టాప్ స్టోరీస్

16-03-2026

16-03-2026 03:57 PM
 గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) ఆధ్వర్యంలో పోలీసులు విశేషంగా కృషి చేశారు.
16-03-2026 03:54 PM
పార్టీ భవిష్యత్ విజయానికి సంస్థాగత బలోపేతం అత్యంత అవసరమని పేర్కొంటూ అన్ని స్థాయిల్లో సమన్వయం పెంచి గ్రాస్‌రూట్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సూచించారు.
16-03-2026 03:01 PM
అధికార తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ ఈగిల్ టీంకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటనతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు.
16-03-2026 02:56 PM
రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్ (ఆర్డీటీ) సంస్థ సేవలను కాపాడాల్సిన అవసరం
16-03-2026 02:49 PM
ప్రొద్దుటూరు: వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ ఏడేళ్ల పాటు దర్యాప్తు చేసి ఛార్జిషీట్లు వేసిన తర్వాత కూడా, ఇంకా దర్యాప్తు చేయాల్సిందేమీ లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన కుమార్తె సున
16-03-2026 01:33 PM
మద్రాస్ ప్రాంతంలో తెలుగువారిని నిర్లక్ష్యం చేసి అవమానించిన రోజుల్లో తెలుగు జాతి గౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.
16-03-2026 01:28 PM
తాడేపల్లి: తెలుగుజాతి ఒక్కటిగా కలిసుండాలని, తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు, వారికి ఒక రాష్ట్రం కావాలని తలంచి, అందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరజీవి పొట్టి శ
16-03-2026 01:00 PM
ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబం అధైర్యపడవద్దని
16-03-2026 12:44 PM
నియోజకవర్గ సమన్వయకర్తగా పీట నాగమోహన్ కృష్ణను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం సరైంది కాదన్నారు.
16-03-2026 12:33 PM
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు
16-03-2026 12:26 PM
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని
16-03-2026 12:07 PM
టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు
16-03-2026 12:00 PM
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ఆయన చేసిన నిరాహార దీక్ష
16-03-2026 11:55 AM
పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొంటూ, పరీక్షలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు
16-03-2026 09:50 AM
కూటమి ప్రభుత్వం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను, ఆహారపదార్ధాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ ను మత్తుపదార్ధాలకు అడ్డాగా మార్చింది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ను
16-03-2026 09:47 AM
  టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఎంపీగా ఉండి పార్లమెంట్ కే మచ్చ తెచ్చారు. ఎన్నికల సమయంలో మీ ఓటు ఏపీలో డ్రగ్స్ ను

15-03-2026

15-03-2026 07:14 PM
డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టిద్దామంటూ.. డ్రగ్స్ వద్దు బ్రో అని చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ భారీ ఉద్యమం నడిపి, ప్రచారం కూడా చేశాడు.
15-03-2026 05:05 PM
చంద్రబాబు నాయుడు నిజంగా డ్రగ్స్‌పై చర్యలు తీసుకోవాలనుకుంటే పుట్టా మహేష్ యాదవ్‌ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవి నుంచి రాజీనామా చేయించాలి
15-03-2026 05:00 PM
డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు. ఇంత దారుణంగా అధికార పార్టీ ఎంపీ ఇలా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినా
15-03-2026 04:52 PM
 టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనడం కన్నా, చంద్రబాబు, లోకేష్‌ నేతృత్వంలో అచ్చం తెలుగు డ్రగ్స్‌ పార్టీ అనేలా మారిపోయింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ డ్రగ్స్‌ పార్టీలో పాల్గొనడమే
15-03-2026 04:49 PM
డ్రగ్స్‌ తీసుకుంటూ దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ కి ఎంపీగా కొనసాగే అర్హత ఏ మాత్రం లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండటానికి ఆయన అనర్హుడు.
15-03-2026 09:59 AM
శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ వరి పంట తరువాత పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారని ధర్మాన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న పంట రైతులకు కొంత
15-03-2026 09:55 AM
ఆర్ధిక సంవత్సరం చివరికి ఇందులో ఆర్బీఐకి కట్టాల్సింది కచ్చితంగా అప్పే అవుతుంది. మండలిలో మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మొత్తం రాష్ట్ర అప్పు 9 లక్షల 74 వేల కోట్లు ఉందని
15-03-2026 09:52 AM
ఏపీ కేబినెట్ ఆంధ్రప్రదేశ్ లో బేటీ అయితే... ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణా రాష్ట్రరాజధాని హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్నారు

14-03-2026

14-03-2026 06:01 PM
తరువాత కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6 వేల సాయం ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర‌బాబు ఆ తరహా
14-03-2026 05:50 PM
 అన్నదాత సుఖీభవ పథకం ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి రాష్ట్ర రైతులను దారుణంగా మోసం చేసింది. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల...
14-03-2026 05:18 PM
మరోవైపు ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు అస్సలు పట్టడం లేదు. ఎంతసేపూ కుట్రపూరిత, కక్ష రాజకీయాలు తప్ప. ఏ సమస్య వచ్చినా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం, రోజూ జగన్‌గారిని
14-03-2026 05:13 PM
తిరుమల లడ్డూ అంశం, వివేకానందగారి హత్యతో పాటు గత ప్రభుత్వ అప్పులు, వ్యవసాయం, నీటిపారుదలశాఖ ఇలా అన్నింటిలోనూ అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది.
14-03-2026 02:43 PM
ఈ రాష్ట్రంలో ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టి, ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లతో గెలిచిన నాయకుడు ఉన్నారా?
14-03-2026 02:35 PM
అనంతరం పులివెందులలో  ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్మించిన  విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు
14-03-2026 02:31 PM
 కాలనీలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

13-03-2026

13-03-2026 07:17 PM
రాష్ట్ర అప్పుల‌పై పచ్చి అబ‌ద్ధాల‌తో వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద మ‌రోసారి ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ త‌ప్పుడు ప్ర‌చారానికి పూనుకున్నాడు
13-03-2026 07:10 PM
సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ కలెక్టర్ల సదస్సు సైతం డుమ్మా కొట్టి, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో వైయస్.జగన్ కట్టిన హార్భర్ లో ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు
13-03-2026 07:06 PM
పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్‌ జే దొర గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ
13-03-2026 07:05 PM
ఈ ప్రభుత్వంలో 16 సార్లు ప్రకృతి విపత్తులు వస్తే ఎంత మంది రైతులకు సాయం అందించారో చెప్పాలి. మొంథా తుపాన్‌ బాధిత రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారో లేదా క్షేత్రస్ధాయిలో రైతుల్ని అడిగితే తెలుస్తుంది.
13-03-2026 06:51 PM
 గతంలో ఎంపీఎఫ్‌గా ఉన్న  పథకాన్ని వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వసతి దీవెనగా మార్పు చేసి విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చారు. డిగ్రీ విద్యార్థులకు రూ.10 వేల వరకు, ఇంజినీరింగ్‌
13-03-2026 03:19 PM
ఈ–క్రాప్ నమోదు చేయకపోయినా వ్యాపారుల ద్వారా గత ఏడాది పండిన శనగలను కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ
13-03-2026 03:08 PM
తిరుపతిలో కిరణ్ రాయల్ పలువురు మహిళలను మోసం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయని గీతా యాదవ్ వ్యాఖ్యానించారు. తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని,
13-03-2026 02:48 PM
 ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామాయణ రచనతో శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు.
13-03-2026 12:01 PM
చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసిందని ఉషాశ్రీచరణ్ తెలిపారు. ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా ప్రతి ఏడాది చేనేత కార్మికులకు రూ.24 వేల ఆర్థిక సహాయం అందించామని,
13-03-2026 07:46 AM
024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఇచ్చిన హామీలన్నిం టినీ అమలు చేయాలి. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకపోవడంతో దళిత జాతికి జరిగిన ఆర్థిక నష్టం (బకాయిలు) వెంటనే చెల్లించాలి.

12-03-2026

12-03-2026 04:53 PM
 ఇటీవల కదిరి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో జరిగిన రథోత్సవం సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయని కారణంగా భక్తులు రథం చక్రాల కింద  పడి సుమారు 40 నిమిషాల పాటు నలిగిపోయారు
12-03-2026 04:27 PM
వైయస్.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలను ఓదార్చడానికి వెళ్తానని చెబితే... అప్పటి రాష్ట్ర, కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు  ...
12-03-2026 02:56 PM
పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకుండా అరాచకాలకు
12-03-2026 02:51 PM
వైయస్ఆర్ ఆశయాలను సాధించడమే పార్టీ లక్ష్యమని అన్నారు. పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేసి 2029లో మళ్లీ విజయం సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు
12-03-2026 02:26 PM
భవిష్యత్తులో కూడా పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
12-03-2026 02:19 PM
దివంగత మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  ఆశయాలు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వం పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నాయని పేర్కొన్నారు.
12-03-2026 02:11 PM
తాడేపల్లిగూడెం మండలం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
12-03-2026 02:03 PM
 గతంలో వైయస్సార్సీపీ పాలనలో మే నెలాఖరులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్, అక్టోబర్‌లో రెండో ఇన్‌స్టాల్‌మెంట్, మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేవాళ్లమని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మార్చి...
12-03-2026 01:58 PM
“నా ధైర్యం మీరే… నా బలం మీరే… నాన్నగారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు.
12-03-2026 12:28 PM
15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది.

11-03-2026

11-03-2026 07:06 PM
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు
11-03-2026 06:16 PM
‘ఆత్మస్తుతి..పరనింద’ అన్నట్లుగా సెషన్‌ సాగిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా, సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌తో సహా ఏ పథకాలు అమలు చేయడం లేదని గుర్తు చేశారు. 
11-03-2026 05:04 PM
స్పీకర్ తీసుకునే ప్రతి నిర్ణయం అందరికీ నచ్చకపోవచ్చు కానీ అవన్నీ పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
11-03-2026 04:14 PM
ఈ సందర్భంగా  శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వారిని పార్టీ లోకి ఆహ్వానించారు.
11-03-2026 04:09 PM
ఈ సందర్భంగా వైయ‌స్ జగన్ హజరత్ సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్ (శేషవస్త్రం), చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించారు
11-03-2026 03:28 PM
ప్రజా జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, అనుభవం రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కల్పించాయని పేర్కొన్నారు. కావూరి సాంబశివరావు గారి మృతి తీరని లోటని
11-03-2026 03:14 PM
ఇప్పటి వరకు కూటమి నాయకులు అప్పులపై స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అన్నారు.
11-03-2026 02:47 PM
మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పారు. 
11-03-2026 02:40 PM
తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్‌ తీస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

Pages

Back to Top