టాప్ స్టోరీస్

19-05-2026

19-05-2026 06:23 PM
శ్రీ‌కాకుళం: జువ్వ‌ల‌దిన్నె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైయస్ జ‌గ‌న్ గారికి వ‌చ్చిన ప్ర‌జా స్పంద‌న‌, ఆయ‌న ఇచ్చిన పిలుపుతో చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌లైంద‌ని, అందుకే ప‌చ్చి అబ‌ద్ధాలు వ‌ల్లె వ
19-05-2026 04:17 PM
ఉన్నత విద్యను అభ్యసించి, పీహెచ్‌డీలు పూర్తి చేసిన దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని తెలిపారు.
19-05-2026 03:50 PM
ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
19-05-2026 03:43 PM
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు.
19-05-2026 03:25 PM
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నీలం సంజీవరెడ్డి గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుండారని పేర్కొన్నారు
19-05-2026 03:16 PM
 చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇంధనం పొదుపు చేయాలి, కార్లలో తిరగకూడదు, దగ్గరి ప్రాంతాలకు సైకిళ్లపై వెళ్లిపోండి, ఒకరోజు నో వెహికల్‌ డే పాటించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
19-05-2026 02:55 PM
ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, వైయ‌స్ఆర్‌సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు
19-05-2026 02:48 PM
వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. సమస్యాత్మకంగా ఉన్న విభజిత వార్డులపై ప్రతిపాదిత అభ్యంతరాలను ఆయా వార్డుల నాయకులు, మాజీ కౌన్సిలర్లు
19-05-2026 02:27 PM
నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జరిల్లా సమీపంలో భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
19-05-2026 02:22 PM
టీడీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్న ఈనాడు ప‌త్రిక బీసీల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తోంది. రాష్ట్ర జ‌నాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీల సంఖ్య‌ను ప్ర‌స్తావించిన ఈనాడు.. బీసీల సంఖ్య‌ను కావాల‌నే ప్ర‌స్తావించ‌లేదు.

18-05-2026

18-05-2026 05:47 PM
కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిసి ఏపీని రాజ‌ధాని లేని రాష్ట్రంగా చేశాయి. రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గాలంటే 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న నేనే ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌చారం చేసుకుని చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి వ‌...
18-05-2026 05:17 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  
18-05-2026 04:48 PM
ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని చెప్పే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
18-05-2026 04:41 PM
 ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  43 ఏళ్ల వ‌య‌సులో...
18-05-2026 04:15 PM
అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ
18-05-2026 03:55 PM
బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, బీఎల్‌వోలు – బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. బీఎల్ఏలకు ముందుగానే శిక్షణ, ఓరియెంటేషన్‌ ఇవ్వాలని సూచించారు
18-05-2026 03:42 PM
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామని హామీ
18-05-2026 02:47 PM
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, దీనికి కారణం అధిక వ్యాట్, అదనపు పన్నులేనని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఆ పన్నులు తగ్గిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి,
18-05-2026 02:41 PM
ఎన్నికల ముందు ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు.
18-05-2026 02:37 PM
ఎన్నికల మేనిఫెస్టోలో వ్యాట్ తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు ఆ హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని వెంకటే గౌడ గారు ఆరోపించారు
18-05-2026 02:20 PM
రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్‌రావు
18-05-2026 02:04 PM
పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రజల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 
18-05-2026 01:48 PM
తాడేప‌ల్లి: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు రాష్ట్రవ్యాప్తంగా
18-05-2026 01:06 PM
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు...
18-05-2026 08:20 AM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రెండేళ్లుగా ప్ర‌జ‌లను వంచ‌న‌, ద‌గా చేస్తూనే ఉంది.  ఎన్నిక‌ల‌కు ముందు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని లోకేష్‌, చంద్ర‌బాబు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.
18-05-2026 08:14 AM
He alleged that before elections, TDP leaders created political drama by visiting fuel stations in neighbouring states, taking selfies, and blaming the then YSRCP government despite fuel pricing...

17-05-2026

17-05-2026 07:47 PM
   చంద్రబాబు తన పాలనలో  24 నెలలు నిండకుండానే 3.50 లక్షల కోట్లకుపైగా అప్పుల్ని రాష్ట్ర ప్రజలపై పెట్టారు. రాబోయే మూడేళ్లలో ఇక రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు.
17-05-2026 07:39 PM
ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తగ్గించడం బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు.
17-05-2026 10:26 AM
తాడేప‌ల్లి: ఆక్వా పరిశ్రమ సిండికేట్ వ్యవస్థగా కొద్దిమంది చేతుల్లో ఉండి ధరల్ని శాసించడానికి కారణం రొయ్య మేత వ్యాపారం కొంతమంది చేతుల్లో ఉండిపోవడమే అని, వీరి అరాచకాన్ని ప్రభుత్వం రూపు

16-05-2026

16-05-2026 08:47 PM
పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోయాయి. అక్వా మేత ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన అప్సెడాకు కూడా తెలియకుండా ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
16-05-2026 07:03 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఫీడ్, సీడ్ ధ‌ర‌లు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్ర‌భుత్వం బందీ అయిపోయింది
16-05-2026 05:05 PM
“సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి రూ.1,500, 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టారు” అని విమర్శించారు.
16-05-2026 04:59 PM
సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో కీలక వేదికగా మారిందని, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
16-05-2026 04:48 PM
జనవరి 9, 2026 నుంచి రోజువారీ కోటా కింద ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న 800 శ్రీవాణి టికెట్ల కేటాయింపులో భారీ ఐటీ కుంభకోణం సాగుతోంది. ఉదయం సరిగ్గా 9:00 గంటలకు విడుదలయ్యే ఈ 800 టికెట్లు 9:01 నిమిషాలకల్లా...
16-05-2026 04:30 PM
కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి సంబంధించిన అనుమతుల గడువు 2026 ఏప్రిల్ 30తో ముగిసిపోయిందని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన ముందే అంగీకరించారని తెలిపారు. గడువు ముగిసినా అక్రమంగా...
16-05-2026 04:11 PM
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రాష్ట్ర జీఎస్‌డీపీ 10.75 శాతం వృద్ధి సాధించిందని చెబుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్వంత పన్ను ఆదాయం 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక వ్యవస్థలో తీవ్ర సంక్షోభాన్ని...
16-05-2026 03:50 PM
జేబి శ్రీనివాస్ అనుచరుడిగా పేర్కొంటున్న మాచర్ల రఘురాం మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
16-05-2026 03:46 PM
పెన్నా నది పరిరక్షణతో పాటు గ్రామస్తుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.  
16-05-2026 03:42 PM
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి కన్నబాబు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
16-05-2026 03:35 PM
డిజిటల్ విద్య, సైబర్ భద్రత రంగాల్లో తిరుపతిని జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడంలో నేష‌న‌ల్ ఆఫ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ టెక్నాల‌జీ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ...
16-05-2026 03:30 PM
టిటిడి పెద్దలు చేస్తున్న అరాచకం, అవినీతి, అసత్యాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. టిటిడి చేత మాయమాటలు మాట్లాడిస్తున్నారని, “నా కులదైవం” అని చెప్పుకునే చంద్ర‌బాబు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్...
16-05-2026 03:26 PM
ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టేనని మండిపడ్డారు.
16-05-2026 03:18 PM
చంద్ర‌బాబు కూట‌మి పాల‌న‌లో అభివృద్ధి, సంక్షేమం, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో దేశంలో అట్ట‌డుగున ఉన్న ఏపీ..  పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో  దేశంలో అగ్ర‌భాగాన నిలిచింది. లీట‌ర్ పెట్రోల్ రూ.113.62, లీట‌ర్...
16-05-2026 02:04 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ మార్క్‌ఫెడ్ ద్వారా రూ.300 కోట్లు వెచ్చించి రైతుల వద్ద క్వింటా రూ.38 వేల వరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
16-05-2026 01:51 PM
ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ విపరీతంగా మద్యం సేవించి వాహనం నడిపినట్టు వస్తున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు.

15-05-2026

15-05-2026 06:53 PM
ఇవాళ ఉదయమే నిర్మాణ కంపెనీ ఈ వంతెన కుంగలేదని చెప్పింది. సాయంత్రానికి మాట మార్చి నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అమరావతిలో పనులు
15-05-2026 06:17 PM
 చంద్రబాబు, లోకేష్‌లకు కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందని, పారిశ్రామికవేత్తల ముందు రాష్ట్రం పరువు తీస్తున్నారని గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు
15-05-2026 05:09 PM
 మహానేత వైయస్సార్, ఆ తర్వాత వైయస్‌ జగన్‌ గారు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా పనులు చేపట్టారు.
15-05-2026 04:37 PM
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగికి తొలగించిన కాలును కుక్క తిన్న ఘటన అమానవీయమని వైయస్‌ఆర్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
15-05-2026 04:23 PM
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగితే స్థానిక చెరకు రైతులకు మళ్లీ ఊతం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.
15-05-2026 02:24 PM
140 కోట్ల మంది భారతీయులు ఇంధనం, విద్యుత్ వినియోగంలో పొదుపు పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గుతుందని భూమన అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున తాము కూడా పొదుపు చర్యలను పాటిస్తున్నామని చెప్పారు.
15-05-2026 02:06 PM
వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
15-05-2026 02:04 PM
కూటమి ప్రభుత్వంలో పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై లోలోపల బాధపడుతున్నారని అన్నారు. “30 ఏళ్లు నీకు జెండా మోసిన కాపులపైనే దాడులు చేయిస్తావా?” అంటూ ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించారు
15-05-2026 01:59 PM
ఇంగ్లీష్ మీడియం విద్య అవసరాన్ని చాలా ముందుగానే గుర్తించిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని నారాయణస్వామి తెలిపారు.
15-05-2026 01:56 PM
రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని వైయస్ జగన్ కొనియాడారు.
15-05-2026 01:49 PM
జిల్లాలోని కాలువల పరిస్థితి దయనీయంగా ఉందని, చాలా కాలువల్లో నీరు పారే పరిస్థితి లేదన్నారు. కాలువల్లో భారీగా మొక్కలు, చెట్లు, చెత్త పేరుకుపోయి ఉండటమే కాకుండా, పనులు చేశామని
15-05-2026 01:45 PM
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించడంతో పాటు కొత్త సభ్యులను చేర్చుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
15-05-2026 07:12 AM
తాడేప‌ల్లి: ఆక్వా ఫీడ్‌ ధరల పెంపుపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
15-05-2026 07:08 AM
తాము మోసే పార్టీలు బాగుండాల‌ని మిగ‌తా అన్ని పార్టీల మీద బుర‌ద‌జ‌ల్లుతూ ఎల్లో మీడియా న్యూస్ రాయకుండా వ్యూస్ రాస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తోంది.

Pages

Back to Top