Form c7
20-07-2026
20-07-2026 07:52 PM
మహిళల పట్ల కూటమి నాయకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు
20-07-2026 07:47 PM
రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి, ఇప్పటికే 41ఏ నోటీసు జారీ చేసిన అధికారులను బదిలీ చేసి, కొత్త అధికారులతో ఒకేరోజు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని...
20-07-2026 07:44 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రైతులకు అవసరమైన ఎరువులను గ్రామ స్థాయిలోనే, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచి ఐదేళ్లపాటు ఎలాంటి...
20-07-2026 07:34 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షణగా ఉండే వ్యవస్థలా కాకుండా, కొంతమంది అధికారుల స్వార్థ ప్రయోజనాల వల్ల జుగుప్స కలిగించేలా తయారైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ...
20-07-2026 07:31 PM
ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం, అధికార పార్టీ నాయకులకు లభిస్తున్న అండదండల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు.
20-07-2026 04:37 PM
కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను ప్రజలకు చూపించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను పరిశీలించాలని ఆయన సూచించారు
20-07-2026 04:33 PM
వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని ముద్రగడ బలంగా నమ్మారని పేర్కొన్నారు.
20-07-2026 04:30 PM
దేవనకొండ మండలం బి సెంటర్ గ్రామానికి చెందిన రైతు కరుణ మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకొచ్చిన సుమారు 12 క్వింటాళ్ల వేరుశనగ అకాల వర్షానికి పూర్తిగా తడిసి, డ్రైనేజీ నీరు చేరడంతో తీవ్ర నష్టం
20-07-2026 04:17 PM
రాష్ట్రంలో పోలీసులు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు నేరాలు పెరుగుతున్నాయని, ఎస్సీలపై దాడులు కొనసాగుతున్నాయని,
20-07-2026 04:10 PM
గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. బాధిత మహిళను, ఆమె కుటుంబాన్ని మాజీ సీఎం వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా...
20-07-2026 03:31 PM
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా...
20-07-2026 03:27 PM
దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్న కార్మికులే నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. రెండు రోజులుగా ధర్నా...
20-07-2026 03:17 PM
According to the Union Government, the unemployment rate in Andhra Pradesh stood at 4.1 percent in 2023-24, the final year of the YSRCP government.
20-07-2026 03:14 PM
మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, మహిళపై జరిగిన దాడి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. బాధిత కుటుంబం పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా
20-07-2026 03:03 PM
వేల ఎకరాల్లో నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ఇప్పుడు పంటలు వేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....
20-07-2026 02:56 PM
The YSRCP leaders said the victim's family even approached MLA Galla Madhavi seeking justice, but instead of ensuring action
20-07-2026 02:29 PM
నాయకులు జీ.ఎస్. రావు ప్రజా జీవితంలో అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
20-07-2026 02:22 PM
జగన్ 2.0 సూపర్ యాప్ మన నాయకుడు వైయస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన శక్తివంతమైన అస్త్రం` అని పేర్కొన్నారు
20-07-2026 12:10 PM
పెనగలూరు మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను చిట్వేలి మండలం పెద్దూరు గ్రామం వద్ద గ్రామస్తులు అడ్డుకున్న ఘటనను ప్రస్తావిస్తూ,
20-07-2026 12:04 PM
తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల గొంతు నొక్కే పార్టీ అని విమర్శించిన మార్గాని భరత్, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు
20-07-2026 11:34 AM
రామాయపట్నం పోర్టు సాధించిన అద్భుత ప్రగతికి, తద్వారా లభించనున్న ఆర్థిక వృద్ధికి ఇక్కడికి వస్తున్న భారీ ప్రాజెక్టులే నిదర్శనం. అందులో ఒకటి బీపీసీఎల్ ప్రతిష్టాత్మకంగా నిర్మీస్తున్న గ్రీన్ఫీల్డ్...
20-07-2026 11:28 AM
ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పలు కస్టడీ మరణాలు, పోలీసుల తీరుపై చర్చకు అనుమతించాలని ఆయన నోటీసుల్లో కోరారు. గాదె సాయి కృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతి కుమార్, దరియా హుస్సేన్
20-07-2026 11:12 AM
Gurumoorthy pointed out that between June 2024 and March 2026, Andhra Pradesh recorded 209 reported crimes against women
19-07-2026
19-07-2026 08:57 PM
అణగారిన వర్గాల పట్ల వైయస్.జగన్ మరోసారి తన జాలి గుణాన్ని, దయార్థ హృదయాన్ని చాటుకున్నారు. ఓ సరైన నాయకుడి నాయకత్వంలో, ఈ రాజకీయ పార్టీలో పని చేస్తున్నందుకు మా ఎస్సీ విభాగం అంతా ఆత్మసంతృప్తితో, గర్వంగా తల...
19-07-2026 08:53 PM
Addressing the media, YSRCP leaders accused the coalition government of abandoning Dalits and failing to deliver justice even in the State capital.
19-07-2026 08:47 PM
YSRCP leaders said the six fishermen would have survived had the government launched rescue operations immediately instead of delaying the response for nearly 18 hours
19-07-2026 08:46 PM
Manohar Reddy said the CID had examined 76 witnesses, recorded statements under Section 164 CrPC, collected bank transaction trails,
19-07-2026 07:06 PM
ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ, వైయస్ జగన్ మానవతా దృక్పథంతో క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు.
19-07-2026 07:00 PM
Some of the examples of economic development that are completely attributable to the Ramayapatnam port demonstrating significant progress are the BPCL’s upcoming greenfield refinery and petrochemical...
19-07-2026 06:58 PM
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా, నాటి ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు హడావుడిగా ఏపీకి వచ్చారు. తమకు కావలసిన...
19-07-2026 05:07 PM
ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారమే జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 6 వారాలు గడిచినా రాష్ట్రంలో 48.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ప్రాక్టికల్గా 11 జిల్లాలు మైనస్ 40 శాతం కంటే ఎక్కువ...
19-07-2026 05:01 PM
అనంతపురం: రాయలసీమ రైతుల జీవితాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం ఆగ్రహం వ్యక్తం చేస
19-07-2026 04:57 PM
The YSRCP leaders said the present government cancelled the Government Orders issued during the Y.S. Jagan Mohan Reddy administration and reduced the canal capacity to just 3,850
19-07-2026 04:52 PM
విశాఖపట్నం: ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టకుండా దాదాపు 18 గంటల పాటు ఆలస్యం చేయడం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైయస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు.
19-07-2026 04:46 PM
రిజిస్ట్రేషన్ శాఖ అనేది సాధారణ ప్రభుత్వ శాఖ కాదని, భూముల యాజమాన్య హక్కులు, మార్కెట్ విలువలు, నిషేధిత భూముల వివరాలు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), స్టాంప్ డ్యూటీ వసూళ్లు,...
19-07-2026 03:35 PM
సీఎం రమేష్ తన పీఏ విజయ్కుమార్నాయుడు పేరిట మే నెలలో రెండున్నర హెక్టార్లు లీజుకు ఇప్పించడంతో పాటు, మరికొందరికి అడ్డగోలుగా పర్మిట్లు ఇచ్చేలా చేశారని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అప్పటి నుంచి...
18-07-2026
18-07-2026 07:12 PM
Noori Fathima said lawlessness has worsened under Guntur MLA Galla Madhavi, whose patronage has emboldened her followers to commit
18-07-2026 07:10 PM
He said the coalition government has spent 25 months on event management, marketing and publicity while ignoring its promises and public problems.
18-07-2026 06:20 PM
ప్రజల ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కలలుగన్న రామాయపట్నం పోర్టును వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించి, వేల...
18-07-2026 06:10 PM
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా
18-07-2026 06:04 PM
Varudu Kalyani said a woman was stripped, kicked and brutally assaulted on a public road for nearly ten minutes by TDP Ward Secretary Mallela Murthy and his family over
18-07-2026 06:03 PM
Veera Sekhar Reddy questioned Chief Minister Chandrababu Naidu and Minister Nara Lokesh over the brutal attack on ITDP activist Manchodu Mani,
18-07-2026 06:02 PM
YS Jagan said it was deeply distressing that a group of eight people from Gommukothagudem village had entered the Godavari River to catch fish when the floodwaters rose suddenly, claiming the lives...
18-07-2026 06:00 PM
ఈ మూడు రోజులు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళలుగా హోంమంత్రి, ఎమ్మెల్యే, మహిళా కమిషన్ చైర్పర్సన్ పట్టించుకోకపోవడం...
18-07-2026 05:57 PM
గుంటూరు నగర నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేత మూర్తి కొడుతుంటే సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. ఇంతకంటే ఆటవిక రాజ్యం, విశృంఖలత్వం, బరితెగింపు మరొకటి ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు...
18-07-2026 04:42 PM
సోషల్ మీడియాలో నిజాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సొంత డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకురావడం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమన్నారు.
18-07-2026 03:24 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వెలంపల్లి విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను విస్మరించడమే కాకుండా, విద్య, వైద్యం, సంక్షేమ
18-07-2026 03:20 PM
Y.S. Jagan paid rich tributes to the Mahaswami, stating that he devoted his life to spiritual and religious service, guiding devotees for several decades. He said the revered seer made significant...
18-07-2026 03:18 PM
సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్ఆర్సీపీ కార్యకర్తలు చేసే పోస్టులను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని
18-07-2026 03:15 PM
గతంలో న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ఘటన జరిగినా ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు.
18-07-2026 02:48 PM
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని వైయస్ జగన్ కోరారు
18-07-2026 02:16 PM
వైయస్ఆర్ కడప జిల్లాలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నిర్వహించనున్న ప్రాజెక్టుల పర్యటనకు సంబంధించి తేదీలు, పర్యటన రూపకల్పన,
18-07-2026 02:06 PM
ఉమా ధర్మలింగేశ్వర ఆలయ పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటానికి ప్రజలు, భక్తులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ జూలై 21న జరిగే ఛలో పంచదార్ల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని
18-07-2026 01:57 PM
గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడమే జగన్ 2.0 సూపర్ యాప్ లక్ష్యమని తెలిపారు.
18-07-2026 01:53 PM
పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారం, ఉద్యమాలు, సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని చెప్పారు.
18-07-2026 01:49 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ అణచివేత ధోరణితో
18-07-2026 01:46 PM
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
18-07-2026 01:42 PM
నాయకులు, కార్యకర్తలకు జగన్ 2.0 సూపర్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికారిక సమాచారం, కార్యకర్తల అనుసంధానానికి ఈ యాప్ సమర్థవంతమైన...
18-07-2026 01:39 PM
ఇర్మియాకు జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కొత్త బోరు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయం అందిస్తామని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందుకు
18-07-2026 01:35 PM
శ్రీ చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైయస్ జగన్, గవిమఠం ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామికి , మఠం భక్తులకు, శిష్యులకు తన ప్రగాఢ సానుభూతిని...