Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూతపై వైయస్ జగన్ సంతాపం
తిరుమల లడ్డూ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలి
సీమ వాసులపై చంద్రబాబు వివక్ష
కోవూరు మైనర్ బాలిక కేసు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే
కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం
సభలోనూ బయటా పోరాటం కొనసాగిస్తాం
సభలోనూ బయటా పోరాటం కొనసాగిస్తాం
లడ్డూపై చర్చకు భయపడి వాయిదా వేయించారు
అసెంబ్లీ వద్ద వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ధర్నా
రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
27-02-2026
ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూతపై వైయస్ జగన్ సంతాపం
27-02-2026 03:51 PM
సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు.
తిరుమల లడ్డూ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలి
27-02-2026 03:49 PM
రుమల లడ్డూ విషయంపై వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. చర్చకు సిద్ధమని చెప్పి చివరికి సభను వాయిదా వేయించడం సరైంది కాదన్నారు.
సీమ వాసులపై చంద్రబాబు వివక్ష
27-02-2026 01:24 PM
రాయలసీమకు రావాల్సిన 20 టీఎంసీల నీటి అంశంపై చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఎస్వీ మోహన్రెడ్డి ప్రశ్నించారు. 2 లక్షల ఎకరాలకు నీరు అందే ప్రాజెక్టును రాజకీయ కారణాలతో నిలిపివేశారని విమర్శించారు.
కోవూరు మైనర్ బాలిక కేసు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే
27-02-2026 01:12 PM
పరిపాలన చేత కాకపోతే వైయస్ జగన్ పాలన చూసి నేర్చుకోండి. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని బనాయించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకునే సమస్య లేదు.
కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం
27-02-2026 12:59 PM
“విద్యార్థినుల ప్రాణాలతో ఆటలాడుతున్నారా? గత తప్పుల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోదా?” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించింది.
సభలోనూ బయటా పోరాటం కొనసాగిస్తాం
27-02-2026 12:30 PM
చర్చ జరిగే వరకు తమ డిమాండ్పై పట్టుబడతామని, సభలోనూ బయటా పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి స్పష్టం చేశారు.
లడ్డూపై చర్చకు భయపడి వాయిదా వేయించారు
27-02-2026 12:10 PM
రాష్ట్ర బడ్జెట్పై కూడా సభలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
అసెంబ్లీ వద్ద వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ధర్నా
27-02-2026 11:51 AM
ప్రజలకు ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సభలో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
26-02-2026
రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం
26-02-2026 07:47 PM
సీఎం, నీటిపారుదలశాఖ మంత్రి ఇద్దరు నాయుడు బ్రదర్స్ కలిసి... ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నాటకాలు ఆడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు నానా తంటాలు పడుతూ క్యాట్ వాక్ లు చేస్తున్నాడు....
తిరుమల ప్రతిష్టను పెంచింది వైయస్ఆర్, వైయస్ జగన్లే
26-02-2026 07:42 PM
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నారాయణ స్వామి రథానికి దుండగులు నిప్పంటిస్తే కళ్యాణోత్సవం సమయానికి కొత్త రథం తయారు చేయించి ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అత్యాధునిక...
హెరిటేజ్పై చర్చకు ప్రభుత్వం వెనకడుగు
26-02-2026 07:35 PM
తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపిస్తూ, గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్గారిపై బురద చల్లి, చివరకు దేవ దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు చేసిన కుట్రలు, తిరుమల సొమ్మును...
తాడేపల్లిగూడెంలో జనసేనకు షాక్
26-02-2026 03:44 PM
ఇకపై పార్టీకి విధేయురాలిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా...
రేపటి నుంచి న్యాయ పోరాటం
26-02-2026 02:23 PM
దాడి ఘటనలో పాల్గొన్నవారితో పాటు వారికి సహకరించిన పోలీసుల వీడియోలను సేకరిస్తున్నామని చెప్పారు. బాధ్యతలు నిర్వర్తించకపోవడం కూడా నేరమేనని, దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకోని వారిని కూడా నిందితులుగా
ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
26-02-2026 12:54 PM
ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.35 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కల్పలతారెడ్డి ఆక్షేపించారు
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి
26-02-2026 12:42 PM
తెలంగాణ అసెంబ్లీలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
రాయలసీమ నీటి హక్కులను కాలరాస్తున్న చంద్రబాబు
26-02-2026 12:31 PM
800 అడుగుల లోపు నీటిని సీమ వాటాగా తీసుకురావడానికి గత ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారని, దాదాపు 80 శాతం పనులు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రజలకు అత్యంత కీలకం
26-02-2026 12:22 PM
రాయలసీమ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయ లబ్ధి కోసం రాయలసీమకు అన్యాయం చేస్తారా?
26-02-2026 12:16 PM
అనంతరం మంత్రి ఇచ్చిన సమాధానంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయలసీమ నీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
మండలిలో వైయస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన
26-02-2026 12:08 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం వల్ల ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, సీమ లిఫ్ట్ ప్రాజెక్టును ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని వైయస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు
నెల్లూరులో వివాహ వేడుకకు హాజరైన వైయస్ జగన్
26-02-2026 11:51 AM
నెల్లూరు నగరంలోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వివాహ మహోత్సవంలో నూతన వధూవరులు సిద్ధు – సుష్మా, ప్రతుల్య రెడ్డిలను ఆయన ఆశీర్వదించారు
25-02-2026
వెలిగొండపై బాబు మాటలు 'నీటి మూటలే':
25-02-2026 10:01 PM
ప్రకాశం జిల్లాకు జరిగిన ప్రతి మేలు వైయస్ జగన్ హయాంలోనే జరిగింది. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ కంపెనీ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం వంటివి వైయస్. జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యాయి. "వ్యవసాయం దండగ" అన్న...
ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి
25-02-2026 09:57 PM
కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
అబద్ధాల సామ్రాట్.. అసత్యాల కిరీటధారి చంద్రబాబే
25-02-2026 07:02 PM
అసత్యాల మూల విరాట్ చంద్రబాబుకు మరో ఇద్దరు అసత్యాల కిరీటధారులు తోడయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన... ఫర్ఫార్మెన్స్ చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది. రోజుకొక మాట, పూటకొక వేషం వేస్తూ...
రాయలసీమకు నీటి కష్టం
25-02-2026 05:36 PM
1996 వరకు ఆల్మట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని...
కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి
25-02-2026 04:56 PM
కల్తీ పాలు తాగి కనకరత్నం (80) అనే వృద్ధురాలు చనిపోతే ఆమెను మృతుల జాబితాలో చేర్చలేదు. కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందకపోవడంతో, వారు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోంది...
డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
25-02-2026 04:48 PM
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా డయేరియాతో అమాయక ప్రజలు మరణించడం చంద్రబాబు అసమర్థ పాలనకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కూటమి నేతలు డైవర్ట్ పాలిటిక్స్
25-02-2026 03:16 PM
నగర పాలక సంస్థ పాలన కూటమి ప్రభుత్వంలో పూర్తిగా గాడి తప్పిందని మేయర్ ఆరోపించారు. గత ఏడాది నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నగరంలో పారిశుధ్య...
రాష్ట్రంలో కల్తీ మాఫియా విజృంభిస్తోంది
25-02-2026 01:28 PM
శ్రీకాకుళంలో వాటర్ లీకేజీ కారణంగా డయేరియా వచ్చిందని చెప్పడం దారుణమని, డ్రైనేజ్ కలిసిన నీటిని సరఫరా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
పోర్టుల ఖర్చులపై ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోంది
25-02-2026 01:26 PM
పోర్టుల అనుసంధానం వల్లనే రహదారుల అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో 50–60 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 5 శాతం కూడా జరగలేదని విమర్శించారు
మూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు
25-02-2026 12:45 PM
ప్రతి మహిళకు నెలకు రూ.1500, అంటే ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని పేర్కొన్నారు. భారీగా ప్రకటనలు ఇచ్చినా, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆడబిడ్డ నిధి పథకం అమలు ఊసే...
వేంపల్లె మండలంలో భక్తి వైభవం
25-02-2026 12:38 PM
దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం...
పులివెందులలో వైయస్ జగన్ రెండో రోజు పర్యటన
25-02-2026 12:29 PM
అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకుంటారు.
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం
25-02-2026 07:48 AM
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది.
24-02-2026
చంద్రబాబుది ‘డెయిరీ మాఫియా’
24-02-2026 09:30 PM
తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో...
కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ..
24-02-2026 09:07 PM
ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి సంబంధించి ఎంపీ వైయస్ అవినాష్రెడ్డితో మాట్లాడి పరిష్కారం చూపాలని సూచించారు
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
24-02-2026 07:25 PM
జమండ్రిలో కల్తీ పాలతో జరిగిన మరణాలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, కల్తీ పాలు తాగి ఐదురుగు చనిపోయి, వందల మంది ఆస్పత్రిపాలైనా ఇప్పటికీ సంబంధిత అధికారులు ఒక్కరిపైనయినా చర్య...
హెరిటేజ్ కోసమే అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ డ్రామా
24-02-2026 07:17 PM
వైయస్సార్ హయాంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడానికి మరియు ఏడు కొండల పవిత్రతను కాపాడటానికి జీవో నెం. 746, 747లను తీసుకొస్తే.. దానిపైనా సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు
పులివెందుల చేరుకున్న వైయస్ జగన్
24-02-2026 05:17 PM
వైయస్ఆర్ జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు.
కూటమి పాలనలో కల్తీ నిత్యకృత్యం
24-02-2026 04:53 PM
రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల సరఫరా ఘటనలో అధికారికంగా ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 19 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి చేరకుండానే ఒకరు చనిపోయారు....
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మోకాలాడ్డు
24-02-2026 04:47 PM
గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని
ఆర్డీటీ పరిరక్షణకు ‘పోస్టు కార్డు’ ఉద్యమం
24-02-2026 01:26 PM
ఆర్డీటీ సంస్థ మూతపడే స్థితిలో ఉందని కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 2025 ఏప్రిల్ నుంచే ఆర్డీటీ సంస్థకు చెందిన అకౌంట్లు ఫ్రీజ్...
జోగి రమేష్ను పరామర్శించిన ధర్మాన కృష్ణదాస్
24-02-2026 12:04 PM
రాజకీయాల్లో భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రోజుకు నలుగురిపై అత్యాచారాలు జరుగుతున్నాయి
24-02-2026 11:03 AM
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలపై నేరాలు దాదాపు 10 శాతం పెరిగాయని, అలాగే హోంమంత్రి ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళలపై నేరాలు అధికమయ్యాయని విమర్శించారు
పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు
24-02-2026 10:51 AM
గ్రామంలో వరుస దాడులు జరుగుతుండటం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
23-02-2026
హెరిటేజ్ కోసమే చంద్రబాబు ‘కల్తీ’ డ్రామా
23-02-2026 10:11 PM
కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం గొప్పతనాన్ని తగ్గించే వ్యాఖ్యలు చేస్తూ... దేవదేవుడి మీద రాజకీయ చర్చలు చేయడానికి ఉన్న ఆసక్తి, తాము చేస్తున్న తప్పులను సరిదిద్దు కోవడంపై మాత్రం ఉండడం లేదు. హెరిటేజ్...
రాయలసీమ లిప్టు సాధనే ధ్యేయం
23-02-2026 07:53 PM
నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే...
అసెంబ్లీలో లడ్డూ అవినీతిని డైవర్ట్ చేసే కుట్ర
23-02-2026 07:47 PM
కల్తీ నెయ్యి పేరుతో తిరుమల లడ్డూ వ్యవహారంలో జరిగిన తెరవెనుక బాగోతాలను వైయస్ఆర్సీపీ బయటపెడుతుందనే భయంతోనే దానిపై చర్చకు వైయస్ఆర్సీపీ పట్టుబడితే ఇన్నాళ్లూ కూటమి ప్రభుత్వం భయంతో పారిపోతూ వచ్చింది....
టీటీడీకి కేజీ రూ.658. అదే ప్రజలకు కేజీ రూ.560
23-02-2026 07:40 PM
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై మండలిలో చర్చ కోరాం. లడ్డూ మీద ప్రభుత్వం వేసిన అపవాదులపై 26వ తేదీన చర్చ చేపట్టాలని బీఏసీలో నిర్ణయించాం
రాజమండ్రిలో ‘కల్తీపాల’ మరణ మృదంగం
23-02-2026 07:34 PM
రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో 5 మంది చనిపోగా.. వివిధ ఆసుపత్రులలో ఉన్న వారికి కూడా సరైన చికిత్స అందడం లేదని వైయస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు
అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం
23-02-2026 02:29 PM
మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు.
సభ్యుల హక్కులను కాపాడాలి
23-02-2026 01:17 PM
పోడియం వద్ద తాను చెప్పులు వేసుకుని వెళ్లినట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నాం. సభ ప్రొసీడింగ్స్ మొత్తం రికార్డు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు కవరేజ్ ఇవ్వడం సరికాదు.
రేపు పులివెందులకు వైయస్ జగన్
23-02-2026 12:43 PM
బుధవారం ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతన నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక...
హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీపై చర్చకు వైయస్ఆర్సీపీ వాయిదా తీర్మానం
23-02-2026 12:16 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ అంశంపై మండలిలో తప్పనిసరిగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలి
23-02-2026 11:55 AM
రమేష్ యాదవ్ ఫిర్యాదు నేపథ్యంలో మండలి చైర్మన్ అసెంబ్లీ అధికారులను పూర్తి ఫుటేజ్ అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే మొత్తం ఫుటేజ్ అందుబాటులో లేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో వైయస్ఆర్సీపీ...
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23-02-2026 11:37 AM
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
22-02-2026
చేసిన అప్పులకు లెక్కలు చెప్పే దమ్ముందా?
22-02-2026 06:11 PM
వైయస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రూ.14 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూటమి నాయకులు తమకు ఇష్టమొచ్చినట్టు అసత్య ప్రచారం చేశారు
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం
22-02-2026 05:58 PM
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్ హయాంలో విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడే ఇది హార్టికల్చర్ హబ్ అయింది.
పరకామణి కేసు - కొత్త కుట్రలకు తెర
22-02-2026 05:54 PM
కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మళ్ళీ తిరగదోడి, కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చూడటం కేవలం ప్రజల దృష్టిని మళ్ళించడానికేనని ఆయన తేల్చి చెప్పారు.
రాయలసీమ ప్రయోజనాలపై రాజీ లేదు
22-02-2026 05:49 PM
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమలోని ప్రతి రిజర్వాయర్ను నింపే అవకాశం కల్పించారు.
21-02-2026
అర్ధరాత్రి దయ్యాలొచ్చి ఓటేశాయా?
21-02-2026 07:14 PM
ఏపీలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలు అడ్డదారిలో గెలుపును దొంగిలించాయి. రెండేళ్లవుతున్నా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More