Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
చెప్పుకోవడానికి చేసిందేమీ లేక చంద్రబాబు ఊకదంపుడు
టీచర్ పోస్టుల భర్తీలో అంతులేని అవినీతి
ప్రకృతి వైపరీత్యంతో అరటి రైతులకు భారీ నష్టం..
పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తక్షణం తగ్గించాలి
పొన్నూరు సీఐ కృష్ణయ్య ఓవరాక్షన్..
డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి
నంద్యాల కేంద్ర వేర్హౌస్ వద్ద రైతుల ఆందోళన
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
23-05-2026
చెప్పుకోవడానికి చేసిందేమీ లేక చంద్రబాబు ఊకదంపుడు
23-05-2026 06:49 PM
కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది.
టీచర్ పోస్టుల భర్తీలో అంతులేని అవినీతి
23-05-2026 06:45 PM
డీఎస్సీ నిర్వహణకు అడిషినల్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారిని కన్వీనర్గా నియమించాల్సి ఉంటుంది. కానీ డీఎస్సీ–2025 కన్వీనర్గా జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న కృష్ణారెడ్డిని నియమించారు.
ప్రకృతి వైపరీత్యంతో అరటి రైతులకు భారీ నష్టం..
23-05-2026 05:13 PM
గత రెండేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో ఇది మూడోసారి అరటి రైతులకు నష్టం జరిగిందన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులను ఆదుకునే చర్యలు తీసుకోలేదని విమర్శించారు
పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తక్షణం తగ్గించాలి
23-05-2026 04:25 PM
గడిచిన రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి మీద వైయస్ జగన్ గారు 25 ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించారు. కానీ ఏ ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సూటిగా...
పొన్నూరు సీఐ కృష్ణయ్య ఓవరాక్షన్..
23-05-2026 03:53 PM
ఈ సందర్భంగా పొన్నూరు సీఐ కృష్ణయ్య ఆగ్రహంగా వ్యవహరిస్తూ “ఓవరాక్షన్ చేస్తున్నారు ఏంట్రా” అంటూ పీటా మోహన్ కృష్ణను ఈడ్చుకుంటూ వెళ్లి కింద పడేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు
23-05-2026 03:33 PM
ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక కేవలం 16,347 పోస్టులతోనే సరిపెట్టారు. అది కూడా సంతకం చేసిన ఏడాది తరువాత...
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు
23-05-2026 03:28 PM
“ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు. ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా పనిచేస్తూ బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలి. పార్టీకి చెందిన ప్రతి ఓటు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని పుత్తా శివశంకర్ రెడ్డి సూచించారు.
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
23-05-2026 03:15 PM
ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం వంటి పథకాలను అటకెక్కించారని విమర్శించారు.
15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి
23-05-2026 03:06 PM
తాడేపల్లి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించిందని వైయస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్
నంద్యాల కేంద్ర వేర్హౌస్ వద్ద రైతుల ఆందోళన
23-05-2026 12:48 PM
నంద్యాల: పట్టణంలోని కేంద్ర వేర్హౌస్ వద్ద జొన్నల కొనుగోలు వ్యవహారంపై రైతులు గురువారం ఆందోళన చేపట్టారు.
22-05-2026
అన్ని కుట్రలకు చంద్రబాబే కేంద్ర బిందువు
22-05-2026 07:10 PM
గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్టు చంద్రబాబు తన లోపాలు, పాపాలు మర్చిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైయస్ జగన్ గారి గురించి చీటికిమాటికీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
హోం మంత్రి అనిత నియోజకవర్గంలో దారుణం..
22-05-2026 07:03 PM
పాయకరావుపేటలో 11 ఏళ్ల దళిత మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసింది. బాలికను దారుణంగా హింసించడంతో ఆమె గట్టిగా అరిచిందని, ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసుల...
మునిశేఖర్ రెడ్డికి కాకాణి ఘన నివాళి
22-05-2026 05:54 PM
వైయస్ జగన్కు వీరాభిమాని, పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడిని కోల్పోవడం తట్టుకోలేకపోతున్నామని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మునిశేఖర్ రెడ్డి...
అంబటి మురళీకి మళ్లీ నోటీసులు
22-05-2026 05:09 PM
మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది
మాచర్లలో బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రత్యేక సమావేశం
22-05-2026 03:11 PM
బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి బలమైన పునాదిగా నిలుస్తారని పేర్కొంటూ, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి...
మామిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతిని అడ్డుకున్న పోలీసులు
22-05-2026 03:07 PM
రైతులపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోకుండా, బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
వైయస్ జగన్ పేరెత్తే అర్హత చంద్రబాబుకి లేదు
22-05-2026 02:20 PM
తాడేపల్లి: వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలన దేశానికే బెంచ్ మార్క్గా నిలిచిందని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారన
ఓట్ల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
22-05-2026 02:16 PM
మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని విమర్శించారు
వెంకటగిరిలో వైయస్ఆర్సీపీ బీఎల్ఏల సమావేశం
22-05-2026 02:15 PM
నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో హాజరైన శ్రేణులు పార్టీ పట్ల తమ ఐక్యతను
గన్మెన్ల తొలగింపు వెనుక కుట్ర
22-05-2026 02:09 PM
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం సరికాదని, రాజకీయ కక్షలతో భద్రతను తొలగించడం దుర్మార్గ చర్య అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.
విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణాన్ని పరిశీలించిన వైయస్ఆర్సీపీ ఐటీ వింగ్
22-05-2026 01:16 PM
యూనిటీ మాల్ నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులు, నిబంధనల అమలు వివరాలను ప్రభుత్వం వెంటనే ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంధనం పొదుపే దేశాభివృద్ధికి బాట
22-05-2026 12:11 PM
ప్రతి ఒక్కరూ అవసరం లేని ఇంధన వినియోగాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించాలి
దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదకరం
22-05-2026 09:11 AM
మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు.
మావిగన్ అంటే బెదిరిపోతున్న చంద్రబాబు
22-05-2026 09:08 AM
ప్రజలు నిజంగా ఈరోజు తమ బతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడుతున్న పరిస్థితుల మధ్య, వారి బాøగులను గాలికి వదిలేసి, తామిచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి.
21-05-2026
శనగ రైతుల్ని నష్టాల్లోకి నెట్టిన దిగుమతి విధానాలు
21-05-2026 03:00 PM
2024 రబీ మార్కెటింగ్ సీజన్ నుంచే దిగుమతి సుంకాల సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి తాము లేఖలు రాశామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించలేదని విమర్శించారు.
మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది
21-05-2026 02:56 PM
అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై కక్షసాధింపు చర్యలు
21-05-2026 11:15 AM
ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకుందని వైయస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. ప్రజల్లో బలమైన ఆదరణ కలిగిన నాయకులను లక్ష్యంగా చేసుకుని భద్రతా సౌకర్యాలను తగ్గించడం సరైన విధానం కాదన్నారు. రాజకీయ...
దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులు ఆపాలి
21-05-2026 11:06 AM
దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
కాసేపట్లో వైయస్ జగన్ ప్రెస్మీట్
21-05-2026 10:53 AM
తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రజా సమస్యలపైనా ఆయన అంశాలవారీగా మాట్లాడతారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
20-05-2026
రేపు వైయస్ జగన్ ప్రెస్మీట్
20-05-2026 07:20 PM
తాడేపల్లి, మే 20: వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రేపు (21.05.2026, గురువారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడ
మట్టి మాఫియాను అడ్డుకోకపోతే సహించేది లేదు
20-05-2026 05:24 PM
చెల్లుబోయిన వేణు, తానేటి వనిత మాట్లాడుతూ, కోట్లాది రూపాయల విలువైన మట్టిని అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
రాజధానిలో ఆంధ్రకేసరి స్మృతివనం, అసెంబ్లీ ప్రాంగణంలో విగ్రహం
20-05-2026 05:05 PM
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాలకు తెలిసేలా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రకాశం స్మృతివనం ఏర్పాటుతో పాటు
పార్టీ పటిష్టతకు బూత్ స్థాయి కార్యకర్తలే మూలస్తంభాలు
20-05-2026 05:02 PM
ఏ రాజకీయ పార్టీ విజయానికైనా బూత్ స్థాయి కార్యకర్తలే నిజమైన బలమైన పునాదని బొత్స అనూష పేర్కొన్నారు. నాయకులు దిశానిర్దేశం చేయగలరేమో గానీ, క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను మోసి ప్రజాదరణను
చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, అప్పులు, మోసాలు
20-05-2026 03:16 PM
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ చార్జీల భారంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం వీడియోలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
20-05-2026 02:52 PM
బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి, తనపై కేసులు పెట్టి భయపెట్టగలమని అనుకోవడం అవివేకమని హెచ్చరించిన ఆయన, కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా సామాన్య ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
20-05-2026 02:46 PM
భారత ఎన్నికల సంఘం (ECI) నిబంధనలను కచ్చితంగా పాటించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఈసీఐ రూపొందించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు.
రైతాంగ అభ్యున్నతికి కృషి చేసిన దార్శనికుడు
20-05-2026 02:06 PM
నేడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
20-05-2026 01:57 PM
పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని నాయకులు సూచించినట్లు తెలిసింది.
అక్షరాలకు ఆత్మనిచ్చిన మహాకవి
20-05-2026 12:27 PM
భావానికి భాషను, భాషకు భావోద్వేగాన్ని జోడించిన ఆయన కలం తెలుగు సినీ సాహిత్యానికి అపూర్వమైన గౌరవాన్ని తీసుకొచ్చింది.
మామిళ్లపల్లెలో ఉద్రిక్తత
20-05-2026 12:21 PM
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వ్యవహార శైలిపై వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు
20-05-2026 12:16 PM
కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు.
కాసు బ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయం
20-05-2026 12:01 PM
దేశ రాజకీయాల్లో విశిష్ట ముద్ర వేసిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు పరిపాలనలో దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ...
ఆంధ్రకేసరి సేవలు భావితరాలకు చేరాలి
20-05-2026 11:54 AM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ,
టంగుటూరి ప్రకాశం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం
20-05-2026 11:50 AM
ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
కావలి సభలో నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు
20-05-2026 11:47 AM
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మత్సకారుల భరోసా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అంటే మత్సకారుల్ని వేట నిషేధం సమయంలో డబ్బులు ఇవ్వకుండా తొలి ఏడాది మోసం చేశారు.
19-05-2026
చంద్రబాబు పాలనే రాష్ట్రానికి గొడ్డలి పెట్టు
19-05-2026 06:23 PM
శ్రీకాకుళం: జువ్వలదిన్నె పర్యటన సందర్భంగా వైయస్ జగన్ గారికి వచ్చిన ప్రజా స్పందన, ఆయన ఇచ్చిన పిలుపుతో చంద్రబాబులో వణుకు మొదలైందని, అందుకే పచ్చి అబద్ధాలు వల్లె వ
వైయస్ జగన్ను కలిసిన దివ్యాంగ ప్రతినిధులు
19-05-2026 04:17 PM
ఉన్నత విద్యను అభ్యసించి, పీహెచ్డీలు పూర్తి చేసిన దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పాలకొల్లులో వైయస్ఆర్సీపీ నిరసన
19-05-2026 03:50 PM
ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
గుంటూరు డీలిమిటేషన్ అంశంపై వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
19-05-2026 03:43 PM
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు.
నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళి
19-05-2026 03:25 PM
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నీలం సంజీవరెడ్డి గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుండారని పేర్కొన్నారు
మరోసారి మాట తప్పిన సీఎం చంద్రబాబు
19-05-2026 03:16 PM
చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇంధనం పొదుపు చేయాలి, కార్లలో తిరగకూడదు, దగ్గరి ప్రాంతాలకు సైకిళ్లపై వెళ్లిపోండి, ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి
19-05-2026 02:55 PM
ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, వైయస్ఆర్సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు
మదనపల్లె మునిసిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమావేశం
19-05-2026 02:48 PM
వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. సమస్యాత్మకంగా ఉన్న విభజిత వార్డులపై ప్రతిపాదిత అభ్యంతరాలను ఆయా వార్డుల నాయకులు, మాజీ కౌన్సిలర్లు
పాలనలో వైఫల్యం… ప్రచారంలో వైయస్ఆర్సీపీపై ఆరోపణలు
19-05-2026 02:27 PM
నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జరిల్లా సమీపంలో భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
బీసీలను అణగదొక్కే కుట్ర
19-05-2026 02:22 PM
టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న ఈనాడు పత్రిక బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. రాష్ట్ర జనాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీల సంఖ్యను ప్రస్తావించిన ఈనాడు.. బీసీల సంఖ్యను కావాలనే ప్రస్తావించలేదు.
18-05-2026
సోషల్ మీడియా దెబ్బకి చంద్రబాబులో వణుకు
18-05-2026 05:47 PM
కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశాయి. రాజధాని నిర్మాణం జరగాలంటే 40 ఏళ్ల అనుభవం ఉన్న నేనే ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేసుకుని చంద్రబాబు 2014లో అధికారంలోకి వ...
33 ఏళ్లకే గుర్తింపు తెచ్చుకున్నాను
18-05-2026 05:17 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని,
రాజమహేంద్రవరంలో వైయస్ఆర్సీపీ వినూత్న నిరసన
18-05-2026 04:48 PM
ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని చెప్పే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
33 ఏళ్లకే గుర్తింపు తెచ్చుకున్నాను
18-05-2026 04:41 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని, 43 ఏళ్ల వయసులో...
చంద్రబాబు పాలనలో పెట్రోల్ ధరల మంట..!
18-05-2026 04:15 PM
అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More