27-05-2022
27-05-2022 11:43 AM
గ్రామ గ్రామానా ప్రజలు ఎదురేగి తమ నాయకులకు స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది.
27-05-2022 11:23 AM
కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా కూడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. జగనన్న తప్ప గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం...
27-05-2022 11:17 AM
‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’కు జనవాహిని పోటెత్తడంతో సిక్కోలు జాతరను తలపించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలను వివరిస్తూ 17 మంది మంత్రులతో కూడిన బృందం ‘...
26-05-2022
26-05-2022 09:27 PM
జూన్ 18వ తేదీన ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన...
26-05-2022 09:23 PM
నాలుగోతరం పారిశ్రామికీకరణకు మూలకేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీకి సంబంధించే రూ.1.25కోట్ల పెట్టబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందోలతో ఒప్పందం కుదర్చుకుంది.
26-05-2022 03:44 PM
సీఎం వైయస్ జగన్ గారి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఎవరూ దూరం చేయలేరు. అన్ని వర్గాలు జగన్ గారికి అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
26-05-2022 03:36 PM
కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రతిపక్షాలు కోరలేదా అని నిలదీశారు. ఈ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.అమలాపురం అల్లర్ల వెనుక ఎవరున్నారో వెలికితీస్తామని చెప్పారు.
26-05-2022 02:44 PM
సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారని మహిళా మంత్రులు పేర్కొన్నారు. వైయస్ జగన్ గారికి ఉన్న విశాల దృక్ఫథం వల్లే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం బదిలీ జరిగింద...
26-05-2022 02:28 PM
విపక్షాలకూ...సంబంధిత వర్గాలకూ..వెనుకబడిన వర్గాలకు సంబంధించి పాలనలో సమున్నత అవకాశం అన్నది వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యం అయింది. 74 శాతం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అవ...
26-05-2022 02:11 PM
వివిధ కంపెనీల సీఈవోలు, ఫౌండర్లు, ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్లతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా విశాఖ, మచిలీపట్నాలకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగారు. ముఖ్యంగా ఐటీ, విద్య,...
26-05-2022 12:15 PM
శ్రీకాకుళం: బడుగు, బలహీన వర్గాలకు చెందిన 17మంది మంత్రులతో, రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు స్ఫూర్తిని ఇచ్చేలా సామాజిక న్యాయ భేరి యాత్ర సాగిస్తున్నామని మాజీ
26-05-2022 12:09 PM
శ్రీకాకుళం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన కొనసాగుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
26-05-2022 11:32 AM
. యాత్రలో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు పాల్గొని సీఎం వైయస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు.
26-05-2022 11:19 AM
అధికారం చేపట్టాక తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు వారికే కేటాయించారు...
25-05-2022
25-05-2022 08:04 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అనంతబాబును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
25-05-2022 06:26 PM
ఈ రోజు చంద్రబాబు, జనసేన, ఇతరులు డిమాండు చేయడంతో అంబేద్కర్ పేరు పెట్టాం. రాజకీయ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడుతున్నారా? నిన్న జరిగిన దానిపై పవన్ అభిప్రాయం ఏంటోచెప్పాలి. ఈ గొడవ ఎందుకు...
25-05-2022 04:50 PM
దావోస్: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డితో పలువురు పారిశ్రామిక వేత్తలు దావోస్లో భేటీ అయ్యారు.
25-05-2022 04:33 PM
దావోస్: స్విట్జర్లాండ్లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు సీఎం వైయస్ జగన్ను దావోస్లో కలిశారు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు.
25-05-2022 04:28 PM
దావోస్: యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్లో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు.
25-05-2022 02:38 PM
కార్యకర్తలను కంట్రోల్ చేయడంలో టీడీపీ, జనసేన విఫలమైందన్నారు. నిరసకారుల ఆందోళనల్లో రౌడీషీటర్లు చొరబడ్డారని పేర్కొన్నారు. రౌడీ షీటర్లే విధ్వంసం సృష్టించారని చెప్పారు.
25-05-2022 02:25 PM
దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు అన్నారు. అంబేద్కర్ ఒక కులానికో, ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం విపక్షాల కుట్రను ప్రజలు గమనించాలని సూచించారు.
25-05-2022 02:05 PM
జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.కులాల మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు కుట్ర పన్నాయి. కొన్ని శక్తులు నిరసనకారులను రెచ్చగొట్టాయి.
25-05-2022 01:13 PM
విజయవాడ: బలహీనవర్గాలు గర్వంగా తలెత్తుకునే జీవించే విధంగా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వై
25-05-2022 01:08 PM
అభివృద్ధి కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కావడం సీమ వెనుకబాటు తనానికి కారణమన్నారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు శాంతమూర్తి మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే సుపరిపాలన సాధ్యమని చెప్పారు.
25-05-2022 12:48 PM
ఎవరూ కూడా బీసీ బిల్లు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. దేశంలో 9 బీసీ పార్టీలున్నా కూడా బీసీ బిల్లు పెట్టలేదు. వైయస్ఆర్సీపీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం సామాజిక న్యాయానికి సంకేతం.
25-05-2022 12:41 PM
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆశయాల మేరకు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటామని వైయస్ఆర్
25-05-2022 11:53 AM
ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) సందర్భంగా దావోస్లో మూడో రోజు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్సిషన్ టు డీకార్బనైజ్డ్ ఎకానమీ సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.
25-05-2022 11:43 AM
ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు రాష్ట్రానికి ఏకైక విలన్ ఎవరన్నా ఉన్నాడంటే.. అది చంద్రబాబు నాయుడే. ఎన్టీఆర్ గారి నుంచి వైఎస్ఆర్ గారు, కేసిఆర్, వంగవీటి మోహన్ రంగా, జగన్ గారి వరకు.. అందరికీ విలన్...
25-05-2022 11:38 AM
పచ్చని కోనసీమలో చంద్రబాబు, పవన్ అలజడి సృష్టించారని దుయ్యబట్టారు.
25-05-2022 11:32 AM
రాజ్యసభ వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుగా వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి, బీద మస్తాన్రావులను...