Form c7
07-05-2026
07-05-2026 05:46 PM
బీఎల్వోల వివరాలు అందుబాటులో ఉంటే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, ఎన్నికల అధికారులు మరియు రాజకీయ పార్టీల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని లేఖలో పేర్కొన్నారు
07-05-2026 05:43 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు ఖరీఫ్లు, రెండు రబీలు పూర్తయిపోయాయి. ఈ రబీలో సరాసరి సాగుకన్నా ఎక్కువగానే పంటలు పండినందుకు రైతులు సంతోషంగా ఉన్నారు
07-05-2026 05:17 PM
తాడేపల్లి: రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ల పేరుతో సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని వైయస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండ
07-05-2026 05:13 PM
Jogi Ramesh said farmers cultivating maize, tobacco, chilli, cotton, and mango are facing severe distress due to the absence of MSP and government intervention
07-05-2026 05:11 PM
Chandrababu has raised a Rs 13,583 crore loan through MARKFED in the name of farmers, and there is no accountability.
The government should answer where the amount went,
07-05-2026 03:57 PM
నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
07-05-2026 03:45 PM
రాజకీయ కక్షసాధింపుతోనే సజ్జల భార్గవ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం కూటమి ప్రభుత్వ అణిచివేత
07-05-2026 03:39 PM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను ఒక యూనిట్గా తీసుకుని అన్ని రైస్ మిల్లుల్లో సీఎంఆర్ విధానం అమలు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన...
07-05-2026 03:11 PM
రాష్ట్రంలో ఏ పంట పండించిన రైతుకూ న్యాయం జరగడం లేదని మండిపడ్డ శ్రీదేవమ్మ, ధాన్యం పండించిన రైతులు కూడా తమ పంటను అమ్ముకోలేక గిట్టుబాటు ధర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు
07-05-2026 02:37 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టి గౌరవించిందని గుర్తుచేశారు. అలాగే అల్లూరి పర్యటించిన ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు చేసి ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు...
07-05-2026 02:15 PM
The mock drill for Pushkarams seems to be a publicity stunt, and we demand a white paper on the allotment of works for Pushkarams.
An all-party meeting should be convened on the conduct of Pushkarams...
07-05-2026 01:09 PM
He noted that the YSRCP government honoured the legendary warrior by naming Manyam district after him and recalled his relentless fight for Swaraj and justice for tribal people.
07-05-2026 01:07 PM
వైయస్ జగన్ హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను 'అగ్గిపెట్టెలు' అని విమర్శించిన చంద్రబాబు.. ప్రతి పేదవాడికి 2 నుండి 3 సెంట్ల...
07-05-2026 01:00 PM
1953లో కేవలం 22 ఏళ్ల వయస్సులోనే తోడేరు పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై రాజకీయాల్లో అడుగుపెట్టిన రమణారెడ్డి, ఎలాంటి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగి జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలిచారు.
07-05-2026 12:51 PM
రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగుమందులు సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని నాయకులు మండిపడ్డారు
07-05-2026 12:48 PM
పంటి, కంటి, హోమియోపతి వైద్యులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసిన నరేన్ రామాంజులరెడ్డి, ముఖ్యంగా వృద్ధులు హోమియోపతి వైద్యంపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం డాక్టర్లు లేకపోవడంతో...
07-05-2026 12:45 PM
“రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అన్నదాత కన్నీరు మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు” అంటూ ఆయన మండిపడ్డారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా, రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని...
07-05-2026 12:27 PM
ఆ భూమిని అమ్ముకునే ప్రయత్నం జరిగిన విషయాన్ని అంగీకరించడం ద్వారా అసలు నిజాలు బయటపడ్డాయని రాచమల్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన భూమిని ఇతరుల పేర్లపై విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని
07-05-2026 11:45 AM
స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
07-05-2026 11:39 AM
దేశంలోనే అత్యంత కరువుపీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమ మీద చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరింత పగబట్టింది. సీఎం చంద్రబాబు సీమలో పుట్టి కూడా సీమ రైతుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నాడు. చంద్ర...
06-05-2026
06-05-2026 07:42 PM
పార్టీ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) సాంకేతికంగా దిట్టగా ఉండాలని, బూత్ లెవల్ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
06-05-2026 07:40 PM
Sajjala stressed that Booth Level Agents (BLAs) appointed by the party must be technically capable and work in close coordination with BLOs, especially as pressure on election staff is expected to...
06-05-2026 07:12 PM
కొల్లం గంగిరెడ్డికి, వైఎస్ జగన్కు ఎటువంటి సంబంధం లేదని, రెండు దశాబ్దాలుగా పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. గంగిరెడ్డి బీజేపీలో చేరింది పురందేశ్వరి సమక్షంలోనేనని గుర్తుచేస్తూ, ఇప్పుడు జగన్కు ఎలా...
06-05-2026 06:52 PM
రైతులను గాలికొదిలేస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోకపోతే వారి తరపున మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం.
06-05-2026 06:47 PM
This sort of slanderous campaign is being launched by the coalition targeting YSRCP leadership to divert the attention of the people from its failures.
Erra Gangi Reddy is not active and no one from...
06-05-2026 06:45 PM
Former MLA Satti Suryanarayana Reddy said YSR Rajasekhara Reddy and later Y.S. Jagan Mohan Reddy treated farmers like “kings” through welfare and market support, whereas the coalition government has...
06-05-2026 05:02 PM
ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
06-05-2026 04:56 PM
విత్తనాలు, ఎరువులు, కార్మిక వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు అప్పుల్లో కూరుకుపోయే...
06-05-2026 04:49 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయస్ఆర్కు దక్కుతుందని, అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచినది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు.
06-05-2026 04:17 PM
2021లో ‘బ్లడ్ శాండర్స్’ పేరుతో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించబడింది
06-05-2026 03:18 PM
వైయస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణ సమయంలో టిడిపి నేతలు అడ్డంకులు సృష్టించారని, 90 శాతం పూర్తయిన కార్యాలయాన్ని కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అడ్డుకున్నారని ఆక్షేపించారు
06-05-2026 02:11 PM
మొక్కజొన్న రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నష్టపోతున్నారని అన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే చర్యలు తీసుకుని సరైన మద్దతు ధర...
06-05-2026 12:48 PM
కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేసి వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత కొద్ది రోజులుగా శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని వరుసగా
06-05-2026 12:44 PM
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు.
06-05-2026 12:39 PM
ఈ సమావేశంలో వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన విధానాలపై ఇరు దేశాల మధ్య సహకారం ఎలా పెంచుకోవాలన్న దానిపై సమగ్రంగా చర్చించారు...
06-05-2026 11:43 AM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
06-05-2026 11:37 AM
తాడేపల్లి: వ్యక్తి చనిపోయినంత మాత్రాన మార్గదర్శి కేసు మూసివేస్తారనుకోవడం భ్రమేనని, సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్య
06-05-2026 11:34 AM
తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు కనీస మద్దతు ధర (MSP) కూడా దక్కడం లేదని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధ
06-05-2026 11:32 AM
నెల్లూరు: లక్ష జనాభా కూడా లేని 29 గ్రామాల అమరావతి మీద ఉన్న శ్రద్ధ చంద్రబాబుకి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద లేదని వైయస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు.
06-05-2026 11:28 AM
Y.S. Jagan prayed for the departed soul to rest in peace and conveyed his heartfelt condolences to the bereaved family.
06-05-2026 11:26 AM
Leaders stated that Chandrababu Naidu has consistently shown indifference towards farmers and agriculture, with no record of completing irrigation projects or delivering water to fields
06-05-2026 11:23 AM
KK Raju said the exclusion of the 446-km KK line, which is a crucial freight corridor for transporting iron ore, manganese, and bauxite across Odisha, Chhattisgarh, and Andhra Pradesh, will deprive...
06-05-2026 11:21 AM
He stated that the crisis extends beyond maize, with crops like chickpea, banana, coconut, pulses, and cotton also failing to fetch remunerative prices, while tomato prices have crashed to as low as...
06-05-2026 11:20 AM
Public money was was used for private purposes and the news paper of the group has been writing toxic stories on political parties and leaders that are opposed by TDP.
06-05-2026 11:17 AM
ఆర్.బి. చౌదరి గారు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నిర్మాతగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని జగన్ గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా చూసేలా మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించడం ఆయన...
05-05-2026
05-05-2026 05:38 PM
విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల కల. విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విశాఖకు రైల్వేజోన్ అంశాన్ని కూడా స్పష్టంగా పొందుపరిచారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన క...
05-05-2026 05:27 PM
Nagarjuna stated that while the previous YS Jagan government allotted house sites to nearly 50,000 poor beneficiaries, the present government cancelled them citing “demographic imbalance,”
05-05-2026 05:22 PM
అమరావతి ప్రాంతంలో భూముల విలువ ఎకరా రూ. 50 కోట్లు పలుకుతోందని ప్రపంచానికి నమ్మబలికిన చంద్రబాబు, తన కుటుంబం కోసం భూములు కొనేటప్పుడు మాత్రం అసలు రంగు బయటపడింది.
05-05-2026 04:05 PM
రాష్ట్ర విభజన తర్వాత నెల్లూరు జిల్లాకు ఉన్న జలవనరుల ప్రాధాన్యతను వివరించారు. సోమశిల, సంగం వంటి ప్రాజెక్టులు రైతులకు జీవనాధారమని, 72 టీఎంసీల నీటిని నిల్వ ఉంచిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి దేనని...
05-05-2026 03:46 PM
ప్రజలకు సంక్షేమం, పారదర్శక పరిపాలన అందించడమే వీరి ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అందుకే వీరిద్దరూ ఒకే కోవాకు చెందిన నాయకులని వ్యాఖ్యానించారు.
05-05-2026 01:39 PM
రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని వైఎస్ జగన్ లక్ష్యం అయినప్పటికీ, ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించరని స్పష్టం చేశారు. 750 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని పేర్కొన్నారు.
05-05-2026 12:51 PM
ఈ ఆరోపణలను ఖండించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, “నేను ఎస్ఎస్ మాల్ యాజమాన్యం నుంచి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు. ఎవరైనా దేవుని ముందు ప్రమాణం చేయమంటే సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు
05-05-2026 12:44 PM
ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామస్తులకు మద్దతుగా వైయస్ఆర్సీపీ నేడు “చలో దుప్పుతురు” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే సరైన R&R ప్యాకేజీ ప్రకటించాలని పార్టీ...
05-05-2026 12:19 PM
అమరావతి: ఏ రోజు ఎక్కడ ఎలా అప్పు దొరుకుతుందా... అన్నట్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోంది.
04-05-2026
04-05-2026 08:15 PM
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4.5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశం ఉందని, దీనివల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. వర్షాధార వ్యవసాయం నుంచి నీటి ఆధారిత పంటల...
04-05-2026 08:09 PM
“నా సోదరుడు విజయ్కి హృదయపూర్వక అభినందనలు. రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికల్లోనే ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’గా (Single Largest Party) అవతరించడం నిజంగా అభినందనీయం
04-05-2026 08:04 PM
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్కు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు.
04-05-2026 08:00 PM
వైయస్ జగన్ చేసిన ట్వీట్కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్పారాయన. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ భారత దేశపు 15వ ఉపరాష్ట్రపతి...
03-05-2026
03-05-2026 06:40 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తు చేస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు
03-05-2026 06:38 PM
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. పోలీసులు తమ బాధ్యత పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్ర పోలీసులు వైయస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పదేసి కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పి...