Form c7
01-04-2026
01-04-2026 07:18 PM
Speaking to the media here on Wednesday, YS Jagan Mohan Reddy called the bluff of Chandrababu and questioned where he would get the Rs 2 lakh crore money and how long it would take to complete...
01-04-2026 07:16 PM
రాజధానిలో ఇప్పటికే 50 వేల ఎకరాల భూమి ఉండగా, మరో 50 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఆ లక్ష ఎకరాల్లో రోడ్డు, సివరేజ్, నీరు, విద్యుత్ కనెక్షన్ వంటి కనీస సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్ల...
01-04-2026 03:42 PM
పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి
01-04-2026 03:36 PM
మల్లయ్యపేట ప్రాంతంలో రోజుకు 500 నుంచి 600 వరకు ఇసుక లోడుతో లారీలు తిరుగుతున్నాయని, దాంతో స్థానిక ప్రజలు దుమ్ము, కాలుష్యంతో ఊపిరితిత్తుల, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు
01-04-2026 03:27 PM
బీఆర్ నాయుడు ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల అపఖ్యాతి పాలవుతోందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
01-04-2026 03:14 PM
ఈ సమస్యను సమగ్రంగా వివరంగా విన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, త్వరలోనే దీనికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
01-04-2026 02:40 PM
కరోనా సమయంలో రైతులతో పాటు ప్రతి వర్గాన్నీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్నారని గుర్తుచేశారు. తాము చేసిన సేవలను సరిగా ప్రజలకు చెప్పుకోలేకపోయామని
01-04-2026 02:34 PM
దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ,..
01-04-2026 02:31 PM
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, పార్టీ నేత కొండా రాజీవ్ గాంధీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
01-04-2026 02:25 PM
ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చర్యలు ఎస్సీ, బీసీ వర్గాలపై ఆర్థిక ఒత్తిడి పెంచేలా ఉన్నాయని, గ్రామ ప్రజలను చేపలు పట్టకుండా అడ్డుకోవడం ద్వారా సమస్యలను మరింత పెంచుతున్నారని ఉషశ్రీ చరణ్...
01-04-2026 02:19 PM
చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు
01-04-2026 02:11 PM
మార్చి 30న కళ్యాణదుర్గం పట్టణంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించిన సందర్భంగా పార్టీ శ్రేణులు
01-04-2026 02:01 PM
రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా...
01-04-2026 01:56 PM
వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్.
01-04-2026 01:06 PM
అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు.
01-04-2026 01:03 PM
శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ,...
31-03-2026
31-03-2026 07:14 PM
He concluded by stating that it was only after YSRCP came to power in 2019 that justice was delivered to TIDCO beneficiaries, ensuring that houses were completed along with full infrastructure before...
31-03-2026 05:04 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కట్టుకథలు, మోసాలే కానీ ఎన్నికల హామీలను నెరవేర్చిన పాపాన పోలేదు. చేస్తున్నదల్లా వైయస్ఆర్సీపీ హయాంలో వైయస్ జగన్ గారి కృషితో ఏర్పాటైన...
31-03-2026 05:00 PM
YS Jagan assured them that the party stands firmly with the victims and that no cadre should fear or feel insecure despite such attacks.
31-03-2026 04:58 PM
పెద్ద ఎత్తున భూములు ఉన్న వారికి సౌకర్యాలు కల్పిస్తూ, చిన్న రైతులపై ఆంక్షలు విధించడం వికృత ధోరణి అని అన్నారు. చెరువు మరమ్మతులకు ఎకరాకు రూ.50 వేల వరకు, బోరు వేసేందుకు మరో రూ.50 వేల వరకు వసూలు
31-03-2026 04:12 PM
ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం...
31-03-2026 04:06 PM
పాలనా వ్యవస్థలో గ్రామ స్థాయిలో సేవలను బలోపేతం చేయడం కోసం స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పేసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
31-03-2026 04:01 PM
ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన మొల్లి అప్పారావు, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్ గాంధి, పళ్ళ దుర్గ, జిల్లా నాయకులు, వార్డు అధ్యక్షులు,
31-03-2026 03:57 PM
మైదుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీసీఆర్ కళ్యాణమండపంలో సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
31-03-2026 03:47 PM
ఇప్పటివరకు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని, శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదని తెలిపారు. అమరావతి రాజధాని ప్రజల కోసం కాకుండా, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతోందని ఆరోపించారు.
31-03-2026 03:32 PM
అమరావతిలో అవినీతి జరుగుతుందనే అంశాన్నే తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, రాజధానికి మాత్రం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు.
31-03-2026 03:24 PM
ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి 20 నెలలు గడిచినా, మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తనపై వార్తలు రాయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఆ గన్మెన్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద విధులు...
31-03-2026 03:09 PM
భక్తులు సమర్పించే కానుకలను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయశాఖదేనని గుర్తు చేస్తూ, శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనేక ఆలయాల్లో అర్చకులకు సరైన జీతాలు కూడా అందడం లేదని చెప్పారు.
31-03-2026 03:01 PM
గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఫిబ్రవరిలో హత్యకు గురైన ఘటనపై వారి కుటుంబ...
31-03-2026 02:54 PM
కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, తమ ప్రభుత్వ కాలంలో సర్పంచ్లు గ్రామాల్లో మంచి పాలన అందించారని ప్రశంసించారు
31-03-2026 02:47 PM
తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో తీర్మానాలకు ఎంతవరకు విలువ ఉందో ప్రశ్నిస్తూ, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో చేసిన తీర్మానాల పరిస్థితి...
31-03-2026 02:37 PM
రైతుల పట్ల అనుకూల దృక్పథం లేని ప్రభుత్వం, నిర్బంధంగా అమరావతి అభివృద్ధి పేరుతో రాయలసీమ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు.
31-03-2026 02:30 PM
రాజధాని అభివృద్ధి పేరుతో భారీ ఖర్చులు చూపిస్తూ, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా లక్షల కోట్ల ప్రణాళికలు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని...
31-03-2026 02:18 PM
కర్ణాటకలో ఆలమట్టి జలాశయం సామర్థ్యం పెరగడం, అప్పర్ భద్ర, తుంగభద్ర జలాల నిల్వల కారణంగా దిగువ రాష్ట్రాలకు నీటి లభ్యత తగ్గుతోందని తెలిపారు.
31-03-2026 02:09 PM
తెలంగాణ ప్రాంతం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ జలయజ్ఞం ద్వారా రైతులకు నీరు అందించారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి రైతు వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారని విమర్శించారు.
31-03-2026 01:08 PM
కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఎమ్మిగనూరులో చేనేత రంగం వేలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచింది. పద్మశ్రీ మాచాని సోమప్ప స్వాతంత్ర్యానికి పూర్వమే 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి,...
31-03-2026 12:51 PM
Former Minister RK Roja, YSRCP General Secretary and MLC Lella Appi Reddy, General Secretary SV Satish Kumar Reddy, former Chairman of Jain
31-03-2026 12:47 PM
ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
31-03-2026 12:41 PM
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
31-03-2026 10:09 AM
Speakers emphasized that YS Jagan converted a long-pending “paper port” into a fast-progressing reality with proper rehabilitation, clearances, and funding,
30-03-2026
30-03-2026 07:30 PM
మూలపేట పోర్టు పూర్తైతే టెక్కలి ప్రాంతం ముంబై, విశాఖ తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు
30-03-2026 07:16 PM
He said the government has abandoned key projects such as medical colleges and ports, instead pushing them towards PPP models benefiting select interests,
30-03-2026 07:12 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ హయాంలో వైయస్ జగన్ గారి కృషితో రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలను తమ ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడటంలో నారా లోకేష్ తండ్రినే మించిపోయాడని
30-03-2026 07:06 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 2 లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉన్నాయి. మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి....
30-03-2026 04:57 PM
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా గ్రామంలో పరిశుభ్రత
30-03-2026 04:52 PM
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖలో సుమారు 30 వేల పోస్టులు, పోలీస్ శాఖలో 19,999 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విభాగంలో 20 వేల పోస్టులు
30-03-2026 04:41 PM
ఇకపై పార్టీ బలోపేతం కోసం ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని...
30-03-2026 04:36 PM
YS Jagan also wished that the family be granted strength and courage to bear the loss.
30-03-2026 04:12 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు 52 లక్షల ఎస్సీ కుటుంబాలు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై అప్పటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి దీనితో అర్థమవుతుందని అన్నారు
30-03-2026 03:59 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో, అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చొరవతో అమ్మవారికి వెండి తాపడం, ఉయ్యాల, రథం నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు...
30-03-2026 03:53 PM
He pointed out that beneficiaries themselves are coming onto the roads declaring that it was YS Jagan Mohan Reddy who gave them the houses and pattas, exposing the coalition’s false propaganda.
30-03-2026 03:51 PM
He strongly objected to the land being allotted on freehold basis instead of the usual lease or PPP model to Divya Sri Holdings Pvt Ltd from Bengaluru and Cyber City Builders & Developers from...
30-03-2026 03:50 PM
అనంతరం ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రేమ్ కుమార్, శివ నాయక్ ఫిర్యాదు చేశారు.
30-03-2026 03:17 PM
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలను కళ్లు లేని కబోదిల్లాగా భావించి పాలన సాగిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నారు
30-03-2026 03:11 PM
పవిత్రమైన ఆలయానికి సమీపంలో స్పాలు, కన్వెన్షన్ సెంటర్లకు స్థలాలు స్టార్ హోటల్స్ స్థలాలు ఇవ్వడంపైనా ఆయన మండిపడ్డారు.
30-03-2026 03:06 PM
2028 గడువు విధిస్తూ, అదే సమయంలో “రాజధానిని మార్చేస్తారు” అనే ప్రచారం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికే తమపై నమ్మకం లేదని స్పష్టమవుతోందన్నారు.
30-03-2026 02:55 PM
2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే, మరోవైపు రాజధాని మార్చేస్తారని ప్రచారం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వానికి తమపై నమ్మకం లేకపోవడమేనని ఎద్దేవా చేశారు.
30-03-2026 02:49 PM
సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రకాశ్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ
30-03-2026 02:46 PM
కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. “బండారు టాక్స్” పేరుతో నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారని, బెల్ట్ షాపులు, లిక్కర్, ఇసుక మాఫియా వంటి అక్రమ...
30-03-2026 12:44 PM
వైయస్ఆర్ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం తనకు స్ఫూర్తి...