Form c7

01-05-2025

01-05-2025 06:00 PM
ఈ డ్యామ్ నిర్మాణం ఆగిపోవడంతో రైతులకు సాగునీరు సమస్య తీవ్రమైందన్నారు మిథున్‌రెడ్డి. ఇప్పటికైనా డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి అంటే 13 గ్రామాలే కాదని
01-05-2025 05:31 PM
సింహాచలం చందనోత్సవం నాడు లక్షలాధి మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు సింహాచలంకు తరలివస్తుంటారు. ప్రతిఏటా ప్రభుత్వం భక్తుల రద్దీ దృష్ట్యా ముందస్తుగా అన్ని...
01-05-2025 04:39 PM
He has also been giving away lands to his favoured few at throwaway prices to Ursa and Lallu group and giving mobilization advance for kickbacks. All the welfare schemes we had launched were either...
01-05-2025 04:36 PM
He also flagged serious mismanagement at Sri Kurmanatha Swamy Temple, including the mysterious deaths of sacred tortoises and violations of wildlife norms.  
01-05-2025 03:45 PM
కులాల వారీగా జనగణన గణించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వైయస్ఆర్‌సీపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. 1931లొ దేశవ్యాప్తంగా కులగణన జరిగింది. తరువాత సమగ్ర కులగణన చేసిన దాఖలాలు లేవు.
01-05-2025 02:48 PM
మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల కైవసంపై ప్రతి రోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కూటమి నేతలు.. అడ్డదారిలో పదవుల కోసం హోటల్లో రోజు ప్రత్యేక మంతనాలు జరిపార‌ని ఆక్షేపించారు.
01-05-2025 02:32 PM
2021లోనే మా ప్రభుత్వ హయాంలోనే కుల గణనపై  తీర్మానం చేశాం. జనవరి 2024లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ కుల గణనను నిర్వహించాం
01-05-2025 02:12 PM
పాదయాత్ర చేసి, ప్రజల  కష్టాలు స్వయంగా చూసిన వైయ‌స్ జ‌గ‌న్‌ సీఎం అయ్యాక ఇచ్చిన హామీలు అమలు చేసారని, అందులో భాగంగా పారిశుధ్య కార్మికుల జీతాలు 9 వేల నుంచి 18 వేలకు,  ఆతర్వాత 20వేలకు పెంచారని అన్నారు.
01-05-2025 01:21 PM
అకాల వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి సుముఖ‌త వ్యక్తం చేశారు. 
01-05-2025 01:02 PM
డీబీటీ పథకాల అమలుతోపాటు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించారు. అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేశారు. 
01-05-2025 12:07 PM
వైయ‌స్‌ జగన్‌ హయాంలో ఆటో కార్మికులకు వాహన మిత్ర పేరుతో రూ.10 వేలు అందించేవారని.. కేసులు, పైన్స్ లేకుండా చేశారన్నారు. ఇప్పుడు ఆటో రోడ్డు ఎక్కితే పైన్స్ వసూళ్లు చేస్తున్నారు.
01-05-2025 11:54 AM
నేడు అంత‌ర్జాతీయ కార్మికుల దినోత్స‌వం సంద‌ర్భంగా కార్మిక సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ మే డే శుభాకాంక్ష‌లు’’ అంటూ వైయ‌స్‌ జగన్ ట్వీట్‌ చేశారు.

30-04-2025

30-04-2025 08:08 PM
The construction of wall was carried out in a hurry and it was not a RCC wall, it was raining and devotees were asked to queue up along the wall which shows the sheer negligence on part of the...
30-04-2025 08:04 PM
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చినవారు ఇలా చనిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన...
30-04-2025 07:58 PM
స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా గురువారం తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా...
30-04-2025 05:25 PM
In a statement, YS Jagan called the loss of young, promising lives a “heartbreaking” and urged stringent road safety measures.   
30-04-2025 05:20 PM
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు.
30-04-2025 03:16 PM
The coalition’s corrupt tender practices, favouring unqualified allies, led to this disaster. No officials were present, leaving volunteers alone to respond, which shows their abandonment of duty.”
30-04-2025 03:10 PM
 ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన రోజునే దేవుని మీద తనకు నమ్మకం లేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పాడు. ఇలాంటి వాడు కనుకనే ఆలయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు
30-04-2025 02:56 PM
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, చాలా సంతోషంతో తృప్తిగా స్వామివారి దర్శనం జరిగేలా చూశాం. శ్రీశైల క్షేత్రంలో సాలమండపాలను భక్తుల వసతి కోసం...
30-04-2025 02:50 PM
Speaking to media here on Wednesday, official spokesperson Lakshmi Parvathi said, the sins committed by Chandrababu has been showing off in such tragic incidents with the collapse of newly built wall...
30-04-2025 02:48 PM
He was deeply saddened to learn that several devotees lost their lives after a wall collapsed on the Rs. 300 ticket queue line due to heavy rains. Calling it a heartbreaking incident,
30-04-2025 02:25 PM
 సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి
30-04-2025 02:19 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ లో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను  పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు.
30-04-2025 01:25 PM
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి...
30-04-2025 01:21 PM
 చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం...

29-04-2025

29-04-2025 06:47 PM
The coalition’s misgovernance has crippled systems, leaving citizens burdened by unfulfilled promises. Reddy urged YSRCP ranks to expose these failures and stand with the people.
29-04-2025 06:46 PM
"This is an attack on small-scale employees’ livelihoods. We demand the immediate repeal of GO 802," Reddy declared.
29-04-2025 05:17 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్‌ఆర్‌సీపీ ఉండాలని వైయస్‌ జగన్‌ సూచించారు
29-04-2025 04:49 PM
తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, వాటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మా
29-04-2025 04:36 PM
కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడి లో మరణించిన వారికి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు
29-04-2025 04:18 PM
ఐదేళ్ల తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. 2019 లో జరిగిన సంఘటనపై నిన్న మాకవరపాలెంలో 8 మందిపై కేసు పెట్టారు
29-04-2025 03:57 PM
The anti-incumbency factor has set in within the first year of the coalition government as people are vexed with the policies of Chandrababu Naidu, with farmers not getting MSP, students and other...
29-04-2025 02:55 PM
Reddy highlighted a broader pattern of undemocratic practices by the TDP-led NDA coalition across Andhra Pradesh over the past three months. He pointed to the coalition’s aggressive tactics in...
29-04-2025 02:16 PM
తిరుప‌తి: ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోస‌మే తాను అవ‌త‌వ‌రించిన‌ట్టు ప్ర‌చారం చేసుకునే చంద్ర‌బాబు, స‌రిగ్గా తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పంలోనే విష‌పు నాగులాగా మారి ప్రజాస్వామ్య
29-04-2025 02:00 PM
He highlighted the challenges posed by the TDP under Chandrababu Naidu, which heavily depends on media manipulation and fake propaganda to mislead people.
29-04-2025 09:31 AM
బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు.
29-04-2025 09:27 AM
తాజా పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.  

28-04-2025

28-04-2025 05:35 PM
Tadepalli, April 28: YSR Congress Party MLC Lella Appi Reddy strongly condemned the Telugu Desam Party (TDP) for undermining democracy during the recent municipal by-elections.
28-04-2025 05:32 PM
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
28-04-2025 05:11 PM
`చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ... మీడియా ఏం చూపుతుందో అదే జనం నమ్ముతుందన్న సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారు.  వైయ‌స్ రాజశేఖర రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్‌ అయితే ప్రజలకేం చేశామన్నది మాత్రమే...
28-04-2025 05:06 PM
స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చంద్ర‌బాబు చెడగొడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం  తాపత్రయం పడుతున్నార‌ని ప్ర‌శ్నించారు.
28-04-2025 04:11 PM
YSRCP MLC KRJ Bharat, speaking with the media, strongly condemned the entire process, terming it a "Black Day for democracy." He pointed out that the TDP, despite being outnumbered in the council,
28-04-2025 04:09 PM
Manohar Reddy reminded that during Chandrababu Naidu’s tenure, liquor syndicates caused an estimated Rs. 5,000 crore loss to the state, with 53% procurement controlled by just four companies,
28-04-2025 04:03 PM
మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్ర‌భుత్వం వక్ఫ్ ఆస్తులను నియంత్రణలోకి తీసుకురావడానికి ఒక చట్టం చేశారని ఇది చాలా అభ్యంతరకరమని మండిప‌డ్డారు
28-04-2025 03:40 PM
గతంలో తెలుగుదేశం పాల‌న‌లో మద్యం కుంభకోణం జ‌రిగితే దానిమీద వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విచారణ జరిపి కేసు పెట్ట‌డం జ‌రిగింది. దానిమీద దర్యాప్తులో నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఏ-3 గా చేర్చ‌డం జ‌...
28-04-2025 03:23 PM
కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక చాలా అనైతికం, ప్రజాస్వామ్యానికి బ్లాక్‌ డే, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా...
28-04-2025 02:47 PM
The coalition’s track record reveals similar misconduct. In 2015, Lokesh’s brother-in-law, related to Visakhapatnam MP Bharat, received 498 acres in Jayanthipuram, Krishna district, at Rs 1 lakh per...
28-04-2025 02:27 PM
నారా లోకేష్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి పట్టాభిరామారావుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జూలై 2015లో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన నాలుగు వందల తొంబై ఎనిమిది...
28-04-2025 09:34 AM
వైయ‌స్ఆర్‌సీపీ కి చెందిన డా. సుధీర్‌ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్‌పర్సన్‌ పదవితో పాటు కౌన్సిలర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన...

27-04-2025

27-04-2025 06:10 PM
Speaking to media here on Sunday, the Party Legal Cell President, M Manohar Reddy said while Jethwani was legally arrested in Mumbai and produced before Vijaywada court following due procedure and...
27-04-2025 06:06 PM
కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ...
27-04-2025 06:02 PM
ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది.
27-04-2025 05:58 PM
 పింఛన్లలోనూ 11 నెలల కాలంలో సుమారు 3 లక్షల మందికి పైగా కోత పెట్టారు. దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే డీఎస్సీపై చంద్రబాబు...

26-04-2025

26-04-2025 06:26 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరో నెలకు ఏడాది అవుతుంది. ఈ 11 నెలల కాలంలో చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఏదేదో చేసినట్లు చెప్పుకోవడానికే సరిపోయింది
26-04-2025 06:09 PM
Chandrababu mastered the art of personal attacks since his betrayal of NTR and continues to find sadistic pleasure in character assassination to this day. Channels like ABN,
26-04-2025 05:41 PM
గత ప్రభుత్వంలో విద్యార్థులకి శానిటరీ పాడ్స్,మధ్యాహ్న భోజనం నుంచి వారి యొక్క ఆరోగ్య విషయం వరకు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉంటూ విద్యా దీవెన మరియు వసతిదీవెన లాంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలిచిన సందర్భం...
26-04-2025 04:59 PM
 ఉర్సా కంపెనీ తొలుత గత ఏడాది సెప్టెంబరు 27న అమెరికాలో  రిజిస్టర్‌ అయింది. అక్టోబరు 25న మంత్రి నారా లోకేష్‌ అమెరికాకు పయనమయ్యారు. అమెరికాలో మంత్రి లోకేష్‌ను ఉర్సా ప్రతినిధులు కలిశారు.
26-04-2025 04:51 PM
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టల పై పోరాడుతాం

Pages

Back to Top