People voice

23-01-2024

23-01-2024 01:40 PM
ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌...

26-04-2022

26-04-2022 06:09 PM
తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

26-06-2020

26-06-2020 12:50 PM
తాడేపల్లి: ‘రైతు సంక్షేమ కోసం నాన్న గారు ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తా’నని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆచరణలో చూపిస్తున్నారు.

31-03-2019

31-03-2019 02:54 PM
సొంతమామను వెన్నుపోటు పోడిచినవాడు చంద్రబాబు.ఎన్టీఆర్‌ పార్టీని,అధికారానికి లాగేసుకున్నాడు. చంద్రబాబుకు మించిన నీచుడు,దుర్మార్గుడు ఇంకోకడు ఉండడని చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ అన్న మాటలు..వ్యవసాయాన్ని...

16-03-2019

16-03-2019 07:08 PM
హైదరాబాద్‌:  ఉత్తరాంధ్ర చర్చ వేదిక నాయకులు, సీనియర్‌ నేత కొణతాల రామకృరామకృష్ణ‌ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సమస్యలపై జననేతతో చర్చించారు.

13-11-2017

13-11-2017 01:22 PM
కల్లూరు: సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముధైర్యం సీఎం చంద్రబాబునాయుడుకు లేదని వైయస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్

04-11-2017

04-11-2017 05:57 PM
దత్తిరాజేరుః జగనన్న వస్తున్నాడు మంచిరోజులు వస్తున్నాయని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కడుబండి శ్రీనువాసరావు అన్నారు.
04-11-2017 05:52 PM
వంగర: జగన్‌తోనే రాజన్నరాజ్యం సాధ్యమవుతోందని వైయస్సార్‌ సీపీ నేత వావిలపల్లి రంగునాయుడు అన్నారు. శనివారం మండల పరిధి ఎం.సీతారాంపురంలో వైయస్సార్‌ కుటుంబం నిర్వహించారు.

02-11-2017

02-11-2017 06:22 PM
జియ్యమ్మవలసః  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ది సాధ్య‌మ‌ని పార్టీ జిల్లా కార్యవర్గసభ్యుడు ఆర్నిపల్లి వెంకటనాయుడు అన్నారు.

01-11-2017

01-11-2017 06:23 PM
పొదిలి: వైయస్సార్‌సీపీతోనే మెరుగైన పాలన సాధ్యమవుతోందని ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్‌ అన్నారు.
01-11-2017 06:18 PM
మామిడికుదురు: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ‘ప్రజా సంకల్ప’ యాత్రకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ
01-11-2017 05:58 PM
కొత్తపల్లి(గంపలగూడెం): రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలుచేయాలని తిరువూరు ఎమ్మెల్యే కే రక్షణనిధి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
01-11-2017 12:14 PM
చిలకలూరిపేటటౌన్ (మంగ‌ళ‌గిరి):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలను కాపీ కొట్టడం టీడీపీకి అల‌వాటే అని పార్టీ సీనియర్‌ నాయకుడు,ము

31-10-2017

31-10-2017 06:44 PM
జలుమూరు: ప‌్ర‌తి ఒక్క‌రు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తోడుగా నిల‌వాల‌ని వైస్‌ ఎంపీపీ టి.సతీష్‌ అన్నారు. మంగళవారం శ్రీముఖలింగంలో వైయ‌స్ఆర్ కుటుంబం నిర్వహించారు.
31-10-2017 06:35 PM
బుక్కపట్నం: నియొజకవర్గంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికి వెళ్లి నవరత్నాల ప్రాధాన్యతను వివరించే కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
31-10-2017 06:23 PM
ఒప్పిచర్ల(కారంపూడి, మంగ‌ళ‌గిరి): మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం ఉత్సాహంగా కొన‌సాగుతూనే ఉంది.  బూత్‌ కన్వీనర్లు అంగిరేకుల మల్లయ్య, పాలకీర్తి సైదులు, జార్జి, బత్తిన శ్రీన

30-10-2017

30-10-2017 06:43 PM
అమలాపురం రూరల్‌: నవరత్నాల కరపత్రాలతో బూత్‌ కమిటీ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఒక్కరిని వైయస్సార్‌ కుటుంబంలో చేర్చాలని మండల వైయస్సార్‌ సీపీ అధ్యక్షుడు బొంతు గోవిందశెట్టి పిలుపునిచ్చారు.
30-10-2017 06:32 PM
తక్కెళ్లపాడు(దాచేపల్లి): మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంను నిర్వహించారు.
30-10-2017 03:59 PM
అనంతపురంః రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగుతోందని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.  రాజన్న రాజ్యం కోసం ‘వైయస్సార్‌ కుటుంబం’లో భాగస్వామ్యులు కావాలని  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పిలుపునిచ్చా

28-10-2017

28-10-2017 01:37 PM
పొదిలిః వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కం
28-10-2017 01:32 PM
శంకరగుప్తం(మలికిపురం): రాజోలు జోన్ లో  వైయస్సార్‌ కుటుంబం కార్రక్రమం ఉత్సాహంగా జరిగింది. పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాల పత్రాలను ప్రజలకు అందించి సంక్షేమ పథకాలను వివరించారు.

27-10-2017

27-10-2017 06:44 PM
మంగ‌ళ‌గిరి : చ‌ంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రం అభివృద్ధిలో  ప‌రుగులు పెడుతుంద‌న్న నాయ‌కులంతా దోచుకోవ‌డం త‌ప్పి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను కానీ, అభివృద్ధిని కానీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌ట‌

25-10-2017

25-10-2017 06:31 PM
మాడుగుల :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌తో ప్ర‌తి కుటుంబానికి ల‌బ్ధి చేకూరుతుంద‌ని  పార్టీ మండల నాయకుడు లెక్కల ఈశ్వరరావు అన్నారు.
25-10-2017 06:12 PM
సుందరపల్లి(కె.గంగవరం): ప్రతి ఒక్కరు వైయస్సార్‌ కుటుంబంలో మమేకమవ్వాలని ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ కన్వీనర్, ఎంపీపీ పెట్టా శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.
25-10-2017 05:59 PM
గుర్ల: నవరత్నాలతోనే ప్రజలకు మేలు చేకురుతుందని వైయస్సార్‌ సీపీ జిల్లా పార్టీ సమన్వయ కర్త మజ్జి శ్రీనువాసురావు అన్నారు. మండలంలోని చింతలపేట గ్రామంలో వైయస్‌ఆర్‌ కుటుంబంను నిర్వహించారు.

24-10-2017

24-10-2017 06:45 PM
ఏర్పేడుః వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో పేదలందరు అభివృద్ధి చెందుతారని ఆ పార్టీ మండల అద్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు అన్నారు.
24-10-2017 06:17 PM
చినతాడినాడ (కైకలూరు) : క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి వైయస్సార్‌ సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) అన్నారు.
24-10-2017 12:00 PM
పశ్చిమగోదావరి: వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పాతపాటి స్రరాజు అన్నారు.

23-10-2017

23-10-2017 06:35 PM
మైలవరం: నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో అమలు జరిగిన విధంగానే వైయస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే పార్టీలు, కుల,మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన
23-10-2017 06:31 PM
యనమలకుదురు (పెఎనమలూరు)ః మహానేత వైయస్‌.రాజశేఖరరెడ్డి ఆశయాలు సాధించాలంటే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలతోనే సాధ్యమౌతుందని మండల బీసీసెల్‌ విభాగం అధ్యక్షు
23-10-2017 06:28 PM
కొమ్మాది (విశాఖ‌): జీవీయంసీ నాల్గవవార్డు కొమ్మాది ఎస్సీ కాలనీలో వైయస్ఆర్ కుటుంబం ఉత్సాహంగా సాగింది.
23-10-2017 02:51 PM
తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయని పార్టీ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డ

21-10-2017

21-10-2017 05:52 PM
మలాపురం అర్బన్‌ ః నవరత్నాలు పేదల జీవితాలలో వెలుగునింపుతుందని వైయస్సార్‌సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సుమీత్రారాజశేఖర్‌రెడ్డిలు తెలిపారు.
21-10-2017 05:38 PM
ఉరవకొండ: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో పేదల కష్టాలు తీరుతాయని ఆపార్టీ పట్టణ కన్వీనర్‌ చెంగలమహేష్‌ తెలిపారు.
21-10-2017 05:27 PM
చిలకలూరిపేటటౌన్ః నవ్యాంధ్ర అభివృద్ధి నవరత్నాల పథకంతోనే ప్రతిఫలిస్తుందని వైయస్సార్‌సీపి సీనియర్‌ నాయకుడు,మురికిపూడి సొసైటి అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య అన్నారు.పట్టణంలోని ఎనిమిదో వార్డులో బూత్

20-10-2017

20-10-2017 06:02 PM
మారేడుమిల్లి (రాజ‌మండ్రి):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన నవరత్నాలతో రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఆ పార్టీ రంపచోడవరం ఎమ్మెల్యే

16-10-2017

16-10-2017 06:09 PM
బుచ్చెయ్యపేటః నవరత్నాలు పథకాల అమలుతోనే పేద ప్రజలు జీవితాలు బాగుపడతాయని జిల్లా వైయస్సార్‌ సీపీ సెక్రటరీ తమరాన రామకోటి తెలిపారు.
16-10-2017 06:03 PM
ఆలమూరు: మండలంలోని సంధిపూడిలో మంగళవారం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్‌ తమ్మన శ్రీనివాసు తెలిపారు.
16-10-2017 05:52 PM
పుల్లంపేట: ప్రజా సంక్షేమం కోసమే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టారని,  గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నామని ఇంఛార్జ్‌ ముద్దా బాబుల్‌రెడ్డి అన్నారు.

14-10-2017

14-10-2017 07:28 PM
చైతన్యనగర్‌లో వైయస్సార్‌ కుటుంబం
14-10-2017 07:17 PM
తాడిపత్రి టౌన్‌: తాడిపత్రి మున్సిపల్‌ పరిధిలోని శ్రీరాములపేట, గణేష్‌నగర్‌లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం శనివారం నిర్వహించారు.
14-10-2017 11:43 AM
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు అన్నారు.

13-10-2017

13-10-2017 05:52 PM
గారాలమడుగు(పుల్లంపేట): వైయస్సార్‌సీపీ  అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టన నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేయడంలో భాగంగా శుక్రవారం ఖాదర్‌పేట, గారాలమడుగు, హరిజనవాడ, మహబూబ్‌నగర్, పుల్లం

12-10-2017

12-10-2017 06:44 PM
మిరియాల(కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం గత మూడు రోజులుగా ఉత్సాహంగా జరుగుతోంది.
12-10-2017 06:19 PM
రాయచోటిఅర్బన్ (క‌డ‌ప‌):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలాంటి ప‌థ‌కాల‌తో అంద‌రికీ ల‌బ్ధి  చేకూరుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ

11-10-2017

11-10-2017 06:11 PM
సుండుపల్లి: రాష్ట్రాభివృద్ది జననేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఎంపీపీ అజంతమ్మ, జడ్‌పీటీసీ హాకింసాబ్‌లు తెలిపారు.
11-10-2017 06:05 PM
భీమునిపట్నం (విశాఖ‌): ఎన్నిక‌ల ముందు 600ల‌కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌ని చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుద్ధి వ‌చ్చేలా చేద్దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార‌ట్ఈ సేవాద‌ళ్ అధ్య‌క్షుడు మ
11-10-2017 05:31 PM
గిద్దలూరు రూరల్‌ః వైయస్సార్‌ సీపీ నియోజకవర్గం సమన్వయకర్త ఐ.వి.రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని అంభవరం గ్రామంలో బుధవారం వైయస

10-10-2017

10-10-2017 06:38 PM
బడుగలకు భరోసా..నవరత్నాలు
10-10-2017 11:09 AM
శాంతినగర్‌లో నవరత్నాల ప్రచారం

09-10-2017

09-10-2017 07:00 PM
సంబేపల్లె : టీడీపి ప్రభుత్వం వైఫల్యాలే వైయస్‌ఆర్‌సీపికి విజయాన్ని చేకూరుస్తాయని డీసీఎంఎస్‌ చైర్మైన్‌ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి సోమవారం పేర్కొన్నారు.
09-10-2017 05:56 PM
ఆత్మకూరుః అధికారం కావాలన్న అత్యాశతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అమలు గానీ హామీలిచ్చి  ప్రజలకు మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత పచ్చచొక్కాలకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు.

07-10-2017

07-10-2017 08:06 PM
చంద్రబాబుకు గుణపాఠం చెబుతాం
07-10-2017 12:44 PM
పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు అన్నారు.

06-10-2017

06-10-2017 06:45 PM
అనపర్తి: వైయస్సార్సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని వైయస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
06-10-2017 06:36 PM
తనకల్లు (అనంత‌పురం): చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెర‌వేర్చ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజక‌వ‌ర్గ స‌మ‌న్వ‌క‌ర్త డాక్ట‌ర్ సిద్
06-10-2017 12:46 PM
విజయవాడ: ఎన్నికల ముందు 600లకు పైగా వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్
06-10-2017 12:24 PM
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు తొందర్లోనే ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉషాశ్రీ చరణ్‌ అన్నారు

Pages

Back to Top