Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం
క్రెడిట్ చోరీలకు పాల్పడి అభాసుపాలు కావొద్దు
మరో అడ్డగోలు భూ దోపిడీకి సిద్ధమైన ప్రభుత్వం
నగరిలో చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్
ఎంపీ నిధులతో సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణానికి భూమిపూజ
ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు ఎజెండా
వైయస్ఆర్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాణావత్ మునీంద్ర నాయక్ నియామకం
స్పెషల్ ఫ్లైట్ రహస్య జీవోలు బయటపెట్టండి
దావోస్ ఖర్చుల్లో చంద్రబాబు రికార్డు
కూటమి పాలనలో రాజకీయాలకు వేదికగా యూనివర్సిటీలు
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
24-01-2026
కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం
24-01-2026 08:19 PM
ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి , తిరుపతి ఎంపీ గురుమూర్తి , రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితమ్మ తదితర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
క్రెడిట్ చోరీలకు పాల్పడి అభాసుపాలు కావొద్దు
24-01-2026 08:13 PM
20 డిసెంబర్ 2023న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విడుదల చేసిన వార్షిక నివేదికను పరిశీలించండి. దేశవ్యాప్తంగా 168 జిల్లాల్లో భూ డిజిటలైజేషన్ 90–95 శాతం పూర్తయిందని, అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో...
మరో అడ్డగోలు భూ దోపిడీకి సిద్ధమైన ప్రభుత్వం
24-01-2026 08:08 PM
ప్రభుత్వ ఆస్తులను కాపాడ్డాం ప్రజాప్రతినిధుల బాధ్యత. అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ప్రజాస్వామ్యయుంతగా పరిపాలన సాగడం లేదు. ఏపీలో రాచరికాన్ని తలపించేలా పాలన సాగుతుందన్న అభిప్రాయం
నగరిలో చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్
24-01-2026 08:03 PM
నగరిలో చంద్రబాబు హయాంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఆయన తండ్రి కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటివరకూ అద్దె భవనాల్లో ఉన్నాయి. జగనన్న హయాంలో డయాలసిస్...
ఎంపీ నిధులతో సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణానికి భూమిపూజ
24-01-2026 06:13 PM
గిరిజన విద్యార్థుల విద్యా సౌకర్యాల మెరుగుదలకై ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణంతో పాఠశాలలో విద్యార్థినిలకు మరింత సౌకర్యం...
ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు ఎజెండా
24-01-2026 05:57 PM
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…పంచాయతీ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రతి గ్రామానికి...
వైయస్ఆర్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాణావత్ మునీంద్ర నాయక్ నియామకం
24-01-2026 05:30 PM
తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యత అప్పగించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు, పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి...
స్పెషల్ ఫ్లైట్ రహస్య జీవోలు బయటపెట్టండి
24-01-2026 05:20 PM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజూ హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రత్యేక విమానాల్లోనే తిరిగాడని, ఒకే ఒక్క రాత్రి మాత్రమే విజయవాడలో బస చేశాడని శివశంకర్...
దావోస్ ఖర్చుల్లో చంద్రబాబు రికార్డు
24-01-2026 05:16 PM
ఎక్కువ సార్లు దావోస్కి వెళ్లి రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాకుండా కోట్లల్లో ప్రజాధనాన్ని ఖర్చు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి అవార్డ్ ఇవ్వాలి. మంత్రులను వెంటబెట్టుకుని పిక్నిక్ కి...
కూటమి పాలనలో రాజకీయాలకు వేదికగా యూనివర్సిటీలు
24-01-2026 05:11 PM
నాగార్జున యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో కేకులు కట్ చేసి బోధన, బోధనేతర సిబ్బంది కూడా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఒక రాజకీయ నాయకుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పుట్టిన రోజు వేడులకను...
వచ్చేది వైయస్ఆర్సీపీ ప్రభుత్వమే
24-01-2026 05:04 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచే మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి
24-01-2026 12:40 PM
గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీటిని విడుదల చేసి కెసీ కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు
వైయస్ జగన్ పథకాల్ని కాపీకొట్టడంలో చంద్రబాబు దిట్ట
24-01-2026 12:35 PM
.రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన నడుస్తోంది. రౌడీ రాజ్యం రాజ్యమేలుతోంది. ఈ అప్రజాస్వామిక పాలనను తరిమికొడదామని,.
మహానేత వైయస్ఆర్ విగ్రహం తొలగింపు దుర్మార్గం
24-01-2026 12:08 PM
ప్రజల ఆరాధ్య నాయకుడిని అవమానించడం ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానించారు
బంధువుకు భూ పందేరం.. గీతం కబ్జాలకు గిఫ్ట్!
24-01-2026 09:43 AM
ప్రభుత్వ పెద్దలు తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ ఆక్రమించిన రూ.వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ పేరుతో దానం చేయాలని యత్నించడం అత్యంత దారుణం. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు...
23-01-2026
భూముల సమగ్ర రీసర్వే క్రెడిట్ చోరీ ముమ్మాటికీ నిజం
23-01-2026 06:51 PM
వైయస్ఆర్సీపీ హయాంలో చేపట్టిన భూసర్వే క్రెడిట్ ను కూటమి సర్కార్ చోరీ చేయడంపై వైయస్. జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్...
జోగి రమేష్ సోదరులకు బెయిల్ మంజూరు
23-01-2026 05:33 PM
నకిలీ మద్యం కేసులో వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే...
అంజుమన్ భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ సంతకాల సేకరణ
23-01-2026 05:30 PM
మైనారిటీ సంస్థల భూములపై ప్రభుత్వం కన్నేయడం అన్యాయమని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన నగరంలోని నగరంపాలెం ఈద్గా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన...
విజయ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారు
23-01-2026 05:07 PM
గతేడాది కూడా ఇదే విధంగా నామినేషన్లకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారని, అఖిలప్రియ అనుచరులు గొడవ చేస్తే పోలీసులు ఎన్నికలు వాయిదా వేయమని లెటర్ ఇస్తున్నారని ఆరోపించారు.
జగనన్న సైన్యాన్ని నిర్మించేందుకు సమాయత్తం కావాలి
23-01-2026 04:21 PM
బాధ్యతగల ప్రతిపక్షంగా ఉన్న వైయస్ఆర్సీపీ గ్రామ స్థాయి నుంచే మరింత శక్తివంతంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు “జగనన్న సైన్యం”ను నిర్మించుకునేందుకు ఇది...
ఎస్ఈ గోవిందరావుది ప్రభుత్వ హత్యే
23-01-2026 04:10 PM
విశాఖపట్నం: తెలుగుదేశం నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించిన జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ ఎస్ఈ గోవిందరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వ
కష్టపడే వారికి పార్టీ పదవుల్లో సముచిత స్థానం
23-01-2026 03:50 PM
యువత రాజకీయాల్లో వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మేమందరం ఎంత కృషి చేస్తున్నమో మాతోపాటు మీరందరు కూడా శ్రమించి పార్టీని ప్రజలకు...
అధికార జులుంతో ఉద్యోగుల ప్రాణాలు తీస్తారా?
23-01-2026 03:34 PM
జీవీఎంసీలో చెత్త సేకరణ కాంట్రాక్ట్ తమ జేబు సంస్థకు అప్పగించేందుకే పట్టాభి, ఆ స్థాయిలో విరుచుకుపడ్డారని, అందుకే ఎస్ఈ మరణానికి బాధ్యుడిని చేస్తూ, ఆయనపై తగిన చర్య తీసుకోవాలని పార్టీ కేంద్ర...
పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరం
23-01-2026 03:29 PM
గ్రామ కమిటీలతో పాటు పంచాయితీ స్థాయిలో మహిళా, రైతు, సోషల్ మీడియా, ఎస్టీ, యువజన, విద్యార్థి విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వక్రీకరించి ప్రజలను మభ్యపెడుతున్నారు
23-01-2026 03:11 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో రూపొందించి, నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపించిందని స్పష్టం చేశారు. భూమి అంశం రాష్ట్ర పరిధిలో...
మళ్లీ వచ్చేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే
23-01-2026 03:00 PM
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ
గోవిందరావు మృతికి వైయస్ఆర్సీపీ నేతల సంతాపం
23-01-2026 02:38 PM
రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం వల్ల ఒక నిబద్ధత గల అధికారి ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. గోవిందరావు కుటుంబానికి న్యాయం జరగాలని
గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలి
23-01-2026 01:59 PM
గ్రామ స్థాయిలో బలమైన నిర్మాణం ఉంటేనే పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరుగుతుందని అన్నారు.
ఆమదాలవలసలో అధికార పార్టీకి షాక్!
23-01-2026 12:00 PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించే దిశగా పార్టీ చేస్తున్న కృషిలో తామూ భాగస్వాములవుతామని స్పష్టం చేశారు.
నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆదర్శనీయం
23-01-2026 11:26 AM
స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు.
22-01-2026
భూసర్వే క్రెడిట్ చోరీకీ చంద్రబాబు నానా తంటా
22-01-2026 06:50 PM
అసలు భూముల రీసర్వేకు మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 2019కన్నా ముందు నా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మార్గమధ్యంలో రైతన్నలు పడుతున్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత.. భూములకు సంబంధించి వాళ్లు...
వైయస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందాం
22-01-2026 04:50 PM
నంద్యాల: వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని వైయస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంట
మతపరమైన విధ్వంసాలు ప్రజాస్వామ్యానికి చేటు
22-01-2026 04:28 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మతపరమైన విధ్వంసాలు పెరుగుతున్నాయనే విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం
22-01-2026 03:25 PM
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు
సంక్రాంతి గ్యాంబ్లింగ్తో రూ.2 వేల కోట్లు లూటీ చేశారు
22-01-2026 03:10 PM
సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలను నడిపించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. ఈ తతంగంతో సుమారు రూ.2 వేల కోట్ల రొటేషన్ జరిగింది.
మందా సాల్మన్ కేసులో చంద్రబాబు కూడా దోషే!
22-01-2026 03:06 PM
ఏపీలో ఊర్లు విడిచిపెట్టే పరిస్థితికి రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఊరిలో తిరిగి అడుగుపెట్టడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అంతలా రెడ్బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు...
భూ సర్వే అంటే ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదు
22-01-2026 03:02 PM
‘సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు. పాస్ బుక్ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే.
చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా?
22-01-2026 02:58 PM
‘‘నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. అప్పట్లో రాష్ట్రంలో సర్వేయర్లు లేరు, భూముల సర్వేకు తగిన టెక్నాలజీ...
21-01-2026
చంద్రబాబు దావోస్ పర్యటనలో పెట్టుబడులు నిల్..ప్రచారం ఫుల్
21-01-2026 06:20 PM
చంద్రబాబు, లోకేష్లు ఎన్నిసార్లు దావోస్కు వెళ్లారో లెక్కే లేదు. వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 2016లో 377 ఎంవోయూలు, రూ.5.59...
రైతుల ఉసురు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
21-01-2026 06:17 PM
రాష్ట్రంలో సుమారు 85 లక్షల రైతు కమతాలు ఉన్నట్లు జగన్గారు తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. రైతులు వీటి కోసం రుణం తీసుకున్నప్పుడు బ్యాంకు ఇన్సూరెన్స్ చేసేది. ఇందులో సుమారు 18 లక్షల మంది మాత్రమే...
సాల్మన్ కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
21-01-2026 06:12 PM
తాడేపల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దారుణహత్యకు గురైన వైయస్ఆర్సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పా
మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రజలు గమనిస్తున్నారు
21-01-2026 03:49 PM
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలన ప్రజావ్యతిరేకంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం
21-01-2026 03:04 PM
ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావడంతో వ్యవహరిస్తున్నారు. పాలనంతా అబద్దాలు మోసాలు
అరటి రైతుల సమస్యలపై స్పందించిన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి
21-01-2026 02:58 PM
రైతులు నష్టపోయే పరిస్థితి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నప్పుడు రైతులకు పూర్తి అవగాహన కల్పించడం
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు పోరాటం అవసరం
21-01-2026 02:51 PM
నీరు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఘర్షణలు జరుగుతాయని నిపుణులు ముందే
పెందుర్తిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపు
21-01-2026 02:26 PM
విశాఖ జిల్లా: పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి జంక్షన్ వద్ద “రోడ్డు వైడెనింగ్” పేరిట దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.
వైయస్ఆర్సీపీ కార్యకర్తకు వైయస్ జగన్ పరామర్శ
21-01-2026 01:29 PM
ఈ దాడి కారణంగా ప్రస్తుతం వీల్చైర్కే పరిమితమై జీవనం కొనసాగిస్తున్నానని, కుటుంబ పోషణకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వైయస్ జగన్కు విన్నవించారు
కేకే లైన్ను విశాఖ డివిజన్లో కొనసాగించాల్సిందే
21-01-2026 01:14 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నాడు. విశాఖలోని వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కట్టబెడుతూ ఒకపక్క, కేంద్రం నుంచి...
మందా సాల్మన్ కుటుంబానికి వైయస్ జగన్ భరోసా
21-01-2026 01:05 PM
సాల్మన్ కుమారులు, కుమార్తె తమ తండ్రిని పూర్తిగా రాజకీయ కక్షతోనే అత్యంత దారుణంగా హత్య చేశారని వైయస్ జగన్కు వివరించారు. తమ తండ్రి మరణంతో కుటుంబం రోడ్డున పడిందని, జీవనాధారం కోల్పోయి తీవ్ర ఆవేదనలో...
ఐక్యంగా ముందుకు సాగుదాం…
21-01-2026 12:59 PM
. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ‘రెడ్బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని
ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం
21-01-2026 12:24 PM
మావేశంలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరాన్ని...
పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు
21-01-2026 12:13 PM
ఇదే పల్నాడు జిల్లాలో ఇటీవల వైయస్ఆర్సీపీ దళిత నాయకుడు మందా సాల్మన్ను టీడీపీ గూండాలు హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసు నమోదు
21-01-2026 11:25 AM
ఈ కేసులో తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మల్లం రవి, రాష్ట్ర ఎస్సీ సెల్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లానీ బాబు, సురేష్, అనిల్ రెడ్డి, తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్...
రేపు తాడేపల్లిలో వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
21-01-2026 11:21 AM
ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటులో వైయస్ఆర్సీపీ పోరాటం ఎలా ఉండాలనే దానిపై వైయస్ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశం...
20-01-2026
డ్వాక్రా సంఘాలకు టోకరా వేసిన సీఎం చంద్రబాబు
20-01-2026 07:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పరిస్ధితి అత్యం దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన నాటి నుంచి మహిళలను నిట్టనిలువుగా మోసం చేస్తూ.. వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
20-01-2026 07:30 PM
ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని సమగ్రంగా...
గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం
20-01-2026 07:27 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే పార్టీ ముఖ్య అజెండా అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 ద్వారా...
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
20-01-2026 07:22 PM
పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
స్వచ్ఛంద నమోదు బీమా పేరుతో దగా
20-01-2026 07:16 PM
చంద్రబాబు చర్యల కారణంగా 2023-24, 2024-25 సీజన్లకు సంబంధించి కనీసం రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అన్నదాతకు అందకుండా పోయిందని వివరించారు
పార్టీకి కష్టపడి పనిచేసే నాయకులే కావాలి
20-01-2026 07:11 PM
ర్టీ అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పదవులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని వైయస్ఆర్సీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందని
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More