Others

05-08-2023

05-08-2023 12:31 PM
చంద్రబాబు పాలిస్తే రాష్ట్రంలో కరువు, కాటకాలు ఉంటాయన్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరాచకం, అనావృష్టి కలుగుతుందన్నారు. చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు స్వయంగా చేరవేయలేదన్నారు.

30-12-2018

30-12-2018 04:16 PM
ఎన్నికల సమయంలో 612 వాగ్ధానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చంద్రబాబు సమా«ధానం చెప్పాలని ప్రశ్నించారు.
30-12-2018 03:40 PM
.వైయస్‌ జగన్‌ సమక్షంలో పలాస మున్సిపల్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీ,వైస్‌ ఛైర్మన్‌ దుర్గాప్రసాద్‌లతో పాటు నలుగురు కౌన్సిలర్లు పార్టీలోకి చేరారు.
30-12-2018 03:26 PM
ఎలాంటి టీడీపీ పాలనలో దోపిడీయే తప్ప అభివృద్ధి కనబడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే జన్మభూమి కమిటీలకు విలువనిస్తూ ప్రజలను పట్టించుకోవడంలేదన్నారు.
30-12-2018 03:17 PM
ప్పటి దాకా జీతాలు పెంపు, ఉద్యోగ భద్రతా లేకుండా ఇబ్బందులు పడుతున్నామన్నారు.ఆరోగ్యమిత్రలను తొలగించాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని, ఉద్యోగులందరూ హైకోర్టుకు వెళ్ళి గెలిచామన్నారు
30-12-2018 03:16 PM
ఆరు వందలకు పైగా హామీలిచ్చి ప్రజలందర్నీ మోసం చేశారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
30-12-2018 03:12 PM
ఉద్ధానంలో ఎక్కడా లేని శాపంగా కిడ్నీ వ్యాధులు ప్రాణాలు హరించుపోతున్నా,గిరిజనులు బతుకులు అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకోలేదన్నారు.
30-12-2018 10:44 AM
తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు..మా ఉద్యమాలు తెలియకపోవచ్చు..కానీ మేము చేసిన నిరంతర పోరాటాలు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమని అన్నారు.
30-12-2018 10:25 AM
ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగాల్లో సైతం గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. రేగులపాడు ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు నిర్వాసితులు గ్రామగ్రామానా ఆవేదన చెప్పుకున్నారు.

29-12-2018

29-12-2018 04:54 PM
. టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు వైయస్‌ఆర్‌ కల అని, 20వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరు అందించాలనే మహానేత వైయస్‌ఆర్‌ కల మరుగున పడిపోయిందన్నారు.
29-12-2018 03:23 PM
న్యాయ వ్యవస్థను అవమానిస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టాలని ధ్వజమెత్తారు. చంద్రబాబు చట్టసభను,న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని
29-12-2018 02:02 PM
ప్రధానికి రాసిన లేఖల్లో ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కోరి ఉంటే మేం రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్‌ విసిరారు. ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని స్వాగతించిన చంద్రబాబు ఇవాళ అబద్ధాలు ఆడుతున్నారన్నారు.
29-12-2018 01:29 PM
అగ్రిగోల్డు బాధితుల సమస్యలు పరిష్కరించకుండా, అగ్రిగోల్డు ఆస్తులను దోచుకునేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఈ దోపిడీని వైయస్‌ఆర్‌సీపీ అడ్డుకుంటుందన్నారు.
29-12-2018 01:03 PM
కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదని గగ్గోలు పెడుతున్న చంద్రబాబుకు హైకోర్డు మంజూరయితే అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఏం జరిగిన వైయస్‌ జగన్‌కు ఆపాదించడం చంద్రబాబుకు అలవాటని ధ్వజమెత్తారు.
29-12-2018 12:55 PM
పరిటాల సునీతకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్వహించారు.
29-12-2018 12:02 PM
పార్టీలకతీతంగా అందరిని వైయస్‌ఆర్‌సీపీ కలుపుకుని వెళ్తుందన్నారు.బాధితుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముప్పాళ్లనాగేశ్వరరావు,విశ్వనా«ద్‌రెడ్డి,తిరుపతిరావులను అర్ధరాతి పూట దీక్ష భగ్నం చేయడం...
29-12-2018 12:00 PM
అగ్రిగోల్డ్‌ బాధితులు ధైర్యంగా ఉండాలని, రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే అగ్రిగోల్డ్‌ నుంచి బాధితులకు ఇవ్వాల్సిన ప్రతి...
29-12-2018 11:51 AM
తమ స్వార్థం కోసం చందబాబు రాజధానికి మాకాం మార్చారన్నారు.నేడు హైకోర్టు విషయంలో చంద్రబాబు మాటలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు.
29-12-2018 11:50 AM
వైయస్‌ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.రాజమండ్రి శాసనసభ స్థానాన్ని వైయస్‌ జగన్‌ను గిప్ట్‌గా ఇస్తామని ఆయన తెలిపారు.
29-12-2018 11:48 AM
.పేదలకు ఇళ్లు,రుణాలు,పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు అందాలన్న లంచాలమయం అయిపోయిందన్నారు.టీడీపీలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు.అలాంటి పార్టీలో ఉంటే పేదలకు సేవ చేయలేమనే ఉద్దేశ్యంతో మంచి ఆశయాలు,...
29-12-2018 11:47 AM
దివంగతం మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని,అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు.

28-12-2018

28-12-2018 05:47 PM
తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ అనంతపురంలోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల వర్గీయులు ధర్నా చేయ‌డాన్ని ప్ర‌కాశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
28-12-2018 05:34 PM
న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి హైకోర్టు వస్తే తనపై స్టేలు ఎత్తేస్తారని బాబు భయపడుతున్నారని విమర్శించారు.
28-12-2018 04:04 PM
ఆటోకార్మికుల గూడ్స్ వెహికల్స్ కు రోడ్ లైఫ్ టాక్స్ రూ. 21లక్షలు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్నారు. డీజిల్ ధ‌ర‌లు విఫ‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో బ‌తుకు బండి సాగ‌డం క‌ష్టంగా మారింది.
28-12-2018 03:21 PM
ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని కోరారు.
28-12-2018 01:40 PM
గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నది వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని ఎంపీలు, మాజీ ఎంపీలు పునరుద్ఘాటించారు.
28-12-2018 01:36 PM
సీఎం సభలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రతిపక్ష నేతపై పిచ్చికుక్క మాట్లాడినట్లు మాట్లాడటం సరికాదన్నారు.ప్రజల సొమ్ముతో ధర్మ పోరాట సభలు పెట్టి ప్రతిపక్ష నేతను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
28-12-2018 01:11 PM
తన వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు నాలుగున్నరేళ్లుగా ప్రజలను వంచిస్తున్న విధానాలను మరిచిపోయోలా చేసేందుకు, తనకు భజన చేసేందుకు మీడియా ఉందని తెలిసీ, తాను ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే లైవ్‌ ఇస్తారని, గంటల...
28-12-2018 12:12 PM
అగ్రిగోల్డ్‌ వ్యాపార లావాదేవీల్లో చంద్రబాబు, లోకేష్‌తో పాటు మంత్రులు జోక్యం చేసుకోకుండా వదిలేస్తే ఏదోవిధంగా తంటాలు పడి వారే మదుపుదారులకు చెల్లింపులు చేసేవారని అన్నారు.

27-12-2018

27-12-2018 05:29 PM
ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలకు చేసిన వంచనకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టి వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమం...
27-12-2018 04:48 PM
ఏపీ ప్రజలు చంద్రబాబును క్షమించే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు తన పచ్చమీడియాతో ప్రజలను మోసం చేస్తున్నారని ఇది ఎంతకాలం సాగదని ధ్వజమెత్తారు
27-12-2018 04:30 PM
ప్రత్యేకహోదాతోనే అభివృద్ధి చెందుతుందని, విభజన హామీలు అమలు జరిగితే పురోగతి సాధిస్తుందన్నారు.ప్రత్యేకహోదా అవశ్యకతను తెలుసుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. జరగబోయే చివరి బడ్జెట్‌ సమావేశాల్లో...
27-12-2018 04:27 PM
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కోసం రోడ్లు మీదకొచ్చి పని చేస్తున్నామన్నారు. చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెబుతారని,నలభై ఏళ్ల ఇండ్రస్టీలో ఏ ఒక వర్గానైనా మోసం చేయకుండా వదిలివేశారా అని ప్రశ్నించారు.
27-12-2018 04:18 PM
ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ చేపట్టిన వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా ఏపీని విభజించిన సందర్భంలో కాంగ్రెస్‌ ప్రత్యేకహోదాను కంటితుడుపుగా చర్యగా ప్రకటించి చట్టంలో...
27-12-2018 03:46 PM
చంద్రబాబు నాయుడికి ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదు. ముస్లింలందరూ ఆయనకు ఎప్పుడో త్రిపుల్ తలాఖ్ ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
27-12-2018 03:31 PM
ధాన మంత్రిని మోడీని విమర్శించడానికి కూడా జంకుతున్న పరిస్థితుల్లో కూడా వైయస్ఆర్ పార్టీ ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తన నిజాయితీని నిరూపించుకుందన్నారు. హోదా వచ్చేంతవరకు తాము పోరాడుతూనే ఉంటామని ఆయన...
27-12-2018 03:06 PM
అమరావతిలో కనీసం సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కేవలం కేసులకు భయపడి విజయవాడకు చంద్రబాబు పరుగెత్తుకు వచ్చాడని విమర్శించారు.
27-12-2018 02:52 PM
ప్రజల సంక్షేమాన్ని మరచి శ్వేతపత్రాలతో మరోసారి వంచిస్తున్నారు తాను ఏవ ర్గాన్ని వివక్షకు గురి చేయలేదంటూ చంద్రబాబు ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగ ఉందన్నారు.
27-12-2018 02:39 PM
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని తుంగలోకి తొక్కుతూ ప్రజలను వంచిస్తున్న చంద్రబాబుకు పుట్టుకతోనే 420
27-12-2018 02:22 PM
రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిందన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..మరో పక్క ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారన్నారు.
27-12-2018 02:05 PM
ఒక శాశ్వత కట్టడం కూడా అమరావతిలో కట్టలేదన్నారు.కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు.ఏపీకి జీవనాడి అయినా ప్రత్యేకహోదా కూడా ఇవ్వలేదన్నారు
27-12-2018 01:10 PM
.రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికి ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతుందన్నారు.నాలుగున్నరేళ్ల తర్వాత ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన అని చెప్పి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు...
27-12-2018 01:04 PM
మోదీ, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకంలో ఏపీ ప్రజలు ఏవిధంగా నష్టపోయారో ఢిల్లీ గడ్డ మీద వైయస్‌ఆర్‌సీపీ గర్జింస్తోందన్నారు.ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్ర భవిష్యత్,పిల్లల భవిష్యత్‌ బాగుటుందని వైయస్‌ జగన్‌...
27-12-2018 12:50 PM
బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు కుట్రలు చేసి ఏపీకి అన్యాయం చేశాయని మండిపడ్డారు
27-12-2018 12:46 PM
చంద్రబాబులో ఏవిధమైన ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునే స్వభావం లేదన్నారు.తన స్వార్థం కోసం..తన రాజకీయం అవసరాలు కోసం ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.0
27-12-2018 12:25 PM
ప్రత్యేహోదాపై చిత్తశుద్ధితో పోరాడుతున్న ఘనత వైయస్‌ఆర్‌సీపీదే.. వైయస్‌ఆర్‌సీపీ నేత మార్గాని భరత్‌..
27-12-2018 12:24 PM
నిజంగా ఏపీ అభివృద్ధి చేయాలని కాని,పరిశ్రమలు తీసుకురావాలని కాని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాని చంద్రబాబులో ఆలోచన లేదన్నారు.నాలుగు సంవత్సరాలను ప్రత్యేకహోదాను హేళన చేసిన చంద్రబాబు.. ఎన్నికల తరుణంలో...
27-12-2018 12:15 PM
హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చారని ప్లకార్డులు ప్రదర్శించారు. వీరి నిరసనల మధ్యనే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది
27-12-2018 11:58 AM
న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మెడలు వంచే క్రమంలో భాగంగానే ఢిల్లీలో వంచన పై గర్జన దీక్షను
27-12-2018 11:53 AM
రాష్ట్రాన్ని నిట్టనిలువునా బీజేపీ,టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముంచాయని మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు...
27-12-2018 11:50 AM
చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పకుంటున్న చంద్రబాబు రోజుకో మాట,పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు.
27-12-2018 11:22 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనకున్న ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై వత్తిడి తెస్తే , చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ఊసెత్తకుండా, రాష్ట్రంలో కూర్చుని ధర్మ పోరాట దీక్షలంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు
27-12-2018 11:20 AM
గత ఎన్నికల సమయంలో మోదీ,చంద్రబాబు,పవన్‌కల్యాణ్‌లు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను వంచించారని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో...
27-12-2018 11:11 AM
దాదాపు 90 శాతం పనులు పూర్తి అయిన వాటి అంచనాలు పెంచి, చంద్రబాబు ముడుపులు దండుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నయవంచకుడిని ఎంతమాత్రం క్షమించకూడదని పిలుపునిచ్చారు.
27-12-2018 11:08 AM
ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
27-12-2018 10:52 AM
వంచన పై గర్జన పేరుతో ఒకరోజు నిరసన దీక్షను ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభించింది. మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ నాయకులు దీక్షకు కూర్చున్నారు.
27-12-2018 10:16 AM
ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్షం, నిర్లిప్తతలను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ ఢిల్లీలో గళం వినిపించనుంది. గురువారం ఉదయం జంతర్ మంతర్ వద్ద వంచన పై గర్జన...
27-12-2018 10:04 AM
చాపర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థినుల ఆందోళన విన్నాక.. ఈ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును ఎంతగా దెబ్బతీస్తుందో తెలుస్తోంది. మరో రెండు నెలల్లో పబ్లిక్‌ పరీక్షలున్నాయి. ఇప్పటి దాకా...

26-12-2018

26-12-2018 08:22 PM
వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు.. వైయస్‌ఆర్‌సీపీ నేతలు 
26-12-2018 01:44 PM
రేపటి వంచనపై గర్జన ఏర్పాట్లపై చర్చించారు. జంతరమంతర్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంతరమంతర్‌ వద్ద వంచనపై గర్జన పోస్టర్‌ను విడుదల చేశారు.

Pages

Back to Top