05-07-2022
05-07-2022 10:10 AM
కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న...
02-07-2022
02-07-2022 11:18 AM
విశాఖపట్నం: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రభుత్వం మరోసారి సత్తా చూపింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్–2020 లో ఆంధ్రప్రదేశ్ టాప్లో నిల్చింది.
30-06-2022
30-06-2022 10:52 AM
పెందుర్తిలో నిర్వహించిన ప్లీనరీలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు...
29-06-2022
29-06-2022 10:53 AM
గతంలో ప్రజలు ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ సమాచారం అవసరం అయినా, సుమారు పదిహేను, ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తహశీల్దార్ ఆఫీస్ కు వెళ్లవలసి వచ్చేది. అయినా పని పూర్తి అవుతుందన్న నమ్మకం ఉండేదికాదు.
27-06-2022
27-06-2022 10:35 AM
2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ జగన్మోహన్రెడ్డి సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అమలు చేసి ఎన్నికల...
26-06-2022
26-06-2022 08:18 PM
పిల్లలను బడికి రప్పించడం, వారు చక్కగా చదువుకునేలా మంచి సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించడం ఒక వైపు చేస్తుంటే... మరోవైపు నాణ్యమైన విద్యను అందించడంపైన కూడా ఈ వైయస్.జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం...
24-06-2022
24-06-2022 12:33 PM
ప్రస్తుతం రాష్ట్రవ్యా ప్తంగా అన్ని వసతులతో సిద్దమైన 29,572 యూనిట్లను వరుసగా పంపిణీ చేసేందుకు టిడ్కో అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
22-06-2022
22-06-2022 09:53 AM
ఔరా అంటూ అబ్బురపడుతున్నారు. జయహో జగన్ అంటూ కీర్తిస్తున్నారు.
21-06-2022
21-06-2022 10:07 AM
జోరు వానను సైతం లెక్క చేయకుండా విరామం లేకుండా పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారికి ప్రభుత్వం చేసిన సహాయాన్ని వివరిస్తూ, వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకుని పరిష్కరించేందుకు...
20-06-2022
20-06-2022 10:25 AM
వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైయస్ జగన్కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు.
20-06-2022 09:59 AM
సీఎం జగన్కు తాము జీవిత కాలం రుణపడి ఉంటామని ఉద్వేగంతో చెప్పారు. కార్యక్రమంలో క్వాలిఫైడ్ అభ్యర్థులు అగిరిపల్లి శ్రీనివాస్, జె.సీతారామిరెడ్డి, రంగాచార్యులు, కోటేశ్వరరావు, అనురాధ, దాక్షాయనిరెడ్డి,...
18-06-2022
18-06-2022 10:42 AM
ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ మూడేళ్లలో సుమారు 2.51 లక్షల మంది ప్రత్యక్ష నగదు బదిలీ లబ్ధిపొందారు. వీరికోసం జగనన్న ప్రభుత్వం రూ.705.12 కోట్లు ఖర్చు చేసింది.
15-06-2022
15-06-2022 09:49 AM
పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలంలోని అంబలపల్లెలో కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్రెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ...
14-06-2022
14-06-2022 11:20 AM
పైసా భారం పడకుండా ఆర్బీకేల ద్వారానే ఈ–క్రాప్లో నమోదే ప్రామాణికంగా పంటల బీమా వర్తింపజేస్తున్నారు. పంట వేసినప్పుడే ఈ క్రాప్లో నమోదు చేయించి రసీదు ఇస్తున్నారు. పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా...
10-06-2022
10-06-2022 11:43 AM
ఒక్కో క్రీడకు ఒక్కో క్లబ్ ఏర్పాటు చేసుకునేలా.. మొత్తం గ్రామంలో 25 క్రీడాంశాలకు పైబడి క్లబ్బులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ప్రతి స్పోర్ట్స్ క్లబ్బు అధ్యక్ష, కార్యదర్శులు,...
09-06-2022
09-06-2022 11:40 AM
వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రత్యర్థులం మనమే. రానున్న రోజుల్లో రకరకాల కుట్రలు, కుయుక్తులు పన్ని ఎల్లో మీడియా సాయంతో మనపై మరింత దుష్ప్రచారం చేస్తారు.
07-06-2022
07-06-2022 11:31 AM
పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం ‘జగనన్న హరిత నగరాలు’కు శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన...
28-05-2022
28-05-2022 12:01 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మళ్లీ ఎన్నికల ముందు మాత్రమే నేతలకు గుర్తుకు రావటమన్నది గతమంతా చూసిన చరిత్ర. వైయస్.జగన్ దీనికి ఫుల్స్టాప్ పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పింది చెయ్యటమే తన పరిపాలన అజెండాగా...
27-05-2022
27-05-2022 11:17 AM
‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’కు జనవాహిని పోటెత్తడంతో సిక్కోలు జాతరను తలపించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలను వివరిస్తూ 17 మంది మంత్రులతో కూడిన బృందం ‘...
25-05-2022
25-05-2022 11:26 AM
పక్కా పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకూ చడీచప్పుడూ లేకుండా... ఒక్కసారిగా వేల మంది యువకులు రోడ్లమీదకు వచ్చి హింసకు తెగబడ్డారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడానికి నిరసనగా శాంతియుతంగా ర్యాలీ...
24-05-2022
24-05-2022 10:00 AM
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇవి అత్యంత కీలకం కానున్నాయి. రెండు ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎంవోయూలో పేర్కొన్నారు. తద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా...
24-05-2022 09:57 AM
పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నామినేటెడ్ పదవులు పొందిన నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
23-05-2022
23-05-2022 11:57 AM
175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 151 సీట్లను ఓటర్లు కట్టబెట్టారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు..తనకున్న ఎమ్మెల్యేలు చాలదన్నట్లుగా అప్పట్లో వైయస్...
19-05-2022
19-05-2022 04:40 PM
‘స్కోచ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుంది. అంతేకాదు.. సుపరిపాలనలోనూ ఏపీ టాప్లో నిలిచింది.
17-05-2022
17-05-2022 11:39 AM
ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను...
15-05-2022
15-05-2022 05:28 PM
ఖరీఫ్ సాగులో దుక్కులు దున్నేందుకు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం ముందస్తుగా పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
12-05-2022
12-05-2022 09:44 AM
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, అధికారుల బృందానికి ఊరువాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడప గడపకూ వెళ్లిన ప్రజాప్రతినిధులకు.. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా...
08-05-2022
08-05-2022 06:14 PM
ఇంటర్వ్యూలకు హాజరయ్యే గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా సహాయకులను ఏర్పాటు చేశారు. మరోవైపు కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుండి జాబ్ మేళాకు హాజరయ్యే...
06-05-2022
06-05-2022 02:25 PM
ఐదు స్థానాలను వైయస్ఆర్సీపీ, రెండు టీడీపీ, ఒకటి జనసేన కైవసం చేసుకున్నాయి.
01-05-2022
01-05-2022 08:20 PM
ఆదివారం అయినప్పటికీ 60 లక్షల 80 వేల మందికి పెన్షన్ల పంపిణీ జరిగిందన్నారు. కొన్ని దూర ప్రాంతాల్లో నగదు తీసుకు వెళ్లడానికి వీలుగా లేని ప్రాంతాల్లో స్వల్పంగా అందక పోవచ్చని, స్వల్ప మొత్తం అందకపోతే...
28-04-2022
28-04-2022 11:17 AM
జూలై 8న పార్టీ ప్లీనరీని నిర్వహిస్తున్నాం. ఈలోగా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, 50 శాతం మహిళలకు జిల్లా కమిటీల్లో స్థానం కల్పించాలి. ఎమ్మెల్యేల వద్ద నుంచి మండల...
25-04-2022
25-04-2022 09:44 AM
రైతుల ఊసెత్తకుండా.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ప్రభుత్వం సాయం చేయలేదంటున్నారు. ఏం! కౌలు రైతుల వివరాల్ని గ్రామ సచివాలయాల స్థాయిలో నమోదు చేసుకుని లక్షల మందికి సీసీఆర్సీ (గుర్తింపుకార్డులు)...
22-04-2022
22-04-2022 09:53 AM
బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద ఏ మాత్రం వడ్డీ భారం పడకుండా, ప్రభుత్వమే వారి తరఫున వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఆ భారాన్ని...
20-04-2022
20-04-2022 09:49 AM
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది
11-04-2022
11-04-2022 10:04 AM
అమరావతి: రాష్ట్రంలో సరికొత్త సామాజిక మహా విప్లవం ఆవిష్కృతమయ్యింది.
08-04-2022
08-04-2022 09:30 AM
భోజనం, వసతి ఖర్చులకూ విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకాన్ని అందిస్తోంది. ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ,...
07-04-2022
07-04-2022 05:08 PM
అమరావతి: జూన్ 23, 2017న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రాత్రి 7 గంటల నుంచి గురువారం ఉదయం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 12 గంటల పాటు అంధకారం నెలకొంది.
07-04-2022 09:47 AM
ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు, సంక్షేమ పథకాల సమాచారం ఇప్పుడు పత్రికలు, టీవీల కంటే ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరుతోంది. 33 రకాల సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లే ప్రభుత్వానికి కళ్లు, చెవులు...
06-04-2022
06-04-2022 09:57 AM
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్ ప్లాంట్ను నెలకొల్పుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ ఇప్పటికీ నివేదిక...
05-04-2022
05-04-2022 12:14 PM
అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు
04-04-2022
04-04-2022 09:38 AM
రేపు ఇదే స్ఫూర్తితో మూడు ప్రాంతాల సమానాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు.
03-04-2022
03-04-2022 06:58 PM
ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఈ ప్రాంత వాసులు చాలా కాలం నుంచి కోరుతున్నా, ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
01-04-2022
01-04-2022 09:31 AM
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
30-03-2022
30-03-2022 10:12 AM
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తీసుకున్న పంట రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో 3 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 4 శాతం వడ్డీని అర్హులైన రైతులకు వైఎస్సార్ సున్నా...
29-03-2022
29-03-2022 09:38 AM
అమరావతి: ప్రతి నెలా ఒకటవ తేదీ తెల్లవారుజామున అవ్వాతాతలకు గుడ్మార్నింగ్ చెప్పి పింఛన్ డబ్బులతో సహా 35 రకాల సేవలను లబ్ధిదారుల ఇంటి ముంగిటకు చేరవేస్తున్న వలంటీర్లను వరుసగా రెండో ఏడాది కూడా సత్కరిం
24-03-2022
24-03-2022 09:56 AM
ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదని, నిఖార్సయిన భారతీయ భాష అని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఉర్దూకు తెలుగుతో సమాన హోదాను కల్పించడంతో ప్రతి మైనార్టీ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
19-03-2022
19-03-2022 09:26 AM
గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేలు అన్నదాతలకు అన్ని రకాల సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకుంటున్నాయి. ఆర్బీకేల సేవలకు గుర్తింపుగా ఇటీవలే గోల్డెన్ స్కోచ్ అవార్డు దక్కింది. ఆర్బీకే...
16-03-2022
16-03-2022 09:40 AM
తాడేపలి: పెద్ద చదువులు చదవాడినికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఎవరికీ పేదరికం అడ్డు కాకూడదన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం.
14-03-2022
14-03-2022 09:41 AM
కోవిడ్ సంక్షోభం నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పూర్వ స్థాయికి చేరుకుంటోంది. కరోనా విపత్తు వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో భారీగా వృద్ధి నమోదైందని...
11-03-2022
11-03-2022 07:35 PM
``వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత నేను వేసిన ప్రతి అడుగులో నా వెన్నంటే నిలిచిన లక్షలాది వైయస్ఆర్ సీపీ శ్రేణులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.
10-03-2022
10-03-2022 09:52 AM
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి పారదర్శక పాలన అందిస్తున్నారు. సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ...
07-03-2022
07-03-2022 10:02 AM
ఇప్పటికే రెండు విడతలుగా అందులో 12,758.28 కోట్లను చెల్లించింది. ఈ పథకంలో మహిళలకు ఇచ్చే డబ్బును వారు తిరిగి చెల్లించక్కర్లేదు. వాటిని వారు ఏ అవసరానికైనా ఉపయోగించుకునే స్వేచ్ఛనిచ్చింది. మరోవైపు 45–60...
05-03-2022
05-03-2022 09:29 AM
ముఖ్యమంత్రి కోరినట్టుగా పోలవరం ప్రాజెక్టుపై ప్రతి 15 రోజులకోసారి వచ్చే మూడు నెలలపాటు సమీక్ష చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు, సంబంధిత అధికారులు దీనికి...
04-03-2022
04-03-2022 09:49 AM
గోదావరి సహజ ప్రవాహాలు, సీలేరు నుంచి వచ్చే జలాలకు తోడు పోలవరం లో నిల్వ చేసిన నీటితో రబీలో గోదావరి డెల్టాకు సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతోంది. గత సర్కారు అవగాహన రాహిత్యం, ప్రణాళిక లోపం, చిత్త శుద్ధి...
02-03-2022
02-03-2022 11:08 AM
రాష్ట్రవ్యాప్తంగా 50.08 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి కాగా, మరో 4 రోజులు కూడా వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు....
22-02-2022
22-02-2022 10:02 AM
రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ గౌతమ్రెడ్డి విద్యాభ్యాసం అనంతరం వ్యాపార రంగంపైనే దృష్టి కేంద్రీకరించారు. తొలినాళ్లలో రాజకీయ వ్యవహారాల పట్ల అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఆయన తమ్ముడు పృథ్వీరెడ్డి...
21-02-2022
21-02-2022 11:12 AM
నేటి రాజకీయాల్లో మృదు స్వభావిగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. అలాంటి గుర్తింపు సాధించిన అరుదైన రాజకీయవేత్తల్లో మేకపాటి గౌతమ్రెడ్డి ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ...
17-02-2022
17-02-2022 09:58 AM
ఇరు రాష్ట్రాల అధికారులతో పాటు ఏపీ పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి దీనికి హాజరు కానున్నారు. విభజనకు సంబంధించి ఐదు పెండింగ్ అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు.
16-02-2022
16-02-2022 10:15 AM
‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ (జేఎస్జీహెచ్పీ) కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న...
15-02-2022
15-02-2022 10:10 AM
గతేడాది నవంబర్ లో భారీ వర్గాలు. వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని జమ చేయనుంది. వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 597,311 మంది రైతన్నలకు...