కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబును ఇంటికి పంపడం ఖాయం
27 Dec 2018 3:46 PM
ఢిల్లీ: ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా
మోస చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును ఇంటికి పంపడం ఖాయమని వైయస్ఆర్
సీపీ సీనియర్ నాయకులు రహమాన్ అన్నారు. ఢిల్లీ లో జరుగుతున్న వంచన పై గర్జన సభలో
ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడికి ముస్లింల గురించి
మాట్లాడే అర్హత లేదు. ముస్లింలందరూ ఆయనకు ఎప్పుడో త్రిపుల్ తలాఖ్ ఇచ్చారని
వ్యంగ్యాస్త్రాలు సంధించారు.మీ వంచనకు ప్రజలు తగిన బుద్ది
చెపుతారన్నారు.ఇంటికిపంపడం ఖాయమన్నారు.