బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పేదల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు..
29 Dec 2018 11:50 AM
శ్రీకాకుళంః నిజమైన ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులుగా వైయస్ఆర్సీలోకి చేరుతున్న ఇతర పార్టీ నాయకులను స్వాగతిస్తున్నామని వైయస్ఆర్సీపీ నేత రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. పేదల సంక్షేమాన్ని వదిలేసి భూస్వామ్యవర్గాలకు, కార్పొరేట్ వ్యక్తుల కొమ్ము కాయడానికే టీడీపీ ప్రభుత్వం అంకితమయ్యిందన్నారు.టీడీపీ పాలనలో అరాచక పాలనను సహించలేక టీడీపీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సీనియర్ నేతలు సైతం వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నారన్నారు.రాబోయే రోజుల్లో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందనే శుభసూచకం కలుగుతుందన్నారు.వైయస్ జగన్తోనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.రాజమండ్రి శాసనసభ స్థానాన్ని వైయస్ జగన్ను గిప్ట్గా ఇస్తామని ఆయన తెలిపారు.