ప్రత్యేక కథలు

14-10-2025

14-10-2025 09:25 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కా పన్నాగంతో రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం మాఫియా బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీ కుతంత్రం పూర్తి ఆధారాలతో బయటపడటంతో మాఫియా...

13-10-2025

13-10-2025 09:51 AM
అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా... రాష్ట్రవ్యాప్తంగా  గ్రామాల్లో 75వేలకు పైగా బెల్ట్‌...

11-10-2025

11-10-2025 10:43 AM
ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సంబంధించి రూ.3వేల కోట్లకు పైగా ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయి పడింది. బకాయిలు విడుదల చేయాలని గత కొద్ది నెలలుగా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతూ...

10-10-2025

10-10-2025 08:41 AM
వేపగుంట వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జగన్‌ను చూసేందుకు పోటెత్తారు. సుజాతనగర్, చినముషిడివాడలో కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. పెందుర్తి జంక్షన్‌ నుంచి పినగాడి...

09-10-2025

09-10-2025 09:40 AM
ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను అందుబాటులోకి తెస్తామని 2019 ఎన్నికలకు ముందు వైయ‌స్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు జిల్లాల...

02-10-2025

02-10-2025 12:33 PM
నాణ్యత లేని కల్తీ మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది అనారోగ్యానికి గురయ్యారంటూ ఎన్నికల ముందు చంద్రబాబుతోపాటు ఆ­యన భజన బృందం, ఎల్లో మీడియా పెద్ద ఎ­త్తున దు్రష్పచారం చేశాయి.

01-10-2025

01-10-2025 11:37 AM
కేంద్ర హోంశాఖకు చెందిన జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2023 నివేదికను మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతను అందులో వెల్లడించింది. 2022తో పోలుస్తూ 2023లో దేశంలో నేరాల తీరు ఎలా...
01-10-2025 11:14 AM
టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికీ.. ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. 

30-09-2025

30-09-2025 11:18 AM
జేసీబీని తెప్పించి వారి పొలం మీదుగా దౌర్జన్యంగా రోడ్డు వేసేందుకు సిద్ధం కాగా.. శాలిని అడ్డుకోబోయింది. అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు వెట్టి మారెప్ప కుమారుడు వెట్టి హనుమంతురాయుడు,  ఈరప్ప కుమారుడు జి....

27-09-2025

27-09-2025 11:22 AM
మండలిలో ఏ వ్యవహారాలు జరిగినా ప్రభుత్వానికి, సీఎంకు సంబంధాలు ఉండవు. అసెంబ్లీ, మండలిలో ఏ కార్యక్రమం జరిగినా సీఎంకు సంబంధం ఉండదు. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయడం సరికాదు

22-09-2025

22-09-2025 09:05 AM
ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్‌ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర  గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు...

20-09-2025

20-09-2025 09:25 AM
2009 నాటికే 43 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. జలయజ్ఞం  కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గాలేరు–నగరి తొలిదశ, వెలిగొండ సొరంగాలను పూర్తి చేసి.....

18-09-2025

18-09-2025 11:49 AM
ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి ఐదు నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం రూ. 6,782.21 కోట్లు. మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే.

16-09-2025

16-09-2025 10:15 AM
ప్రభుత్వం రూ.వేలకోట్ల బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ఉచిత ఓపీ, ఇన్వెస్టిగేషన్‌ సేవలను అందించలేమని ఆ లేఖలో స్పష్టం చేశారు.

15-09-2025

15-09-2025 04:41 PM
వైయ‌స్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైయ‌స్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.. 
15-09-2025 10:37 AM
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలల్లో మెరుగైన నిర్వహణ కోసం గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సీట్లకు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో కంటే తక్కువ...

12-09-2025

12-09-2025 10:55 AM
. నిజానికి అది టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని.. కానీ, బాధిత కుటుంబానికి న్యాయం చేసింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అని ఆయన వ్యాఖ్యానించారు

10-09-2025

10-09-2025 10:53 AM
మంగళవారం తెల్లవారు­జాము­నే పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి.. గృహ నిర్బంధం చేశారు. రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో ఆర్డీవో, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాల వద్దకు వెళ్లే దారులపై భారీ ఎత్తున...

08-09-2025

08-09-2025 12:57 PM
ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్‌ లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధ‌ర‌ల‌కే రైతులంద‌రికీ స‌క్ర‌మంగా పంపిణీ...
08-09-2025 11:40 AM
రాష్ట్రంలో ఏపీఐఐసీకి చెందిన వేలాది ఎకరాలు పచ్చ నేతలకు ఫలహారంగా మారుతున్నాయి! ప్రైవేట్‌ ఇండ్రస్ట్రియల్‌ పార్క్స్‌ విత్‌ ప్లగ్‌ అండ్‌ ప్లే పేరిట ఇప్పటికే 5,221 ఎకరాలను కట్టబెట్టడానికి టెండర్లు పిలిచిన...

04-09-2025

04-09-2025 12:35 PM
తిరుపతికి చెందిన సుభద్ర(75) ఆదివారం ఓ విందులో పాల్గొన్నారు. అనంతరం వాంతులు, విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు
04-09-2025 10:00 AM
యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్‌’ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

02-09-2025

02-09-2025 08:41 AM
విత్తనాల కోసం ‘సీడ్‌ విలేజ్‌’లను ఏర్పరచారు. పంటల బీమా పథకం ప్రవేశపెట్టారు. పంట నిల్వలకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల శిక్షణకై ‘పొలం బడి’ కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయాభివృద్ధికై ‘...
02-09-2025 08:36 AM
వైయ‌స్ఆర్‌ మన నుంచి దూరమై నేటికి 16 సంవత్సరాలు. సంక్షేమం, అభివృద్ధి, దూరదృష్టి, విలువలు, విశ్వసనీయత, ఆదర్శ రాజకీయాలు వంటి మాటలు విన్నప్పుడల్లా ఆయనే గుర్తొస్తారు.
02-09-2025 08:32 AM
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు అందర్నీ కలవాలని చిరు దరహాసంతో బయలుదేరి మేఘాల మధ్య, వర్షంలో పావురాల గుట్ట వద్ద ప్రపంచాన్ని వదిలిన వేళ కోట్ల మంది నిర్ఘాంతపోయారు. నమ్మలేదు, నిజంకాదు అనుకున్నారు

29-08-2025

29-08-2025 09:37 AM
పుంగనూరు, కుప్పం ఉపకాలువల నిర్మాణం, ఎత్తిపోతలు, భారీ మోటార్లు.. ఇవన్నీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేయగా..

26-08-2025

26-08-2025 09:56 AM
వైకల్యం శాతాన్ని ఇష్టానుసారంగా తగ్గించడంతో ఒక్క పింఛన్లే కాదు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ తీవ్రంగా నష్టపోతున్నాం..! ఇదీ రాష్ట్రంలో దివ్యాంగుల దురవస్థ!! తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌...

25-08-2025

25-08-2025 09:23 AM
శ్రీకాకుళం ఆర్డీఓ, గార తహసీల్దార్‌లు సైతం కుటుంబ వివాదాలే కా­రణం అని నివేదిక సమర్పించారు. వాస్తవానికి వీరి­ది పేద కుటుంబం. పింఛన్‌పై ఆధార పడి బతుకుతు­న్నారనేది గ్రామంలో అందరికీ తెలుసు.

21-08-2025

21-08-2025 11:20 AM
ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి’ అని...
21-08-2025 08:59 AM
శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దాడి చేశారు. పెట్రోలింగ్‌ కార్యకలాపాలను అడ్డుకున్నారు.

18-08-2025

18-08-2025 09:21 AM
ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకోవడం.. బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లే లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించుకోవడం.. పోలీసు యంత్రాంగం మొత్తం వారికి కొమ్ముకాయడం...
18-08-2025 09:10 AM
ఎన్నికలకు ముందు స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని వాగ్దానం చేసిన కూటమి నేతలు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి పెరగడంతో ’ప్యాకేజీ’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని, ఆ...

12-08-2025

12-08-2025 08:43 AM
‘‘అసలు అభ్యంతరం తెలిపే అవకాశమే లేనప్పుడు... ప్రజలు అభ్యంతరం చెప్పలేదనే  కారణాన్ని చూపుతూ పోలింగ్‌ కేంద్రాల మార్పు విషయంలో నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సబబు?’’ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీరును ఆక్షేపిస్తూ...

07-08-2025

07-08-2025 09:06 AM
వేల్పుల రామలింగారెడ్డి ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉన్నారు. టిఫెన్‌ బెరైటీస్‌ కంపెనీ కేర్‌టేకర్‌గా కొనసాగుతున్నారు. అందులో నిల్వ ఉన్న కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్‌ దోపిడీపై.. టీడీపీ...

05-08-2025

05-08-2025 10:45 AM
అమరావతి : ‘అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలే అన్నీ’ అని ప్రస్థానం సినిమాలో సాయి కుమార్‌ పాపులర్‌ డైలాగ్‌ ఉంటుంది.. ‘స్వార్థం అన్నది నిజం..

02-08-2025

02-08-2025 01:02 PM
తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది అమలుకు సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారుల్లో కోతలు విధిస్తూ ఆపసోపాలు పడుతోంది

30-07-2025

30-07-2025 10:00 AM
సింగపూర్‌ సంస్థల కన్సార్షియం అభ్యర్థన మేరకు ఆ ఒప్పందాన్ని ప్రభు­త్వం రద్దు చేసిందని వైయ‌స్ఆర్‌సీపీ గుర్తు చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పునరుద్ధరణకు సింగపూర్‌ సంస్థ కన్సార్షియం ముందుకు రాకపోవడంతో తన...

22-07-2025

22-07-2025 11:43 AM
మద్యం మాఫియాను పెంచి పోషించి.. సాగించిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌. 2014–19లో టీడీపీ హయాంలో  తన బినావీులు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజా­నా­కు భారీగా గండి కొట్టారు

21-07-2025

21-07-2025 08:38 AM
చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది.

17-07-2025

17-07-2025 11:22 AM
ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు ప్రాణహిత జలాలను గరిష్ఠ స్థాయిలో వాడుకు­నేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. తాజాగా ఇంద్రావతి జలా­లను గరిష్ఠంగా వినియోగించుకోవ­డా­నికి ఛత్తీస్‌గఢ్‌ బోద్‌ఘాట్‌ బహుళార్ధ సాధక...

15-07-2025

15-07-2025 11:28 AM
హామీలను నెరవేర్చలేని తన అసమర్థత, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. దీనిపై చర్చ జరగకుండా ఉండేందుకే రాష్ట్రంలో ధ్వంస రచనకు తెగిస్తున్నారని పేర్కొంటున్నారు

14-07-2025

14-07-2025 08:39 AM
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై గుడివాడలో జరిగిన దాడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా ఖండించారు.

13-07-2025

13-07-2025 09:23 AM
దాడిని నిలువరించక పోగా, సినిమా షూటింగ్‌ చూస్తున్నట్లు వ్యవహరించడం.. తీరా దాడి చేసి వెళ్లిపోతుండగా హంగామా చేయడం పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు ఎంతగా లొంగి పోయారన్నది తేటతెల్లం చేస్తోంది. ఇదే రీతిలో...

11-07-2025

11-07-2025 09:25 AM
నాకు పది ఎకరాల మామిడి తోట ఉంది. దానిలో నాలుగు ట్రక్కులు మామిడి కాయలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి­వరకు టోకెన్లు లేక తరలించలేకపోయాను. మేం పడుతున్న కష్టాలను మా నాయకుడు వైఎస్‌ జగన్‌కు చెప్పుకొనేందుకు ఎంతో...

09-07-2025

09-07-2025 09:15 AM
అడుగడుగునా పోలీసుల దిగ్బంధం.. జగన్‌ పర్యటనలో పాల్గొనకూ­డ­దని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం.. జగన్‌ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని...

08-07-2025

08-07-2025 10:33 AM
సంపన్న కుటుంబంలో జన్మించినా సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత. ఎంబీబీఎస్‌ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు
08-07-2025 10:21 AM
కడలిపాలవుతున్న నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో పోలవరం, పులిచింతల, ఎల్లంపల్లితో పాటు 86 సాగునీటి ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టిన భగీరథుడు వ్యవసాయానిక

07-07-2025

07-07-2025 05:28 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న ఐదేళ్ల‌లో వివిధ పథకాల ద్వారా రైతన్నలకు నేరుగా  లబ్ధి చేకూర్చారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి,  వ్యవసాయ సలహా...
07-07-2025 09:28 AM
ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ.. హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు అప్రజాస్వామి­కంగా వ్యవహరిస్తుండటం... మేజిస్ట్రేట్‌లు...

05-07-2025

05-07-2025 08:51 AM
వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్త­లపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు.. అదీ వీలుకాకపోతే, తన వాళ్లను ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.

04-07-2025

04-07-2025 11:26 AM
జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న జగన్‌కు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కనీస స్థాయిలో కూడా పాటించడంలేదన్నారు.

03-07-2025

03-07-2025 10:05 AM
‘వీడు వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు అయిన తర్వాత పార్టీ కోసం తిరుగుతున్నాడు. వీడిని అంతం చేస్తే ఇంకెవ్వరూ ఈ గ్రామం నుంచి ఆ పార్టీలోకి వెళ్లరు’ అంటూ ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు

02-07-2025

02-07-2025 09:26 AM
మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది.

01-07-2025

01-07-2025 11:29 AM
నెలలు తరబడి ధాన్యం సొమ్ములు చెల్లించకుండా నిర్దయగా వ్యవహరిస్తోంది. అన్నదాతలు కడుపు మండి రోడ్డెక్కితే కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా.. ఆ వచ్చిన ధరనైనా...

30-06-2025

30-06-2025 08:59 AM
పసి బిడ్డల్లా పెంచుకున్న పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి, గోకులాపురం, వేపకుప్పం, గంగిరెడ్డిపల్లి, గడ్డకిందపల్లి...

28-06-2025

28-06-2025 11:11 AM
సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్‌ జగన్‌­, ఇతర నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజిని  తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ...

27-06-2025

27-06-2025 10:17 AM
చిత్తూరుకు చెందిన ఓ రైతు తోతాపురి రకం మామిడి కాయలను కోసి లారీలో ఫ్యాక్టరీకి అమ్మకానికి పెట్టాడు.

26-06-2025

26-06-2025 05:08 PM
అప్పు కోసం ఏ స్థాయికైనా దిగజారతాననే రీతిలో చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేయించారు. రూ.9 వేల కోట్లు సమీకరించేందుకు ఆర్థిక నియమాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు.

25-06-2025

25-06-2025 10:26 AM
ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఉదంతాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి సర్కారు కుట్రలను కొనసాగిస్తోంది. ఆ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి ఓ వాహనం ఢీకొనడంతో...

Pages

Back to Top