టాప్ స్టోరీస్

15-11-2025

15-11-2025 08:23 PM
ఈ రోజు అధికారం ఉందన్న అహంతో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్‌లో తప్పకుండా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు
15-11-2025 08:17 PM
 పరకామణి చోరీ కేసులో సిట్‌ విచారణలో ఉన్న సీఐ సతీష్‌కుమార్‌ మరణం అత్యంత విచారకరం. కూటమి ప్రభుత్వం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది
15-11-2025 08:13 PM
మా పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి హిందూపురం చరిత్రలోనే మాయని మచ్చ. వాస్తవానికి ఇలాంటి సంస్కృతి హిందూపురం వాసులది కాదు
15-11-2025 08:10 PM
వేణు రెడ్డి గారు కార్యాలయం నుంచి వెళ్ళిపోయారని తెలుసుకుని ఇలా చేశారు.
15-11-2025 06:08 PM
ఈ కేసును సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని గోరంట్ల‌ మాధవ్ డిమాండ్ చేశారు. దుర్ఘ‌ట‌న త‌ర్వాత రైల్వే పోలీసులు, టీసీలు, భోగీలో ఉన్న ప్ర‌యాణికుల‌ను ఎందుకు విచారించ‌లేద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. 
15-11-2025 06:01 PM
హిందూపురం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జ‌రిగిన దాడికి ఎమ్మెల్యే బాల‌కృష్ణ బాధ్య‌త వ‌హించాల‌ని శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా అధ్య‌క్షురాలు ఉషాశ్రీ చ‌ర‌ణ్ డిమాండ్ చేశారు.
15-11-2025 05:07 PM
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది.  కృష్ణ గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళులు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
15-11-2025 04:39 PM
టీడీపీ నేత‌ల దాడిని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షురాలు ఉషాశ్రీ‌చ‌ర‌ణ్, నియోజ‌వ‌క‌ర్గ ఇన్‌చార్జ్ దీపిక‌, వేణురెడ్డిలు తీవ్రంగా ఖండించారు.
15-11-2025 01:02 PM
వైయ‌స్ఆర్‌సీపీ  మేధావుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరయ్య  మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా విద్య రంగానికి చెందిన సంస్థలను సైతం ప్రవేటికరణ చేయడం అనేది దుర్మార్గపు...
15-11-2025 08:57 AM
భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని వైయ‌స్ జగన్ ట్వీట్‌ చేశారు. 
15-11-2025 08:46 AM
బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రధాన అను­చరుడు, టీడీపీ కీలక నేత సుబ్రహ్మణ్య గుప్తాకు చెందిన విశాఖ శివారు శొంఠ్యాంలోని శ్రీ మిత్ర మె­రైన్‌ ఏజెన్సీ కోల్డ్‌ స్టోరేజీలోనే 189 ట‌న్నుల గోమాంసం...
15-11-2025 08:39 AM
గడిచిన రెండు నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించిన వార్తల వల్ల కూడా సతీష్ కుమార్  తీవ్రంగా కలత చెందారు. మరోవైపు వారం రోజులగా సీఐడీ విచారణ నేపధ్యంలో... వారిదీనిపై  వేధింపులు తాళలేక.. ఈ బ్రతుకు కంటే...

14-11-2025

14-11-2025 05:31 PM
ఇప్పటికే సతీష్‌ కుమార్‌ను సిట్‌ పిల్చి విచారించిందని, నాలుగు రోజుల తర్వాత అతడు తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహంగా పడి ఉండడం
14-11-2025 03:19 PM
ఈ సంద‌ర్భంగా  విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
14-11-2025 03:01 PM
కేవలం రూ.5 వేల కోట్లతో కళాశాలలను ఈ విద్యా సంవత్సరానికి సిద్ధం చేసేందుకు అవకాశం ఉన్నా ఆ దిశగా కూటమి నాయకులు ఆలోచన చేయడంలేదని మండిపడ్డారు
14-11-2025 02:52 PM
వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య, విద్య దూరమవుతుందని అన్నారు.
14-11-2025 11:16 AM
శక్తివంతమైన, ప్రగతిశీల భారతదేశం కోసం ఆ కలలను సాకారం చేసుకోవడంలో వారి పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయాలంటే అందుకు వారికి అధికారం కల్పించాలి

13-11-2025

13-11-2025 08:04 PM
గుంటుపల్లి సి.ఎ. కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు డాక్టర్‌ జానకి ప్రియ, ప్రణయ చంద్రా రెడ్డి లకు వైయ‌స్ జ‌గ‌న్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. 
13-11-2025 05:52 PM
రాష్ట్ర‌ వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నిర్వ‌హించిన ప్ర‌జా ఉద్య‌మం నిర‌స‌న కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. విద్యార్థులు,
13-11-2025 05:49 PM
 రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు నాటి సీఎం వైయస్‌ జగన్‌ 52 వేల ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే, వాటిని అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.
13-11-2025 05:23 PM
ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించిన  జోగి రమేష్‌పై అక్రమ కేసు న‌మోదు చేశార‌ని ఆక్షేపించారు. 18 నెలలుగా నిద్రపోతున్న కూట‌మి ప్రభుత్వం... అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్ర‌తిప‌క్ష
13-11-2025 04:40 PM
మంగళంపేటలో 2000 సంవ‌త్స‌రంలో పెద్దిరెడ్డి చట్టబద్దంగా భూములు కొనుగోలు చేశార‌ని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ భూములు ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్‌ 11న డైరెక్టర్‌ ఆఫ్‌...
13-11-2025 04:22 PM
ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీలో యాక్టివ్‌గా పాల్గొన్న వారిని గుర్తించి భయభ్రాంతులకు గురి చేసేలా ఫొటోలు పెట్టుకుని మరీ పోలీసులు భయపెట్టినట్లు సాకే చంద్రశేఖర్‌ తెలిపారు
13-11-2025 03:31 PM
స్వామి థియేటర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలను కంకరగుంట ఫ్లైఓవర్‌ మీదకు రానీయకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. దీంతో బారికేడ్లను నెట్టుకుని ముందుకు వెళ్లేందుకు...
13-11-2025 11:09 AM
గత ప్రభుత్వం అంటే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైయ‌స్ఆర్‌సీపీ గతంలో శాంక్షన్‌ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం”...

12-11-2025

12-11-2025 11:09 PM
స్వాతంత్ర్య భారతదేశంలో కనీవినీ ఎరుగని విధంగా 17 మెడికల్ కాలేజీలను సాధించి జాతికి అంకితం చేసిన నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తూ
12-11-2025 11:02 PM
ప్రజల గొంతును బలవంతంగా అణచివేయలేరని వీరంతా నిరూపించారు. చంద్రబాబూ.. ఈ బలమైన ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే మీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి
12-11-2025 10:56 PM
పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే  ప్రైవేటీకరణ  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం.  అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని...
12-11-2025 10:52 PM
పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేథావులు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు.. అలా అన్ని వర్గాల వారు ఆ ర్యాలీల్లో పాల్గొన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన...
12-11-2025 04:57 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసం నుంచి ర్యాలీగా ముందుకు సాగారు. వైయ‌స్ఆర్‌సీపీ  ర్యాలీ.. స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు.
12-11-2025 03:29 PM
వైయ‌స్ జ‌గ‌న్ తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజ్ కి శ్రీకారం చుట్టారు.
12-11-2025 03:07 PM
గత వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి అడుగులు వేశారు
12-11-2025 02:46 PM
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పూర్తి అవుతే ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లుగా తయారవుతారు అలాగే రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది అనే ఆలోచన వదిలేసిన ఈ కూటమి ప్రజా ప్రతినిధులు మద్యం షాపులు
12-11-2025 02:06 PM
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్‌ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ అధికారులకు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ నేతలు విన‌తిప‌త్రం అంద‌జేశారు.  
12-11-2025 12:35 PM
రాజ్యాంగం ఏం చెప్పింది.. సాధారణ పౌరులకు అనారోగ్యం కలిగితే కోర్టుకు పోవాలా ? రాజ్యాంగ మార్గదర్శక లో వైద్య విద్య ప్రభుత్వం చూడాల్సిదే అన్నారు.
12-11-2025 09:59 AM
బోలేబాబా సప్లై చేస్తున్న నేయిలో ప్రమాణాలు లేవని వచ్చిన పిర్యాదుపై పరిశీలన జరిపి, ఆ కంపెనీని బ్లాక్‌చేయించింది వైవీ. సుబ్బారెడ్డి అని,. ఇప్పుడు అలాంటి సుబ్బారెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారన్నారు.

11-11-2025

11-11-2025 07:46 PM
ఢిల్లీలో ఎర్ర‌కోట వ‌ద్ద జ‌రిగిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కేసులు నిందితులు ఎవ‌రైనా క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.
11-11-2025 07:34 PM
కూటమి ప్రభుత్వం హిందువులపై కపట ప్రేమ నటిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతూనే ఉన్నాయి.
11-11-2025 07:21 PM
ఇష్రత్ ను వైయ‌స్ జ‌గ‌న్ అభినందించి, రూ. లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు.
11-11-2025 06:05 PM
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారు. ఈవో శ్యామలరావే లడ్డూ నాణ్యత బాగుందని కితాబిచ్చారు.
11-11-2025 04:57 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ర్యాలీలను సూపర్‌ సక్సెస్‌ చేసి చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చేలా చేద్దాం. అప్పుడే పేదలకు మెరుగైన వైద్యం,
11-11-2025 04:12 PM
వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలకు మంగళం పాడిన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఒక్క పెట్టుబడి సాయాన్ని మాత్రం చాలా అరకొరగా అమలు చేసింది. అన్నదాత సుఖీభవ కింద...
11-11-2025 03:16 PM
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైయ‌స్‌ జగన్‌ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టార‌ని తెలిపారు.
11-11-2025 02:54 PM
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ నేతృత్వంలో జరిగిన ఈ సహాయ పంపిణీ కార్యక్రమంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్...
11-11-2025 01:05 PM
తన అనుకూల అధికారులతో సిట్ వేసి విచారణ పేరుతో ఎవరో ఒకరిని పట్టుకుని బెదిరించి.. తాను లక్ష్యంగా చేసుకున్నవైయ‌స్ఆర్‌సీపీ నేతల పేర్లను చెప్పాలని వేధిస్తున్నారు. అవసరమైతే వారిని కొట్టి మరీ తనకు కావాల్సిన...
11-11-2025 12:53 PM
జ‌యంతి కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ సెల్‌ ప్రెసిడెంట్‌ ఖాదర్‌ బాషా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎ.హఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ళ అప్పిరెడ్డి, మైనారిటీ నాయకులు నూరీ ఫాతిమా, షేక్‌...

10-11-2025

10-11-2025 07:43 PM
ప్రభుత్వం, పోలీసులు కలిసి రాష్ట్రంలో 18 నెలలుగా అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టవచ్చన్న దురాలోచనతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన చూపిన...
10-11-2025 04:33 PM
అతి సామాన్య కుటుంబంలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేసిన అందెశ్రీ ఎలాంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు.
10-11-2025 04:26 PM
. జైలు లో భాస్కర్ రెడ్డి ధైర్యంగా ఉన్నాడ‌ని, వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్య మంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేశారు.
10-11-2025 04:00 PM
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని భావించారు
10-11-2025 03:31 PM
పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే వైయ‌స్ రాజశేఖరరెడ్డి ఆశయాన్ని నిజం చేయడానికి గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో
10-11-2025 03:01 PM
పేద విద్యార్తుల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని , తమ హక్కుల కోసం గళం విప్పాలన్నారు.
10-11-2025 12:55 PM
వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిందని, అందులో ఐదు కాలేజీలలో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
10-11-2025 12:50 PM
ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  
10-11-2025 12:45 PM
పేదలకు వైద్యం, వైద్య విద్య దూరమవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనవంతులు, విదేశాల్లో ఉన్నవారు, పొరుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ వైద్య కళాశాలల్లో సీట్లు పొంది చదువుకుంటారని, విద్య పూర్తయిన తర్వాత...

09-11-2025

09-11-2025 08:42 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 2023లో 12వ పీఆర్‌సీ ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు  వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం జీపీఎస్‌ను తీసుకొచ్చింది. అసలు కూటమి సర్కార్‌ చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి?
09-11-2025 08:33 PM
సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌కుండా నెల‌నెలా రూ. 10 వేల కోట్లు అప్పులు చేస్తున్నార‌ని, ఆ డ‌బ్బంతా ఏమైందో చెప్పాల‌ని సాకె శైల‌జానాథ్‌ డిమాండ్ చేశారు. 
09-11-2025 08:26 PM
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగనున్నాయి, కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్ధాయిలో మీరంతా ఉన్నారు, ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతోంది....
09-11-2025 08:18 PM
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాప్తాడులో కురుబ లింగ‌మ‌య్య‌ను, ఆలూరులో బండారు వీర‌న్న‌ను, క‌న‌గాన‌ప‌ల్లిలో ముర‌ళి అనే యువ‌కుడిని.. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు దారుణంగా న‌రికి చంపారు

08-11-2025

08-11-2025 08:23 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్‌ మోహ‌న్...

Pages

Back to Top