27-01-2023
27-01-2023 12:45 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి విడదల రజినీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
26-01-2023
26-01-2023 08:33 PM
రేపు హైదరాబాద్, గుంటూరు జిల్లా పొన్నూరులో సీఎం వైయస్ జగన్ పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ రెండు పర్యటనలు రద్దు అయ్యాయి.
25-01-2023
25-01-2023 12:02 PM
ఎమ్మెల్యే బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును లోక్సభలో వైయస్ఆర్సీపీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తదితరులు పరామర్శించారు.
23-01-2023
23-01-2023 01:03 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
19-01-2023
19-01-2023 04:24 PM
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందేలా కృషి చేయాలని, రోగుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
12-01-2023
12-01-2023 01:19 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
28-12-2022
28-12-2022 04:13 PM
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మంత్రి మండిపడ్డారు. రూ.2 లక్షల కోట్లకు లెక్క తెలియకుండా బాబు అప్పులు పెట్టారని మంత్రి విమర్శించారు.
28-12-2022 04:10 PM
పవన్ కళ్యాణ్ తీరును మంత్రి అంబటి రాంబాబు ఎండగట్టారు. పవన్, చంద్రబాబు కలిసి కాపులను మోసం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
28-12-2022 04:06 PM
ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని వ్యక్తి జీవీఎల్ అని విమర్శించారు. జీవీఎల్ తెగిన గాలిపటం లాంటి వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
26-12-2022
26-12-2022 06:01 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అంశాలపై వారు చర్చించారు.
26-12-2022 05:08 PM
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య...
24-12-2022
24-12-2022 12:05 PM
ధాన్యం సేకరణలో భాగంగా రూ. 750 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఏపీ ప్రజా పంపిణీ శాఖలో డిజిటలైజేషన్పై కేంద్రం అభినందించిందన్నారు.
21-12-2022
21-12-2022 12:14 PM
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
19-12-2022
19-12-2022 12:47 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నారాయణస్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
15-12-2022
15-12-2022 12:52 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉషాశ్రీ చరణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
05-12-2022
05-12-2022 01:22 PM
రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కార్యదర్శి హెచ్ అరుణ్కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ సి హరికిరణ్, మార్కెటింగ్శాఖ కమిషనర్ రాహుల్ పాండే, పౌరసరఫరాల డైరక్టర్ విజయ సునీత, ఇతర...
04-12-2022
04-12-2022 03:23 PM
కడప అమీన్ పీర్ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటారు. 12.25 – 12.45 కడప మాధవి కన్వెన్షన్ సెంటర్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్లో...
28-11-2022
28-11-2022 11:54 AM
రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫూలే సేవలను కొనియాడారు.
26-11-2022
26-11-2022 11:41 AM
ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్కుమార్యాదవ్, పార్థసారధి, ఎంపీ మోపిదేవి...
26-11-2022 11:17 AM
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి విజయవాడకు బయలుదేరారు.
25-11-2022
25-11-2022 04:19 PM
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
21-11-2022
21-11-2022 11:42 AM
గ్రామస్తులు, పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను మాజీ ఎమ్మెల్యే వివరించారు.ఈ సందర్భంగా...
19-11-2022
19-11-2022 05:56 PM
జనం గుండెల్లో సీఎం వైయస్ జగన్ చిరస్థాయిగా ఉండిపోతున్నారన్న భయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారని విమర్శించారు.
19-11-2022 12:44 PM
అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు చూడలేకపోతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
18-11-2022
18-11-2022 12:20 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ఉషాశ్రీ చరణ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
16-11-2022
16-11-2022 04:09 PM
ఈ సమయంలో ప్రజల నుంచి వచ్చిన ప్రధాన సమస్యలపై సచివాలయ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించి,వాటి పరిష్కరం కోసం తగు..
14-11-2022
14-11-2022 12:50 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
12-11-2022
12-11-2022 12:33 PM
ప్రధాని నరేంద్రమోదీతో మీటింగ్..టీడీపీ నేత చంద్రబాబుతో డేటింగ్ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీతో పవన్ కలిసిన విషయం విధితమే.
04-11-2022
04-11-2022 05:03 PM
విశాఖ పరిపాలన రాజధాని కావాలనే ఆకాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందన్నారు. విశాఖ గర్జన విజయవంతమే దీనికి నిదర్శనమన్నారు.
04-11-2022 02:29 PM
విజయనగరం పట్టణంలో ముసానిక్ టెంపుల్ ఫంక్షన్ హాల్ లో చేనేత వస్త్ర ప్రదర్శన శాల సేల్స్ ను ప్రారంభించిన అనంతరం చేనేతలు తయారు చేసిన వస్త్రాలను పరిశీలించారు. చేనేత రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంద...
03-11-2022
03-11-2022 04:31 PM
కేబినెట్ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
03-11-2022 02:29 PM
అయ్యన్న ఇరిగేషన్ కాలువను ఆక్రమించుకున్నారని తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి స్టే తెచ్చుకున్నాడని చెప్పారు. రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
03-11-2022 12:14 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
02-11-2022
02-11-2022 04:13 PM
ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్నారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కార మార్గం చూపుతున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ...
02-11-2022 11:16 AM
ఇటీవల ఆలూరు సాంబశివారెడ్డిని సీఎం వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సలహాదారులుగా నియమించారు. ఈ మేరకు ఆలూరు సాంబశివారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు...
01-11-2022
01-11-2022 12:21 PM
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు.
31-10-2022
31-10-2022 11:22 AM
రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగాగీత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరంతా పలు అంశాల...
29-10-2022
29-10-2022 11:38 AM
ఉప్పాడ తీర ప్రాంతం పర్యటనలో భాగంగా ఆయన బోటును ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, స్థానిక...
28-10-2022
28-10-2022 11:59 AM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
28-10-2022 10:03 AM
రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారనీ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
27-10-2022
27-10-2022 03:56 PM
ఈ సమావేశంలో వికేంద్రీకరణకు మద్దతుగా సభ్యులు ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపారు.
26-10-2022
26-10-2022 12:29 PM
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
26-10-2022 11:44 AM
తాడేపల్లిలోని సీఎఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, పార్టీ బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,...
25-10-2022
25-10-2022 12:12 PM
తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు,సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని మంత్రి బొత్సా ఆకాంక్షించారు.
21-10-2022
21-10-2022 12:30 PM
జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
17-10-2022
17-10-2022 03:09 PM
వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకున్న జేసీ దివాకర్రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.
15-10-2022
15-10-2022 05:25 PM
విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ఆర్సీపీ నాయకులపై జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
15-10-2022 11:34 AM
’విశాఖ గర్జన’’ పేరుతో భారీ ర్యాలీ కావున ఉత్తరాంధ్ర అభివృద్ది కొరకు మన వాణిని వినిపించటానికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో గల ప్రజలు వైయస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరారు.
14-10-2022
14-10-2022 04:39 PM
కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు
తన మాట వినమని!
వినల ! గొంతు పిసికి చంపేశాడు!!
14-10-2022 03:16 PM
విశాఖ గర్జనను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
13-10-2022
13-10-2022 03:12 PM
వేదవతి, తుంగభద్ర ప్రాజెక్టులపై ఆరా తీయనున్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఈమూడున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు.
13-10-2022 11:08 AM
పార్టీ క్రమశిక్షణ కమిటీ సిపార్స్ల మేరకు పార్టీ అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
27-09-2022
27-09-2022 12:49 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
26-09-2022
26-09-2022 05:00 PM
లబ్దిదారులకు మూడో విడత ఆర్ధిక సాయం పంపిణీ కింద దాదాపు రూ.19 కోట్ల చెక్కును అందజేసి, ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
26-09-2022 12:53 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉషాశ్రీ చరణ్, అధికారులు పాల్గొన్నారు.
24-09-2022
24-09-2022 10:32 AM
ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా కరోనా సమయంలో ఎంతోమంది ఆదుకొన్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతిఏటా వైయస్ఆర్ జయంతి, కార్యక్రమాలు, సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహించి పేదలకు చేయూత...
22-09-2022
22-09-2022 12:22 PM
మంత్రి జోగిరమేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షిస్తున్నారు.
20-09-2022
20-09-2022 02:33 PM
11.15 – 12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని, వైయస్ఆర్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
20-09-2022 10:22 AM
చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇచ్చినా 14 ఏళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని అన్నారు. ప్రజలు వలస వెళ్లకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని పిల్లలు బాగా చదువుకోవాలని సీఎం వైయస్ జగన్ అనేక సంక్షేమ...
19-09-2022
19-09-2022 10:39 AM
మంగళవారం అసెంబ్లీ అనంతరం ఎమ్మెల్యేలతో సీఎం వైయస్ జగన్ సమావేశం కానున్నారు.