Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ నేత దొంగల రాంబాబు మృతిపై పార్టీ నేతల నివాళి
కల్తీ జరిగిందని నమ్మించడానికే ఏకసభ్య కమిషన్
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ నేత డి. రాంబాబు మృతిపై వైయస్ జగన్ సంతాపం
గీతం సంస్థల భూకబ్జా రెగ్యులరైజేషన్ చట్ట విరుద్దం
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భద్రతపై వైయస్ఆర్సీపీ ఆందోళన
అరాచకాలు ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా?
జోగి రమేష్ ఇంటిపై దాడి జంగిల్ రాజ్కు నిదర్శనం
జోగి రమేష్ కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ..
మా పార్టీ నాయకుడి మృతిపై ఎల్లోమీడియా అసత్య ప్రచారం
టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
06-02-2026
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ నేత దొంగల రాంబాబు మృతిపై పార్టీ నేతల నివాళి
06-02-2026 10:39 PM
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి రాంబాబు నివాసానికి...
కల్తీ జరిగిందని నమ్మించడానికే ఏకసభ్య కమిషన్
06-02-2026 10:35 PM
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సంపాదించలేక నానా అగచాట్లు పడుతోంది. నే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు,...
చిల్లకల్లు వైయస్ఆర్సీపీ నేత డి. రాంబాబు మృతిపై వైయస్ జగన్ సంతాపం
06-02-2026 10:22 PM
పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ కోసం రాంబాబు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వైయస్ జగన్ పేర్కొన్నారు.
గీతం సంస్థల భూకబ్జా రెగ్యులరైజేషన్ చట్ట విరుద్దం
06-02-2026 10:19 PM
జనవరి 30 న విశాఖ కార్పొరేషన్ లో జరిగిన సర్వసభ్యసమావేశం ప్రజాస్వామ్య విరుద్ధం. ఆ సమావేశంలో మేయర్ తో పాటు కూటమి కార్పొరేటర్లు ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా వ్యవహరించారు. కౌన్సిల్ లో 15 అంశాలను పొందుపరిచి...
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భద్రతపై వైయస్ఆర్సీపీ ఆందోళన
06-02-2026 10:13 PM
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వైయస్ఆర్సీపీ ఆరోపించింది. భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యవహరించడం అత్యంత ప్రమాదకరమని పార్టీ నేతలు...
అరాచకాలు ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా?
06-02-2026 10:08 PM
గుంటూరులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అక్కడ, ఇక్కడ చేసిన విధ్వంసం చూసి, రెండు కుటుంబాల సభ్యులను పరామర్శించడం జరిగింది. రాష్ట్రంలో జంగిల్రాజ్ పరిపాలన సాగుతోంది.
జోగి రమేష్ ఇంటిపై దాడి జంగిల్ రాజ్కు నిదర్శనం
06-02-2026 06:54 PM
గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటికి వెళ్లి చూసినప్పుడు నాగరిక ప్రపంచం తలవంచుకునే పరిస్థితి కనిపించింది. ఐదు కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు.
జోగి రమేష్ కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ..
06-02-2026 06:44 PM
దాడిలో ధ్వంసమైన ఇంటి భాగాలను పరిశీలించిన జగన్, అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించారు. అనంతరం జోగి రమేష్ కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,...
మా పార్టీ నాయకుడి మృతిపై ఎల్లోమీడియా అసత్య ప్రచారం
06-02-2026 05:35 PM
మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని చెప్పారు. ఆ సమయంలో రాంబాబు మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు
టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు
06-02-2026 02:50 PM
వైయస్ జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వివాదాన్ని రేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మకమైన తిరుమల వంటి పవిత్రక్షేత్రంపై సీఎం స్థాయిలో వివాదం...
అంబటి కుటుంబానికి వైయస్ఆర్సీపీ ముఖ్య నేతల పరామర్శ
06-02-2026 02:11 PM
వైయస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున న్యాయపరంగా, ప్రజాస్వామ్యపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు
ఆంక్షలు దాటుకొని అభిమాన నేత చెంతకు జనసంద్రం
06-02-2026 01:10 PM
వైయస్ జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురవుతోంది. ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయస్ జగన్ ఇబ్రహీంపట్నం వెళ్తున్నారు.
కాపులపై కూటమి ప్రభుత్వ వేధింపులు
06-02-2026 12:33 PM
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు తాము రేపు ఉదయం వెళ్లనున్నట్లు అమరనాథ్ తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి, బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ వాళ్ల పార్టీకి వాళ్లే సమాధి
06-02-2026 12:27 PM
మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు పాల్పడటం రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూపిస్తోందని రోజా విమర్శించారు. ‘‘మాజీ మంత్రి ఇంటిపైనే దాడి చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో...
వైయస్ జగన్ పర్యటనతో ప్రభుత్వంలో వణుకు
06-02-2026 11:35 AM
తన కుటుంబంపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, పెట్రోల్ బాంబులతో తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కుటుంబాన్ని మట్టుబెట్టాలని ప్రయత్నించారని జోగి రమేష్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను...
వైయస్ జగన్ పర్యటన రూట్ మ్యాప్లో స్వల్ప మార్పులు
06-02-2026 09:20 AM
ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైయస్ జగన్ ఇబ్రహింపట్నానికి బయలుదేరుతారు. మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, నల్లగుంట, గుంటుపల్లి మార్గంగా ఇబ్రహింపట్నంలోని మాజీ మంత్రి జోగి...
నేడు జోగి రమేష్ కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
06-02-2026 08:43 AM
ఇటీవల జరిగిన దాడిలో జోగి రమేష్ ఇంటిపై విధ్వంసం చోటుచేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వైయస్ జగన్ స్వయంగా వెళ్లి...
దేవుడ్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్న చంద్రబాబు
06-02-2026 08:27 AM
గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ మాత్రం నంగిగా మాట్లాడుతూ... వాస్తవాలు ప్రజలకు చెబుతున్నామంటున్నారు. కానీ వారి మాటల్లో మేం ప్రజలకు దొరికిపోయామన్న విషయం స్పష్టంగా అర్ధం...
05-02-2026
సిట్ రిపోర్ట్ పై విచారణ పేరుతో కొత్త డ్రామా
05-02-2026 08:54 PM
2007 జూన్ 2న తిరుమల ఏడు కొండల్ని దివ్యక్షేత్రం అని పిలవాలి, ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధమని రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చింది నిజం కాదా ? నాడు వైఎస్సార్ ఏడు కొండల్ని రెండు కొండలు అన్నారంటూ...
వైయస్ జగన్ పర్యటనకు భారీ మద్దతు..
05-02-2026 08:22 PM
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో పాలన సాగిస్తున్నదని విమర్శించారు
సిట్ స్పష్టం చేసినా చంద్రబాబు దుష్ప్రచారమే
05-02-2026 08:10 PM
లడ్డూ ప్రసాదంలో ఆవునెయ్యికి బదులు జంతుకొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు అత్యంత దారుణంగా కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆరోపణల మీద సీబీఐతో విచారణ జరిపించాలని...
శ్రీవారి ప్రసాదంపై రాజకీయ కుట్రలు ఆపాలి
05-02-2026 06:25 PM
ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతపై అనుమానం వ్యక్తమైన వెంటనే అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి బాధ్యతాయుతంగా స్పందించి నమూనాలను మైసూర్లోని సెంట్రల్...
రేపు జోగి రమేష్ కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
05-02-2026 06:21 PM
ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు. కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం
రాయలసీమ లిఫ్టును పూర్తి చేయల్సిందే
05-02-2026 05:16 PM
రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఇప్పటికైనా మొదలుపెట్టి పూర్తిచేయకపోతే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ సమాధి కావడం ఖాయం. వైయస్ఆర్సీపీ హయాలోనే పనులు 80 శాతం పూర్తయినా మిగతా పెండింగ్ ప...
గీతం యూనివర్సిటీకి భూముల బదలాయింపుపై స్పష్టత ఇవ్వాలి
05-02-2026 04:37 PM
జనవరి 30న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను 15వ అంశంగా అజెండాలో చేర్చారని, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ లేకుండానే సభ్యుల స్పష్టమైన ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఆమోదించడం పట్ల తీవ్ర అభ్యంతరం...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం దుర్మార్గం
05-02-2026 03:39 PM
రాయలసీమ ఉద్యమకారులమని చెప్పుకునే కొందరు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వ్యర్థమని మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
వక్ఫ్ ఆస్తులను పీపీపీ మోడ్లో అప్పగిస్తే ఊరుకోం
05-02-2026 03:09 PM
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని వైయస్ఆర్సీపీ మైనార్టీ విభాగం నేతలు హెచ్చరించారు.
రాయలసీమ లిఫ్ట్తో పాటు హంద్రీనీవా కోసం కూడా పోరాడుదాం
05-02-2026 03:01 PM
2024 మే నెల వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగాయని, కానీ జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిలిపివేశారని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.
జగనన్న మా కుటుంబంలో ధైర్యం నింపారు
05-02-2026 01:23 PM
తమ తండ్రి ఎప్పుడూ చెప్పినట్లే వెంకటేశ్వరస్వామి తమకు అండగా ఉన్నారని, దేవుడి ఆశీస్సులు ఉన్నంతవరకు తమపై వేసే ప్రతి రాయి పువ్వుగా మారుతుందని శ్రీజ అన్నారు. తమ ఇంటిపై అత్యంత దారుణంగా దాడి జరిగిందని,...
డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికు వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
05-02-2026 01:07 PM
ఆరోగ్య రంగంలో నూతన మార్గాలను సృష్టిస్తూ లక్షలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా, ఆనందంగా...
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
05-02-2026 01:00 PM
నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్)లకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
05-02-2026 12:54 PM
ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
04-02-2026
రాష్ట్రంలో జంగిల్రాజ్ కొనసాగుతోంది
04-02-2026 10:11 PM
గుంటూరు: రాష్ట్రంలో జంగిల్రాజ్ కొనసాగుతోందని, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మో
సీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయం
04-02-2026 05:22 PM
కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా సకాలంలో అందక రైతులు అనేక నష్టాలు చవిచూస్తున్నారని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజకీయాలకు అతీతంగా
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ
04-02-2026 05:14 PM
దాడి ఘటనలో బాధితుడైన అంబటి రాంబాబు పైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించడం అన్యాయమని వైయస్ జగన్ తప్పుపట్టారు. రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అధికార పార్టీకి చెందిన గూండాలు...
ఎస్సీ కమిషన్కు వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు, నేతల వినతి
04-02-2026 04:45 PM
ప్రత్యేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులపై టార్గెట్ చేసిన దాడులు జరుగుతున్నాయని, ఇందులో ఎక్కువగా ఎస్సీ వర్గాలకు చెందిన కార్యకర్తలు బాధితులవుతున్నారని వివరించారు....
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే జగనన్న లక్ష్యం
04-02-2026 04:21 PM
ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ కమిటీల్లో భాగస్వామ్యం కల్పిస్తామని, అన్ని వర్గాల నుంచి నాయకులకు పదవుల్లో అవకాశం ఇచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేలా
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
04-02-2026 03:16 PM
తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టంగా చెప్పినా కూటమి నేతలు విమర్శలు ఆపడం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
పోతిరెడ్డిపాడుకు తరలిరండి
04-02-2026 03:01 PM
1990 నుంచే చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించిన కాటసాని రామభూపాల్ రెడ్డి, సీమ ప్రజలకు నీరు అందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
‘ఛలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్ ఆవిష్కరణ
04-02-2026 02:58 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన
04-02-2026 02:49 PM
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయని మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ఆరోపించారు.
వార్డు స్థాయి కమిటీలను త్వరగా పూర్తి చేయాలి
04-02-2026 02:37 PM
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు
ముద్దనూరు వైస్ ఎంపీపీ–2 పదవిని కైవసం చేసుకున్న వైయస్ఆర్సీపీ
04-02-2026 02:33 PM
తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ముద్దనూరు మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే తన...
రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది
04-02-2026 02:30 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు, అలాగే సాల్మన్ రాజు హత్యకు సంబంధించిన అంశాలను కమిషన్ ముందు వివరించారు. టీడీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా...
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు
04-02-2026 02:22 PM
చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నారా లోకేష్, టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అపర మేధావిగా చెప్పుకునే నారా లోకేష్ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
జంగిల్రాజ్పై జనాగ్రహం
04-02-2026 12:41 PM
గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైయస్ జగన్ కాన్వాయ్ను ముందుకు నడిపించారు. జగన్ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి.
నేడు గుంటూరుకు వైయస్ జగన్
04-02-2026 09:51 AM
అనంతరం రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులు, జంగిల్ రాజ్ తరహా అరాచకాలపై వైయస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
03-02-2026
సుప్రీంకోర్టు ‘సిట్’ రిపోర్ట్పై ప్రభుత్వ విచారణా?
03-02-2026 09:19 PM
సిట్ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్ అదనపు ఛార్జిషీట్లో కానీ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప...
మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు అప్రజాస్వామికం
03-02-2026 09:15 PM
ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడుతూ.. ప్రభుత్వ తప్పిదాలను విమర్శించడం సహజం. ప్రజలపట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. కానీ అధికార పక్షం తమ తప్పులను ప్రశ్నించకూడదు.
రేపు వైయస్ జగన్ గుంటూరు పర్యటన
03-02-2026 09:04 PM
తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు బయలుదేరుతారు. మంగళగిరి, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ కార్యాలయం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మార్గాల
‘తప్పును ఒప్పు’ అని చెప్పేందుకే క్యాబినెట్ భేటీ
03-02-2026 09:00 PM
క్యాబినెట్ భేటీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తారని, నిరుద్యోగ భృతి చెల్లిస్తారని, రైతులకు మూడో విడత...
తిరుమల లడ్డూ విషయంలో దుష్ప్రచారం తగదు
03-02-2026 04:59 PM
ల్యాబ్ నివేదికలు, దర్యాప్తు ఫలితాలు ప్రజల ముందుకు రాకముందే సంచలనాత్మక ప్రకటనలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక శాంతి, మత సామరస్యంపై ప్రతికూల ప్రభావం...
పిరికిపందలే ఇళ్లపై దాడి చేస్తారు
03-02-2026 04:47 PM
సీఎం చంద్రబాబు తన నీచ రాజకీయాలకు తిరుమల శ్రీవారిని కూడా వాడుకుంటూ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశాడు. సీబీఐ సిట్ చార్జిషీట్ ద్వారా...
క్షమాపణ చెప్పమన్నందుకే మాపై దాడులు
03-02-2026 04:38 PM
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, కోట్లాది మంది శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని సీబీఐ సిట్ చార్జిషీట్ కాపీని పట్టుకుని...
కూటమి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి
03-02-2026 04:28 PM
ఈ విషయంలో ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజిని తదితర నాయకులపై భౌతిక దాడులు చేసి, ఇళ్లను ధ్వంసం
తిరుమల ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి
03-02-2026 03:47 PM
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నెయ్యి నమూనాలు సేకరణ, ట్యాంకర్ల రాక, వాటి వినియోగం జరిగిందని నివేదికలో ఉందని పేర్కొంటూ, ఏవైనా లోపాలు ఉంటే అవి కూటమి ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు.
కూటమి నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మెట్టు గోవిందరెడ్డి
03-02-2026 03:40 PM
రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతల ప్రోత్సాహంతో హిందువులు, ప్రజల మనోభావాలను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫ్లెక్సీలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు...
ఒకవైపు తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం
03-02-2026 03:18 PM
దానిపై వైయస్ఆర్సీపీ స్పంచి.. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పడిన సిట్ దాదాపు 14 నెలల తర్వాత .. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వులు లేవని కోర్టుకు...
పుంగనూరు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం
03-02-2026 03:12 PM
సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పుత్త శివశంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రజల పక్షాన పోరాటం ఆగదు
03-02-2026 03:08 PM
అంబటి రాంబాబును ఇలా కలవడం బాధాకరమని అన్నారు. మాజీ మంత్రుల ఇళ్లను తగలబెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More