టాప్ స్టోరీస్

25-02-2026

25-02-2026 10:01 PM
ప్రకాశం జిల్లాకు జరిగిన ప్రతి మేలు వైయస్ జగన్ హయాంలోనే జరిగింది. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ కంపెనీ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం వంటివి వైయస్. జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యాయి. "వ్యవసాయం దండగ" అన్న...
25-02-2026 09:57 PM
కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
25-02-2026 07:02 PM
 అసత్యాల మూల విరాట్‌ చంద్రబాబుకు మరో ఇద్దరు అసత్యాల కిరీటధారులు తోడయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆయన... ఫర్ఫార్మెన్స్‌ చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది.  రోజుకొక మాట, పూటకొక వేషం వేస్తూ...
25-02-2026 05:36 PM
1996 వరకు ఆల్మ‌ట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని...
25-02-2026 04:56 PM
కల్తీ పాలు తాగి కనకరత్నం (80) అనే వృద్ధురాలు చనిపోతే ఆమెను మృతుల జాబితాలో చేర్చలేదు. కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందకపోవడంతో, వారు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోంది...
25-02-2026 04:48 PM
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా డయేరియాతో అమాయక ప్రజలు మరణించడం చంద్రబాబు అసమర్థ పాలనకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
25-02-2026 03:16 PM
నగర పాలక సంస్థ పాలన కూటమి ప్రభుత్వంలో పూర్తిగా గాడి తప్పిందని మేయర్ ఆరోపించారు. గత ఏడాది నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నగరంలో పారిశుధ్య...
25-02-2026 01:28 PM
శ్రీకాకుళంలో వాటర్ లీకేజీ కారణంగా డయేరియా వచ్చిందని చెప్పడం దారుణమని, డ్రైనేజ్ కలిసిన నీటిని సరఫరా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
25-02-2026 01:26 PM
పోర్టుల అనుసంధానం వల్లనే రహదారుల అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో 50–60 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 5 శాతం కూడా జరగలేదని విమర్శించారు
25-02-2026 12:45 PM
ప్రతి మహిళకు నెలకు రూ.1500, అంటే ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని పేర్కొన్నారు. భారీగా ప్రకటనలు ఇచ్చినా, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆడబిడ్డ నిధి పథకం అమలు ఊసే...
25-02-2026 12:38 PM
దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం...
25-02-2026 12:29 PM
అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకుంటారు.
25-02-2026 07:48 AM
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్‌ జగన్‌ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది.

24-02-2026

24-02-2026 09:30 PM
తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో...
24-02-2026 09:07 PM
ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి సంబంధించి ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డితో మాట్లాడి పరిష్కారం చూపాలని సూచించారు
24-02-2026 07:25 PM
జ‌మండ్రిలో క‌ల్తీ పాల‌తో జ‌రిగిన మ‌ర‌ణాలు ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని, క‌ల్తీ పాలు తాగి ఐదురుగు చ‌నిపోయి, వంద‌ల మంది ఆస్ప‌త్రిపాలైనా ఇప్ప‌టికీ సంబంధిత అధికారులు ఒక్క‌రిపైన‌యినా చ‌ర్య...
24-02-2026 07:17 PM
వైయస్సార్ హయాంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడానికి మరియు ఏడు కొండల పవిత్రతను కాపాడటానికి జీవో నెం. 746, 747లను తీసుకొస్తే.. దానిపైనా సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు
24-02-2026 05:17 PM
వైయ‌స్ఆర్ జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు.
24-02-2026 04:53 PM
రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో చోటుచేసుకున్న కల్తీ పాల స‌ర‌ఫ‌రా ఘ‌ట‌న‌లో అధికారికంగా ఇప్ప‌టికే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 19 మంది వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆస్ప‌త్రికి చేర‌కుండానే ఒక‌రు చ‌నిపోయారు....
24-02-2026 04:47 PM
గతంలో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని
24-02-2026 01:26 PM
ఆర్డీటీ సంస్థ మూతపడే స్థితిలో ఉందని కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 2025 ఏప్రిల్‌ నుంచే ఆర్డీటీ సంస్థకు చెందిన అకౌంట్లు ఫ్రీజ్‌...
24-02-2026 12:04 PM
రాజకీయాల్లో భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
24-02-2026 11:03 AM
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలపై నేరాలు దాదాపు 10 శాతం పెరిగాయని, అలాగే హోంమంత్రి ఇన్‌చార్జిగా ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కూడా మహిళలపై నేరాలు అధికమయ్యాయని విమర్శించారు
24-02-2026 10:51 AM
గ్రామంలో వరుస దాడులు జరుగుతుండటం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

23-02-2026

23-02-2026 10:11 PM
కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం గొప్పతనాన్ని తగ్గించే వ్యాఖ్యలు చేస్తూ... దేవదేవుడి మీద రాజకీయ చర్చలు చేయడానికి ఉన్న ఆసక్తి, తాము చేస్తున్న తప్పులను సరిదిద్దు కోవడంపై మాత్రం ఉండడం లేదు. హెరిటేజ్...
23-02-2026 07:53 PM
నెల్లూరు జిల్లా పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి, పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్‌, మాజీ ఎమ్మెల్యే...
23-02-2026 07:47 PM
కల్తీ నెయ్యి పేరుతో తిరుమల లడ్డూ వ్యవహారంలో జరిగిన తెరవెనుక బాగోతాలను వైయ‌స్ఆర్‌సీపీ బయటపెడుతుందనే భయంతోనే దానిపై చర్చకు వైయ‌స్ఆర్‌సీపీ పట్టుబడితే ఇన్నాళ్లూ కూటమి ప్రభుత్వం భయంతో పారిపోతూ వచ్చింది....
23-02-2026 07:40 PM
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై మండలిలో చర్చ కోరాం. లడ్డూ మీద ప్రభుత్వం వేసిన అపవాదులపై 26వ తేదీన చర్చ చేపట్టాలని బీఏసీలో నిర్ణయించాం
23-02-2026 07:34 PM
రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో 5 మంది చనిపోగా.. వివిధ ఆసుపత్రులలో ఉన్న వారికి కూడా సరైన చికిత్స అందడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు
23-02-2026 02:29 PM
మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు.
23-02-2026 01:17 PM
 పోడియం వద్ద తాను చెప్పులు వేసుకుని వెళ్లినట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నాం. సభ ప్రొసీడింగ్స్ మొత్తం రికార్డు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు కవరేజ్ ఇవ్వడం స‌రికాదు.
23-02-2026 12:43 PM
బుధ‌వారం ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంప‌ల్లి మండలం నందిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతన నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక...
23-02-2026 12:16 PM
వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నేత, శాస‌న మండ‌లి విప‌క్ష నేత‌ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ అంశంపై మండలిలో తప్పనిసరిగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
23-02-2026 11:55 AM
రమేష్ యాదవ్ ఫిర్యాదు నేపథ్యంలో మండలి చైర్మన్ అసెంబ్లీ అధికారులను పూర్తి ఫుటేజ్ అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే మొత్తం ఫుటేజ్ అందుబాటులో లేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో వైయ‌స్ఆర్‌సీపీ...
23-02-2026 11:37 AM
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

22-02-2026

22-02-2026 06:11 PM
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రూ.14 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌తో రాష్ట్రం శ్రీలంక అయిపోయింద‌ని కూట‌మి నాయ‌కులు తమ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్టు అస‌త్య ప్ర‌చారం చేశారు
22-02-2026 05:58 PM
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్ హయాంలో విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడే ఇది హార్టికల్చర్ హబ్ అయింది.
22-02-2026 05:54 PM
కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మళ్ళీ తిరగదోడి, కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చూడటం కేవలం ప్రజల దృష్టిని మళ్ళించడానికేనని ఆయన తేల్చి చెప్పారు.
22-02-2026 05:49 PM
దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమలోని ప్రతి రిజర్వాయర్‌ను నింపే అవకాశం కల్పించారు.

21-02-2026

21-02-2026 07:14 PM
ఏపీలో 2024లో జ‌రిగిన‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కూట‌మి పార్టీలు అడ్డ‌దారిలో గెలుపును దొంగిలించాయి. రెండేళ్ల‌వుతున్నా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల...
21-02-2026 07:03 PM
తాడేపల్లి: ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టింది నిజం కాకపోతే, ఇందాపూర్‌ కోసం టీటీడీ టెండర్‌ నిబంధనలు మార్చింది అబద్ధమైతే, సభలో ప్రభుత్వం చర్చకు రావాలని
21-02-2026 06:01 PM
 రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎలా ఉందన్నది శాసనమండలి సాక్షిగా బట్టబయలైంది. 2014-24 వరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులవివరాలు అడిగితే శాసనమండలి సాక్షిగా కూటమి ప్రభుత్వం అప్పుల మంత్రి పయ్యావుల కేశవ్ పచ్చి...
21-02-2026 01:43 PM
పార్టీ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వర రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య,
21-02-2026 01:39 PM
బెంగ‌ళూరు న‌గ‌రంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో నాగ ఉమా యజ్ఞిత, యశ్వంత్‌లకు వైయ‌స్ జగన్‌ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవితాన్ని సాఫల్యవంతంగా కొనసాగించాలని...
21-02-2026 01:28 PM
ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి తక్షణ చికిత్స అందించడంలో ఆలస్యం ఎందుకైందని వైద్యులను ఆమె ప్రశ్నించారు
21-02-2026 01:14 PM
పోలీసుల సహాయంతో వీసీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ, లోపలికి వెళ్లకుండా తలుపులు వేసారని చెప్పారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినా ఇంత రాజకీయ వాతావరణం యూనివర్సిటీలో ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు
21-02-2026 12:59 PM
దేశ గౌరవం, ప్రతిష్టల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలని, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను గౌరవప్రదంగా ప్రతినిధ్యం వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైయ‌స్ జ‌గ‌న్‌ స్పష్టం చేశారు.  
21-02-2026 12:53 PM
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విచ్చలవిడిగా లభిస్తుందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానాల కారణంగా మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు.
21-02-2026 12:46 PM
ఆ ట్రైసైకిల్ ద్వారా జనార్దన్ సమీప ప్రాంతాలకు వెళ్లి తన పనులు నిర్వహించుకునేవారు. ఇప్పుడు ఆయనకు మరింత సౌకర్యం కల్పించేందుకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిధున్‌రెడ్డి సహకారంతో రూ. లక్షకు పైగా విలువ...
21-02-2026 12:30 PM
“మన స్నేహం, మన అనుబంధం నింపిన మధుర జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్‌. స్నేహితుడిగా, సహోదరుడిగా నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతావు.” అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  
21-02-2026 11:56 AM
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.
21-02-2026 11:46 AM
ఈ మేర‌కు ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాకాణి ఇంటి వద్దే ఎదురుచూశారు. కానీ పోలీసులు రాకపోవడంతో ఆయన తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు
21-02-2026 11:37 AM
రాంబాబు పార్టీకి అంకితభావంతో సేవలందించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై రాంబాబు కుటుంబానికి...

20-02-2026

20-02-2026 09:54 PM
 శ్రీ వెంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటం కొనసాగుతోంది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును కూడా అవహేళన చేస్తూ వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశారు.
20-02-2026 05:56 PM
వైయ‌స్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
20-02-2026 05:52 PM
అసెంబ్లీ ప్రాంగణం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇందాపూర్‌ ముసుగులో హెరిటేజ్‌ చేసిన దోపిడీ బయటకు వస్తుందనే భయంతో కూటమి నాయకులు ఇందాపూర్, హెరిటేజ్‌ డెయిరీల మధ్య ఉన్న సంబంధంపై చర్చకు
20-02-2026 05:48 PM
ఇన్‌చార్జి వీసీ గంగాధ‌ర్, రిజిస్ట్రార్ సింహాచ‌లం లు టీడీపీకి ఏజెంట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ విద్యాసంస్థ‌ల్లో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నార‌ని ర‌విచంద్ర ఆరోపించారు.
20-02-2026 05:30 PM
ప్రజలు భూమ్మీద ఇబ్బందులు పడుతుంటే... ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి పాలకులు మాత్రం గాల్లో విహరిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు చేస్తున్న...
20-02-2026 05:14 PM
   విడతల వారీగా తరలి వచ్చిన టీడీపీ మూకలు ఏడు గంటలపాటు నా ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, మొత్తం విధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ శ్రేణులకు సహకరించడంతో పాటు, పూర్తిగా ప్రేక్షక పాత్ర...
20-02-2026 03:11 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర స్థాయి కీలక నియామకాలను ప్రకటించింది.

Pages

Back to Top