Form c7

19-07-2026

19-07-2026 08:57 PM
అణగారిన వర్గాల పట్ల వైయస్.జగన్ మరోసారి తన జాలి గుణాన్ని, దయార్థ హృదయాన్ని చాటుకున్నారు. ఓ సరైన నాయకుడి నాయకత్వంలో, ఈ రాజకీయ పార్టీలో పని చేస్తున్నందుకు మా ఎస్సీ విభాగం అంతా ఆత్మసంతృప్తితో, గర్వంగా తల...
19-07-2026 08:53 PM
Addressing the media, YSRCP leaders accused the coalition government of abandoning Dalits and failing to deliver justice even in the State capital.
19-07-2026 08:47 PM
YSRCP leaders said the six fishermen would have survived had the government launched rescue operations immediately instead of delaying the response for nearly 18 hours
19-07-2026 08:46 PM
Manohar Reddy said the CID had examined 76 witnesses, recorded statements under Section 164 CrPC, collected bank transaction trails,
19-07-2026 07:06 PM
ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ, వైయస్ జగన్ మానవతా దృక్పథంతో క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు.
19-07-2026 07:00 PM
Some of the examples of economic development that are completely attributable to the Ramayapatnam port demonstrating significant progress are the BPCL’s upcoming greenfield refinery and petrochemical...
19-07-2026 06:58 PM
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా, నాటి ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు హడావుడిగా ఏపీకి వచ్చారు. తమకు కావలసిన...
19-07-2026 05:07 PM
ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారమే జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 6 వారాలు గడిచినా రాష్ట్రంలో 48.3 శాతం లోటు వర్షపాతం  నమోదైంది. ప్రస్తుతం ప్రాక్టికల్‌గా 11 జిల్లాలు మైనస్ 40 శాతం కంటే ఎక్కువ...
19-07-2026 05:01 PM
అనంత‌పురం: రాయలసీమ రైతుల జీవితాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధుల బృందం ఆగ్రహం వ్యక్తం చేస
19-07-2026 04:57 PM
The YSRCP leaders said the present government cancelled the Government Orders issued during the Y.S. Jagan Mohan Reddy administration and reduced the canal capacity to just 3,850
19-07-2026 04:52 PM
విశాఖ‌పట్నం: ప్రమాదం జరిగిన వెంట‌నే రెస్క్యూ ఆపరేషన్ చేప‌ట్ట‌కుండా దాదాపు 18 గంట‌ల పాటు ఆలస్యం చేయడం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆరోపించారు.
19-07-2026 04:46 PM
రిజిస్ట్రేషన్ శాఖ అనేది సాధారణ ప్రభుత్వ శాఖ కాదని, భూముల యాజమాన్య హక్కులు, మార్కెట్ విలువలు, నిషేధిత భూముల వివరాలు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), స్టాంప్ డ్యూటీ వసూళ్లు,...
19-07-2026 03:35 PM
 సీఎం రమేష్‌ తన పీఏ విజయ్‌కుమార్‌నాయుడు పేరిట మే నెలలో రెండున్నర హెక్టార్లు లీజుకు ఇప్పించడంతో పాటు, మరికొందరికి అడ్డగోలుగా పర్మిట్లు ఇచ్చేలా చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. అప్పటి నుంచి...

18-07-2026

18-07-2026 07:12 PM
Noori Fathima said lawlessness has worsened under Guntur MLA Galla Madhavi, whose patronage has emboldened her followers to commit
18-07-2026 07:10 PM
He said the coalition government has spent 25 months on event management, marketing and publicity while ignoring its promises and public problems.
18-07-2026 06:20 PM
 ప్రజల ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కలలుగన్న రామాయపట్నం పోర్టును వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించి, వేల...
18-07-2026 06:10 PM
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా
18-07-2026 06:04 PM
Varudu Kalyani said a woman was stripped, kicked and brutally assaulted on a public road for nearly ten minutes by TDP Ward Secretary Mallela Murthy and his family over
18-07-2026 06:03 PM
Veera Sekhar Reddy questioned Chief Minister Chandrababu Naidu and Minister Nara Lokesh over the brutal attack on ITDP activist Manchodu Mani,
18-07-2026 06:02 PM
YS Jagan said it was deeply distressing that a group of eight people from Gommukothagudem village had entered the Godavari River to catch fish when the floodwaters rose suddenly, claiming the lives...
18-07-2026 06:00 PM
ఈ మూడు రోజులు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్‌ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళలుగా హోంమంత్రి, ఎమ్మెల్యే, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పట్టించుకోకపోవడం...
18-07-2026 05:57 PM
 గుంటూరు నగర నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేత మూర్తి కొడుతుంటే సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. ఇంతకంటే ఆటవిక రాజ్యం, విశృంఖలత్వం, బరితెగింపు మరొకటి ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు...
18-07-2026 04:42 PM
సోషల్ మీడియాలో నిజాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సొంత డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకురావడం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమన్నారు.
18-07-2026 03:24 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వెలంపల్లి విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను విస్మరించడమే కాకుండా, విద్య, వైద్యం, సంక్షేమ
18-07-2026 03:20 PM
Y.S. Jagan paid rich tributes to the Mahaswami, stating that he devoted his life to spiritual and religious service, guiding devotees for several decades. He said the revered seer made significant...
18-07-2026 03:18 PM
సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలపై వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు చేసే పోస్టులను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని
18-07-2026 03:15 PM
గతంలో న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ఘటన జరిగినా ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు.
18-07-2026 02:48 PM
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని  వైయస్‌ జగన్‌ కోరారు
18-07-2026 02:16 PM
 వైయ‌స్ఆర్ కడప జిల్లాలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నిర్వహించనున్న ప్రాజెక్టుల పర్యటనకు సంబంధించి తేదీలు, పర్యటన రూపకల్పన,
18-07-2026 02:06 PM
ఉమా ధర్మలింగేశ్వర ఆలయ పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటానికి ప్రజలు, భక్తులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ జూలై 21న జరిగే  ఛలో పంచదార్ల  కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని
18-07-2026 01:57 PM
గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడమే జగన్ 2.0 సూపర్ యాప్ లక్ష్యమని తెలిపారు.
18-07-2026 01:53 PM
పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారం, ఉద్యమాలు, సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని చెప్పారు.
18-07-2026 01:49 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ అణచివేత ధోరణితో
18-07-2026 01:46 PM
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
18-07-2026 01:42 PM
నాయకులు, కార్యకర్తలకు  జగన్ 2.0 సూపర్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికారిక సమాచారం, కార్యకర్తల అనుసంధానానికి ఈ యాప్ సమర్థవంతమైన...
18-07-2026 01:39 PM
ఇర్మియాకు జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కొత్త బోరు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయం అందిస్తామని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందుకు
18-07-2026 01:35 PM
శ్రీ చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన  వైయస్‌ జగన్‌, గవిమఠం ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామికి , మఠం భక్తులకు, శిష్యులకు తన ప్రగాఢ సానుభూతిని...
18-07-2026 09:44 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్న అంశంపై వైఎస్సార్‌సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
18-07-2026 09:41 AM
పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గౌరవిస్తూ రామాయపట్నం పోర్టును ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో నిర్మించిన కీలక మౌలిక...
18-07-2026 08:30 AM
అమ్మఒడి పథకం ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదు, మా ప్రభుత్వం తెచ్చిన పథకానికి పేరు మార్చి కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మార్చుకోవడం సహజమే కానీ, దీన్ని సక్రమంగా అమలు చేయడం...
18-07-2026 08:28 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత పాలకుల వల్ల రైతులు తమ సమస్యలపై మళ్లీ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పండించిన పంటలకు...

17-07-2026

17-07-2026 06:32 PM
Instead of the promised Rs 15,000 for every school-going child in a family, only Rs 13,000 was paid. There are also reports that many beneficiaries received only Rs 8,000 or even less
17-07-2026 04:53 PM
పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన ప్రకటనలు, కార్యక్రమాలన్నీ లైవ్ ఫీడ్ రూపంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజకీయ వేధింపులు, పోలీసు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు డిజిటల్...
17-07-2026 04:43 PM
రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించే బదులు వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని
17-07-2026 04:26 PM
Hanumantha Rao said the coalition government has weakened APCO by failing to release funds, conduct elections, or strengthen its administration
17-07-2026 03:47 PM
Ramesh Goud said that according to UDISE data, the state has about 87 lakh students, but the government has announced implementation of the scheme for only 66 lakh students with an allocation of Rs....
17-07-2026 03:43 PM
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో వైఎస్ జ‌గ‌న్ గారు చ‌దువుల‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. డ‌బ్బు లేదన్న కార‌ణంతో ఏ ఒక్క పేద విద్యార్థి కూడా చ‌దువుల‌కు దూరం కాకూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో దేశంలో ఎవ‌రూ చేయ‌ని విధంగా అమ్మ...
17-07-2026 03:35 PM
The corruption began right from the notification stage itself, with the qualifications and experience being altered to suit their candidates. Even medics and para-medics are now being selected by the...
17-07-2026 03:34 PM
ప్రతి మండలంలో ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసి, తప్పుడు కేసులు, వేధింపులకు గురవుతున్న ప్రజలు, పార్టీ నాయకులకు న్యాయ సహాయం అందిస్తామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రకటించారు
17-07-2026 03:25 PM
హంద్రీ-నీవా మొదటి దశ కాలువ వెడల్పు పనులు, రెండో దశ లైనింగ్ పనుల కోసం గత రెండేళ్లలో సుమారు రూ.3,850 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ, ఆ వ్యయానికి తగిన ఫలితాలు రైతులకు అందాయా
17-07-2026 02:53 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రతి వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు, కార్యకర్త, సోషల్ మీడియా ప్రతినిధి తప్పనిసరిగా  జగనన్న 2.0 సూపర్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి...
17-07-2026 02:49 PM
క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే శక్తివంతమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా జగనన్న 2.0 సూపర్ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
17-07-2026 02:45 PM
పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పరచేందుకు జగనన్న 2.0 సూపర్ యాప్‌ను రూపొందించారని తెలిపారు.
17-07-2026 02:40 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతూ, అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.
17-07-2026 02:33 PM
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని కేకే రాజు ఆరోపించారు. ప్రజలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్యాయాలను స్వేచ్ఛగా నమోదు చేసుకునేందుకు
17-07-2026 02:29 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో  వైఎస్ జగన్ గారి పాల‌న‌లో ఏటా పారదర్శకంగా ఎన్యూమరేషన్ జరిపి, 80 వేలకు పైగా ఉన్న మగ్గం కార్మికులందరికీ క్రమం తప్పకుండా ఏడాదికి 24వేల చొప్పున ఐదేళ్లూ అందించారు.
17-07-2026 02:24 PM
ఈ సందర్భంగా షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ, ప్రజలకు పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో జగనన్న 2.0 యాప్ ముఖ్యపాత్ర
17-07-2026 02:13 PM
స్విమ్స్ యాజమాన్యం విడుదల చేసిన 236 నర్సింగ్ పోస్టులు (24 బ్యాక్‌లాగ్, 212 రెగ్యులర్), 19 పారామెడికల్ పోస్టులు, 48 నాన్-పారామెడికల్ పోస్టుల నోటిఫికేషన్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.ని సాధారణంగా ఏ...
17-07-2026 12:23 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు కేవలం ఒక్క రూపాయితోనే పంట బీమా పొందే అవకాశం కల్పించడమే కాకుండా, పంట నష్టం జరిగిన వెంటనే బీమా పరిహారం అందించారని వీరుపాక్షి గుర్తు చేశారు.
17-07-2026 12:15 PM
700 వేదపారాయణ పోస్టులను రూ.15 లక్షల చొప్పున విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదని భూమన పేర్కొన్నారు.

Pages

Back to Top