తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, దిగువ పేర్కొన్న వారిని "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. STATE EXECUTIVE COUNCIL (SEC) MEMBERS 1. రాజాసాగి సీతారామరాజు – పాయకరావుపేట నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా 2. బాబుల్ రెడ్డి – రైల్వే కోడూరు నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా 3. ద్వజా రెడ్డి – రైల్వే కోడూరు నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా