ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
టాప్ స్టోరీస్
18-03-2024
18-03-2024 08:28 PM
పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి. 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి.
18-03-2024 08:17 PM
అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చిందని తెలిపారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలని,
18-03-2024 08:10 PM
ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధంచేసే ప్రక్రియలో భాగంగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించామన్నారు. రాష్ర్టంలో రీజియన్ల వారీగా నాలుగు జిల్లాల్లో సిధ్దం పేరిట దేశ చరిత్రలోనే...
18-03-2024 05:51 PM
మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది
18-03-2024 05:38 PM
మనం కోరుకున్న రాజ్యాధికారం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కిందన్నారు.. ఆయనకు మనకు ఏం చేయలేదని వ్యతిరేకించాలని ప్రశ్నించారు.. సీఎం చెప్పింది చేస్తారని, పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి...
18-03-2024 05:35 PM
తాడేపల్లి: విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
18-03-2024 05:29 PM
తాడేపల్లి: విశాఖపట్టణానికి చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
18-03-2024 04:49 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? అని ఎంపీ ప్రశ్నించారు. విలువలు విశ్వసనీయత అనే పదాలు చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్...
18-03-2024 03:46 PM
రంగా ఒక్క కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు.. రంగా అందరి మనిషి
18-03-2024 03:37 PM
రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరలా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి.. ఈ బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి పెద్దిరెడ్డి...
18-03-2024 02:27 PM
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు...
18-03-2024 01:12 PM
తన తండ్రి మరణం తర్వాత మా కుటుంబమంతా ఆవేదనతో ఉన్న సమయంలో మళ్లీ మా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు మింది ప్రజలు అందించిన సహకారాన్ని తాను ఎప్పుడూ మరువలేనని అమర్నాథ్ స్పష్టం చేశారు.
17-03-2024
17-03-2024 10:07 PM
తాడేపల్లి: చంద్ర బాబు - నరేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటి?, మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి?
17-03-2024 09:24 PM
ఎన్ని పార్టీలు ఏకమైనా విజయం వైయస్ఆర్సీపీదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాబలం లేకనే ఒకటికి రెండుసార్లు తిరుగుతూ పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. క్రిడిబులిటీ లేని సంస్థల సర్వేలను ప్రజలు...
16-03-2024
16-03-2024 06:09 PM
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. ఈ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లు...
16-03-2024 06:03 PM
టిడిపి ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల పనుల టెండర్లను దక్కించుకున్న పరిటాల కుటుంబం, బంధువులు ఆ పనులు జరగకుండా అడ్డుకున్నారు. మూడు రిజర్వాయర్లను మంజూరు చేయించుకున్నాం. రామగిరి మండలంలో∙1500 కోట్లతో 300...
16-03-2024 05:46 PM
అయిదేళ్ళ నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలంటే మరోసారి మనమే గెలవాలి,
16-03-2024 04:18 PM
ఈరోజు 200 స్ధానాలకు గానూ ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. మహిళలకు...
16-03-2024 02:01 PM
వైయస్ఆర్ జిల్లా: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైయస్ఆర్సీపీ.
16-03-2024 01:28 PM
ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది.
16-03-2024 01:01 PM
మరి కాసేపట్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు.
16-03-2024 12:39 PM
175 సీట్లలో పోటీ చేస్తానంటే బీజేపీ లో చేరతా అని చెప్పాను.. మీరు పోటీ చేసే 5-6 సీట్లలో నన్ను లాగొద్దు అని చెప్పాను.. జనసేన 70-80 సీట్లలో పోటీ చేయకుండా.. 20 సీట్లు కోసం నేను ఎందుకు? అని ప్రశ్నించారు....
16-03-2024 12:00 PM
వైయస్ఆర్సీపీ జాబితాలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం.. ఇప్పుడు తుది జాబితాలోనూ అది కనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత...
16-03-2024 11:40 AM
ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి...
16-03-2024 11:26 AM
మేనిఫెస్టోను ప్రకటించాక.. ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ ప్రచార భేరి మోగించనున్నారు.
15-03-2024
15-03-2024 03:53 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూపి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన అజెండాగా భావించి ముందుకు వెళ్తానని, రెండుసార్లు ఈ ప్రాంతానికి ఎంపీగా చేసిన తనను మళ్ళీ...
15-03-2024 12:58 PM
పొలిటికల్ ట్రాన్స్ఫర్లో భాగంగా పవన్ ఇక్కడికి వచ్చారా? అని మార్గాని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబే ఇండిపెండెంట్ను నిలబెట్టి పవన్ను ఓడిస్తారేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి రాజకీయ...
15-03-2024 12:30 PM
ఏపీఎస్పీ, ఏఆర్ పోలీస్ సిబ్బందికి బ్యారెట్ క్యాప్ నుంచి పీ క్యాప్ ఇచ్చి డ్రెస్కోడ్ మార్చిన ప్రభుత్వం, దీంతోపాటు పోలీసులకు సంబంధించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
15-03-2024 12:17 PM
తాడేపల్లి: ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన జనసేన పార్టీ నేత నవుడు వెంకట రమణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
15-03-2024 12:08 PM
తాడేపల్లి: చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
15-03-2024 11:29 AM
తాడేపల్లి: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
14-03-2024
14-03-2024 07:43 PM
సీఎం వైయస్ జగన్ సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ సీనియర్ నేత ఈలి నాని (ఈలి వెంకట మధుసూదనరావు) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
14-03-2024 07:38 PM
బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని... నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని...
14-03-2024 04:47 PM
ఆదోని, మంత్రాలయం, గుంతకల్లు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు సీతారామిరెడ్డితో పాటు కుటుంబ సభ్యులను సీఎం వైయస్ జగన్...
14-03-2024 04:42 PM
మతతత్వ పార్టీ బీజేపీ అంటూ విమర్శించిన చంద్రబాబు 2014లో మరోసారి బీజేపీ మిలాఖతై పోటీ చేసి 2019లో మోడీపై ఆరోపణలు చేస్తూ దూరమయ్యారని కొడాలి నాని అన్నారు. ఏపీ భవిష్యత్ అంటూ నాటకం ఆడుతూ రాబోయే ఎన్నికల్లో...
14-03-2024 02:50 PM
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండి ఖలీల్ను గెలిపించుకుందామని నెల్లూరు నగరానికి చెందిన పార్టీ కార్పొరెటర్లు, నాయకులకు పిలుపునిచ్చాను.
14-03-2024 02:25 PM
పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వైయస్ఆర్ ఈబీసీ నేస్తంగానీ, వైయ...
14-03-2024 02:16 PM
మనం మళ్ళీ అధికారంలోకి రాగానే వారందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలి, ఇక్కడ నాపరాతి గనుల్లో పనిచేస్తున్న పేదల బతుకులు మారేలా మళ్ళీ మన ప్రభుత్వం రాగానే గనులకు రాయల్టీ తగ్గిస్తే వారికి ఉపాధి...
14-03-2024 12:34 PM
ప్రజలు అన్ని గమనిస్తున్నారని… అవసరమైతే చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని… గతంలో బీజేపీని తిట్టిన బాబు.. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన,...
14-03-2024 11:08 AM
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో రాంపురంరెడ్డి సోదరుల మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
14-03-2024 11:01 AM
తాడేపల్లి: కర్నూలులో లా యూనివర్సిటీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు.
13-03-2024
13-03-2024 10:20 PM
వైయస్ఆర్ ఘాట్ వేదికగా.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే వైయస్ఆర్సీపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్ను ఆయన ప్రకటించారు
13-03-2024 10:12 PM
వైయస్ఆర్సీపీ మహిళా విభాగం,వైయస్ఆర్సీపీ మైనారిటీ విభాగం, వైయస్ఆర్ టీయూసీ కమిటీల్లో వివిధ హోదాల్లో నియామకాలు చేపట్టారు.
13-03-2024 10:05 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమిళనాడు రాష్ట్ర వైయస్ఆర్ సేవాదళ్ కమిటీలో వివిధ హోదాల్లో నియామకాలు చేపడుతూ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్హులు జారీ అయ్యాయి.
13-03-2024 10:01 PM
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యూకే సోషల్ మీడియా కమిటీలో వివిధ హోదాల్లో నియామకాలు చేపడుతూ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్హులు జారీ అయ్యాయి.
13-03-2024 07:17 PM
అందరికీ భద్రత, న్యాయం కల్పించటమే సీఎం వైయస్ జగన్ లక్ష్యం. దివంగత మాజీ సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి మాకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబు...
13-03-2024 05:13 PM
తాడేపల్లి: యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారని, అసలు బ్యాంక్ లోన్ అనేపదం బాబు నోట ఎందుకు వచ్చిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భ
13-03-2024 02:15 PM
తాడేపల్లి: అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నేత గండి రవికుమార్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
13-03-2024 12:22 PM
మన దేశంలో క్రికెట్ కు ఆదరణ అధికంగా ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని ఫార్మాట్లో మన దేశం రాణించడం అందరికీ గర్వకారణం అని తెలిపారు. క్రికెట్ క్రీడాకారుల్లో పలువురు.. రాజకీయాల్లోకి కూడా...
13-03-2024 12:05 PM
కాగా, ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
13-03-2024 11:55 AM
పవన్ వస్తే నాకు ఉన్న 9 ఎకరల్లో ఎంత కావాలంటే అంత ఇస్తాను అని ఆయన తెలిపారు. భీవవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకో పవన్ అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పారు.
13-03-2024 11:10 AM
గీతాంజలి భర్త బాలచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తెలు రిషిత, రిషికలను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో తామంతా వచ్చామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం వైయస్...
12-03-2024
12-03-2024 10:20 PM
ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. ఇక కర్నూలు మేయర్గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్...
12-03-2024 10:16 PM
వైయస్ఆర్సీపీ రాయచోటి అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
12-03-2024 10:11 PM
ఒక్కోక్క మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం.
12-03-2024 10:06 PM
ఇన్నాళ్ళూ తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం వైయస్...
12-03-2024 10:00 PM
టీడీపీ, జనసేన శ్రేణులు గీతాంజలిపై దారుణంగా మాట్లాడారని మంత్రి రోజా పేర్కొన్నారు. గీతాంజలిపై అమానుషంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఐటీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుందని హితవు...
12-03-2024 09:55 PM
అభం శుభం తెలియని ఒక మహిళతో ఆడుకున్న మీఅంత నీచులు ఎవరైనా ఉంటారా?
12-03-2024 05:03 PM
తాడేపల్లి: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్మీడియా ట్రోల్స్కు మానసికంగా కుంగిపోయి..
12-03-2024 03:22 PM
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె...