Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వెలిగొండపై బాబు మాటలు 'నీటి మూటలే':
*Veligonda is YSR’s legacy, not Chandrababu’s rebranding project*
ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి
అబద్ధాల సామ్రాట్.. అసత్యాల కిరీటధారి చంద్రబాబే
రాయలసీమకు నీటి కష్టం
రేపు నెల్లూరు పర్యటనకు వైయస్ జగన్
కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి
డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కూటమి నేతలు డైవర్ట్ పాలిటిక్స్
రాష్ట్రంలో కల్తీ మాఫియా విజృంభిస్తోంది
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
25-02-2026
వెలిగొండపై బాబు మాటలు 'నీటి మూటలే':
25-02-2026 10:01 PM
ప్రకాశం జిల్లాకు జరిగిన ప్రతి మేలు వైయస్ జగన్ హయాంలోనే జరిగింది. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ కంపెనీ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం వంటివి వైయస్. జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యాయి. "వ్యవసాయం దండగ" అన్న...
ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి
25-02-2026 09:57 PM
కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
అబద్ధాల సామ్రాట్.. అసత్యాల కిరీటధారి చంద్రబాబే
25-02-2026 07:02 PM
అసత్యాల మూల విరాట్ చంద్రబాబుకు మరో ఇద్దరు అసత్యాల కిరీటధారులు తోడయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన... ఫర్ఫార్మెన్స్ చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది. రోజుకొక మాట, పూటకొక వేషం వేస్తూ...
రాయలసీమకు నీటి కష్టం
25-02-2026 05:36 PM
1996 వరకు ఆల్మట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని...
కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి
25-02-2026 04:56 PM
కల్తీ పాలు తాగి కనకరత్నం (80) అనే వృద్ధురాలు చనిపోతే ఆమెను మృతుల జాబితాలో చేర్చలేదు. కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందకపోవడంతో, వారు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోంది...
డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
25-02-2026 04:48 PM
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా డయేరియాతో అమాయక ప్రజలు మరణించడం చంద్రబాబు అసమర్థ పాలనకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కూటమి నేతలు డైవర్ట్ పాలిటిక్స్
25-02-2026 03:16 PM
నగర పాలక సంస్థ పాలన కూటమి ప్రభుత్వంలో పూర్తిగా గాడి తప్పిందని మేయర్ ఆరోపించారు. గత ఏడాది నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నగరంలో పారిశుధ్య...
రాష్ట్రంలో కల్తీ మాఫియా విజృంభిస్తోంది
25-02-2026 01:28 PM
శ్రీకాకుళంలో వాటర్ లీకేజీ కారణంగా డయేరియా వచ్చిందని చెప్పడం దారుణమని, డ్రైనేజ్ కలిసిన నీటిని సరఫరా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
పోర్టుల ఖర్చులపై ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోంది
25-02-2026 01:26 PM
పోర్టుల అనుసంధానం వల్లనే రహదారుల అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో 50–60 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 5 శాతం కూడా జరగలేదని విమర్శించారు
మూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు
25-02-2026 12:45 PM
ప్రతి మహిళకు నెలకు రూ.1500, అంటే ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని పేర్కొన్నారు. భారీగా ప్రకటనలు ఇచ్చినా, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆడబిడ్డ నిధి పథకం అమలు ఊసే...
వేంపల్లె మండలంలో భక్తి వైభవం
25-02-2026 12:38 PM
దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం...
పులివెందులలో వైయస్ జగన్ రెండో రోజు పర్యటన
25-02-2026 12:29 PM
అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకుంటారు.
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం
25-02-2026 07:48 AM
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది.
24-02-2026
చంద్రబాబుది ‘డెయిరీ మాఫియా’
24-02-2026 09:30 PM
తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో...
కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ..
24-02-2026 09:07 PM
ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి సంబంధించి ఎంపీ వైయస్ అవినాష్రెడ్డితో మాట్లాడి పరిష్కారం చూపాలని సూచించారు
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
24-02-2026 07:25 PM
జమండ్రిలో కల్తీ పాలతో జరిగిన మరణాలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, కల్తీ పాలు తాగి ఐదురుగు చనిపోయి, వందల మంది ఆస్పత్రిపాలైనా ఇప్పటికీ సంబంధిత అధికారులు ఒక్కరిపైనయినా చర్య...
హెరిటేజ్ కోసమే అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ డ్రామా
24-02-2026 07:17 PM
వైయస్సార్ హయాంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడానికి మరియు ఏడు కొండల పవిత్రతను కాపాడటానికి జీవో నెం. 746, 747లను తీసుకొస్తే.. దానిపైనా సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు
పులివెందుల చేరుకున్న వైయస్ జగన్
24-02-2026 05:17 PM
వైయస్ఆర్ జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు.
కూటమి పాలనలో కల్తీ నిత్యకృత్యం
24-02-2026 04:53 PM
రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల సరఫరా ఘటనలో అధికారికంగా ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 19 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి చేరకుండానే ఒకరు చనిపోయారు....
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మోకాలాడ్డు
24-02-2026 04:47 PM
గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని
ఆర్డీటీ పరిరక్షణకు ‘పోస్టు కార్డు’ ఉద్యమం
24-02-2026 01:26 PM
ఆర్డీటీ సంస్థ మూతపడే స్థితిలో ఉందని కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 2025 ఏప్రిల్ నుంచే ఆర్డీటీ సంస్థకు చెందిన అకౌంట్లు ఫ్రీజ్...
జోగి రమేష్ను పరామర్శించిన ధర్మాన కృష్ణదాస్
24-02-2026 12:04 PM
రాజకీయాల్లో భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రోజుకు నలుగురిపై అత్యాచారాలు జరుగుతున్నాయి
24-02-2026 11:03 AM
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలపై నేరాలు దాదాపు 10 శాతం పెరిగాయని, అలాగే హోంమంత్రి ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళలపై నేరాలు అధికమయ్యాయని విమర్శించారు
పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు
24-02-2026 10:51 AM
గ్రామంలో వరుస దాడులు జరుగుతుండటం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
23-02-2026
హెరిటేజ్ కోసమే చంద్రబాబు ‘కల్తీ’ డ్రామా
23-02-2026 10:11 PM
కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం గొప్పతనాన్ని తగ్గించే వ్యాఖ్యలు చేస్తూ... దేవదేవుడి మీద రాజకీయ చర్చలు చేయడానికి ఉన్న ఆసక్తి, తాము చేస్తున్న తప్పులను సరిదిద్దు కోవడంపై మాత్రం ఉండడం లేదు. హెరిటేజ్...
రాయలసీమ లిప్టు సాధనే ధ్యేయం
23-02-2026 07:53 PM
నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే...
అసెంబ్లీలో లడ్డూ అవినీతిని డైవర్ట్ చేసే కుట్ర
23-02-2026 07:47 PM
కల్తీ నెయ్యి పేరుతో తిరుమల లడ్డూ వ్యవహారంలో జరిగిన తెరవెనుక బాగోతాలను వైయస్ఆర్సీపీ బయటపెడుతుందనే భయంతోనే దానిపై చర్చకు వైయస్ఆర్సీపీ పట్టుబడితే ఇన్నాళ్లూ కూటమి ప్రభుత్వం భయంతో పారిపోతూ వచ్చింది....
టీటీడీకి కేజీ రూ.658. అదే ప్రజలకు కేజీ రూ.560
23-02-2026 07:40 PM
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై మండలిలో చర్చ కోరాం. లడ్డూ మీద ప్రభుత్వం వేసిన అపవాదులపై 26వ తేదీన చర్చ చేపట్టాలని బీఏసీలో నిర్ణయించాం
రాజమండ్రిలో ‘కల్తీపాల’ మరణ మృదంగం
23-02-2026 07:34 PM
రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో 5 మంది చనిపోగా.. వివిధ ఆసుపత్రులలో ఉన్న వారికి కూడా సరైన చికిత్స అందడం లేదని వైయస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు
అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం
23-02-2026 02:29 PM
మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు.
సభ్యుల హక్కులను కాపాడాలి
23-02-2026 01:17 PM
పోడియం వద్ద తాను చెప్పులు వేసుకుని వెళ్లినట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నాం. సభ ప్రొసీడింగ్స్ మొత్తం రికార్డు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు కవరేజ్ ఇవ్వడం సరికాదు.
రేపు పులివెందులకు వైయస్ జగన్
23-02-2026 12:43 PM
బుధవారం ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతన నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక...
హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీపై చర్చకు వైయస్ఆర్సీపీ వాయిదా తీర్మానం
23-02-2026 12:16 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ అంశంపై మండలిలో తప్పనిసరిగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలి
23-02-2026 11:55 AM
రమేష్ యాదవ్ ఫిర్యాదు నేపథ్యంలో మండలి చైర్మన్ అసెంబ్లీ అధికారులను పూర్తి ఫుటేజ్ అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే మొత్తం ఫుటేజ్ అందుబాటులో లేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో వైయస్ఆర్సీపీ...
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23-02-2026 11:37 AM
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
22-02-2026
చేసిన అప్పులకు లెక్కలు చెప్పే దమ్ముందా?
22-02-2026 06:11 PM
వైయస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రూ.14 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూటమి నాయకులు తమకు ఇష్టమొచ్చినట్టు అసత్య ప్రచారం చేశారు
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం
22-02-2026 05:58 PM
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్ హయాంలో విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడే ఇది హార్టికల్చర్ హబ్ అయింది.
పరకామణి కేసు - కొత్త కుట్రలకు తెర
22-02-2026 05:54 PM
కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మళ్ళీ తిరగదోడి, కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చూడటం కేవలం ప్రజల దృష్టిని మళ్ళించడానికేనని ఆయన తేల్చి చెప్పారు.
రాయలసీమ ప్రయోజనాలపై రాజీ లేదు
22-02-2026 05:49 PM
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమలోని ప్రతి రిజర్వాయర్ను నింపే అవకాశం కల్పించారు.
21-02-2026
అర్ధరాత్రి దయ్యాలొచ్చి ఓటేశాయా?
21-02-2026 07:14 PM
ఏపీలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలు అడ్డదారిలో గెలుపును దొంగిలించాయి. రెండేళ్లవుతున్నా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల...
చిత్తశుద్ధి ఉంటే ఇందాపూర్ డెయిరీపై చర్చకు రావాలి
21-02-2026 07:03 PM
తాడేపల్లి: ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టింది నిజం కాకపోతే, ఇందాపూర్ కోసం టీటీడీ టెండర్ నిబంధనలు మార్చింది అబద్ధమైతే, సభలో ప్రభుత్వం చర్చకు రావాలని
అప్పులో ఫస్ట్ ర్యాంకు.. పాలనలో ఫెయిల్
21-02-2026 06:01 PM
రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎలా ఉందన్నది శాసనమండలి సాక్షిగా బట్టబయలైంది. 2014-24 వరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులవివరాలు అడిగితే శాసనమండలి సాక్షిగా కూటమి ప్రభుత్వం అప్పుల మంత్రి పయ్యావుల కేశవ్ పచ్చి...
మేకపాటి గౌతమ్రెడ్డికి ఘన నివాళులు
21-02-2026 01:43 PM
పార్టీ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వర రెడ్డి, వైయస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య,
బెంగళూరులో వివాహ వేడుకకు హాజరైన వైయస్ జగన్ మోహన్ రెడ్డి
21-02-2026 01:39 PM
బెంగళూరు నగరంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో నాగ ఉమా యజ్ఞిత, యశ్వంత్లకు వైయస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవితాన్ని సాఫల్యవంతంగా కొనసాగించాలని...
గుంటూరు జీజీహెచ్ వైద్యుల తీరుపై షేక్ నూరి ఫాతిమా ఆగ్రహం
21-02-2026 01:28 PM
ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి తక్షణ చికిత్స అందించడంలో ఆలస్యం ఎందుకైందని వైద్యులను ఆమె ప్రశ్నించారు
నాగార్జున యూనివర్సిటీ వద్ద అంబటి మురళీకృష్ణ ధర్నా
21-02-2026 01:14 PM
పోలీసుల సహాయంతో వీసీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ, లోపలికి వెళ్లకుండా తలుపులు వేసారని చెప్పారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినా ఇంత రాజకీయ వాతావరణం యూనివర్సిటీలో ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు
ఏఐ సమ్మిట్లో జరిగిన ఘటన సిగ్గుచేటు
21-02-2026 12:59 PM
దేశ గౌరవం, ప్రతిష్టల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలని, అంతర్జాతీయ వేదికలపై భారత్ను గౌరవప్రదంగా ప్రతినిధ్యం వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైయస్ జగన్ స్పష్టం చేశారు.
మదనపల్లి ఘటనపై కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
21-02-2026 12:53 PM
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విచ్చలవిడిగా లభిస్తుందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానాల కారణంగా మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు.
వికలాంగ కార్యకర్తకు ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్ అందజేత
21-02-2026 12:46 PM
ఆ ట్రైసైకిల్ ద్వారా జనార్దన్ సమీప ప్రాంతాలకు వెళ్లి తన పనులు నిర్వహించుకునేవారు. ఇప్పుడు ఆయనకు మరింత సౌకర్యం కల్పించేందుకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిధున్రెడ్డి సహకారంతో రూ. లక్షకు పైగా విలువ...
ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్
21-02-2026 12:30 PM
“మన స్నేహం, మన అనుబంధం నింపిన మధుర జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్. స్నేహితుడిగా, సహోదరుడిగా నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతావు.” అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం
21-02-2026 11:56 AM
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు
21-02-2026 11:46 AM
ఈ మేరకు ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాకాణి ఇంటి వద్దే ఎదురుచూశారు. కానీ పోలీసులు రాకపోవడంతో ఆయన తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు
వైయస్ఆర్సీపీ నేత రాంబాబు కుటుంబానికి అండగా నిలిచిన వైయస్ జగన్
21-02-2026 11:37 AM
రాంబాబు పార్టీకి అంకితభావంతో సేవలందించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై రాంబాబు కుటుంబానికి...
20-02-2026
వన్ మ్యాన్ కమిటీ చంద్రబాబు కొత్త నాటకం
20-02-2026 09:54 PM
శ్రీ వెంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటం కొనసాగుతోంది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును కూడా అవహేళన చేస్తూ వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశారు.
రావులపాలెం నుంచి గుణదల మేరీ మాత కొండ వరకు పాదయాత్ర
20-02-2026 05:56 PM
వైయస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఇందాపూర్ పేరెత్తితే ప్రభుత్వం వణికిపోతోంది
20-02-2026 05:52 PM
అసెంబ్లీ ప్రాంగణం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇందాపూర్ ముసుగులో హెరిటేజ్ చేసిన దోపిడీ బయటకు వస్తుందనే భయంతో కూటమి నాయకులు ఇందాపూర్, హెరిటేజ్ డెయిరీల మధ్య ఉన్న సంబంధంపై చర్చకు
వైయస్ఆర్ పేరును యథాతథంగా కొనసాగించాలి
20-02-2026 05:48 PM
ఇన్చార్జి వీసీ గంగాధర్, రిజిస్ట్రార్ సింహాచలం లు టీడీపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల్లో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని రవిచంద్ర ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంలో గాడి తప్పిన పాలన
20-02-2026 05:30 PM
ప్రజలు భూమ్మీద ఇబ్బందులు పడుతుంటే... ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి పాలకులు మాత్రం గాల్లో విహరిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు చేస్తున్న...
పక్కా ప్రణాళికతోనే నాపై టీడీపి గూండాల దాడి
20-02-2026 05:14 PM
విడతల వారీగా తరలి వచ్చిన టీడీపీ మూకలు ఏడు గంటలపాటు నా ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, మొత్తం విధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ శ్రేణులకు సహకరించడంతో పాటు, పూర్తిగా ప్రేక్షక పాత్ర...
వైయస్ఆర్సీపీలో పలు నియామకాలు
20-02-2026 03:11 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర స్థాయి కీలక నియామకాలను ప్రకటించింది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More