టాప్ స్టోరీస్

24-01-2026

24-01-2026 08:19 PM
ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి , తిరుపతి ఎంపీ గురుమూర్తి  , రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితమ్మ తదితర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
24-01-2026 08:13 PM
20 డిసెంబర్ 2023న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ విడుదల చేసిన వార్షిక నివేదికను పరిశీలించండి. దేశవ్యాప్తంగా 168 జిల్లాల్లో భూ డిజిటలైజేషన్ 90–95 శాతం పూర్తయిందని, అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో...
24-01-2026 08:08 PM
ప్రభుత్వ ఆస్తులను కాపాడ్డాం ప్రజాప్రతినిధుల బాధ్యత. అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ప్రజాస్వామ్యయుంతగా పరిపాలన సాగడం లేదు. ఏపీలో రాచరికాన్ని తలపించేలా పాలన సాగుతుందన్న అభిప్రాయం
24-01-2026 08:03 PM
నగరిలో చంద్రబాబు హయాంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఆయన తండ్రి కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటివరకూ అద్దె భవనాల్లో ఉన్నాయి. జగనన్న హయాంలో డయాలసిస్...
24-01-2026 06:13 PM
గిరిజన విద్యార్థుల విద్యా సౌకర్యాల మెరుగుదలకై ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మాణంతో పాఠశాలలో విద్యార్థినిలకు మరింత సౌకర్యం...
24-01-2026 05:57 PM
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…పంచాయ‌తీ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రతి గ్రామానికి...
24-01-2026 05:30 PM
తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యత అప్పగించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు, పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి...
24-01-2026 05:20 PM
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వ‌ర‌కు రోజూ హైద‌రాబాద్ - విజ‌య‌వాడ మ‌ధ్య ప్ర‌త్యేక విమానాల్లోనే తిరిగాడ‌ని, ఒకే ఒక్క రాత్రి మాత్ర‌మే విజ‌య‌వాడ‌లో బ‌స చేశాడ‌ని శివశంక‌ర్‌...
24-01-2026 05:16 PM
ఎక్కువ సార్లు దావోస్‌కి వెళ్లి రూపాయి పెట్టుబ‌డి కూడా తీసుకురాకుండా కోట్లల్లో ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేసిన ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబుకి అవార్డ్ ఇవ్వాలి. మంత్రుల‌ను వెంట‌బెట్టుకుని పిక్నిక్ కి...
24-01-2026 05:11 PM
నాగార్జున  యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో  కేకులు కట్ చేసి బోధన, బోధనేతర సిబ్బంది కూడా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఒక రాజకీయ నాయకుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పుట్టిన రోజు వేడులకను...
24-01-2026 05:04 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచే మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
24-01-2026 12:40 PM
గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీటిని విడుదల చేసి కెసీ కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు
24-01-2026 12:35 PM
.రాష్ట్రంలో ప్ర‌స్తుతం రాక్ష‌స పాల‌న న‌డుస్తోంది. రౌడీ రాజ్యం రాజ్య‌మేలుతోంది. ఈ అప్ర‌జాస్వామిక పాల‌న‌ను త‌రిమికొడ‌దామ‌ని,.
24-01-2026 12:08 PM
ప్రజల ఆరాధ్య నాయకుడిని అవమానించడం ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానించారు
24-01-2026 09:43 AM
ప్రభుత్వ పెద్దలు తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ ఆక్రమించిన రూ.వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ పేరుతో దానం చేయాలని యత్నించడం అత్యంత దారుణం. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు...

23-01-2026

23-01-2026 06:51 PM
వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో చేపట్టిన భూసర్వే క్రెడిట్‌ ను కూటమి సర్కార్‌ చోరీ చేయడంపై వైయస్‌. జగన్‌  ప్రెస్‌ మీట్‌ పెట్టి ఖండిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌...
23-01-2026 05:33 PM
నకిలీ మద్యం కేసులో వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే...
23-01-2026 05:30 PM
మైనారిటీ సంస్థల భూములపై ప్రభుత్వం కన్నేయడం అన్యాయమని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన నగరంలోని నగరంపాలెం ఈద్గా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన...
23-01-2026 05:07 PM
గతేడాది కూడా ఇదే విధంగా నామినేషన్లకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారని, అఖిలప్రియ అనుచరులు గొడవ చేస్తే పోలీసులు ఎన్నికలు వాయిదా వేయమని లెటర్ ఇస్తున్నారని ఆరోపించారు.
23-01-2026 04:21 PM
బాధ్యతగల ప్రతిపక్షంగా ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ స్థాయి నుంచే మరింత శక్తివంతంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు “జగనన్న సైన్యం”ను నిర్మించుకునేందుకు ఇది...
23-01-2026 04:10 PM
విశాఖ‌ప‌ట్నం: తెలుగుదేశం నాయ‌కుడు కొమ్మారెడ్డి ప‌ట్టాభి వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మ‌ర‌ణించిన జీవీఎంసీ మెకానికల్‌ సెక్షన్‌ ఎస్‌ఈ గోవిందరావు మృతికి ప్ర‌భుత్వమే బాధ్య‌త వ‌
23-01-2026 03:50 PM
యువత రాజకీయాల్లో వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మేమందరం ఎంత కృషి చేస్తున్నమో మాతోపాటు మీరందరు కూడా శ్రమించి పార్టీని ప్రజలకు...
23-01-2026 03:34 PM
 జీవీఎంసీలో చెత్త సేకరణ కాంట్రాక్ట్‌ తమ జేబు సంస్థకు అప్పగించేందుకే పట్టాభి, ఆ స్థాయిలో విరుచుకుపడ్డారని, అందుకే ఎస్‌ఈ మరణానికి బాధ్యుడిని చేస్తూ, ఆయనపై తగిన చర్య తీసుకోవాలని పార్టీ కేంద్ర...
23-01-2026 03:29 PM
గ్రామ కమిటీలతో పాటు పంచాయితీ స్థాయిలో మహిళా, రైతు, సోషల్ మీడియా, ఎస్టీ, యువజన, విద్యార్థి విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
23-01-2026 03:11 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  నరేంద్ర మోడీ నేతృత్వంలో రూపొందించి, నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపించిందని స్పష్టం చేశారు. భూమి అంశం రాష్ట్ర పరిధిలో...
23-01-2026 03:00 PM
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ
23-01-2026 02:38 PM
రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం వల్ల ఒక నిబద్ధత గల అధికారి ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. గోవిందరావు కుటుంబానికి న్యాయం జరగాలని
23-01-2026 01:59 PM
గ్రామ స్థాయిలో బలమైన నిర్మాణం ఉంటేనే పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరుగుతుందని అన్నారు.
23-01-2026 12:00 PM
  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించే దిశగా పార్టీ చేస్తున్న కృషిలో తామూ భాగస్వాములవుతామని స్పష్టం చేశారు.
23-01-2026 11:26 AM
స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు.

22-01-2026

22-01-2026 06:50 PM
 అసలు భూముల రీసర్వేకు మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 2019కన్నా ముందు నా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మార్గమధ్యంలో రైతన్నలు పడుతున్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత.. భూములకు సంబంధించి వాళ్లు...
22-01-2026 04:50 PM
 నంద్యాల:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట
22-01-2026 04:28 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మతపరమైన విధ్వంసాలు పెరుగుతున్నాయనే విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
22-01-2026 03:25 PM
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు
22-01-2026 03:10 PM
సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలను నడిపించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. ఈ తతంగంతో సుమారు రూ.2 వేల కోట్ల రొటేషన్‌ జరిగింది.
22-01-2026 03:06 PM
ఏపీలో ఊర్లు విడిచిపెట్టే పరిస్థితికి రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఊరిలో తిరిగి అడుగుపెట్టడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అంతలా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని చంద్రబాబు...
22-01-2026 03:02 PM
‘సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు. పాస్‌ బుక్‌ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే.
22-01-2026 02:58 PM
‘‘నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. అప్పట్లో రాష్ట్రంలో సర్వేయర్లు లేరు, భూముల సర్వేకు తగిన టెక్నాలజీ...

21-01-2026

21-01-2026 06:20 PM
చంద్రబాబు, లోకేష్‌లు ఎన్నిసార్లు దావోస్‌కు వెళ్లారో లెక్కే లేదు. వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 2016లో 377 ఎంవోయూలు, రూ.5.59...
21-01-2026 06:17 PM
రాష్ట్రంలో సుమారు 85 లక్షల రైతు కమతాలు ఉన్నట్లు జగన్‌గారు తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. రైతులు వీటి కోసం రుణం తీసుకున్నప్పుడు బ్యాంకు ఇన్సూరెన్స్‌ చేసేది. ఇందులో సుమారు 18 లక్షల మంది మాత్రమే...
21-01-2026 06:12 PM
తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దారుణహత్యకు గురైన వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పా
21-01-2026 03:49 PM
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలన ప్రజావ్యతిరేకంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
21-01-2026 03:04 PM
 ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరగుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావడంతో వ్యవహరిస్తున్నారు. పాలనంతా అబద్దాలు మోసాలు
21-01-2026 02:58 PM
రైతులు నష్టపోయే పరిస్థితి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నప్పుడు రైతులకు పూర్తి అవగాహన కల్పించడం
21-01-2026 02:51 PM
నీరు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఘర్షణలు జరుగుతాయని నిపుణులు ముందే
21-01-2026 02:26 PM
విశాఖ జిల్లా: పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి జంక్షన్ వద్ద “రోడ్డు వైడెనింగ్” పేరిట దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.
21-01-2026 01:29 PM
ఈ దాడి కారణంగా ప్రస్తుతం వీల్‌చైర్‌కే పరిమితమై జీవనం కొనసాగిస్తున్నానని, కుటుంబ పోషణకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వైయస్ జగన్‌కు విన్నవించారు
21-01-2026 01:14 PM
కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక సీఎం చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి తీర‌ని ద్రోహం చేస్తున్నాడు. విశాఖ‌లోని వేల కోట్ల విలువైన  భూముల‌ను త‌న బినామీల‌కు క‌ట్ట‌బెడుతూ ఒక‌ప‌క్క‌, కేంద్రం నుంచి...
21-01-2026 01:05 PM
సాల్మన్‌ కుమారులు, కుమార్తె తమ తండ్రిని పూర్తిగా రాజకీయ కక్షతోనే అత్యంత దారుణంగా హత్య చేశారని వైయస్‌ జగన్‌కు వివరించారు. తమ తండ్రి మరణంతో కుటుంబం రోడ్డున పడిందని, జీవనాధారం కోల్పోయి తీవ్ర ఆవేదనలో...
21-01-2026 12:59 PM
. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని
21-01-2026 12:24 PM
మావేశంలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరాన్ని...
21-01-2026 12:13 PM
ఇదే పల్నాడు జిల్లాలో ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీ దళిత నాయకుడు మందా సాల్మన్‌ను టీడీపీ గూండాలు హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
21-01-2026 11:25 AM
ఈ కేసులో తిరుపతి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మల్లం రవి, రాష్ట్ర ఎస్సీ సెల్ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లానీ బాబు, సురేష్, అనిల్ రెడ్డి, తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్...
21-01-2026 11:21 AM
ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటులో వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఎలా ఉండాలనే దానిపై వైయ‌స్‌ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశం...

20-01-2026

20-01-2026 07:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పరిస్ధితి అత్యం దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన నాటి నుంచి మహిళలను నిట్టనిలువుగా మోసం చేస్తూ.. వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు.
20-01-2026 07:30 PM
ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని సమగ్రంగా...
20-01-2026 07:27 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే పార్టీ ముఖ్య అజెండా అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 ద్వారా...
20-01-2026 07:22 PM
పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
20-01-2026 07:16 PM
చంద్ర‌బాబు చ‌ర్య‌ల కార‌ణంగా 2023-24, 2024-25 సీజన్లకు సంబంధించి కనీసం రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అన్నదాతకు అంద‌కుండా పోయింద‌ని వివ‌రించారు
20-01-2026 07:11 PM
ర్టీ అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పదవులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందని

Pages

Back to Top