Form c7
14-05-2026
14-05-2026 08:30 AM
కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్ జగన్ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో...
13-05-2026
13-05-2026 10:34 PM
Tadepalli, May 13: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy spoke to Tamil Nadu Chief Minister Thiru.
13-05-2026 10:33 PM
The former minister criticised the government for conducting large-scale pension distribution events every month despite not sanctioning a single new pension in the last two years.
13-05-2026 10:32 PM
During the meeting, Pudi Srihari explained to YS Jagan the manner in which the police conducted inquiries and handled the cases registered against him.
13-05-2026 10:30 PM
ప్రధాని నరేంద్ర మోడీ దుబారా తగ్గించుకుందామని దేశానికి కొన్ని సూచనలు చేశారు. అంతకుముందే ఆయన హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను వారి నివాసాల్లో కలిశారు
13-05-2026 10:26 PM
తమిళనాడు ప్రజలు విజయ్ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు.
13-05-2026 10:23 PM
తనపై నమోదు చేసిన తప్పుడు కేసులు, విచారణల నేపథ్యంలో ఎదురైన పరిస్థితులను పూడి శ్రీహరి వివరించగా, అలాంటి అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు
13-05-2026 05:08 PM
రెండు నెలల క్రితమే కిలోకు రూ.4 పెంచిన మేత కంపెనీలు, ఇప్పుడు మరోసారి భారీగా ధరలు పెంచడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిందన్నారు.
13-05-2026 05:05 PM
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
13-05-2026 04:34 PM
బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి...
13-05-2026 04:28 PM
ఆక్వా ఫీడ్ ధరలను కేజీకి రూ. 8 నుంచి రూ. 10 వరకు (టన్నుకు రూ. 8,000 - 10,000) హఠాత్తుగా పెంచడం వెనుక ప్రభుత్వం, ఫీడ్ కంపెనీల మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణం.
13-05-2026 04:23 PM
మట్టి, ఇసుక అక్రమ రవాణా, పేకాట క్లబ్బులు, క్రికెట్ బుకీల ద్వారా భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని, ఇదంతా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.
13-05-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
13-05-2026 03:56 PM
ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, కల్పలతారెడ్డి, వరుదు కళ్యాణి, చంద్రశేఖర్రెడ్డి, రుహుల్లా, భరత్, రమేష్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు
13-05-2026 03:18 PM
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోజా గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు
13-05-2026 03:15 PM
వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొత్త కార్యాలయాన్ని గమనించి పార్టీ కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు.
13-05-2026 02:47 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం నగరంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రూ.310 కోట్లతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు నాలుగు లైన్ల...
13-05-2026 02:32 PM
Prasada Raju said the coalition government has become a curse for the aqua sector, allowing feed companies to function arbitrarily after coming to power.
13-05-2026 02:26 PM
ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని,
13-05-2026 02:13 PM
The price of aqua feed has risen from Rs 8,000 to Rs 10,000 per ton are the farmers are pushed into further hardships with the anti-farmer decisions of Chandrababu Naidu.
13-05-2026 02:08 PM
ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపుల కారణంగానే వైయస్ఆర్సీపీ కుటుంబానికి చెందిన సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్ నోట్లో పేరు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అతనిపై కేసు నమోదు చేయలేదని...
13-05-2026 01:59 PM
ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజానికి పాల్పడే వారిపై చట్టపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు
13-05-2026 01:54 PM
ఆలయ పరిసరాల్లో భక్తులతో పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
13-05-2026 01:51 PM
వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తాయని
13-05-2026 08:06 AM
Ambati Murali Krishna said that during YS Jagan Mohan Reddy’s government, maize farmers received MSP consistently for four years, whereas under the present
13-05-2026 08:05 AM
former APSADA Vice Chairman Vaddi Raghuram came down heavily on the Chandrababu Naidu-led coalition government, stating that the aqua sector in Andhra Pradesh
13-05-2026 07:59 AM
ఆక్వా ఫీడ్ కంపెనీలు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై రైతును దోచుకుంటున్నారు. ఫీడ్ ధరలపై సుంకాలు తగ్గినప్పుడు టన్నుకు రూ. 25,000 తగ్గించాల్సిన ప్రభుత్వం, కేవలం రూ. 4,000 తగ్గించి చేతులు దులుపుకుంది
12-05-2026
12-05-2026 06:11 PM
ధర్మ పరిరక్షణకు దీపపు స్తంభంలా శ్రీవాణి పథకం నిలిచింది. ఒకవైపు భక్తునికి మరోవైపు ధర్మ పరిరక్షణను అనుసంధానం చేస్తూ రెండు భావాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఆధ్యాత్మిక యాగం శ్రీవాణి....
12-05-2026 05:15 PM
Speaking to media here on Tuesday, former TTD Chairman Bhumana Karunakar Reddy said the movement of building temples by Sri Vani Trust, started by YS Jagan Mohan Reddy's government, is being watered...
12-05-2026 05:13 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఏకపక్షంగా పెరిగాయని, దిగుమతి సుంకాలు తగ్గించినా దాని లాభం రైతులకు అందలేదని పేర్కొన్నారు
12-05-2026 04:57 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజాం నియోజకవర్గంలో దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు
12-05-2026 04:42 PM
ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోందని అన్నారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.2,400 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని...
12-05-2026 03:49 PM
మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులు క్వింటాల్ రూ. 1,400 నుండి రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
12-05-2026 01:53 PM
YS Jagan conveyed his heartfelt wedding wishes to the newlywed couple and blessed them on the occasion.
12-05-2026 01:38 PM
ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
12-05-2026 01:31 PM
“సముద్రాలను లంఘించి, సంజీవనిని తెచ్చినా ‘దాసోహం కౌసలేంద్రస్య’ అన్న వినయమూర్తి.. అపార బలశాలియై, వజ్రదేహుడై, చిరంజీవియై కూడా అహం ఎరుగని ఆంజనేయుడు.
12-05-2026 01:24 PM
పొందూరు మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించిన చింతాడ రవికుమార్.. సదావర్తి భూములను కాజేయడానికే ఎమ్మెల్యే పదవిని వినియోగిస్తున్నారా అని ప్రశ్నించారు.
12-05-2026 01:16 PM
సమావేశంలో మదర్స్ డే వేడుకలను నిర్వహించి, తల్లుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, వైద్యులు, రాయచోటి ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
12-05-2026 01:13 PM
ప్రధాన ఆలయంతో పాటు రాజగోపురాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు
12-05-2026 01:11 PM
ఈ సందర్భంగా బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేసి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
12-05-2026 07:23 AM
మంగళ వారం ఉదయం 11 గంటలకు పామి డిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైయస్ జగన్ పాల్గొననున్నారు.
11-05-2026
11-05-2026 10:44 PM
He further stated that in the 23 months of coalition rule, the government had borrowed nearly Rs.2.66 lakh crore but failed to show visible developmental outcomes.
11-05-2026 10:43 PM
There has been a lot of discrimination and nepotism in Amaravati, and one Union Minister has been insulting farmers.
No one knows when Amaravati will be completed, and five lakh people are affected...
11-05-2026 10:40 PM
కోర్ కేపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో చంద్రబాబు తన ప్యాలెస్ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్నారని, కానీ రాజధాని నిర్మాణాలను మాత్రం అద్దాల పేరుతో దోపిడీ చేస్తూ గాలికి వదిలేశారని ఆయన...
11-05-2026 10:26 PM
Kannababu alleged that for the last two years, YSRCP social media activists had been harassed through illegal cases, and the government has now escalated its actions by trying to shut down
11-05-2026 04:54 PM
తాడేపల్లి : అమరావతి రాజధాని పేరుతో వ్యవస్థీకృత అవినీతి, వివక్ష కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
11-05-2026 04:09 PM
వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి చెందిన సూర్య గ్రానైట్స్పై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైయస్ఆర్సీపీ నేతలు...
11-05-2026 03:35 PM
వైయస్ఆర్సీపీ హయాంలో పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా వైయస్ జగన్ గారు ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు చేశారని,
11-05-2026 03:31 PM
దశాబ్దాలుగా కడప నగరంలో మత సామరస్య వాతావరణం కొనసాగుతోందని, ఇకపై కూడా అదే పరిస్థితి కొనసాగాలని ఆకాంక్షించారు.
11-05-2026 03:21 PM
ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులను పంపించి రైతులపై దాడులు చేయించారని, అనంతరం రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించారని విమర్శించారు.
11-05-2026 03:15 PM
తిరుపతిలో గత ఏడాది కాలంగా రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు
11-05-2026 03:09 PM
రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగమే ప్రధాన ఆధారం అయినప్పటికీ, అన్నం పెట్టే రైతన్న దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
11-05-2026 01:30 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి వివాహ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించనున్న శ్రీ వైయస్ జగన్, అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
11-05-2026 07:34 AM
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలికారు.
10-05-2026
10-05-2026 05:09 PM
Kakani Govardhan Reddy said that during the YSRCP government, house site pattas were granted to ST families after developing layouts on government land,
10-05-2026 05:07 PM
వైయస్ జగన్ గారిచ్చిన ఇళ్ల పట్టాలతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఎవర్ని కదిలించినా అద్దె కష్టాల నుంచి విముక్తి లభించిందని చెబుతున్నారు.
10-05-2026 05:01 PM
అనంతపురం: వైయస్ఆర్సీపీ కార్యకర్తలకుఅండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతామని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు.
09-05-2026
09-05-2026 07:15 PM
చంద్రబాబు రెండేళ్ల పాలన తర్వాత కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశాం కానీ.. రెండేళ్లలో ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం దేశంలోనే లేదు
09-05-2026 06:52 PM
This is throttling the fundamental right to freedom of expression, and the media should highlight such issues, as social media platforms are being watched
09-05-2026 06:50 PM
Kaile Anil Kumar said that despite seven Collectors’ Conferences being held in the last two years, there had not been a single serious discussion on farmers’ issues