Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
న్యాయం చేయండి అని మొరపెట్టుకున్న మహిళను పట్టించుకోరా?
కూటమి ఎమ్మెల్యేలకి చట్టాలు వర్తించవా?
యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం
చంద్రబాబు మాయ చేస్తున్నారు
తాడేపల్లిగూడెంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం
విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడీ
‘రాష్ట్రం ఒక జంగిల్ రాజ్’
సమిష్టి కృషితో పార్టీ మరింత బలోపేతం
కీచక ఎమ్మెల్యేను శిక్షించాలి
30న ర్యాలీని విజయవంతం చేద్దాం
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
28-01-2026
న్యాయం చేయండి అని మొరపెట్టుకున్న మహిళను పట్టించుకోరా?
28-01-2026 06:40 PM
ఒక మహిళ మీ వద్దకు వచ్చి… మీ ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు, న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే కూడా స్పందించరా చంద్రబాబు? ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం? ఇదేనా మహిళా లోకానికి మీ దృష్టిలో ఉన్న విలువ?.
కూటమి ఎమ్మెల్యేలకి చట్టాలు వర్తించవా?
28-01-2026 06:32 PM
ఇప్పటికైనా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే వ్యవహారంపై తక్షణం సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి స్పందించాలి. పేకాట శిబిరాలు...
యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం
28-01-2026 05:25 PM
రైతుకు గిట్టుబాటు ధర లేక ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారని, ఇప్పుడు యూరియా కూడా దొరకకపోవడం అన్నదాతలపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి పరాకాష్ట అని అన్నారు.
చంద్రబాబు మాయ చేస్తున్నారు
28-01-2026 05:21 PM
అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు రూ.14 లక్షల కోట్ల దోపిడీకి తెరలేపారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే ఎకరాకు 2,800 గజాలు, ఒక్కో గజం లక్ష రూపాయల విలువ ఉంటే, ఎకరానికి...
తాడేపల్లిగూడెంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం
28-01-2026 04:32 PM
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని, సంక్షేమ పథకాలు నిలిచిపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మళ్లీ...
విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడీ
28-01-2026 04:26 PM
విశాఖపట్నంలో రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. దాన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఎంపీ భరత్ చేస్తున్న భూదోపిడీకి వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్దమైంది...
‘రాష్ట్రం ఒక జంగిల్ రాజ్’
28-01-2026 04:05 PM
మన హయాంలో 5 ఏళ్లలో, రెండేళ్లు కోవిడ్ వంటి సంక్షోభం ఉన్నా, మనం చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. ఆ అప్పులో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు...
సమిష్టి కృషితో పార్టీ మరింత బలోపేతం
28-01-2026 03:56 PM
బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలపరచాలని, ప్రజలతో నిరంతరం అనుసంధానంగా ఉండాలని ఆయన సూచించారు. వైయస్ జగన్ గారి నాయకత్వం, సంక్షేమ పాలనను ప్రజల్లోకి మరింత బలంగా...
కీచక ఎమ్మెల్యేను శిక్షించాలి
28-01-2026 03:47 PM
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించేలా ప్రవర్తించిన కీచక ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
30న ర్యాలీని విజయవంతం చేద్దాం
28-01-2026 03:17 PM
ఎమ్మెల్సీ చంద్రగిరి యేసు రత్నం మాట్లాడుతూ, మైనారిటీ వర్గాల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
పెనుకొండ నియోజకవర్గంలో తవ్వుకున్నోళ్లకి… తవ్వుకున్నంత
28-01-2026 02:54 PM
గ్రావెల్, మట్టితో సంపద సృష్టించుకోమని మీరే చెప్పారా చంద్రబాబు నాయుడు గారు..? అని ఉషాశ్రీచరణ్ ప్రశ్నించారు. పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పూర్తిగా బరితెగించి, ఎలాంటి అడ్డు అదుపు లేకుండా
నాగండ్లలో బాధితులను పరామర్శించిన గాదె మధుసూదన్ రెడ్డి
28-01-2026 02:17 PM
బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అధికార బలంతో తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని,
మాజీ మంత్రి జోగి రమేష్ను కలిసిన అంబటి మురళీకృష్ణ
28-01-2026 02:11 PM
జోగి రమేష్కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఆయనపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పార్టీ చట్టపరంగా
అజిత్ పవార్ మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
28-01-2026 12:26 PM
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు కూడా వైయస్ జగన్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు పెట్టారు.
విశాఖలో అధికార పార్టీ భూ దోపిడీ
28-01-2026 12:22 PM
విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా భూదోపిడీకి పాల్పడుతోందని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
27-01-2026
జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
27-01-2026 06:44 PM
ఇటీవలే మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగినిని దారుణంగా లోబరుచుకొని వేధించిన ఘటన చూశాం. ఆ మహిళకు న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ నిందితురాలు జైల్లో ఉంది, నిందితుడు మాత్రం స్వేచ్ఛగా...
రాజధాని ముసుగులో అంతులేని దోపిడి
27-01-2026 06:40 PM
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో నిత్యం కంప చెట్లు తొలగించడం, నీళ్లు తోడే పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఆ పనులకు దండిగా బిల్లులు చెల్లిస్తున్నారు. అంతకు మించి జరుగుతున్నదంతా అబద్ధం.
అక్రమ కేసులకు భయపడొద్దు
27-01-2026 06:11 PM
రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కేసులను ధైర్యంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలని సూచించారు
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అత్యంత దుర్మార్గం’
27-01-2026 04:41 PM
“మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడేలా చట్టబద్ధ హామీలు బిల్లులో చేర్చితే మేము మద్దతు ఇస్తాం”
రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది చంద్రబాబే
27-01-2026 03:37 PM
“ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలందరూ సంతోషంగా జీవించాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే” అని డాక్టర్ సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి...
పూల అంగళ్లు కూల్చివేత టీడీపీ నాయకుల దాష్టీకానికి నిదర్శనం
27-01-2026 03:29 PM
“అధికారం నేడు మీ చేతుల్లో ఉండొచ్చు… రేపు అది మారవచ్చు. కానీ మీరు సృష్టిస్తున్న దుష్ట రాజకీయ సంప్రదాయం ప్రజల్లో అశాంతిని పెంచడమే కాకుండా రాజకీయ కక్షలకు విత్తనాలు వేస్తుంది” అని హెచ్చరించారు.
“జగనన్న 2.0” పాలనలో కార్యకర్తలకే పెద్దపీట
27-01-2026 03:18 PM
ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలు పూర్తయ్యాయని మంత్రులు చెప్పినప్పుడు, కలెక్టర్లు ఆశ్చర్యంతో నోరు తెరచి చూసిన పరిస్థితి కనిపించిందని బుగ్గన ఎద్దేవా చేశారు.
మాకు రాజకీయ దార్శనికత ఉంది.. భావ దారిద్ర్యం కాదు
27-01-2026 03:01 PM
“హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” వంటి వ్యాఖ్యలు చేయడం వైయస్ఆర్సీపీకి కూడా సాధ్యమేనని, కానీ ఆ స్థాయికి దిగజారే రాజకీయ సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు
కార్యకర్తల కుటుంబాలకు కాటసాని రామభూపాల్ రెడ్డి పరామర్శ
27-01-2026 02:44 PM
గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి నాయనమ్మ అచ్చమ్మ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కర్నూలు నగరంలోని విజయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైయస్ఆర్సీపీ నేతల ములాఖాత్
27-01-2026 02:37 PM
ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తున్న నాయకులను అక్రమ కేసులతో జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోగ్యం, మనోధైర్యం బాగున్నాయని, పార్టీ శ్రేణులకు ఆయన...
ఉచిత ఇసుక పథకం పచ్చి బూటకం
27-01-2026 02:09 PM
అధికార పార్టీ నాయకుల ధన దాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. నెల్లూరులో పెన్నా నదీ గర్భం శోకంతో అల్లాడిపోతుంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు...
జోగి రమేష్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
27-01-2026 02:00 PM
తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న వారిపై కూడా కేతిరెడ్డి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలతో వైయస్ఆర్సీపీ నేతల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు...
వైయస్ఆర్ జిల్లా కడపలో అర్ధరాత్రి అరాచకం
27-01-2026 11:29 AM
ఈ అక్రమ ధ్వంసం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అండతోనే ఈ దాష్టీకానికి పాల్పడ్డారని, లేకపోతే ఇంత...
జీడి నెల్లూరు నియోజకవర్గంలో కూటమి నేతల దౌర్జన్యం
27-01-2026 11:10 AM
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చట్ట పాలన కనుమరుగైందని, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రాజకీయ...
26-01-2026
కార్యకర్తలే కేంద్రంగా వైయస్ఆర్ కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం
26-01-2026 06:31 PM
పార్టీకి ప్రాణవాయువైన కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచే సరైన గుర్తింపు, బాధ్యతలు కల్పించాలనే లక్ష్యంతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక
26-01-2026 06:28 PM
ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న చంద్రబాబు... 2 ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడే లేకపోగా.. నిరుద్యోగ భృతి ఊసేలేదని తేల్చి చెప్పారు.
మాజీ జోగి రమేష్ను పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
26-01-2026 06:08 PM
జోగి రమేష్ను పూర్తిగా రాజకీయ కక్షతోనే అక్రమంగా 83 రోజుల పాటు జైలులో పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు జోగి రమేష్పై ఉన్న వ్యక్తిగత కక్ష తీరిందని వ్యాఖ్యానించారు.
బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే సామాన్యుడికి రక్షణ
26-01-2026 04:58 PM
ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడాలి… ప్రతి ఒక్కరు సమాజంలో గౌరవింపబడాలి
ఏపీలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం
26-01-2026 04:46 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సామాజిక సమతుల్యత పాటించాల్సిన ప్రభుత్వం.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు
రాయచోటి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 02:48 PM
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ,
తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ స్పష్టం
26-01-2026 02:41 PM
దేవుడి పవిత్ర ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకూడదని, భక్తుల విశ్వాసం ఎప్పటికీ అజేయమని, సత్యం ఎల్లప్పుడూ నిలిచే శాశ్వత సత్యమని ప్రజలకు గుర్తు చేశారు. హిందూ ధర్మం రాజకీయ ఆటబొమ్మ కాదని, పవిత్ర...
గుంటూరులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 01:29 PM
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే...
హక్కులు కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం
26-01-2026 01:26 PM
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. దేశమంతటా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలు...
అబద్ధపు కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది
26-01-2026 01:21 PM
పార్టీ శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరో మూడు సంవత్సరాలు అందరూ కలసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక...
మంత్రాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి
26-01-2026 12:29 PM
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల...
విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 12:22 PM
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుపై ప్రధానికి ధర్మాన ప్రసాదరావు లేఖ
26-01-2026 11:44 AM
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా మీరు చూపుతున్న దూరదృష్టి ప్రశంసనీయమని...
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
26-01-2026 11:32 AM
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వ్యక్తిగత స్వార్థం, ప్రతిపక్షాలపై ద్వేషం, అధికారం ఉందనే అహంకారం, ఎల్లప్పుడూ తామే పదవుల్లో ఉండాలన్న ఆశతో కూటమి నాయకులు వ్యవస్థలను...
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
26-01-2026 11:23 AM
వైయస్ఆర్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. పేద ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలన్నది పార్టీ అధినేత వైయస్ జగన్...
ప్రజలకు వైయస్ జగన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
26-01-2026 11:17 AM
‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఘనంగా జరుపుకుందాం. ఐక్యత, అభివృద్ధికి ప్రేరణనిస్తూ జాతీయ జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్’ అని పేర్కొన్నారు...
బాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే
26-01-2026 08:24 AM
తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారీ ప్రచార ఆర్భాటమే తప్ప... ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబుకు ఏనాడూ చిత్తశుద్ధి లేదు. అబద్దాలు వల్లె వేయడంతో చంద్రబాబుకు దేశంలో ఎవరూ సాటిరారు.
25-01-2026
పెనుమూరు బస్టాండ్ వద్ద టీడీపీ నాయకుల అర్ధరాత్రి దౌర్జన్యం
25-01-2026 08:07 PM
అనధికారికంగా సుమారు 30 నుంచి 40 మంది టీడీపీ నాయకులు మద్యం సేవించిన స్థితిలో బస్టాండ్ వద్దకు చేరుకుని, వైయస్ఆర్సీపీ సానుభూతిపరులైన నాలుగు కుటుంబాలకు చెందిన షాపులనే ప్రత్యేకంగా టార్గెట్ చేసి ధ్వంసం
ఎస్సీలపై చంద్రబాబు నరమేధం
25-01-2026 07:56 PM
పరిపక్వత లేని నారా లోకేష్ తీసుకొచ్చిన ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఈ తప్పుడు సంస్కృతితో పల్నాడు జిల్లాలోనే వందలాది కుటుంబాలపై దాడులు జరిగాయని తెలిపారు.
పద్మ పురస్కార విజేతలకు వైయస్ జగన్ అభినందనలు
25-01-2026 07:15 PM
మీరు సాధించిన ఈ అత్యున్నత గుర్తింపు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విజేతల సేవలు భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగి,
నాంపల్లి అగ్నిప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
25-01-2026 07:11 PM
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు
మందా సాల్మన్ హత్యపై త్వరలో వైయస్ఆర్సీపీ ఛలో ఢిల్లీ
25-01-2026 07:07 PM
మందా సాల్మన్ సంస్మరణ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, మేరుగ నాగార్జున, విడదల రజని, సాకె శైలజానాథ్, వైయస్సార్సీపీ...
24-01-2026
కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం
24-01-2026 08:19 PM
ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి , తిరుపతి ఎంపీ గురుమూర్తి , రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితమ్మ తదితర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
క్రెడిట్ చోరీలకు పాల్పడి అభాసుపాలు కావొద్దు
24-01-2026 08:13 PM
20 డిసెంబర్ 2023న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విడుదల చేసిన వార్షిక నివేదికను పరిశీలించండి. దేశవ్యాప్తంగా 168 జిల్లాల్లో భూ డిజిటలైజేషన్ 90–95 శాతం పూర్తయిందని, అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో...
మరో అడ్డగోలు భూ దోపిడీకి సిద్ధమైన ప్రభుత్వం
24-01-2026 08:08 PM
ప్రభుత్వ ఆస్తులను కాపాడ్డాం ప్రజాప్రతినిధుల బాధ్యత. అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ప్రజాస్వామ్యయుంతగా పరిపాలన సాగడం లేదు. ఏపీలో రాచరికాన్ని తలపించేలా పాలన సాగుతుందన్న అభిప్రాయం
నగరిలో చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్
24-01-2026 08:03 PM
నగరిలో చంద్రబాబు హయాంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఆయన తండ్రి కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటివరకూ అద్దె భవనాల్లో ఉన్నాయి. జగనన్న హయాంలో డయాలసిస్...
ఎంపీ నిధులతో సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణానికి భూమిపూజ
24-01-2026 06:13 PM
గిరిజన విద్యార్థుల విద్యా సౌకర్యాల మెరుగుదలకై ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణంతో పాఠశాలలో విద్యార్థినిలకు మరింత సౌకర్యం...
ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు ఎజెండా
24-01-2026 05:57 PM
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…పంచాయతీ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రతి గ్రామానికి...
వైయస్ఆర్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాణావత్ మునీంద్ర నాయక్ నియామకం
24-01-2026 05:30 PM
తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యత అప్పగించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు, పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి...
స్పెషల్ ఫ్లైట్ రహస్య జీవోలు బయటపెట్టండి
24-01-2026 05:20 PM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజూ హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రత్యేక విమానాల్లోనే తిరిగాడని, ఒకే ఒక్క రాత్రి మాత్రమే విజయవాడలో బస చేశాడని శివశంకర్...
దావోస్ ఖర్చుల్లో చంద్రబాబు రికార్డు
24-01-2026 05:16 PM
ఎక్కువ సార్లు దావోస్కి వెళ్లి రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాకుండా కోట్లల్లో ప్రజాధనాన్ని ఖర్చు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి అవార్డ్ ఇవ్వాలి. మంత్రులను వెంటబెట్టుకుని పిక్నిక్ కి...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More