Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెడితే చూస్తూ ఊరుకోం..
చంద్రబాబు మెప్పు కోసమే నోరు పారేసుకుంటున్న ఆదినారాయణరెడ్డి
దేశ చరిత్రలో ఓ మైలురాయి.. ప్రజా సంకల్ప యాత్ర
చంద్రబాబు సర్కార్ మోసాలపై ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తాం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రజాద్రోహం
ప్రజల కోసం నాయకుడే నడిచొచ్చిన వేళ
తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు
గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైయస్ జగన్ అభినందనలు
రేపు వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలతో వైయస్ జగన్ సమావేశం
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
06-11-2025
రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి
06-11-2025 05:21 PM
విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు వేస్తే.. చివరకు దేశాల్లో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే, ఇప్పుడు దేశాల్లో సైతం ప్రభావం చూపుతున్నారు. బంగ్లాదేశ్ వంటి...
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెడితే చూస్తూ ఊరుకోం..
06-11-2025 04:20 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టి.. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు మెప్పు కోసమే నోరు పారేసుకుంటున్న ఆదినారాయణరెడ్డి
06-11-2025 03:38 PM
బీజీపీ బీఫామ్ తో గెలిచి.. పచ్చ కండువా కప్పుకుని.. కేవలం చంద్రబాబు నాయుడి రాజకీయ కోరికలు నెరవేర్చడానికే ఆదినారాయణరెడ్డి ఒళ్లంతా విషం నింపుకుని మాట్లాడుతున్నాడు.
దేశ చరిత్రలో ఓ మైలురాయి.. ప్రజా సంకల్ప యాత్ర
06-11-2025 01:42 PM
వైయస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలగుండా 134 నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు
చంద్రబాబు సర్కార్ మోసాలపై ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తాం
06-11-2025 12:46 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ కల అనే కలను వైయస్ జగన్ సాకారం చేశారని అన్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రజాద్రోహం
06-11-2025 12:34 PM
పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనం కోసం జిల్లాల వారీగా వైద్య విద్యతో పాటు నాణ్యమైన చికిత్సలందించేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగనన్న స్థాపించినట్లు వెల్లడించారు
తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు
06-11-2025 09:59 AM
పండించిన పంట అకాల వర్షాలకు కొట్టుకుపోయి.. ప్రజలు, రైతులు అల్లాడుతుంటే దాన్ని పర్యవేక్షించి, పంట నష్టాన్ని లెక్కించి రైతులను ఆదుకుని వారికి బాసటగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విదేశీ ...
గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైయస్ జగన్ అభినందనలు
06-11-2025 09:02 AM
చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం
05-11-2025
చంద్రబాబు ప్రాప్తం కోసం ఆదినారాయణరెడ్డి తహ తహ
05-11-2025 06:01 PM
ఈ ఏడాదిన్నరలో వైయస్ జగన్ 18 ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వాటిలో ఏ ఒక్క ప్రశ్నకీ 164 మంది ఎమ్మెల్యేల బలమున్న కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. ఏ ఒక్క ప్రశ్న...
రైతుల సమస్యల పరిష్కారంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
05-11-2025 05:54 PM
బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు బాధ్యతా రాహిత్యంగా పనిచేస్తే ప్రజలు తమ కష్టాలు తీరక మౌనంగా రోదిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిపాలన తీరిదే. మొంథా తుపాన్తో రైతులు తీవ్ర ఇబ్బందులు...
విపత్తులు, వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం
05-11-2025 05:02 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పి.. మరలా పూర్వపు పద్దతిలో పంట ఇన్సూరెన్స్ను రైతులే కట్టాలనే...
బొబ్బిలిలో టీడీపీకి షాక్
05-11-2025 04:07 PM
బొబ్బిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో వీరంతా వైయస్ఆర్సీపీలో చేరారు.
తాడిపత్రిలో టీడీపీ నేతల బరితెగింపు
05-11-2025 03:53 PM
ఆసుపత్రి లో గాయపడిన వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
పులివెందుల వైద్య కళాశాలపై కూటమి కక్ష్యం
05-11-2025 02:57 PM
వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలన్న వైయస్ జగన్ లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు రాకుండా చేశారని ఎంపీ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు
04-11-2025
మొంథా తుపాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి
04-11-2025 07:01 PM
మొంథా తుపాన్ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుపాన్ ప్రభావం చూపింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
వైయస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు
04-11-2025 06:35 PM
‘‘వైయస్ జగన్పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్ జగన్ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను...
కూటమి ప్రభుత్వం చేతుల్లో రైతన్న దగా
04-11-2025 02:47 PM
వేరుశనగ మొండిపైరు కాబట్టి ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయిందని చెప్పారు. ఆగస్టు 3వ తేదీన వర్షపాతానికి సంబంధించి అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారమే జిల్లాలో 7 మండలాల్లో తీవ్ర వర్షాభావం, 17...
రైతుల పక్షాన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
04-11-2025 02:39 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఉచిత బీమా అందించేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు
గోపాల్పై హత్యాయత్నం దారుణం
04-11-2025 02:31 PM
గోపాల్ ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనిపై దాడి చేయడం అనేది సామాజికంగా, రాజకీయంగా పెద్ద నేరం. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కులాల వారికి ప్రశ్నించే హక్కు లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో...
వైయస్ జగన్ వచ్చాక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దు
04-11-2025 01:12 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల అభివృద్ధి నిలిచిపోయిందని, కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి నెలకొన్నదని అన్నారు
టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలు
04-11-2025 11:20 AM
టీడీపీ నేతల మద్యం దందాకు సంబంధించి బయటకు వచ్చిన రెండో ఆడియో ఇది అని తెలిపారు. ఎమ్మెల్యేకు మామూళ్ల అమౌంట్ సెట్ చేసినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా చెప్పారని అన్నారు.
విజయవాడలో వైయస్ జగన్కు ఘన స్వాగతం
04-11-2025 11:08 AM
తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. అయితే పోలీసులు మాత్రం రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులు పెట్టారు
03-11-2025
పబ్లిసిటీ పీక్.. పర్ఫార్మెన్స్ వీక్
03-11-2025 06:38 PM
వరుస వైఫల్యాలతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఏడాదిన్నర కాకుండానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో నిండా మునిగిపోయారు
రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యం
03-11-2025 06:34 PM
పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది
సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే తప్పా?
03-11-2025 05:07 PM
గోపాల్ లాంటి యువకుడిపై దాడి చేయడం దుర్మార్గం. గోపాల్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేయడం దారుణం
03-11-2025 05:05 PM
వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు కనీసం స్వేచ్ఛగా శుభకార్యాలు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
03-11-2025 05:02 PM
కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేదా మద్యం సేవించిన వారిదా అని తాము ప్రశ్నించామని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పార్టీ గొంతుకను బలంగా వినిపించాలి
03-11-2025 04:05 PM
వైయస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్దతతో, ఉత్సాహంగా పనిచేయాలి. మీరు ఫోకస్డ్గా పనిచేయడానికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. డేటా బిల్డింగ్, డేటా స్టోరేజ్తో పాటు సోషల్ మీడియాలో...
మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేయడం దుర్మార్గం
03-11-2025 03:48 PM
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
03-11-2025 12:11 PM
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి` అని వైయస్ జగన్ సూచించారు.
కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకున్న పచ్చమూకలు
03-11-2025 11:25 AM
జేసీ వర్గీయులు చేసిన దాడిలో వైయస్ఆర్సీపీకి చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం
03-11-2025 09:39 AM
ఈ గెలుపు ప్రతి భారతీయుడు పెద్ద కలలు కనడానికి ఒక ప్రేరణ’ అని అభినందనలు తెలిపారు.
కాశీబుగ్గ ఆలయ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి
03-11-2025 09:36 AM
ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి.
రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ క్యాండిల్ ర్యాలీలు
03-11-2025 09:29 AM
02-11-2025
మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టు దారుణం
02-11-2025 07:33 PM
ఒకవైపు తుపాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోతే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరోవైపు కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేదానికి జోగి రమేష్ ను అరెస్టు చేశారు. కల్తీ మద్యం...
ఘోర వైఫల్యాలకు సమాధానం చెప్పుకోలేక జోగి రమేశ్ అక్రమ అరెస్ట్
02-11-2025 07:23 PM
ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా పరిపాలన సాగించాలి. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవేవీ పాటించకపోగా ప్ర...
కాశీబుగ్గ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
02-11-2025 07:17 PM
కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో మహిళలే అధికంగా చనిపోవడం బాధాకరం. మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య...
డైవర్షన్ లో భాగంగానే జోగి రమేశ్ అక్రమ అరెస్ట్
02-11-2025 07:08 PM
రాష్ట్రంలో నకిలీ మద్యం షాపుల్లోకి వచ్చిందని అక్టోబర్ 3వ తేదీ నుంచి దాదాపు నెలరోజులుగా జోగి రమేశ్ సహా వైయస్ఆర్సీపీ నాయకులమంతా ప్రశ్నిస్తూనే ఉన్నాం
జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే
02-11-2025 10:49 AM
చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి...
నేడు కాశీబుగ్గకు వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందం.
02-11-2025 10:41 AM
వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం
02-11-2025 10:40 AM
తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు పూర్తిగా అక్రమమని వైయస్ఆర్సీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, మాజీ ఎం
మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్
02-11-2025 10:35 AM
మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద వైయస్ఆర్సీపీ...
తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే
02-11-2025 10:17 AM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న...
01-11-2025
కాశీబుగ్గ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే
01-11-2025 06:49 PM
హిందువు అని చెప్పుకునే హిందూ ద్రోహి చంద్రబాబు అయితే, జరగని తప్పులకు పశ్చాత్తాప దీక్షలు చేసే పవన్ కళ్యాణ్.. ఇప్పడు ఇంత పెద్ద తప్పు జరిగితే ఎందుకు దీక్షలు చేయడం లేదు?
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన ప్రభుత్వ వైఫల్యం
01-11-2025 06:44 PM
పవిత్ర దినాల్లో దేవాలయాలకు భక్తులు వెళ్లడం సహజం. కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు భారీఎత్తున భక్తులు వచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి, ఆయా చోట్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాల్సిన...
ఉల్లి రైతులకు ఇంత అన్యాయమా?
01-11-2025 04:58 PM
రాష్ట్రంలో కేవలం 66 వేల ఎకరాలలో ఉల్లి సాగు చేస్తున్నారని, ఇందులో కర్నూలు 45 వేలు, వైయస్ఆర్ కడప జిల్లాలో 11,500, నంద్యాల 7.8 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని
కాశీబుగ్గ తొక్కిసలాట బాబు సర్కార్ వైఫల్యమే
01-11-2025 04:46 PM
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆనం రామనారాయణరెడ్డి తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతున్నారు. కార్తీకమాసంలో ఆలయాలకు భక్తులు వెళ్తారన్న సంగతి తెలీదా?
పిట్టలదొరలా చంద్ర బాబు మాటలు
01-11-2025 04:27 PM
తుపానైనా, వరదలైనా, కరువైనా... ఇలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం, బెటర్ మేనేజ్ మెంట్ అవుతుందా?
కాశీబుగ్గ తొక్కిసలాట క్షతగాత్రులకు సీదిరి వైద్య సాయం
01-11-2025 04:18 PM
కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం
`కూటమి` చేతగానితనంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ
01-11-2025 03:58 PM
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేతగానితనం తోనే మెడికల్ కాలేజీల ప్రవేటికరణ చేస్తోందని వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మండిపడ
కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి
01-11-2025 03:49 PM
శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండ్ కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైయస్ఆర్సీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు
తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు
01-11-2025 03:36 PM
ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు సిగ్గు లేకుండా నోరుపారేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
పొట్టి శ్రీరాములు విగ్రహా ఏర్పాటుకు చందాలు వసూలు దారుణం
01-11-2025 03:19 PM
పొట్టిశ్రీరాములు గారి ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది, కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని పక్కనపెట్టింది.
కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
01-11-2025 03:04 PM
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6గురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో ఏడుగురు మరణించారు. ఇప్పడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకూ 10 మంది...
కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం
01-11-2025 12:02 PM
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జూన్లో విత్తనం వేస్తే 60 రోజులు వర్షాలు కురవలేదు. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ గురించి ప్రస్తావన చేయడం లేదు
రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
01-11-2025 11:35 AM
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది.
Chandrababu anti-farmer
01-11-2025 11:27 AM
Speaking to media here on Saturday, former minister Kakani Goverdhan Reddy said, though in opposition, the review meeting held by YSRCP President YS Jagan Mohan Reddy has got a massive response as...
పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం
01-11-2025 11:22 AM
‘పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశం
వైయస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టా రేణుక
01-11-2025 11:10 AM
ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కడిమెట్ల రాజీవ్ డ్డి (మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు)కి బాధ్యతలు అప్పగించినట్టు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
తుపాన్ బాధితులను ఆదుకోవడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం
01-11-2025 09:48 AM
గడిచిన రెండు, మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రాష్ట్రంలో రైతులు తీవ్ర వేదనలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి, దానిలో కిక్ బ్యాగ్స్ ద్వారా...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More