Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?
రాష్ట్రంలో ఇంధన కరువు
రాష్ట్రంలో పెట్రో డీజిల్ సంక్షోభం
డబుల్ ఇంజన్ సర్కార్లో డీజిల్ కరువు
ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కృతిమ సృష్టి
కక్షసాధింపుతోనే సజ్జల భార్గవరెడ్డిపై అక్రమ కేసులు
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
రాజాంలో పెట్రోల్, డీజిల్ కొరత
‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
27-04-2026
తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?
27-04-2026 05:31 PM
తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు పట్టదా?. తాడిపత్రిలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.
ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం నివారణకు కేంద్రం జోక్యం అవసరం
27-04-2026 05:05 PM
రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇంధన కొరతకు గల కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇంధన కరువు
27-04-2026 04:53 PM
కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.
రాష్ట్రంలో పెట్రో డీజిల్ సంక్షోభం
27-04-2026 04:34 PM
డీజిల్ లేక ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పనిచేయక పోవడంతో పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. సాగు పనులు నిలిచిపోవడం వల్ల రైతులకు అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి.
డబుల్ ఇంజన్ సర్కార్లో డీజిల్ కరువు
27-04-2026 04:30 PM
పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు
ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 04:22 PM
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి...
ఉపాధి హామీ వేతన బకాయిలు ఎవరి అకౌంట్లో జమ చేశారు?
27-04-2026 04:10 PM
వైయస్ జగన్ గారు ప్రశ్నిస్తుంటే తప్ప, వైయస్ఆర్సీపీ నాయకులు ఉద్యమిస్తే కానీ కూటమి ప్రభుత్వానికి ప్రజల కష్టాలు గుర్తుకు రావడం లేదు. కార్పొరేట్ల అవసరాలు తప్ప పేదల సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం...
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కృతిమ సృష్టి
27-04-2026 04:05 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు క్యూలైన్ కష్టాలు తప్పడం లేదు. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం.. జనం వంట గ్యాస్ కోసం క్యూలైన్లలో వేచి ఉండే దుస్థితి రాగా, ఇప్పుడు...
కక్షసాధింపుతోనే సజ్జల భార్గవరెడ్డిపై అక్రమ కేసులు
27-04-2026 03:56 PM
నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని, రాజకీయ ఒత్తిడులతో కేసులు నమోదు చేసినా న్యాయం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ నాయకులు ఆయనకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 03:47 PM
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైయ
రాజాంలో పెట్రోల్, డీజిల్ కొరత
27-04-2026 02:58 PM
ఈ పరిస్థితికి పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తక్షణమే సరఫరాను సరిచేసి ప్రజలకు కలిగిన ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి
27-04-2026 02:50 PM
అనంతరం పీజీఆర్ఎస్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. 2025 డిసెంబర్ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, జిల్లాలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ...
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
27-04-2026 02:36 PM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు,
ఏబీఎన్ రాధాకృష్ణపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
27-04-2026 02:33 PM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, చట్టం ముందు అందరూ సమానమని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
27-04-2026 02:28 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని కలిసి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వంలో వైయస్ఆర్సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు
రాయలసీమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కావాలి
27-04-2026 02:19 PM
రాయలసీమ అభివృద్ధి కోసం అవసరమైన అన్ని ప్రాజెక్టులను సాధించే దిశగా భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్క రాయలసీమ వాసి...
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
27-04-2026 01:01 PM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని, చట్టం ముందు అందరూ సమానమని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలి
27-04-2026 12:56 PM
వైయస్ఆర్సీపీ నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడిన రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు కనీసం స్పందించకపోవడం విచారకరమని అన్నారు.
విశాఖ పోలీస్ కమిషనర్ను కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు
27-04-2026 12:43 PM
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని, చట్టం ముందు అందరూ సమానమని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 12:40 PM
వైయస్ఆర్సీపీపై మాత్రం తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీస్ వ్యవస్థ బండారం బయటపడిందని విమర్శించారు. పబ్లిక్గా మహిళలపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కాకినాడలో ఎస్పీని కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు
27-04-2026 12:26 PM
ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
పుట్టపర్తిలో ఎస్పీ కార్యాలయానికి వైయస్ఆర్సీపీ నేతల వినతి
27-04-2026 12:24 PM
చట్టం ముందు అందరూ సమానమేనని, మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించరాదని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 12:03 PM
ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త మోహిత్, సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్
బీసీల అభ్యున్నతే వైయస్ఆర్సీపీ ధ్యేయం
27-04-2026 10:17 AM
బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి,...
26-04-2026
హద్దులు మీరి కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు
26-04-2026 04:57 PM
కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. కూటమి నడుపుతున్న పెద్దలే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి బాబా సాహెబ్ అంబేద్కర్ తెచ్చిన...
రెండేళ్లలో రైతులకు రూ. 25 వేల కోట్ల నష్టం
26-04-2026 04:54 PM
తాము పండించిన పంటలకు గిట్టుబాదు ధరలు లేక అన్నదాతల ఆక్రందనలు మిన్నంటుతుంటే కూటమి ప్రభుత్వం కనీసం పటించుకోవడం లేదు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుతింటుంటే ప్రభుత్వ
పెట్రోల్, డీజిల్ కొరతతో అల్లాడుతున్న ఏపీ
26-04-2026 04:51 PM
మచిలీపట్నం : రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయి
చంద్రబాబు 23 నెలల పాలన లో అభివృద్ధి శూన్యం
26-04-2026 04:47 PM
ప్రజల కష్టాలను పట్టించుకోకుండా నిత్యం వైయస్. జగన్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించారని ధ్వజమెత్తారు.
జగన్ ఇంటి గేటు తాకే స్ధాయి కూడా మహాసేన రాజేశ్కి లేదు
26-04-2026 04:44 PM
అమలాపురం: ఎమ్మెల్సీ అనంతబాబును మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు తన ఇంట్లో దాచి అరెస్టు కాకుండా కాపాడుతున్నారంటూ ఆధారాలు లేకుండా మహాసేన రాజేశ్ నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్ల
వారం రోజులైంది.. లోకేశ్ ఎక్కడున్నారు?
26-04-2026 04:39 PM
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం పక్కనపెట్టారని, ఇప్పుడు కొత్తగా మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలంటున్నారని సజ్జల పేర్కొన్నారు. మహిళా బిల్లును రాష్టంలో ఎవరు...
25-04-2026
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘దళిత గళ సమ్మేళనం’
25-04-2026 04:47 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి తదితరులు హాజరయ్యారు.
సోమిరెడ్డి ప్రోద్బలంతోనే గ్రావెల్ దోపిడీ
25-04-2026 04:27 PM
వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023లో సర్వే నంబరు 57లోని 240 ఎకరాల్లో 174.67 ఎకరాల భూమిని అనా దీనంగా మారుస్తూ 140 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.
27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు విజయవంతం చేయండి
25-04-2026 04:03 PM
కూలీలకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, MGNREGS Act ప్రకారం నీరు, నీడ, మెడికల్ సదుపాయాలు కల్పించాలని, ఉపాధి హామీ పనుల్లో అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగన్ సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు
25-04-2026 03:59 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు వచ్చిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జు తెల
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై వైయ జగన్ ఆందోళన
25-04-2026 03:25 PM
గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు శీఘ్రంగా ఆరోగ్యం చేకూరాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేయాలి
25-04-2026 01:16 PM
పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని, నాయకత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.
దస్తగిరి హత్యతో డైవర్షన్ పాలిటిక్స్
25-04-2026 12:37 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకుడు దస్తగిరిని వ్యక్తిగత కక్షలతో దారుణంగా చంపితే, ముఖ్యమంత్రిగా వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి దాని మీద చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేయ...
ఏబీఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేయాలి
25-04-2026 12:32 PM
రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, చట్టం తన పని తాను చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని
జొన్న మద్దతు ధర కోసం అంబటి మురళీకృష్ణ దీక్ష
25-04-2026 12:26 PM
ప్రస్తుత పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్ఫెడ్ ద్వారా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కోడుమూరులో వైయస్ఆర్సీపీ ఐడి కార్డు వెరిఫికేషన్ సమావేశం
25-04-2026 12:14 PM
పార్టీ క్యాడర్ ఐడి కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తన బాధ్యతగా భావించి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని
తాడేపల్లిగూడెంలో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం
25-04-2026 12:10 PM
ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి చర్చిస్తూ స్థానిక సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలని సూచించారు.
24-04-2026
జగన్గారిని తిట్టడమేనా మంత్రుల పని?
24-04-2026 06:36 PM
ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. మొదట ఎల్లోమీడియాలో కథనాలు వేస్తారు. తర్వాత పోలీసులు విచారణ పేరుతో వస్తారు. వెంటనే అదే స్క్రిప్ట్ పట్టుకుని మంత్రులు మీడియా ముందు చదవడం మొదలుపెడతారు.
రైతు సమస్యలపై గట్టిగా నిలదీయాలి
24-04-2026 06:32 PM
ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సహాయం అందడం లేదని, ఈ పరిస్థితుల్లో వైయస్ఆర్సీపీ రైతు విభాగం మరింత చురుకుగా పనిచేసి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై గట్టిగా స్వరం...
రెండేళ్లలో రూ.20 వేల కోట్ల విద్యుత్ భారం
24-04-2026 06:26 PM
అనకాపల్లిలో రెన్యూ ఎనర్జీ సంస్థ మూడో ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు తన సహజ శైలిలో మరోసారి అబద్ధాలతో రెచ్చిపోయాడు. సందర్భం లేకపోయినా వైయస్ జగన్ పేరును పదే ప...
రైతాంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి
24-04-2026 06:22 PM
రైతు విభాగం పార్టీకి అత్యంత కీలకమని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. రైతాంగ సమస్యలపై నిరంతరం చర్చలు జరిపి
పెనుకొండలో వైయస్ఆర్సీపీ బూత్ కమిటీ సమావేశం
24-04-2026 04:51 PM
పార్టీ బూత్ స్థాయిలో బలంగా ఉండటం ఎన్నికల విజయానికి కీలకమని తెలిపారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఓటర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు
కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం
24-04-2026 04:46 PM
రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిందని, వరి, మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర లభించక అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రజల సమస్యలను గాలికి వదిలి మంత్రులు విదేశీ పర్యటనలు
24-04-2026 03:03 PM
ఎన్నికలకు ముందు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుతం సుమారు రూ.36 కోట్లు బకాయిలు ఉన్నాయని...
దస్తగిరి హత్యతో చంద్రబాబు చౌకబారు రాజకీయాలు
24-04-2026 02:18 PM
సాధారణంగా ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఇచ్చిన మొదటి స్టేట్మెంట్కి ప్రాధాన్యత, విశ్వసనీయత ఉంటుందనేది నిజం. పెద్ద దస్తగిరి చనిపోయిన వెంటనే ఆయన కొడుకు చిన్న దస్తగిరి (వెంకట దస్తగిరి)...
కూటమి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్కు తెర
24-04-2026 02:09 PM
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ జగన్కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు, సీబీఐ పేర్కొన్నాయని తెలిపారు. మంత్రి సవిత..మీ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో కుంభకోణాలు, హనీ ట్రాప్ ఘటనలు...
బహుదా బ్రిడ్జి నిర్మాణం రద్దుపై వైయస్ఆర్సీపీ ఆగ్రహం
24-04-2026 12:32 PM
ఇచ్చాపురం ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి గతంలో బ్రిడ్జి వద్దకు వచ్చి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించకపోతే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికి రెండేళ్లు గడిచినా పనులు...
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎస్పీకి ఫిర్యాదు
24-04-2026 12:27 PM
సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్న వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు
ఇప్పటికే పూర్తయిన పనులకు తిరిగి టెండర్లా?
24-04-2026 12:23 PM
ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికీ వారికి నష్టపరిహారం అందలేదని విమర్శించారు. వెంటనే రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
బద్వేల్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
24-04-2026 12:01 PM
మనందరం అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి. అదే ఆయనకు నిజమైన నివాళి
జస్టిస్ లీసా గిల్కు వైయస్ జగన్ శుభాకాంక్షలు
24-04-2026 09:29 AM
లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైయస్ జగన్ పేర్కొన్నారు.
23-04-2026
జగన్ తెచ్చిన పరిశ్రమలకు చంద్రబాబు శంకుస్థాపనలు..
23-04-2026 09:55 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన రెన్యూ సోలార్ సంస్థ క్రెడిట్ పూర్తిగా వైయస్ జగన్ దే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది.
వైయస్ఆర్సీపీ హయాంలోనే రెన్యూ ఎనర్జీ పెట్టుబడులు
23-04-2026 09:50 PM
చంద్రబాబు క్రెడిట్ చోరీకి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. విస్తరణలో భాగంగా ఇప్పుడు అనకాపల్లిలో మూడో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ ను శంకుస్థాపన చేస్తూ చంద్రబాబు క్రెడిట్ చోరీకి
వ్యక్తిగత వ్యాఖ్యలను కులానికి అన్వయించడం సిగ్గుచేటు
23-04-2026 07:26 PM
సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య నిన్న డీజీపీకి మా పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ‘పిచ్చి బాలకోటయ్య’ అన్నందుకు తన సామాజిక వర్గాన్ని
అప్పన్న భూములను గూగుల్కు ఇవ్వడం అన్యాయం
23-04-2026 07:22 PM
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన 160 ఎకరాలను 11 ఏళ్లకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.26.45 కోట్ల చొప్పున, 11 ఏళ్లలో దాదాపు రూ.300 కోట్ల సొమ్ము
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద ఘంటికలు
23-04-2026 07:19 PM
2024 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో రెచ్చగొట్టారు. మా ప్రభుత్వం గనుక వస్తే మీకు ఎంతో మేలు చేస్తామని, మీకు రావాల్సిన ఆర్దిక ప్రయోజనాలన్నీ ఇచ్చేస్తామని మోసపూరిత...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More