టాప్ స్టోరీస్

31-12-2025

31-12-2025 09:39 PM
  8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మించిన ద్రాక్షారామం ఆలయంలో నిన్న కపాలేశ్వర శివలింగం ధ్వంసం జరిగింది. ఈ ఘటన జరిగిన తీరుపై సమగ్ర విచారణ చేయలేదు, అదే సమయంలో శివలింగానికి జరిగిన అపచారం తర్వాత,
31-12-2025 07:48 PM
ఈ ఘటన అనంతరం ఆగమశాస్త్ర నియమ నిబంధనలు పాటించకుండా హడావుడిగా సాయంత్రంలోగానే మరో శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేక అనుమానాలకు తావిస్తోందని నేతలు పేర్కొన్నారు.
31-12-2025 07:33 PM
2026వ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలని
31-12-2025 07:24 PM
 టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రధాన వ్యవస్థలు నిర్వీర్యం కాగా, ఆలయాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆలయాలను రాజకీయాలకు వేదిక చేయడంతో ఈ దుస్థితి దాపురించింది.
31-12-2025 05:37 PM
 రాష్ట్రంలో టీడీపీ కూటమి అ«ధికారంలోకి వచ్చిన  ఈ 18 నెలల్లో ఐదు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి అమ్మకానికి పెట్టేసిన పరిస్ధితి చూస్తున్నాం. నెలకో డ్రామా, రోజుకో అబద్ధం, గంటకో అరాచకం ఈ...
31-12-2025 05:26 PM
దక్షిణ కాశీగా పేరొందిన ఆలయంలో శివలింగం ధ్వంసం అనేది అత్యంత బాధాకరం. పోలీసులు ఈ వ్యవహారాన్ని నీరు గారుస్తున్నారు.  కూటమి ప్రభుత్వంలో అనేక చోట్ల ఆలయాలలో భక్తులు చనిపోయారు
31-12-2025 03:46 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుండటం దానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు
31-12-2025 03:20 PM
తాడేప‌ల్లి: మనమిత్ర యాప్‌ పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను 68 శాతం మంది ప్రజలు ఉపయోగించడం లేదని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది.
31-12-2025 01:00 PM
భక్తులపై పెట్టిన అన్ని కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన మజ్జి చిన శ్రీనివాస్‌, “కూటమి పాలనలో ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారా? ఇదేనా ప్రజాస్వామ్యం?
31-12-2025 12:50 PM
దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. ఇంతటి ఘోర ఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు? ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునఃప్రతిష్టించడం...
31-12-2025 11:16 AM
వరికూటి అశోక్ బాబు కొత్తగా చేరిన నాయకులు, యువకులకు పార్టీ కండువా కప్పి సాద‌రంగా స్వాగతం పలికారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీయేనని
31-12-2025 09:18 AM
ఆలయాల నిర్వహణ, భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంచారామాల వంటి దివ్యక్షేత్రాల్లోనే ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
31-12-2025 09:12 AM
తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్థం చేసిందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాలతో విద్యార్థులు గవర్నమెంట్‌ స్కూళ్లు

30-12-2025

30-12-2025 08:06 PM
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా, పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే పాలన దృష్టితో ముందుకు సాగిన నేతగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు
30-12-2025 07:49 PM
కేబినెట్‌ సమావేశంపై ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కొత్త ఏడాది సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైనా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందేమోనని అన్ని వర్గాల ప్రజలు ఆశించారు.
30-12-2025 05:20 PM
తాడేప‌ల్లి:  రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ పూర్తిగా గాడి తప్పిందని, డీజీపీ బాధ్యతారాహిత్య సమాధానమే దీనికి నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్ర
30-12-2025 05:06 PM
ఆయన మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని అన్నారు. లక్ష్మణ్‌ రావు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,
30-12-2025 02:15 PM
కనీసం నూతన సంవత్సరం నుంచైనా పోలీసులు తమ పనితీరును మార్చుకుని న్యాయం వైపు నిలబడి చట్ట ప్రకారం పని చేయాలని సూచించారు.
30-12-2025 12:32 PM
విజయనగరం జిల్లా సోషల్ మీడియా సైనికులకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు బొత్సా సత్యనారాయణ  సహా పార్టీ నాయకత్వం అంతా...
30-12-2025 09:39 AM
ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. 

29-12-2025

29-12-2025 10:49 PM
పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉండగా, అధికార దర్పంతో వ్యవహరిస్తూ దళిత యువకులపై చిత్రహింసలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ ఓవరాక్షన్ మానుకోవాలని హెచ్చరించారు.
29-12-2025 10:44 PM
జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలపై అప్పట్లోనే రకరకాల ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు సిట్ నివేదికలో రాశారని విమర్శించారు.
29-12-2025 10:37 PM
తాజాగా మన నాయకుడు జగన్ గారి పుట్టినరోజును ప్రజలంతా పండుగలా చేసుకున్నదానిని తట్టుకోలేక బరితెగించి నడిరోడ్డుపై నడిపిస్తున్నారు. అరాచకాలు జరిగిన చోట మాత్రం పోలీసుల జాడ ఉండదు కానీ జగన్‌ గారి పుట్టినరోజున
29-12-2025 10:30 PM
పొదిలిలో అవినాష్ అనే ఆర్యవైశ్య యువకుడి షాపు ముందు లారీ నిలబడిందనే కారణంతో అక్కడ ఉన్న ఎస్‌ఐ లారీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టారు. అనంతరం అదే షాపు యజమాని కుమారుడు అవినాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని...
29-12-2025 10:24 PM
 రాష్ట్రంలో అత్యంత బలమైన, ధనిక కార్పొరేషన్లలో ఒకటి రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ). ఉమ్మడి ఏపీలో, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎన్నో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేసి, వివిధ...
29-12-2025 06:18 PM
క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం ముత్యాల‌వారిప‌ల్లె గ్రామంలో జ‌రిగిన ఒక కుటుంబ త‌గాదాను వైయ‌స్ఆర్‌సీపీకి ఆపాదించే కుట్ర చేసిన హోంమంత్రి .. ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతార‌ని నిల‌దీశారు
29-12-2025 04:59 PM
 మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లలో ఒక్క బిడ్‌ కూడా రాకపోవడంతో, దిక్కుతోచని ప్రభుత్వం, ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ.. జగన్‌గారి ఫ్లెక్సీల వద్ద జంతుబలులు, రక్త తర్పణాలు...
29-12-2025 04:28 PM
పంచాయతీ స్థాయి ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పొందవలసిన గౌరవ వేతనాలను కూడా ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు.
29-12-2025 01:18 PM
కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అని, పొత్తులతో గెల్చిన పార్టీలు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ర
29-12-2025 01:11 PM
2025–26 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది పంట పూర్తిగా వర్షాధారంగా, మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే పంటగా, సంవత్సరానికి ఒక్కసారే సాగు
29-12-2025 12:58 PM
వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాలతో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తున్నామని తెలిపారు.
29-12-2025 12:42 PM
మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలనే పేరుతో అన్నమయ్య జిల్లాను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
29-12-2025 12:12 PM
ప్రతి మహిళకు రూ.18 వేల ఆర్థిక సాయం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం ఇస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని ప్రశ్నించారు.
29-12-2025 11:59 AM
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పనులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పనులు ఎక్కడా కనిపించడం లేదన్నారు
29-12-2025 11:51 AM
రైతులకు యూరియా సరఫరా చేయలేని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాన్ని దేశంలో నంబర్–1గా మారుస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కు చెందిన బయో ఉత్పత్తులు వాడటం...
29-12-2025 11:05 AM
The coalition government in the state, with three parties having vote shares of 1 percent, 2 percent and 39 percent, has joined hands, but YSRCP secured a 40 percent vote share, which shows that YS...
29-12-2025 09:51 AM
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
29-12-2025 09:17 AM
 ‘60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్‌ వహాబ్‌ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు

28-12-2025

28-12-2025 06:38 PM
జగన్‌గారి పుట్టినరోజు సందర్భంగా ఒకటి రెండు చోట్ల ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు నరికి రక్తతర్పణం చేశారని, ఆ విధంగా రాష్ట్రంలో హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నారని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత గొంతు...
28-12-2025 05:42 PM
ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని, ముఖ్యంగా పోలీస్‌, రెవెన్యూ శాఖలను అడ్డుపెట్టుకుని ప్రజలకు రక్షణ లేకుండా చేస్తున్నదని ఆరోపించారు. వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు...
28-12-2025 05:34 PM
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించింది.
28-12-2025 05:29 PM
వైయ‌స్ఆర్‌సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలి. ఇది ఒక స్పెషల్ డ్రైవ్‌ లా ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ ఫోకస్‌తో పనిచేయాలి
28-12-2025 05:24 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. వారి భద్రతకు చర్యలు తీసుకోకుండా.. ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం, దేవాదాయధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల ప్రాణాలను గాల్లో...
28-12-2025 05:18 PM
గతంలో చంద్రబాబు, ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద కూడా వేర్వేరు సందర్భాల్లో ఇలాగే పొట్టేళ్ల తల కొట్టి, ఆ రక్తంతో ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని సాకే శైలజానాథ్‌...
28-12-2025 05:14 PM
వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘టాటా సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'భారతదేశ రత్నం' రతన్ టాటా. ఆయన దాతృత్వం, వారసత్వం మనందరికీ స్ఫూర్తి దాయకం’ అని పోస్టు చేశారు. 
28-12-2025 10:04 AM
కాకాణితో పాటు పెద్ద సంఖ్యలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత్యంతరం లేక పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేసి ప్రభాకర్‌...
28-12-2025 09:55 AM
ఈ అరెస్ట్‌ను ఖండిస్తూ పెద్ద సంఖ్యలో వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
28-12-2025 09:23 AM
గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిక్కుతోచని స్ధితిలో పడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారెకి అపఖ్యాతి తెచ్చిపెట్టే పనిలో పడిందని...
28-12-2025 09:19 AM
అమ్మవారికి బలి ఇవ్వటం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. జగన్‌కు కొందరు అభిమానులు రక్తంతో తర్పణం చేయటం తప్పని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలిని ఏం అంటారు?

27-12-2025

27-12-2025 07:35 PM
ఈ నెల 21న వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ఒక ఇంట్లో తమ బిడ్డ పుట్టిన రోజు ఎలా జరుపుకుంటారో, అలాగే ప్రతి ఇంట్లో,...
27-12-2025 07:26 PM
రాష్ట్రంలో రెండు, మూడు దినపత్రికలు, మూడు-నాలుగు టీవీలు చంద్రబాబుకు బాకా ఊదే కార్యక్రమమే చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక్క అంశం కూడా మాట్లాడరు.
27-12-2025 05:36 PM
కూటమి పాలనలో ఫ్లెక్సీలు కట్టినా, సోషల్ మీడియా పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తున్నారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైళ్లకు పంపడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు.
27-12-2025 03:48 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కరోనా సంక్షోభం ఉన్న‌ప్ప‌టికీ ఆర్థిక క్ర‌మశిక్ష‌ణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి మాజీ సీఎం వైయ‌స్ జ‌గన్ గారు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. ఇంకోప‌క్క మెడిక‌ల్ కాలేజీలు...
27-12-2025 03:44 PM
రాజ‌ధాని నిర్మాణం కోసం త‌న పొలంతోపాటు ఇంటిని సైతం ఇస్తే ఫ‌లితంగా ప్ర‌భుత్వం త‌న‌కి వాగులో ఇంటి స్థ‌లం ఇచ్చింద‌ని, ఫలితంగా త‌న బ‌తుకు రోడ్డున ప‌డిన‌ట్ట‌యింద‌ని గ్రామ స‌భ‌లో ఆవేద‌న చెందుతూ దొండ‌పాటి...
27-12-2025 01:24 PM
ఈ ఘటనలపై తక్షణమే విచారణ చేపట్టి, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను వై. విశ్వేశ్వరరెడ్డి కోరారు. అలాగే బాధితులకు రక్షణ కల్పించాలని, భూములపై అక్రమాల‌ను...
27-12-2025 01:10 PM
ఈ దాడులపై స్పందించిన పల్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం వల్లే తనపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు.
27-12-2025 12:54 PM
రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మొదట భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేని చంద్రబాబు మళ్లీ భూసేకరణ చేస్తామని ఎలా చెబుతున్నారని విమర్శించారు

26-12-2025

26-12-2025 10:07 PM
గుంటూరు : రాజధాని కోసం భూములిచ్చిన  రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని,   వైయస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మండిపడ్డారు.
26-12-2025 10:02 PM
గురువారం క్రిస్మస్, ఆ తరువాత శుక్ర, శని, ఆదివారం వరుస సెలవులు ఉంటే భారీగా భక్తులు తిరుమ‌ల‌కు వస్తారని పాలక మండలికి తెలియదా. సెలవు రోజుల్లో టీటీడీ ఎలా వ్యవహరించాలో కూడా తెలియని పరిస్థితిలో ఈ ప్రభుత్వం...
26-12-2025 06:09 PM
ప్రజల అభ్యర్థన మేరకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించారని, అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచినట్లు తెలిపారు

Pages

Back to Top