Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట
ద్రాక్షారామంలో శివలింగ ధ్వంసం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్మోహన్రెడ్డి
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త!
మహిళల రక్షణ గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం
రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ హిందూ దేవాలయాల మీద లేదు
యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులను వేధించడం సరి కాదు
ప్రసాదంలో నత్త పడిందని ప్రశ్నిస్తే కేసా?
కోనసీమ ద్రాక్షారామంలో వైయస్ఆర్సీపీ నేతల పర్యటన
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
31-12-2025
భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట
31-12-2025 09:39 PM
8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మించిన ద్రాక్షారామం ఆలయంలో నిన్న కపాలేశ్వర శివలింగం ధ్వంసం జరిగింది. ఈ ఘటన జరిగిన తీరుపై సమగ్ర విచారణ చేయలేదు, అదే సమయంలో శివలింగానికి జరిగిన అపచారం తర్వాత,
ద్రాక్షారామంలో శివలింగ ధ్వంసం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
31-12-2025 07:48 PM
ఈ ఘటన అనంతరం ఆగమశాస్త్ర నియమ నిబంధనలు పాటించకుండా హడావుడిగా సాయంత్రంలోగానే మరో శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేక అనుమానాలకు తావిస్తోందని నేతలు పేర్కొన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్మోహన్రెడ్డి
31-12-2025 07:33 PM
2026వ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలని
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త!
31-12-2025 07:24 PM
టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రధాన వ్యవస్థలు నిర్వీర్యం కాగా, ఆలయాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆలయాలను రాజకీయాలకు వేదిక చేయడంతో ఈ దుస్థితి దాపురించింది.
మహిళల రక్షణ గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
31-12-2025 05:37 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి అ«ధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో ఐదు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి అమ్మకానికి పెట్టేసిన పరిస్ధితి చూస్తున్నాం. నెలకో డ్రామా, రోజుకో అబద్ధం, గంటకో అరాచకం ఈ...
ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం
31-12-2025 05:26 PM
దక్షిణ కాశీగా పేరొందిన ఆలయంలో శివలింగం ధ్వంసం అనేది అత్యంత బాధాకరం. పోలీసులు ఈ వ్యవహారాన్ని నీరు గారుస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అనేక చోట్ల ఆలయాలలో భక్తులు చనిపోయారు
రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ హిందూ దేవాలయాల మీద లేదు
31-12-2025 03:46 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుండటం దానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు
యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులను వేధించడం సరి కాదు
31-12-2025 03:20 PM
తాడేపల్లి: మనమిత్ర యాప్ పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను 68 శాతం మంది ప్రజలు ఉపయోగించడం లేదని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది.
ప్రసాదంలో నత్త పడిందని ప్రశ్నిస్తే కేసా?
31-12-2025 01:00 PM
భక్తులపై పెట్టిన అన్ని కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన మజ్జి చిన శ్రీనివాస్, “కూటమి పాలనలో ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారా? ఇదేనా ప్రజాస్వామ్యం?
కోనసీమ ద్రాక్షారామంలో వైయస్ఆర్సీపీ నేతల పర్యటన
31-12-2025 12:50 PM
దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. ఇంతటి ఘోర ఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు? ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునఃప్రతిష్టించడం...
వేమూరులో కూటమికి షాక్
31-12-2025 11:16 AM
వరికూటి అశోక్ బాబు కొత్తగా చేరిన నాయకులు, యువకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీయేనని
ద్రాక్షారామంలో జరిగిన మహాఘోరం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
31-12-2025 09:18 AM
ఆలయాల నిర్వహణ, భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంచారామాల వంటి దివ్యక్షేత్రాల్లోనే ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్ధం
31-12-2025 09:12 AM
తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్థం చేసిందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాలతో విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్లు
30-12-2025
మంచు కొండల మధ్య ఎగిరిన వైయస్ఆర్సీపీ జెండా…
30-12-2025 08:06 PM
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా, పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే పాలన దృష్టితో ముందుకు సాగిన నేతగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు
రాష్ట్రంలో ఏదైనా వాహనం కొంటే బాబు ట్యాక్స్ కట్టాల్సిందే
30-12-2025 07:49 PM
కేబినెట్ సమావేశంపై ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కొత్త ఏడాది సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైనా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందేమోనని అన్ని వర్గాల ప్రజలు ఆశించారు.
డీజీపీ సమాధానం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
30-12-2025 05:20 PM
తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ పూర్తిగా గాడి తప్పిందని, డీజీపీ బాధ్యతారాహిత్య సమాధానమే దీనికి నిదర్శనమని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్ర
సీనియర్ జర్నలిస్ట్ టికె లక్ష్మణ్ రావు మృతిపై సజ్జల సంతాపం
30-12-2025 05:06 PM
ఆయన మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని అన్నారు. లక్ష్మణ్ రావు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,
పోలీస్ స్టేషన్లను కూడా పీపీపీ విధానంలోకి మార్చారా..?
30-12-2025 02:15 PM
కనీసం నూతన సంవత్సరం నుంచైనా పోలీసులు తమ పనితీరును మార్చుకుని న్యాయం వైపు నిలబడి చట్ట ప్రకారం పని చేయాలని సూచించారు.
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులకు అభినందనలు
30-12-2025 12:32 PM
విజయనగరం జిల్లా సోషల్ మీడియా సైనికులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు బొత్సా సత్యనారాయణ సహా పార్టీ నాయకత్వం అంతా...
వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
30-12-2025 09:39 AM
ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.
29-12-2025
చోడవరం ఘటనపై న్యాయపోరాటం చేస్తాం
29-12-2025 10:49 PM
పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉండగా, అధికార దర్పంతో వ్యవహరిస్తూ దళిత యువకులపై చిత్రహింసలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ ఓవరాక్షన్ మానుకోవాలని హెచ్చరించారు.
జంగారెడ్డిగూడెం మరణాలపై కట్టు కథలు
29-12-2025 10:44 PM
జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలపై అప్పట్లోనే రకరకాల ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు సిట్ నివేదికలో రాశారని విమర్శించారు.
ఏపీలో పరాకాష్టకు చేరిన రెడ్బుక్ రాజ్యాంగం
29-12-2025 10:37 PM
తాజాగా మన నాయకుడు జగన్ గారి పుట్టినరోజును ప్రజలంతా పండుగలా చేసుకున్నదానిని తట్టుకోలేక బరితెగించి నడిరోడ్డుపై నడిపిస్తున్నారు. అరాచకాలు జరిగిన చోట మాత్రం పోలీసుల జాడ ఉండదు కానీ జగన్ గారి పుట్టినరోజున
కూటమి పాలనలో ఆర్యవైశ్యులకు రక్షణ కరువు
29-12-2025 10:30 PM
పొదిలిలో అవినాష్ అనే ఆర్యవైశ్య యువకుడి షాపు ముందు లారీ నిలబడిందనే కారణంతో అక్కడ ఉన్న ఎస్ఐ లారీ డ్రైవర్ను దారుణంగా కొట్టారు. అనంతరం అదే షాపు యజమాని కుమారుడు అవినాష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని...
రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కులూ ప్రైవేటు పరం
29-12-2025 10:24 PM
రాష్ట్రంలో అత్యంత బలమైన, ధనిక కార్పొరేషన్లలో ఒకటి రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ). ఉమ్మడి ఏపీలో, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎన్నో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేసి, వివిధ...
రాష్ట్రంలో చట్టాలు అధికార పార్టీకి ఒక లా ప్రతిపక్షానికి మరొకలా?
29-12-2025 06:18 PM
కదిరి నియోజకవర్గం ముత్యాలవారిపల్లె గ్రామంలో జరిగిన ఒక కుటుంబ తగాదాను వైయస్ఆర్సీపీకి ఆపాదించే కుట్ర చేసిన హోంమంత్రి .. ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు
పౌర హక్కులు, స్వేచ్ఛ హరిస్తున్న కూటమి ప్రభుత్వం
29-12-2025 04:59 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లలో ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో, దిక్కుతోచని ప్రభుత్వం, ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. జగన్గారి ఫ్లెక్సీల వద్ద జంతుబలులు, రక్త తర్పణాలు...
15వ ఫైనాన్స్ నిధులపై కూటమి ప్రభుత్వ పెత్తనం తగదు
29-12-2025 04:28 PM
పంచాయతీ స్థాయి ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పొందవలసిన గౌరవ వేతనాలను కూడా ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం
29-12-2025 01:18 PM
కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అని, పొత్తులతో గెల్చిన పార్టీలు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ర
కంది, మొక్కజొన్న రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
29-12-2025 01:11 PM
2025–26 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది పంట పూర్తిగా వర్షాధారంగా, మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే పంటగా, సంవత్సరానికి ఒక్కసారే సాగు
జగనన్నను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం
29-12-2025 12:58 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తున్నామని తెలిపారు.
అన్నమయ్య జిల్లా లేకుండా చేయాలనే కుట్ర
29-12-2025 12:42 PM
మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలనే పేరుతో అన్నమయ్య జిల్లాను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం
29-12-2025 12:12 PM
ప్రతి మహిళకు రూ.18 వేల ఆర్థిక సాయం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం ఇస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని ప్రశ్నించారు.
తాడిపత్రి నియోజకవర్గంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం
29-12-2025 11:59 AM
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పనులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పనులు ఎక్కడా కనిపించడం లేదన్నారు
వినుకొండలో కూటమి నేతల రాక్షస పాలన
29-12-2025 11:51 AM
రైతులకు యూరియా సరఫరా చేయలేని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాన్ని దేశంలో నంబర్–1గా మారుస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కు చెందిన బయో ఉత్పత్తులు వాడటం...
YS Jagan fights alone, implements agenda
29-12-2025 11:05 AM
The coalition government in the state, with three parties having vote shares of 1 percent, 2 percent and 39 percent, has joined hands, but YSRCP secured a 40 percent vote share, which shows that YS...
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
29-12-2025 09:51 AM
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
29-12-2025 09:17 AM
‘60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు
28-12-2025
ఫ్లెక్సీలకు రక్త తర్పణం మొదలుపెట్టిందే టీడీపీ
28-12-2025 06:38 PM
జగన్గారి పుట్టినరోజు సందర్భంగా ఒకటి రెండు చోట్ల ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు నరికి రక్తతర్పణం చేశారని, ఆ విధంగా రాష్ట్రంలో హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నారని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత గొంతు...
వైయస్ఆర్సీపీలోకి టీడీపీ మైనార్టీ నేత ముక్తియార్ చేరిక
28-12-2025 05:42 PM
ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని, ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ శాఖలను అడ్డుపెట్టుకుని ప్రజలకు రక్షణ లేకుండా చేస్తున్నదని ఆరోపించారు. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు...
రక్తాభిషేకం సంస్కృతికి తెర లేపింది ఎవరూ?
28-12-2025 05:34 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించింది.
కమిటీల నియామకంపై నాయకులంతా సీరియస్గా దృష్టిపెట్టాలి
28-12-2025 05:29 PM
వైయస్ఆర్సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్గా దృష్టిపెట్టాలి. ఇది ఒక స్పెషల్ డ్రైవ్ లా ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ ఫోకస్తో పనిచేయాలి
కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు
28-12-2025 05:24 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. వారి భద్రతకు చర్యలు తీసుకోకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల ప్రాణాలను గాల్లో...
చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయం
28-12-2025 05:18 PM
గతంలో చంద్రబాబు, ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద కూడా వేర్వేరు సందర్భాల్లో ఇలాగే పొట్టేళ్ల తల కొట్టి, ఆ రక్తంతో ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని సాకే శైలజానాథ్...
రతన్ టాటాకు వైయస్ జగన్ నివాళి
28-12-2025 05:14 PM
వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘టాటా సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'భారతదేశ రత్నం' రతన్ టాటా. ఆయన దాతృత్వం, వారసత్వం మనందరికీ స్ఫూర్తి దాయకం’ అని పోస్టు చేశారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
28-12-2025 10:04 AM
కాకాణితో పాటు పెద్ద సంఖ్యలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత్యంతరం లేక పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేసి ప్రభాకర్...
టూటౌన్ పోలీస్స్టేషన్ ఎదుట వైయస్ఆర్సీపీ ఆందోళన
28-12-2025 09:55 AM
ఈ అరెస్ట్ను ఖండిస్తూ పెద్ద సంఖ్యలో వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు టూటౌన్ పోలీస్స్టేషన్కు చేరుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
విజయవంతమైన కోటి సంతకాలు సేకరణ, వైయస్.జగన్ పుట్టినరోజు వేడుకలు
28-12-2025 09:23 AM
గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిక్కుతోచని స్ధితిలో పడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారెకి అపఖ్యాతి తెచ్చిపెట్టే పనిలో పడిందని...
ఈనాడు సంపాదకీయంపై వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆగ్రహం
28-12-2025 09:19 AM
అమ్మవారికి బలి ఇవ్వటం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. జగన్కు కొందరు అభిమానులు రక్తంతో తర్పణం చేయటం తప్పని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలిని ఏం అంటారు?
27-12-2025
జగనన్న ప్రజాదరణ చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు
27-12-2025 07:35 PM
ఈ నెల 21న వైయస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ఒక ఇంట్లో తమ బిడ్డ పుట్టిన రోజు ఎలా జరుపుకుంటారో, అలాగే ప్రతి ఇంట్లో,...
రక్తతర్పణలపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం
27-12-2025 07:26 PM
రాష్ట్రంలో రెండు, మూడు దినపత్రికలు, మూడు-నాలుగు టీవీలు చంద్రబాబుకు బాకా ఊదే కార్యక్రమమే చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక్క అంశం కూడా మాట్లాడరు.
దిగజారిన కూటమి పాలన
27-12-2025 05:36 PM
కూటమి పాలనలో ఫ్లెక్సీలు కట్టినా, సోషల్ మీడియా పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తున్నారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైళ్లకు పంపడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళా అంచున నిలబెట్టాడు
27-12-2025 03:48 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి మాజీ సీఎం వైయస్ జగన్ గారు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంకోపక్క మెడికల్ కాలేజీలు...
అమరావతి రైతులకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలి
27-12-2025 03:44 PM
రాజధాని నిర్మాణం కోసం తన పొలంతోపాటు ఇంటిని సైతం ఇస్తే ఫలితంగా ప్రభుత్వం తనకి వాగులో ఇంటి స్థలం ఇచ్చిందని, ఫలితంగా తన బతుకు రోడ్డున పడినట్టయిందని గ్రామ సభలో ఆవేదన చెందుతూ దొండపాటి...
టీడీపీ దౌర్జన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
27-12-2025 01:24 PM
ఈ ఘటనలపై తక్షణమే విచారణ చేపట్టి, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను వై. విశ్వేశ్వరరెడ్డి కోరారు. అలాగే బాధితులకు రక్షణ కల్పించాలని, భూములపై అక్రమాలను...
ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడి కారు ధ్వంసం
27-12-2025 01:10 PM
ఈ దాడులపై స్పందించిన పల్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం వల్లే తనపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు.
రాజధాని ప్రాంతంలో రైతు రామారావు మృతి విషాదకరం
27-12-2025 12:54 PM
రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మొదట భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేని చంద్రబాబు మళ్లీ భూసేకరణ చేస్తామని ఎలా చెబుతున్నారని విమర్శించారు
26-12-2025
అమరావతి రైతుల్ని మళ్లీ మోసం చేస్తున్న ప్రభుత్వం
26-12-2025 10:07 PM
గుంటూరు : రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని, వైయస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మండిపడ్డారు.
తిరుపతిలో తోపులాట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
26-12-2025 10:02 PM
గురువారం క్రిస్మస్, ఆ తరువాత శుక్ర, శని, ఆదివారం వరుస సెలవులు ఉంటే భారీగా భక్తులు తిరుమలకు వస్తారని పాలక మండలికి తెలియదా. సెలవు రోజుల్లో టీటీడీ ఎలా వ్యవహరించాలో కూడా తెలియని పరిస్థితిలో ఈ ప్రభుత్వం...
కలువాయి ఎప్పటికీ నెల్లూరులో అంతర్భాగమే
26-12-2025 06:09 PM
ప్రజల అభ్యర్థన మేరకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించారని, అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచినట్లు తెలిపారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More