స్టోరీస్

09-01-2026

09-01-2026 12:12 PM
తిరుపతి కొర్లగుంట కట్టకిందపల్లి సర్కిల్ వద్ద కోడిని కోసి రక్తాభిషేకం చేయడం ద్వారా ప్రజలకు భయాందోళన కలిగించి ప్రజాశాంతికి భంగం కలిగించారని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు
09-01-2026 12:06 PM
మరోవైపు బాధితులైన వైయ‌స్ఆర్‌సీపీ నేతలపైనే తిరిగి పోలీసులు కేసులు నమోదు చేయడం, 13 మంది వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం పోలీసుల పక్షపాత ధోరణికి నిదర్శనంగా మారిందని పార్టీ నేతలు...
09-01-2026 11:50 AM
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల హక్కు అని, ఆ హక్కును అణిచివేయడానికి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా విమర్శించారు
09-01-2026 09:05 AM
రాజధాని ప్రాంతంలో ఆరు ఎత్తిపోతల పథకాలు, మూడు రిజర్వాయర్లా ? మతి ఉండే పనిచేస్తున్నారా ? రాజ్యాంగంలో రాజధానిపై ఏం ఉందో ఓసారి చదువుకోవాలి. ప్రజల కోసం వైయస్.జగన్ మాట్లాడుతున్నారు.
09-01-2026 09:01 AM
 శ్రీశైలం కింద నాగార్జునసాగర్‌ వద్ద కూడా ఎడమ కాల్వ ఆపరేషన్స్, లెఫ్ట్‌ బ్యాంక్‌ పవర్‌హౌజ్‌ కూడా తెలంగాణ అధీనంలో ఉన్నాయి. ఇంకా రైట్‌ బ్యాంక్‌ ఆపరేషన్‌ కూడా తెలంగాణ అధీనంలో ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక,...
09-01-2026 08:53 AM
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి, ప్రధాన కా­ర్యదర్శి ఎస్‌కే జంషీద్, ట్రెజరర్‌ ఎస్‌.ప్రేమ్‌ సాగర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీకే వెంకట్‌నాథ్‌రెడ్డి...

08-01-2026

08-01-2026 04:59 PM
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎనుములదొడ్డి సర్పంచ్ విజయకుమార్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
08-01-2026 04:39 PM
చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?.
08-01-2026 04:13 PM
ప్రాజెక్టు పూర్తయితే వైయ‌స్ఆర్‌సీపీకి పేరు వస్తుందన్న భయంతోనే టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్కీమ్‌పై “చంద్రగ్రహణం” పడిందని వ్యాఖ్యానించారు.
08-01-2026 03:41 PM
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు...
08-01-2026 03:06 PM
రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశారని కేతిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డారని, అలాగే అనంతపురం జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటు కావడాన్ని...
08-01-2026 11:52 AM
ఇరిగేషన్ శాఖ అధికారులతో నిత్యం అవినీతి అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన కాకాణి, తన కాల్ లిస్ట్ డేటాను బయటపెట్టే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు
08-01-2026 11:18 AM
ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని, పోలీసుల జోక్యం అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టంగా విన్నవించినప్పటికీ, పోలీసులు బూతులు తిడుతూ షరీఫ్ కుటుంబాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు
08-01-2026 11:05 AM
కనీసం సంక్రాంతి పండగకు ఉద్యోగులకు, అధ్యాపకులకు జీతాలివ్వలేకపోతున్న దుస్థితిని ప్రభుత్వం కల్పించిందంటూ నిరసన తెలిపాయి. గత సెప్టెంబర్‌లో విడతల వారీగా కళాశాలలకు రావాల్సిన పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్...
08-01-2026 11:01 AM
వైయ‌స్ఆర్‌సీపీ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... కోటిమంది గొంతుకగా తాము పిల్‌ వేశామని, ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని సవాల్‌ చేశామని చెప్పారు.

07-01-2026

07-01-2026 07:31 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులు, అక్రమ కేసులు, పోలీసుల వ్యవహార శైలి తదితర అంశాలపై కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది. 
07-01-2026 07:28 PM
కూటమి ప్రభుత్వ సకలశాఖ మంత్రి నారా లోకేష్ హోంమంత్రి,ఐ అండ్ పీఆర్ మంత్రితో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియాపై ఎలా దాడిచేయాలో దిశానిర్దేశం చేశారు.
07-01-2026 07:23 PM
ఇటీవల వైయస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చారనే ఆరోపణలతో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి
07-01-2026 07:18 PM
ఎంపీపీ ఎన్నిక రోజు రాయదుర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి వివరాలను ఆయన కుమారుడు మెట్టు విశ్వనాథ్‌ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు
07-01-2026 05:34 PM
అధికారం శాశ్వతం కాదని, అధికారులు శాశ్వతమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభివృద్ధిని మరిచి అసత్యాలతోనే కాలం గడుపుతున్నారని, ఎక్కడికి వెళ్లినా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు,...
07-01-2026 05:09 PM
కార్మికుల సంక్షేమమే వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన లక్ష్యమని, వైయ‌స్ఆర్‌టీయూసీ ద్వారా కార్మికుల సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూ పరిష్కారాల దిశగా ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు
07-01-2026 04:39 PM
  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ పనిచేస్తోందని, ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
07-01-2026 03:45 PM
 రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) లైనింగ్‌ పనులు తప్ప, ఏ ప్రాజెక్టు పనులూ జరగలేదు. అయినా తాము రాయలసీమ ప్రాజెక్టులపై రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని...
07-01-2026 03:40 PM
‘‘రాయలసీమ ఎత్తిపోతలపై మాట్లాడితే పక్కదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసే రాయలసీమ గొంతు కోశారు. ఒకవైపు ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ సాగు, విద్యుత్ ఉత్పత్తి కోసం...
07-01-2026 03:26 PM
నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి మేలూ జరగడం లేదన్నారు. ఇప్పటికైనా చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే రాజకీయం అంటున్నారని,
07-01-2026 03:21 PM
ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య హక్కులకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దోషులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
07-01-2026 11:40 AM
అమరావతి: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో వైయ‌స్ఆర్‌సీపీ పిల్ వేసింది. పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు..
07-01-2026 09:52 AM
రెండు రోజుల క్రితం తెలంగాణా అసెంబ్లీలో చంద్రబాబు చేసిన మోసం బయటపడింది. దీంతో రెండు రోజులగా ప్రజలు తీవ్ర ఆందోళనలో  ఉన్నారు. వివిధ కారణాలు బయటకు చెప్పినా.. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలన్న చంద్రబాబు...
07-01-2026 09:45 AM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  అధినేత ఆదేశాల మేర‌కు పార్టీలో పలు కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో కొత్త సమన్వయకర్తలు, సభ్యులను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంది.

06-01-2026

06-01-2026 07:03 PM
భోగాపురం ఎయిర్‌పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్‌గారు, అందుకోసం సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం...

Pages

Back to Top