టాప్ స్టోరీస్

21-01-2026

21-01-2026 06:20 PM
చంద్రబాబు, లోకేష్‌లు ఎన్నిసార్లు దావోస్‌కు వెళ్లారో లెక్కే లేదు. వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 2016లో 377 ఎంవోయూలు, రూ.5.59...
21-01-2026 06:17 PM
రాష్ట్రంలో సుమారు 85 లక్షల రైతు కమతాలు ఉన్నట్లు జగన్‌గారు తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. రైతులు వీటి కోసం రుణం తీసుకున్నప్పుడు బ్యాంకు ఇన్సూరెన్స్‌ చేసేది. ఇందులో సుమారు 18 లక్షల మంది మాత్రమే...
21-01-2026 06:12 PM
తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో దారుణహత్యకు గురైన వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పా
21-01-2026 03:49 PM
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలన ప్రజావ్యతిరేకంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
21-01-2026 03:04 PM
 ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరగుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావడంతో వ్యవహరిస్తున్నారు. పాలనంతా అబద్దాలు మోసాలు
21-01-2026 02:58 PM
రైతులు నష్టపోయే పరిస్థితి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నప్పుడు రైతులకు పూర్తి అవగాహన కల్పించడం
21-01-2026 02:51 PM
నీరు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఘర్షణలు జరుగుతాయని నిపుణులు ముందే
21-01-2026 02:26 PM
విశాఖ జిల్లా: పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి జంక్షన్ వద్ద “రోడ్డు వైడెనింగ్” పేరిట దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.
21-01-2026 01:29 PM
ఈ దాడి కారణంగా ప్రస్తుతం వీల్‌చైర్‌కే పరిమితమై జీవనం కొనసాగిస్తున్నానని, కుటుంబ పోషణకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వైయస్ జగన్‌కు విన్నవించారు
21-01-2026 01:14 PM
కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక సీఎం చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి తీర‌ని ద్రోహం చేస్తున్నాడు. విశాఖ‌లోని వేల కోట్ల విలువైన  భూముల‌ను త‌న బినామీల‌కు క‌ట్ట‌బెడుతూ ఒక‌ప‌క్క‌, కేంద్రం నుంచి...
21-01-2026 01:05 PM
సాల్మన్‌ కుమారులు, కుమార్తె తమ తండ్రిని పూర్తిగా రాజకీయ కక్షతోనే అత్యంత దారుణంగా హత్య చేశారని వైయస్‌ జగన్‌కు వివరించారు. తమ తండ్రి మరణంతో కుటుంబం రోడ్డున పడిందని, జీవనాధారం కోల్పోయి తీవ్ర ఆవేదనలో...
21-01-2026 12:59 PM
. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని
21-01-2026 12:24 PM
మావేశంలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరాన్ని...
21-01-2026 12:13 PM
ఇదే పల్నాడు జిల్లాలో ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీ దళిత నాయకుడు మందా సాల్మన్‌ను టీడీపీ గూండాలు హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
21-01-2026 11:25 AM
ఈ కేసులో తిరుపతి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మల్లం రవి, రాష్ట్ర ఎస్సీ సెల్ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లానీ బాబు, సురేష్, అనిల్ రెడ్డి, తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్...
21-01-2026 11:21 AM
ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటులో వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఎలా ఉండాలనే దానిపై వైయ‌స్‌ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశం...

20-01-2026

20-01-2026 07:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పరిస్ధితి అత్యం దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన నాటి నుంచి మహిళలను నిట్టనిలువుగా మోసం చేస్తూ.. వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు.
20-01-2026 07:30 PM
ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని సమగ్రంగా...
20-01-2026 07:27 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే పార్టీ ముఖ్య అజెండా అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 ద్వారా...
20-01-2026 07:22 PM
పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
20-01-2026 07:16 PM
చంద్ర‌బాబు చ‌ర్య‌ల కార‌ణంగా 2023-24, 2024-25 సీజన్లకు సంబంధించి కనీసం రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అన్నదాతకు అంద‌కుండా పోయింద‌ని వివ‌రించారు
20-01-2026 07:11 PM
ర్టీ అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పదవులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందని
20-01-2026 07:02 PM
ఈ సందర్భంగా సంఘాల మధ్య ఐక్యత, సమన్వయం పెంపొందించడంలో ఇలాంటి ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు తెలిపారు. సామాజిక సేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో రెడ్డి సంఘాల పాత్రను మరింత బలోపేతం చేసేలా ఈ...
20-01-2026 06:59 PM
వైయస్‌ఆర్‌ విద్యుత్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు జి. మహేశ్వర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున
20-01-2026 04:01 PM
 కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రంలో విచిత్ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముఖ్య‌మంత్రిగా పెట్టుబ‌డుల పేరుతో దావోస్ ప‌ర్య‌ట‌నలు చేసే తండ్రీకొడుకులు చంద్ర‌బాబు, లోకేష్ ప‌బ్లిసిటీ పిచ్చికి వంద‌ల కోట్ల ప్ర‌జాధ...
20-01-2026 03:56 PM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి భార్యను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఘటనపై కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ, మంత్రి నారా లోకేష్ గానీ స్పందించకపోవడం
20-01-2026 03:50 PM
ప్రముఖ స్ధానాల్లో ఉన్న వ్యక్తులు ప్రపంచ వేదికల మీదకి వెళ్లినప్పుడు సహజంగా రాష్ట్రం గురించి, ఇక్కడున్న వనరులు, అవకాశాలతో పాటు పెట్టుబడులు పెట్టడానికున్న అనుకూలతలు  గురించి చెప్పుకోవడం సహజం.
20-01-2026 03:37 PM
ఇది తొలిసారి కాదని, ఇటీవల స్వర్గీయ వంగవీటి మోహన రంగా   37వ వర్ధంతి సందర్భంగా సుభద్రంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ సమయంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ గారిని స్థానిక ఎమ్మెల్యే...
20-01-2026 03:24 PM
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ చేసిన తప్పేమితి? నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీకి ఓటు వేయడమే ఆయన చేసిన నేరమా? ప్రాణభయంతో ఎక్కడో...
20-01-2026 02:30 PM
 కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలపరచాల్సిన ప్రభుత్వం, పంచాయతీలకు ఉన్న అధికారాలను హరించి వ్యవస్థను...
20-01-2026 12:15 PM
రాష్ట్రంలో నకిలీ మద్యం ఒక కుటీర పరిశ్రమగా తయారైందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నకిలీ మద్యం, అక్రమ వ్యాపారాలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న...
20-01-2026 11:20 AM
రహ­దారి ఫుట్‌పాత్‌ వెంబడి లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ లైట్లకు భద్రత కోసం డిజైన్‌ కలిగిన ఐరన్‌ గ్రిల్స్‌ను పెట్టారు. కొద్దిరోజులుగా గ్రిల్స్‌ సహా లైట్లను వచ్చినంత వరకు దొంగలు కట్‌ చేసి...

19-01-2026

19-01-2026 09:00 PM
రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎంలను చూసుకుంటే... ఎవరికి క్రెడిబులిటీ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. విశ్వసనీయతకు మారుపేరులాగా ఎవరు పనిచేశారు?
19-01-2026 05:39 PM
 ఒక పార్టీని, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పా? అదేమైనా నేరమా? మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ప్రజల కష్టాల నుంచి పుట్టిన ఉద్యమ పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. ఎంతో ప్రజాదరణ పొందిన ఆ...
19-01-2026 05:34 PM
ప్రస్తుత రాష్ట్రంలో “రెడ్‌బుక్ రాజ్యాంగం” పేరుతో అణచివేత పాలన సాగుతోందని ఎంఎన్‌ ప్రసాద్‌ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా పోలీసు పాలన అమలవుతోందని
19-01-2026 05:21 PM
ప్రతి మండలం, గ్రామ స్థాయిలో బాధ్యతల స్పష్టత, సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో దళితులు, పేదలు, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను వైయ‌స్ఆర్‌సీపీ సహించదని స్పష్టం చేస్తూ,
19-01-2026 04:56 PM
అనారోగ్యంతో ఉన్న త‌న భార్య‌ను చూడ‌టానికి వ‌చ్చిన మందా సాల్మ‌న్ ని తెలుగుదేశం గూండాలు దారుణంగా కొట్టి చంపేశారు. పోలీసుల ఉదాసీన, నిర్ల‌క్ష్య‌ వైఖ‌రి కార‌ణంగానే సాల్మ‌న్ హ‌త్య జ‌రిగింది.
19-01-2026 03:05 PM
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సాల్మన్‌ దారుణ హత్యపై డీజీపీకి వినతిపత్రం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.
19-01-2026 02:56 PM
“ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా
19-01-2026 10:08 AM
కూటమి పాలనలో రైతులు, రైతుకూలీలు, పేదవాళ్లు, ఉద్యోగులు, విద్యార్ధులు సహా ఏ వర్గమూ సంతోషంగా లేదు. పండగపూడ ఉండాల్సిన ఆనందం వారి కళ్లల్లోనూ, కార్యక్రమాల్లోనూ కనిపించకపోవడం దురదృష్టం
19-01-2026 10:02 AM
ఈ కేసుకు సంబంధించి ఆదివారం రాత్రి ఎస్వీయూ పోలీసులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి నోటీసులు అందజేశారు. పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
19-01-2026 09:56 AM
అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నివసిస్తున్న దుస్థితిని ప్రభుత్వం గమనించి యుద్ధప్రాతిపదికన పక్కా ఇళ్ల నిర్మాణం

18-01-2026

18-01-2026 07:15 PM
1994లో ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయిన అతికొద్ది కాలంలోనే ఆయ‌న‌కి వెన్నుపోటు పొడిచి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాడు. ఈనాడులో త‌ప్పుడు వార్త‌లు రాయించి ఎన్టీఆర్ వ్య‌క్తిత్వ హ‌న‌నం చేశాడు
18-01-2026 07:05 PM
పొదలకూరులో లేఅవుట్ యజమానులను బెదిరించి, కేసులు బనాయించి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని కాకాణి ఆరోపించారు
18-01-2026 05:48 PM
 ఇవాళ ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు సైతాన్‌ మాదిరిగా మాట్లాడారు. చంద్రబాబూ.. ‘నీవు నమ్మిన వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి పల్నాడులో మందా సాల్మన్‌ మరణానికి  తాను కారకుడు కాదని చెప్పగలడా?
18-01-2026 05:12 PM
 ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన, వైయస్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ను పిన్నెల్లిలో దారుణంగా ఐరన్‌ రాడ్లతో కొట్టి హత్య చేశారని,
18-01-2026 05:09 PM
భార్య‌ను చూడ‌టానికి గ్రామానికి వ‌చ్చిన మందా సాల్మ‌న్ ని రాడ్ల‌తో కొట్టి చంప‌డం దుర్మార్గం. ఇంత నీచ‌మైన పరిపాల‌న ఏపీలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. ఇలాంటి దుర్మార్గాల‌ను స‌హిస్తున్న మోడీకి లేఖ రాస్తా
18-01-2026 10:27 AM
పోలియో బాధితులకు లక్షలాది శస్త్రచికిత్సలు చేసి, వేలాది మందికి నడక నేర్పిన గొప్ప వైద్యుడు డా. ఆదినారాయణ రావు అని శ్రీ వైయస్‌ జగన్‌ కొనియాడారు. పోలియో రోగులు, వికలాంగుల కోసం లక్షకు పైగా ఉచిత...

17-01-2026

17-01-2026 05:05 PM
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త సాల్మన్ ను టీడీపీ నాయకులు తీవ్రంగా కొట్టడంతో ఆయన గుంటూరు ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
17-01-2026 03:43 PM
గత ఎన్నికల్లో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని...
17-01-2026 03:31 PM
అరెస్టు చేసిన కార్యకర్తను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.
17-01-2026 03:26 PM
అంజుమన్‌ సంస్థ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే నసీర్‌దే. కానీ ఆయన ఈ భూమిని లీజుకు ఇస్తామని, దీనిపై ఎవరితో అయినా పోరాడతానని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వెళ్లిపోవడం వెనుక అంతర్యామేమిటి?”
17-01-2026 03:18 PM
శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నేతృత్వం వహించారు
17-01-2026 03:04 PM
“పిన్నెల్లి గ్రామంలానే నా నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. సాల్మన్ హత్య ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే.
17-01-2026 01:29 PM
దళిత వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్య టీడీపీ అధికార పార్టీ గూండాల అరాచకానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని
17-01-2026 01:24 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, గుర్తింపు తప్పకుండా లభిస్తుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి...
17-01-2026 01:13 PM
పల్నాడులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ గుండాల రక్తదాహానికి దళిత యువకుడు సాల్మన్ బలయ్యాడని ఆరోపించారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని
17-01-2026 01:03 PM
ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కూడా తాక‌ట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ ర‌హ‌స్య ఒప్పందం ఏమిటో చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల ముందు బ‌హిరంగ‌ప‌ర‌చాల‌ని డిమాండ్ చేశారు
17-01-2026 12:59 PM
అధికార బలంతో అక్రమ కేసులు, దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయని, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న అణచివేత అత్యంత ఆందోళనకరంగా మారిందని విమర్శించారు.
17-01-2026 12:52 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, వారి రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారని తీవ్రంగా మండిపడ్డారు

Pages

Back to Top