Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులు వెంటనే ఆపాలి
ఫీజు రీయింబర్స్మెంట్పై మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు
రాష్ట్రంలో చంద్రబాబు పాలనంతా అవినీతిమయం
వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే మంత్రుల్లో సహనం నశిస్తోంది
రాష్ట్రంలో రాక్షస పాలన
కాకాణి కుటుంబంపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు
దళితుల భూములపై జనసేన ఎమ్మెల్యే సుందరపు కన్ను
అంబటి రాంబాబుతో పలువురు నేతల ములాఖత్
12మంది విద్యార్థినిలను ఎలుకలు కరిస్తే చోద్యం చూస్తారా?
అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
13-02-2026
ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులు వెంటనే ఆపాలి
13-02-2026 10:18 PM
రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యుల పట్ల అన్యాయాలు, వివక్ష పెరిగినట్లు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార వర్గానికి వెన్నెముకగా నిలిచిన ఆర్యవైశ్యులను...
ఫీజు రీయింబర్స్మెంట్పై మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు
13-02-2026 05:36 PM
దివంగత వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే దాన్ని వైయస్ జగన్ గారు మరింత ముందుకు తీసుకెళ్లారు. దీంతోపాటు నాడు–నేడు (మనబడి) ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి...
రాష్ట్రంలో చంద్రబాబు పాలనంతా అవినీతిమయం
13-02-2026 05:30 PM
నీకు జన్మనిచ్చిన రాయలసీమకు హంద్రీనీవా ద్వారా 44 టీఎంసీల నీటిని 2004 తర్వాత వైయస్.రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ద్వారా తరలించేంతవరకు .. గుక్కెడు నీరు కూడా అందించలేని అసమర్థ నాయకత్వం నీదే చంద్రబాబూ
వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే మంత్రుల్లో సహనం నశిస్తోంది
13-02-2026 05:18 PM
రూ.6 వేల కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, ఖచ్చితమైన గడువు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వం పెట్టిపోయిన రూ.4 వేల కోట్ల బకాయిలు కూడా...
రాష్ట్రంలో రాక్షస పాలన
13-02-2026 04:18 PM
రాజకీయ కక్షలతో ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయని, ఆ సమయంలో ఇళ్లలో మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాంటి ఘటనల్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.
కాకాణి కుటుంబంపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు
13-02-2026 03:22 PM
మైనర్ బాలిక మృతి ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించడం, మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేక ఆధారాలతో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం సరైంది...
దళితుల భూములపై జనసేన ఎమ్మెల్యే సుందరపు కన్ను
13-02-2026 03:16 PM
అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం చెందిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భారీ స్కెచ్...
12మంది విద్యార్థినిలను ఎలుకలు కరిస్తే చోద్యం చూస్తారా?
13-02-2026 02:58 PM
విద్యార్థినుల సమస్యలు వింటే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. డార్మిటరీలో పిల్లలు పడుకునే చోటే ఎలుకలు పట్టే బోన్లు...
అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు
13-02-2026 02:49 PM
రాష్ట్రంలో మరో మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరగడం కూడా ఆందోళన కలిగించే అంశమని బొత్స పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ముందుకు తీసుకువచ్చి మైలేజ్ కోసం ప్రయత్నించడం తగదని...
విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది
13-02-2026 02:41 PM
గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు.
శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి బ్రహ్మైక్యం
13-02-2026 02:08 PM
స్వామి వారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేశారని వైయస్ జగన్ తెలిపారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక సాధనకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో వారు విశేష...
నాడు–నేడు పేరు మార్చి ఇప్పటివరకు కొత్తగా ఏ పనులు చేపట్టారు?
13-02-2026 02:02 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం నాడు–నేడు పేరును మార్చినా, ఇప్పటివరకు కొత్తగా ఏ పనులు చేపట్టిందో వివరించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు
12-02-2026
బడ్జెట్ సమావేశాల్లోపు తల్లికి వందనం బకాయిలు చెల్లించాలి
12-02-2026 07:16 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా కొత్తగా ఒక్కరికీ సామాజిక పింఛన్లు మంజూరు చేయలేదని వారే ఒప్పుకున్నారు. ఎప్పుడిస్తారంటే.. స్పష్టమైన తేదీ ప్రకటించకుండా ఇస్తామని చెప్పి త...
శాసనసభలో మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వ కుట్ర
12-02-2026 07:11 PM
కౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా...
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
12-02-2026 06:56 PM
అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం...
ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోంది
12-02-2026 04:51 PM
నాణ్యత లేని నెయ్యి టాంకర్లు తమ హయాంలో వెనక్కు పంపినట్లు, అన్ని రికార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. చీటింగ్ విషయాన్ని సీబీఐ కూడా గుర్తించినట్లు గుర్తు చేశారు.
నాలుగు 104 వాహనాల దోపిడీపై విచారణ చేపట్టాలి
12-02-2026 04:33 PM
కూటమి ప్రభుత్వం 104, 108 సర్వీసులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తున్నట్లు శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు.
జాతీయ సమ్మెకు వైయస్ఆర్సీపీ సంఘీభావం
12-02-2026 04:19 PM
ర్యాలీ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విధానాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు.
వైయస్ జగన్ చేతుల మీదుగా బాలుడికి అక్షరాభ్యాసం
12-02-2026 04:14 PM
తమ కుమారుడికి వైయస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరగడం పట్ల లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తమ కుమార్తెకు కూడా వైయస్ జగన్ అన్నప్రాసన నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా...
చంద్రబాబు పదే పదే చెప్పినా తప్పు ఒప్పు కాదు
12-02-2026 03:51 PM
తాను తాడేపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిని, చిన్నప్పటి నుంచి ఆ భూమి రైల్వే స్థలంగానే ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. ఏ పంట సాగు చేయలేదు. గతంలో ఆ భూమిని రైల్వే శాఖ మద్రాస్కు చెందిన ఈఐడీ...
శ్రీవారి లడ్డూ నెయ్యి టెండర్లలో వెలుగు చూస్తున్న వాస్తవాలు
12-02-2026 03:46 PM
చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ వెబ్ సైట్ ను తనిఖీ చేస్తూ.. వాళ్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ చూస్తే.. ఇందాపూర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ అనే సంస్థ భువనేశ్వరి గారి ఫోటోతో పాటు ఉంది. అమెజాన్ వెబ్...
శివభక్తులకు మంత్రులు క్షమాపణలు చెప్పాలి
12-02-2026 03:41 PM
క్యూలైన్లలో ఊపిరందక, తాగడానికి నీళ్లు కూడా దొరక్క భక్తులు అలమటించారని వివరించారు. ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని మండిపడ్డారు.
చట్టాల స్పష్టతతోనే కార్మిక హక్కులకు భద్రత
12-02-2026 03:36 PM
సెక్షన్–104 ద్వారా పాత మూడు కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఈ సవరణ ద్వారా చట్టాల్లో స్పష్టత పెరిగి అనవసర న్యాయ వివాదాలు, చట్టపరమైన అయోమయాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
ఫిషింగ్ హార్బర్ల పనులను పూర్తి చేయాలి
12-02-2026 11:56 AM
ఆత్మనిర్భర, బ్లూ ఎకానమీ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయితే, మత్స్యకారుల ఆదాయాలు పెరుగుతాయని, కోస్తాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్ద దోహదం అవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు.
విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?
12-02-2026 11:36 AM
ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు.
మండలి నుంచి వైయస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్
12-02-2026 11:32 AM
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వైయస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్...
ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించారు?
12-02-2026 11:27 AM
అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు?. మూడు వేల కోట్ల విలులైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే లీజుకు ఇచ్చారు.
11-02-2026
స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యుల నియామకం
11-02-2026 10:10 PM
శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, దిగువ పేర్కొన్న వారిని "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులుగా నియమించడం జరిగింది
కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోంది
11-02-2026 10:04 PM
సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు
వైయస్ జగన్ను కలిసిన వేమూరు వైయస్ఆర్సీపీ నాయకులు
11-02-2026 10:01 PM
చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లిలో వైయస్ఆర్సీపీ బీసీ నేత, సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడి చేశాడని వైఎస్ జగన్కు వివరించారు.
రైతుల బాధలు వర్ణనాతీతం
11-02-2026 05:00 PM
. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు యూరియా లభించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
జోగి రమేష్కు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా పరామర్శ
11-02-2026 04:52 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన నాయకులను టార్గెట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతోందని విమర్శించారు
కూటమి వైఫల్యాలను ఎండగడుదాం
11-02-2026 04:46 PM
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను సక్రమంగా రూపొందించడం ద్వారా ప్రతి పంచాయతీకి 70–100 మంది సభ్యులు పార్టీ కార్యాకలాపాల్లో పాలుపంచుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఎల్లో మీడియా కథనాల కూర్పుగా గవర్నర్ ప్రసంగం
11-02-2026 04:16 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోనైనా వాస్తవాలు ఉంటాయనుకుంటే ఆయనతో కూడా పచ్చి అబద్దాలు చెప్పించారు. ఆయన ప్రసంగం చూస్తే నిత్యం...
ప్రజల సమస్యల పరిష్కారం కోసం యువత ఉద్యమించాలి
11-02-2026 03:46 PM
యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
అవనిగడ్డలో అభివృద్ధి కుంటుపడింది
11-02-2026 03:32 PM
తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నివేదికలు వస్తున్నప్పటికీ, కూటమి...
భవిష్యత్ రాజకీయ పోరాటాలకు సిద్ధంకండి
11-02-2026 03:00 PM
గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచే ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
11-02-2026 02:28 PM
అంబటి రాంబాబు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం వైయస్ఆర్సీపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
11-02-2026 02:24 PM
కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తవడంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేసినట్లు వెల్లడించారు
వైయస్ఆర్సీపీ నిరసనలతో దద్దరిల్లిన సభ
11-02-2026 01:10 PM
ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైయస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ...
అంబటి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పరామర్శ
11-02-2026 01:04 PM
అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నేత ఇంటిపై దాడి వెనుక ప్రభుత్వ, పోలీస్ వ్యవస్థ వైఫల్యమే అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన
11-02-2026 12:51 PM
అమరావతి: రాష్ట్రంలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన కొనసాగుతోందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. శాసన సభ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ..
గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలే
11-02-2026 12:35 PM
ప్రభుత్వం ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకపోవడం, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మరించడం, నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు
ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాలి
11-02-2026 12:27 PM
అమరావతి: ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే వైయస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కావాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షహోదా వైయస్ఆర్సీపీ హక్కు
11-02-2026 12:21 PM
ఏపీలో 3.2 లక్షల కోట్ల అప్పులు చేసినా , విద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్ష హోదా వైయస్ఆర్సీపీ...
సూపర్ సిక్స్ ఎక్కడ, ఎలా అమలు అయ్యిందో చెప్పాలి
11-02-2026 12:07 PM
గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ అమలు అయ్యిందని పేర్కొన్నారు. అయితే, సూపర్ సిక్స్ ఎక్కడ, ఎలా అమలు అయ్యిందో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు
అసెంబ్లీలో వైయస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన
11-02-2026 12:00 PM
ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష హోదాను వైయస్ఆర్సీపీకి ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి తగిన గౌరవం, హక్కులు కల్పించాలని కోరారు
అసెంబ్లీ ప్రాంగణంలో వైయస్ఆర్సీపీ సభ్యుల నిరసన
11-02-2026 11:55 AM
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు
కేసులు, జైలు శిక్షలకు వైయస్ఆర్సీపీ బెదరదు
11-02-2026 08:43 AM
తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ మా వాళ్లు ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసి నిజం చేయాలని చూస్తున్నారని చెప్పారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉన్న ఎమ్మెల్యేతో స్వామి వారే నిజం చెప్పించారు.
10-02-2026
ఆలయాల్లో భక్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం
10-02-2026 08:42 PM
జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది.
లడ్డూ వివాదం చంద్రబాబు సృష్టించిన రాజకీయ కుట్రే
10-02-2026 07:50 PM
కర్నూలు: తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని వైఎస్సార్సీప
అసెంబ్లీ సమావేశాలకు వైయస్ జగన్ హాజరు
10-02-2026 07:11 PM
తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ, లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసిన తర్వాత కూడా అదే అంశంపై చర్చించడం సమయ వ్యర్థమని పేర్కొన్నారు.
నిధుల్లో కోత పెడితే రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం
10-02-2026 07:00 PM
ఏపీఎండీసీ ద్వారా రూ.9,000 కోట్ల బడ్జెటేతర అప్పులు చేశారని, ప్రైవేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల నుంచి నిధులు తీసుకునే అసాధారణ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు
పెద్ద జీయర్ స్వామిపై ఒత్తిడి చేసి లేఖ రాయించారు
10-02-2026 06:16 PM
టీటీడీ రిజెక్టు చేసిన వెనక్కి పంపిన నెయ్యినే దొడ్డి దారిన తీసుకొచ్చి నెయ్యి తయారీలో వాడితే చంద్రబాబు తప్పు చేసినట్టు కాదా? దానికి మాపై నిందలు మోపడం సిగ్గుచేటు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్ర
10-02-2026 06:13 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థను బలహీనపరుస్తూ మళ్లీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఉద్యోగ నియామకాలను అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల సమగ్ర శిక్ష విభాగంలో ప్రకటించిన పోస్టులను ఆప్కాస్...
తిరుమల లడ్డూ వివాదంపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం
10-02-2026 05:50 PM
సీబీఐ–సిట్ ఛార్జిషీట్ల ప్రకారం జులై 25, 2024న తిరస్కరించిన నాలుగు ట్యాంకర్లను శ్రీకాళహస్తి సమీపంలో రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద దాచిపెట్టి, అనంతరం అవే ట్యాంకర్లను దొడ్డిదారిన మళ్లీ టీటీడీకి పంపినట్లు...
శ్రీవారి లడ్డూపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం
10-02-2026 05:39 PM
ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడును మందలించిన సందర్భాలు ఉన్నప్పటికీ కూటమి నేతలు వెనక్కు తగ్గడం లేదని అన్నారు.
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
10-02-2026 05:33 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైసీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు
రైతుల ఉసురు తీస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం
10-02-2026 05:18 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్లో రికార్డులు సృష్టిస్తోంది. 2025లో ఏపీలో జరిగిన రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలపై పోలీసులు ఓ నివేదిక ఇచ్చారు. 2025లో మొత్తం 2,865 మంది రైతులు, రైతుకూలీలు ఆత్యహత్య...
తిరుమల లడ్డూపై విషప్రచారం మానుకోవాలి
10-02-2026 04:33 PM
మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు లడ్డూలో కెమికల్స్ కలిసాయని మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More