టాప్ స్టోరీస్

10-08-2026

10-08-2026 08:15 PM
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ విషయంలోనూ చంద్రబాబు నాయుడిది ద్వంద్వ వైఖరేనని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ తీసుకొచ్చి అమలు చేయాలని జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు
10-08-2026 08:13 PM
గత 74 రోజులుగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో జరిగిన లీకేజీలు, స్పోర్ట్స్ కోటా జీవోల మార్పులపై మేం పోరాటం చేస్తున్నాం
10-08-2026 08:10 PM
 డీఎస్సీ–2025 అక్రమాలను కప్పి పుచ్చడం సాధ్యం కాదు. మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి. డీఎస్సీ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలి.
10-08-2026 07:50 PM
తాడేపల్లి: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాం
10-08-2026 06:56 PM
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైతే హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు
10-08-2026 06:15 PM
పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ డీఎస్సీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది
10-08-2026 09:44 AM
విశాఖలో ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు పార్టీ నాయకులకు ఫోన్ చేసి ర్యాలీకి అనుమతి లేదని చెప్పినట్లు సమాచారం.

09-08-2026

09-08-2026 11:58 PM
ఎన్నికలకు ముందు యువతకు పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేస్తూ మరోవైపు డీఎస్సీ లీకేజీ,
09-08-2026 11:54 PM
ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఇంటికి మాచవరం పోలీసులు వెళ్లి నోటీసులు అందించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో
09-08-2026 11:48 PM
గుంటూరు ఏటుకూరు బైపాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫ్యఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. అఫ్యఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,
09-08-2026 11:46 PM
డాక్టర్‌ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఘటన జరిగిన వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి,
09-08-2026 11:43 PM
కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న వైయస్‌ జగన్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
09-08-2026 11:41 PM
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అమలు చేసిన ‘గరుడ’ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం గత రెండేళ్లుగా పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
09-08-2026 06:42 PM
ప్రియాంక మృతి విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ నేత  తాటిపర్తి చంద్రశేఖర్ , పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆస్పత్రికి వెళ్లి ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించారు.
09-08-2026 06:29 PM
గత ప్రభుత్వాల హయాంలో గిరిజనుల సమస్యలు, హక్కుల పట్ల నిర్లక్ష్యం జరిగిందని రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి కాండ్లావత్ శ్రీనివాస నాయక్ విమర్శించారు
09-08-2026 04:15 PM
 డీఎస్సీ స్కాంపై వేలాది మంది ప్రతీ నియోజకవర్గంలో నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారు. మేం డీఎస్సీని రద్దు చేయమని అడగట్లేదు, ప్రస్తుత ఉద్యోగాలు తీసేయమని అడగడం లేదు,
09-08-2026 10:05 AM
కేంద్రంలో నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, కానీ రాష్ట్రంలో డీఎస్సీపై ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ నారా లోకేష్‌ మాత్రం బాధ్యత

08-08-2026

08-08-2026 07:47 PM
డీఎస్సీ అక్రమాలపై 175 నియోజకవర్గాల్లో గాంధేయ మార్గంలో రిలే నిరాహార దీక్ష‌లు చేస్తుంటే శిబిరాలపై దాడులు చేయడం, తొలగించడం, అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గం.
08-08-2026 05:19 PM
చట్టప్రకారం ఎన్నికైన విజయా డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు చేత ఎందుకు బలవంతంగా రాజీనామా చేయించారు? 2. 'అధిష్టానం ఆదేశం' అని చెప్పి, మంత్రులు రంగంలోకి దిగి ఆసుపత్రి ఐసీయూలో మూడు గంటలు ఉండి ఆయనను...
08-08-2026 05:16 PM
అప్పు ఒక బూటకం అని, ‘లోటు ఒక మిథ్య’ అని చెప్పడం ప్రపంచంలోనే పెద్ద వింత. వైఎస్సార్సీపీ హయాంలో రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు.
08-08-2026 05:14 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితో పాటు యువతకు ఇచ్చిన అన్ని ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని దీక్షా
08-08-2026 04:38 PM
పోలీసులు దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో మాజీ మంత్రి విడదల రజినికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
08-08-2026 04:31 PM
గిరిజనుల భూములు, జీవనోపాధి, అటవీ హక్కులు, స్వయం పాలనకు సంబంధించిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
08-08-2026 04:07 PM
రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిన తీరు మీద అభ్యర్ధులు పదే పదే తమ అభ్యంతరాల్ని, అనుమానాల్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో వైయ‌స్ఆర్‌సీపీ వారికి నష్టం జరగకూడదని,
08-08-2026 04:01 PM
   ఉద్యోగులు, పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్, డీఏలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, జీపీఎఫ్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్లు తదితర రూపాల్లో భారీగా బకాయిలు ఉన్నాయి.
08-08-2026 03:58 PM
చైర్మన్ చ‌ల‌సాని ఆంజనేయులును తీవ్రస్థాయిలో బెదిరిస్తూ ఆయనపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. "నీ కూతురిని జైల్లో వేస్తాం, అమెరికాలో ఉన్న నీ కొడుకుని రప్పించి మరీ జైలుకు పంపుతాం
08-08-2026 03:51 PM
ఉద్యోగుల కోసం మాట్లాడితే తనపైనా మరో ఛార్జ్‌మెమో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కల్పలతారెడ్డి తెలిపారు. తన గొంతు నొక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగుల సమస్యలపై మాట్లాడటం ఆపబోనన్నారు.

07-08-2026

07-08-2026 09:26 PM
విశాఖ‌:విశాఖలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ వ్య‌వ‌స్థ‌ను  రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం న
07-08-2026 06:49 PM
కేబినెట్‌ మీటింగ్‌ తర్వాత హుటాహుటిన ఇద్దరు మంత్రులు పార్ధసారధి, కొల్లు రవీంద్ర విజయ డెయిరీ ఆఫీసుకు వెళ్లారు. వాళ్లు వెళ్లింది అక్కడ విజయ డైరీ అభివృద్ది కోసమో సంస్కరణల కోసమో మాట్లాడేందుకు కాదు.
07-08-2026 06:45 PM
 ఇదేదో వైఎస్సార్సీపీకి వచ్చిన అనుమానం కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదే అనుమానం వస్తుంది. గతంలో  ఎప్పుడైనా క్యాబినెట్‌ మీటింగ్‌ జరిగితే, దానికన్నా ముందు ఒక టీ ఇచ్చి,
07-08-2026 05:16 PM
మహిళల భద్రత కోసం రూపొందించిన దిశా చట్టాన్ని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దురదృష్టకరం.
07-08-2026 04:25 PM
చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్‌, పవర్‌లూమ్స్‌కు రాయితీ విద్యుత్‌ అందించడంతో పాటు చేనేత ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అంతర్జాతీయ
07-08-2026 03:56 PM
 తాడేపల్లి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమ
07-08-2026 03:43 PM
మహిళలను, యువతులను, చిన్నారులను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన దిశ వ్యవస్థను రద్దు చేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కామాందులకు, అరాచక శక్తులకు స్వేచ్ఛనివ్వడమే.
07-08-2026 03:25 PM
ఈ సందర్భంగా బుట్టా రేణుక, డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, డీఎస్సీ–2025 నియామకాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు
07-08-2026 03:12 PM
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
07-08-2026 03:01 PM
నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?
07-08-2026 02:49 PM
డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడానికి సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు.
07-08-2026 02:41 PM
చేనేత రంగాన్ని కాపాడటం అంటే గ్రామీణ ఉపాధిని, భారతీయ సంస్కృతిని కాపాడటమేనని నాయకులు స్పష్టం చేశారు. చివరగా చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. 
07-08-2026 12:29 PM
రాష్ట్రంలో "రెడ్ బుక్ రాజ్యాంగం" అమలవుతోందని, ప్రజాప్రతినిధులకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపుతోనే అధికార పార్టీ...
07-08-2026 12:16 PM
రాష్ట్రంలోని ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో 15 నుంచి 25 సంవత్సరాలుగా అన్‌ఎయిడెడ్‌ పోస్టుల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఇప్పటికీ ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు,
07-08-2026 12:13 PM
చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, వేలాది కుటుంబాల జీవనాధారమని డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ సమస్యలు, ముడిసరుకు ధరల పెరుగుదల వంటి ఇబ్బందుల
07-08-2026 12:09 PM
మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. తిరుపతిలో రౌడీయిజం పెరగడానికి అధికార పార్టీ స్థానిక నాయకత్వమే కారణమని విమర్శించారు.
07-08-2026 11:19 AM
దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు

06-08-2026

06-08-2026 10:18 PM
ఒకవైపు పొగాకు రైతులను పట్టించుకోకుండా, వారి పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన ఈ ప్రభుత్వం, రైతుల కష్టాలను ఆలకించడానికి
06-08-2026 10:15 PM
ఎన్నికల సందర్భంగా జీవో నెం.3 పునరుద్ధరణ చేస్తామని ప్రచార సభలో  హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలైనా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం కూడా
06-08-2026 10:12 PM
వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్‌ తమర్బ నర్సింగరావు దంపతులు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో
06-08-2026 10:04 PM
మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ–2025 అక్రమాలపై వైయ‌స్సార్‌సీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలపై చోటుచేసుకున్న దాడులు, శిబిరాల తొలగింపు, శాంతియుత నిరసనలకు ఆటంకాలు, మాజీ ముఖ్
06-08-2026 09:58 PM
భారతి సిమెంట్స్ సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 15 వేల కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తోంది.
06-08-2026 06:44 PM
దీనిలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌
06-08-2026 06:05 PM
తాడేపల్లి:     రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా అని, కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
06-08-2026 05:16 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్న ధర్నా శిబిరాన్ని ధ్వంసం చేసి, కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేయడం
06-08-2026 05:06 PM
ఏపీఎస్‌యూ జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ ఉద్యోగాల కోసం కఠోరంగా శిక్షణ పొందుతున్నారని తెలిపారు.
06-08-2026 05:02 PM
ఈ సందర్భంగా అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణి మాట్లాడుతూ, జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
06-08-2026 04:35 PM
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని
06-08-2026 04:30 PM
   అమెరికాలోని డల్లాస్‌లో వెన్నుపోటు పార్టీకి చెందిన ఓ మంత్రి తనను వేధించారంటూ ఎన్‌ఆర్‌ఐ తెలుగు మహిళ సోషల్‌ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినా,
06-08-2026 04:27 PM
ఈ కూటమి పాలనలో అడుగుకొక కీచకుడు, గజానికొక దుశ్శాసనుడు తయారయ్యారు. రాష్ట్రంలో రోజూ సగటున నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే, 70 మందిపై భౌతిక దాడులు
06-08-2026 04:23 PM
ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని
06-08-2026 04:18 PM
శ్రీకాకుళం : డీఎస్సీ–2025 పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.
06-08-2026 04:15 PM
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాలంటే స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Pages

Back to Top