టాప్ స్టోరీస్

09-05-2025

09-05-2025 04:33 PM
ఆప‌రేష‌న్ సిందూరు ద్వారా భారతదేశం తన శక్తిని ప్రపంచానికి చూపించింది. మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్లు, ఇప్పుడు తామే సైన్యంలో
09-05-2025 04:20 PM
గుంటూరు:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామ‌ని గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ
09-05-2025 03:40 PM
ఎంతోమంది పేద విద్యార్థుల ఉన్నత చదువుకు పునాది వేసిన సంస్థగా దేశమంతా గుర్తింపు పొందిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు
09-05-2025 02:40 PM
కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు
09-05-2025 02:26 PM
మీ బిడ్డ దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందాడ‌ని, ఆయ‌న త్యాగాన్ని దేశం మరువద‌న్నారు.
09-05-2025 01:06 PM
కూట‌మి ప్రభుత్వం 2 కోట్ల 69 లక్షల పని దినాలను తగ్గించింద‌ని మండిప‌డ్డారు.  కూలీలు 6 రోజులు పనిచేస్తే 3రోజులు మాత్రమే మస్ట‌ర్ వేస్తున్నార‌ని,  పేదలు కష్టపడి పనిచేస్తే నెలల తరబడి  వేత‌నాలు జ‌మ చేయ‌డం...
09-05-2025 12:56 PM
శోకతప్తులైన వారి కుటుంబీకులకు  వైయస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
09-05-2025 12:49 PM
‘‘సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం.
09-05-2025 12:45 PM
వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేస్తున్న బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలా సమకూర్చలేని పక్షంలో తన సొంత బుల్లెట్‌ఫ్రూఫ్‌ వాహనాన్ని...

08-05-2025

08-05-2025 07:52 PM
దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఏపీలో మాత్రం చంద్రబాబు రాజకీయంగా కక్షలు తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. లేని లిక్కర్ స్కామ్ను తెరమీదికి తీసుకువచ్చి వైయస్ జగన్ వెంట ఉన్న వారిని దోషులుగా...
08-05-2025 04:42 PM
ఈదురు గాలులుతో అకాల వర్షాలు మండలంలోని కొసలి, కీసర, ఘనసరతో పాటు మండలంలోని పలు గ్రామాల అన్నదాతలను నిలువునా ముంచాయని, అన్నదాతల చేతికందిన పంటలను నేలపాలు చేశాయని అన్నారు.
08-05-2025 04:33 PM
రూ. 4,300 విలువ చేసే కుట్టు మిషన్ , ట్రైనింగ్  పేరుతో  మరో మూడు వేల రూపాయలు  ఖర్చు అవుతుంద‌ని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,000 ఖర్చు అంటూ అంచ‌నాలు పెంచి దోపిడి చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు
08-05-2025 04:21 PM
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు విదేశీ నిధులు ఆపడంపై చంద్రబాబు స్పందించాల‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షా తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాల‌ని తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
08-05-2025 03:41 PM
 ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం.. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందన్నారు. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా,...
08-05-2025 03:03 PM
చెరుకుల‌పాడు నారాయణరెడ్డి, సాంబశివుడు జంట హత్య కేసులో కోర్టు తీర్పును మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వాగ‌తించారు. జంట హత్య కేసులో తమకు న్యాయం జరిగింద‌ని ఆమె పేర్కొన్నారు
08-05-2025 02:36 PM
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు...
08-05-2025 11:00 AM
దాడిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు వేణుగోపాల్ రెడ్డి, తలారి రంగయ్యలు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం అనంతపురంలోని సన్రే హాస్పిటల్‌లో వారిని ప‌రామ‌ర్శించారు

07-05-2025

07-05-2025 07:02 PM
ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది.  భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు
07-05-2025 06:15 PM
‘‘ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది?. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు...
07-05-2025 05:23 PM
అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంవైయ‌స్ఆర్‌సీపీ నేతలతో వైయ‌స్ జ‌గ‌...
07-05-2025 04:27 PM
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్‌సీపీ పాలనను తలుచుకుంటున్నారు
07-05-2025 04:16 PM
“ప్రస్తుత కూట‌మి ప్రభుత్వంలో తిరుపతిలో అభివృద్ధి కుంటుప‌డింది.  ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. తిరుపతిని ముందుకు తీసుకెళ్ల‌గ‌ల నమ్మకమైన నాయకత్వం భూమన కుటుంబమేన‌ని విశ్వ‌సిస్తున్నాను.
07-05-2025 03:42 PM
గౌతమీ సూపర్ బజార్ స్థలాన్ని ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు నాకు ముడుపులు ఇచ్చారని ఆరోపణ చేసిన నీవు సదరు కాంట్రాక్టర్ ని ఎదురుగ పెట్టి నిజం నిగ్గు తేల్చాలని సవాల్ చేసారు
07-05-2025 03:23 PM
చంద్ర‌బాబు చ‌ర్య‌ల వ‌ల్ల ఆశించిన స్థాయిలో రాయ‌ల‌సీమ‌కు నీటిని తీసుకురాలేమ‌న్నారు.  వైయ‌స్ఆర్ కృషి వల్లే కరవు సీమకు కృష్ణా జలాలు వస్తున్నాయ‌ని,
07-05-2025 02:54 PM
కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలాయి. అరటి, బొప్పాయి, తమలపాకు, మునగ పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో ప్రభుత్వం పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది.
07-05-2025 02:42 PM
 ‘భారత్‌లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత...
07-05-2025 02:26 PM
నేడు అల్లూరి సీతారామ‌రాజు వ‌ర్ధంతి సందర్భంగా వైయ‌స్‌ జగన్ నివాళుల‌ర్పించారు.  ఈ మేర‌కు ఎక్స్ ఖాతాలో ఆయ‌న పోస్టు చేశారు.
07-05-2025 01:20 PM
చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాలయాలలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు
07-05-2025 09:17 AM
‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది.

06-05-2025

06-05-2025 04:37 PM
ఒకవైపు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడం లేదు, మరోవైపు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు అండగా నిలబడకుండా చంద్రబాబు తన రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
06-05-2025 04:25 PM
ఈ కుంభ‌కోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
06-05-2025 04:08 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకో.. తినుకో..పంచుకో అనే లక్ష్యంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు.
06-05-2025 03:49 PM
రాజమహేంద్రవరం : కేంద్రంలో  బిజెపి  ప్రభుత్వం మైనార్టీలో  ఉన్నప్పటికీ  లోక్ సభలో వక్ఫ్ బిల్లు పాసయిందంటే అందుకు చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ,  వై.య‌స్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ
06-05-2025 03:35 PM
పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు  తిరువూరు నియోజకవర్గంలో అకాల వర్షాలకు  త‌డిచిన ధాన్యం రాశుల‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ నల్లగట్ల స్వామి దాస్, పార్టీ నాయ‌కులు ప‌రిశీలించారు.
06-05-2025 03:09 PM
నా పై బురద చల్లే ముందు, మీరు ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయండి. రాష్ట్రంలో ఎక్కడ జరగని అరాచకాలు, అక్రమాలు, భూ దందాలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి
06-05-2025 02:52 PM
చంద్రబాబు తన పదకొండు నెలల పాలనలోనే స్కామ్‌ల ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉర్సా స్కామ్‌ను ప్రజలు మరిచిపోక ముందే, ఏపీఈఆర్‌సీ అనుమతితో ఈ నెల 2వ తేదీన ఒక జీఓను జారీ చేశారు
06-05-2025 01:08 PM
ప్రభుత్వం ప్రజలపై 15 వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతోంది. చంద్రబాబు మిస్సిడ్ పీపీఏలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచార‌ణ చేప‌ట్టాలి.
06-05-2025 12:43 PM
అధికారంలోకి వ‌చ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్‌ ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచారు

05-05-2025

05-05-2025 06:46 PM
కూటమి పాలనలో ఎన్నికల హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాష్ట్రంలో పేదలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేశారు. ఈ పదకొండు నెలల కాలంగా గత వైయస్ఆర్‌సీపీ పాలనపై...
05-05-2025 05:05 PM
ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి.  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు, హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, నాడునేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి ఎన్నో ఉన్నాయి...
05-05-2025 04:36 PM
తన బినామీల జేబులు నింపడానికే ఇటువంటి అవినీతి ఒప్పందాలకు సీఎం చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్ ఇదేనని ధ్వజమెత్తారు. 
05-05-2025 04:16 PM
ఐదున్నర దశాబ్ధాలుగా ఆర్డీటీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయకపోవడంతో ఆర్డీటీ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
05-05-2025 04:11 PM
భాస్క‌ర్ అకాల మ‌ర‌ణం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా స‌లామ్‌, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దిగ్భ్రాంతికి గుర‌య్యారు.
05-05-2025 02:26 PM
‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైయ‌స్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైయ‌స్ఆర్‌సీపీ ఓడిపోయింది
05-05-2025 01:03 PM
ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దీపిక నేతృత్వంలో అదే ప్రాంతంలో నూతనంగా దిమ్మెను ఏర్పాటు చేయించి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు.  
05-05-2025 12:47 PM
పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తామ‌న్నారు. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంద‌ని హెచ్చ‌రించారు
05-05-2025 10:51 AM
ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డ వరి రైతులు.. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

04-05-2025

04-05-2025 06:26 PM
రూ. 221 కోట్ల‌తో కూట‌మి ప్ర‌భుత్వం కుట్టుమిష‌న్లు పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లోదాదాపు రూ.154 కోట్లకు...
04-05-2025 06:19 PM
కూటమి ప్రభుత్వం, పోలీస్‌ అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురూ కలిసి ఏమి లేకపోయినా గాలి వార్తలు సృష్టించి లిక్కర్‌ స్కామ్‌ పేరుతో రాజకీయాల్లో టాప్‌ పొజిషన్లలో ఉన్నవారిని, ఐఏఎస్ అధికారులు కొందరిని టార్గెట్...
04-05-2025 06:15 PM
జెడ్ ప్ల‌స్ కేట‌గిరి సెక్యూరిటీ ఉన్న వారికి నిబంధ‌న‌ల ప్ర‌కారం మూడంచెల భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 ప్ల‌స్ 8 ఆర్మ్‌డ్ ఫోర్స్ కేటాయించాలి. ఒక‌వేళ జ‌నాలు ఎక్కువైతే 40 నుంచి 50 మంది...
04-05-2025 06:04 PM
కూట‌మి ప్ర‌భుత్వంలో ఇష్టారాజ్యంగా అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. మైనింగ్ పీరియ‌డ్ 50 ఏళ్లు దాటినా ప్ర‌భుత్వ స్వాధీనం చేసుకోవ‌డం లేదు. ఈ మైన్స్‌పై పెనాల్టీలు విధించి వ‌సూలు చేస్తే...

03-05-2025

03-05-2025 04:27 PM
రాష్ట్రంలో అరాచక పాలనకు సాగుతుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తణుకులో ఎమ్మెల్యే  గోవద ప్రోత్స హిస్తున్నారు.
03-05-2025 03:59 PM
తాడేపల్లి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు.
03-05-2025 03:36 PM
. రాజధాని లేని రాష్ట్రానికి గొప్ప రాజధానిని, కొత్త నగరాన్నే తీసుకువస్తానంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణంకు రూ.48 వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు...
03-05-2025 03:17 PM
ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు
03-05-2025 02:52 PM
హిందూపురం పట్టణానికి చెందిన వాల్మీకి లోకేష్‌పై కూట‌మి నేత‌లు త‌ప్పుడు కేసు బ‌నాయించి జైల్‌కు పంపించారు.  చేయ‌ని నేరానికి శిక్ష అనుభ‌విస్తున్న లోకేష్‌కు.. త‌న కుమారుడు అశ్విన్ ఆరాధ్య విద్యుదాఘాతానికి...
03-05-2025 02:29 PM
మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశ‌నగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న...
03-05-2025 02:12 PM
ఎల్జీ  పొలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం రూ. కోటి నష్ట పరిహారం ఇచ్చింద‌ని గుర్తు చేశారు. ప్రసాద్ స్కీం లో సింహాచలం దేవస్థానానికి రూ. 54 కోట్లు మంజూరు చేశార‌ని
03-05-2025 01:02 PM
ప్రభుత్వం ఉందా.. పాలన సాగుతుందా అనే అనుమానం ప్రజల్లో కల్గుతుంది.  సైదాపురంలోని క్వార్జ్ కూడా దర్జాగా అక్రమ రవాణా చేస్తున్నారు. మైన్స్ ఓనర్స్ ని బెదిరించి.. 50 శాతం వాటాను మాఫియా లాక్కుంటుంది....

02-05-2025

02-05-2025 09:50 PM
ఈ చర్య చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ, తదుపరి చర్యలన్ని నిలుపువేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న అప్పిరెడ్డి. వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది.

Pages

Back to Top