చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
People voice
23-01-2024
23-01-2024 01:40 PM
ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్...
26-04-2022
26-04-2022 06:09 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
26-06-2020
26-06-2020 12:50 PM
తాడేపల్లి: ‘రైతు సంక్షేమ కోసం నాన్న గారు ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తా’నని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి.. ఆచరణలో చూపిస్తున్నారు.
31-03-2019
31-03-2019 02:54 PM
సొంతమామను వెన్నుపోటు పోడిచినవాడు చంద్రబాబు.ఎన్టీఆర్ పార్టీని,అధికారానికి లాగేసుకున్నాడు. చంద్రబాబుకు మించిన నీచుడు,దుర్మార్గుడు ఇంకోకడు ఉండడని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అన్న మాటలు..వ్యవసాయాన్ని...
16-03-2019
16-03-2019 07:08 PM
హైదరాబాద్: ఉత్తరాంధ్ర చర్చ వేదిక నాయకులు, సీనియర్ నేత కొణతాల రామకృరామకృష్ణ వైయస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సమస్యలపై జననేతతో చర్చించారు.
13-11-2017
13-11-2017 01:22 PM
కల్లూరు: సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముధైర్యం సీఎం చంద్రబాబునాయుడుకు లేదని వైయస్సార్ సీపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్
04-11-2017
04-11-2017 05:57 PM
దత్తిరాజేరుః జగనన్న వస్తున్నాడు మంచిరోజులు వస్తున్నాయని వైయస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కడుబండి శ్రీనువాసరావు అన్నారు.
04-11-2017 05:52 PM
వంగర: జగన్తోనే రాజన్నరాజ్యం సాధ్యమవుతోందని వైయస్సార్ సీపీ నేత వావిలపల్లి రంగునాయుడు అన్నారు. శనివారం మండల పరిధి ఎం.సీతారాంపురంలో వైయస్సార్ కుటుంబం నిర్వహించారు.
02-11-2017
02-11-2017 06:22 PM
జియ్యమ్మవలసః వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని పార్టీ జిల్లా కార్యవర్గసభ్యుడు ఆర్నిపల్లి వెంకటనాయుడు అన్నారు.
01-11-2017
01-11-2017 06:23 PM
పొదిలి: వైయస్సార్సీపీతోనే మెరుగైన పాలన సాధ్యమవుతోందని ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ అన్నారు.
01-11-2017 06:18 PM
మామిడికుదురు: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ‘ప్రజా సంకల్ప’ యాత్రకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ
01-11-2017 05:58 PM
కొత్తపల్లి(గంపలగూడెం): రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలుచేయాలని తిరువూరు ఎమ్మెల్యే కే రక్షణనిధి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
01-11-2017 12:14 PM
చిలకలూరిపేటటౌన్ (మంగళగిరి): వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలను కాపీ కొట్టడం టీడీపీకి అలవాటే అని పార్టీ సీనియర్ నాయకుడు,ము
31-10-2017
31-10-2017 06:44 PM
జలుమూరు: ప్రతి ఒక్కరు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తోడుగా నిలవాలని వైస్ ఎంపీపీ టి.సతీష్ అన్నారు. మంగళవారం శ్రీముఖలింగంలో వైయస్ఆర్ కుటుంబం నిర్వహించారు.
31-10-2017 06:35 PM
బుక్కపట్నం: నియొజకవర్గంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికి వెళ్లి నవరత్నాల ప్రాధాన్యతను వివరించే కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
31-10-2017 06:23 PM
ఒప్పిచర్ల(కారంపూడి, మంగళగిరి): మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతూనే ఉంది. బూత్ కన్వీనర్లు అంగిరేకుల మల్లయ్య, పాలకీర్తి సైదులు, జార్జి, బత్తిన శ్రీన
30-10-2017
30-10-2017 06:43 PM
అమలాపురం రూరల్: నవరత్నాల కరపత్రాలతో బూత్ కమిటీ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఒక్కరిని వైయస్సార్ కుటుంబంలో చేర్చాలని మండల వైయస్సార్ సీపీ అధ్యక్షుడు బొంతు గోవిందశెట్టి పిలుపునిచ్చారు.
30-10-2017 06:32 PM
తక్కెళ్లపాడు(దాచేపల్లి): మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం వైయస్సార్ కుటుంబం కార్యక్రమంను నిర్వహించారు.
30-10-2017 03:59 PM
అనంతపురంః రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగుతోందని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. రాజన్న రాజ్యం కోసం ‘వైయస్సార్ కుటుంబం’లో భాగస్వామ్యులు కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చా
28-10-2017
28-10-2017 01:37 PM
పొదిలిః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్.జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కం
28-10-2017 01:32 PM
శంకరగుప్తం(మలికిపురం): రాజోలు జోన్ లో వైయస్సార్ కుటుంబం కార్రక్రమం ఉత్సాహంగా జరిగింది. పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాల పత్రాలను ప్రజలకు అందించి సంక్షేమ పథకాలను వివరించారు.
27-10-2017
27-10-2017 06:44 PM
మంగళగిరి : చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న నాయకులంతా దోచుకోవడం తప్పి ప్రజా సమస్యలను కానీ, అభివృద్ధిని కానీ పట్టించుకోవడం లేదని పట
25-10-2017
25-10-2017 06:31 PM
మాడుగుల : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని పార్టీ మండల నాయకుడు లెక్కల ఈశ్వరరావు అన్నారు.
25-10-2017 06:12 PM
సుందరపల్లి(కె.గంగవరం): ప్రతి ఒక్కరు వైయస్సార్ కుటుంబంలో మమేకమవ్వాలని ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్, ఎంపీపీ పెట్టా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
25-10-2017 05:59 PM
గుర్ల: నవరత్నాలతోనే ప్రజలకు మేలు చేకురుతుందని వైయస్సార్ సీపీ జిల్లా పార్టీ సమన్వయ కర్త మజ్జి శ్రీనువాసురావు అన్నారు. మండలంలోని చింతలపేట గ్రామంలో వైయస్ఆర్ కుటుంబంను నిర్వహించారు.
24-10-2017
24-10-2017 06:45 PM
ఏర్పేడుః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో పేదలందరు అభివృద్ధి చెందుతారని ఆ పార్టీ మండల అద్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు అన్నారు.
24-10-2017 06:17 PM
చినతాడినాడ (కైకలూరు) : క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి వైయస్సార్ సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు.
24-10-2017 12:00 PM
పశ్చిమగోదావరి: వైయస్ జగన్ నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పాతపాటి స్రరాజు అన్నారు.
23-10-2017
23-10-2017 06:35 PM
మైలవరం: నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో అమలు జరిగిన విధంగానే వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే పార్టీలు, కుల,మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన
23-10-2017 06:31 PM
యనమలకుదురు (పెఎనమలూరు)ః మహానేత వైయస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు సాధించాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలతోనే సాధ్యమౌతుందని మండల బీసీసెల్ విభాగం అధ్యక్షు
23-10-2017 06:28 PM
కొమ్మాది (విశాఖ): జీవీయంసీ నాల్గవవార్డు కొమ్మాది ఎస్సీ కాలనీలో వైయస్ఆర్ కుటుంబం ఉత్సాహంగా సాగింది.
23-10-2017 02:51 PM
తూర్పుగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయని పార్టీ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డ
21-10-2017
21-10-2017 05:52 PM
మలాపురం అర్బన్ ః నవరత్నాలు పేదల జీవితాలలో వెలుగునింపుతుందని వైయస్సార్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంబటూరు ప్రసాద్రెడ్డి, సుమీత్రారాజశేఖర్రెడ్డిలు తెలిపారు.
21-10-2017 05:38 PM
ఉరవకొండ: వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో పేదల కష్టాలు తీరుతాయని ఆపార్టీ పట్టణ కన్వీనర్ చెంగలమహేష్ తెలిపారు.
21-10-2017 05:27 PM
చిలకలూరిపేటటౌన్ః నవ్యాంధ్ర అభివృద్ధి నవరత్నాల పథకంతోనే ప్రతిఫలిస్తుందని వైయస్సార్సీపి సీనియర్ నాయకుడు,మురికిపూడి సొసైటి అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య అన్నారు.పట్టణంలోని ఎనిమిదో వార్డులో బూత్
20-10-2017
20-10-2017 06:02 PM
మారేడుమిల్లి (రాజమండ్రి): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఆ పార్టీ రంపచోడవరం ఎమ్మెల్యే
16-10-2017
16-10-2017 06:09 PM
బుచ్చెయ్యపేటః నవరత్నాలు పథకాల అమలుతోనే పేద ప్రజలు జీవితాలు బాగుపడతాయని జిల్లా వైయస్సార్ సీపీ సెక్రటరీ తమరాన రామకోటి తెలిపారు.
16-10-2017 06:03 PM
ఆలమూరు: మండలంలోని సంధిపూడిలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు తెలిపారు.
16-10-2017 05:52 PM
పుల్లంపేట: ప్రజా సంక్షేమం కోసమే వైయస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టారని, గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నామని ఇంఛార్జ్ ముద్దా బాబుల్రెడ్డి అన్నారు.
14-10-2017
14-10-2017 07:17 PM
తాడిపత్రి టౌన్: తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని శ్రీరాములపేట, గణేష్నగర్లో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం శనివారం నిర్వహించారు.
14-10-2017 11:43 AM
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు అన్నారు.
13-10-2017
13-10-2017 05:52 PM
గారాలమడుగు(పుల్లంపేట): వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టన నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేయడంలో భాగంగా శుక్రవారం ఖాదర్పేట, గారాలమడుగు, హరిజనవాడ, మహబూబ్నగర్, పుల్లం
12-10-2017
12-10-2017 06:44 PM
మిరియాల(కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం గత మూడు రోజులుగా ఉత్సాహంగా జరుగుతోంది.
12-10-2017 06:19 PM
రాయచోటిఅర్బన్ (కడప): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలాంటి పథకాలతో అందరికీ లబ్ధి చేకూరుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
11-10-2017
11-10-2017 06:11 PM
సుండుపల్లి: రాష్ట్రాభివృద్ది జననేత వైయస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ఎంపీపీ అజంతమ్మ, జడ్పీటీసీ హాకింసాబ్లు తెలిపారు.
11-10-2017 06:05 PM
భీమునిపట్నం (విశాఖ): ఎన్నికల ముందు 600లకు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చని చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి వచ్చేలా చేద్దామని వైయస్ఆర్ కాంగ్రెస్ పారట్ఈ సేవాదళ్ అధ్యక్షుడు మ
11-10-2017 05:31 PM
గిద్దలూరు రూరల్ః వైయస్సార్ సీపీ నియోజకవర్గం సమన్వయకర్త ఐ.వి.రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని అంభవరం గ్రామంలో బుధవారం వైయస
10-10-2017
09-10-2017
09-10-2017 07:00 PM
సంబేపల్లె : టీడీపి ప్రభుత్వం వైఫల్యాలే వైయస్ఆర్సీపికి విజయాన్ని చేకూరుస్తాయని డీసీఎంఎస్ చైర్మైన్ ఆవుల విష్ణువర్ధన్రెడ్డి సోమవారం పేర్కొన్నారు.
09-10-2017 05:56 PM
ఆత్మకూరుః అధికారం కావాలన్న అత్యాశతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అమలు గానీ హామీలిచ్చి ప్రజలకు మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత పచ్చచొక్కాలకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు.
07-10-2017
07-10-2017 12:44 PM
పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు అన్నారు.
06-10-2017
06-10-2017 06:45 PM
అనపర్తి: వైయస్సార్సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని వైయస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
06-10-2017 06:36 PM
తనకల్లు (అనంతపురం): చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వకర్త డాక్టర్ సిద్
06-10-2017 12:46 PM
విజయవాడ: ఎన్నికల ముందు 600లకు పైగా వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్
06-10-2017 12:24 PM
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు తొందర్లోనే ఉన్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ ఉషాశ్రీ చరణ్ అన్నారు