వార్తలు

13-02-2026

13-02-2026 03:09 PM
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వక్రీకరించి అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గృహ దహనాలు, లాఠీచార్జీలు, లూటీలు జరుగుతున్నాయని, దీనికి అసలు కారణం ఏమిటో...

12-02-2026

12-02-2026 01:11 PM
ఆయ‌న‌పై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు జారీ చేసి ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
12-02-2026 11:13 AM
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది.   

11-02-2026

11-02-2026 10:17 PM
అసెంబ్లీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన వైఖరి, చర్చల నిర్వహణ విధానం తదితర అంశాలపై వైయస్ జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.  
11-02-2026 12:12 PM
లడ్డూ వివాదాన్ని దైవర్షన్ చేయడానికి, ముఖ్యంగా మాజీ మంత్రులపై చర్యలు తీసుకోవడం రాజకీయ ఉద్దేశ్యం అని బొమ్మి ఇజ్రాయెల్‌ ఆరోపించారు

09-02-2026

09-02-2026 12:54 PM
బాధిత కుటుంబానికి అండగా నిలిచి  ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు. దీంతో మంత్రిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసుల నమోదు చేసి తీవ్ర వేదింపులకు...

06-02-2026

06-02-2026 11:44 AM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోగి రమేష్‌ ఇంటికి బయల్దేరారు.
06-02-2026 09:12 AM
వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జు లకు, ముఖ్యనేతలకు నోటీసులు అందించారు.  

05-02-2026

05-02-2026 03:57 PM
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ప్రభూజి రాజు, ఎంపీపీ చల్లా చలం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల చిన్నమనాయుడు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
05-02-2026 10:01 AM
10.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు.

04-02-2026

04-02-2026 12:14 PM
ప్రజలను అడ్డుకోడానికే చేసిన కుట్రలను అభిమానులు చేధించారు. జంగిల్‌ రాజ్‌ కుట్రలకు ఎదురు తిరిగి ముందుకు సాగారు. గుంటూరులో పరిణామాలపై అటు ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.

03-02-2026

03-02-2026 03:55 PM
రాజకీయ ప్రతీకార ధోరణితో నాయకుల ఇళ్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేచ్చే చర్యలని తానేటి వనిత పేర్కొన్నారు. జోగి రమేష్ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.

31-01-2026

31-01-2026 09:02 PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకారం, ఈ దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన, జంగిల్ రాజ్ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని, సామాన్యుల భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.

30-01-2026

30-01-2026 01:15 PM
నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

28-01-2026

28-01-2026 11:28 AM
ఇందులో పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.    

27-01-2026

27-01-2026 11:18 AM
అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైయ‌స్ఆర్ సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని

26-01-2026

26-01-2026 12:41 PM
ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొని, రక్తదానం ప్రాధాన్యతపై మాట్లాడారు. రక్తదానం మహత్తర సేవ అని, ఒకరి రక్తం మరొకరి...
26-01-2026 12:25 PM
కార్యక్రమంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కమిటీల నియామకం పారదర్శకంగా, సమన్వయంతో జరగాలని నాయకులు సూచించారు.

25-01-2026

25-01-2026 07:18 PM
 ‘పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. 

23-01-2026

23-01-2026 02:09 PM
ఉన్నత చదువులు, ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, వాటన్నింటిని త్యాగం చేసి దేశ సేవకే అంకితమైన మహాత్ముడు నేతాజీ సుభాస్ చంద్రబోస్” అని కొనియాడారు

21-01-2026

21-01-2026 11:13 AM
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారని వైయ‌స్ఆర్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. 

16-01-2026

16-01-2026 06:19 PM
ప్రభల తీర్థం ఉత్సవాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్‌ చేశారు .  
16-01-2026 01:15 PM
పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి , నాయ‌కులు గుండం సూర్య ప్రకాశ్ రెడ్డి, గుండం నాగేశ్వర్ రెడ్డి, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, అబ్దుల్ ఫైజ్, బీవీ నాగార్జున రెడ్డి,

11-01-2026

11-01-2026 09:48 AM
పార్టీ సీఈసీ సభ్యునిగా కూనదరాజు సత్యనారాయణరాజు (రాజోలు), పార్టీ అధికార ప్రతినిధిగా జి.వీరశేఖరరెడ్డి (ఉదయగిరి) నియమితులయ్యారు. 

08-01-2026

08-01-2026 04:59 PM
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎనుములదొడ్డి సర్పంచ్ విజయకుమార్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

05-01-2026

05-01-2026 02:33 PM
మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

31-12-2025

31-12-2025 12:04 PM
ఫ్లైఓవర్ కూల్చివేతతో రాకపోకలకు ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.   సిటికీ జరుగుతున్న అన్యాయాలపై తాను గళం విప్పితే మహిళల చేత తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.  

30-12-2025

30-12-2025 02:48 PM
ముళ్లమూరి వెంకటేశ్వర్లు పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి, పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

29-12-2025

29-12-2025 06:14 PM
పార్టీ అధ్యక్షుని నుంచి వచ్చిన పరామర్శకు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విరుపాక్షి  ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు. 
29-12-2025 03:37 PM
 అనంతపురం: విద్యార్థినుల‌ను వేధించిన  కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ పీడీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు.

24-12-2025

24-12-2025 12:26 PM
దేశానికి స్ఫూర్తినిస్తూ నిరంతరం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు’ అని వైయ‌స్ జ‌గ‌న్ పోస్టు చేశారు.

23-12-2025

23-12-2025 01:00 PM
బుధవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్‌ హాల్‌లో జరిగే క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ

10-12-2025

10-12-2025 09:40 PM
బోరగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తితో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేస్తున్నాం. 

04-12-2025

04-12-2025 09:02 AM
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.  
04-12-2025 09:00 AM
పార్టీ ప్రధాన కార్యదర్శిగా (ఎన్నారై ఎఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా

25-11-2025

25-11-2025 04:47 PM
నాగేంద్రన్  ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 
25-11-2025 11:08 AM
ప్రతాప్‌రెడ్డి అన్నా .. మీరు త్వరగా కోలుకోవాలి అంటూ సోమవారం ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు.  
25-11-2025 07:27 AM
పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వంకెల పెద్ద పోలిరెడ్డి (బద్వేలు)ని, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు పరిశీలకునిగా చిన్న అప్పలనాయుడుని,

24-11-2025

24-11-2025 12:40 PM
ఆయన పదవీకాలాన్ని సంతృప్తికరంగా, విజయవంతంగా కొనసాగించాలని ఆక్షాంక్షించారు.  

22-11-2025

22-11-2025 12:28 PM
తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు వైయ‌స్ జ‌గ‌న్‌ హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
22-11-2025 09:34 AM
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.

21-11-2025

21-11-2025 01:16 PM
, గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
21-11-2025 07:20 AM
ఆరంగి మురళీధర్‌ని పార్టీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

20-11-2025

20-11-2025 04:42 PM
పూర్తి చేసిన సంత‌కాల‌ను ఇవాళ అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డికి అంద‌జేశారు. దీంతో విద్యార్థి విభాగం నేత‌ల‌ను అనంత వెంక‌ట్రామిరెడ్డి అభినందించారు.
20-11-2025 01:16 PM
పోలీసుల తీరును నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వ‌ర‌రావు(డీఎన్ఆర్‌), పలువురు పార్టీ నేత‌లు పోలీసు స్టేష‌న్ ఎదుట భైటాయించి నిర‌స‌న తెలిపారు. పోలీసుల తీరు...

19-11-2025

19-11-2025 10:23 PM
నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్‌పాండ్‌లో ఉన్న తన నివాసానికి చేరుకుంటారని పార్టీకేంద్ర కార్యాలయం వెల్లడించింది.
19-11-2025 04:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ అనంత‌పురం జిల్లా ఉపాధ్య‌క్షురాలు నైరుతిరెడ్డి పాల్గొని ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల కలిగే అన‌ర్థాల‌ను వివ‌రించారు.

17-11-2025

17-11-2025 03:56 PM
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలని జగన్‌ పిలుపునిచ్చారు. 

16-11-2025

16-11-2025 05:52 PM
 లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకి లేని పోని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశారు.  మా ప్రభుత్వంలో సదస్సు నిర్వహించాం

15-11-2025

15-11-2025 08:18 PM
won the love of crores, and stood as a humanitarian who supported many in the industry.

11-11-2025

11-11-2025 03:18 PM
ఈ నేపథ్యంలో గాయపడిన ఓబుళరెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించారు.  

06-11-2025

06-11-2025 11:11 AM
During the meeting, YS Jagan will discuss key issues related to students, including fee reimbursement, the state of government schools, the condition of medical colleges, and the growing neglect of...

05-11-2025

05-11-2025 06:07 PM
విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీఇంబర్స్‌మెంట్, మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

04-11-2025

04-11-2025 09:33 AM
ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్‌ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు 

03-11-2025

03-11-2025 04:30 PM
అక్కడి నుంచి మధ్యాహ్నం అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.
03-11-2025 09:24 AM
ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే రాబోయే దశాబ్దాలకు ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తుందని వైయ‌స్‌ జగన్‌ ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

02-11-2025

02-11-2025 07:36 PM
మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు.  వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తలశిల రఘురాం, పేర్ని నానిలు వెల్లడించారు
02-11-2025 07:27 PM
‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని చాలా మిస్‌ అవుతున్నాను’’ అని ట్వీట్‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ పేర్కొన్నారు 

27-10-2025

27-10-2025 04:59 PM
తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.

Pages

Back to Top