Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మురళీనాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం
రోడ్డు ప్రమాదంలో వైయస్ఆర్సీపీ కార్యకర్త రాజు మృతి
ఆర్టీటీ ఎఫ్.సి.ఆర్.ఏ ఖాతాను పునరుద్ధరించాలి
కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు
అధైర్యపడొద్దు..అండగా ఉంటాం
వారానికి ఆరు రోజులు`ఉపాధి` కల్పించాలి
జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
వైయస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడమే ‘కూటమి’ లక్ష్యం
‘జెడ్ ప్లస్’ పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
09-05-2025
మురళీనాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు
09-05-2025 04:33 PM
ఆపరేషన్ సిందూరు ద్వారా భారతదేశం తన శక్తిని ప్రపంచానికి చూపించింది. మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్లు, ఇప్పుడు తామే సైన్యంలో
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం
09-05-2025 04:20 PM
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ
ఆర్టీటీ ఎఫ్.సి.ఆర్.ఏ ఖాతాను పునరుద్ధరించాలి
09-05-2025 03:40 PM
ఎంతోమంది పేద విద్యార్థుల ఉన్నత చదువుకు పునాది వేసిన సంస్థగా దేశమంతా గుర్తింపు పొందిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు
కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు
09-05-2025 02:40 PM
కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు
అధైర్యపడొద్దు..అండగా ఉంటాం
09-05-2025 02:26 PM
మీ బిడ్డ దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందాడని, ఆయన త్యాగాన్ని దేశం మరువదన్నారు.
వారానికి ఆరు రోజులు`ఉపాధి` కల్పించాలి
09-05-2025 01:06 PM
కూటమి ప్రభుత్వం 2 కోట్ల 69 లక్షల పని దినాలను తగ్గించిందని మండిపడ్డారు. కూలీలు 6 రోజులు పనిచేస్తే 3రోజులు మాత్రమే మస్టర్ వేస్తున్నారని, పేదలు కష్టపడి పనిచేస్తే నెలల తరబడి వేతనాలు జమ చేయడం...
జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
09-05-2025 12:56 PM
శోకతప్తులైన వారి కుటుంబీకులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వైయస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడమే ‘కూటమి’ లక్ష్యం
09-05-2025 12:49 PM
‘‘సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం.
‘జెడ్ ప్లస్’ పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి
09-05-2025 12:45 PM
వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేస్తున్న బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలా సమకూర్చలేని పక్షంలో తన సొంత బుల్లెట్ఫ్రూఫ్ వాహనాన్ని...
08-05-2025
సాక్షి పత్రికపై చంద్రబాబు కక్షసాధింపులు
08-05-2025 07:52 PM
దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఏపీలో మాత్రం చంద్రబాబు రాజకీయంగా కక్షలు తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. లేని లిక్కర్ స్కామ్ను తెరమీదికి తీసుకువచ్చి వైయస్ జగన్ వెంట ఉన్న వారిని దోషులుగా...
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
08-05-2025 04:42 PM
ఈదురు గాలులుతో అకాల వర్షాలు మండలంలోని కొసలి, కీసర, ఘనసరతో పాటు మండలంలోని పలు గ్రామాల అన్నదాతలను నిలువునా ముంచాయని, అన్నదాతల చేతికందిన పంటలను నేలపాలు చేశాయని అన్నారు.
బీసీల పేరుతో రూ. 245 కోట్ల భారీ స్కామ్
08-05-2025 04:33 PM
రూ. 4,300 విలువ చేసే కుట్టు మిషన్ , ట్రైనింగ్ పేరుతో మరో మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,000 ఖర్చు అంటూ అంచనాలు పెంచి దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు
అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా బాబూ?
08-05-2025 04:21 PM
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు విదేశీ నిధులు ఆపడంపై చంద్రబాబు స్పందించాలని, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు.
పేర్లు రాసుకొని పెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం
08-05-2025 03:41 PM
ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం.. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందన్నారు. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా,...
నారాయణరెడ్డి హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు
08-05-2025 03:03 PM
చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు జంట హత్య కేసులో కోర్టు తీర్పును మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వాగతించారు. జంట హత్య కేసులో తమకు న్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు
రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ ఉందా ?
08-05-2025 02:36 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు...
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
08-05-2025 11:00 AM
దాడిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు వేణుగోపాల్ రెడ్డి, తలారి రంగయ్యలు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం అనంతపురంలోని సన్రే హాస్పిటల్లో వారిని పరామర్శించారు
07-05-2025
ముంతాజ్ హోటల్కు రూ.వేల కోట్ల విలువైన టీటీడీ భూములు
07-05-2025 07:02 PM
ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది. భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు
నో డౌట్.. అధికారంలోకి వచ్చేది మనమే
07-05-2025 06:15 PM
‘‘ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది?. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు...
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటి
07-05-2025 05:23 PM
అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంవైయస్ఆర్సీపీ నేతలతో వైయస్ జగ...
వైయస్ఆర్సీపీలోకి పలువురు ఉద్యోగ సంఘం మాజీ నేతలు
07-05-2025 04:27 PM
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్సీపీ పాలనను తలుచుకుంటున్నారు
యాలమూరు శ్రీనివాసులు రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
07-05-2025 04:16 PM
“ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తిరుపతిలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. తిరుపతిని ముందుకు తీసుకెళ్లగల నమ్మకమైన నాయకత్వం భూమన కుటుంబమేనని విశ్వసిస్తున్నాను.
ఎమ్మెల్యే వాసు చేసేవన్నీ స్కామ్లు..చెప్పేవి శ్రీరంగ నీతులు
07-05-2025 03:42 PM
గౌతమీ సూపర్ బజార్ స్థలాన్ని ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు నాకు ముడుపులు ఇచ్చారని ఆరోపణ చేసిన నీవు సదరు కాంట్రాక్టర్ ని ఎదురుగ పెట్టి నిజం నిగ్గు తేల్చాలని సవాల్ చేసారు
హంద్రీనీవా ప్రాజెక్టు వైయస్ఆర్ పుణ్యమే
07-05-2025 03:23 PM
చంద్రబాబు చర్యల వల్ల ఆశించిన స్థాయిలో రాయలసీమకు నీటిని తీసుకురాలేమన్నారు. వైయస్ఆర్ కృషి వల్లే కరవు సీమకు కృష్ణా జలాలు వస్తున్నాయని,
రైతులకు అండగా వైయస్ఆర్సీపీ రిలే దీక్ష
07-05-2025 02:54 PM
కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలాయి. అరటి, బొప్పాయి, తమలపాకు, మునగ పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో ప్రభుత్వం పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది.
ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య
07-05-2025 02:42 PM
‘భారత్లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత...
అల్లూరి సీతారామరాజు పోరాటం నేటి యువతకు ఆదర్శం
07-05-2025 02:26 PM
నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు.
సింహాచలం బాధితులకు వైయస్ఆర్సీపీ అండ
07-05-2025 01:20 PM
చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాలయాలలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు
మేమంతా అండగా నిలుస్తాం
07-05-2025 09:17 AM
‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది.
06-05-2025
అకాల వర్షాలకు కుదేలైన ధాన్యం రైతులు
06-05-2025 04:37 PM
ఒకవైపు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడం లేదు, మరోవైపు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు అండగా నిలబడకుండా చంద్రబాబు తన రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
కుట్టు మిషన్ల కుంభకోణంపై విచారణ చేపట్టాలి
06-05-2025 04:25 PM
ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కుట్టుమిషన్ శిక్షణ ముసుగులో భారీ అవినీతి
06-05-2025 04:08 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకో.. తినుకో..పంచుకో అనే లక్ష్యంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు.
చంద్రబాబు ఎంపీల మద్దతుతోనే వక్ఫ్ బిల్లు
06-05-2025 03:49 PM
రాజమహేంద్రవరం : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ లోక్ సభలో వక్ఫ్ బిల్లు పాసయిందంటే అందుకు చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
06-05-2025 03:35 PM
పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు తిరువూరు నియోజకవర్గంలో అకాల వర్షాలకు తడిచిన ధాన్యం రాశులను వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్, పార్టీ నాయకులు పరిశీలించారు.
జగనన్నకు హనుమంతుడిని
06-05-2025 03:09 PM
నా పై బురద చల్లే ముందు, మీరు ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయండి. రాష్ట్రంలో ఎక్కడ జరగని అరాచకాలు, అక్రమాలు, భూ దందాలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి
యాక్సిస్ సంస్థలతో విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి
06-05-2025 02:52 PM
చంద్రబాబు తన పదకొండు నెలల పాలనలోనే స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉర్సా స్కామ్ను ప్రజలు మరిచిపోక ముందే, ఏపీఈఆర్సీ అనుమతితో ఈ నెల 2వ తేదీన ఒక జీఓను జారీ చేశారు
`కూటమి`పై తిరుగుబాటు మొదలైంది
06-05-2025 01:08 PM
ప్రభుత్వం ప్రజలపై 15 వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతోంది. చంద్రబాబు మిస్సిడ్ పీపీఏలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలి.
సంక్షేమం, అభివృద్ధి లేకపోగా ఛార్జీల మోత
06-05-2025 12:43 PM
అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచారు
05-05-2025
యాక్సిస్తో విద్యుత్ ఒప్పందాల్లో రూ.11 వేల కోట్ల స్కాం
05-05-2025 06:46 PM
కూటమి పాలనలో ఎన్నికల హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాష్ట్రంలో పేదలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేశారు. ఈ పదకొండు నెలల కాలంగా గత వైయస్ఆర్సీపీ పాలనపై...
కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం
05-05-2025 05:05 PM
ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు, హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, నాడునేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి ఎన్నో ఉన్నాయి...
యాక్సిస్ పవర్తో ఒప్పందం వెనుక భారీ అవినీతి
05-05-2025 04:36 PM
తన బినామీల జేబులు నింపడానికే ఇటువంటి అవినీతి ఒప్పందాలకు సీఎం చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్ ఇదేనని ధ్వజమెత్తారు.
ఆర్డీటీ కోసం ప్రజా ఉద్యమం తథ్యం
05-05-2025 04:16 PM
ఐదున్నర దశాబ్ధాలుగా ఆర్డీటీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోవడంతో ఆర్డీటీ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
రోడ్డు ప్రమాదంలో సోషల్ మీడియా కో-కన్వీనర్ మృతి
05-05-2025 04:11 PM
భాస్కర్ అకాల మరణం పట్ల వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోంది
05-05-2025 02:26 PM
‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైయస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైయస్ఆర్సీపీ ఓడిపోయింది
హిందూపురంలో వైయస్ఆర్ స్మారక స్థూపం పునఃనిర్మాణం
05-05-2025 01:03 PM
ఇవాళ వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దీపిక నేతృత్వంలో అదే ప్రాంతంలో నూతనంగా దిమ్మెను ఏర్పాటు చేయించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు.
సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు
05-05-2025 12:47 PM
పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుందని హెచ్చరించారు
కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి
05-05-2025 10:51 AM
ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డ వరి రైతులు.. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
04-05-2025
చంద్రబాబు స్కీంలన్నీ స్కాములే
04-05-2025 06:26 PM
రూ. 221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్లోదాదాపు రూ.154 కోట్లకు...
ఏపీలో మీడియా ట్రైల్ జరుగుతోంది
04-05-2025 06:19 PM
కూటమి ప్రభుత్వం, పోలీస్ అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురూ కలిసి ఏమి లేకపోయినా గాలి వార్తలు సృష్టించి లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయాల్లో టాప్ పొజిషన్లలో ఉన్నవారిని, ఐఏఎస్ అధికారులు కొందరిని టార్గెట్...
పోలీసులకు సహకరించిన తోపుదుర్తిపై అక్రమ కేసు
04-05-2025 06:15 PM
జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న వారికి నిబంధనల ప్రకారం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 ప్లస్ 8 ఆర్మ్డ్ ఫోర్స్ కేటాయించాలి. ఒకవేళ జనాలు ఎక్కువైతే 40 నుంచి 50 మంది...
వేమిరెడ్డి కబంధ హస్తాలో మైనింగ్
04-05-2025 06:04 PM
కూటమి ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మైనింగ్ పీరియడ్ 50 ఏళ్లు దాటినా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం లేదు. ఈ మైన్స్పై పెనాల్టీలు విధించి వసూలు చేస్తే...
03-05-2025
ఆక్వా రైతులను గాలికి వదిలేశారు
03-05-2025 04:27 PM
రాష్ట్రంలో అరాచక పాలనకు సాగుతుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తణుకులో ఎమ్మెల్యే గోవద ప్రోత్స హిస్తున్నారు.
రాజధానిలో పేదలు ఉండకూడదా చంద్రబాబు?
03-05-2025 03:59 PM
తాడేపల్లి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు.
రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ
03-05-2025 03:36 PM
. రాజధాని లేని రాష్ట్రానికి గొప్ప రాజధానిని, కొత్త నగరాన్నే తీసుకువస్తానంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణంకు రూ.48 వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు...
ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు
03-05-2025 03:17 PM
ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు
అశ్విన్ ఆరాధ్యకు కన్నీటి వీడ్కోలు
03-05-2025 02:52 PM
హిందూపురం పట్టణానికి చెందిన వాల్మీకి లోకేష్పై కూటమి నేతలు తప్పుడు కేసు బనాయించి జైల్కు పంపించారు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న లోకేష్కు.. తన కుమారుడు అశ్విన్ ఆరాధ్య విద్యుదాఘాతానికి...
అన్నం పెట్టే రైతులకు సున్నమా?
03-05-2025 02:29 PM
మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న...
సింహాచలం దుర్ఘటనకు మంత్రుల కమిటీదే బాధ్యత
03-05-2025 02:12 PM
ఎల్జీ పొలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రూ. కోటి నష్ట పరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రసాద్ స్కీం లో సింహాచలం దేవస్థానానికి రూ. 54 కోట్లు మంజూరు చేశారని
`కూటమి`లో నో స్కిమ్స్.. ఓన్లీ స్కామ్స్
03-05-2025 01:02 PM
ప్రభుత్వం ఉందా.. పాలన సాగుతుందా అనే అనుమానం ప్రజల్లో కల్గుతుంది. సైదాపురంలోని క్వార్జ్ కూడా దర్జాగా అక్రమ రవాణా చేస్తున్నారు. మైన్స్ ఓనర్స్ ని బెదిరించి.. 50 శాతం వాటాను మాఫియా లాక్కుంటుంది....
02-05-2025
ఏపీ హైకోర్టులో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిల్
02-05-2025 09:50 PM
ఈ చర్య చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ, తదుపరి చర్యలన్ని నిలుపువేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న అప్పిరెడ్డి. వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More