Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదు
వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో అన్స్టాపబుల్ దోపిడీ
కూటమి పాలనలో పల్నాడు రైతాంగానికి తీవ్ర అన్యాయం
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ
కరువు కోరల్లో రాయలసీమ.. ప్రభుత్వం మొద్దునిద్ర
వైయస్ఆర్సీపీ నాయకుడు అంబటి సురేష్ కిడ్నాప్..
కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వాలి.. లేకపోతే కరువు ప్రాంతంగా ప్రకటించాలి
శ్రీశైలం నీరు ఉన్నా.. రాయలసీమకు తాగునీరు ఎందుకు ఇవ్వరు?
రాయలసీమ రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే
మీ ప్రేమాభిమానాలే నా బలం
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
28-08-2026
వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదు
28-08-2026 05:26 PM
తనపై ఉద్యోగాల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదైందంటూ చేస్తున్న ప్రచారంపై గురవయ్య తీవ్రంగా స్పందించారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని చెబుతున్న ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ఆ ఎఫ్ఐఆర్ను బహిరంగంగా చూపించాలని
వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో అన్స్టాపబుల్ దోపిడీ
28-08-2026 04:50 PM
రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏ ఒక్క మేలు చేయకపోయినా, అన్స్టాపబుల్గా అప్పు మాత్రం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర కోవిడ్ పరిస్థితి ఉన్నా,
కూటమి పాలనలో పల్నాడు రైతాంగానికి తీవ్ర అన్యాయం
28-08-2026 04:32 PM
వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ-క్రాప్ ద్వారా రైతులకు పంటల బీమా అందించి అండగా నిలిచామని బొల్లా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు బీమా పరిహారం అందించడంలో విఫలమైందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ
28-08-2026 04:26 PM
1978లో మార్కాపురం ఎమ్మెల్యే పూల వెంకట సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం డిమాండ్ లేవనెత్తగా, 1994లో డీపీఆర్ సిద్ధమైంది. 1996 మార్చి 5న చంద్రబాబు దీనికి శంకుస్థాపన మినహా చేసిందేమీ లేదు
కరువు కోరల్లో రాయలసీమ.. ప్రభుత్వం మొద్దునిద్ర
28-08-2026 04:05 PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం ద్వారా కరువును పారద్రోలేందుకు శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్ల ఆధారంగా రాయలసీమలో అనేక ప్రాజెక్టులు నిర్మించారు.
వైయస్ఆర్సీపీ నాయకుడు అంబటి సురేష్ కిడ్నాప్..
28-08-2026 02:58 PM
భయపెడితే వైయస్ఆర్సీపీ నాయకులు భయపడరని నరేన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారని అన్నారు.
కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వాలి.. లేకపోతే కరువు ప్రాంతంగా ప్రకటించాలి
28-08-2026 02:51 PM
కృష్ణా డెల్టాలో వరి సాగు కేవలం ఒక పంటకు సంబంధించిన అంశం కాదని, ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, నీటిపారుదల వ్యవస్థ, నేల స్వభావం, రైతుల అనుభవం, మార్కెట్ వ్యవస్థతో ముడిపడిన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని...
శ్రీశైలం నీరు ఉన్నా.. రాయలసీమకు తాగునీరు ఎందుకు ఇవ్వరు?
28-08-2026 12:21 PM
ప్రజల కనీస తాగునీటి అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని, అవసరమైతే అవుకు రిజర్వాయర్ను ముట్టడిస్తామని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.
రాయలసీమ రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే
28-08-2026 12:14 PM
తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో కర్ణాటక రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని, మరోవైపు శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు నీటి తరలింపు జరుగుతోందని పేర్కొన్నారు.
మీ ప్రేమాభిమానాలే నా బలం
28-08-2026 09:55 AM
“మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అని వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
27-08-2026
బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా
27-08-2026 06:15 PM
బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా. బహిరంగ చర్చకు నేను సిద్ధం. ప్లేస్, టైమ్, లొకేషన్ అన్నీ ఆయనకే వదిలేస్తున్నా. 1995లో ఎన్టీఆర్ గారిని మానసికంగా క్షోభపెట్టి, ఆయన దగ్గర పార్టీని, పదవిని
ఆత్మీయత, అనురాగాలకు ప్రతీక రక్షాబంధనం
27-08-2026 06:03 PM
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నట్లు వైయస్ జగన్ తన సందేశంలో తెలిపారు.
రాష్ట్రంలో ఏరులై పారుతున్న గంజాయి
27-08-2026 04:49 PM
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, డ్రోన్లతో గంజాయి సాగును అరికడతామని సీఎం చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.
డీఎస్సీ అక్రమాల గుట్టు రట్టవుతుందనే భయమా?
27-08-2026 04:42 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చాలా స్పష్టమైన ఆధారాలతో ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ పేపర్ లీక్ అయిందా లేదా? పరీక్ష పేపర్ నిర్వహణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారా లేదా...
అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టడం సరికాదు
27-08-2026 04:37 PM
కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి దుకాణదారుడికి తగిన నష్టపరిహారం అందించాలని, రహదారి వెంబడి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి తిరిగి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
గిరిజన బిడ్డల చదువులపై వెన్నుపోటు కూటమి సర్కార్ కర్కశత్వం
27-08-2026 04:31 PM
మారికవలస గురుకుల పాఠశాలలో 480 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. మంచి వాతావరణం, నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందుతున్న ఈ పాఠశాలలో తమ పిల్లలకు
విశాఖను ‘క్రైమ్ & డ్రగ్స్ రాజధాని’గా మార్చిన చంద్రబాబు కూటమి సర్కార్
27-08-2026 02:17 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేశారు
మత్స్యకారుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?
27-08-2026 01:19 PM
ఆగస్టు 3వ తేదీన డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'శ్రీ ముత్యాలమ్మ (IND-AP-E8MO135)' అనే బోటులో 8-9 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు విడదల రజిని పరామర్శ
27-08-2026 12:11 PM
ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి, వాస్తవాలను గుర్తించాలని కోరారు.
పొన్నూరులో అమ్మవారి మంగళసూత్రం ఘటనపై అంబటి మురళి ఆగ్రహం
27-08-2026 11:57 AM
ఈ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అంబటి మురళి అన్నారు. మంగళసూత్రం తయారు చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి సమర్పించేందుకు ఆలయ అధికారి బసవ శంకర్ ప్రయత్నించారని పేర్కొన్నారు
సముద్రంలో బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా భద్రతా చర్యలు ఏవి?
27-08-2026 11:17 AM
మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే శ్రీలంక, బంగ్లాదేశ్ ఎంబసీలకు సమాచారం అందించామని, కోస్ట్గార్డ్ అధికారులతోనూ వాసుపల్లి జగదీష్ సమన్వయం చేశారని గురుమూర్తి తెలిపారు.
కడప నగరంలో వైయస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
27-08-2026 11:11 AM
అంజాద్ బాషా క్యాంప్ కార్యాలయంలో పెద్దరెడ్డి రామ్మోహన్ రెడ్డి, పెద్దరెడ్డి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
పల్నాడు రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం
27-08-2026 09:50 AM
ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను వైయస్ జగన్ కోరారు.
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు
27-08-2026 09:48 AM
మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు. తాజా సమాచారం ప్రకారం మత్తులో కారు నడిపింది మరో ఎస్ఐ అంటున్నారు. ఆ మత్తులో ఒక ఆటోను వారు ఢీ కొట్టారు. యాక్సిడెంట్ అయిన...
26-08-2026
మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
26-08-2026 06:52 PM
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ అనంతరం తనను కలిసిన ముస్లిం సోదర సోదరీమణులతో శ్రీ వైయస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడి, వారికి మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.
వైయస్ జగన్కు రాఖీలు కట్టిన మహిళలు
26-08-2026 04:50 PM
తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు శ్రీ వైయస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
డీఎస్సీ ర్యాలీలో గాయపడిన కృపా లక్ష్మీకి పరామర్శ
26-08-2026 03:46 PM
అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ప్రస్తుతం పుత్తూరులోని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
సెప్టెంబర్ 1న వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముట్టడి
26-08-2026 03:27 PM
తెలంగాణ వైపు నుంచి వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని శిల్పా చక్రపాణిరెడ్డి నిలదీశారు.
కరువు కోరల్లో రైతులు.. చంద్రబాబు సర్కార్ నిద్రలో
26-08-2026 02:35 PM
ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏవీ చేపట్టలేదు.’’
మహ్మద్ ప్రవక్త సందేశం సదా అనుసరణీయం
26-08-2026 11:03 AM
క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్న మహ్మద్ ప్రవక్త సందేశం అందరికీ ఆదర్శనీయమని వైయస్ జగన్ తెలిపారు.
మానవత్వానికి ప్రతిరూపం మదర్ థెరిసా
26-08-2026 10:57 AM
ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని వైయస్ జగన్ పేర్కొన్నారు.
నేడు వైయస్ జగన్ ప్రెస్మీట్
26-08-2026 09:51 AM
ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.
25-08-2026
నిర్వాసితులకు న్యాయం చేశాకే వెలిగొండ ప్రారంభించాలి
25-08-2026 07:56 PM
2020లో జిఓ నెంబర్ 324, (24.06.2020) ద్వారా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం ఏకంగా రూ.1,301.56 కోట్లు కేటాయించారని చెప్పారు
స్థానిక సంస్థల సమరానికి వైయస్ఆర్సీపీ సర్వసన్నద్ధం:
25-08-2026 04:57 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
25-08-2026 04:47 PM
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో శ్రీ వైయస్ జగన్ సమావేశం అయ్యారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు,...
రాజకీయ విమర్శలు చేసినందుకే కేసులా?
25-08-2026 02:33 PM
కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు
25-08-2026 02:17 PM
స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి.
నూకరాజు కుటుంబానికి న్యాయం జరగాలి
25-08-2026 12:41 PM
కాకినాడలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ద్వారంపూడి అన్నారు. గత రెండున్నరేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని, త్వరలో అన్ని అంశాలను బయటపెడతానని స్పష్టం చేశారు
ఇన్సర్వీస్ టీచర్లను స్పెషల్ టెట్ నుంచి మినహాయించాలి
25-08-2026 12:36 PM
ఇన్సర్వీస్ టీచర్ల సమస్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదని కల్పలత రెడ్డి అన్నారు.
నేడు ముఖ్య నేతలతో వైయస్ జగన్ కీలక సమావేశం
25-08-2026 10:22 AM
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
సర్జరీలకు కత్తెర.. ‘ఔట్’ పేషెంట్!
25-08-2026 10:20 AM
ఫొటోలో బెడ్పై ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన సరస్వతి గుండెల్లో దడ, ఆయాసంతో కడప జీజీహెచ్ ఐసీయూలో చేరింది.
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి
25-08-2026 10:16 AM
‘రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం..
24-08-2026
బీసీల వెన్నుముక విరిచిన చంద్రబాబు
24-08-2026 07:47 PM
ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అంశంలో చట్టబద్ధత లేకుండా కేవలం జీవో నంబర్ 105 ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని,
రేపు వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో వైయస్ జగన్ సమావేశం
24-08-2026 07:39 PM
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై
బీఎల్ఏలకు ’సర్–2026’ డేటా అందేలా చూడాలి
24-08-2026 07:35 PM
ఎస్ఐఆర్–2026లో మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలు, తార్కిక వైరుధ్యాలు ఉన్న ఓటర్లకు సంబంధించిన బూత్ల వారీ డేటాను కోరుతూ వైఎస్సార్సీపీ ఎస్ఐఆర్ ప్రత్యేక బృందం
చంద్రబాబుకు రాయలసీమపై ద్వేషం
24-08-2026 03:15 PM
నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద వైయస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పరిశీలనకు వెళ్తున్న వైయస్ఆర్సీపీ నేతలకు అనుమతులు లేవంటూ...
శెట్టూరు ఎస్సీ హాస్టల్లో విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి
24-08-2026 03:05 PM
గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ యాదవ్
కారుమూరి అరెస్ట్ రాజకీయ కక్షసాధింపే
24-08-2026 02:57 PM
కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం సరికాదు. లేని అవినీతి మరకలను కారుమూరి నాగేశ్వరరావుకు అంటించి,
శ్రీరాముల వారి భూమి కబ్జా చేసిన వారు జైలుకు పోక తప్పదు
24-08-2026 02:21 PM
మున్సిపల్ కార్యాలయంలో నా కుటుంబ సభ్యుల ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అనేక లోపాలు కనిపించాయి. మాజీ ఎమ్మెల్యేగా నా ఓటుకే రక్షణ లేకపోతే సామాన్యులు
కూటమి పాలనలో అధ్వానంగా ప్రభుత్వ హాస్టళ్లు..
24-08-2026 01:58 PM
రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ,
కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు అక్రమం
24-08-2026 12:42 PM
అక్రమ కేసులకు, నిర్బంధాలకు భయపడే సంస్కృతి వైయస్ఆర్సీపీకి లేదని ప్రసాదరాజు తేల్చిచెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా,
శ్రీశైలంలో నీరు ఉన్నా రాయలసీమకు ఎందుకు విడుదల చేయడం లేదు..
24-08-2026 12:28 PM
తెలంగాణలో కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి వద్ద లిఫ్ట్ల సామర్థ్యం పెంచితే ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదు?
పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత..
24-08-2026 12:15 PM
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ప్రాజెక్టు పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వైయస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రి డాక్టర్ సాకె శైలజానాథ్, నంద్యాల జిల్లా అధ్య...
`గడపగడపకు వైయస్ఆర్`కు విశేష స్పందన
24-08-2026 12:08 PM
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ 11వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని పిల్లి సూర్యప్రకాష్ తెలిపారు. వార్డులోని మౌలిక వసతులు, స్థానిక అవసరాలపై ప్రజలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
23-08-2026
కారుమూరి అరెస్టు బీసీలపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపునకు పరాకాష్ట
23-08-2026 09:01 PM
ప్రజలు మద్యం విషయంలో దోపిడీకి గురికాకూడదని, మద్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినకూడదని వైయస్ జగన్మోహన్రెడ్డి గారు మద్యం పాలసీ తీసుకొచ్చారు
కారుమూరి అరెస్టు బీసీల ఆత్మగౌరవంపై కూటమి ప్రభుత్వ దాడి
23-08-2026 08:59 PM
కారుమూరి నాగేశ్వరరావు గారు బీసీ నేత. బడుగులకు అండగా నిలిచిన శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించే వ్యక్తి. అలాంటి వ్యక్తిపై లేని కేసులను సృష్టించి
కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు అక్రమం
23-08-2026 08:23 PM
తమది బీసీల పార్టీ అని ఎన్నికల ముందు చెప్పిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు అదే బీసీలను వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసి పడేస్తున్నారని గుర్తు చేశారు.
కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ను ఖండిస్తున్నాం
23-08-2026 08:20 PM
బీసీ నాయకుడైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన్ను
కొండపై మద్యం దందాపై పచ్చి అబద్ధాలు
23-08-2026 08:18 PM
తిరుమల కొండపై మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిన ఈగ రాము, ఈగ ప్రియ అరెస్టు వ్యవహారంలో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది.
ప్రభుత్వ బడులు ఖాళీ.. 5.56 లక్షల మంది విద్యార్థులెక్కడ?
23-08-2026 05:34 PM
తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలున్నాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More