Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటి
ఐదుగురు వైద్య విద్యార్ధుల మృతిపై వైయస్ జగన్ తీవ్ర విచారం
సింహాచలంలో విషాద ఘటన ప్రభుత్వ వైఫల్యమే
దేవాదాయశాఖ పనుల్లో అవినీతి వల్లే సింహాచలంలో దుర్ఘటన
సింహాచలంలో భక్తుల దుర్మరణం బాధాకరం
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన
వైయస్ఆర్సీపీ లో కీలక నియామకాలు
కాసేపట్లో విశాఖకు మాజీ సీఎం వైయస్ జగన్
సింహాచలం ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
30-04-2025
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత
30-04-2025 08:04 PM
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చినవారు ఇలా చనిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన...
ఐదుగురు వైద్య విద్యార్ధుల మృతిపై వైయస్ జగన్ తీవ్ర విచారం
30-04-2025 05:20 PM
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు.
సింహాచలంలో విషాద ఘటన ప్రభుత్వ వైఫల్యమే
30-04-2025 03:10 PM
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన రోజునే దేవుని మీద తనకు నమ్మకం లేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పాడు. ఇలాంటి వాడు కనుకనే ఆలయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు
దేవాదాయశాఖ పనుల్లో అవినీతి వల్లే సింహాచలంలో దుర్ఘటన
30-04-2025 02:56 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, చాలా సంతోషంతో తృప్తిగా స్వామివారి దర్శనం జరిగేలా చూశాం. శ్రీశైల క్షేత్రంలో సాలమండపాలను భక్తుల వసతి కోసం...
సింహాచలంలో భక్తుల దుర్మరణం బాధాకరం
30-04-2025 02:38 PM
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడం, ఏడుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం కలచివేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ఆ స్వామివారి...
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన
30-04-2025 02:25 PM
సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి
వైయస్ఆర్సీపీ లో కీలక నియామకాలు
30-04-2025 02:19 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ లో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు.
సింహాచలం ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
30-04-2025 01:21 PM
చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం...
29-04-2025
‘వాయిస్ ఆఫ్ వాయిస్లెస్’గా వైయస్ఆర్సీపీ పని
29-04-2025 05:17 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్ఆర్సీపీ ఉండాలని వైయస్ జగన్ సూచించారు
రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం
29-04-2025 04:49 PM
తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, వాటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మా
ఆప్కాస్ను నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర
29-04-2025 04:38 PM
2019లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం పొందాలంటే లంచాలివ్వాల్సి వచ్చేది. రెగ్యులర్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు...
ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పుడు కేసా?
29-04-2025 04:18 PM
ఐదేళ్ల తర్వాత వైయస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. 2019 లో జరిగిన సంఘటనపై నిన్న మాకవరపాలెంలో 8 మందిపై కేసు పెట్టారు
చంద్రబాబుని పాలనతో ప్రజాస్వామ్య వాదుల్లో ఆందోళన
29-04-2025 02:16 PM
తిరుపతి: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను అవతవరించినట్టు ప్రచారం చేసుకునే చంద్రబాబు, సరిగ్గా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే విషపు నాగులాగా మారి ప్రజాస్వామ్య
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా
29-04-2025 09:31 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) జిమ్లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్కు వైద్యులు ఆయనకు సూచించారు.
28-04-2025
చంద్రబాబు వికృత క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
28-04-2025 05:11 PM
`చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ... మీడియా ఏం చూపుతుందో అదే జనం నమ్ముతుందన్న సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ అయితే ప్రజలకేం చేశామన్నది మాత్రమే...
దొడ్డిదారిలో పదవులు కైవసం చేసుకోవటం సిగ్గుచేటు
28-04-2025 05:06 PM
స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చంద్రబాబు చెడగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం తాపత్రయం పడుతున్నారని ప్రశ్నించారు.
వక్ఫ్ చట్టం ఉపసంహరించేంత వరకు పోరాటం ఆగదు
28-04-2025 04:03 PM
మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను నియంత్రణలోకి తీసుకురావడానికి ఒక చట్టం చేశారని ఇది చాలా అభ్యంతరకరమని మండిపడ్డారు
'లిక్కర్ స్కాం' కూటమి సర్కార్ సృష్టంచిన బేతాళ కథ
28-04-2025 03:40 PM
గతంలో తెలుగుదేశం పాలనలో మద్యం కుంభకోణం జరిగితే దానిమీద వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విచారణ జరిపి కేసు పెట్టడం జరిగింది. దానిమీద దర్యాప్తులో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ-3 గా చేర్చడం జ...
కుప్పంలో ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే
28-04-2025 03:23 PM
కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక చాలా అనైతికం, ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా...
భూ దోపిడీకే 'ఉర్సా' ఆవిర్భావం
28-04-2025 02:27 PM
నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి పట్టాభిరామారావుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జూలై 2015లో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన నాలుగు వందల తొంబై ఎనిమిది...
నేడు విశాఖ, గుంటూరు మేయర్ల ఎన్నిక
28-04-2025 09:34 AM
వైయస్ఆర్సీపీ కి చెందిన డా. సుధీర్ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్పర్సన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన...
27-04-2025
జత్వానీ కౌంటర్ కేసు ఒక దుష్ట సంప్రదాయానికి రోల్మోడల్
27-04-2025 06:06 PM
కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ...
పేదల చదువులపై చంద్రబాబు కర్కశత్వం
27-04-2025 06:02 PM
ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది.
రూ.99కే క్వార్టర్.. రూ.99 పైసలకే ఎకరా భూమి!
27-04-2025 05:58 PM
పింఛన్లలోనూ 11 నెలల కాలంలో సుమారు 3 లక్షల మందికి పైగా కోత పెట్టారు. దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే డీఎస్సీపై చంద్రబాబు...
26-04-2025
సోషల్ సైకోలకు చంద్రబాబు అండదండలు
26-04-2025 06:26 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరో నెలకు ఏడాది అవుతుంది. ఈ 11 నెలల కాలంలో చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఏదేదో చేసినట్లు చెప్పుకోవడానికే సరిపోయింది
కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం
26-04-2025 05:41 PM
గత ప్రభుత్వంలో విద్యార్థులకి శానిటరీ పాడ్స్,మధ్యాహ్న భోజనం నుంచి వారి యొక్క ఆరోగ్య విషయం వరకు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉంటూ విద్యా దీవెన మరియు వసతిదీవెన లాంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలిచిన సందర్భం...
‘ఉర్సా’కు భూ కేటాయింపుల వెనుక నారా లోకేష్
26-04-2025 04:59 PM
ఉర్సా కంపెనీ తొలుత గత ఏడాది సెప్టెంబరు 27న అమెరికాలో రిజిస్టర్ అయింది. అక్టోబరు 25న మంత్రి నారా లోకేష్ అమెరికాకు పయనమయ్యారు. అమెరికాలో మంత్రి లోకేష్ను ఉర్సా ప్రతినిధులు కలిశారు.
చంద్రబాబు ఓ విలన్
26-04-2025 04:51 PM
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టల పై పోరాడుతాం
కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు
26-04-2025 03:36 PM
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, లేనిపోని ఆరోపణలతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాలని మజ్జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఘరానా మోసంపై వెబ్ పేజీ
26-04-2025 03:22 PM
వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల నోటి ద్వారానే ఈ విషయాన్ని బహిర్గతం చేశామన్నారు
స్కూల్లో గంజాయి..కూటమి సర్కార్కే సిగ్గుచేటు
26-04-2025 02:56 PM
ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంది అని తెలిసి ఏం చేస్తున్నారని నిలదీశారు. విద్యాశాఖ అధికారులు ప్రచారానికి తప్ప.. విద్యార్థుల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదని తప్పుపట్టారు.
అమరావతి ముసుగులో అడ్డగోలు దోపిడీ
26-04-2025 02:01 PM
ఈ దోపిడీ ఇంతటితో ఆగేలా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే చంద్రబాబు అమరావతి పేరు చెప్పి తన బినామీలకు దోచిపెట్టారని ఫైర్ అయ్యారు.
తిరుపతిలో "చంద్రబాబు ఘరానా మోసం"
26-04-2025 10:02 AM
భూమన అభినయ్రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
25-04-2025
కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ
25-04-2025 05:29 PM
అప్పులు చేయడంలో వీరు ఎంత సిద్ధహస్తులంటే 2014లో రాష్ట్రం అప్పులు రూ. 1.40 లక్షల కోట్లుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల నేతృత్వంలోని ప్రభుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.2.57 లక్షల కోట్ల...
ఉపాధి కూలీలకు 11 వారాలుగా వేతనాలు బంద్
25-04-2025 03:45 PM
ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ నుంచి నేటి వరకు ఉపాధి కూలీ పనులకు హాజరైన వారికి 11 వారాల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి కరువు ప్రాంతాల్లో చేసిన ఉపాధి పనులకు...
వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం
25-04-2025 02:20 PM
రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి
చంద్రమౌళి భౌతికకాయానికి వైయస్ఆర్సీపీ నేతల నివాళులు
25-04-2025 02:05 PM
ఉగ్రదాడిలో ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారని, ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పార్టీ నాయకులు...
24-04-2025
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ
24-04-2025 11:43 PM
ముష్కరుల చేతిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురి కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు.
రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు
24-04-2025 04:44 PM
కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆఫ్ బడ్జెడ్ బారోయింగ్ను ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. అప్పులు విపరీతంగా చేశారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా...
హామీ ఇస్తున్నా.. అండగా ఉంటా
24-04-2025 04:22 PM
ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు, ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే నీ తోలుతీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైయస్ఆర్సీపీకి ఉంది. ప్రతి గ్రామం నుంచి వైయ...
మెజార్టీ కార్పొరేటర్లు వైయస్ఆర్సీపీతోనే ఉన్నారు
24-04-2025 02:55 PM
కశ్మీర్లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము
కోనేరు హంపి విజయం స్ఫూర్తిదాయకం
24-04-2025 02:46 PM
హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
అభివృద్ధి దేవుడెరుగు..మరమ్మతులకు దిక్కులేదు
24-04-2025 02:35 PM
ప్రస్తుత ప్రభుత్వం ఆ స్టోరేజ్ ను వినియోగం లోకి కూడా తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. పులివెందుల కే తలమానికమైన మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే ఈ ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించిందని దుయ్యబట్టారు.
మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళులు
24-04-2025 02:24 PM
‘ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలి వాసి మృతి చెందడం బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి
సాధారణ ప్రజలకు భద్రత ఎక్కడుంది?
24-04-2025 02:13 PM
గ్రామ పంచాయతీ రెజల్యూషన్ ఇవ్వలేదని ఆగ్రహించిన టీడీపీ నాయకుడు లోకయ్య, ఆయన కుమారుడు, ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ కలిసి ఇంట్లోకి దూరి సర్పంచ్పై దాడికి పాల్పడ్డారు
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ సంతాపం
24-04-2025 01:43 PM
ఇవాళ వైయస్ జగన్ సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించిన అనంతరం వైయ...
విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
24-04-2025 09:37 AM
వైయస్ఆర్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
కాసేపట్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
24-04-2025 09:34 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్...
మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్న కూటమి సర్కార్
24-04-2025 12:15 AM
ఇంత పారదర్శక వ్యవస్థపై చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నాడు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి...
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
24-04-2025 12:07 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు,
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైయస్ఆర్సీపీ శాంతి ర్యాలీ
24-04-2025 12:02 AM
కశ్మీర్లో ఉగ్రవాదుల అమానుష దాడి పిరికిపందల చర్య, ఇది మానవత్వంపై జరిగిన దాడిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ దుస్సంఘటనలో మృతుల కుటుంబాలకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాం. ఆ...
23-04-2025
పొగాకు రైతులను ఆదుకోవాలి
23-04-2025 04:23 PM
. గత కొద్ది రోజుల క్రితం మిర్చి రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని మా అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ కి రావటం జరిగింది.
మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ
23-04-2025 04:07 PM
కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది
‘ఉర్సా’ పై ఉలుకు పలుకు లేదు
23-04-2025 03:58 PM
‘‘మూడు వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టారని.. లోకేష్ బినామీ కిలారీ రాజేష్ వందలకొద్దీ డొల్ల కంపెనీలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపింది.
ఉగ్రదాడిలో ఏపీవాసుల మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23-04-2025 02:35 PM
ఉగ్రదాడిలో విశాఖ, కావలికి చెందిన చంద్రమౌలి, మధుసూదన్ మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా నిలవాలని వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ జగనే
23-04-2025 01:19 PM
జమండ్రిలో అవినీతి జరక్కుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నానని, నగరంలో అధికార పార్టీ నేతలు భూములను కబ్జా చేసే ప్రయత్నాలు అడ్డుకుంటామన్నారు
ఉర్సా క్లస్టర్స్కు భూకేటాయింపుల్లో భారీ అవినీతి
23-04-2025 10:08 AM
ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ అయ్యింది. ఈ సంస్థ పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ.10 లక్షల మాత్రమే. ఇద్దరు ఎన్ఆర్ఐలు సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తి ఈ...
22-04-2025
వైయస్ జగన్ను కలిసిన సోషల్ మీడియా కార్యకర్త దొడ్డా రాజేష్
22-04-2025 07:26 PM
ఈ సందర్భంగా రాజేష్కు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు.
చంద్రబాబు హయాంలోనే భారీ లిక్కర్ స్కాం
22-04-2025 07:17 PM
2014–19 మధ్య కాలంలో చంద్రబాబు హాయంలో జరిగిన లిక్కర్ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? లిక్కర్ స్కాంకి పాల్పడినట్టు చంద్రబాబు మీద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మాట వాస్తవమా? కాదా? తన అనుకూలమైన...
రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టికి యత్నం
22-04-2025 06:30 PM
పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్రస్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైయస్సార్...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More