టాప్ స్టోరీస్

26-08-2026

26-08-2026 09:51 AM
ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమ­వు­­తుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.   

25-08-2026

25-08-2026 07:56 PM
2020లో జిఓ నెంబర్ 324, (24.06.2020) ద్వారా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం ఏకంగా రూ.1,301.56 కోట్లు కేటాయించారని చెప్పారు
25-08-2026 04:57 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
25-08-2026 04:47 PM
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు,...
25-08-2026 02:33 PM
కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
25-08-2026 02:17 PM
స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి.
25-08-2026 12:41 PM
కాకినాడలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ద్వారంపూడి అన్నారు. గత రెండున్నరేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని, త్వరలో అన్ని అంశాలను బయటపెడతానని స్పష్టం చేశారు
25-08-2026 12:36 PM
ఇన్‌సర్వీస్‌ టీచర్ల సమస్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం సరికాదని కల్పలత రెడ్డి అన్నారు.
25-08-2026 10:22 AM
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
25-08-2026 10:20 AM
ఫొటోలో బెడ్‌పై ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన సరస్వతి గుండెల్లో దడ, ఆయాసంతో కడప జీజీహెచ్‌ ఐసీయూలో చేరింది.
25-08-2026 10:16 AM
‘రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్‌లు, పీజీలు, సూపర్‌ స్పెషాలిటీ, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం..

24-08-2026

24-08-2026 07:47 PM
ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అంశంలో చట్టబద్ధత లేకుండా కేవలం జీవో నంబర్ 105 ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని,
24-08-2026 07:39 PM
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తదితర కీలక అంశాలపై
24-08-2026 07:35 PM
 ఎస్‌ఐఆర్‌–2026లో మ్యాపింగ్‌ కాని ఓటర్ల వివరాలు, తార్కిక వైరుధ్యాలు ఉన్న ఓటర్లకు సంబంధించిన బూత్‌ల వారీ డేటాను కోరుతూ వైఎస్సార్సీపీ ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక బృందం
24-08-2026 03:15 PM
నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పరిశీలనకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు అనుమతులు లేవంటూ...
24-08-2026 03:05 PM
గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్‌ యాదవ్‌
24-08-2026 02:57 PM
కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం సరికాదు. లేని అవినీతి మరకలను కారుమూరి నాగేశ్వరరావుకు అంటించి,
24-08-2026 02:21 PM
మున్సిపల్ కార్యాలయంలో నా కుటుంబ సభ్యుల ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అనేక లోపాలు కనిపించాయి. మాజీ ఎమ్మెల్యేగా నా ఓటుకే రక్షణ లేకపోతే సామాన్యులు
24-08-2026 01:58 PM
రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ,
24-08-2026 12:42 PM
అక్రమ కేసులకు, నిర్బంధాలకు భయపడే సంస్కృతి వైయ‌స్ఆర్‌సీపీకి లేదని ప్రసాదరాజు తేల్చిచెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా,
24-08-2026 12:28 PM
తెలంగాణలో కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి వద్ద లిఫ్ట్‌ల సామర్థ్యం పెంచితే ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదు?
24-08-2026 12:15 PM
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ప్రాజెక్టు పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రి డాక్ట‌ర్ సాకె శైల‌జానాథ్‌, నంద్యాల జిల్లా అధ్య‌...
24-08-2026 12:08 PM
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ 11వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని పిల్లి సూర్యప్రకాష్ తెలిపారు. వార్డులోని మౌలిక వసతులు, స్థానిక అవసరాలపై ప్రజలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

23-08-2026

23-08-2026 09:01 PM
ప్రజలు మద్యం విషయంలో దోపిడీకి గురికాకూడదని, మద్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినకూడదని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు మద్యం పాలసీ తీసుకొచ్చారు
23-08-2026 08:59 PM
కారుమూరి నాగేశ్వరరావు గారు బీసీ నేత. బడుగులకు అండగా నిలిచిన శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించే వ్యక్తి. అలాంటి వ్యక్తిపై లేని కేసులను సృష్టించి
23-08-2026 08:23 PM
తమది బీసీల పార్టీ అని ఎన్నికల ముందు చెప్పిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు అదే బీసీలను వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసి పడేస్తున్నారని గుర్తు చేశారు.
23-08-2026 08:20 PM
 బీసీ నాయకుడైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన్ను
23-08-2026 08:18 PM
తిరుమల కొండపై మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిన‌ ఈగ రాము, ఈగ ప్రియ అరెస్టు వ్యవహారంలో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది.
23-08-2026 05:34 PM
 తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన
23-08-2026 05:27 PM
గత ఖరీఫ్‌లోనే పంటల సాగు తగ్గిపోయిందని, దీంతో ప్రస్తుతం పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు
23-08-2026 05:14 PM
మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 20న డిస్మిస్ చేసింది.
23-08-2026 05:11 PM
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ బ్రిటీష్ సామ్రాజ్యంపై రాజీలేని పోరాటం చేసిన ధీరోదాత్తుడు టంగుటూరి అని కొనియాడారు.
23-08-2026 05:06 PM
తాడేపల్లి: రాష్ట్రంలోని దేవాలయాలు, హిందూ ధర్మం పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా  పూర్తిగా విఫలమైందని, ఇందుకు పెద్దకాకానిలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రాలు
23-08-2026 05:03 PM
సీఎం చంద్రబాబు నాయుడు  అనకాపల్లి పర్యటనలో స్వచ్ఛాంధ్ర పేరుతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాలకు సీఎం వచ్చినప్పుడు రైతుల సమస్యలు,
23-08-2026 04:57 PM
ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి దృఢమైన పునాదులు వేసిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి దాయకం.

22-08-2026

22-08-2026 04:26 PM
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. గూడూరు టౌన్‌ టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పల్లి కోటేశ్వరరావు,
22-08-2026 04:21 PM
తుంగభద్ర జలాశయం నుంచి సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు.
22-08-2026 03:23 PM
గత వైఎస్ జగన్ గారి హయాంలో అనకాపల్లిలో కోకాకోలా సంస్థకు, సత్యసాయి జిల్లాలో ఈవీ వాహనాల తయారీ సంస్థ ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను ఈ ప్రభుత్వం అకారణంగా వెనక్కి లాక్కుని ఆ సంస్థలను
22-08-2026 02:37 PM
డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండింటిపైనా సీబీఐ విచారణ వేయాలని మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా సవాల్ విసిరారు. కానీ సీబీఐ పేరు వింటేనే చంద్రబాబు, లోకేష్‌లకు
22-08-2026 02:06 PM
శ్రీశైలం ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతుల పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
22-08-2026 12:55 PM
స్వామివారి ఆశీస్సులు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గొలగమూడికి రాగానే ఎంతటి కష్టం, ఎంతటి భారం ఉన్నా క్షణాల్లో తీరిపోయిన భావన కలుగుతుందని అన్నారు.
22-08-2026 12:51 PM
దామినేడులో 21 ఎకరాలను ఎకరాకు రూ.90 లక్షలకే కేటాయించారని భూమన పేర్కొన్నారు. 1.71 సెంట్ల స్థలంలో స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి అనేక రాయితీలు కల్పించారని, ఐదేళ్లపాటు విద్యుత్‌ ఉచితం సహా పలు
22-08-2026 12:47 PM
గత నాలుగు రోజులుగా సుమారు 25 మంది పూజారులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారని తెలిపారు. ఒక్కో పూజారి నుంచి రూ.50 వేలు వసూలు చేసి కొత్త మంగళసూత్రం తయారు చేయించేందుకు ఆర్డర్‌
22-08-2026 12:37 PM
తాడిపత్రి పోలీస్‌ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అయినా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
22-08-2026 11:45 AM
సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టులోని కీలక పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరం. 2024 వరకు జరిగిన పనులు మినహా కూటమి ప్రభుత్వం గులకరాయంత పనికూడా
22-08-2026 11:41 AM
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం ప్రభుత్వ బాధ్యతని, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు
22-08-2026 11:34 AM
కేసులో రాజీకి అంగీకరించకపోవడంతో తనను పదేపదే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని పెద్ద గురవయ్య పేర్కొన్నారు
22-08-2026 09:33 AM
ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

21-08-2026

21-08-2026 07:11 PM
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది.
21-08-2026 04:33 PM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది.
21-08-2026 04:27 PM
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొడిగట్టిపోయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థానంలో.. 'రెడ్ బుక్' రాజ్యాంగం రాజ్యమేలుతోంది.
21-08-2026 04:23 PM
నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసారు
21-08-2026 04:16 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంకుచిత మనస్తత్వం, వ్యక్తిగత కక్షతో రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
21-08-2026 04:10 PM
భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైయస్‌ జగన్‌...
21-08-2026 02:27 PM
 డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
21-08-2026 02:21 PM
రైతులకు నష్టపరిహారం అందించే ప్రణాళికలు కూడా ప్రభుత్వం రూపొందించలేదని శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అన్నారు.
21-08-2026 01:06 PM
ప్రజల ప్రాణాలంటే అధికారులకు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు లెక్కలేకుండా పోయిందని పెనమలూరు వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ దేవభక్తుని చక్రవర్తి అన్నారు.
21-08-2026 12:54 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్‌ శర్మలను శ్రీ వైయస్‌ జగన్‌ ఆశీర్వదించారు. వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. 
21-08-2026 11:47 AM
రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రైతు ద్రోహిగా మారిపోయారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
21-08-2026 11:42 AM
అమ్మవారి మంగళసూత్రం మాయం కావడంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు స్పందించడం లేదు? ఆలయంలో జరిగిన ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై, పాలకులపై ఉంద‌ని గుర్తు చేశారు.

Pages

Back to Top