టాప్ స్టోరీస్

17-05-2026

17-05-2026 07:47 PM
   చంద్రబాబు తన పాలనలో  24 నెలలు నిండకుండానే 3.50 లక్షల కోట్లకుపైగా అప్పుల్ని రాష్ట్ర ప్రజలపై పెట్టారు. రాబోయే మూడేళ్లలో ఇక రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు.
17-05-2026 07:39 PM
ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తగ్గించడం బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు.
17-05-2026 10:26 AM
తాడేప‌ల్లి: ఆక్వా పరిశ్రమ సిండికేట్ వ్యవస్థగా కొద్దిమంది చేతుల్లో ఉండి ధరల్ని శాసించడానికి కారణం రొయ్య మేత వ్యాపారం కొంతమంది చేతుల్లో ఉండిపోవడమే అని, వీరి అరాచకాన్ని ప్రభుత్వం రూపు

16-05-2026

16-05-2026 08:47 PM
పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోయాయి. అక్వా మేత ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన అప్సెడాకు కూడా తెలియకుండా ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
16-05-2026 07:03 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఫీడ్, సీడ్ ధ‌ర‌లు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్ర‌భుత్వం బందీ అయిపోయింది
16-05-2026 05:05 PM
“సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి రూ.1,500, 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టారు” అని విమర్శించారు.
16-05-2026 04:59 PM
సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో కీలక వేదికగా మారిందని, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
16-05-2026 04:48 PM
జనవరి 9, 2026 నుంచి రోజువారీ కోటా కింద ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న 800 శ్రీవాణి టికెట్ల కేటాయింపులో భారీ ఐటీ కుంభకోణం సాగుతోంది. ఉదయం సరిగ్గా 9:00 గంటలకు విడుదలయ్యే ఈ 800 టికెట్లు 9:01 నిమిషాలకల్లా...
16-05-2026 04:30 PM
కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి సంబంధించిన అనుమతుల గడువు 2026 ఏప్రిల్ 30తో ముగిసిపోయిందని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన ముందే అంగీకరించారని తెలిపారు. గడువు ముగిసినా అక్రమంగా...
16-05-2026 04:11 PM
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రాష్ట్ర జీఎస్‌డీపీ 10.75 శాతం వృద్ధి సాధించిందని చెబుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్వంత పన్ను ఆదాయం 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక వ్యవస్థలో తీవ్ర సంక్షోభాన్ని...
16-05-2026 03:50 PM
జేబి శ్రీనివాస్ అనుచరుడిగా పేర్కొంటున్న మాచర్ల రఘురాం మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
16-05-2026 03:46 PM
పెన్నా నది పరిరక్షణతో పాటు గ్రామస్తుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.  
16-05-2026 03:42 PM
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి కన్నబాబు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
16-05-2026 03:35 PM
డిజిటల్ విద్య, సైబర్ భద్రత రంగాల్లో తిరుపతిని జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడంలో నేష‌న‌ల్ ఆఫ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ టెక్నాల‌జీ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ...
16-05-2026 03:30 PM
టిటిడి పెద్దలు చేస్తున్న అరాచకం, అవినీతి, అసత్యాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. టిటిడి చేత మాయమాటలు మాట్లాడిస్తున్నారని, “నా కులదైవం” అని చెప్పుకునే చంద్ర‌బాబు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్...
16-05-2026 03:26 PM
ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టేనని మండిపడ్డారు.
16-05-2026 03:18 PM
చంద్ర‌బాబు కూట‌మి పాల‌న‌లో అభివృద్ధి, సంక్షేమం, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో దేశంలో అట్ట‌డుగున ఉన్న ఏపీ..  పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో  దేశంలో అగ్ర‌భాగాన నిలిచింది. లీట‌ర్ పెట్రోల్ రూ.113.62, లీట‌ర్...
16-05-2026 02:04 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ మార్క్‌ఫెడ్ ద్వారా రూ.300 కోట్లు వెచ్చించి రైతుల వద్ద క్వింటా రూ.38 వేల వరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
16-05-2026 01:51 PM
ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ విపరీతంగా మద్యం సేవించి వాహనం నడిపినట్టు వస్తున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు.

15-05-2026

15-05-2026 06:53 PM
ఇవాళ ఉదయమే నిర్మాణ కంపెనీ ఈ వంతెన కుంగలేదని చెప్పింది. సాయంత్రానికి మాట మార్చి నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అమరావతిలో పనులు
15-05-2026 06:17 PM
 చంద్రబాబు, లోకేష్‌లకు కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందని, పారిశ్రామికవేత్తల ముందు రాష్ట్రం పరువు తీస్తున్నారని గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు
15-05-2026 05:09 PM
 మహానేత వైయస్సార్, ఆ తర్వాత వైయస్‌ జగన్‌ గారు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా పనులు చేపట్టారు.
15-05-2026 04:37 PM
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగికి తొలగించిన కాలును కుక్క తిన్న ఘటన అమానవీయమని వైయస్‌ఆర్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
15-05-2026 04:23 PM
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగితే స్థానిక చెరకు రైతులకు మళ్లీ ఊతం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.
15-05-2026 02:24 PM
140 కోట్ల మంది భారతీయులు ఇంధనం, విద్యుత్ వినియోగంలో పొదుపు పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గుతుందని భూమన అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున తాము కూడా పొదుపు చర్యలను పాటిస్తున్నామని చెప్పారు.
15-05-2026 02:06 PM
వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
15-05-2026 02:04 PM
కూటమి ప్రభుత్వంలో పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై లోలోపల బాధపడుతున్నారని అన్నారు. “30 ఏళ్లు నీకు జెండా మోసిన కాపులపైనే దాడులు చేయిస్తావా?” అంటూ ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించారు
15-05-2026 01:59 PM
ఇంగ్లీష్ మీడియం విద్య అవసరాన్ని చాలా ముందుగానే గుర్తించిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని నారాయణస్వామి తెలిపారు.
15-05-2026 01:56 PM
రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని వైయస్ జగన్ కొనియాడారు.
15-05-2026 01:49 PM
జిల్లాలోని కాలువల పరిస్థితి దయనీయంగా ఉందని, చాలా కాలువల్లో నీరు పారే పరిస్థితి లేదన్నారు. కాలువల్లో భారీగా మొక్కలు, చెట్లు, చెత్త పేరుకుపోయి ఉండటమే కాకుండా, పనులు చేశామని
15-05-2026 01:45 PM
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించడంతో పాటు కొత్త సభ్యులను చేర్చుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
15-05-2026 07:12 AM
తాడేప‌ల్లి: ఆక్వా ఫీడ్‌ ధరల పెంపుపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
15-05-2026 07:08 AM
తాము మోసే పార్టీలు బాగుండాల‌ని మిగ‌తా అన్ని పార్టీల మీద బుర‌ద‌జ‌ల్లుతూ ఎల్లో మీడియా న్యూస్ రాయకుండా వ్యూస్ రాస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తోంది.
15-05-2026 07:04 AM
ఫీడ్ ధరల పెంపుపై రైతుల నుండి నిరసన రావడంతో, ప్రభుత్వం జూమ్ మీటింగ్ పెట్టి పెంచిన ధరలను రద్దు చేస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకుంది
15-05-2026 07:00 AM
మోపిదేవి శ్రీనివాసరావు ఒక పార్టీ సభ్యుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు.

14-05-2026

14-05-2026 05:03 PM
ఏపీలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య సంస్కృతికి భిన్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులను తలపిస్తోంది.
14-05-2026 04:48 PM
పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు . గత వైఎస్సార్‌సీపీ పాలనలో క్లాప్ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేవని, నగరంలోని 50 డివిజన్లలో ఉదయం 11 గంటలకల్లా పరిశుభ్రంగా కనిపించేవన్నారు
14-05-2026 04:45 PM
రాజకీయ ప్రతీకార ధోరణితోనే అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు
14-05-2026 04:39 PM
 దళారులు, ట్రావెల్‌ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు  అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్‌లైన్‌లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల...
14-05-2026 04:32 PM
రైతుల‌పై టీడీపీ నేత‌లు దాడి చేయ‌డ‌మే కాకుండా ఆటో న‌డిపే తాగుబోతు వ్య‌క్తితో ఫిర్యాదు చేయించి కాపు కులానికి చెందిన 14 మందిపై కేసు న‌మోదు చేయించారు.
14-05-2026 04:27 PM
మంత్రి టీజీ భ‌రత్‌ కనుసన్నల్లోనే కర్నూలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బాలు పై త్రీటౌన్ సీఐ శేషయ్య వేధింపులకు...
14-05-2026 02:34 PM
వేలం కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల పరిస్థితి, కొనుగోలు విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
14-05-2026 02:22 PM
తిరుపతిలో భయపెట్టే రాజకీయాలకు ప్రజలే గట్టి సమాధానం చెబుతారని పేర్కొన్న భూమన అభినయ్ రెడ్డి, ఎవరికి అన్యాయం జరిగినా తిరుపతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
14-05-2026 01:48 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. “సంపద సృష్టిస్తాం, మరింతగా అభివృద్ధి చేస్తాం” అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు
14-05-2026 01:40 PM
రాయలసీమ ప్రాంతంలో కరువు పరిస్థితులు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల భారం, నిరుద్యోగ భయం కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు

13-05-2026

13-05-2026 10:30 PM
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దుబారా త‌గ్గించుకుందామ‌ని దేశానికి కొన్ని సూచ‌న‌లు చేశారు. అంత‌కుముందే ఆయ‌న హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌ల‌ను వారి నివాసాల్లో క‌లిశారు
13-05-2026 10:26 PM
తమిళనాడు ప్రజలు  విజయ్‌ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు.
13-05-2026 10:23 PM
తనపై నమోదు చేసిన తప్పుడు కేసులు, విచారణల నేపథ్యంలో ఎదురైన పరిస్థితులను పూడి శ్రీహరి వివరించగా, అలాంటి అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు
13-05-2026 05:08 PM
రెండు నెలల క్రితమే కిలోకు రూ.4 పెంచిన మేత కంపెనీలు, ఇప్పుడు మరోసారి భారీగా ధరలు పెంచడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిందన్నారు.
13-05-2026 05:05 PM
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
13-05-2026 04:34 PM
బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్‌కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్‌ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి...
13-05-2026 04:28 PM
ఆక్వా ఫీడ్ ధరలను కేజీకి రూ. 8 నుంచి రూ. 10 వరకు (టన్నుకు రూ. 8,000 - 10,000) హఠాత్తుగా పెంచడం వెనుక ప్రభుత్వం, ఫీడ్ కంపెనీల మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణం.
13-05-2026 04:23 PM
మట్టి, ఇసుక అక్రమ రవాణా, పేకాట క్లబ్బులు, క్రికెట్ బుకీల ద్వారా భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని, ఇదంతా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.
13-05-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
13-05-2026 03:56 PM
ఎమ్మెల్సీలు త‌ల‌శీల ర‌ఘురాం, క‌ల్ప‌ల‌తారెడ్డి, వ‌రుదు క‌ళ్యాణి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, రుహుల్లా, భ‌ర‌త్‌, ర‌మేష్ యాద‌వ్‌,  ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు
13-05-2026 03:18 PM
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోజా గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు
13-05-2026 02:47 PM
వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం నగరంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రూ.310 కోట్లతో పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు నాలుగు లైన్ల...
13-05-2026 02:26 PM
ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని,
13-05-2026 02:08 PM
ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపుల కారణంగానే వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబానికి చెందిన సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్ నోట్‌లో పేరు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అతనిపై కేసు నమోదు చేయలేదని...
13-05-2026 01:59 PM
ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజానికి పాల్పడే వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు

Pages

Back to Top