టాప్ స్టోరీస్

08-11-2025

08-11-2025 09:47 AM
పాల‌న చేత‌కాక‌, హామీలు అమ‌లు చేయ‌లేక 18 నెల‌ల‌కే చేతులెత్తేసిన కూట‌మి ప్ర‌భుత్వం ఇలాంటి నియంత‌పోక‌డ‌ల‌కు పోతోంద‌న్న మ‌నోహ‌ర్‌రెడ్డి, చ‌రిత్ర‌లో ఎంతోమంది నియంత‌లు మ‌ట్టిక‌రిచిన సంఘ‌ట‌న‌ల నుంచి పాఠాలు...
08-11-2025 09:31 AM
కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యమే కారణం. బెల్టు షాపులో మద్యం తాగి ఆ మత్తులో బైక్ నడిపిన వ్యక్తే ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది ప్రభుత్వం బెల్టుషాపులు నిర్వహించడాన్ని...
08-11-2025 09:26 AM
విశాఖపట్నం కేజీహెచ్‌లో గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కరెంట్‌ పోతే రాత్రి 12.30 గంటల వరకు పట్టించుకునే నాథుడు లేడు. దాదాపు 12 గంటలపాటు చిన్న పిల్లలు, గర్భిణులు, రోగులు అష్టకష్టాలు పడ్డారు.

07-11-2025

07-11-2025 05:53 PM
పార్టీ కమిటీల ఏర్పాటు, డేటా డిజిటలైజేషన్‌పై కూడా నాయకులు సీరియస్‌గా దృష్టిపెట్టాలి. మన అధినేత వైయ‌స్‌ జగన్  వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇంటెన్సివ్‌ డ్రైవ్‌ లాగా చేయాలి. మనం ముందుగా అనుకున్న...
07-11-2025 05:39 PM
శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు  ఇచ్చారు.  బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ఈ ప్రచారం వెనుక వైయ‌స్ఆర్‌సీపీ ఉందంటూ అక్ర‌మ...
07-11-2025 05:21 PM
 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం. బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం
07-11-2025 05:02 PM
మొంథా తుపాన్‌తో ల‌క్ష‌లాది ఎకరాల్లో సాగుచేసిన పంట న‌ష్ట‌పోయి రైతు ల‌బోదిబోమంటుంటే కూట‌మి ప్ర‌భుత్వం క‌నీస బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. రైతుల‌కు న్యాయం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌కుండా ఎల్లో...
07-11-2025 04:52 PM
ఉత్తరాంధ్రా ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ లో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
07-11-2025 04:48 PM
అంద‌రికీ నాణ్య‌మైన ఉచిత వైద్యం అందించ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌గా భావించిన నాటి సీఎం వైయ‌స్ జ‌గ‌న్, రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్ట‌డ‌మే కాకుండా వైయ‌స్ఆర్‌...
07-11-2025 02:47 PM
ఈ సంద‌ర్భంగా రేష్మాను వైయ‌స్ఆర్‌సీపీ తూర్పు గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి  చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అభినందించారు. 
07-11-2025 02:30 PM
వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే ఏడు మెడికల్‌ కళాశాలల పూర్తి చేసి ఐదింట్లో తరగతులు ప్రారంభించారని, మిగిలిన కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయన్నారు
07-11-2025 09:24 AM
టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడి వ్యవహారం చేతలకు చెల్లుచీటీ.. కోతలకు మాత్రం ధనుష్కోటి అన్నట్టు ఉంది. కన్యాశుల్కంలో గిరీశం తరహాలో కోతలు తప్ప.. చేతలు లేవు. ఏడాది కాలంలో చాలా గొప్ప పనులు చేసినట్లు ఆయన...

06-11-2025

06-11-2025 08:02 PM
ప్రస్తుతం ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా తనకు గుర్తొచ్చిన ఏకైక నాయకుడు జగన్ అని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు ఇతర దేశాల, రాష్ట్రాల ప్రతినిధులు ఇందులో పాల్గొని వారి వారి ఆలోచనలను పంచుకున్నారు.
06-11-2025 07:49 PM
విశాఖపట్నం సిటీ వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగానికి చెందిన కొండారెడ్డితో పాటు మ‌రో ఇద్ద‌రు యువ‌కుల‌పై త‌ప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తీరును చూసి అదంతా నిజ‌...
06-11-2025 07:41 PM
వైయస్.జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టి నేటికి 8 ఏళ్లు పూర్తైంది. ప్రజాసంకల్పయాత్ర ద్వారా కోట్లాదిమంది ప్రజల సమస్యలను వింటూ... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిన్నింటికీ పరిష్కారం చూపించారు.
06-11-2025 05:21 PM
విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు వేస్తే.. చివరకు దేశాల్లో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే, ఇప్పుడు దేశాల్లో సైతం ప్రభావం చూపుతున్నారు. బంగ్లాదేశ్‌ వంటి...
06-11-2025 04:20 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టి.. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటని ప్రశ్నించారు.
06-11-2025 03:38 PM
బీజీపీ బీఫామ్ తో గెలిచి.. పచ్చ కండువా కప్పుకుని.. కేవలం చంద్రబాబు నాయుడి రాజకీయ కోరికలు నెరవేర్చడానికే ఆదినారాయణరెడ్డి ఒళ్లంతా విషం నింపుకుని మాట్లాడుతున్నాడు.
06-11-2025 01:42 PM
వైయ‌స్ జ‌గ‌న్‌ 341 రోజుల‌పాటు 3,648 కిలోమీట‌ర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మ‌డి జిల్లాలగుండా 134 నియోజ‌క‌వ‌ర్గాల్లో అన్నివ‌ర్గాల‌కు చెందిన ల‌క్ష‌లాది మందిని ప‌ల‌క‌రించారని చెప్పారు
06-11-2025 12:46 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ కల అనే కలను వైయ‌స్ జగన్ సాకారం చేశార‌ని అన్నారు
06-11-2025 12:34 PM
పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనం కోసం జిల్లాల వారీగా వైద్య విద్యతో పాటు నాణ్యమైన చికిత్సలందించేందుకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను జగనన్న స్థాపించినట్లు వెల్లడించారు
06-11-2025 09:59 AM
పండించిన పంట అకాల వర్షాలకు కొట్టుకుపోయి.. ప్రజలు, రైతులు అల్లాడుతుంటే దాన్ని పర్యవేక్షించి, పంట నష్టాన్ని లెక్కించి రైతులను ఆదుకుని వారికి బాసటగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విదేశీ  ...
06-11-2025 09:02 AM
చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష‌ కృషి చేసిన ఆయ‌నకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌర‌వ డాక్ట‌రేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం

05-11-2025

05-11-2025 06:01 PM
ఈ ఏడాదిన్న‌ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ 18 ప్రెస్‌మీట్లు పెట్టి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే, వాటిలో ఏ ఒక్క ప్ర‌శ్న‌కీ 164 మంది ఎమ్మెల్యేల బ‌ల‌మున్న కూట‌మి ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌లేక‌పోతోంది. ఏ ఒక్క ప్ర‌శ్న‌...
05-11-2025 05:54 PM
బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు బాధ్యతా రాహిత్యంగా పనిచేస్తే ప్రజలు తమ కష్టాలు తీరక మౌనంగా రోదిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిపాలన తీరిదే. మొంథా తుపాన్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు...
05-11-2025 05:02 PM
 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పి.. మరలా పూర్వపు పద్దతిలో పంట ఇన్సూరెన్స్‌ను రైతులే కట్టాలనే...
05-11-2025 04:07 PM
బొబ్బిలి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో వీరంతా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.
05-11-2025 03:53 PM
ఆసుపత్రి లో గాయపడిన వారిని పరామర్శించి, ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. 
05-11-2025 02:57 PM
వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలన్న వైయ‌స్ జగన్ లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం పులివెందుల మెడిక‌ల్ కాలేజీకి సీట్లు రాకుండా చేశార‌ని ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు

04-11-2025

04-11-2025 07:01 PM
 మొంథా తుపాన్‌ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుపాన్‌ ప్రభావం చూపింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
04-11-2025 06:35 PM
‘‘వైయ‌స్‌ జగన్‌పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్‌ జగన్‌ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను...
04-11-2025 02:47 PM
వేరుశనగ మొండిపైరు కాబట్టి ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయిందని చెప్పారు. ఆగస్టు 3వ తేదీన వర్షపాతానికి సంబంధించి అధికారులు విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారమే జిల్లాలో 7 మండలాల్లో తీవ్ర వర్షాభావం, 17...
04-11-2025 02:39 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఉచిత బీమా అందించేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు
04-11-2025 02:31 PM
గోపాల్ ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనిపై దాడి చేయడం అనేది సామాజికంగా, రాజకీయంగా పెద్ద నేరం. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కులాల వారికి ప్రశ్నించే హక్కు లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో...
04-11-2025 01:12 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల అభివృద్ధి నిలిచిపోయిందని, కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి నెలకొన్నదని అన్నారు
04-11-2025 11:20 AM
 టీడీపీ నేతల మద్యం దందాకు సంబంధించి బయటకు వచ్చిన రెండో ఆడియో ఇది అని తెలిపారు. ఎమ్మెల్యేకు మామూళ్ల అమౌంట్‌ సెట్‌ చేసినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా చెప్పారని అన్నారు.
04-11-2025 11:08 AM
తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. అయితే పోలీసులు మాత్రం రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులు పెట్టారు

03-11-2025

03-11-2025 06:38 PM
వరుస వైఫల్యాలతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఏడాదిన్నర కాకుండానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో నిండా మునిగిపోయారు
03-11-2025 06:34 PM
పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ  ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది
03-11-2025 05:07 PM
గోపాల్ లాంటి యువకుడిపై దాడి చేయడం దుర్మార్గం.  గోపాల్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
03-11-2025 05:05 PM
వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు కనీసం స్వేచ్ఛగా శుభకార్యాలు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు.
03-11-2025 05:02 PM
క‌ర్నూలు వ‌ద్ద‌ జ‌రిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేదా మద్యం సేవించిన వారిదా అని  తాము ప్రశ్నించామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి  పేర్కొన్నారు.
03-11-2025 04:05 PM
వైయ‌స్ఆర్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్దతతో, ఉత్సాహంగా పనిచేయాలి. మీరు ఫోకస్డ్‌గా పనిచేయడానికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. డేటా బిల్డింగ్‌, డేటా స్టోరేజ్‌తో పాటు సోషల్ మీడియాలో...
03-11-2025 03:48 PM
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
03-11-2025 12:11 PM
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి` అని వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు.
03-11-2025 11:25 AM
జేసీ వర్గీయులు చేసిన దాడిలో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. 
03-11-2025 09:39 AM
ఈ గెలుపు ప్రతి  భారతీయుడు పెద్ద కలలు కనడానికి ఒక ప్రేరణ’ అని అభినందనలు తెలిపారు. 
03-11-2025 09:36 AM
ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి.

02-11-2025

02-11-2025 07:33 PM
ఒకవైపు తుపాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోతే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరోవైపు కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేదానికి జోగి రమేష్ ను అరెస్టు చేశారు. కల్తీ మద్యం...
02-11-2025 07:23 PM
ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వం రాజ్యాంగ బ‌ద్దంగా ప‌రిపాల‌న సాగించాలి. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంతో వ్య‌వ‌హ‌రించాలి. కానీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇవేవీ పాటించ‌క‌పోగా ప్ర‌...
02-11-2025 07:17 PM
కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో మహిళలే అధికంగా చనిపోవడం బాధాకరం. మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్.జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య...
02-11-2025 07:08 PM
రాష్ట్రంలో న‌కిలీ మ‌ద్యం షాపుల్లోకి వ‌చ్చింద‌ని అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి దాదాపు నెల‌రోజులుగా జోగి ర‌మేశ్ స‌హా  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులమంతా ప్ర‌శ్నిస్తూనే ఉన్నాం
02-11-2025 10:49 AM
చంద్ర‌బాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ  వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి...
02-11-2025 10:41 AM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు ధర్మాన కృష్ణదాస్
02-11-2025 10:40 AM
తాడేప‌ల్లి: మాజీ మంత్రి జోగి ర‌మేష్ అరెస్టు పూర్తిగా అక్ర‌మ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు,  మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు,  మాజీ ఎం
02-11-2025 10:35 AM
మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్ర‌మ అరెస్టును నిర‌సిస్తూ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద వైయ‌స్ఆర్‌సీపీ...
02-11-2025 10:17 AM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్‌ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న...

01-11-2025

01-11-2025 06:49 PM
హిందువు అని చెప్పుకునే హిందూ ద్రోహి చంద్రబాబు అయితే, జరగని తప్పులకు పశ్చాత్తాప దీక్షలు చేసే పవన్ కళ్యాణ్.. ఇప్పడు ఇంత పెద్ద తప్పు జరిగితే ఎందుకు దీక్షలు చేయడం లేదు?
01-11-2025 06:44 PM
పవిత్ర దినాల్లో దేవాలయాలకు భక్తులు వెళ్లడం సహజం. కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు భారీఎత్తున భక్తులు వచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి, ఆయా చోట్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాల్సిన...

Pages

Back to Top