ప్రత్యేక కథలు

16-06-2026

16-06-2026 12:24 PM
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైఎస్‌ జగన్‌ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే

15-06-2026

15-06-2026 12:46 PM
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ సైతం నిలిచి­పోయింది. అయితే, నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో ‘వితంతువులకు పింఛను భరోసా – జూన్‌ నుంచి కొత్త వారికి–...
15-06-2026 09:44 AM
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్‌స్ట్రాగామ్‌ హ్యాండిల్‌ను తొలగించింది.

11-06-2026

11-06-2026 05:51 PM
ఆ నేపథ్యంలోనే శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన, ర్యాలీ కార్యక్రమంలో డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించాలని, పరీక్ష నిర్వహణ, ఉద్యోగాల భర్తీలో అక్రమాలు ఎత్తి చూపుతూ,...

08-06-2026

08-06-2026 08:08 PM
పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
08-06-2026 12:16 PM
ల్లో మీడియా నా­పై వ్యక్తి­త్వ హనానికి పాల్పడుతోంది. నేను సీని­యర్‌ జర్నలిస్ట్‌ను. 2003లోనే ఒక ప్రముఖ వార్తా పత్రి­కలో ఎడిషన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేశా.

06-06-2026

06-06-2026 10:23 AM
అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు.
06-06-2026 10:10 AM
కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మయాస్‌)లో ఈ విభజన ఎక్కడా లేదు. 65 క్రీడాంశాలను సమానంగానే పరిగణిస్తున్నారు.

03-06-2026

03-06-2026 09:56 AM
అమరావతి: టీచర్‌ పోస్టుల భర్తీపైనే సీఎం తొలి సంతకం... మెగా డీఎస్సీ–2025..

02-06-2026

02-06-2026 09:15 AM
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. ముందే మెరిట్‌ లిస్టు ప్రకటించి అర్హులకు వైఎస్‌ జగన్‌ ఉద్యోగాలిచ్చా­రని ప్రశంసించారు.

29-05-2026

29-05-2026 11:12 AM
డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ హితవు పలికింది

27-05-2026

27-05-2026 11:12 AM
విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ డీఎస్సీపై వాస్తవాలను అంగీకరించకుండా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తూ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు పెట్టడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు

26-05-2026

26-05-2026 11:30 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక వేలం ముగియకపోవడం, అంతర్జాతీయంగా ఆర్డర్‌లు లేవనే సాకుతో వ్యాపారులు...

14-05-2026

14-05-2026 08:30 AM
 కడప పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్‌ జగన్‌ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్‌సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో...

05-05-2026

05-05-2026 12:19 PM
అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది.

29-04-2026

29-04-2026 11:29 AM
ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్‌ శాఖకు సంబంధం లేని పనులకు వినియోగించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు,

28-04-2026

28-04-2026 10:18 AM
తొలిసారిగా ఇన్ఫోసిస్‌ను టైర్‌–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్‌–2లో ఇన్ఫోసిస్‌ సొంతంగా ఒక ప్రైవేటు...

17-04-2026

17-04-2026 11:24 AM
ఇదిగో, అదిగో కోర్టుకు తీసుకెళుతామంటూ ఉద్దేశ్యపూరకంగా కాలయాపన చేశారు. కనీసం న్యాయవాదులను, వైయ‌స్ఆర్‌సీపీ నేతలను కలవడానికి కూడా ఒప్పుకోలేదు. తీరా గురువారం ఉదయం మళ్లీ కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు...

10-04-2026

10-04-2026 12:45 PM
రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతి అస్సలు సాధ్యమయ్యేది కాదని తెలిసీ చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు.

09-04-2026

09-04-2026 10:21 AM
వైఎస్‌ అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. పాదయాత్ర చేసిన తరువాత అధికారం వచ్చింది. ఆయన సమర్థతను, ఆద రణను చూసిన ప్రజలు ఆయన అయితేనే మనకు మంచి జరుగుతుందని నమ్మి ఆయనకు అధికార పీఠం అందించారు.

07-04-2026

07-04-2026 11:21 AM
రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో, తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలన (ఎగ్జిక్యూటివ్‌) రాజధానిగా.. శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవిస్తూ...

06-04-2026

06-04-2026 11:50 AM
ఈమేరకు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక కోసం సరైన ప్రాంతాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతి పేరుతో పంట భూముల్లో రాజధాని నిర్మాణాన్ని గట్టిగా...

30-03-2026

30-03-2026 11:29 AM
మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు...

21-03-2026

21-03-2026 12:29 PM
ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి..

20-03-2026

20-03-2026 12:13 PM
ప్రతి ఆర్థిక ఏడాది బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను ద్రవ్య విధాన పత్రం ద్వారా వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2024 మార్చి నాటికి (వైఎస్‌ జగన్‌ హయాంలో) రాష్ట్ర ప్రభుత్వ...

18-03-2026

18-03-2026 12:45 PM
భర్త చనిపోతే ఇచ్చే వితంతు పింఛన్‌లకు కూడా అన్నదాతల భార్యలు నోచుకోలేకపోతున్నారు. రూ.వేల కోట్లు ఎగనామం పెట్టే బడా పారిశ్రామిక వేత్తలకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ అంటూ వారు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్న...

17-03-2026

17-03-2026 10:07 AM
2023-24లో మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు 48.59 శాతం జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు లాంటి తప్పనిసరి ఖర్చులకు కేటాయించినట్లు నీతి ఆయోగ్‌ నివేదిక తెలిపింది.  

16-03-2026

16-03-2026 04:58 PM
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,  మంత్రి నారా లోకేష్‌ స్పందించాలని వైయ‌స్ఆర్‌సీపీ  డిమాండ్ చేసింది

13-03-2026

13-03-2026 12:30 PM
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.

11-03-2026

11-03-2026 06:01 PM
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయ‌స్ఆర్‌సీపీ) రేపటితో 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టనుంది
11-03-2026 11:14 AM
సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. నయం చేయలేని రోగంతో ప్రభుత్వ ఆస్పత్రులు కునారిల్లుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరు­పేదలు వైద్యం కోసం నానా అవస్థలు...

10-03-2026

10-03-2026 10:11 AM
ఈ చోరీకి పాల్పడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్యకు వెంటనే బెయిల్‌ రావడానికి ప్రభుత్వమే పరోక్షంగా సహకరించింది. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండడం కోసమే ఈ వ్యవహారాన్ని మమ...

09-03-2026

09-03-2026 11:43 AM
సూపర్‌ సిక్స్‌లో అతిముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున చంద్రబాబు ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తానన్నారు. ఎన్నికల కమిషన్‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు...

07-03-2026

07-03-2026 11:53 AM
20 నెలలుగా చేసిందేమిటో చెప్పుకోలేక బడ్జెట్‌ ప్రసంగంలోనూ పదేపదే గత ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ప్రతిరోజూ జరిగిన ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చల్లోనూ చంద్రబాబును
07-03-2026 11:48 AM
 రాష్ట్రం ఆర్థికంగా తిరోగమనంలో పయనిస్తున్నట్లు కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా 2024–25లో రాలేదని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది.

06-03-2026

06-03-2026 11:06 AM
గతంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారంను నిషేధిస్తూ జీవోలు తెస్తే..  

19-02-2026

19-02-2026 08:54 PM
ఓట్లు అన్ని కేంద్రాల్లో సమానంగా నమోదు కాలేవు అన్నది సహజం. అయితే ప్రతి ఓటరు రెండు ఓట్లు వేసిన సంగతి గుర్తుంచుకోవాలి. ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్‌సభకు. 

16-02-2026

16-02-2026 12:24 PM
మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం.. వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారనేందుకు చంద్రబాబు సర్కార్‌ అత్యుత్తమ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేనిఫెస్టోను ‘మోసఫెస్టో’గా...

15-02-2026

15-02-2026 10:05 AM
రెండో ఏడాది నుంచి అనేక ఆంక్షలతో అరకొరగా అమలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు ఉండగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఎప్పు­డు అందుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇలా అన్ని వర్గాలను...

12-02-2026

12-02-2026 11:06 AM
ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్‌ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై...

11-02-2026

11-02-2026 08:54 AM
11.09 శాతం భారీ జీఎస్‌డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించక మానదు.

10-02-2026

10-02-2026 12:58 PM
ఆప్కాస్‌తో ఎలాంటి సంబంధంలేకుండా కాంట్రాక్టు సంస్థలే వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టారు. అయితే, ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అవు­ట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆప్కాస్‌ ద్వారా ఒక్కరోజు మినహాయించి 12...
10-02-2026 12:08 PM
సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కనపెట్టి, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలో మీటర్ల పొడవైన ప్రత్యామ్నా­య మార్గానికి ఎ­లాంటి స్పష్టమైన కార­ణం లే­కుండా రూట్‌...

09-02-2026

09-02-2026 12:10 PM
రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై ఇప్పటికే 52 కేసులు నమోదు కావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో వరుసగా కేసులు నమోదు చేసి ఆయనను కోర్టుల చుట్టూ...

07-02-2026

07-02-2026 12:06 PM
కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బ కొత్తకాలనీకి చెందిన ఎస్‌కే రసూల్‌ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అరీఫా (12) గత నెల 30వ తేదీ (శుక్రవారం) రాత్రి...

06-02-2026

06-02-2026 08:51 AM
‘చలో పోతిరెడ్డిపాడు’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో పాటు రైతులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జనాలను తరలించేందుకు ఎవరూ కూడా ఒక బస్సు, లారీ ఏర్పాటు చేయలేదు

05-02-2026

05-02-2026 09:57 AM
బ్రిటిష్‌ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం.  రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు,

04-02-2026

04-02-2026 08:55 AM
రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను...
04-02-2026 08:36 AM
దాడిలో కీలకంగా పాల్లొన్న షేక్‌ ఆషా, ఫతావుల్లాలిద్దరూ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని.. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందెవేసిన చేయి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు...

01-02-2026

01-02-2026 09:54 AM
కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు...

31-01-2026

31-01-2026 10:18 AM
లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబొ­రేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడం తెలిసిందే...

29-01-2026

29-01-2026 09:38 AM
నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్‌ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్‌ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన...

28-01-2026

28-01-2026 11:25 AM
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి కూటమి నేత కిరణ్‌ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ నజీర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి వాసంశెట్టి సుభాష్‌, కూటమి మద్దతుదారు జానీ మాస్టర్...

27-01-2026

27-01-2026 09:54 AM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్‌లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డించారు....

26-01-2026

26-01-2026 09:29 AM
2022లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌గా భూముల రీ సర్వే ఆయన నేతృత్వంలోనే జరిగింది. వారంలో రెండుసార్లు ఆయన జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో...

25-01-2026

25-01-2026 08:02 PM
కేంద్ర ప్రభుత్వం Price Support Scheme (PSS) కింద ఆంధ్రప్రదేశ్‌కు 1,16,690 మెట్రిక్ టన్నుల కంది MSP కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని, అలాగే 903 మెట్రిక్ టన్నుల పెసలు, 28,440 మెట్రిక్ టన్నుల మినుములకు కూడా...

24-01-2026

24-01-2026 08:57 AM
ఇటీవల జరిగిన దావోస్‌ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో మాట్లాడారు. ‘భారతదేశంలో చాలా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి.

21-01-2026

21-01-2026 11:57 AM
సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కొండ‌పై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉండటం గమనార్హం. పవిత్రమైన ఆలయానికి సమీపంలోనే కొండను నాశనం చేస్తూ అక్రమ మైనింగ్ జరగడం భక్తుల్లో తీవ్ర ఆవేదన
21-01-2026 11:09 AM
2024లో ఇచ్చిన ఉత్తర్వుల్లో వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను తొలగిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అత్యధిక రాబడి నిచ్చే...

20-01-2026

20-01-2026 11:07 AM
20 ఎకరాల్లో వేసిన మిరప పంట అధిక వర్షాలతో దెబ్బతినగా వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.2.80 లక్షల బీమా పరిహారం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది.

Pages

Back to Top