ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
స్టోరీస్
18-03-2024
18-03-2024 08:28 PM
పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి. 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి.
18-03-2024 08:17 PM
అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చిందని తెలిపారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలని,
18-03-2024 08:10 PM
ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధంచేసే ప్రక్రియలో భాగంగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించామన్నారు. రాష్ర్టంలో రీజియన్ల వారీగా నాలుగు జిల్లాల్లో సిధ్దం పేరిట దేశ చరిత్రలోనే...
18-03-2024 05:51 PM
మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది
18-03-2024 05:38 PM
మనం కోరుకున్న రాజ్యాధికారం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కిందన్నారు.. ఆయనకు మనకు ఏం చేయలేదని వ్యతిరేకించాలని ప్రశ్నించారు.. సీఎం చెప్పింది చేస్తారని, పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి...
18-03-2024 05:35 PM
తాడేపల్లి: విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
18-03-2024 05:29 PM
తాడేపల్లి: విశాఖపట్టణానికి చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
18-03-2024 04:49 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? అని ఎంపీ ప్రశ్నించారు. విలువలు విశ్వసనీయత అనే పదాలు చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్...
18-03-2024 03:46 PM
రంగా ఒక్క కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు.. రంగా అందరి మనిషి
18-03-2024 03:37 PM
రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరలా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి.. ఈ బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి పెద్దిరెడ్డి...
18-03-2024 02:27 PM
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు...
18-03-2024 01:12 PM
తన తండ్రి మరణం తర్వాత మా కుటుంబమంతా ఆవేదనతో ఉన్న సమయంలో మళ్లీ మా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు మింది ప్రజలు అందించిన సహకారాన్ని తాను ఎప్పుడూ మరువలేనని అమర్నాథ్ స్పష్టం చేశారు.
18-03-2024 11:47 AM
2024లో మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది..?. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలపై వైయస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన మొదలు.. నవరత్నాల సంక్షేమ పథ...
18-03-2024 11:36 AM
ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.కోట్లకొద్దీ డబ్బుండాలి. కానీ ఇక్కడ సీఎం వైయస్ జగన్ నోట్ల కట్టలు చూడలేదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. అదే ప్రామాణికంగా సీట్లు కేటాయించారు. రూ.కోట్లు ఇస్తే...
17-03-2024
17-03-2024 10:07 PM
తాడేపల్లి: చంద్ర బాబు - నరేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటి?, మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి?
17-03-2024 09:24 PM
ఎన్ని పార్టీలు ఏకమైనా విజయం వైయస్ఆర్సీపీదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాబలం లేకనే ఒకటికి రెండుసార్లు తిరుగుతూ పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. క్రిడిబులిటీ లేని సంస్థల సర్వేలను ప్రజలు...
16-03-2024
16-03-2024 06:09 PM
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. ఈ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లు...
16-03-2024 06:03 PM
టిడిపి ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల పనుల టెండర్లను దక్కించుకున్న పరిటాల కుటుంబం, బంధువులు ఆ పనులు జరగకుండా అడ్డుకున్నారు. మూడు రిజర్వాయర్లను మంజూరు చేయించుకున్నాం. రామగిరి మండలంలో∙1500 కోట్లతో 300...
16-03-2024 05:46 PM
అయిదేళ్ళ నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలంటే మరోసారి మనమే గెలవాలి,
16-03-2024 04:18 PM
ఈరోజు 200 స్ధానాలకు గానూ ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. మహిళలకు...
16-03-2024 02:01 PM
వైయస్ఆర్ జిల్లా: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైయస్ఆర్సీపీ.
16-03-2024 01:28 PM
ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది.
16-03-2024 01:01 PM
మరి కాసేపట్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు.
16-03-2024 12:39 PM
175 సీట్లలో పోటీ చేస్తానంటే బీజేపీ లో చేరతా అని చెప్పాను.. మీరు పోటీ చేసే 5-6 సీట్లలో నన్ను లాగొద్దు అని చెప్పాను.. జనసేన 70-80 సీట్లలో పోటీ చేయకుండా.. 20 సీట్లు కోసం నేను ఎందుకు? అని ప్రశ్నించారు....
16-03-2024 12:00 PM
వైయస్ఆర్సీపీ జాబితాలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం.. ఇప్పుడు తుది జాబితాలోనూ అది కనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత...
16-03-2024 11:40 AM
ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి...
16-03-2024 11:32 AM
వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను వైయస్ జగన్ ప్రకటిస్తారు.
16-03-2024 11:26 AM
మేనిఫెస్టోను ప్రకటించాక.. ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ ప్రచార భేరి మోగించనున్నారు.
15-03-2024
15-03-2024 05:22 PM
పొదలకూరు మండలం, పార్లపల్లి గ్రామం నుంచి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి కుంచెం శ్రీనివాసులు, ప్రసాద్ లతో కలిసి 30 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. గ్రామంలో జరిగిన అభివృద్ధికి...
15-03-2024 03:53 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూపి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన అజెండాగా భావించి ముందుకు వెళ్తానని, రెండుసార్లు ఈ ప్రాంతానికి ఎంపీగా చేసిన తనను మళ్ళీ...