టాప్ స్టోరీస్

05-07-2025

05-07-2025 05:44 PM
గత ఎన్నికల సందర్బంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యకర్తల దృష్టికి తీసుకువచ్చారు. హామీలు ఇవ్వడం వాటిని నెరవేర్చకపోవడం చంద్రబాబుకి కొత్తకాదన్నారు
05-07-2025 05:06 PM
ఈ స‌మావేశానికి  పార్టీ కేంద్ర కార్యాలయం ఇంఛార్జ్‌ లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, అన్ని జిల్లాల ఎస్సీ విభాగం అధ్యక్షులు హాజ‌ర‌య్యారు.
05-07-2025 03:31 PM
ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర ఆదేశాల‌తో ఆయ‌న అనుచ‌రులు గుంటూరు జిల్లా మ‌న్నవ‌ గ్రామంలో చెరువు మ‌ట్టిని అక్ర‌మంగా త‌ర‌లిస్తుంటే క‌లెక్ట‌ర్‌కి ఫిర్యాదు చేసి నాగ‌మ‌ల్లేశ్వ‌ర రావు అడ్డుకున్నాడు. నియోజ‌క‌వ...
05-07-2025 03:22 PM
ఈనెల 4వ తేదీన టి.కుమార్ అనే చిత్తూరు మండలం తుమ్మిండగు గ్రామానికి చెందిన ఒక రైతు మామిడి పండిస్తే సరైన రేటు వచ్చే అవకాశం కనిపించడం లేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదనే ఆవేదనతో తన తోట లోని మామిడి...
05-07-2025 02:55 PM
మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి.  ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాండ్లు రాసి పేద ప్రజలను మోసం చేశారు
05-07-2025 02:44 PM
ఆస్ట్రేలియా  వైయ‌స్ఆర్‌సీపీ విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ భరత్, సభ్యులు బ్రహ్మ రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామాంజి, నాగార్జున నేతృత్వంలో జ‌రిగిన వేడుక‌ల్లో..
05-07-2025 01:03 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పుడో కనుమరుగైంద‌ని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
05-07-2025 12:11 PM
చెవిరెడ్డి అక్ర‌మ అరెస్టును నిర‌సిస్తూ ఎర్రావారిపాళెంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మ‌హిళ‌లు రోడ్డెక్కి ఆందోళ‌న చేప‌ట్టారు. 
05-07-2025 12:04 PM
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి.. అందుకు తాను తాడిపత్రికి రావాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని ఎస్పీని లేఖలో కోరారు.
05-07-2025 11:38 AM
వ్యవసాయం, విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేద‌ని గోవింద‌రెడ్డి చెప్పారు.
05-07-2025 11:18 AM
బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారు. ఇంటి ముందు ఉన్న రెండు బైకులు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంటిపై నిద్రిస్తున్న ఎంపీటీసీ భర్త భాస్కర్ ప్రాణ భయంతో కిందకు దూకడంతో కాలికి గాయమైం ది. ఆయన్ను...
05-07-2025 09:41 AM
ఈ నెల 8 న దివంగత నేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి జయంతిని మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ...

04-07-2025

04-07-2025 06:23 PM
తాడేపల్లి : డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు హెలికాప్టర్‌లో సీటు,  స్పెషల్‌ ఫ్లైట్‌ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా?
04-07-2025 05:13 PM
కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసంపై  ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పిచాలి. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం తో ప్రతి ఇంటికి వెళ్తాం.
04-07-2025 04:55 PM
మహిళా వైద్య విద్యార్ధినిలను  జుత్తు పట్టుకుని పోలీసులు అత్యంత జుగుప్సాకరంగా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం దారుణం. విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకోవడమే వాళ్లు చేసిన తప్పా? అందుకోసం ప్రభుత్వం...
04-07-2025 04:12 PM
కలుషిత ఆహారం తినడం వల్ల 20 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆసుపత్రికి తరలించకుండా వసతి గృహంలోనే అరకొర చికిత్స అందించడం, అధికారులు...
04-07-2025 03:09 PM
చిత్తూరు జిల్లాలో ఉన్న మాదిరిగానే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ మామిడి రైతులు కనీస గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. మామిడి రైతుల స‌మ‌స్య‌ల‌పై క‌ర్నాట‌క‌ లోని జేడీఎస్ పార్టీ నాయ‌కుడు, కేంద్ర...
04-07-2025 02:47 PM
అమరావతిలో రియల్ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకోవడం, కాంట్రాక్టర్‌ల నుంచి ముడుపులు స్వీకరించడమే పాలనగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల గురించి, రైతుల గురించి ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించలేదు
04-07-2025 02:40 PM
ఈ నెల 3వ తేదీ విజయవాడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేప‌ట్టిన మెడికల్ విద్యార్థులను దారుణంగా పోలీసుల చేత ఈడ్చిపడేసింద‌ని
04-07-2025 01:21 PM
బ్రిటిష్‌ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారు. గిరిజనుల హక్కులకోసం, వారి ఆత్మగౌరవం కోసం, వారితో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర్య...
04-07-2025 12:58 PM
ఇలాగే అప్పులు చేస్తూ పోతే భవిష్యత్తుల ఆంధ్రప్రదేశ్ ..అఫ్రికాలోని సూడాన్ దేశం మాదిరిగా మారిపోతుంది` అంటూ కాసు మ‌హేష్‌రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
04-07-2025 12:37 PM
ఇవాళ రోశ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పిస్తూ త‌న ఎక్స్ ఖాతాలో త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో రోశ‌య్య ఉన్న ఫొటోను పోస్టు చేశారు.
04-07-2025 12:31 PM
అల్లూరి త్యాగాన్ని భావితరాలకు గుర్తుగా నిలుపాలనే లక్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాల‌న‌లో ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టార‌ని గుర్తు చేశారు.
04-07-2025 12:07 PM
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్‌ మణి, మాజీ కన్వీనర్‌ అనంతరెడ్డి, జిల్లా క్రియాశీలక కార్యదర్శి...
04-07-2025 12:06 PM
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో ప్రజలకు రూ.2.85 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందించాం.
04-07-2025 11:42 AM
ఇంత చదివి.. రోడ్డు మీద పోరాటాలు చేయాల్సిన పరిస్థితిని చంద్రబాబు గారు తీసుకురావడం శోచనీయం. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే వారి పోరాటాల్లో మేం కూడా భాగస్వాములు అవుతాం` అంటూ బొత్స స‌త్య‌...
04-07-2025 11:14 AM
ఈ ప్రభుత్వ వైఖరితో 1500 మంది విద్యార్ధుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. శాంతియుతంగా నిరసన చేస్తున్న విదేశీ విద్యార్థులను అరెస్ట్‌ చేయడం దుర్మార్గం.

03-07-2025

03-07-2025 08:23 PM
విజయవాడలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ను కలిసేందుకు వచ్చిన యువ వైద్యులను పోలీసులు అడ్డుకోవడం ఏ మాత్రం సరి కాదు. వారికి సంఘీభావంగా వచ్చిన విద్యార్థి సంఘాల ప్రతినిధులపైనా పోలీసులు...
03-07-2025 08:16 PM
విజయవాడ: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్ల కోసం వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
03-07-2025 07:54 PM
పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు వైద్యశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
03-07-2025 05:51 PM
డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగా చంద్ర‌బాబు సింగయ్య మృతిపై శ‌వ రాజ‌కీయాలు చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ స‌త్తెన‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న‌లో సింగ‌య్య అనే వైయస్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త ప్ర‌మాద‌వ‌...
03-07-2025 05:10 PM
గత ఆరు నెలలుగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా అనూహ్యమైన జన స్పందన వస్తోంది. ఈనెల 9 న జరిగే వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
03-07-2025 04:35 PM
చంద్రబాబు దళితులను చులకన చేస్తూ వారి పట్ల ఎంతో అహంకారంతో మాట్లాడారు. సింగయ్య ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు హాస్పటల్‌కు తరలించాలని ప్రయత్నిస్తే, పోలీసులు వారిని వారించి...
03-07-2025 03:54 PM
45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావ‌డం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల త‌న అస‌హ‌నాన్ని ప్ర‌దర్శించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు
03-07-2025 03:04 PM
 వైయ‌స్‌ జగన్‌ పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామన్నారు. డిబీటీ, నాన్‌ డీబీటీ కింద ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. దళితులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేశామన్నారు
03-07-2025 02:47 PM
ప్రతీదీ అబద్దాలు చెప్పడం మోసపురిత వాగ్దానాలను చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..త్రికరణశుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత వైయ‌స్ జగన్‌కే దక్కింది
03-07-2025 01:29 PM
రైతు భరోసా కింద‌ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు కాక రూ. 20 వేలు ఇవ్వాలి. ఆడబిడ్డ నిధి కింద‌ 18 సంవత్సరాలు నిండిన వారికి రూ.18 వేలు ఇస్తామన్నారు..ఏమైంది?
03-07-2025 01:16 PM
గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్‌ శాతంపై వివరణ కోరాం. కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని ఆహ్వానించింది. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితరంశాలపై చర్చలు జరిగాయి.
03-07-2025 12:57 PM
కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11  అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై...
03-07-2025 12:01 PM
నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ మంజూరైంది
03-07-2025 10:57 AM
కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యారన్న సాకుతో రిజిష్ట్రేషన్ నిరాకరస్తున్నారని... మన దేశంతో పాటు ప్రపంచమంతా కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకే హాజరయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు
03-07-2025 10:52 AM
తాడేపల్లి: చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?.. విదేశాల్లో మెడికల్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు  చేయిస్తారా?

02-07-2025

02-07-2025 06:41 PM
చదువులు పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని, మరోవైపు తమ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని అత్యంత బలోపేతం చేస్తే...
02-07-2025 06:15 PM
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, పొగాకు, మిర్చి, పత్తి, మామిడి, చెరకు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లా మామిడిపంటకు ప్రసిద్దిగాంచింది
02-07-2025 06:01 PM
తాడేప‌ల్లి: మా కుమారుడు జయవర్థన్‌రెడ్డి మరణంపై తప్పుడు కథనాలు వద్దని ఆయ‌న‌ తండ్రి భాస్కర్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
02-07-2025 05:58 PM
మా ఆయన చనిపోయిన తర్వాత మా ఇంటికి పోలీసులు వచ్చి యాక్సిడెంట్‌ వీడియోలు చూపారు. ఆ తర్వాత దాదాపు 50 మంది టీడీపీ మనుషులు కూడా మా ఇంటికి వచ్చి.. లోకేష్‌ పంపారు, మేం కూడా మీ కులస్తులం, ఎస్సీలమే అని...
02-07-2025 05:02 PM
కూట‌మి ప్ర‌భుత్వంలో వేధింపుల‌కు ఎవ‌రూ అతీతం కాద‌ని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వ‌ర్గాల‌ను వేధించి ప‌రాభ‌విస్తున్నారు. విదేశాల్లో వైద్యవిద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు ప‌...
02-07-2025 04:21 PM
వైయ‌స్‌ జగన్‌ చేసింది సుపరిపాలనో.. చంద్రబాబు చేసేది సుపరిపాలనా అనేది ప్రజలకు తెలియజేయాలి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ చేసింది సుపరిపాలన
02-07-2025 04:02 PM
వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్,...
02-07-2025 03:32 PM
విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్‌ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్...
02-07-2025 03:22 PM
చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు వైయ‌స్ జ‌గ‌న్ ఓదార్చారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది.
02-07-2025 02:49 PM
స‌ద‌రం స‌ర్టిఫికెట్ల రీవెరిఫికేష‌న్ చేసుకుంటేనే దివ్యాంగులకు పింఛ‌న్లు కొన‌సాగిస్తామ‌ని చెప్పి అధికారులు భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టికి 4.5 ల‌క్ష‌ల మంది దివ్యాంగుల‌కు...
02-07-2025 01:06 PM
రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా, ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా కూటమి ప్ర‌భుత్వం వేధిస్తోంది. పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర...
02-07-2025 01:02 PM
చంద్రబాబు సర్కార్ మాత్రం 60 లక్షల మంది కి మాత్రమే పింఛన్లు ఇస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ ఒత్తిడి తోనే చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు
02-07-2025 12:05 PM
ఈ సందర్బంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
02-07-2025 09:40 AM
కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో.. కాకాణి గోవర్థన్‌రెడ్డి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ములాఖత్‌ కోసం వైఎస్‌ జగన్‌ పర్యటనను ఖరారు చేస్తే పది రోజుల నుంచి...
02-07-2025 09:22 AM
 వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులపై డాక్టర్స్‌ డే రోజునే జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది.
02-07-2025 09:09 AM
కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అనుచరుడిగా ముద్రవేసి, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా, నిర్ధారించుకోకుండా, కనీస ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ నిర్లజ్జగా వార్తా కథనం ప్రసారం...

01-07-2025

01-07-2025 07:27 PM
వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన టీచ‌ర్ పోస్టులను భ‌ర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంత‌కం చేశారు
01-07-2025 05:49 PM
రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.

Pages

Back to Top