టాప్ స్టోరీస్

18-02-2026

18-02-2026 06:16 PM
గతంలో కిలో రూ.320కే లభించిన నెయ్యిని, ఇవాళ చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ తో సంబంధాలున్న ఇందాపూర్ డెయిరీ ద్వారా కిలో రూ.700 కు సరఫరా చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని బొత్స నిలదీశారు.
18-02-2026 06:12 PM
“అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు… ఐ డోంట్ కేర్‌” అంటూ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడే వ్యక్తిని కాదని, ఈ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
18-02-2026 04:40 PM
ఉపవాసం, ప్రార్థన, ఆత్మపరిశీలనకు అంకితమైన ఈ పవిత్ర కాలం ప్రతి కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. పరస్పర ప్రేమ, కరుణ, దానధర్మాల వంటి మానవీయ విలువలను మరింత బలపరచుకుందామని...
18-02-2026 03:36 PM
ట్రాక్టర్ డ్రైవర్లు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక్క ట్రిప్ ఇసుకకు రూ.500 చెల్లించకపోతే బయటకు పంపడం లేదని తెలిపారు. మండల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండిపోతున్నారని,
18-02-2026 03:24 PM
చంద్ర‌బాబు చేస్తున్న మోసాల‌పై ఇప్పుడు ఉద్య‌మించ‌క‌పోతే రాబోయే రోజుల్లో రాయ‌ల‌సీమ‌కు సాగునీరే కాదు.. కనీసం తాగునీరు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి రాబోతుంది. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్న చంద్ర‌...
18-02-2026 03:20 PM
మెటీరియల్‌ను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సుమారు రూ.30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు నాయకులు తెలిపారు.
18-02-2026 03:14 PM
ఈ దుఃఖ సమయంలో తలశిల రఘురామ్ కు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, చంద్రశేఖర్‌రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నానని వైయ‌స్ జగన్ తెలిపారు.
18-02-2026 02:27 PM
మేం చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే వాస్తవాలు తేల్చడానికి చర్చకు రండి. మేం ఆధారాలతో సహా నిరూపిస్తాం’’ అంటూ బొత్స సవాల్‌ విసిరారు.
18-02-2026 01:11 PM
అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్‌.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపింది.
18-02-2026 01:05 PM
ఒకే సంఘటనపై 36 కేసులు నమోదు చేయడం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దాడి చేసినవారు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే, దాడికి గురైన అంబటి జైలులో ఉండటం న్యాయసమ్మతమా అని ప్రశ్నించారు
18-02-2026 12:51 PM
జ‌గ‌న్ చారిట‌బుల్ ట్ర‌స్ట్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా 48 మంది నిరుపేద నూతన వధూవరులకు ఉచితంగా బంగారు తాళిబొట్లు, నూతన వస్త్రాలను అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వివాహాలు నిర్వహించడంలో కష్టాలు...
18-02-2026 12:31 PM
మీకు దేవుడి పట్ల చిత్తశుద్ధి ఉంటే టీటీడీ సహా ఇతర ఆరోపణలపై చర్చకు సిద్ధం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్‌ విసిరారు.
18-02-2026 12:22 PM
ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్‌ నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
18-02-2026 12:18 PM
 విషయాన్ని తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించి, పూరిలో చిక్కుకున్న ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబాన్ని సురక్షితంగా నగరికి చేరుకునేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులను సమకూర్చారు.

17-02-2026

17-02-2026 11:18 PM
చంద్రబాబుగారూ.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై ఇలాంటి ఎన్నో దారుణమైన  ఘటనలు జరిగినా, వాటిని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారన్నది నిజం.
17-02-2026 08:27 PM
 ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో భారీ ఎత్తున ప్రజల సంపదను తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌కి కట్టబెట్టడానికి చంద్రబాబు పూనుకున్నాడని, ఆ దుర్బుద్దితోనే కల్తీ నెయ్యి పేరుతో శ్రీవారి ప్రసాదంపై నిందలు మోపాడు
17-02-2026 07:48 PM
తాడేప‌ల్లి: మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి హత్య ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు,
17-02-2026 07:26 PM
ప్రస్తుతం రాష్ట్రంలో శనగ హార్వెస్టింగ్ ప్రారంభమైందని, మార్కెట్‌లో క్వింటాల్‌కు కేవలం రూ.5,000 మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.5,875గా...
17-02-2026 02:16 PM
రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం మరియు భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైయస్...
17-02-2026 02:14 PM
ఈ దుఃఖ సమయంలో రత్నాబాయి గారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైయస్ జగన్ తెలిపారు.
17-02-2026 12:58 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబును హతమార్చాలనే ఉద్దేశంతో ఆయ‌న ఇంటిపై ఇటీవ‌ల ప‌చ్చ‌మూక‌లు దాడి చేశార‌ని అమ‌ర్నాథ్ ధ్వ‌జ‌మెత్తారు. అయితే బాధితులనే జైలుకు పంపి, దాడికి పాల్పడినవారిని స్టేష‌న్ బెయిల్‌పై విడుద‌ల...
17-02-2026 12:42 PM
పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది.   
17-02-2026 12:36 PM
మదనపల్లె ప్రాంతంలో గంజాయి, బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మత్తు పదార్థాల ప్రభావంతో అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయని
17-02-2026 12:28 PM
అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో గంట ఆలస్యంగా అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు బదులు 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి
17-02-2026 12:07 PM
ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

16-02-2026

16-02-2026 06:30 PM
 చంద్రబాబునాయుడుగారి రాజకీయ ప్రస్థానమంతా ఒక్కో ఎన్నికలకు ఒక్కో విధానాన్ని పాటించడం అలవాటు. గతంలో కులాలను, ప్రాంతాలను అడ్డం పెట్టుకున్న ఆయన, ఇప్పుడు మతపరమైన అంశాలను చిత్రీకరించడం ద్వారా
16-02-2026 04:53 PM
    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న దాదాపు 900 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. విద్యార్థులు హాస్టళ్లలో వసతి...
16-02-2026 01:20 PM
తెలంగాణలోని ములుగు జిల్లాలో గిరిజన జాతర సందర్భంగా వలి తన ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ ఆహారమైన ఖోవా బన్‌ను అమ్ముతున్నాడు. యూట్యూబర్ల బృందం ఒకరు వ‌లి అమ్ముతున్న ఆహారాన్ని అతనితో తినించారని,
16-02-2026 01:05 PM
పల్లె అభివృద్ధి, ఆలయ నిర్మాణం తదితర అంశాలపై గ్రామస్థులతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
16-02-2026 01:01 PM
ఆయన మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం చేయడంతో స్థానికులు ఆయ‌న్ను ప్ర‌శంసించారు. 
16-02-2026 12:34 PM
శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సంస్కృతి, సాహిత్యాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించారు.

15-02-2026

15-02-2026 07:13 PM
 ‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు.  ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది.
15-02-2026 07:04 PM
ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో...
15-02-2026 07:00 PM
నేడు సంత్‌ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
15-02-2026 06:55 PM
సుగాలి ప్రీతి హ‌త్యాచారాన్ని రాజ‌కీయంగా వాడుకుని ఎన్నిక‌ల్లో గెలిచిన కూట‌మి నాయ‌కులు.. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతున్నా వారి కుటుంబానికి ఇంత‌వ‌ర‌కు న్యాయం చేయ‌లేద‌ని మండిప‌డ్డారు.
15-02-2026 10:07 AM
‘‘నియమ నిష్టలు, భక్తి శ్ర‌ద్ధ‌లు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు.

14-02-2026

14-02-2026 10:12 PM
గతేడాది రాష్ట్రంలో 394 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ డేటా చెబుతోంది. అంటే రోజుకు ఒకరి కంటే ఎక్కువ. రైతు కూలీలైతే కనీసం రోజుకు నలుగురు నుంచి ఐదుగురు చనిపోతున్నారని మీ డేటా చెబుతోంది.
14-02-2026 09:33 PM
ప్రస్తుత విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కేటాయింపులు వాస్తవికం కాదన్నారు.
14-02-2026 09:28 PM
గత ఏడాది అంకెలనే స్వల్ప మార్పులతో పెంచి రూ.10 వేల కోట్లు అధికంగా ఈ బ‌డ్జెట్‌లో చూపించారు. బడ్జెట్ పరిమాణం పెరిగిందని చెబుతున్నప్పటికీ, అది ఆదాయ వృద్ధి వల్ల కాదని, అప్పుల ద్వారానే పెరిగిందని స్ప‌ష్ట‌మ...
14-02-2026 09:25 PM
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు కాగా రెండూ కలిపి రూ.3,32,205 కోట్లు ఉంది. ఖర్చు కూడా అంతే ఉంది.
14-02-2026 07:33 PM
రాష్ట్ర అప్పు రూ.9.46 లక్షల కోట్లు ఉన్నట్లు బడ్జెట్‌లో చెప్పారు. కానీ మా ప్రభుత్వ హయాంలో రూ.3.21 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని చెప్పాం. కాబట్టి ప్రభుత్వం చెబుతున్న లెక్క కూడా తప్పు
14-02-2026 07:29 PM
ప్రశ్నించడానికే జనసేన పార్టీ ఉద్భవించిందని పవన్ కళ్యాణ్ అంటారు. కానీ ఈ ప్రశ్నలన్నీ ఆయన ఎందుకు అడగడం లేదు?  హోంమంత్రి త‌న‌ బాధ్యతను మరిచిపోయారు
14-02-2026 03:12 PM
ప్రజలు అభివృద్ధి చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లనే పదే పదే ప్రస్తావించారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడా స్పష్టత...
14-02-2026 03:11 PM
అంబటి రాంబాబు పై నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
14-02-2026 02:47 PM
ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేసిన నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారేనని అన్నారు.
14-02-2026 02:34 PM
కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాండ్లావత్ శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి ఈశ్వర్ నాయక్,...
14-02-2026 11:40 AM
‘పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు.  
14-02-2026 11:33 AM
కాకాణి పూజీతపై కూడా అదే సందర్భంలో అక్రమ కేసు నమోదు అయినట్టు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి చెప్పారు. ఎన్ని కేసులు మోపినా, ప్రభుత్వాన్ని, పోలీసుల చర్యలను ప్రశ్నించడం మానుకోమని ఆయన తెలిపారు.
14-02-2026 10:48 AM
ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికివదిలేసింది. ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

13-02-2026

13-02-2026 10:18 PM
రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యుల పట్ల అన్యాయాలు, వివక్ష పెరిగినట్లు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార వర్గానికి వెన్నెముకగా నిలిచిన ఆర్యవైశ్యులను...
13-02-2026 05:36 PM
దివంగత వైయస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొస్తే దాన్ని వైయస్‌ జగన్‌ గారు మరింత ముందుకు తీసుకెళ్లారు. దీంతోపాటు నాడు–నేడు (మనబడి) ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి...
13-02-2026 05:30 PM
నీకు జన్మనిచ్చిన రాయలసీమకు హంద్రీనీవా ద్వారా 44 టీఎంసీల నీటిని 2004 తర్వాత వైయస్.రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ద్వారా తరలించేంతవరకు .. గుక్కెడు నీరు కూడా అందించలేని అసమర్థ నాయకత్వం నీదే చంద్రబాబూ
13-02-2026 05:18 PM
    రూ.6 వేల కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, ఖచ్చితమైన గడువు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వం పెట్టిపోయిన రూ.4 వేల కోట్ల బకాయిలు కూడా...
13-02-2026 04:18 PM
రాజకీయ కక్షలతో ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయని, ఆ సమయంలో ఇళ్లలో మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాంటి ఘటనల్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.
13-02-2026 03:22 PM
మైనర్ బాలిక మృతి ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించడం, మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేక ఆధారాలతో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం సరైంది...
13-02-2026 03:16 PM
అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం చెందిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భారీ స్కెచ్...
13-02-2026 02:58 PM
విద్యార్థినుల సమస్యలు వింటే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. డార్మిటరీలో పిల్లలు పడుకునే చోటే ఎలుకలు పట్టే బోన్లు...
13-02-2026 02:49 PM
రాష్ట్రంలో మరో మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరగడం కూడా ఆందోళన కలిగించే అంశమని బొత్స పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ముందుకు తీసుకువచ్చి మైలేజ్ కోసం ప్రయత్నించడం తగదని...
13-02-2026 02:41 PM
గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష​ సమాధానం చెప్పలేక సైలెంట్‌ అయిపోయారు.
13-02-2026 02:08 PM
స్వామి వారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేశారని వైయ‌స్ జగన్ తెలిపారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక సాధనకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో వారు విశేష...

Pages

Back to Top