Form c7
03-07-2026
03-07-2026 10:11 PM
కందుకూరు:పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
03-07-2026 10:04 PM
ఒకప్పుడు ప్రపంచ స్థాయి నగరం అన్న చంద్రబాబు, ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం అమరావతిని ఒక ’చిన్న మున్సిపాలిటీ’ అనడం చంద్రబాబు ద్వంద్వ విధానానికి నిదర్శనమని చెప్పారు.
03-07-2026 09:57 PM
The Sivaramakrishnan Committee has said the same thing, that this agricultural land is not fit for construction, but Chandrababu is after it only for his realtor's interests.
03-07-2026 03:48 PM
కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, బీఎల్ఓల కొరత, డిప్యూటేషన్లు, సాంకేతిక సమస్యలు, కంప్యూటర్పై అవగాహన లేకపోవడం
03-07-2026 03:41 PM
రైతులు ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదని నాగిరెడ్డి విమర్శించారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు నిర్వహించి మార్కెట్లో పోటీ
03-07-2026 03:37 PM
అమరావతి, మావిగన్ మధ్య తేడాను వైయస్ జగన్ ఇప్పటికే పలుమార్లు వివరించారని సజ్జల అన్నారు. ప్రభుత్వ భూములతో, ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పోర్టు, విమానాశ్రయం, జాతీయ రహదారుల అనుసంధానంతో తక్కువ...
03-07-2026 03:31 PM
పైడిపాలెం రిజర్వాయర్ గెస్ట్ హౌస్ వద్ద విగ్రహం చేయి ధ్వంసం..
03-07-2026 03:24 PM
ప్రజల ఓటు హక్కు పరిరక్షణే వైయస్ఆర్సీపీ లక్ష్యమని పేర్కొన్న ఆమె, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు విస్తృతంగా
03-07-2026 03:01 PM
He also appealed to the government to extend immediate financial assistance to the families of the deceased and provide them with all necessary support during this difficult time.
03-07-2026 03:00 PM
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు
03-07-2026 02:57 PM
ఈ అంశంపై టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు
03-07-2026 02:05 PM
దేశంలో, రాష్ట్రంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా అది 'నా వల్లే' అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. హైటెక్ సిటీ, చార్మినార్, సెల్ ఫోన్ అన్నీ తన వల్లే వచ్చాయనడానికి ఆయన వెనకాడరు
03-07-2026 02:00 PM
Speaking to media here on Friday former minister Gudivada Amarnath said, while YS Jagan Mohan Reddy was instrumental in working out the logistics of Kadapa Steel Plant,
03-07-2026 01:17 PM
పొగాకు కొనుగోళ్లలో సిఫార్సులు, పలుకుబడి ఆధారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అనుకూల వ్యక్తుల బేళ్లను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు
03-07-2026 01:02 PM
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని సాకే శైలజానాథ్ అన్నారు
03-07-2026 12:42 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న అమరావతి ప్రాజెక్టు ప్రజల సొమ్మును వృథా చేయడానికే తప్ప రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడదని
03-07-2026 12:17 PM
పోర్టు కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక థీమ్తో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
03-07-2026 12:09 PM
గత ఒకటిన్నర సంవత్సరాలుగా చంద్రకళ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నరకయాతన అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
03-07-2026 12:01 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో స్కూళ్లు ప్రారంభమైన తొలి రోజే ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్లు, బూట్లు, సాక్సులు,...
03-07-2026 11:43 AM
జూలై మొదటి వారం వచ్చినా ఇప్పటివరకు అధికారికంగా నమోదు ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. ఖరీఫ్ సాగు లక్ష్యం 77.10 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి
03-07-2026 10:14 AM
బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ ఓ) ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి సంబంధిత ఓటర్లు వాటిని అందుకో లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాన్ని...
02-07-2026
02-07-2026 08:43 PM
The party stated that forms are being shown as distributed in official records without actual delivery to voters in several areas, while digitisation remains uneven across constituencies.
02-07-2026 08:39 PM
Budi Muthyala Naidu urged the State government to immediately prevail upon the Centre to revise MGNREGS wages in line with other states to protect the livelihoods of rural workers.
02-07-2026 08:34 PM
Rangaiah said the “triple-engine government” had failed rural workers and stated that around 18 lakh job cards had already been removed from the State’s 47 lakh MGNREGS job cards for political...
02-07-2026 08:29 PM
She said attacks on women, political violence and assaults on YSRCP leaders continue without any meaningful response from the Home Department, causing the police system to lose public confidence.
02-07-2026 08:24 PM
Ravindra Reddy pointed out that while the daily wage for MGNREGS workers in Andhra Pradesh had increased by only Rs. 5 under the present government, wages had risen by Rs. 89 during the five-year Y.S...
02-07-2026 08:21 PM
"నిత్యం ప్రధాని మోదీని కీర్తించే చంద్రబాబు... కూటమిలో అత్యధిక ఎంపీలున్నా మన రాష్ట్ర కూలీల గురించి ఎందుకు నోరెత్తడం లేదు?".
02-07-2026 08:04 PM
జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన సాగింది.
02-07-2026 04:20 PM
గతంలో ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు భరించేది. ఇప్పుడు 60:40 విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలపై భారీ భారం మోపారు
02-07-2026 04:16 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. వైయస్ఆర్సీపీనాయకులు, మాజీ మంత్రుల కార్ల మీద టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా హోంమంత్రి అనిత నుంచి స్పందన లేదు.
02-07-2026 04:10 PM
బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా పోరాడుతామని హామీ ఇచ్చారు.
02-07-2026 02:35 PM
తిమ్మాపురం గ్రామంలోని దేవాదాయ శాఖకు చెందిన భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
02-07-2026 02:26 PM
YS Jagan pointed out that Kranthi Kumar himself explained everything in his recorded dying declaration, stating that he had been summoned to the police station every day for three months,
02-07-2026 02:22 PM
వైయస్ఆర్ జిల్లా : జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
02-07-2026 02:09 PM
క్రాంతికుమార్ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఇక్కడ హృదయ విదారకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ముగ్గురు పిల్లలు. అందరూ కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు.
02-07-2026 12:04 PM
గనమల నియోజకవర్గం సి.బండమీదపల్లి గ్రామం వద్ద ఘటన జరిగింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సంస్థకు చెందిన టిప్పర్గా గుర్తించారు
02-07-2026 11:51 AM
ఇటీవల తండ్రి, కొడుకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, ఇప్పుడు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మురళి కూడా మట్టి మాఫియా కారణంగా మృతి చెందడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు
02-07-2026 11:45 AM
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన నిర్వహించిన "చలో జిందాల్" కార్యక్రమంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు
02-07-2026 09:45 AM
సీఐ నాగరాజు వేధింపులతో క్రాంతికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు కృష్ణలంక సీఐ కారణమంటూ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
01-07-2026
01-07-2026 10:38 PM
రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, విత్తనాలు, యూరియా కొరత మొదలు అన్నీ సమస్యలే అని, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని శ్రీ వైయస్ జగన్ చెప్పారు. తీవ్ర కష్టాల్లో ఆక్వా రంగం ఉందని, నష్టాల్లో ఆ...
01-07-2026 06:14 PM
their employment and protect their rights. Reaffirming the party’s commitment to the welfare of workers, he assured them that YSRCP would extend every possible support until justice is secured
01-07-2026 06:13 PM
The leaders stated that the Y.S. Jagan Mohan Reddy government transformed the long-pending dream of a Kadapa Steel Plant into reality by securing all statutory approvals, allocating nearly 3,500...
01-07-2026 06:11 PM
పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు పరామర్శించారు.
01-07-2026 06:07 PM
కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్లో శానిటేషన్ పనుల కాంట్రాక్ట్ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం, ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి
01-07-2026 06:04 PM
రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే స్టీల్ ప్లాంట్ ని తొందరగా నిర్మించాలని మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే జేఎస్ డబ్ల్యూ (JSW) సంస్థతో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2023...
01-07-2026 03:55 PM
మూడున్నర ఎకరాల భూమి కబ్జా వ్యవహారం వెనుక మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని భూమన అన్నారు.
01-07-2026 03:49 PM
టీడీపీ ప్రయోజనాల కోసం కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి చర్యలపై నిఘా ఉంచి ప్రశ్నించాలని ఆయన సూచించారు
01-07-2026 03:45 PM
ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం సంస్కృతిని తీసుకొస్తోందని, దీనివల్ల కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
01-07-2026 03:38 PM
పేదల ఓటు తొలగిస్తే వారు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎలా కొనసాగుతారని జగన్ ప్రశ్నించారు. ప్రజలను ఓటు హక్కు లేనివారిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని,
01-07-2026 03:35 PM
"అనుమతి లేదని అధికారులు చెబుతున్నప్పుడు అక్కడ దుకాణం ఎలా ఏర్పడింది? ఎవరి ఆదేశాలతో అది నడుస్తోంది?" అని ప్రశ్నించారు
01-07-2026 03:30 PM
ప్రస్తుతం చికిత్స పొందుతున్న తన తండ్రి త్వరగా కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం గురించి శ్రీ వైయస్ జగన్ గారు నిత్యం డాక్టర్లతో సంప్రదిస్తున్నారని,
01-07-2026 03:15 PM
బడుగు, బలహీన వర్గాలను బహిరంగంగా కించపరుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి
01-07-2026 03:12 PM
Police are watering down the suicide of Dalit youth Kranthi Kumar who has given a dying declaration in the form of a video which has gone viral. Incidents of police excesses have been coming out in...
01-07-2026 03:07 PM
పొగాకు రైతులు, మామిడి రైతులు, అక్వా రైతులు వరుసగా ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని జగన్ అన్నారు.
01-07-2026 03:02 PM
బాబు పాలనలో బాధితులే నిందితులు. ఆశ్చర్యం అనిపించినా.. అదే నిజం. ఇటీవల రాజధాని రైతులు నన్ను కలిశారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి కోరిక మేరకు మా పార్టీ తరఫున ఓ ప్రత్యేక కమిటీతోపాటు లీగల్ టీంను...
01-07-2026 02:57 PM
ఏపీలో ధర్మం, న్యాయం గాడి తప్పింది. చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పరిపాలనపై ప్రశ్నించే ఎవరినైనా అణచివేసే క్రమంలో దిగజారిపోతున్నారు.
01-07-2026 11:04 AM
జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పరిస్థితులు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమ కార్యకలాపాలపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు వైయస్ఆర్సీపీ నాయకులు ప్లాంట్ను సందర్శించాలని నిర్ణయించిన నేపథ్యంలో...
01-07-2026 09:06 AM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
01-07-2026 08:34 AM
పేద ముస్లిం కుటుంబాల్లో ఇళ్లలో సభ్యుల సంఖ్య ఆరుగురి కంటే ఎక్కువగా ఉంటోందని, అయితే, ఒకే ఇంటి నెంబరుపై ఆరుగురి కంటే ఎక్కువ మంది ఉంటే కంప్యూటర్ సిస్టమ్ అంగీకరించడం లేదని మాకు సమాచారం అందిందని చెప్పారు.
01-07-2026 08:29 AM
రెండేళ్లుగా కూటమి నాయకులు పాఠశాల వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రవేశపెడితే తెలుగును చంపేస్తున్నారంటూ ఉద్యమాలు చేసిన వారు,