ప్రత్యేక కథలు

25-07-2026

25-07-2026 12:08 PM
మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్రచారంలో మాత్రం తొలి ఏడాది ఎగవేసిన దానిని దాచిపెట్టి, రెండవ ఏడాది అరకొరగా ఇచ్చినదానినే తొలి ఏడాదిగా...

20-07-2026

20-07-2026 07:26 PM
రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది, అంటే 2023–24లో నిరుద్యోగిత రేటు 4.1 శాతంగా ఉండగా, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి వార్షిక ‘పీరియాడిక్‌ లేబర్‌...
20-07-2026 11:34 AM
రామాయపట్నం పోర్టు సాధించిన అద్భుత ప్రగతికి, తద్వారా లభించనున్న ఆర్థిక వృద్ధికి ఇక్కడికి వస్తున్న భారీ ప్రాజెక్టులే నిదర్శనం. అందులో ఒకటి బీపీసీఎల్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మీస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌...

18-07-2026

18-07-2026 09:44 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్న అంశంపై వైఎస్సార్‌సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

17-07-2026

17-07-2026 11:39 AM
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర తీసింది.
17-07-2026 11:29 AM
రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులుండగా వారిలో 22.65 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగవేయనుంది. 2026–27 విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకం అమలుకు గురువారం రూ.10,...
17-07-2026 11:22 AM
లక్షల సంఖ్యలో సబ్‌ డివిజన్లు, మ్యుటేషన్లను ప్రభుత్వమే ఉచితంగా చేసి రైతుల డబ్బు ఆదా చేసింది. కానీ చంద్రబాబు కూటమి సర్కారు వచ్చాక ఏడాది నిలిచిపోయి ఆ తర్వాత ప్రారంభమైన రీసర్వే ఇప్పుడు ముందుకు సాగడంలేదు.
17-07-2026 11:15 AM
టెండర్లలో అక్రమాలు జరిగినట్లు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నప్పటికీ చంద్రబాబు సర్కార్‌ వాటిని కట్టబెట్టింది. ఎందుకంటే పనులు దక్కించుకున్న మూడు కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులవి మరి...

16-07-2026

16-07-2026 11:58 AM
ఉదయం 10.30 గంటలకు జగన్‌ హెలీప్యాడ్‌కు చేరుకోగా శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాలుకా సెంటర్, ప్రకాశంచౌక్,...

15-07-2026

15-07-2026 11:27 AM
రెండేళ్లుగా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు సిండికేట్‌ దోపిడీతో ఆక్వా అధోగతి పాలవుతోంది. సీడ్, ఫీడ్‌ ధరలు పెంచాలన్నా, రొయ్య రేట్లు తగ్గించాలన్నా అప్సడా చట్టానికి లోబడి జరగాలి.

07-07-2026

07-07-2026 03:53 PM
తాడేపల్లి: తెలుగు ప్రజల రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన నాయకుల్లో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఒకరు.
07-07-2026 12:14 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్, గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేసిన 104 సేవలు...

04-07-2026

04-07-2026 11:01 AM
అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ (స్టీల్‌ ప్లాంట్‌) నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌  హర్షం వ్యక్తం చేశారు.

03-07-2026

03-07-2026 11:43 AM
జూలై మొదటి వారం వచ్చినా ఇప్పటివరకు అధికారికంగా నమోదు ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సాగు లక్ష్యం 77.10 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి

30-06-2026

30-06-2026 09:58 AM
సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్‌గా విభజించి ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)కు కేటాయించారు. ఈ బ్లాక్‌కు నిర్వహించిన ఈ–వేలంలో ఏపీఎండీసీ ఖనిజ విలువపై 130.30 శాతం...

27-06-2026

27-06-2026 11:27 AM
 అమరావతి: మొన్న ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలు..! నిన్న ఫిషింగ్‌ హార్బర్లు, ఆర్టీసీ ఆస్తులు అప్పనంగా ప్రైవేట్‌పరం..!

25-06-2026

25-06-2026 12:55 PM
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబుకు బీసీల జీవితాలను మెరుగు పరిచేలా చేసిన ఒక్క పనీ చెప్పుకోవడానికి లేదు. గతంలో కత్తెరలు, మిషన్లు వంటి పనిముట్లు అరకొరగా ఇచ్చే ఆదరణ పథకం తప్ప.. బీసీల...
25-06-2026 12:48 PM
‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి.

22-06-2026

22-06-2026 08:30 AM
చంద్రబాబు గారు.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్ధలు కొడుతున్నారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అయినా.. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలైనా అన్నీ మోసాలే. మా ప్రభుత్వం 2019 నుంచి 2024...

20-06-2026

20-06-2026 02:21 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పంపించిన రూ.3 లక్షల చెక్కును పార్వతీపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శరత్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబ...
20-06-2026 10:24 AM
జూన్‌ 1 నాటికి రూ.235.63కు, 9వతేదీ నాటికి రూ.­232కు, జూన్‌ 11 నాటికి రూ 230.58కు, 18వ తేదీ నాటికి రూ.184.26కు దిగజారింది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత శుక్రవారం సరా­సరి అమ్మకం ధర 182.09కు పతనమైంది. 
20-06-2026 10:20 AM
ఇదంతా వట్టిదేనని శుక్రవారం ఆక్వా ఫీడ్‌ కంపెనీలు తేల్చిపారేశాయి. టన్నుకు రూ.4 వేలు తగ్గించే ప్రసక్తే లేదని, రూ.2 వేలకు మించి తగ్గించడంలేదని ఫీడ్‌ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటా కలిగిన అవంతి ఫీడ్స్‌...

17-06-2026

17-06-2026 11:24 AM
‘శ్రేయా సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది.
17-06-2026 11:21 AM
మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.4,600 కోట్ల అప్పును ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్‌ బయట, బడ్జెట్‌ లోపల.. కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం...

16-06-2026

16-06-2026 02:43 PM
ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో యాదవులపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులపై దాడి చేసి, వారిపైనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం...
16-06-2026 12:24 PM
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైఎస్‌ జగన్‌ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే

15-06-2026

15-06-2026 12:46 PM
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ సైతం నిలిచి­పోయింది. అయితే, నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో ‘వితంతువులకు పింఛను భరోసా – జూన్‌ నుంచి కొత్త వారికి–...
15-06-2026 09:44 AM
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్‌స్ట్రాగామ్‌ హ్యాండిల్‌ను తొలగించింది.

11-06-2026

11-06-2026 05:51 PM
ఆ నేపథ్యంలోనే శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన, ర్యాలీ కార్యక్రమంలో డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించాలని, పరీక్ష నిర్వహణ, ఉద్యోగాల భర్తీలో అక్రమాలు ఎత్తి చూపుతూ,...

08-06-2026

08-06-2026 08:08 PM
పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
08-06-2026 12:16 PM
ల్లో మీడియా నా­పై వ్యక్తి­త్వ హనానికి పాల్పడుతోంది. నేను సీని­యర్‌ జర్నలిస్ట్‌ను. 2003లోనే ఒక ప్రముఖ వార్తా పత్రి­కలో ఎడిషన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేశా.

06-06-2026

06-06-2026 10:23 AM
అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు.
06-06-2026 10:10 AM
కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మయాస్‌)లో ఈ విభజన ఎక్కడా లేదు. 65 క్రీడాంశాలను సమానంగానే పరిగణిస్తున్నారు.

03-06-2026

03-06-2026 09:56 AM
అమరావతి: టీచర్‌ పోస్టుల భర్తీపైనే సీఎం తొలి సంతకం... మెగా డీఎస్సీ–2025..

02-06-2026

02-06-2026 09:15 AM
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. ముందే మెరిట్‌ లిస్టు ప్రకటించి అర్హులకు వైఎస్‌ జగన్‌ ఉద్యోగాలిచ్చా­రని ప్రశంసించారు.

29-05-2026

29-05-2026 11:12 AM
డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ హితవు పలికింది

27-05-2026

27-05-2026 11:12 AM
విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ డీఎస్సీపై వాస్తవాలను అంగీకరించకుండా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తూ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు పెట్టడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు

26-05-2026

26-05-2026 11:30 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక వేలం ముగియకపోవడం, అంతర్జాతీయంగా ఆర్డర్‌లు లేవనే సాకుతో వ్యాపారులు...

14-05-2026

14-05-2026 08:30 AM
 కడప పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్‌ జగన్‌ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్‌సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో...

05-05-2026

05-05-2026 12:19 PM
అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది.

29-04-2026

29-04-2026 11:29 AM
ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్‌ శాఖకు సంబంధం లేని పనులకు వినియోగించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు,

28-04-2026

28-04-2026 10:18 AM
తొలిసారిగా ఇన్ఫోసిస్‌ను టైర్‌–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్‌–2లో ఇన్ఫోసిస్‌ సొంతంగా ఒక ప్రైవేటు...

17-04-2026

17-04-2026 11:24 AM
ఇదిగో, అదిగో కోర్టుకు తీసుకెళుతామంటూ ఉద్దేశ్యపూరకంగా కాలయాపన చేశారు. కనీసం న్యాయవాదులను, వైయ‌స్ఆర్‌సీపీ నేతలను కలవడానికి కూడా ఒప్పుకోలేదు. తీరా గురువారం ఉదయం మళ్లీ కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు...

10-04-2026

10-04-2026 12:45 PM
రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతి అస్సలు సాధ్యమయ్యేది కాదని తెలిసీ చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు.

09-04-2026

09-04-2026 10:21 AM
వైఎస్‌ అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. పాదయాత్ర చేసిన తరువాత అధికారం వచ్చింది. ఆయన సమర్థతను, ఆద రణను చూసిన ప్రజలు ఆయన అయితేనే మనకు మంచి జరుగుతుందని నమ్మి ఆయనకు అధికార పీఠం అందించారు.

07-04-2026

07-04-2026 11:21 AM
రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో, తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలన (ఎగ్జిక్యూటివ్‌) రాజధానిగా.. శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవిస్తూ...

06-04-2026

06-04-2026 11:50 AM
ఈమేరకు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక కోసం సరైన ప్రాంతాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతి పేరుతో పంట భూముల్లో రాజధాని నిర్మాణాన్ని గట్టిగా...

30-03-2026

30-03-2026 11:29 AM
మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు...

21-03-2026

21-03-2026 12:29 PM
ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి..

20-03-2026

20-03-2026 12:13 PM
ప్రతి ఆర్థిక ఏడాది బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను ద్రవ్య విధాన పత్రం ద్వారా వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2024 మార్చి నాటికి (వైఎస్‌ జగన్‌ హయాంలో) రాష్ట్ర ప్రభుత్వ...

18-03-2026

18-03-2026 12:45 PM
భర్త చనిపోతే ఇచ్చే వితంతు పింఛన్‌లకు కూడా అన్నదాతల భార్యలు నోచుకోలేకపోతున్నారు. రూ.వేల కోట్లు ఎగనామం పెట్టే బడా పారిశ్రామిక వేత్తలకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ అంటూ వారు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్న...

17-03-2026

17-03-2026 10:07 AM
2023-24లో మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు 48.59 శాతం జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు లాంటి తప్పనిసరి ఖర్చులకు కేటాయించినట్లు నీతి ఆయోగ్‌ నివేదిక తెలిపింది.  

16-03-2026

16-03-2026 04:58 PM
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,  మంత్రి నారా లోకేష్‌ స్పందించాలని వైయ‌స్ఆర్‌సీపీ  డిమాండ్ చేసింది

13-03-2026

13-03-2026 12:30 PM
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.

11-03-2026

11-03-2026 06:01 PM
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయ‌స్ఆర్‌సీపీ) రేపటితో 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టనుంది
11-03-2026 11:14 AM
సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. నయం చేయలేని రోగంతో ప్రభుత్వ ఆస్పత్రులు కునారిల్లుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరు­పేదలు వైద్యం కోసం నానా అవస్థలు...

10-03-2026

10-03-2026 10:11 AM
ఈ చోరీకి పాల్పడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్యకు వెంటనే బెయిల్‌ రావడానికి ప్రభుత్వమే పరోక్షంగా సహకరించింది. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండడం కోసమే ఈ వ్యవహారాన్ని మమ...

09-03-2026

09-03-2026 11:43 AM
సూపర్‌ సిక్స్‌లో అతిముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున చంద్రబాబు ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తానన్నారు. ఎన్నికల కమిషన్‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు...

07-03-2026

07-03-2026 11:53 AM
20 నెలలుగా చేసిందేమిటో చెప్పుకోలేక బడ్జెట్‌ ప్రసంగంలోనూ పదేపదే గత ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ప్రతిరోజూ జరిగిన ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చల్లోనూ చంద్రబాబును
07-03-2026 11:48 AM
 రాష్ట్రం ఆర్థికంగా తిరోగమనంలో పయనిస్తున్నట్లు కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా 2024–25లో రాలేదని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది.

Pages

Back to Top