నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
వైయస్ జగన్ నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి
24 Oct 2017 12:00 PM
పశ్చిమగోదావరి: వైయస్ జగన్ నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పాతపాటి స్రరాజు అన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఉనుదుర్రులో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్రరాజు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములను చేశారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంతన యోగేంద్రబాబు ఉన్నారు. అనంతరం ఉండి నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త నర్సింహరాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.