సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ఉత్సాహంగా `వైయస్ఆర్ కుటుంబం`
23 Oct 2017 6:28 PM
కొమ్మాది (విశాఖ): జీవీయంసీ నాల్గవవార్డు కొమ్మాది ఎస్సీ కాలనీలో వైయస్ఆర్ కుటుంబం ఉత్సాహంగా సాగింది. వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుంటుబోయిన శ్రీనివాసయాదవ్, సియాద్రి కనకరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను గడపగడపకు వెళ్ళి వివరించారు. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు శివరెడ్డి, అశోక్, కళ్యణ్ తదితరులు పాల్గొన్నారు.