రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
విస్తృతంగా నవరత్నాలు ప్రచారం
31 Oct 2017 6:35 PM
బుక్కపట్నం: నియొజకవర్గంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికి వెళ్లి నవరత్నాల ప్రాధాన్యతను వివరించే కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైయస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను వైయస్సార్ కుటుంబం ద్వారా ప్రజలకు వివరించారు. ఈ పథకాలు అమలు కావాలంటే జగనన్నను సీఎం చేయాలని పిలుపునిచ్చారు.. ప్రతి కుటుంబ సభ్యులతో 91210 91210 నంబరుకు కాల్ చేయించి వైయస్సార్ కుటుంబంలో సభ్యులుగా చేర్పించారు. బుక్కపట్నంలో బోసే గంగాధర్, మాల్యవంతం మారుతి,మాజీ స్టోర్ డీలర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.