టాప్ స్టోరీస్

20-02-2026

20-02-2026 05:56 PM
వైయ‌స్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
20-02-2026 05:52 PM
అసెంబ్లీ ప్రాంగణం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇందాపూర్‌ ముసుగులో హెరిటేజ్‌ చేసిన దోపిడీ బయటకు వస్తుందనే భయంతో కూటమి నాయకులు ఇందాపూర్, హెరిటేజ్‌ డెయిరీల మధ్య ఉన్న సంబంధంపై చర్చకు
20-02-2026 05:48 PM
ఇన్‌చార్జి వీసీ గంగాధ‌ర్, రిజిస్ట్రార్ సింహాచ‌లం లు టీడీపీకి ఏజెంట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ విద్యాసంస్థ‌ల్లో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నార‌ని ర‌విచంద్ర ఆరోపించారు.
20-02-2026 05:30 PM
ప్రజలు భూమ్మీద ఇబ్బందులు పడుతుంటే... ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి పాలకులు మాత్రం గాల్లో విహరిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు చేస్తున్న...
20-02-2026 05:14 PM
   విడతల వారీగా తరలి వచ్చిన టీడీపీ మూకలు ఏడు గంటలపాటు నా ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, మొత్తం విధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ శ్రేణులకు సహకరించడంతో పాటు, పూర్తిగా ప్రేక్షక పాత్ర...
20-02-2026 03:11 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర స్థాయి కీలక నియామకాలను ప్రకటించింది.
20-02-2026 01:10 PM
ఇందాపూర్–హెరిటేజ్ సంబంధాలపై సభలో చర్చించమని కోరినా, అధికార పక్షం దూరంగా ఉంటోందని విపక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. “మేం చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకున్నట్లు నిరూపించండి
20-02-2026 12:58 PM
దేవదేవుడి ధనాన్ని లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబు ప్రభుత్వం పెట్టిన డొల్ల బడ్జెట్‌పై చర్చ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.
20-02-2026 11:28 AM
బ్ర‌హ్మానందంను వైయ‌స్ జ‌గ‌న్ యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరి క‌ల‌యిక‌ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 
20-02-2026 11:19 AM
అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన వైయస్‌ జగన్‌. ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా...
20-02-2026 07:24 AM
ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఏర్పాటు చేయాలనే నిర్ణయం 2009లో అప్పటి పాలకమండలి, అకడమిక్‌ సెనేట్‌ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా...
20-02-2026 07:09 AM
తాడేపల్లి: ‘మోసానికి షర్ట్, ప్యాంట్‌ వేస్తే అది చంద్రబాబు.. అబద్ధానికి రెక్కలు తొడిగితే అవి చంద్రబాబు మాటలు’..

19-02-2026

19-02-2026 10:17 PM
 ‘చంద్రబాబు హ్యాబిట్యువల్‌ అఫెండర్‌’ అన్న శ్రీ వైయస్‌ జగన్, ఆయనకు మోసాలు కొత్త కానే కాదని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు.
19-02-2026 08:25 PM
మండలిలో అజెండా ప్రకారం కార్యకలాపాలు ముందుకు సాగాలి, బడ్జెట్ పై చర్చ జరగాలి. అదే సమయంలో లడ్డూ నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ మీద కూడా చర్చ జరగాలి. మా డిమాండ్లపై రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి
19-02-2026 06:10 PM
ఇందాపూర్‌ డెయిరీని 2026, ఫిబ్రవరి 10 వరకు హెరిటేజ్‌కు మ్యానిఫ్యాక్చరింగ్‌ సంస్థగా చూపించారు. ఈ గుట్టు బయటకు రాగానే హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ నుంచి 2026 ఫిబ్రవరి 15న కోమ్యానిఫ్యాక్చరింగ్‌గా చూపించారు
19-02-2026 03:13 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు.. ప్రజలకు కూడా వరుసగా వెన్నుపోటు పొడుస్తున్నారు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ కూడా గాలికి ఎగిరిపోయాయి.
19-02-2026 03:10 PM
ప్రజలను మోసం చేస్తూ, వంచిస్తూ తీసుకొచ్చిన బడ్జెట్ ఇదేనని జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన  సూపర్ సిక్స్, సూపర్ సెవన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి కొట్టుకుపోయాయని విమర్శించారు.
19-02-2026 12:52 PM
డైవర్షన్‌ కోసం మంత్రి అచ్చెన్నాయుడు.. భారతి సిమెంట్స్ గురించి ప్రస్తావించారు. ఇందాపూర్‌ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడంటూ బొత్స మండిపడ్డారు
19-02-2026 12:43 PM
‘రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకన్నా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టగలరు’ అంటూ ధ్వజమెత్తారు. తన ఇల్లును పగలగొట్టినప్పడు 30 యక్ట్‌ లేదా.. ఇప్పుడు 30 యాక్ట్‌ వచ్చిందా...
19-02-2026 12:30 PM
ఈ నెల‌ 14వ తేదీ విచారణకు రావాలని నోటీసు ఇచ్చినా, చివరికి రావద్దు అని సూచించార‌ని తెలిపారు.  ఇప్పటివరకు పోలీసులు రాలేదని, ఫోన్లు చేసినా స్పందన లేకపోయిందని చెప్పారు
19-02-2026 12:20 PM
చరణ్ తేజ కుటుంబానికి అన్ని విధాలా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.  కుటుంబ సభ్యులందరినీ ఓదార్చి ధైర్యం చెప్పారు.   - 
19-02-2026 12:08 PM
కూటమి ప్రభుత్వ విధానాలు మైనారిటీల అభివృద్ధి, భద్రత, భూముల రక్షణకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు.  ప్రభుత్వం సమగ్ర దృష్టి లేకుండా కేవలం ఊహాగానాలు, వాగ్దానాలతో మోసం చేస్తుంద‌ని మండిప‌డ్డారు.
19-02-2026 09:09 AM
Rambabu said he entered politics inspired by Y.S. Rajasekhara Reddy and would continue his fight without stepping back even if more cases are filed. He described the jail as a place that strengthened...
19-02-2026 09:05 AM
తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ఒక ప్రకటన ఇచ్చి దాన్ని టీటీడీ వెబ్ సైట్ లో కూడా పొందుపరిచింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు, ఛానెళ్లు దాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చాయి.
19-02-2026 09:00 AM
 ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధి పొందాలని తీవ్రమైన కుట్ర చేశాడు.

18-02-2026

18-02-2026 06:16 PM
గతంలో కిలో రూ.320కే లభించిన నెయ్యిని, ఇవాళ చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ తో సంబంధాలున్న ఇందాపూర్ డెయిరీ ద్వారా కిలో రూ.700 కు సరఫరా చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని బొత్స నిలదీశారు.
18-02-2026 06:12 PM
“అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు… ఐ డోంట్ కేర్‌” అంటూ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడే వ్యక్తిని కాదని, ఈ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
18-02-2026 04:40 PM
ఉపవాసం, ప్రార్థన, ఆత్మపరిశీలనకు అంకితమైన ఈ పవిత్ర కాలం ప్రతి కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. పరస్పర ప్రేమ, కరుణ, దానధర్మాల వంటి మానవీయ విలువలను మరింత బలపరచుకుందామని...
18-02-2026 03:36 PM
ట్రాక్టర్ డ్రైవర్లు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక్క ట్రిప్ ఇసుకకు రూ.500 చెల్లించకపోతే బయటకు పంపడం లేదని తెలిపారు. మండల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండిపోతున్నారని,
18-02-2026 03:24 PM
చంద్ర‌బాబు చేస్తున్న మోసాల‌పై ఇప్పుడు ఉద్య‌మించ‌క‌పోతే రాబోయే రోజుల్లో రాయ‌ల‌సీమ‌కు సాగునీరే కాదు.. కనీసం తాగునీరు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి రాబోతుంది. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్న చంద్ర‌...
18-02-2026 03:20 PM
మెటీరియల్‌ను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సుమారు రూ.30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు నాయకులు తెలిపారు.
18-02-2026 03:14 PM
ఈ దుఃఖ సమయంలో తలశిల రఘురామ్ కు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, చంద్రశేఖర్‌రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నానని వైయ‌స్ జగన్ తెలిపారు.
18-02-2026 02:27 PM
మేం చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే వాస్తవాలు తేల్చడానికి చర్చకు రండి. మేం ఆధారాలతో సహా నిరూపిస్తాం’’ అంటూ బొత్స సవాల్‌ విసిరారు.
18-02-2026 01:11 PM
అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్‌.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపింది.
18-02-2026 01:05 PM
ఒకే సంఘటనపై 36 కేసులు నమోదు చేయడం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దాడి చేసినవారు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే, దాడికి గురైన అంబటి జైలులో ఉండటం న్యాయసమ్మతమా అని ప్రశ్నించారు
18-02-2026 12:51 PM
జ‌గ‌న్ చారిట‌బుల్ ట్ర‌స్ట్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా 48 మంది నిరుపేద నూతన వధూవరులకు ఉచితంగా బంగారు తాళిబొట్లు, నూతన వస్త్రాలను అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వివాహాలు నిర్వహించడంలో కష్టాలు...
18-02-2026 12:31 PM
మీకు దేవుడి పట్ల చిత్తశుద్ధి ఉంటే టీటీడీ సహా ఇతర ఆరోపణలపై చర్చకు సిద్ధం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్‌ విసిరారు.
18-02-2026 12:22 PM
ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్‌ నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
18-02-2026 12:18 PM
 విషయాన్ని తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించి, పూరిలో చిక్కుకున్న ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబాన్ని సురక్షితంగా నగరికి చేరుకునేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులను సమకూర్చారు.

17-02-2026

17-02-2026 11:18 PM
చంద్రబాబుగారూ.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై ఇలాంటి ఎన్నో దారుణమైన  ఘటనలు జరిగినా, వాటిని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారన్నది నిజం.
17-02-2026 08:27 PM
 ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో భారీ ఎత్తున ప్రజల సంపదను తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌కి కట్టబెట్టడానికి చంద్రబాబు పూనుకున్నాడని, ఆ దుర్బుద్దితోనే కల్తీ నెయ్యి పేరుతో శ్రీవారి ప్రసాదంపై నిందలు మోపాడు
17-02-2026 07:48 PM
తాడేప‌ల్లి: మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి హత్య ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు,
17-02-2026 07:26 PM
ప్రస్తుతం రాష్ట్రంలో శనగ హార్వెస్టింగ్ ప్రారంభమైందని, మార్కెట్‌లో క్వింటాల్‌కు కేవలం రూ.5,000 మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.5,875గా...
17-02-2026 02:16 PM
రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం మరియు భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైయస్...
17-02-2026 02:14 PM
ఈ దుఃఖ సమయంలో రత్నాబాయి గారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైయస్ జగన్ తెలిపారు.
17-02-2026 12:58 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబును హతమార్చాలనే ఉద్దేశంతో ఆయ‌న ఇంటిపై ఇటీవ‌ల ప‌చ్చ‌మూక‌లు దాడి చేశార‌ని అమ‌ర్నాథ్ ధ్వ‌జ‌మెత్తారు. అయితే బాధితులనే జైలుకు పంపి, దాడికి పాల్పడినవారిని స్టేష‌న్ బెయిల్‌పై విడుద‌ల...
17-02-2026 12:42 PM
పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది.   
17-02-2026 12:36 PM
మదనపల్లె ప్రాంతంలో గంజాయి, బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మత్తు పదార్థాల ప్రభావంతో అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయని
17-02-2026 12:28 PM
అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో గంట ఆలస్యంగా అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు బదులు 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి
17-02-2026 12:07 PM
ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

16-02-2026

16-02-2026 06:30 PM
 చంద్రబాబునాయుడుగారి రాజకీయ ప్రస్థానమంతా ఒక్కో ఎన్నికలకు ఒక్కో విధానాన్ని పాటించడం అలవాటు. గతంలో కులాలను, ప్రాంతాలను అడ్డం పెట్టుకున్న ఆయన, ఇప్పుడు మతపరమైన అంశాలను చిత్రీకరించడం ద్వారా
16-02-2026 04:53 PM
    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న దాదాపు 900 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. విద్యార్థులు హాస్టళ్లలో వసతి...
16-02-2026 01:20 PM
తెలంగాణలోని ములుగు జిల్లాలో గిరిజన జాతర సందర్భంగా వలి తన ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ ఆహారమైన ఖోవా బన్‌ను అమ్ముతున్నాడు. యూట్యూబర్ల బృందం ఒకరు వ‌లి అమ్ముతున్న ఆహారాన్ని అతనితో తినించారని,
16-02-2026 01:05 PM
పల్లె అభివృద్ధి, ఆలయ నిర్మాణం తదితర అంశాలపై గ్రామస్థులతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
16-02-2026 01:01 PM
ఆయన మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం చేయడంతో స్థానికులు ఆయ‌న్ను ప్ర‌శంసించారు. 
16-02-2026 12:34 PM
శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సంస్కృతి, సాహిత్యాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించారు.

15-02-2026

15-02-2026 07:13 PM
 ‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు.  ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది.
15-02-2026 07:04 PM
ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో...
15-02-2026 07:00 PM
నేడు సంత్‌ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
15-02-2026 06:55 PM
సుగాలి ప్రీతి హ‌త్యాచారాన్ని రాజ‌కీయంగా వాడుకుని ఎన్నిక‌ల్లో గెలిచిన కూట‌మి నాయ‌కులు.. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతున్నా వారి కుటుంబానికి ఇంత‌వ‌ర‌కు న్యాయం చేయ‌లేద‌ని మండిప‌డ్డారు.

Pages

Back to Top