చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్సార్ సీపీతోనే మెరుగైన పాలన
01 Nov 2017 6:23 PM
పొదిలి: వైయస్సార్సీపీతోనే మెరుగైన పాలన సాధ్యమవుతోందని ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో జరిగిన వైయస్సార్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే వైయస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమాన్ని సర్పంచ్ చాగంరెడ్డి మాలకొండారెడ్డి ప్రారంభించారు. సభ్యత్వం చేర్పించడంతో పాటూ, నవరత్నాల పథకాలకు సంబంధించి బ్రోచర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు వెలుగోలు కాశీ, పార్టీ నాయకులు అల్లాడిపల్లి కొండారెడ్డి, బాల కోటేశ్వరరావు, కోటిరెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.