ప్రత్యేక కథలు

02-12-2023

02-12-2023 10:41 AM
100 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. టోర్ణమెంట్‌లో పాల్గొనేందుకుగాను 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో ...ఈ...

30-11-2023

30-11-2023 11:23 AM
అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్‌ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్‌ జోన్‌లో పనులు చేయకుండా...

28-11-2023

28-11-2023 10:47 PM
కొల్లేరు సరస్సు లాంటి స్వచ్ఛమైన మనసున్న కైకలూరు వాసులంతా వేలాదిగా రోడ్లపైకి తరలి వచ్చి జగనన్న సైన్యానికి ఆత్మీయ స్వాగతం పలికారు

27-11-2023

27-11-2023 09:16 PM
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలను తోకలు కత్తిరిస్తానని, జడ్జిలుగా బిసిలు పనికి రారని కేంద్రానికి లేఖ రాసాడని, ఎస్సీగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ఆ వర్గాలను  వివిధ సందర్భాల్లో బెదిరించి...
27-11-2023 10:55 AM
గుండెకు సంబంధించిన పరీక్షలు చేశారు. వెంటనే బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు.  రోజువారీ కూలీకి వెళితే గానీ పూట గడవని పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబాన్ని ఆ పిడుగులాంటి వార్త కంగారు పెట్టింది. ఆరోగ్య శ్రీతో...
27-11-2023 10:17 AM
క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్‌) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్‌ మీట్‌’ను చేపడుతున్నది. యువతలో క్రీడా­స్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభా­...

25-11-2023

25-11-2023 12:49 PM
విత్తు నాటిన వెంటనే చెట్టయిపోదు. ఫలించడానికి దానికి సమయమివ్వాలి. ఈలోగా సంరక్షించాలి. ఇదిగో.. రాష్ట్రంలో ఇపుడా ఫలాలు కనిపి­స్తున్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు మాయమాటలు చెప్పి...
25-11-2023 10:41 AM
 జగ్గయ్యపేట: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన సునామీని తలపించింది.

22-11-2023

22-11-2023 11:15 AM
వలంటీర్ల ద్వారా ఇంటింటికీ ‘ఆడుదాం–ఆంధ్ర’పై ప్రచారం కల్పించడంతో పాటు ఆసక్తి ఉన్న క్రీడాకారుల వివరాలను నమోదు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. ఇక పోటీలకు డిసెంబర్‌...

20-11-2023

20-11-2023 11:36 AM
జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం 2023 తీసుకొచ్చింది. అమూల్‌ వచ్చిన తర్వాత ఏడు సార్లు పాల సేకరణ ధరలను  పెంచడంతో...

17-11-2023

17-11-2023 10:54 AM
రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత భూముల పంపిణీని ముఖ్యమంత్రి జగన్‌ చేపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చడమే లక్ష్యంగా భూ పంపిణీకి శ్రీకారం చుట్టా­రు....

16-11-2023

16-11-2023 09:09 PM
దేశ చరిత్రలో  ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైందని, వెనుకబడిన అనేక వర్గాలకు  సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యతను ఇచ్చారన్నారు.

15-11-2023

15-11-2023 10:08 AM
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు...

14-11-2023

14-11-2023 10:55 AM
రాష్ట్రంలో 33,704 ప్రాథమిక, 4,138 ప్రాధమికోన్నత, 6,112 ఉన్నత, 1,044 హయ్యర్‌ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో విద్యార్థుల వయసుకు తగినట్టుగా క్రీడా పరికరాలను కొనుగోలు చేశారు. సీనియర్‌ సెకండరీ,...

13-11-2023

13-11-2023 10:20 AM
ప్రజాదరణ, ఓటర్ల విశ్వాసం మెండుగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ 49.5 శాతం ఓట్లతో 86.28 శాతం సీట్లు (151) కైవసం చేసుకుంది.

11-11-2023

11-11-2023 10:44 AM
2014 ఎన్నికల్లో చంద్రబాబు–పవన్‌లు ఇచ్చిన హామీలను.. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల అమలు తీరుతో పోల్చుతూ నేతలు వివరిస్తున్నప్పుడు.. మోసం చేసిన చంద్రబాబు, పవన్‌ల మాటలను నమ్మం అంటూ ప్రతి ఇంటి...

10-11-2023

10-11-2023 09:57 PM
గతంలో ఎన్నడైనా సరే ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేసారా అని ప్రశ్నించారు. ఎస్సీల కోసం గత ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, జగన్ రూ. 61 వేల కోట్లు ఖర్చు చేసారన్నారు.
10-11-2023 11:44 AM
తాము, తమ కుటుంబం, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలంటే మాట తప్పని, మడమ తప్పని యోధుడు ‘జగనే కావాలంటూ..’ అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై నినదించారు. అందరి ఆకాంక్షలను...

09-11-2023

09-11-2023 09:50 PM
సామాజిక అసమానతలతో బడుగు బలహీన వర్గాలు ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కష్టనష్టాలు చూశారు. ఆధిపత్యకులాల కింద అణగారిపోతున్న వర్గాలను ఆదుకునే మనసున్న మారాజు లేని రోజులవి. 

07-11-2023

07-11-2023 10:41 AM
ఖరీఫ్‌ పంట వేసే ముందు మేలో రూ.7,500, అక్టోబర్‌–­నవంబర్‌ నెల ముగిసే లోపే ఖరీఫ్‌ కోతలకు, రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే వేళ జనవరి/ఫిబ్రవరిలో రూ.2 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది....

06-11-2023

06-11-2023 11:55 AM
పొలాల్లోకి వెళ్లి.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.. తమ ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.. అందుకు అనుగుణంగా.. 2019 ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో...

04-11-2023

04-11-2023 10:38 AM
నాలుగున్నరేళ్లలో మైనార్టీలకు రూ.23,176 కోట్ల లబ్ధి కలిగించారని చెప్పారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న సీఎంకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. 175...

02-11-2023

02-11-2023 10:05 PM
అనకాపల్లి జిల్లా : ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార యాత్ర జనం మమేకంతో జైత్రయాత్రగా సాగుతోంది.  ఐదో రోజున అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి సాధికార యాత్ర

31-10-2023

31-10-2023 10:15 AM
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500.. ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్‌ బెంచ్‌ మార్క్‌ విత్‌ డిజేబిలిటీ) రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4...

30-10-2023

30-10-2023 09:28 PM
బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి గతంలో ఉన్న  జీఓ నెంబర్ 97 ను రద్దు చేసి  వైయ‌స్ జగన్ తన చిత్తశుద్ది  చాటుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు చింతపల్లి సభలో ఇచ్చిన హామీ మేరకు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి...

29-10-2023

29-10-2023 02:35 PM
బాపట్ల నియోజకవర్గంలో బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. యాత్రకు ప్రజలు పూల తివాచీలతో ఘనస్వాగతం పలికారు. బస్సు యాత్ర నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం,

27-10-2023

27-10-2023 10:00 AM
అమరావతి : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు.. రాష్ట్రంలో నేడు ఏ రంగంలో చూసినా వీరిదే అగ్రస్థానం. ఇది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన సామాజిక న్యాయం.

26-10-2023

26-10-2023 10:55 AM
రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు విడతలుగా సామాజిక సాధికార యాత్ర జరుగుతుందన్నారు. తొలి విడత యాత్ర గురువారం ప్రారంభమవుతుందని.. నవంబర్‌ 9న ముగుస్తుందని చెప్పారు.

24-10-2023

24-10-2023 05:38 PM
కాని రెండేళ్ల తర్వాత 1962 నవంబర్‌ ఎన్నికల్లో ఆయన తన సొంత రాష్ట్రం కాలిఫోర్నియా గవర్నర్‌ పదవికి పోటీచేసి ఓడిపోయారు.
24-10-2023 04:56 PM
175 నియోజకవర్గాల్లోనూ గెలుపు లక్ష్యంగా వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతోంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ పరమైన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్...

22-10-2023

22-10-2023 06:38 PM
1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో నాటి పీసీసీ అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి గారు తొలిసారి సీఎం అయ్యారు గాని రెండున్నరేళ్లకే 1980

21-10-2023

21-10-2023 10:28 AM
ఆరుగురు బాధితుల­కు రూ.లక్ష చొప్పున సాయం అందించారు. అలా­గే సీఎంను ఉద్యోగాలు అడిగిన వారికి ఉపాధి కల్పన అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

19-10-2023

19-10-2023 10:50 AM
రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్‌ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. 

18-10-2023

18-10-2023 10:53 AM
గత నెల 30 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 పనిదినాల్లో 8,985 క్యాంపులు నిర్వహించారు. వీటిల్లో 35,11,552 మంది ఉచిత స్పెషలిస్ట్‌ వైద్యసేవలు పొందారు. వీరిలో 61,971 మందిని మెరుగైన వైద్యం కోసం...

17-10-2023

17-10-2023 11:01 AM
ప్రజారోగ్య రంగంలో ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ కితాబునిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య బీమాలో అనుసరిస్తున్న విధానాలను అథ్యయనం చేసిన...

12-10-2023

12-10-2023 10:48 AM
రాష్ట్రంలో 17,005 వైయ‌స్ఆర్‌ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం వైయ‌స్ జగన్‌ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్‌ విలువ రూ.2.5 లక్షల నుంచి...

09-10-2023

09-10-2023 10:31 AM
అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.....

05-10-2023

05-10-2023 10:34 AM
శిబిరాలకు వస్తున్న ప్రతి వ్యక్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దాస్పత్రులు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండానే ఉన్నత వైద్యం అందిస్తామన్నారు. మూడు రోజుల్లోనే ఈ...

04-10-2023

04-10-2023 05:18 PM
14 జిల్లాల్లో వస్తున్న ఈ పరిశ్రమల వల్ల సుమారు 7వేల మందికి  పైగా అక్కడ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 75 శాతం స్ధానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది...
04-10-2023 10:57 AM
సామాజిక భద్రతలో భాగంగా నెలకు రూ.2,750 చొప్పున వృద్ధాప్య పింఛన్లు అందిస్తోంది. గతంలో వృద్ధాప్య పింఛన్‌ 65 ఏళ్ల వయోపరిమితి ఉంటే దాన్ని 60 ఏళ్లకే కుదించి ఎక్కువ మందికి వైయ‌స్ఆర్‌ పెన్సన్‌ కానుక...

03-10-2023

03-10-2023 10:44 AM
అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ 36.40 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ఫలించలేదని, టీడీపీ ఒక్క...

29-09-2023

29-09-2023 11:19 AM
కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో అక్కడి విద్యాసంస్థలకు కెనడా సర్కారు కన్నా భారత విద్యార్థులే ఎక్కువ మొత్తంలో ఫీజుల రూపంలో నిధులు సమకూర్చుతున్నారంటే–కెనడాలో భారత్‌ నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు...
29-09-2023 11:02 AM
వైయ‌స్ఆర్‌ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుంది.

28-09-2023

28-09-2023 10:46 AM
మనుషుల జీవిత కాలం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లకుపైగా  జీవించే వారు 2022లో 10 శాతం  ఉండగా 2025 నాటికి 16 శాతానికి పెరుగు­తారు.

18-09-2023

18-09-2023 01:11 PM
దశాబ్దాలుగా దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ఈ ప్రాంతాల ప్రజల దశ మార్చే మహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఆ ప్రాంతంలో 68 చెరువులను కృష్ణా జలాలతో...

16-09-2023

16-09-2023 10:37 AM
నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. 

15-09-2023

15-09-2023 10:44 AM
ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజ­యనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా...

13-09-2023

13-09-2023 10:32 AM
కొత్త పింఛన్ల మంజూరుకు అదనంగా అవసరమయ్యే నిధులను కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, చాలా చోట్ల మంగళవారం సాయంత్రం నుంచే కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ...

08-09-2023

08-09-2023 10:52 AM
రాష్ట్ర ప్రజలకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం రక్షగా నిలవబోతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఇప్పటికే విప్లవాత్మక సంస్కరణలతో ప్రజారోగ్యానికి అండగా నిలిచిన సీఎం వైయ‌స్ జగన్‌ మరో...

06-09-2023

06-09-2023 12:52 PM
ఇదే సమయంలో ఉద్దానం ప్రాంతాలు ఉన్న పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలోని గ్రామాలన్నిటికి శుద్ది చేసిన మంచినీరు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

02-09-2023

02-09-2023 10:52 AM
 దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల 1995 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం...

01-09-2023

01-09-2023 10:47 PM
ఆయన రాలేదు. తిరిగిరాని లోకాలకు మరలిపోయిన రాజన్న ఇక లేడన్న చేదునిజం భరించడానికి వేలాది గుండెలకు సాధ్యం కాలేదు. ఆ దుఃఖసాగరంలోనే మునిగిపోయిన జీవితాలెన్నో... గుండెలాగిపోయిన బతుకులెన్నో..
01-09-2023 10:29 AM
ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ప్రకటించడంతోపాటు, వారికి శాంసంగ్‌ ట్యాబ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ముఖ్య కార్యదర్శి  జయలక్షి్మ, ఎస్సీ...

30-08-2023

30-08-2023 03:06 PM
ఆంధ్రప్రదేశ్ పిల్లలు  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్ల సోదర ప్రేమ, కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. రాష్ట్రానికి రక్ష మన జగనన్నే అని నినాదిస్తూ విద్యార్థులు...

29-08-2023

29-08-2023 11:28 AM
ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం వైయ‌స్ జగన్‌ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్‌ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ సోమవారం ఆ  ...

24-08-2023

24-08-2023 10:37 AM
అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా ప్రయోజనం పొందని వారికి గురువారం అందిస్తున్న మొత్తంతో కలిపి 2021 డిసెంబర్‌  నుంచి ఇప్పటి వరకు నాలుగు పర్యాయాల్లో రూ.1,647 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. జగనన్న సురక్ష...

23-08-2023

23-08-2023 10:31 AM
అడుగడుగునా వంచించిన చంద్రబాబును మహిళా వ్యతిరేకిగా, అన్ని విధాలుగా ఆదుకొంటున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ సర్కారును మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పేద మహిళలు ఎందుకు భావించకుండా ఉంటారు? డ్వాక్రా రుణాల మాఫీ,...

22-08-2023

22-08-2023 10:53 AM
వైయ‌స్ఆర్‌ మెడ్‌నెట్‌ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్‌ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్,...

21-08-2023

21-08-2023 10:31 AM
పేదల భూములకు విలువ పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది గొప్ప ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్నారు.  

20-08-2023

20-08-2023 06:12 PM
పెదపాడు మండలం  వీరమ్మ కుంట గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు. మరడాని వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు 286 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరడన నాగబాబును...

Pages

Back to Top