పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
Others
05-08-2023
05-08-2023 12:31 PM
చంద్రబాబు పాలిస్తే రాష్ట్రంలో కరువు, కాటకాలు ఉంటాయన్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరాచకం, అనావృష్టి కలుగుతుందన్నారు. చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు స్వయంగా చేరవేయలేదన్నారు.
30-12-2018
30-12-2018 04:16 PM
ఎన్నికల సమయంలో 612 వాగ్ధానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చంద్రబాబు సమా«ధానం చెప్పాలని ప్రశ్నించారు.
30-12-2018 03:40 PM
.వైయస్ జగన్ సమక్షంలో పలాస మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ లక్ష్మీ,వైస్ ఛైర్మన్ దుర్గాప్రసాద్లతో పాటు నలుగురు కౌన్సిలర్లు పార్టీలోకి చేరారు.
30-12-2018 03:26 PM
ఎలాంటి టీడీపీ పాలనలో దోపిడీయే తప్ప అభివృద్ధి కనబడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే జన్మభూమి కమిటీలకు విలువనిస్తూ ప్రజలను పట్టించుకోవడంలేదన్నారు.
30-12-2018 03:17 PM
ప్పటి దాకా జీతాలు పెంపు, ఉద్యోగ భద్రతా లేకుండా ఇబ్బందులు పడుతున్నామన్నారు.ఆరోగ్యమిత్రలను తొలగించాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని, ఉద్యోగులందరూ హైకోర్టుకు వెళ్ళి గెలిచామన్నారు
30-12-2018 03:16 PM
ఆరు వందలకు పైగా హామీలిచ్చి ప్రజలందర్నీ మోసం చేశారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
30-12-2018 03:12 PM
ఉద్ధానంలో ఎక్కడా లేని శాపంగా కిడ్నీ వ్యాధులు ప్రాణాలు హరించుపోతున్నా,గిరిజనులు బతుకులు అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకోలేదన్నారు.
30-12-2018 10:44 AM
తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు..మా ఉద్యమాలు తెలియకపోవచ్చు..కానీ మేము చేసిన నిరంతర పోరాటాలు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమని అన్నారు.
30-12-2018 10:25 AM
ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగాల్లో సైతం గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. రేగులపాడు ఆఫ్షోర్ ప్రాజెక్టు నిర్వాసితులు గ్రామగ్రామానా ఆవేదన చెప్పుకున్నారు.
29-12-2018
29-12-2018 04:54 PM
. టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.ఆఫ్షోర్ ప్రాజెక్టు వైయస్ఆర్ కల అని, 20వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరు అందించాలనే మహానేత వైయస్ఆర్ కల మరుగున పడిపోయిందన్నారు.
29-12-2018 03:23 PM
న్యాయ వ్యవస్థను అవమానిస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టాలని ధ్వజమెత్తారు. చంద్రబాబు చట్టసభను,న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని
29-12-2018 02:02 PM
ప్రధానికి రాసిన లేఖల్లో ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కోరి ఉంటే మేం రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని స్వాగతించిన చంద్రబాబు ఇవాళ అబద్ధాలు ఆడుతున్నారన్నారు.
29-12-2018 01:29 PM
అగ్రిగోల్డు బాధితుల సమస్యలు పరిష్కరించకుండా, అగ్రిగోల్డు ఆస్తులను దోచుకునేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఈ దోపిడీని వైయస్ఆర్సీపీ అడ్డుకుంటుందన్నారు.
29-12-2018 01:03 PM
కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదని గగ్గోలు పెడుతున్న చంద్రబాబుకు హైకోర్డు మంజూరయితే అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఏం జరిగిన వైయస్ జగన్కు ఆపాదించడం చంద్రబాబుకు అలవాటని ధ్వజమెత్తారు.
29-12-2018 12:55 PM
పరిటాల సునీతకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్వహించారు.
29-12-2018 12:02 PM
పార్టీలకతీతంగా అందరిని వైయస్ఆర్సీపీ కలుపుకుని వెళ్తుందన్నారు.బాధితుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముప్పాళ్లనాగేశ్వరరావు,విశ్వనా«ద్రెడ్డి,తిరుపతిరావులను అర్ధరాతి పూట దీక్ష భగ్నం చేయడం...
29-12-2018 12:00 PM
అగ్రిగోల్డ్ బాధితులు ధైర్యంగా ఉండాలని, రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే అగ్రిగోల్డ్ నుంచి బాధితులకు ఇవ్వాల్సిన ప్రతి...
29-12-2018 11:51 AM
తమ స్వార్థం కోసం చందబాబు రాజధానికి మాకాం మార్చారన్నారు.నేడు హైకోర్టు విషయంలో చంద్రబాబు మాటలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు.
29-12-2018 11:50 AM
వైయస్ జగన్తోనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.రాజమండ్రి శాసనసభ స్థానాన్ని వైయస్ జగన్ను గిప్ట్గా ఇస్తామని ఆయన తెలిపారు.
29-12-2018 11:48 AM
.పేదలకు ఇళ్లు,రుణాలు,పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు అందాలన్న లంచాలమయం అయిపోయిందన్నారు.టీడీపీలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు.అలాంటి పార్టీలో ఉంటే పేదలకు సేవ చేయలేమనే ఉద్దేశ్యంతో మంచి ఆశయాలు,...
29-12-2018 11:47 AM
దివంగతం మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని,అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు.
28-12-2018
28-12-2018 05:47 PM
తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ అనంతపురంలోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల వర్గీయులు ధర్నా చేయడాన్ని ప్రకాశ్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
28-12-2018 05:34 PM
న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి హైకోర్టు వస్తే తనపై స్టేలు ఎత్తేస్తారని బాబు భయపడుతున్నారని విమర్శించారు.
28-12-2018 04:04 PM
ఆటోకార్మికుల గూడ్స్ వెహికల్స్ కు రోడ్ లైఫ్ టాక్స్ రూ. 21లక్షలు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్నారు. డీజిల్ ధరలు విఫరీతంగా పెరిగిన నేపథ్యంలో బతుకు బండి సాగడం కష్టంగా మారింది.
28-12-2018 03:21 PM
ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని కోరారు.
28-12-2018 01:40 PM
గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఎంపీలు, మాజీ ఎంపీలు పునరుద్ఘాటించారు.
28-12-2018 01:36 PM
సీఎం సభలో ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ప్రతిపక్ష నేతపై పిచ్చికుక్క మాట్లాడినట్లు మాట్లాడటం సరికాదన్నారు.ప్రజల సొమ్ముతో ధర్మ పోరాట సభలు పెట్టి ప్రతిపక్ష నేతను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
28-12-2018 01:11 PM
తన వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు నాలుగున్నరేళ్లుగా ప్రజలను వంచిస్తున్న విధానాలను మరిచిపోయోలా చేసేందుకు, తనకు భజన చేసేందుకు మీడియా ఉందని తెలిసీ, తాను ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే లైవ్ ఇస్తారని, గంటల...
28-12-2018 12:12 PM
అగ్రిగోల్డ్ వ్యాపార లావాదేవీల్లో చంద్రబాబు, లోకేష్తో పాటు మంత్రులు జోక్యం చేసుకోకుండా వదిలేస్తే ఏదోవిధంగా తంటాలు పడి వారే మదుపుదారులకు చెల్లింపులు చేసేవారని అన్నారు.
27-12-2018
27-12-2018 05:29 PM
ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలకు చేసిన వంచనకు నిరసనగా వైయస్ఆర్సీపీ ఢిల్లీ జంతర్మంతర్ వద్ద చేపట్టి వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమం...
27-12-2018 04:48 PM
ఏపీ ప్రజలు చంద్రబాబును క్షమించే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు తన పచ్చమీడియాతో ప్రజలను మోసం చేస్తున్నారని ఇది ఎంతకాలం సాగదని ధ్వజమెత్తారు
27-12-2018 04:30 PM
ప్రత్యేకహోదాతోనే అభివృద్ధి చెందుతుందని, విభజన హామీలు అమలు జరిగితే పురోగతి సాధిస్తుందన్నారు.ప్రత్యేకహోదా అవశ్యకతను తెలుసుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. జరగబోయే చివరి బడ్జెట్ సమావేశాల్లో...
27-12-2018 04:27 PM
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కోసం రోడ్లు మీదకొచ్చి పని చేస్తున్నామన్నారు. చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెబుతారని,నలభై ఏళ్ల ఇండ్రస్టీలో ఏ ఒక వర్గానైనా మోసం చేయకుండా వదిలివేశారా అని ప్రశ్నించారు.
27-12-2018 04:18 PM
ఢిల్లీలో వైయస్ఆర్సీపీ చేపట్టిన వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా ఏపీని విభజించిన సందర్భంలో కాంగ్రెస్ ప్రత్యేకహోదాను కంటితుడుపుగా చర్యగా ప్రకటించి చట్టంలో...
27-12-2018 03:46 PM
చంద్రబాబు నాయుడికి ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదు. ముస్లింలందరూ ఆయనకు ఎప్పుడో త్రిపుల్ తలాఖ్ ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
27-12-2018 03:31 PM
ధాన మంత్రిని మోడీని విమర్శించడానికి కూడా జంకుతున్న పరిస్థితుల్లో కూడా వైయస్ఆర్ పార్టీ ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తన నిజాయితీని నిరూపించుకుందన్నారు. హోదా వచ్చేంతవరకు తాము పోరాడుతూనే ఉంటామని ఆయన...
27-12-2018 03:06 PM
అమరావతిలో కనీసం సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కేవలం కేసులకు భయపడి విజయవాడకు చంద్రబాబు పరుగెత్తుకు వచ్చాడని విమర్శించారు.
27-12-2018 02:52 PM
ప్రజల సంక్షేమాన్ని మరచి శ్వేతపత్రాలతో మరోసారి వంచిస్తున్నారు తాను ఏవ ర్గాన్ని వివక్షకు గురి చేయలేదంటూ చంద్రబాబు ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగ ఉందన్నారు.
27-12-2018 02:39 PM
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఇచ్చిన
హామీలన్నిటిని తుంగలోకి తొక్కుతూ ప్రజలను వంచిస్తున్న చంద్రబాబుకు పుట్టుకతోనే 420
27-12-2018 02:22 PM
రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిందన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..మరో పక్క ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారన్నారు.
27-12-2018 02:05 PM
ఒక శాశ్వత కట్టడం కూడా అమరావతిలో కట్టలేదన్నారు.కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు.ఏపీకి జీవనాడి అయినా ప్రత్యేకహోదా కూడా ఇవ్వలేదన్నారు
27-12-2018 01:10 PM
.రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికి ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతుందన్నారు.నాలుగున్నరేళ్ల తర్వాత ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన అని చెప్పి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు...
27-12-2018 01:04 PM
మోదీ, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకంలో ఏపీ ప్రజలు ఏవిధంగా నష్టపోయారో ఢిల్లీ గడ్డ మీద వైయస్ఆర్సీపీ గర్జింస్తోందన్నారు.ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్ర భవిష్యత్,పిల్లల భవిష్యత్ బాగుటుందని వైయస్ జగన్...
27-12-2018 12:50 PM
బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు కుట్రలు చేసి ఏపీకి అన్యాయం చేశాయని మండిపడ్డారు
27-12-2018 12:46 PM
చంద్రబాబులో ఏవిధమైన ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునే స్వభావం లేదన్నారు.తన స్వార్థం కోసం..తన రాజకీయం అవసరాలు కోసం ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.0
27-12-2018 12:25 PM
ప్రత్యేహోదాపై చిత్తశుద్ధితో పోరాడుతున్న ఘనత వైయస్ఆర్సీపీదే..
వైయస్ఆర్సీపీ నేత మార్గాని భరత్..
27-12-2018 12:24 PM
నిజంగా ఏపీ అభివృద్ధి చేయాలని కాని,పరిశ్రమలు తీసుకురావాలని కాని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాని చంద్రబాబులో ఆలోచన లేదన్నారు.నాలుగు సంవత్సరాలను ప్రత్యేకహోదాను హేళన చేసిన చంద్రబాబు.. ఎన్నికల తరుణంలో...
27-12-2018 12:15 PM
హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చారని ప్లకార్డులు ప్రదర్శించారు. వీరి నిరసనల మధ్యనే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది
27-12-2018 11:58 AM
న్యూఢిల్లీ: కేంద్రంలోని
బిజెపి ప్రభుత్వ మెడలు వంచే క్రమంలో భాగంగానే ఢిల్లీలో వంచన పై గర్జన దీక్షను
27-12-2018 11:53 AM
రాష్ట్రాన్ని నిట్టనిలువునా బీజేపీ,టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ముంచాయని మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు...
27-12-2018 11:50 AM
చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పకుంటున్న చంద్రబాబు రోజుకో మాట,పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు.
27-12-2018 11:22 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనకున్న ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై వత్తిడి తెస్తే , చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ఊసెత్తకుండా, రాష్ట్రంలో కూర్చుని ధర్మ పోరాట దీక్షలంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు
27-12-2018 11:20 AM
గత ఎన్నికల సమయంలో మోదీ,చంద్రబాబు,పవన్కల్యాణ్లు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను వంచించారని వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో...
27-12-2018 11:11 AM
దాదాపు 90 శాతం పనులు పూర్తి అయిన వాటి అంచనాలు పెంచి, చంద్రబాబు ముడుపులు దండుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నయవంచకుడిని ఎంతమాత్రం క్షమించకూడదని పిలుపునిచ్చారు.
27-12-2018 11:08 AM
ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
27-12-2018 10:52 AM
వంచన పై గర్జన పేరుతో ఒకరోజు నిరసన దీక్షను ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభించింది. మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ నాయకులు దీక్షకు కూర్చున్నారు.
27-12-2018 10:16 AM
ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్షం, నిర్లిప్తతలను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ ఢిల్లీలో గళం వినిపించనుంది. గురువారం ఉదయం జంతర్ మంతర్ వద్ద వంచన పై గర్జన...
27-12-2018 10:04 AM
చాపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థినుల ఆందోళన విన్నాక.. ఈ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును ఎంతగా దెబ్బతీస్తుందో తెలుస్తోంది. మరో రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలున్నాయి. ఇప్పటి దాకా...
26-12-2018
26-12-2018 08:22 PM
వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు..
వైయస్ఆర్సీపీ నేతలు
26-12-2018 01:44 PM
రేపటి వంచనపై గర్జన ఏర్పాట్లపై చర్చించారు. జంతరమంతర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంతరమంతర్ వద్ద వంచనపై గర్జన పోస్టర్ను విడుదల చేశారు.