‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
కుట్రపూరిత కూటములు కడుతూ పాలన గాలికొదిలారు
30 Dec 2018 10:44 AM
అమరావతి: రాజకీయ నాటకంలో భాగంగా కుట్రపూరిత కూటములను కడుతూ, కొత్త మిత్రులను వెతుకుతూ రాష్ట్రంలోని పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికి వదిలేశారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ట్విట్టర్లో మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు..మా ఉద్యమాలు తెలియకపోవచ్చు..కానీ మేము చేసిన నిరంతర పోరాటాలు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమని అన్నారు. ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ట్విట్టర్లో పేర్కొన్నారు.
అమరావతి: రాజకీయ నాటకంలో భాగంగా కుట్రపూరిత కూటములను కడుతూ, కొత్త మిత్రులను వెతుకుతూ రాష్ట్రంలోని పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికి వదిలేశారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ట్విట్టర్లో మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు..మా ఉద్యమాలు తెలియకపోవచ్చు..కానీ మేము చేసిన నిరంతర పోరాటాలు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమని అన్నారు. ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ట్విట్టర్లో పేర్కొన్నారు.