06-12-2023
06-12-2023 05:38 PM
నేషనల్ కోపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్)ను ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో), క్రిషక్ భారతి కోపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో), నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్,...
06-12-2023 04:31 PM
భారతదేశంలో అంబేద్కర్ సూచించినమార్గాన్ని పరిపాలనకు సంబంధించి అన్ని అంశాలలో అమలుచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అన్నారు. రాజకీయపార్టీలు అంబేద్కర్ వర్దంతి, జయంతి ల సందర్భంగా ఆయన చిత్రపటాలకు,...
06-12-2023 04:21 PM
హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ఇలాంటి ఓట్లపై విచారణ...
06-12-2023 04:11 PM
రైతులకు కచ్చితమైన భరోసా ఇవ్వండి. ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా నిలబడుతుంది. వారు అధైర్య పడాల్సిన పనిలేదు. పంటల రక్షణ, పంటలకు పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్ని...
06-12-2023 04:08 PM
విజయవాడ: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్ కుమార్తె వివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు.
06-12-2023 12:53 PM
తాడేపల్లి: తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్ష ప్రారంభమైంది.
06-12-2023 12:29 PM
తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళులర్పించారు.
06-12-2023 11:50 AM
ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్...
06-12-2023 11:24 AM
ఎన్నికల కమీషనర్ గా పనిచేసినప్పుడు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డావో ప్రజలందరికి తెలుసు. టిడిపికి ఎలా అనుకూలంగా పనిచేశావో గుర్తుతెచ్చుకో.ఇకనైనా దొంగవేషాలు మానుకోవాలని సూచించారు. హైద్రాబాద్ లో చంద్రబాబు...
05-12-2023
05-12-2023 05:24 PM
దేశ ఆర్థిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో డాలర్తో రూపాయి మారకం విలువ కూడా అంతే వేగంగా పడిపోవడం పట్ల శ్రీ విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో ఆసియా కరెన్సీలోకెల్లా మారకం విలువలో...
05-12-2023 03:17 PM
తాడేపల్లి : తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు.
05-12-2023 11:24 AM
సీఎం వైయస్ జగన్ కులమతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాలకూ రాజకీయంగా ప్రాధాన్యమివ్వడాన్ని వివరించనున్నారు. సామాజిక సాధికారత పేరుతో చేపడుతున్న బస్సు...
05-12-2023 11:06 AM
కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ.. ట్రాఫిక్ పోలీస్స్టేషన్, సంధ్యా సర్కిల్ మీదుగా తిరిగి కోటిరెడ్డి సర్కిల్కు చేరింది. ఈ సందర్భంగా చైతన్య, సాయిదత్త మాట్లాడుతూ.. విద్యారంగంలో...
04-12-2023
04-12-2023 08:47 PM
తుపాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు మీ ప్రాంతంలోని అధికారులను సమన్వయం చేసుకుని సహాయ కార్యక్రమాలలో ఎక్కడికక్కడ పార్టీకి సంబంధించిన నాయకులను భాగస్వామ్యం చేస్తూ తుపాన్...
04-12-2023 08:36 PM
ఆయా వర్గాలను అక్కున చేర్చుకుని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేర్చాలని తపిస్తున్న జగనన్న
04-12-2023 07:58 PM
ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యాన్ని అందుకునేవారికి ఈ విషయాలన్నీ తెలియాలి
04-12-2023 05:01 PM
న్యూఢిల్లీ : సాంప్రదాయ పద్దతుల్లో సాగుతున్న పోస్టల్ సర్వీసులను డిజటలైజ్ చేయడం ద్వారా ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తృత రీతిలో సేవలు అందించవచ్చని వైయస్ఆర్సీపీ సభ్యులు
04-12-2023 04:44 PM
గుండ్లకమ్మ రిజర్వాయర్, రాళ్లపాడు ప్రాజెక్టు, సోమశిల రిజర్వాయర్, తమ్మిలేరు ప్రాజెక్టులు అలాగే డ్రిప్ ఫేజ్ III కింద గొట్టా బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్, కోనాం రిజర్వాయర్, ఆండ్ర రిజర్వాయర్, పెద్దేరు...
04-12-2023 02:43 PM
ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో...
04-12-2023 02:23 PM
మిగిలిన రూట్లు కన్సెషన్ గడువు వరకు కూడా ఎందుకు మనుగడ సాగించలేకపోయాయి అంటూ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైయస్ఆర్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సుదీర్ఘంగా జవాబిస్తూ ఈ...
04-12-2023 12:53 PM
మిచాంగ్ తుపాను తీవ్రత తగ్గే వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
04-12-2023 12:24 PM
తీసుకోవాల్సిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
04-12-2023 12:10 PM
మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని, అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగేలా మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
04-12-2023 11:58 AM
సమాజంలోని ఇతర వర్గాలతో సమాన హోదా సాధించేందుకు వీలుగా భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పించారు. బీసీలు సమాజంలో వివక్షకు, అన్యాయానికి గురైన వారిగా మండల్ కమిషన్...
04-12-2023 10:51 AM
తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు గారు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసేశారా? అక్కడి ప్రజలకు ఈయనొక మర్చిపోయిన జ్ఞాపకం. గెలుపునకు ఈయన కారణమవుతారా? నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా...
04-12-2023 10:44 AM
మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్కు సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు.
03-12-2023
03-12-2023 06:52 PM
ఆంధ్రాలో బిజేపీ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చాలట. ఇదేం బానిస సిద్ధాంతం చంద్రబాబు గారూ! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
03-12-2023 06:39 PM
తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ద్వారా మరోమారు సమీక్ష చేస్తానన్నారు.
02-12-2023
02-12-2023 09:41 PM
పాదయాత్ర చేయగానే పెద్ద నాయకుడిగా గుర్తింపు వస్తుందనే పిచ్చిభ్రమల్లో ఉన్నాడు ఈ నారా పులకేశ్. రాయలసీమ నుంచి యాత్ర అని మొదలుపెట్టి అక్కడక్కడా పడుతూలేస్తూ గోదావరి జిల్లాలకు చేరుకోగానే.. వాళ్ల నాన్న...
02-12-2023 06:50 PM
తాడేపల్లి: బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు.
02-12-2023 05:57 PM
మన నీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడానికి చంద్రబాబే కారణం. ఏపీకి రావాల్సిన నీటి వాటా గురించి సీఎం వైయస్ జగన్ పోరాడారు. తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటోంది. నీటి పంపకాల విషయంలో రాజీపడేది లేదు.
02-12-2023 05:05 PM
రైతుల, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి తెలియపరచి, జిల్లా అధికారుల సైతం ప్రజల సమస్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు
02-12-2023 12:54 PM
జనసేన పార్టీ టీడీపీని అధికారంలోకి తేవాలని యత్నిస్తోంది. టీడీపీకి మేలు చేసేందుకు పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు. 2014–2019 మధ్యలో ఎలాంటి పాలన జరిగిందో, ఇప్పుడు ఎలాంటి పాలన జరుగుతుందో పోల్చుతూవైయస్...
02-12-2023 11:33 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వేళా విశేషం. రాష్ట్రంలోని అన్ని నదులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడా కూడా వర్షాభావం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక ప్రభుత్వంపై...
02-12-2023 10:53 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సంపన్న వర్గాలు, పేద వర్గాలు మధ్య సమానత్వం తీసుకొచ్చారు. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారిని ఉన్నతస్థానాల్లో...
01-12-2023
01-12-2023 06:26 PM
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తెరదీశారని, దానికి ఉదాహరణలు కోకొల్లలని రాష్ట్రమంతా కోడై కూస్తుంటే..
01-12-2023 02:36 PM
తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాన్ని సృష్టించేందుకు కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని, నాగార్జున సాగర్పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేస్తున్న
01-12-2023 12:58 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన విద్యాశాఖపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
01-12-2023 12:39 PM
నెల్లూరు: రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు.
01-12-2023 11:26 AM
ఉరవకొండ: రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తప్పుడు సమాచారం అందించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్పై కేసు నమోదు చేయాలని ఉరవకొండ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్
01-12-2023 10:35 AM
నంద్యాల: ఆపదలో ఉన్నామని తన దగ్గరికి వచ్చి గోడు చెప్పుకున్న బాధితులకు తక్షణ సాయం అందజేసి మరోసారి మంచి మనసును చాటుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్.
30-11-2023
30-11-2023 03:16 PM
వైయస్ఆర్ జిల్లా: కడప నగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) ఉరుసు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
30-11-2023 01:21 PM
నంద్యాల: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నంద్యాల జిల్లా పర్యటన ముగించుకొని వైయస్ఆర్ కడప జిల్లా పర్యటనకు బయల్దేరారు.
30-11-2023 01:12 PM
నంద్యాల: అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
30-11-2023 11:57 AM
నంద్యాల: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు.
30-11-2023 11:08 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు నంద్యాల, వైయస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
29-11-2023
29-11-2023 09:30 PM
పేదల ఆకలి తీర్చి, కన్నీరు తుడిస్తే చంద్రబాబు ఈ డబ్బంతా వృథా అంటున్నాడు.
29-11-2023 09:25 PM
గతంలో చంద్రబాబు ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసారని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా మహిళలకు, రైతుల రుణాలము మాఫీ చేయడంతో పాటుగా స్కూల్ పిల్లల తల్లులకు అమ్మఒడి...
29-11-2023 06:55 PM
గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, పారదర్శక విధానాలపై పెప్పర్ మోషన్ ప్రతినిధులతో చర్చించిన సీఎం వైఎస్ జగన్
29-11-2023 05:11 PM
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ముసుగులో టీడీపీ కోవర్టుగా ఉన్న వ్యక్తి పురంధేశ్వరి. లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో’ అని అంబటి...
29-11-2023 05:01 PM
పత్తికొండలో టమోట ప్రాసెసింగ్ యూనిట్కు సంబంధించి కొద్ది రోజుల క్రితం నేను పత్తికొండకు వెళ్లినప్పుడు... ఈ యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయమని చెప్పాను. కొద్ది కాలంలోనే అధికారులు కృషితో ఇవాళ అది...
29-11-2023 04:48 PM
'ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒకటి కాదు మూడు చేస్తామని చెప్తాడు. జగన్ రూపాయి చేస్తే చంద్రబాబు పది చేస్తానంటారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని నమ్మితేనే ఓట్లేయమనే నాయకుడు జగన్ మాత్రమే. ఇలాంటి...
29-11-2023 02:52 PM
ప్రతి మహిళా ఆర్ధికంగా ఎదగాలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అందులో భాగమే ఈ మెప్మా...
29-11-2023 01:10 PM
కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఏర్పాటు చేసిన సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో–ఇథనాల్ తయారీ యూనిట్లను...
29-11-2023 12:53 PM
ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ వాళ్లు మాపై రోజూ ఎల్లోమీడియాలో వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు, లక్షల ఓట్లు చేర్పించారని ఇంకోరోజు రాస్తున్నారని తప్పుపట్టారు. ఎలాగో...
29-11-2023 12:26 PM
ఓటు కు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలంటూ.. ఆ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని ఆర్కే మరో పిటిషన్ దాఖలు
29-11-2023 11:42 AM
తాడేపల్లి: క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు.
29-11-2023 11:03 AM
తాడేపల్లి: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచిని వివరించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంద
29-11-2023 10:34 AM
తాడేపల్లి: ఈనెల 30న (గురువారం) ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నంద్యాల, వైయస్ఆర్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు.
29-11-2023 10:30 AM
తాడేపల్లి: ఉత్తరకాశీలో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.