Form c7
25-02-2026
25-02-2026 10:01 PM
ప్రకాశం జిల్లాకు జరిగిన ప్రతి మేలు వైయస్ జగన్ హయాంలోనే జరిగింది. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ కంపెనీ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం వంటివి వైయస్. జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యాయి. "వ్యవసాయం దండగ" అన్న...
25-02-2026 09:59 PM
The MLC questioned how the coalition government, even after 20 months in power, has failed to deliver the long-pending Rehabilitation and Resettlement (R&R) package to
25-02-2026 09:58 PM
He further stated that once the “dairy thread” was pulled, a network of links connecting Heritage, Indapur, Bhole Baba, Sangam Dairy, and Vaishnavi Dairy surfaced.
25-02-2026 09:57 PM
కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
25-02-2026 07:04 PM
Sailajanath warned that the proposed increase in storage capacity at the Almatti dam in Karnataka, from earlier levels to a planned height of 524.24 meters with an additional 100 TMC storage,
25-02-2026 07:02 PM
అసత్యాల మూల విరాట్ చంద్రబాబుకు మరో ఇద్దరు అసత్యాల కిరీటధారులు తోడయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన... ఫర్ఫార్మెన్స్ చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది. రోజుకొక మాట, పూటకొక వేషం వేస్తూ...
25-02-2026 05:36 PM
1996 వరకు ఆల్మట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని...
25-02-2026 05:18 PM
ఉదయం 10 గంటలకు నెల్లూరు చేరుకుని, స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు.
25-02-2026 05:12 PM
Bharat demanded that the compensation announced for the deceased was inadequate and should be increased to Rs 25 lakh for each bereaved family.
25-02-2026 05:11 PM
They demanded a high-level inquiry, accountability of officials and urgent measures to ensure safe drinking water supply to prevent further loss of innocent lives.
25-02-2026 05:09 PM
Temple priests and Vedic scholars conducted special pujas and homams. YS Jagan took part in the rituals wearing traditional attire and offered prayers with devotion. He later received blessings from...
25-02-2026 04:56 PM
కల్తీ పాలు తాగి కనకరత్నం (80) అనే వృద్ధురాలు చనిపోతే ఆమెను మృతుల జాబితాలో చేర్చలేదు. కల్తీ పాల బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందకపోవడంతో, వారు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సి వస్తోంది...
25-02-2026 04:48 PM
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా డయేరియాతో అమాయక ప్రజలు మరణించడం చంద్రబాబు అసమర్థ పాలనకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
25-02-2026 03:16 PM
నగర పాలక సంస్థ పాలన కూటమి ప్రభుత్వంలో పూర్తిగా గాడి తప్పిందని మేయర్ ఆరోపించారు. గత ఏడాది నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నగరంలో పారిశుధ్య...
25-02-2026 01:28 PM
శ్రీకాకుళంలో వాటర్ లీకేజీ కారణంగా డయేరియా వచ్చిందని చెప్పడం దారుణమని, డ్రైనేజ్ కలిసిన నీటిని సరఫరా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
25-02-2026 01:26 PM
పోర్టుల అనుసంధానం వల్లనే రహదారుల అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో 50–60 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 5 శాతం కూడా జరగలేదని విమర్శించారు
25-02-2026 12:45 PM
ప్రతి మహిళకు నెలకు రూ.1500, అంటే ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని పేర్కొన్నారు. భారీగా ప్రకటనలు ఇచ్చినా, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆడబిడ్డ నిధి పథకం అమలు ఊసే...
25-02-2026 12:38 PM
దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం...
25-02-2026 12:29 PM
అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకుంటారు.
25-02-2026 07:48 AM
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది.
24-02-2026
24-02-2026 09:30 PM
తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో...
24-02-2026 09:08 PM
At the Bhakarapuram camp office, he met people who had gathered in large numbers to see him and present their concerns. He enquired about the well-being of party workers and listened patiently to...
24-02-2026 09:07 PM
ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి సంబంధించి ఎంపీ వైయస్ అవినాష్రెడ్డితో మాట్లాడి పరిష్కారం చూపాలని సూచించారు
24-02-2026 07:28 PM
Demanding justice, they called for Rs. 25 lakh compensation to families of the deceased. They said the government must bear all medical expenses of the victims and reimburse those who have already...
24-02-2026 07:25 PM
జమండ్రిలో కల్తీ పాలతో జరిగిన మరణాలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, కల్తీ పాలు తాగి ఐదురుగు చనిపోయి, వందల మంది ఆస్పత్రిపాలైనా ఇప్పటికీ సంబంధిత అధికారులు ఒక్కరిపైనయినా చర్య...
24-02-2026 07:21 PM
Botcha accused Chief Minister Chandrababu Naidu of running an administration devoid of integrity and accountability, where governance has been replaced by diversion politics.
24-02-2026 07:17 PM
వైయస్సార్ హయాంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడానికి మరియు ఏడు కొండల పవిత్రతను కాపాడటానికి జీవో నెం. 746, 747లను తీసుకొస్తే.. దానిపైనా సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు
24-02-2026 05:17 PM
వైయస్ఆర్ జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు.
24-02-2026 04:53 PM
రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల సరఫరా ఘటనలో అధికారికంగా ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 19 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి చేరకుండానే ఒకరు చనిపోయారు....
24-02-2026 04:47 PM
గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని
24-02-2026 01:26 PM
ఆర్డీటీ సంస్థ మూతపడే స్థితిలో ఉందని కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 2025 ఏప్రిల్ నుంచే ఆర్డీటీ సంస్థకు చెందిన అకౌంట్లు ఫ్రీజ్...
24-02-2026 12:04 PM
రాజకీయాల్లో భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
24-02-2026 11:03 AM
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలపై నేరాలు దాదాపు 10 శాతం పెరిగాయని, అలాగే హోంమంత్రి ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళలపై నేరాలు అధికమయ్యాయని విమర్శించారు
24-02-2026 10:51 AM
గ్రామంలో వరుస దాడులు జరుగుతుండటం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
23-02-2026
23-02-2026 10:14 PM
Chandrasekhar said Heritage’s claim that it does not supply ghee in bulk to temples is contradicted by records showing that in 2002, when Chandrababu was Chief Minister,
23-02-2026 08:02 PM
Referring to the deaths caused by adulterated milk in Rajahmundry, Botsa termed them “government murders,” attributing them to regulatory failure, lack of oversight, and corruption
23-02-2026 08:00 PM
Jakkampudi Vijayalakshmi stated that while the government claims only a handful of patients are being treated in select hospitals, field visits revealed more victims admitted in other facilities,
23-02-2026 07:53 PM
నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే...
23-02-2026 07:47 PM
కల్తీ నెయ్యి పేరుతో తిరుమల లడ్డూ వ్యవహారంలో జరిగిన తెరవెనుక బాగోతాలను వైయస్ఆర్సీపీ బయటపెడుతుందనే భయంతోనే దానిపై చర్చకు వైయస్ఆర్సీపీ పట్టుబడితే ఇన్నాళ్లూ కూటమి ప్రభుత్వం భయంతో పారిపోతూ వచ్చింది....
23-02-2026 07:40 PM
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై మండలిలో చర్చ కోరాం. లడ్డూ మీద ప్రభుత్వం వేసిన అపవాదులపై 26వ తేదీన చర్చ చేపట్టాలని బీఏసీలో నిర్ణయించాం
23-02-2026 07:34 PM
రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో 5 మంది చనిపోగా.. వివిధ ఆసుపత్రులలో ఉన్న వారికి కూడా సరైన చికిత్స అందడం లేదని వైయస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు
23-02-2026 05:23 PM
Karumuri Venkata Reddy also questioned the circumstances surrounding the Ajit Pawar aircraft accident, stating that Union Minister Ram Mohan Naidu’s remark attributing it to fog even before the...
23-02-2026 02:29 PM
మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు.
23-02-2026 12:56 PM
On February 24, YS Jagan will arrive in Pulivendula at 4:00 PM and hold a Praja Darbar at the Bhakarapuram Camp Office, where he will interact with local residents and address their grievances.
23-02-2026 12:47 PM
He further urged the Health Department to take swift control of the situation by ensuring the best possible medical care to all affected individuals, closely monitor their health condition
23-02-2026 12:43 PM
బుధవారం ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతన నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక...
23-02-2026 12:16 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ అంశంపై మండలిలో తప్పనిసరిగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
23-02-2026 11:55 AM
రమేష్ యాదవ్ ఫిర్యాదు నేపథ్యంలో మండలి చైర్మన్ అసెంబ్లీ అధికారులను పూర్తి ఫుటేజ్ అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే మొత్తం ఫుటేజ్ అందుబాటులో లేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో వైయస్ఆర్సీపీ...
22-02-2026
22-02-2026 07:33 PM
He said former Chief Minister Dr. Y.S. Rajasekhara Reddy transformed Rayalaseema by expanding the Pothireddypadu Head Regulator capacity to 44,000 cusecs,
22-02-2026 06:15 PM
Leaders highlighted that through publications such as Al-Hilal and Al-Balagh, Maulana Azad strengthened the freedom movement in Urdu and firmly advocated Hindu-Muslim unity.
22-02-2026 06:14 PM
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు కొమ్మూరి కనకరావు, నాగ నారాయణ మూర్తి, ఏ రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
22-02-2026 06:11 PM
వైయస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రూ.14 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూటమి నాయకులు తమకు ఇష్టమొచ్చినట్టు అసత్య ప్రచారం చేశారు
22-02-2026 06:01 PM
Ravibabu recalled that coalition leaders falsely campaigned that YSRCP left Rs. 14 lakh crore debt and would turn the state into “Sri Lanka,” but budget records now confirm that YS Jagan’s government...
22-02-2026 05:59 PM
Nagi Reddy said that when farmers, tenant farmers, and agricultural labourers earn and spend, state revenues grow, but the current decline in Minimum Support Prices,
22-02-2026 05:58 PM
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్ హయాంలో విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడే ఇది హార్టికల్చర్ హబ్ అయింది.
22-02-2026 05:54 PM
కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మళ్ళీ తిరగదోడి, కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చూడటం కేవలం ప్రజల దృష్టిని మళ్ళించడానికేనని ఆయన తేల్చి చెప్పారు.
22-02-2026 05:51 PM
We will continue to fight against the propaganda and expose the links of Heritage with Indapur and Bhole Baba dairy which form the origin for the entire scam.
22-02-2026 05:49 PM
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమలోని ప్రతి రిజర్వాయర్ను నింపే అవకాశం కల్పించారు.
21-02-2026
21-02-2026 07:14 PM
ఏపీలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలు అడ్డదారిలో గెలుపును దొంగిలించాయి. రెండేళ్లవుతున్నా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల...
21-02-2026 07:03 PM
తాడేపల్లి: ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టింది నిజం కాకపోతే, ఇందాపూర్ కోసం టీటీడీ టెండర్ నిబంధనలు మార్చింది అబద్ధమైతే, సభలో ప్రభుత్వం చర్చకు రావాలని