25-01-2021
25-01-2021 03:31 PM
అన్నా రాంబాబు సవాలును స్వీకరించే సత్తా "జనసేన"కు ఉందా ? అంటూ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
25-01-2021 03:19 PM
విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రేపటిలోగా వారి కుటుంబానికి ఈ పరిహారం అందుతుందని మంత్రులు చెప్పారు.
25-01-2021 03:06 PM
రాష్ట్రంలో దేవుడి విగ్రహాల ధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం ఉందని, ఆలయాలపై టీడీపీ దాడుల ఘటనపై ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా అంశంపై స...
25-01-2021 12:35 PM
. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అవసరం ఉందని వైయస్సార్సీపీ భావిస్తోంది. మరోవైపు ప్రత్యేక హోదా సాధనకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
25-01-2021 11:50 AM
అనంతరం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి వైయస్ విజయమ్మ నివాళులర్పించారు.
25-01-2021 11:29 AM
చంద్రబాబు కోసం నిమ్మగడ్డకు తొందర ఎక్కువైందని, ఆయన స్పీడ్ తగ్గించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
25-01-2021 10:33 AM
కరోనా కారణంగా ప్రాణహాని ఉందని ఉద్యోగులు అందరూ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు తప్పితే తాము కాదన్నారు. తమకు ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్నారు.
25-01-2021 10:26 AM
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చిస్తారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ఏయే అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలో సీఎం దిశానిర్దేశం చేస్తారు.
24-01-2021
24-01-2021 07:26 PM
ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశిస్తే.. ధర్మాసనాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతామన్నారు.
24-01-2021 02:02 PM
ఎక్కడో ఆత్మహత్య చేసుకుంటే..దాన్ని పట్టుకొని జనసేన నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారు. వెంకయ్య తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని అతని అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు.
23-01-2021
23-01-2021 05:16 PM
రాష్ట్రంలో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు నిమ్మగడ్డ రమేష్ తీరు సరిగా లేదని మంత్రి తప్పుపట్టారు.
23-01-2021 05:08 PM
నెల్లూరు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఎస్ఈసీకి అధికారంలో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని తెలియదా..?
23-01-2021 05:00 PM
ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతిగా ఉండి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సీఎస్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయస్థానం తీర్పును మీరు ఉల్లంఘించలేదా అంటూ స్పీకర్ ప్రశ్నలు గుప్పించారు.
23-01-2021 02:34 PM
2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, అప్పట్లో నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎందుకు న్యాయ పోరాటం చేయలేదని ప్రశ్నించారు. మరో మూడు నెలల్లో తన పద...
23-01-2021 01:01 PM
కడప: నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, వ్యాక్సిన్ సమయంలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏంటీ..? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా..?
23-01-2021 12:21 PM
కర్నూలు: ప్రజా ఆరోగ్యం కంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అత్యవసరం కాదని, ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికలు జరపాలనుకోవడం అవివేకమని వైయస్ఆర్ సీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార
23-01-2021 12:06 PM
మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంలో ఆంతర్యం ఏంటని మల్లాది విష్ణు ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్ప...
23-01-2021 11:39 AM
డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పలువురు నేతలు హనుమంతరెడ్డి భౌతికకాయానికి...
23-01-2021 11:15 AM
నూతన విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ట చేసి, రామ తీర్థం ఆలయ నిర్మాణం చేపడతామని తెలిపారు. పూర్వవైభవం వచ్చేలా ఆలయ నిర్మాణం సంవత్సరాల కాలంలో పూర్తి చేసి, విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని మంత్రి స్పష్టం చేశారు...
22-01-2021
22-01-2021 05:31 PM
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే విడదల రజనీ సమక్షంలో విజయలక్ష్మి వైయస్ఆర్సీపీ లో చేరారు.
22-01-2021 04:46 PM
విజయవాడ: ఈ ఏడాది తప్పనిసరిగా పదో తరగతి పరీక్షలు ఉంటాయని, మరో వారం రోజుల్లో టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
22-01-2021 04:15 PM
తాడేపల్లి: గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అందించాలని, అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.
22-01-2021 01:55 PM
పశ్చిమగోదావరి: కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.
22-01-2021 12:52 PM
పూళ్లలో పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ..ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.
22-01-2021 10:57 AM
జనం ఉమ్మేస్తారన్న భయం కూడా లేకుండా దబాయింపులకు దిగుతున్నాడు. గుళ్లను కూల్చి, దేవతా మూర్తులను అపవిత్రం చేస్తూ ధర్మం గురించి సుద్దులు చెప్పడం ఇంకెవరి వల్లా కాదు బాబూ..అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్...
21-01-2021
21-01-2021 07:30 PM
శాసన సభ్యుల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో పోతుల సునీత ఒక్కరే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ప్రకటించి, ఆమెకు ధ్రువీకరణ...
21-01-2021 07:20 PM
దేవతా విగ్రహాలను రాళ్ళనుకుంటున్నారా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తాము విగ్రహాలను దేవుని ప్రతిరూపాలుగా భావించి, పూజిస్తామని ఆయన తెలిపారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు అసలు హిందువేనా అన్న...
21-01-2021 04:46 PM
తాడేపల్లి: చట్టాలు, రాజ్యాంగాలు బాగా తెలుసని చెప్పుకునే చంద్రబాబు..
21-01-2021 02:04 PM
విశాఖ: చంద్రబాబు మెప్పు కోసం మాత్రమే నిమ్మగడ్డ రమేష్కుమార్ పనిచేస్తున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు.
21-01-2021 01:37 PM
విశాఖ: నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.
21-01-2021 01:26 PM
ప్రజల దృష్టి మరల్చేందుకు నిరసనలకు పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. కళా వెంకట్రావు వ్యవహారంలో పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించారని తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు అని...
21-01-2021 11:16 AM
మెడిటెక్ జోన్, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వ్యవస్థ అని, దీనివల్ల ఇప్పుడు అనేక ఉత్పత్తులు మనకు తక్కువ ధరకు లభించాయని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు.
21-01-2021 10:56 AM
విజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా రేషన్ డోర్ డెలివరీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
21-01-2021 10:05 AM
తాడేపల్లి: ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.
20-01-2021
20-01-2021 05:36 PM
తాడేపల్లి: వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
20-01-2021 05:21 PM
తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నందీశ్వరుడి విగ్రహం ఘటన టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందని, దీనికి చంద్రబాబు బాధ్యత వహించి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పశు సంవ
20-01-2021 04:22 PM
. పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ లబ్ధిదారులను ఎంపిక చేశామని, ఇది ఒక చారిత్రాత్మకమని చెప్పారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని ,ప్రజల కష్టాల్లో పాలుపంచు కుంటామని ఎమ్మెల్యే శ్రీదేవి హామీ...
20-01-2021 04:12 PM
వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసిన వారే గజ మాలలు వేసి శోకాలు నటిస్తారు. ప్రజాధనాన్ని డెకాయిట్ల లాగా లూటీ చేసిన వారే ‘దొంగ దొంగ’ అని అరుస్తారు. గుళ్లు కూల్చిన వారే అపచారం...అపచారం అని గొంతు చించుకుంటారు.
20-01-2021 03:56 PM
పేదలకు ఇళ్ల స్థలాలు అందకుండా టీడీపీ కుట్రలు చేసిందని, చంద్రబాబు తన అనుచరులతో కోర్టులో కేసులు వేయించారన్నారని చెప్పారు. అడ్డంకులు తొలగించుకుంటూ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామ...
20-01-2021 03:54 PM
టీటీడీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 500 నూతన దేవాలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కశ్మీర్, అయోధ్య, కాశీలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
20-01-2021 11:57 AM
ఉదయం 9 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత చెప్పారు.
20-01-2021 10:42 AM
చాలామందిని రాష్ట్రపతుల్ని చేశా, ప్రధానుల్ని చేశానంటావె ..మరి వాజ్ పేయి టైంలో భారతరత్న ఇస్తామంటే ఎందుకు అడ్డుకున్నావ్? అంటూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్...
20-01-2021 10:35 AM
పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. చర్చకు వచ్చిన అన్ని అంశాలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారని అధికార వర్గాలు వెల్లడించాయి. 2017...
19-01-2021
19-01-2021 07:49 PM
ఇది నిజంగా గొప్ప విజయం. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా వేదికగా టీమిండియా విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. మ్యాచ్లో మీరు కనబరిచిన అద్భుత ప్రదర్శన పట్ల ఈరోజు దేశం మొత్తం...
19-01-2021 07:40 PM
ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల అధికారికి సోమవారం నామినేషన్...
19-01-2021 07:21 PM
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు సీఎం వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లారని తెలిపారు. మాకు రహస్య చర్చలు, తెర వెనుక అజెండాలు లేవని ఆయన వెల్లడించారు.
19-01-2021 07:01 PM
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు.
19-01-2021 12:05 PM
పేదవాడి ఇంటి నిర్మాణానికి ఏ మెటిరీయల్ అవసరం, ఎలాంటి సిమెంట్, ఇనుము వాడాలని ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారంటే ..పేదవారిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. దివంగత మహానేత వైయస్...
19-01-2021 11:49 AM
కృష్ణా: టీడీపీ నేత దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు అని ప్రజలందరికీ తెలుసు అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు.
19-01-2021 11:01 AM
ఎలాంటి ఘటనలూ లేకపోయినా పాతవాటిని తెరపైకి తెస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. కుల మతాల మధ్య చిచ్చే పచ్చ కుల పార్టీ స్కెచ్ అని ప్రజలు పసిగట్టేశారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
19-01-2021 10:54 AM
దీన్నిబట్టి ఆ దొంగలందరితో చంద్రబాబుకు సంబంధాలున్నట్టు భావించాలా? కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన అఖిలప్రియ మీ కేబినెట్లో మంత్రి కదా చంద్రబాబూ. అంటే ఈ కిడ్నాప్తో మీకు సంబంధం ఉన్నట్టేనా? విగ్రహాలు...
18-01-2021
18-01-2021 09:03 PM
సునీతకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్ ఈ విధంగా ఉంది..
18-01-2021 06:37 PM
14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు, ఢిల్లీలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పే వ్యక్తి ఎన్టీఆర్కు ఎందుకు భారత రత్న ఇప్పించలేకపోయారని నిలదీశారు. ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పద...
18-01-2021 06:31 PM
విజయవాడ: ఏడాదిన్నర పాలనలోనే మేనిఫెస్టోలోని హామీలను 90 శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
18-01-2021 03:31 PM
ఏపీ ఫైబర్ నెట్ సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ రంగంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలన్నా సీఎం వైయస్ జగన్ ఉన్నతమైన...
18-01-2021 03:21 PM
అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధితో ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో...
18-01-2021 01:21 PM
తాడేపల్లి: విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, మనబడి నాడు–నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.
18-01-2021 12:16 PM
తాడేపల్లి: విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.
18-01-2021 12:03 PM
బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువుల్లా మాట్లాడుతున్నారని.. మిగిలిన వాళ్ళు హిందువులు కాదా అని నిలదీశారు. హంగులూ, ఆర్బాటాలు లేకుండా ప్రజలు సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ పాటు పడుతున్నారని ప్రశంసించారు.
18-01-2021 11:49 AM
అప్పట్లో అడ్రసులేని సంస్థల నుంచి ఏవేవో అవార్డులొచ్చేవి బాబుకి. ఎల్లో మీడియా అహో... ఒహో అని ఎలివేషన్లిచ్చేది. కొనుక్కున్న అవార్డులన్న సంగతి బయటికి రాకుండా ప్రచారం హోరు సాగేది. ABP, సి-వోటర్ సర్వే జగన్...