Form c7

08-04-2026

08-04-2026 05:47 PM
 అమరావతిలో కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. అమరావతిలో పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు,
08-04-2026 05:08 PM
In his complaint, Lella Appi Reddy, MLC and State General Secretary of YSRCP, said the channel aired malicious and unverified content targeting former Chief Minister Y. S. Jagan Mohan Reddy and the...
08-04-2026 04:52 PM
అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, “లక్షల కోట్లతో అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోంది. బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా అవినీతికి రాజధానిగా మార్చేశారు” అని అన్నారు
08-04-2026 04:06 PM
ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు
08-04-2026 04:02 PM
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మావిగన్. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తున్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్...
08-04-2026 03:41 PM
ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా, లక్ష ఎకరాల అభివృద్ధికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది సాధ్యమయ్యే అంశమా అని ప్రశ్నించారు
08-04-2026 02:27 PM
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరంధామ రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు బెస్త గోపాల్, వడ్డే మల్లి, పర్వతయ్య, మహమ్మద్ హుస్సేన్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు అబ్దుల్లా
08-04-2026 01:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ...
08-04-2026 11:47 AM
ఏపీలో వైయ‌స్ఆర్‌సీపీ కేడర్‌ లక్ష్యంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. వైయ‌స్‌ జగన్‌ వరుసగా అన్ని నియోజకవర్గాల కేడర్‌తో భేటీ అయ్యి మనోధైర్యం నింపుతున్నారు.
08-04-2026 09:29 AM
We strongly condemn these remarks and emphasize that such statements are a deliberate attempt to insult women and distort public discourse.
08-04-2026 09:28 AM
Bandi Punyaseela accused Radhakrishna of indulging in biased and malicious narratives while acting as a mouthpiece for Chandrababu Naidu,
08-04-2026 09:26 AM
ఇది మహిళలను అవమానించడానికే కా­దు.. ప్రజల్లో ‘మావిగన్‌’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడా­నికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం

07-04-2026

07-04-2026 07:14 PM
రాజధానిపై జగన్ గారు చేసిన 'మావిగన్' ప్రతిపాదనకు సమాధానం చెప్పలేక, ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ నేతల భార్యలను, సోదరీమణులను కించపరిచేలా మాట్లాడటం నీచానికి పరాకాష్ఠ
07-04-2026 07:09 PM
 ఆరోగ్యశ్రీ ఆగిపోయి రోగులు ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కార దిశలో ప్రభుత్వం కనీసం చొరవ చూపడం లేదు. చివరకు అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే దేవతల రాజధాని అంటూ...
07-04-2026 07:04 PM
He accused the government of ignoring the crisis while diverting attention towards Amaravati, stating that even as patients suffer without treatment
07-04-2026 07:02 PM
రాజశేఖర్‌ రెడ్డి ఏడు గంటల నుంచి 9 గంటలకు పెంచి ఉచిత విద్యుత్‌ ఇచ్చాడు. రైతుల అప్పులు తీర్చి చరిత్ర సష్టించిన రాజశేఖర్‌ రెడ్డిని దేశమంతా గుర్తించింది
07-04-2026 06:59 PM
చంద్రబాబుది విద్వేషం, విధ్వంస పాలన. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఏబీఎన్‌ రాధాకృష్ణ, ఈనాడు కిరణ్‌ ఇద్దరూ కీచక, దుశ్వాసనుల్లా మారారు
07-04-2026 06:54 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మొసలి కన్నీరు పెడుతున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌లు.. ఇవే వ్యాఖ్యలు తమ కుటుంబానికి అన్వవించుకుని చూస్తే బాగుంటుంది
07-04-2026 04:52 PM
‘మన దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయిని అందించింది. మన అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్  తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుంది
07-04-2026 04:46 PM
ఈ నిరసనకు మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపికా పాల్గొన్నారు. 
07-04-2026 04:28 PM
He assured that the YSRCP legal cell would provide all necessary legal assistance to Supriya and directed Pamarru YSRCP in-charge Kaile Anil Kumar to take the issue to the National SC Commission and...
07-04-2026 04:19 PM
 తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ
07-04-2026 04:02 PM
 అయినవిల్లి మండలం కే.జగన్నాధపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతకు చెందిన షెడ్‌ను అధికారులు కూల్చివేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు
07-04-2026 03:34 PM
అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారహిత జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 
07-04-2026 03:25 PM
ఈ ఘటనపై స్పందించిన వైయ‌స్ జగన్, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.
07-04-2026 03:10 PM
 రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష  విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు శాశ్వతంగా వెనకబడి పోయే ప్రమాదం ఉంది.
07-04-2026 02:59 PM
మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో కీలకమని పేర్కొన్నారు. కుటుంబం నుంచి దేశ స్థాయి వరకు మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, రానున్న రోజుల్లో రాజకీయాల్లో మహిళలకు
07-04-2026 02:13 PM
ఈ ఘటనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  
07-04-2026 02:08 PM
ఏబీఎన్ రాధాకృష్ణ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా నేతలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు
07-04-2026 02:03 PM
Referring to regional disparities, Dharma Prasada Rao noted that the same committee had identified North Andhra and Rayalaseema as backward regions
07-04-2026 01:57 PM
పార్టీ బలోపేతానికి డిజిటల్ డేటా నిర్వహణ కీలకమని, ప్రతి స్థాయిలో కమిటీలను సమర్థంగా వ్యవస్థీకరించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని నేతలు పేర్కొన్నారు
07-04-2026 12:47 PM
వైయ‌స్ జగన్ ప్రతిపాదనలను రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని విమర్శించారు
07-04-2026 12:12 PM
నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఏబీఎన్‌లో ప్రచురితమైన కథనాలు బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
07-04-2026 12:05 PM
జర్నలిజంలో మర్యాద, నైతిక ప్రమాణాలు కాపాడాలని, ప్రజలకు సరైన సమాచారం అందించే బాధ్యత మీడియాపై ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
07-04-2026 11:58 AM
గ్రామంలో అధికార పార్టీ నేతలకు రెవెన్యూ, పోలీస్ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు తీవ్రంగా విమర్శించారు. తాము రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నందుకే లక్ష్యంగా చేసుకుని
07-04-2026 11:49 AM
ఈ నేపథ్యంలో అన్ని స్థాయి కార్యకర్తలు, పార్టీ నాయకులు ఒక్కటై మన ఇంచార్జ్ గారికి అండగా నిలబడి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని బలపరచారు.
07-04-2026 11:46 AM
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు
07-04-2026 11:31 AM
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల వేషధారణలో యజ్ఞం చేస్తుంటే.. భగవంతుడు ప్రత్యక్షమై వారికి వరం ఇచ్చేలా నాటకం రూపొందించారు.
07-04-2026 11:24 AM
Hyderabad, April 7: The YSRCP party organized a protest in Hyderabad expressing concern over certain writings published by ABN Andhra Jyothy Managing Director Vemuri Radhakrishna.
07-04-2026 11:21 AM
రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో, తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలన (ఎగ్జిక్యూటివ్‌) రాజధానిగా.. శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవిస్తూ...

06-04-2026

06-04-2026 09:06 PM
పదవి విరమణ చేస్తున్న కార్పొరేటర్ ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఆయన ప్రజాసేవలో చూపిన అంకితభావం
06-04-2026 09:02 PM
తొగట సామాజిక వర్గానికి చెందిన బండి శివప్రసాద్, బీరే చిన్న తదితరులు టీడీపీని వీడుతూ వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది
06-04-2026 08:57 PM
Questioning the intent behind such manipulation, Narendra asked whether these tactics are aimed at covering up massive corruption in the name of capital construction
06-04-2026 08:55 PM
2017లో సీఆర్డీయే భవనానికి జీ ప్లస్‌ 1 కోసం ప్రభుత్వం పిలిచిన టెండర్ల విలువ దాదాపు రూ.40 కోట్లు. ఆ తర్వాత దాన్ని జీ ప్లస్‌ 7గా మార్చి 2018లో రూ.85 కోట్లకు టెండర్లు పిలిచారు.
06-04-2026 05:48 PM
విశాఖ‌ప‌ట్నం:  రాష్ట్రానికి ఏబీఎన్ ఛానెల్, ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్‌, రాధాకృష్ణ చీడ‌లా త‌యార‌య్యార‌ని, మావిగ‌న్ పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ గారు సూచించిన అభివృద్ధి మోడ‌ల్‌పై ప్ర‌జ‌ల్లో గొప్ప స
06-04-2026 05:02 PM
కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టానికి విరుద్ధంగా ఆ చానల్ వ్యవహరించిందని, దీనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు
06-04-2026 04:55 PM
కొంతమంది కమిటీ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై పరిమిత అవగాహన ఉండటం వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదని తెలిపారు
06-04-2026 04:48 PM
“నిండు ప్రాణం పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేం. ఈ ఘటన ఎంతో బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి
06-04-2026 04:38 PM
Karumuri said that ABN resorted to defamatory and objectionable content, including inappropriate remarks against women and personal attacks on YS Jagan and his family,
06-04-2026 04:03 PM
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అన్ని పనులను సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలంటే వెరిఫికేషన్ ప్రక్రియ
06-04-2026 03:57 PM
గతంలో వైయ‌స్ జ‌గ‌న్ నాయకత్వంలోని వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో గాంధీజీ ఆలోచించిన గ్రామ స్వరాజ్య లక్ష్యంతో పాలన కొనసాగిందని గుర్తుచేశారు
06-04-2026 03:52 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాల కోసం పుట్టిందని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాడుతామని స్పష్టం చేశారు
06-04-2026 03:21 PM
ఏబీఎన్‌ రాధాకృష్ణ కొత్తపలుకులో అత్యంత దిగజారి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, నాయకుల కుటుంబ సభ్యులు, వారి భార్యల గురించి మాట్లాడటం ఆయన నీచ బుద్ధికి నిదర్శనం
06-04-2026 03:16 PM
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కర్నూలు మండలం పసుపుల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, స్వర్ణ గ్రామం, రైతు సేవా కేంద్రం, అలాగే బి తాండ్రపాడు మరియు దిన్నెదేవరపాడు గ్రామాల్లోని ఆయుష్మాన్...
06-04-2026 03:09 PM
 రాష్ట్ర రాజధాని విషయంలో ప్లాన్‌–బీగా జగన్‌ గారు సూచించిన ‘మావిగన్‌’కు ప్రజల్లో విశేష స్పందన రావడంతో ప్రభుత్వంలో వణుకు పుట్టింది
06-04-2026 12:41 PM
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గ పరిధిలోని మొక్కజొన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు
06-04-2026 12:29 PM
పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూళిపాళ్ల న‌రేంద్ర‌ ఆధ్వర్యంలో అరాచకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆరోపించారు. అధికార మదంతో వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలపై
06-04-2026 12:23 PM
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ...
06-04-2026 12:16 PM
ఇటీవల మార్కాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి మండలం చల్లగిరిగల పంచాయతీకి చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ మరియు ఆమె మనవరాలు తమ్మిశెట్టి రుక్మిణి మృతి చెందారు.
06-04-2026 12:05 PM
Leaders condemned the incident where Assembly Speaker Ayyanna Patrudu allegedly assaulted a Dalit person, calling it a clear example of how Dalits are being treated in the State

Pages

Back to Top