టాప్ స్టోరీస్

23-05-2026

23-05-2026 06:49 PM
 కోవిడ్‌ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్‌గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది.
23-05-2026 06:45 PM
 డీఎస్సీ నిర్వహణకు అడిషినల్‌ డైరెక్టర్‌ (ఏడీ) స్థాయి అధికారిని కన్వీనర్‌గా నియమించాల్సి ఉంటుంది. కానీ డీఎస్సీ–2025 కన్వీనర్‌గా జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయిలో ఉన్న కృష్ణారెడ్డిని నియమించారు.
23-05-2026 05:13 PM
గత రెండేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో ఇది మూడోసారి అరటి రైతులకు నష్టం జరిగిందన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులను ఆదుకునే చర్యలు తీసుకోలేదని విమర్శించారు
23-05-2026 04:25 PM
గడిచిన రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి మీద వైయస్‌ జగన్‌ గారు 25 ప్రెస్‌మీట్లు పెట్టి  ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించారు. కానీ ఏ ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సూటిగా...
23-05-2026 03:53 PM
ఈ సందర్భంగా పొన్నూరు సీఐ కృష్ణయ్య ఆగ్రహంగా వ్యవహరిస్తూ “ఓవరాక్షన్ చేస్తున్నారు ఏంట్రా” అంటూ పీటా మోహన్ కృష్ణను ఈడ్చుకుంటూ వెళ్లి కింద పడేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
23-05-2026 03:33 PM
 ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేష్‌ 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక కేవలం 16,347 పోస్టులతోనే సరిపెట్టారు. అది కూడా సంతకం చేసిన ఏడాది తరువాత...
23-05-2026 03:28 PM
“ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు. ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా పనిచేస్తూ బీఎల్‌వోల‌తో సమన్వయం చేసుకోవాలి. పార్టీకి చెందిన ప్రతి ఓటు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని పుత్తా శివశంకర్ రెడ్డి సూచించారు.
23-05-2026 03:15 PM
ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం వంటి పథకాలను అటకెక్కించారని విమర్శించారు.
23-05-2026 03:06 PM
తాడేప‌ల్లి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించిందని వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్
23-05-2026 12:48 PM
నంద్యాల:  ప‌ట్ట‌ణంలోని కేంద్ర వేర్‌హౌస్ వద్ద జొన్నల కొనుగోలు వ్యవహారంపై రైతులు గురువారం ఆందోళన చేపట్టారు.

22-05-2026

22-05-2026 07:10 PM
గురువింద గింజ త‌న న‌లుపు ఎర‌గ‌ద‌న్న‌ట్టు చంద్ర‌బాబు త‌న లోపాలు, పాపాలు మ‌ర్చిపోయి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైయ‌స్ జ‌గ‌న్ గారి గురించి చీటికిమాటికీ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడు.
22-05-2026 07:03 PM
పాయకరావుపేటలో 11 ఏళ్ల దళిత మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసింది. బాలికను దారుణంగా హింసించడంతో ఆమె గట్టిగా అరిచిందని, ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసుల...
22-05-2026 05:54 PM
వైయ‌స్ జ‌గ‌న్‌కు వీరాభిమాని, పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడిని కోల్పోవడం తట్టుకోలేకపోతున్నామని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మునిశేఖర్ రెడ్డి...
22-05-2026 05:09 PM
మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది
22-05-2026 03:11 PM
బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి బలమైన పునాదిగా నిలుస్తారని పేర్కొంటూ, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి...
22-05-2026 03:07 PM
రైతులపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోకుండా, బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
22-05-2026 02:20 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ జ‌గ‌న్ గారి ఐదేళ్ల పాల‌న దేశానికే బెంచ్ మార్క్‌గా నిలిచింద‌ని, విజ‌న‌రీన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు రెండేళ్ల‌లో రాష్ట్రంలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను విధ్వంసం చేశార‌న
22-05-2026 02:16 PM
మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని విమర్శించారు
22-05-2026 02:15 PM
నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో హాజరైన శ్రేణులు పార్టీ పట్ల తమ ఐక్యతను
22-05-2026 02:09 PM
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం సరికాదని, రాజకీయ కక్షలతో భద్రతను తొలగించడం దుర్మార్గ చర్య అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.  
22-05-2026 01:16 PM
యూనిటీ మాల్ నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులు, నిబంధనల అమలు వివరాలను ప్రభుత్వం వెంటనే ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
22-05-2026 12:11 PM
ప్రతి ఒక్కరూ అవసరం లేని ఇంధన వినియోగాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించాలి
22-05-2026 09:11 AM
మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు.
22-05-2026 09:08 AM
 ప్రజలు నిజంగా ఈరోజు తమ బతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడుతున్న పరిస్థితుల మధ్య, వారి బాøగులను గాలికి వదిలేసి, తామిచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి.

21-05-2026

21-05-2026 03:00 PM
2024 రబీ మార్కెటింగ్ సీజన్ నుంచే దిగుమతి సుంకాల సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి తాము లేఖలు రాశామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించలేదని విమర్శించారు.
21-05-2026 02:56 PM
అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్‌ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్‌కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
21-05-2026 11:15 AM
ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకుందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. ప్రజల్లో బలమైన ఆదరణ కలిగిన నాయకులను లక్ష్యంగా చేసుకుని భద్రతా సౌకర్యాలను తగ్గించడం సరైన విధానం కాదన్నారు. రాజకీయ...
21-05-2026 11:06 AM
దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
21-05-2026 10:53 AM
తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రజా సమస్యలపైనా ఆయన అంశాలవారీగా మాట్లాడతారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

20-05-2026

20-05-2026 07:20 PM
తాడేపల్లి, మే 20: వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రేపు (21.05.2026, గురువారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడ
20-05-2026 05:24 PM
చెల్లుబోయిన వేణు, తానేటి వనిత మాట్లాడుతూ, కోట్లాది రూపాయల విలువైన మట్టిని అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
20-05-2026 05:05 PM
 దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాలకు తెలిసేలా ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో ప్రకాశం స్మృతివనం ఏర్పాటుతో పాటు
20-05-2026 05:02 PM
ఏ రాజకీయ పార్టీ విజయానికైనా బూత్ స్థాయి కార్యకర్తలే నిజమైన బలమైన పునాదని బొత్స అనూష‌ పేర్కొన్నారు. నాయకులు దిశానిర్దేశం చేయగలరేమో గానీ, క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను మోసి ప్రజాదరణను
20-05-2026 03:16 PM
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్‌ డీజిల్‌ చార్జీల భారంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం వీడియోలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
20-05-2026 02:52 PM
బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి, తనపై కేసులు పెట్టి భయపెట్టగలమని అనుకోవడం అవివేకమని హెచ్చరించిన ఆయన, కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా సామాన్య ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
20-05-2026 02:46 PM
భారత ఎన్నికల సంఘం (ECI) నిబంధనలను కచ్చితంగా పాటించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఈసీఐ రూపొందించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు.
20-05-2026 02:06 PM
నేడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
20-05-2026 01:57 PM
పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని నాయకులు సూచించినట్లు తెలిసింది.  
20-05-2026 12:27 PM
భావానికి భాషను, భాషకు భావోద్వేగాన్ని జోడించిన ఆయన కలం తెలుగు సినీ సాహిత్యానికి అపూర్వమైన గౌరవాన్ని తీసుకొచ్చింది.
20-05-2026 12:21 PM
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వ్యవహార శైలిపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  
20-05-2026 12:16 PM
కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు.
20-05-2026 12:01 PM
దేశ రాజకీయాల్లో విశిష్ట ముద్ర వేసిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు పరిపాలనలో దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ...
20-05-2026 11:54 AM
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్‌ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్‌, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ,
20-05-2026 11:50 AM
ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
20-05-2026 11:47 AM
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మత్సకారుల భరోసా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అంటే మత్సకారుల్ని వేట నిషేధం సమయంలో డబ్బులు ఇవ్వకుండా తొలి ఏడాది మోసం చేశారు.

19-05-2026

19-05-2026 06:23 PM
శ్రీ‌కాకుళం: జువ్వ‌ల‌దిన్నె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైయస్ జ‌గ‌న్ గారికి వ‌చ్చిన ప్ర‌జా స్పంద‌న‌, ఆయ‌న ఇచ్చిన పిలుపుతో చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌లైంద‌ని, అందుకే ప‌చ్చి అబ‌ద్ధాలు వ‌ల్లె వ
19-05-2026 04:17 PM
ఉన్నత విద్యను అభ్యసించి, పీహెచ్‌డీలు పూర్తి చేసిన దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని తెలిపారు.
19-05-2026 03:50 PM
ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
19-05-2026 03:43 PM
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు.
19-05-2026 03:25 PM
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నీలం సంజీవరెడ్డి గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుండారని పేర్కొన్నారు
19-05-2026 03:16 PM
 చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇంధనం పొదుపు చేయాలి, కార్లలో తిరగకూడదు, దగ్గరి ప్రాంతాలకు సైకిళ్లపై వెళ్లిపోండి, ఒకరోజు నో వెహికల్‌ డే పాటించాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
19-05-2026 02:55 PM
ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, వైయ‌స్ఆర్‌సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు
19-05-2026 02:48 PM
వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. సమస్యాత్మకంగా ఉన్న విభజిత వార్డులపై ప్రతిపాదిత అభ్యంతరాలను ఆయా వార్డుల నాయకులు, మాజీ కౌన్సిలర్లు
19-05-2026 02:27 PM
నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జరిల్లా సమీపంలో భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
19-05-2026 02:22 PM
టీడీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్న ఈనాడు ప‌త్రిక బీసీల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తోంది. రాష్ట్ర జ‌నాభాలో ఓసీలు, ఎస్సీలు, ఎస్టీల సంఖ్య‌ను ప్ర‌స్తావించిన ఈనాడు.. బీసీల సంఖ్య‌ను కావాల‌నే ప్ర‌స్తావించ‌లేదు.

18-05-2026

18-05-2026 05:47 PM
కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిసి ఏపీని రాజ‌ధాని లేని రాష్ట్రంగా చేశాయి. రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గాలంటే 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న నేనే ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌చారం చేసుకుని చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి వ‌...
18-05-2026 05:17 PM
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  
18-05-2026 04:48 PM
ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని చెప్పే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
18-05-2026 04:41 PM
 ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  43 ఏళ్ల వ‌య‌సులో...
18-05-2026 04:15 PM
అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ

Pages

Back to Top