టాప్ స్టోరీస్

06-01-2026

06-01-2026 07:03 PM
భోగాపురం ఎయిర్‌పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్‌గారు, అందుకోసం సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం...
06-01-2026 06:58 PM
 కృష్ణా నదికి వరద సమయంలో రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఈ ప్రాంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మాజీ సీఎం వైయస్‌ జగన్‌ ముందడుగు వేశారు.
06-01-2026 06:53 PM
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచుతుంటే చంద్రబాబు ఆనాడు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ధర్నాలు చేయించాడు. రాయలసీమకు మేలు జరుగుతుంటే అడ్డుకోవాలని ఆనాడే కుట్ర పన్నాడు
06-01-2026 06:48 PM
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దర్గా ధర్మకర్త రావి రామ్మోహన రావు, ఆయన సతీమణి డూండేశ్వరి, బుర్రా సత్యనారాయణ రెడ్డి
06-01-2026 03:58 PM
పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీల్లో నిజంగా శ్రమించే వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు
06-01-2026 02:46 PM
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వాసుపల్లి గణేష్ కుమార్, ప్రస్తుతం కూడా ప్రజాసేవకు వెనకడుగు వేయకుండా తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా...
06-01-2026 02:19 PM
ఈ సమస్యకు పరిష్కారంగా వరద నీటిని తరలించేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే పొతిరెడ్డిపాడు నుంచి నీరు ఎత్తిపోసేలా  వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం...
06-01-2026 02:10 PM
వింజమూరు, బొమ్మనహల్ ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ఎంపీటీసీలపై దాడులు, బెదిరింపులు, నిర్బంధాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. బొమ్మనహల్‌లో టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా వారి అభ్యర్థికే డిక్లరేషన్...
06-01-2026 01:15 PM
గ్యాస్ లీక్ కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని గుర్తించిన వారు, సహాయక చర్యలను వెంటనే వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
06-01-2026 12:51 PM
చంద్రబాబు నాయుడు లక్ష్యం అభివృద్ధి కాదని, భూదందానేనని చిన్న శ్రీను ఆరోపించారు. గతంలో ఎయిర్‌పోర్ట్ పేరుతో వేలాది ఎకరాల భూములు కొట్టేయాలని ప్రయత్నించి రైతులను ఇబ్బంది పెట్టారని, అమరావతి, హైటెక్ సిటీ...
06-01-2026 12:34 PM
కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని రోజా అన్నారు. టీడీపీ వ్యక్తులు వాళ్లలో వాళ్లే చంపుకున్నారని స్వయంగా ఎస్పీ చెప్పారని గుర్తు చేశారు. అక్రమ కేసులు బనాయించి పిన్నెలి రామకృష్ణారెడ్డి, ఆయన...
06-01-2026 10:55 AM
చంద్రబాబు 15 వేల ఎకరాల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు నిరి్మస్తామంటూ మభ్యపుచ్చి, చివరకు ఒక ఎకరా కూడా చేతికి రాకుండానే గతంలో అధికారంలో ఉండగా ఎన్నికల ముందు 2019 ఫిబ్ర­వ­రి 14వ తేదీన రాయి వేశారు

05-01-2026

05-01-2026 09:21 PM
నూతన సంవత్సర వేడుకల సందర్భంలో గ్రామంలో ఏర్పడిన పరస్పర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కనకవీడు గ్రామానికి చెందిన కురువ వీరుపాక్షి, కురువ సూరి గాయపడగా, ప్రస్తుతం వారు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో...
05-01-2026 09:18 PM
విశాఖపట్నం: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైయస్.జగన్ దేనని, అయితే దాన్ని కూడా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నారని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అ
05-01-2026 09:12 PM
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
05-01-2026 09:03 PM
హిందువుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత అగౌరవంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు వైష్టవ క్షేత్రాల్లోనూ మరోవైపు శైవ క్షేత్రాల్లోను విపరీతమైన అపచారాలు జరుగుతున్నాయి.
05-01-2026 08:57 PM
తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి అసలు కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టమైంది.
05-01-2026 08:54 PM
ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ జారీ చేసిన సర్క్యులర్‌ ద్వారా ఐడీ కార్డు లేకపోతే యూనివర్సిటీలోకి ప్రవేశం లేకుండా పోయింది. వీసీని ప్రొఫెసర్లు, రిజిస్ట్రార్, సిబ్బంది కలవాలంటే ముందుగా...
05-01-2026 08:52 PM
 రాష్ట్రంలో ప్రస్తుతం అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ అమలవుతోంది. శాంతిభద్రతల నుంచి ఎన్నికల నిర్వహణ వరకూ అన్నీ అధికార మదంతో, అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది.
05-01-2026 08:44 PM
 అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ను సీఎం చంద్రబాబు అరాచకంగా, అప్రజాస్వామికంగా పాలిస్తున్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగమే రాష్ట్రంలో అమలవుతోంది.
05-01-2026 03:35 PM
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని నాటి సీఎం వైయస్ జగన్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, ఆ ప్రాజెక్టును ఆపాలని తీర్పు వచ్చిందని, భారీ పెనాల్టీ కూడా విధించబడిందని చెప్పారు....
05-01-2026 01:28 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రహస్య ఒప్పందాలు చేసుకుని రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని, ఇది కరువు నేలపై రాసిన మరణశాసనంతో సమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
05-01-2026 12:46 PM
వైయ‌స్ జగన్ బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆయ‌న‌కు మంచి పేరు వస్తుందన్న అసూయతోనే ఆ పథకాన్ని పక్కన పెట్టారని ధ్వ‌జ‌మెత్తారు. కేవలం రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తే వరదల స‌మ‌యంలో
05-01-2026 12:30 PM
2019 నుంచి 2024 వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూ. 3,850 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్లిందని రాచమల్లు గుర్తు చేశారు
05-01-2026 12:16 PM
రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెట్టే అధికారం చంద్ర‌బాబుకు ఎవ‌రిచ్చార‌ని కాట‌సాని రామిరెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. సీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదని...
05-01-2026 12:02 PM
ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న‌ వైయస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. 
05-01-2026 11:44 AM
ఇదే సమయంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ మల్లికార్జున్‌ను టీడీపీ వర్గీయులు కిడ్నాప్ చేసినట్లు పార్టీ నేతలు ఆరోపించారు. మరోవైపు, మరో ఎంపీటీసీని పోలీసులు నిర్బంధించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది
05-01-2026 11:34 AM
అనంత‌పురం: అనంత వెంక‌ట‌రెడ్డి ఆశయాలు భావి తరాలకు మార్గదర్శకమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అనంత వెంక‌ట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి కొనియాడారు.
05-01-2026 09:37 AM
ఎరిక్షన్‌బాబు, రియాజ్‌ మరి కొంతమంది టీడీపీ నేతలు కరీముల్లాబేగ్‌కు చెందిన భూముల్లోకి వెళ్లి వివరాలు అడిగారు. ఆ స్థలాలకు సంబంధించి తాను అన్ని అనుమతులు తీసుకునే భవన నిర్మాణం చేశానని కరీముల్లాబేగ్‌...

04-01-2026

04-01-2026 06:08 PM
విశాఖపట్నం : విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండింగ్‌ కావడం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచిం
04-01-2026 06:05 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక జరిగినా అప్రజాస్వామిక పద్ధతిలోనే సాగుతోందని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎంపీపీ ఎన్నిక ఉన్న నేపథ్యంలో మా పార్టీ నేతలు బీ-ఫారం ఇవ్వడానికి వెళ్తే...
04-01-2026 05:59 PM
పంట‌ల బీమా విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో రైతుల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది, కానీ ప్రస్తుతం రైతే కట్టుకోవాలని ప్రభుత్వం చెప్పడం దారుణం.
04-01-2026 05:55 PM
అనంతపురం: కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.
04-01-2026 04:01 PM
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం, ఆయన చంద్రబాబు శిష్యుడు, రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపాను అని ధైర్యంగా చెప్పారు,
04-01-2026 03:57 PM
రాయ‌ల‌సీమ ప్రాంత అభివృద్ధిపై చంద్ర‌బాబు మొద‌టి నుంచీ వ్య‌తిరేక‌త క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్‌, లా యూనివ‌ర్సిటీ, హైకోర్టుల‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించుకుపోయాడు.
04-01-2026 10:05 AM
శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుజిల్లాలకు నీళ్లు రావాలంటే ప్రాజెక్టు నీటిమట్టం 875 అడుగులు ఉంటేనేకాని పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నీళ్లు రావు. 840 అడుగులు ఉంటేనే...

03-01-2026

03-01-2026 07:47 PM
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,783 సంక్షేమ హాస్టళ్లలో సుమారు ఆరున్నర లక్షల మంది విద్యార్ధులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. వారి హక్కుల్ని కాలరాస్తోంది.
03-01-2026 07:42 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డ్రగ్స్‌ను అరికడతామని గొప్పగా చెప్పిన వారు, నేడు రాష్ట్రాన్ని డ్రగ్స్‌ గుప్పిట్లోకి నెట్టేశారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీ...
03-01-2026 07:21 PM
చట్టసభల్లో ఉండే ప్రజాప్రతినిధులు క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా మారిందన్నారు.
03-01-2026 07:04 PM
పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డంలో త‌మ‌కు ఎవ‌రూ సాటిలేర‌న్న‌ట్టు, తమ ఘనత గురించి ఫోర్బ్స్ ఒక స్టోరీ రాసిందంటూ తండ్రీ కొడుకులు చంద్ర‌బాబు, లోకేష్‌లు సోష‌ల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు.
03-01-2026 04:23 PM
వైయ‌స్ జగన్ టార్గెట్ లో  భాగంగానే రేపు తొలి ఫ్లైట్ ల్యాండ్ అవుతుందన్నారు. 2019 ఫిబ్రవరి 14 న ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కోసం ఎన్నికలకు ముందు చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన చేశారని,
03-01-2026 04:18 PM
తిరుపతి లడ్డు వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, ఆ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. న్యాయస్థానంలో ఉన్న అంశాలపై రాజకీయ వ్యాఖ్యలు తగవని తెలిపారు
03-01-2026 03:35 PM
నిన్న తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో ఒక ఉన్మాది ఆలయం లోపలి నుంచి పైకి ఎక్కి కలశాలను ధ్వంసం చేయడం అత్యంత ఆందోళనకరం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, దేవాదాయ శాఖ, భద్రతా సిబ్బంది, విజిలెన్స్‌ అధికారుల...
03-01-2026 03:18 PM
ద్రాక్షారామంలో జరిగిన ఘటనలో హడావుడిగా మరో విగ్రహాన్ని ప్రతిష్టించి, మొక్కుబడిగా కార్యక్రమం ముగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. భగవంతున్ని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం ఇంతకంటే...
03-01-2026 02:58 PM
సావిత్రీ బాయి పూలే ఆశ‌యాల‌కు అనుగుణంగానే గ‌త వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యారంగంలో మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు వినూత్న మార్పులు తీసుకురావ‌డ‌మే కాకుండా మహిళ‌ల‌ను ఉన్న‌త స్థానాల్లో నిల‌బెట్టి
03-01-2026 02:49 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయని, ఆర్యవైశ్యులు బతకాలంటేనే భయం వేస్తోందని వెలంపల్లి అన్నారు.
03-01-2026 02:40 PM
చంద్రబాబు పాలనలో తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోయిందని వ్యాఖ్యానించారు. వీవీఐపీల సేవలో టీటీడీ తరిస్తోందని, ఆలయ ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం పాలక మండలికి లేదని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌...
03-01-2026 12:55 PM
మహిళల విద్య కోసం సావిత్రీబాయి పూలే కోరుకున్న ఆశయాలకు ప్రతీకగా మహిళా విశ్వవిద్యాలయం ముందే ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు.
03-01-2026 12:47 PM
సంఘ సంస్క‌ర్త సావిత్రి బాయి పూలే గారు. నేడు ఆ మ‌హ‌నీయురాలి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు. 
03-01-2026 12:42 PM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొని సావిత్రిబాయి పూలే చేసిన సామాజిక సేవలను కొనియాడారు.
03-01-2026 12:35 PM
రైతుల నిరసనకు మద్దతుగా ప్రొద్దుటూరు మాజీ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అక్కడికక్కడే ధర్నాకు దిగారు. రైతులకు అండగా నిలిచి, ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తూ...
03-01-2026 11:00 AM
2019–24 కాలంలో దక్షిణ భారతదేశంలో తయారీ రంగ జివిఎ (Manufacturing Sector GVA) వృద్ధిలోను, మొత్తం పరిశ్రమల రంగ జివిఎ (Industry Sector GVA) వృద్ధిలోను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని...

02-01-2026

02-01-2026 07:41 PM
అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైయస్‌ జగన్‌ సూచించారు. పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు
02-01-2026 07:37 PM
కొత్త సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ ఎక్కడికి వెళ్లారో తెలియక రాష్ట్ర ప్రజలు గందరగోళంలో ఉన్నారని, వీరి పర్యటనలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని
02-01-2026 04:28 PM
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కానీ ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా పర్యటనలు చేయడం అనుమానాలకు...
02-01-2026 04:02 PM
గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో పోలీసులు అవసరం లేని బలప్రయోగానికి పాల్పడ్డారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు
02-01-2026 03:57 PM
వంశీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వంశీకి ప్రాణహాని ఉందని, అరెస్ట్ అవసరం లేదని పేర్కొన్నారు
02-01-2026 03:36 PM
ఈ దాడిలో రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు
02-01-2026 03:20 PM
సహకార రంగంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీని కూడా కూటమి ప్రభుత్వం కాపాడలేకపోతోందని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర‌నాథ్ మండిప‌డ్డారు.
02-01-2026 01:10 PM
గతంలో ప్రభుత్వాసుపత్రిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో మాచవరం పోలీసులు జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా వైయ‌స్ఆర్‌సీపీ అభిప్రాయపడుతోంది

Pages

Back to Top