టాప్ స్టోరీస్

18-03-2024

18-03-2024 08:28 PM
పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి. 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి.
18-03-2024 08:17 PM
అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వల్ల ఈ వెసులుబాటు వచ్చిందని తెలిపారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలని,
18-03-2024 08:10 PM
ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధంచేసే ప్రక్రియలో భాగంగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించామన్నారు. రాష్ర్టంలో రీజియన్ల వారీగా నాలుగు జిల్లాల్లో సిధ్దం పేరిట దేశ చరిత్రలోనే...
18-03-2024 05:51 PM
మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైయ‌స్ జగన్‌ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది
18-03-2024 05:38 PM
మనం కోరుకున్న రాజ్యాధికారం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కిందన్నారు.. ఆయనకు మనకు ఏం చేయలేదని వ్యతిరేకించాలని ప్రశ్నించారు.. సీఎం చెప్పింది చేస్తారని, పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి...
18-03-2024 05:35 PM
తాడేప‌ల్లి: విశాఖపట్నం టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
18-03-2024 05:29 PM
తాడేప‌ల్లి: విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన డాక్ట‌ర్ కంచ‌ర్ల అచ్యుత‌రావు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
18-03-2024 04:49 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? అని ఎంపీ ప్రశ్నించారు. విలువలు విశ్వసనీయత అనే పదాలు చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేర‌న్నారు. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్...
18-03-2024 03:46 PM
రంగా ఒక్క కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు.. రంగా అందరి మనిషి
18-03-2024 03:37 PM
రాబోయే ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరలా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి.. ఈ బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి పెద్దిరెడ్డి...
18-03-2024 02:27 PM
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు...
18-03-2024 01:12 PM
తన తండ్రి మరణం తర్వాత మా కుటుంబమంతా ఆవేదనతో ఉన్న సమయంలో మళ్లీ మా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు మింది ప్రజలు అందించిన సహకారాన్ని తాను ఎప్పుడూ మరువలేనని అమర్నాథ్ స్పష్టం చేశారు. 

17-03-2024

17-03-2024 10:07 PM
తాడేప‌ల్లి:  చంద్ర‌ బాబు - న‌రేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటి?, మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి?
17-03-2024 09:24 PM
ఎన్ని పార్టీలు ఏకమైనా విజయం వైయ‌స్ఆర్‌సీపీదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాబలం లేకనే ఒకటికి రెండుసార్లు తిరుగుతూ పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. క్రిడిబులిటీ లేని సంస్థల సర్వేలను ప్రజలు...

16-03-2024

16-03-2024 06:09 PM
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు  ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. ఈ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లు...
16-03-2024 06:03 PM
టిడిపి ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల పనుల టెండర్లను దక్కించుకున్న పరిటాల కుటుంబం, బంధువులు ఆ పనులు జరగకుండా అడ్డుకున్నారు. మూడు రిజర్వాయర్లను మంజూరు చేయించుకున్నాం.  రామగిరి మండలంలో∙1500 కోట్లతో 300...
16-03-2024 05:46 PM
అయిదేళ్ళ నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలంటే మరోసారి మనమే గెలవాలి,
16-03-2024 04:18 PM
ఈరోజు 200 స్ధానాలకు గానూ ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది.  మహిళలకు...
16-03-2024 02:01 PM
వైయ‌స్ఆర్ జిల్లా: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది  వైయ‌స్ఆర్‌సీపీ.
16-03-2024 01:28 PM
ఇడుపులపాయలో  వైయ‌స్ఆర్ ఘాట్‌ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది.     
16-03-2024 01:01 PM
మ‌రి కాసేపట్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల ప్రకటన చేయ‌నున్నారు.
16-03-2024 12:39 PM
175 సీట్లలో పోటీ చేస్తానంటే బీజేపీ లో చేరతా అని చెప్పాను.. మీరు పోటీ చేసే 5-6 సీట్లలో నన్ను లాగొద్దు అని చెప్పాను.. జనసేన 70-80 సీట్లలో పోటీ చేయకుండా.. 20 సీట్లు కోసం నేను ఎందుకు? అని ప్రశ్నించారు....
16-03-2024 12:00 PM
వైయ‌స్ఆర్‌సీపీ జాబితాలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం.. ఇప్పుడు తుది జాబితాలోనూ అది కనిపిస్తుందని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత...
16-03-2024 11:40 AM
ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పూలమాల వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి...
16-03-2024 11:26 AM
మేనిఫెస్టోను ప్రకటించాక.. ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రచార భేరి మోగించనున్నారు.

15-03-2024

15-03-2024 03:53 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూపి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన అజెండాగా భావించి ముందుకు వెళ్తానని, రెండుసార్లు ఈ ప్రాంతానికి ఎంపీగా చేసిన తనను మళ్ళీ...
15-03-2024 12:58 PM
పొలిటికల్ ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా పవన్ ఇక్కడికి వచ్చారా? అని మార్గాని భ‌ర‌త్‌ ప్రశ్నించారు. చంద్రబాబే ఇండిపెండెంట్‌ను నిలబెట్టి పవన్‌ను ఓడిస్తారేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి రాజకీయ...
15-03-2024 12:30 PM
ఏపీఎస్పీ, ఏఆర్‌ పోలీస్‌ సిబ్బందికి బ్యారెట్‌ క్యాప్‌ నుంచి పీ క్యాప్‌ ఇచ్చి డ్రెస్‌కోడ్‌ మార్చిన ప్రభుత్వం, దీంతోపాటు పోలీసులకు సంబంధించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
15-03-2024 12:17 PM
తాడేప‌ల్లి: ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన జ‌నసేన పార్టీ నేత న‌వుడు వెంక‌ట ర‌మ‌ణ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
15-03-2024 12:08 PM
తాడేప‌ల్లి: చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండ‌ప‌ల్లి శ్రీ‌నివాసులు రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
15-03-2024 11:29 AM
తాడేప‌ల్లి: కాపు ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

14-03-2024

14-03-2024 07:43 PM
 సీఎం వైయ‌స్ జగన్‌ సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ సీనియర్‌ నేత ఈలి నాని (ఈలి వెంకట మధుసూదనరావు)  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 
14-03-2024 07:38 PM
బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని... నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని...
14-03-2024 04:47 PM
ఆదోని, మంత్రాలయం, గుంతకల్లు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు సీతారామిరెడ్డితో పాటు కుటుంబ సభ్యులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌...
14-03-2024 04:42 PM
మతతత్వ పార్టీ బీజేపీ అంటూ విమర్శించిన చంద్రబాబు 2014లో మరోసారి బీజేపీ మిలాఖతై పోటీ చేసి 2019లో మోడీపై ఆరోపణలు చేస్తూ దూరమయ్యారని కొడాలి నాని అన్నారు. ఏపీ భవిష్యత్‌ అంటూ నాటకం ఆడుతూ రాబోయే ఎన్నికల్లో...
14-03-2024 02:50 PM
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ గారు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండి ఖలీల్‌ను గెలిపించుకుందామని నెల్లూరు నగరానికి చెందిన పార్టీ కార్పొరెటర్లు, నాయకులకు పిలుపునిచ్చాను.
14-03-2024 02:25 PM
పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తంగానీ, వైయ‌...
14-03-2024 02:16 PM
మనం మళ్ళీ అధికారంలోకి రాగానే వారందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలి, ఇక్కడ నాపరాతి గనుల్లో పనిచేస్తున్న పేదల బతుకులు మారేలా మళ్ళీ మన ప్రభుత్వం రాగానే గనులకు రాయల్టీ తగ్గిస్తే వారికి ఉపాధి...
14-03-2024 12:34 PM
ప్రజలు అన్ని గమనిస్తున్నారని… అవసరమైతే చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని… గతంలో బీజేపీని తిట్టిన బాబు.. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన,...
14-03-2024 11:08 AM
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో రాంపురంరెడ్డి సోదరుల మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి పాల్గొన‌నున్నారు.
14-03-2024 11:01 AM
తాడేప‌ల్లి: క‌ర్నూలులో లా యూనివ‌ర్సిటీ నిర్మాణ ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శంకుస్థాప‌న చేశారు.

13-03-2024

13-03-2024 10:20 PM
వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వేదికగా.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్‌ను ఆయన ప్రకటించారు
13-03-2024 10:12 PM
వైయ‌స్ఆర్‌సీపీ  మ‌హిళా విభాగం,వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం, వైయ‌స్ఆర్ టీయూసీ క‌మిటీల్లో వివిధ హోదాల్లో నియామ‌కాలు చేప‌ట్టారు.
13-03-2024 10:05 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు త‌మిళ‌నాడు రాష్ట్ర వైయ‌స్ఆర్ సేవాద‌ళ్ క‌మిటీలో వివిధ హోదాల్లో నియామ‌కాలు చేప‌డుతూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఉత్త‌ర్హులు జారీ అయ్యాయి.  
13-03-2024 10:01 PM
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ యూకే సోష‌ల్ మీడియా క‌మిటీలో వివిధ హోదాల్లో నియామ‌కాలు చేప‌డుతూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఉత్త‌ర్హులు జారీ అయ్యాయి.  
13-03-2024 07:17 PM
అందరికీ భద్రత, న్యాయం కల్పించటమే సీఎం వైయ‌స్‌ జగన్ లక్ష్యం. దివంగత మాజీ సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి మాకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయని చంద్రబాబు...
13-03-2024 05:13 PM
తాడేపల్లి: యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారని, అస‌లు బ్యాంక్ లోన్ అనేప‌దం బాబు నోట ఎందుకు వ‌చ్చింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భ‌
13-03-2024 02:15 PM
తాడేప‌ల్లి: అన‌కాప‌ల్లి జిల్లా పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నేత గండి ర‌వికుమార్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
13-03-2024 12:22 PM
మన దేశంలో క్రికెట్ కు ఆదరణ అధికంగా ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని ఫార్మాట్లో మన దేశం రాణించడం అందరికీ గర్వకారణం అని తెలిపారు. క్రికెట్ క్రీడాకారుల్లో పలువురు.. రాజకీయాల్లోకి కూడా...
13-03-2024 12:05 PM
కాగా, ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
13-03-2024 11:55 AM
పవన్ వస్తే నాకు ఉన్న 9 ఎకరల్లో ఎంత కావాలంటే అంత ఇస్తాను అని ఆయన తెలిపారు. భీవవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకో పవన్ అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పారు. 
13-03-2024 11:10 AM
గీతాంజలి భర్త బాలచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తెలు రిషిత, రిషికలను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనతో తామంతా వచ్చామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం వైయ‌స్...

12-03-2024

12-03-2024 10:20 PM
 ముఖ్యమంత్రి,  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. ఇక కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్‌ ఇన్‌...
12-03-2024 10:16 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాయచోటి అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
12-03-2024 10:11 PM
ఒక్కోక్క మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం.
12-03-2024 10:06 PM
ఇన్నాళ్ళూ తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని  సీఎం వైయ‌స్‌...
12-03-2024 10:00 PM
టీడీపీ, జనసేన శ్రేణులు గీతాంజలిపై దారుణంగా మాట్లాడారని మంత్రి రోజా పేర్కొన్నారు. గీతాంజలిపై అమానుషంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఐటీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుందని హితవు...
12-03-2024 09:55 PM
అభం శుభం తెలియని ఒక మహిళతో ఆడుకున్న మీఅంత నీచులు ఎవరైనా ఉంటారా? 
12-03-2024 05:03 PM
తాడేప‌ల్లి: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ తెలుగుదేశం,  జనసేన పార్టీల సోషల్‌మీడియా ట్రోల్స్‌కు మానసికంగా కుంగిపోయి..
12-03-2024 03:22 PM
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె...

Pages

Back to Top