Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్రంలో శాంతిభద్రతలకు గాడి తప్పాయి
ఆపరేషన్ సిందూర్ విజయవంతం హర్షణీయం
మహిళల వినూత్న నిరసన
13న కళ్ళితండాకు వైయస్ జగన్
రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి
స్వరాజ్మైదానంలో జవాన్ మురళి నాయక్కు ఘన నివాళులు
మాజీ మంత్రి రజిని వట్ల సీఐ కీచకుడిలా వ్యవహరించాడు
చంద్రబాబుది దోచుకో.. దాచుకో.. సిద్ధాంతం
బాబూ..చరిత్రను వక్రీకరించొద్దు
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
11-05-2025
రాష్ట్రంలో శాంతిభద్రతలకు గాడి తప్పాయి
11-05-2025 09:16 PM
రెండు రోజుల క్రితం కంతేరు ఎంపీటీసీగా ఉన్న కల్పన అనే దళిత మహిళను అరెస్ట్ చేసిన తీరు పోలీసుల వ్యవస్థను ప్రజలు చీదరించుకునేలా ఉంది. ఊరిలో జరిగిన సంఘటన విషయంలో అక్రమ కేసు నమోదు చేయడమే...
ఆపరేషన్ సిందూర్ విజయవంతం హర్షణీయం
11-05-2025 09:10 PM
చాలామంది చిన్నపిల్లలు తలసీమియా వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని జైన్ సేవా సమితి రాజమండ్రిలోనే కాకుండా దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
మహిళల వినూత్న నిరసన
11-05-2025 09:07 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్ళు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన నిరసన తెలిపారు. మహిళలు, అందులోనూ బీసీ, దళిత మహిళలపై కూటమి ప్రభుత్వ వరుస దాష్టీకాలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం...
13న కళ్ళితండాకు వైయస్ జగన్
11-05-2025 08:59 PM
ఇప్పటికే వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి వైయస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
11-05-2025 08:50 PM
కర్నూలు: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని..
మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి
11-05-2025 10:43 AM
మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.. అమ్మ’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
10-05-2025
స్వరాజ్మైదానంలో జవాన్ మురళి నాయక్కు ఘన నివాళులు
10-05-2025 09:15 PM
వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు మురళి నాయక్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కోవొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు
మాజీ మంత్రి రజిని వట్ల సీఐ కీచకుడిలా వ్యవహరించాడు
10-05-2025 08:56 PM
మాజీ మంత్రి విడదల రజిని తన నియోజకవర్గంలోని ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. పరామర్శ తరువాత ఆమె వెనుదిరుగుతుంటే చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు.
చంద్రబాబుది దోచుకో.. దాచుకో.. సిద్ధాంతం
10-05-2025 05:51 PM
రైతులనుండి ఆఖరు గింజవరకు ప్రభుత్వం కొనాల్సిందే. లేదంటే వైయస్ఆర్సీపీ రైతులు పక్షాన పోరాటానికి దిగుతుంది. మంత్రి నాదెండ్ల ఎన్ని ప్రగల్బాలో పలికారు అంత చేస్తాం.. ఇంత చేస్తాం అన్నారు.
బాబూ..చరిత్రను వక్రీకరించొద్దు
10-05-2025 05:45 PM
ఇది అవాస్తవం. కృష్ణా జలాల కోసం ఇక్కడ దశాబ్దాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. దాని ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్టు. 1983లో ఎన్టీఆర్ ఓడీచెరువు వద్ద హంద్రీనీవాకు ఫౌండేషన్ వేశారు.
మాజీ మంత్రి విడదల రజిని పై పోలీసుల దౌర్జన్యం
10-05-2025 05:41 PM
రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా, మానుకొండవారిపాలెంలో విడదల రజని పీఏ శ్రీకాంత్రెడ్డిని అరెస్ట్...
మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసుల దౌర్జన్యం
10-05-2025 05:36 PM
రజిని ప్రధాన అనుచరుడైన శ్రీకాంత్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
10-05-2025 05:20 PM
పేద ప్రజలకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి పేదలకు వైద్యం అందించాలని కోరారు.
జవాన్ వీర మరణంపై వైయస్ఆర్సీపీ సంతాపం
10-05-2025 12:52 PM
పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జీ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో మురళీ నాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు
13న కల్లితండాకు వైయస్ జగన్
10-05-2025 12:48 PM
వైయస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు.
09-05-2025
మురళీనాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు
09-05-2025 04:33 PM
ఆపరేషన్ సిందూరు ద్వారా భారతదేశం తన శక్తిని ప్రపంచానికి చూపించింది. మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్లు, ఇప్పుడు తామే సైన్యంలో
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం
09-05-2025 04:20 PM
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ
ఆర్టీటీ ఎఫ్.సి.ఆర్.ఏ ఖాతాను పునరుద్ధరించాలి
09-05-2025 03:40 PM
ఎంతోమంది పేద విద్యార్థుల ఉన్నత చదువుకు పునాది వేసిన సంస్థగా దేశమంతా గుర్తింపు పొందిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు
కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు
09-05-2025 02:40 PM
కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు
అధైర్యపడొద్దు..అండగా ఉంటాం
09-05-2025 02:26 PM
మీ బిడ్డ దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందాడని, ఆయన త్యాగాన్ని దేశం మరువదన్నారు.
వారానికి ఆరు రోజులు`ఉపాధి` కల్పించాలి
09-05-2025 01:06 PM
కూటమి ప్రభుత్వం 2 కోట్ల 69 లక్షల పని దినాలను తగ్గించిందని మండిపడ్డారు. కూలీలు 6 రోజులు పనిచేస్తే 3రోజులు మాత్రమే మస్టర్ వేస్తున్నారని, పేదలు కష్టపడి పనిచేస్తే నెలల తరబడి వేతనాలు జమ చేయడం...
జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
09-05-2025 12:56 PM
శోకతప్తులైన వారి కుటుంబీకులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వైయస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడమే ‘కూటమి’ లక్ష్యం
09-05-2025 12:49 PM
‘‘సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం.
‘జెడ్ ప్లస్’ పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి
09-05-2025 12:45 PM
వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేస్తున్న బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలా సమకూర్చలేని పక్షంలో తన సొంత బుల్లెట్ఫ్రూఫ్ వాహనాన్ని...
08-05-2025
సాక్షి పత్రికపై చంద్రబాబు కక్షసాధింపులు
08-05-2025 07:52 PM
దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఏపీలో మాత్రం చంద్రబాబు రాజకీయంగా కక్షలు తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. లేని లిక్కర్ స్కామ్ను తెరమీదికి తీసుకువచ్చి వైయస్ జగన్ వెంట ఉన్న వారిని దోషులుగా...
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
08-05-2025 04:42 PM
ఈదురు గాలులుతో అకాల వర్షాలు మండలంలోని కొసలి, కీసర, ఘనసరతో పాటు మండలంలోని పలు గ్రామాల అన్నదాతలను నిలువునా ముంచాయని, అన్నదాతల చేతికందిన పంటలను నేలపాలు చేశాయని అన్నారు.
బీసీల పేరుతో రూ. 245 కోట్ల భారీ స్కామ్
08-05-2025 04:33 PM
రూ. 4,300 విలువ చేసే కుట్టు మిషన్ , ట్రైనింగ్ పేరుతో మరో మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,000 ఖర్చు అంటూ అంచనాలు పెంచి దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు
అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా బాబూ?
08-05-2025 04:21 PM
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు విదేశీ నిధులు ఆపడంపై చంద్రబాబు స్పందించాలని, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు.
పేర్లు రాసుకొని పెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం
08-05-2025 03:41 PM
ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం.. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందన్నారు. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా,...
నారాయణరెడ్డి హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు
08-05-2025 03:03 PM
చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు జంట హత్య కేసులో కోర్టు తీర్పును మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వాగతించారు. జంట హత్య కేసులో తమకు న్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు
రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ ఉందా ?
08-05-2025 02:36 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు...
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
08-05-2025 11:00 AM
దాడిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు వేణుగోపాల్ రెడ్డి, తలారి రంగయ్యలు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం అనంతపురంలోని సన్రే హాస్పిటల్లో వారిని పరామర్శించారు
07-05-2025
ముంతాజ్ హోటల్కు రూ.వేల కోట్ల విలువైన టీటీడీ భూములు
07-05-2025 07:02 PM
ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది. భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు
నో డౌట్.. అధికారంలోకి వచ్చేది మనమే
07-05-2025 06:15 PM
‘‘ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది?. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు...
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటి
07-05-2025 05:23 PM
అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంవైయస్ఆర్సీపీ నేతలతో వైయస్ జగ...
వైయస్ఆర్సీపీలోకి పలువురు ఉద్యోగ సంఘం మాజీ నేతలు
07-05-2025 04:27 PM
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్సీపీ పాలనను తలుచుకుంటున్నారు
యాలమూరు శ్రీనివాసులు రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
07-05-2025 04:16 PM
“ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తిరుపతిలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. తిరుపతిని ముందుకు తీసుకెళ్లగల నమ్మకమైన నాయకత్వం భూమన కుటుంబమేనని విశ్వసిస్తున్నాను.
ఎమ్మెల్యే వాసు చేసేవన్నీ స్కామ్లు..చెప్పేవి శ్రీరంగ నీతులు
07-05-2025 03:42 PM
గౌతమీ సూపర్ బజార్ స్థలాన్ని ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు నాకు ముడుపులు ఇచ్చారని ఆరోపణ చేసిన నీవు సదరు కాంట్రాక్టర్ ని ఎదురుగ పెట్టి నిజం నిగ్గు తేల్చాలని సవాల్ చేసారు
హంద్రీనీవా ప్రాజెక్టు వైయస్ఆర్ పుణ్యమే
07-05-2025 03:23 PM
చంద్రబాబు చర్యల వల్ల ఆశించిన స్థాయిలో రాయలసీమకు నీటిని తీసుకురాలేమన్నారు. వైయస్ఆర్ కృషి వల్లే కరవు సీమకు కృష్ణా జలాలు వస్తున్నాయని,
రైతులకు అండగా వైయస్ఆర్సీపీ రిలే దీక్ష
07-05-2025 02:54 PM
కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలాయి. అరటి, బొప్పాయి, తమలపాకు, మునగ పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో ప్రభుత్వం పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది.
ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య
07-05-2025 02:42 PM
‘భారత్లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత...
అల్లూరి సీతారామరాజు పోరాటం నేటి యువతకు ఆదర్శం
07-05-2025 02:26 PM
నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు.
సింహాచలం బాధితులకు వైయస్ఆర్సీపీ అండ
07-05-2025 01:20 PM
చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాలయాలలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు
మేమంతా అండగా నిలుస్తాం
07-05-2025 09:17 AM
‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది.
06-05-2025
అకాల వర్షాలకు కుదేలైన ధాన్యం రైతులు
06-05-2025 04:37 PM
ఒకవైపు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడం లేదు, మరోవైపు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు అండగా నిలబడకుండా చంద్రబాబు తన రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
కుట్టు మిషన్ల కుంభకోణంపై విచారణ చేపట్టాలి
06-05-2025 04:25 PM
ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కుట్టుమిషన్ శిక్షణ ముసుగులో భారీ అవినీతి
06-05-2025 04:08 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకో.. తినుకో..పంచుకో అనే లక్ష్యంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు.
చంద్రబాబు ఎంపీల మద్దతుతోనే వక్ఫ్ బిల్లు
06-05-2025 03:49 PM
రాజమహేంద్రవరం : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ లోక్ సభలో వక్ఫ్ బిల్లు పాసయిందంటే అందుకు చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
06-05-2025 03:35 PM
పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు తిరువూరు నియోజకవర్గంలో అకాల వర్షాలకు తడిచిన ధాన్యం రాశులను వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్, పార్టీ నాయకులు పరిశీలించారు.
జగనన్నకు హనుమంతుడిని
06-05-2025 03:09 PM
నా పై బురద చల్లే ముందు, మీరు ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయండి. రాష్ట్రంలో ఎక్కడ జరగని అరాచకాలు, అక్రమాలు, భూ దందాలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి
యాక్సిస్ సంస్థలతో విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి
06-05-2025 02:52 PM
చంద్రబాబు తన పదకొండు నెలల పాలనలోనే స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉర్సా స్కామ్ను ప్రజలు మరిచిపోక ముందే, ఏపీఈఆర్సీ అనుమతితో ఈ నెల 2వ తేదీన ఒక జీఓను జారీ చేశారు
`కూటమి`పై తిరుగుబాటు మొదలైంది
06-05-2025 01:08 PM
ప్రభుత్వం ప్రజలపై 15 వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతోంది. చంద్రబాబు మిస్సిడ్ పీపీఏలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలి.
సంక్షేమం, అభివృద్ధి లేకపోగా ఛార్జీల మోత
06-05-2025 12:43 PM
అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచారు
05-05-2025
యాక్సిస్తో విద్యుత్ ఒప్పందాల్లో రూ.11 వేల కోట్ల స్కాం
05-05-2025 06:46 PM
కూటమి పాలనలో ఎన్నికల హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాష్ట్రంలో పేదలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేశారు. ఈ పదకొండు నెలల కాలంగా గత వైయస్ఆర్సీపీ పాలనపై...
కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం
05-05-2025 05:05 PM
ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు, హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, నాడునేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి ఎన్నో ఉన్నాయి...
యాక్సిస్ పవర్తో ఒప్పందం వెనుక భారీ అవినీతి
05-05-2025 04:36 PM
తన బినామీల జేబులు నింపడానికే ఇటువంటి అవినీతి ఒప్పందాలకు సీఎం చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్ ఇదేనని ధ్వజమెత్తారు.
ఆర్డీటీ కోసం ప్రజా ఉద్యమం తథ్యం
05-05-2025 04:16 PM
ఐదున్నర దశాబ్ధాలుగా ఆర్డీటీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోవడంతో ఆర్డీటీ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
రోడ్డు ప్రమాదంలో సోషల్ మీడియా కో-కన్వీనర్ మృతి
05-05-2025 04:11 PM
భాస్కర్ అకాల మరణం పట్ల వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోంది
05-05-2025 02:26 PM
‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైయస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైయస్ఆర్సీపీ ఓడిపోయింది
హిందూపురంలో వైయస్ఆర్ స్మారక స్థూపం పునఃనిర్మాణం
05-05-2025 01:03 PM
ఇవాళ వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దీపిక నేతృత్వంలో అదే ప్రాంతంలో నూతనంగా దిమ్మెను ఏర్పాటు చేయించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More