్వా ఫీడ్ సిండికేట్ - కూటమి ప్రభుత్వం మధ్య 'ముడుపుల' ఒప్పందం
13-05-2026 04:28 PM
ఆక్వా ఫీడ్ ధరలను కేజీకి రూ. 8 నుంచి రూ. 10 వరకు (టన్నుకు రూ. 8,000 - 10,000) హఠాత్తుగా పెంచడం వెనుక ప్రభుత్వం, ఫీడ్ కంపెనీల మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణం.
అవినీతికి కేరాఫ్ అడ్రస్ పోలవరం నియోజకవర్గం
13-05-2026 04:23 PM
మట్టి, ఇసుక అక్రమ రవాణా, పేకాట క్లబ్బులు, క్రికెట్ బుకీల ద్వారా భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని, ఇదంతా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.
అక్రమ కేసులపై వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆందోళన
13-05-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ నేతలు
13-05-2026 03:56 PM
ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, కల్పలతారెడ్డి, వరుదు కళ్యాణి, చంద్రశేఖర్రెడ్డి, రుహుల్లా, భరత్, రమేష్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు
నత్తం గంగమ్మ జాతరలో మాజీ మంత్రి ఆర్కే రోజా పూజలు
13-05-2026 03:18 PM
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోజా గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు
23 నెలల్లో రూ.3.61 లక్షల కోట్ల అప్పు
13-05-2026 02:47 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం నగరంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రూ.310 కోట్లతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు నాలుగు లైన్ల...
అక్రమ కేసులు ఖండిస్తూ హిందూపురంలో నిరసన
13-05-2026 02:26 PM
ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని,
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అక్రమ కేసులా?
13-05-2026 02:08 PM
ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపుల కారణంగానే వైయస్ఆర్సీపీ కుటుంబానికి చెందిన సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్ నోట్లో పేరు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అతనిపై కేసు నమోదు చేయలేదని...
“ఒక అంగుళం భూమి కూడా కబ్జా కానివ్వను”
13-05-2026 01:59 PM
ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజానికి పాల్పడే వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న భూమన కరుణాకర రెడ్డి
13-05-2026 01:54 PM
ఆలయ పరిసరాల్లో భక్తులతో పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
13-05-2026 01:51 PM
వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తాయని
ఆక్వా రంగాన్ని కుప్పకూలుస్తున్న కూటమి ప్రభుత్వం
13-05-2026 01:43 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ వైఖరి వల్ల ఆక్వా రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More