Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రేపు వైయస్ జగన్ ప్రెస్మీట్
మట్టి మాఫియాను అడ్డుకోకపోతే సహించేది లేదు
రాజధానిలో ఆంధ్రకేసరి స్మృతివనం, అసెంబ్లీ ప్రాంగణంలో విగ్రహం
పార్టీ పటిష్టతకు బూత్ స్థాయి కార్యకర్తలే మూలస్తంభాలు
చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, అప్పులు, మోసాలు
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
రైతాంగ అభ్యున్నతికి కృషి చేసిన దార్శనికుడు
పార్టీ బలోపేతమే లక్ష్యం
అక్షరాలకు ఆత్మనిచ్చిన మహాకవి
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
20-05-2026
రేపు వైయస్ జగన్ ప్రెస్మీట్
20-05-2026 07:20 PM
తాడేపల్లి, మే 20: వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రేపు (21.05.2026, గురువారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడ
మట్టి మాఫియాను అడ్డుకోకపోతే సహించేది లేదు
20-05-2026 05:24 PM
చెల్లుబోయిన వేణు, తానేటి వనిత మాట్లాడుతూ, కోట్లాది రూపాయల విలువైన మట్టిని అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
రాజధానిలో ఆంధ్రకేసరి స్మృతివనం, అసెంబ్లీ ప్రాంగణంలో విగ్రహం
20-05-2026 05:05 PM
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాలకు తెలిసేలా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రకాశం స్మృతివనం ఏర్పాటుతో పాటు
పార్టీ పటిష్టతకు బూత్ స్థాయి కార్యకర్తలే మూలస్తంభాలు
20-05-2026 05:02 PM
ఏ రాజకీయ పార్టీ విజయానికైనా బూత్ స్థాయి కార్యకర్తలే నిజమైన బలమైన పునాదని బొత్స అనూష పేర్కొన్నారు. నాయకులు దిశానిర్దేశం చేయగలరేమో గానీ, క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను మోసి ప్రజాదరణను
చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, అప్పులు, మోసాలు
20-05-2026 03:16 PM
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ చార్జీల భారంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం వీడియోలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
20-05-2026 02:52 PM
బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి, తనపై కేసులు పెట్టి భయపెట్టగలమని అనుకోవడం అవివేకమని హెచ్చరించిన ఆయన, కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా సామాన్య ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
20-05-2026 02:46 PM
భారత ఎన్నికల సంఘం (ECI) నిబంధనలను కచ్చితంగా పాటించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఈసీఐ రూపొందించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు.
రైతాంగ అభ్యున్నతికి కృషి చేసిన దార్శనికుడు
20-05-2026 02:06 PM
నేడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
20-05-2026 01:57 PM
పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని నాయకులు సూచించినట్లు తెలిసింది.
అక్షరాలకు ఆత్మనిచ్చిన మహాకవి
20-05-2026 12:27 PM
భావానికి భాషను, భాషకు భావోద్వేగాన్ని జోడించిన ఆయన కలం తెలుగు సినీ సాహిత్యానికి అపూర్వమైన గౌరవాన్ని తీసుకొచ్చింది.
మామిళ్లపల్లెలో ఉద్రిక్తత
20-05-2026 12:21 PM
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వ్యవహార శైలిపై వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు
20-05-2026 12:16 PM
కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు.
కాసు బ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయం
20-05-2026 12:01 PM
దేశ రాజకీయాల్లో విశిష్ట ముద్ర వేసిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు పరిపాలనలో దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ...
ఆంధ్రకేసరి సేవలు భావితరాలకు చేరాలి
20-05-2026 11:54 AM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ,
టంగుటూరి ప్రకాశం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం
20-05-2026 11:50 AM
ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
కావలి సభలో నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు
20-05-2026 11:47 AM
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మత్సకారుల భరోసా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అంటే మత్సకారుల్ని వేట నిషేధం సమయంలో డబ్బులు ఇవ్వకుండా తొలి ఏడాది మోసం చేశారు.
19-05-2026
చంద్రబాబు పాలనే రాష్ట్రానికి గొడ్డలి పెట్టు
19-05-2026 06:23 PM
శ్రీకాకుళం: జువ్వలదిన్నె పర్యటన సందర్భంగా వైయస్ జగన్ గారికి వచ్చిన ప్రజా స్పందన, ఆయన ఇచ్చిన పిలుపుతో చంద్రబాబులో వణుకు మొదలైందని, అందుకే పచ్చి అబద్ధాలు వల్లె వ
వైయస్ జగన్ను కలిసిన దివ్యాంగ ప్రతినిధులు
19-05-2026 04:17 PM
ఉన్నత విద్యను అభ్యసించి, పీహెచ్డీలు పూర్తి చేసిన దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పాలకొల్లులో వైయస్ఆర్సీపీ నిరసన
19-05-2026 03:50 PM
ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
గుంటూరు డీలిమిటేషన్ అంశంపై వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
19-05-2026 03:43 PM
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు.
నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళి
19-05-2026 03:25 PM
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నీలం సంజీవరెడ్డి గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుండారని పేర్కొన్నారు
మరోసారి మాట తప్పిన సీఎం చంద్రబాబు
19-05-2026 03:16 PM
చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇంధనం పొదుపు చేయాలి, కార్లలో తిరగకూడదు, దగ్గరి ప్రాంతాలకు సైకిళ్లపై వెళ్లిపోండి, ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి
19-05-2026 02:55 PM
ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, వైయస్ఆర్సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు
మదనపల్లె మునిసిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమావేశం
19-05-2026 02:48 PM
వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. సమస్యాత్మకంగా ఉన్న విభజిత వార్డులపై ప్రతిపాదిత అభ్యంతరాలను ఆయా వార్డుల నాయకులు, మాజీ కౌన్సిలర్లు
పాలనలో వైఫల్యం… ప్రచారంలో వైయస్ఆర్సీపీపై ఆరోపణలు
19-05-2026 02:27 PM
నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జరిల్లా సమీపంలో భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
బీసీలను అణగదొక్కే కుట్ర
19-05-2026 02:22 PM
టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న ఈనాడు పత్రిక బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. రాష్ట్ర జనాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీల సంఖ్యను ప్రస్తావించిన ఈనాడు.. బీసీల సంఖ్యను కావాలనే ప్రస్తావించలేదు.
18-05-2026
సోషల్ మీడియా దెబ్బకి చంద్రబాబులో వణుకు
18-05-2026 05:47 PM
కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశాయి. రాజధాని నిర్మాణం జరగాలంటే 40 ఏళ్ల అనుభవం ఉన్న నేనే ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేసుకుని చంద్రబాబు 2014లో అధికారంలోకి వ...
33 ఏళ్లకే గుర్తింపు తెచ్చుకున్నాను
18-05-2026 05:17 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని,
రాజమహేంద్రవరంలో వైయస్ఆర్సీపీ వినూత్న నిరసన
18-05-2026 04:48 PM
ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని చెప్పే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
33 ఏళ్లకే గుర్తింపు తెచ్చుకున్నాను
18-05-2026 04:41 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని, 43 ఏళ్ల వయసులో...
చంద్రబాబు పాలనలో పెట్రోల్ ధరల మంట..!
18-05-2026 04:15 PM
అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ
బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర కీలకం
18-05-2026 03:55 PM
బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, బీఎల్వోలు – బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. బీఎల్ఏలకు ముందుగానే శిక్షణ, ఓరియెంటేషన్ ఇవ్వాలని సూచించారు
మంగళగిరిలో వైయస్ఆర్సీపీ భారీ నిరసన
18-05-2026 03:42 PM
దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామని హామీ
కూటమి ‘మరో మోసం’..
18-05-2026 02:47 PM
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, దీనికి కారణం అధిక వ్యాట్, అదనపు పన్నులేనని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఆ పన్నులు తగ్గిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి,
ప్రొద్దుటూరులో భారీ నిరసన
18-05-2026 02:41 PM
ఎన్నికల ముందు ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు.
పలమనేరులో వైయస్ఆర్సీపీ భారీ ధర్నా
18-05-2026 02:37 PM
ఎన్నికల మేనిఫెస్టోలో వ్యాట్ తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు ఆ హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని వెంకటే గౌడ గారు ఆరోపించారు
రాజాంలో వినూత్న నిరసన..
18-05-2026 02:20 PM
రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్రావు
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
18-05-2026 02:04 PM
పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రజల సమస్యలపై వైయస్ఆర్సీపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
`పెట్రో` ధరల పెంపుపై నిరసనాగ్రహం
18-05-2026 01:48 PM
తాడేపల్లి: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా
ప్రజాపక్షాన పోరాటం.. ధరల పెంపుపై సమరభేరి!
18-05-2026 01:06 PM
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు...
'పెట్రో' ధరల పెంపుపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
18-05-2026 08:42 AM
ఇంధన ధరల పెంపుపై
18-05-2026 08:20 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లుగా ప్రజలను వంచన, దగా చేస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని లోకేష్, చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
*YSRCP calls statewide agitation against fuel price hike; demands Immediate rollback*
18-05-2026 08:14 AM
He alleged that before elections, TDP leaders created political drama by visiting fuel stations in neighbouring states, taking selfies, and blaming the then YSRCP government despite fuel pricing...
17-05-2026
ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు కొత్త కుట్రలు
17-05-2026 07:47 PM
చంద్రబాబు తన పాలనలో 24 నెలలు నిండకుండానే 3.50 లక్షల కోట్లకుపైగా అప్పుల్ని రాష్ట్ర ప్రజలపై పెట్టారు. రాబోయే మూడేళ్లలో ఇక రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వైయస్ఆర్సీపీ పిలుపు
17-05-2026 07:39 PM
ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తగ్గించడం బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపుతోందన్నారు.
అక్వా రైతుల్ని దగా చేస్తున్న మేత వ్యాపారుల సిండికేట్ ను రూపుమాపాలి
17-05-2026 10:26 AM
తాడేపల్లి: ఆక్వా పరిశ్రమ సిండికేట్ వ్యవస్థగా కొద్దిమంది చేతుల్లో ఉండి ధరల్ని శాసించడానికి కారణం రొయ్య మేత వ్యాపారం కొంతమంది చేతుల్లో ఉండిపోవడమే అని, వీరి అరాచకాన్ని ప్రభుత్వం రూపు
16-05-2026
టీడీపీ కాదు టీవీపీ (తెలుగు వెన్నుపోటు పార్టీ)
16-05-2026 08:47 PM
పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోయాయి. అక్వా మేత ధరలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన అప్సెడాకు కూడా తెలియకుండా ఎలా పెరిగాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఆక్వా సంక్షోభానికి చంద్రబాబే కారణం
16-05-2026 07:03 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీడ్, సీడ్ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్రభుత్వం బందీ అయిపోయింది
కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
16-05-2026 05:05 PM
“సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి రూ.1,500, 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కనపెట్టారు” అని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
16-05-2026 04:59 PM
సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో కీలక వేదికగా మారిందని, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
శ్రీవాణి కాదు అది 'చంద్రవాణి'.
16-05-2026 04:48 PM
జనవరి 9, 2026 నుంచి రోజువారీ కోటా కింద ఆన్లైన్లో విడుదల చేస్తున్న 800 శ్రీవాణి టికెట్ల కేటాయింపులో భారీ ఐటీ కుంభకోణం సాగుతోంది. ఉదయం సరిగ్గా 9:00 గంటలకు విడుదలయ్యే ఈ 800 టికెట్లు 9:01 నిమిషాలకల్లా...
అక్రమ గ్రావెల్, ఇసుక, మట్టి తవ్వకాలపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు
16-05-2026 04:30 PM
కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి సంబంధించిన అనుమతుల గడువు 2026 ఏప్రిల్ 30తో ముగిసిపోయిందని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన ముందే అంగీకరించారని తెలిపారు. గడువు ముగిసినా అక్రమంగా...
రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
16-05-2026 04:11 PM
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర జీఎస్డీపీ 10.75 శాతం వృద్ధి సాధించిందని చెబుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్వంత పన్ను ఆదాయం 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక వ్యవస్థలో తీవ్ర సంక్షోభాన్ని...
మహిళపై అసభ్య పోస్టులు..
16-05-2026 03:50 PM
జేబి శ్రీనివాస్ అనుచరుడిగా పేర్కొంటున్న మాచర్ల రఘురాం మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
పెన్నా నదిలో ఇసుక దందాపై కలెక్టర్కు ఫిర్యాదు
16-05-2026 03:46 PM
పెన్నా నది పరిరక్షణతో పాటు గ్రామస్తుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.
చీడిగ లారీ ప్రమాదం హృదయవిదారకం
16-05-2026 03:42 PM
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక వైయస్ఆర్సీపీ నాయకులతో కలిసి కన్నబాబు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో రైల్వే సమస్యలు పరిష్కరించాలి
16-05-2026 03:35 PM
డిజిటల్ విద్య, సైబర్ భద్రత రంగాల్లో తిరుపతిని జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడంలో నేషనల్ ఆఫ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ...
శ్రీవాణి టికెట్లలో భారీ అక్రమాలు
16-05-2026 03:30 PM
టిటిడి పెద్దలు చేస్తున్న అరాచకం, అవినీతి, అసత్యాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. టిటిడి చేత మాయమాటలు మాట్లాడిస్తున్నారని, “నా కులదైవం” అని చెప్పుకునే చంద్రబాబు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్...
ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
16-05-2026 03:26 PM
ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టేనని మండిపడ్డారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ చార్జీలు తక్షణం తగ్గించాలి
16-05-2026 03:18 PM
చంద్రబాబు కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలో అట్టడుగున ఉన్న ఏపీ.. పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలో అగ్రభాగాన నిలిచింది. లీటర్ పెట్రోల్ రూ.113.62, లీటర్...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More