టాప్ స్టోరీస్

31-08-2026

31-08-2026 04:30 PM
బీసీ-ఏ జాబితాలో సంచార జాతులకు ఉన్న 7 శాతం రిజర్వేషన్‌ ఫలాలు బలమైన వర్గాలకే అందుతున్నాయని, అందువల్ల గంగిరెద్దుల, బుడబుక్కల, పిచ్చుగుంట్ల వంటి 32 కులాలకు ప్రత్యేక రిజర్వేషన్‌..
31-08-2026 04:22 PM
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సమక్షంలో ముశ్యాం శ్రీను వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.  
31-08-2026 03:55 PM
వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు, ఆయన సేవా స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ
31-08-2026 02:41 PM
చిప్పిలి ట్యాంక్‌కు నీరు వచ్చే సమయానికి రక్షణ చర్యలు పూర్తి చేయాలని మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింకా చలపతి అన్నారు
31-08-2026 02:35 PM
తుఫాను నష్టపరిహారం, సున్నా వడ్డీ, పంటల బీమా బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రైతులపై భారం లేకుండా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని సూచించారు
31-08-2026 12:55 PM
సెప్టెంబర్‌ 1న మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకోనున్న వైయ‌స్ జగన్‌, అనంతరం భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
31-08-2026 12:51 PM
రాయలసీమ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు.
31-08-2026 12:09 PM
సాగు, తాగునీటి కోసం రైతుల తరఫున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు
31-08-2026 11:57 AM
కేవలం శిలాఫలకం వేసి ప్రారంభించడం మినహా ప్రాజెక్టులో ప్రధాన పనులు వైఎస్సార్‌, వైయ‌స్ జగన్‌ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు.
31-08-2026 11:47 AM
రాయలసీమకు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు, సాగు, తాగునీటికి తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు
31-08-2026 11:40 AM
సీఎం చంద్రబాబు అరకు పర్యటనకు ముందు అధికారులు మారికవలస గురుకులాన్ని యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చినా,
31-08-2026 11:34 AM
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

30-08-2026

30-08-2026 09:34 PM
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాలన చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రజలు గోదావరి, కృష్ణా నదుల్లో దూకి
30-08-2026 07:33 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు 90 శాతం పూర్తయిందని, మిగిలిన పనులను పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని శిల్పా రవి
30-08-2026 07:27 PM
ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని కొనసాగించాలని గోరంట్ల మాధవ్ ఆకాంక్షించారు.
30-08-2026 07:07 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు.
30-08-2026 06:57 PM
ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి పేపర్‌లో 'జోగి భూకబ్జా' అంటూ గుంటూరులో రూ.25 కోట్ల ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసినట్లు రాశారు.
30-08-2026 03:33 PM
వైయ‌స్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఎల్లో మీడియా, సోషల్‌ మీడియాలోని ఫేక్‌ ఫ్యాక్టరీలు నిరంతరం విషప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
30-08-2026 03:22 PM
జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు పేరు మార్చి సంజీవని పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని రేగం మత్స్యలింగం అన్నారు.
30-08-2026 03:15 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనింగ్ రంగంలో దారుణమైన దోపిడీ జరుగుతోందని అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
30-08-2026 03:12 PM
ఇప్పటికే వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. రైతులతో కలిసి వెళ్లి రిజర్వాయర్‌లోని నీటిమట్టాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో అనుమతి కోరామని
30-08-2026 02:56 PM
రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

29-08-2026

29-08-2026 07:41 PM
వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో గిరిజనుల ముంగిటకే వైద్యాన్ని తీసుకెళ్లేందుకు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌, ఆరోగ్య భద్రత, టెలిమెడిసిన్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టారని నాయకులు...
29-08-2026 07:35 PM
వెన్నుపోటు కూటమి పాలనలో కూరగాయలు, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
29-08-2026 07:31 PM
విజయవాడ: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాసరే  కూటమి ప్రభుత్వం ఏమాత్రం  పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.
29-08-2026 05:21 PM
 చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే కరువు వెంట వస్తుందనే నానుడి ఊరికే రాలేదు. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజల్లో తీవ్ర అశాంతి నెలకొంటుంది
29-08-2026 05:19 PM
మేము చెబుతున్న ప్రతి అంశానికి ప్రభుత్వ శాఖల నుంచే వచ్చిన పత్రాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వివరాలు, టెట్‌ సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నాం
29-08-2026 03:57 PM
ములపేట పోర్టు తమ హయాంలోనే వచ్చిందంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రచారం చేసుకోవడం సరికాదని కృష్ణచైతన్య అన్నారు.
29-08-2026 03:36 PM
చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచీ ఒక అలవాటు ఉంది. ఎవరో కష్టపడి నిర్మించిన దాన్ని తన ఖాతాలో వేసుకోవడం, బొంబాయి మాటలతో ప్రచారం చేసుకోవడం ఆయన నైజం.
29-08-2026 03:32 PM
మరోవైపు, ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల వెన్నుపోటు కూట‌మి ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
29-08-2026 03:15 PM
స్థానిక పరిస్థితులు, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
29-08-2026 02:57 PM
వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు
29-08-2026 02:42 PM
అల్లూరి జిల్లా నుంచి మారికవలస పాఠశాలకు బస్సుల్లో విద్యార్థులను తరలించే అంశంపై కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు
29-08-2026 02:37 PM
మరోవైపు తెలంగాణ శ్రీశైలం నీటిని విస్తృతంగా వినియోగించుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాకాణి అన్నారు.
29-08-2026 02:28 PM
కడప: రాష్ట్రంలోని 687 మండలాలకు గాను 625 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
29-08-2026 01:58 PM
ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కార్పొరేట్‌ వ్యాపారాలకు ప్రొద్దుటూరులో అనుమతులు ఇస్తే, వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అడ్డుకుని స్థానిక
29-08-2026 01:57 PM
చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా పనులు ముందుకు సాగలేదని వారు తెలిపారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో టన్నెల్‌కు
29-08-2026 01:37 PM
ఈ సమావేశంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కోఆర్డినేటర్‌ నార్పల సత్యనారాయణరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య
29-08-2026 01:30 PM
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు.
29-08-2026 10:05 AM
ఎన్నికల సమయంలో టిడ్కో ఇళ్ల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని తోట త్రిమూర్తులు ఆక్షేపించారు.
29-08-2026 10:01 AM
ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని
29-08-2026 09:56 AM
రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని భరోసా

28-08-2026

28-08-2026 05:26 PM
తనపై ఉద్యోగాల పేరుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందంటూ చేస్తున్న ప్రచారంపై గురవయ్య తీవ్రంగా స్పందించారు. తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని చెబుతున్న ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ఆ ఎఫ్‌ఐఆర్‌ను బహిరంగంగా చూపించాలని
28-08-2026 04:50 PM
 రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏ ఒక్క మేలు చేయకపోయినా, అన్‌స్టాపబుల్‌గా అప్పు మాత్రం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర కోవిడ్‌ పరిస్థితి ఉన్నా,
28-08-2026 04:32 PM
వైయ‌స్ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఈ-క్రాప్‌ ద్వారా రైతులకు పంటల బీమా అందించి అండగా నిలిచామని బొల్లా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు బీమా పరిహారం అందించడంలో విఫలమైందన్నారు.
28-08-2026 04:26 PM
 1978లో మార్కాపురం ఎమ్మెల్యే పూల వెంకట సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం డిమాండ్‌ లేవనెత్తగా, 1994లో డీపీఆర్‌ సిద్ధమైంది. 1996 మార్చి 5న చంద్రబాబు దీనికి శంకుస్థాపన మినహా చేసిందేమీ లేదు
28-08-2026 04:05 PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం ద్వారా కరువును పారద్రోలేందుకు శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్‌ల ఆధారంగా రాయలసీమలో అనేక ప్రాజెక్టులు నిర్మించారు.
28-08-2026 02:58 PM
భయపెడితే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు భయపడరని నరేన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారని అన్నారు.
28-08-2026 02:51 PM
కృష్ణా డెల్టాలో వరి సాగు కేవలం ఒక పంటకు సంబంధించిన అంశం కాదని, ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, నీటిపారుదల వ్యవస్థ, నేల స్వభావం, రైతుల అనుభవం, మార్కెట్‌ వ్యవస్థతో ముడిపడిన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని...
28-08-2026 12:21 PM
ప్రజల కనీస తాగునీటి అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని, అవసరమైతే అవుకు రిజర్వాయర్‌ను ముట్టడిస్తామని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.
28-08-2026 12:14 PM
తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో కర్ణాటక రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని, మరోవైపు శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు నీటి తరలింపు జరుగుతోందని పేర్కొన్నారు.
28-08-2026 09:55 AM
“మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అని వైయ‌స్ జగన్‌ తన సందేశంలో తెలిపారు.  

27-08-2026

27-08-2026 06:15 PM
 బీదా రవిచంద్ర సవాల్‌ స్వీకరిస్తున్నా. బహిరంగ చర్చకు నేను సిద్ధం. ప్లేస్, టైమ్, లొకేషన్‌ అన్నీ ఆయనకే వదిలేస్తున్నా. 1995లో ఎన్టీఆర్‌ గారిని మానసికంగా క్షోభపెట్టి, ఆయన దగ్గర పార్టీని, పదవిని
27-08-2026 06:03 PM
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నట్లు వైయ‌స్‌ జగన్‌ తన సందేశంలో తెలిపారు.
27-08-2026 04:49 PM
అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, డ్రోన్లతో గంజాయి సాగును అరికడతామని సీఎం చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.
27-08-2026 04:42 PM
వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చాలా స్పష్టమైన ఆధారాలతో ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ పేపర్‌ లీక్‌ అయిందా లేదా? పరీక్ష పేపర్‌ నిర్వహణలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఉన్నారా లేదా...
27-08-2026 04:37 PM
కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి దుకాణదారుడికి తగిన నష్టపరిహారం అందించాలని, రహదారి వెంబడి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి తిరిగి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
27-08-2026 04:31 PM
మారికవలస గురుకుల పాఠశాలలో 480 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. మంచి వాతావరణం, నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పాటు ఇంగ్లీష్‌ మీడియంలో విద్య అందుతున్న ఈ పాఠశాలలో తమ పిల్లలకు
27-08-2026 02:17 PM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేశారు
27-08-2026 01:19 PM
ఆగస్టు 3వ తేదీన డా. బీఆర్ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'శ్రీ ముత్యాలమ్మ (IND-AP-E8MO135)' అనే బోటులో 8-9 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు

Pages

Back to Top