టాప్ స్టోరీస్

30-04-2025

30-04-2025 08:04 PM
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చినవారు ఇలా చనిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన...
30-04-2025 05:20 PM
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు.
30-04-2025 03:10 PM
 ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన రోజునే దేవుని మీద తనకు నమ్మకం లేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పాడు. ఇలాంటి వాడు కనుకనే ఆలయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు
30-04-2025 02:56 PM
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, చాలా సంతోషంతో తృప్తిగా స్వామివారి దర్శనం జరిగేలా చూశాం. శ్రీశైల క్షేత్రంలో సాలమండపాలను భక్తుల వసతి కోసం...
30-04-2025 02:38 PM
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడం, ఏడుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం కలచివేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ఆ స్వామివారి...
30-04-2025 02:25 PM
 సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి
30-04-2025 02:19 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ లో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను  పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు.
30-04-2025 01:21 PM
 చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం...

29-04-2025

29-04-2025 05:17 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్‌ఆర్‌సీపీ ఉండాలని వైయస్‌ జగన్‌ సూచించారు
29-04-2025 04:49 PM
తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, వాటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మా
29-04-2025 04:38 PM
2019లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఏర్పాటు కాక‌ముందు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం పొందాలంటే లంచాలివ్వాల్సి వ‌చ్చేది. రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు ఒక‌టో తేదీనే జీతాలిస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు...
29-04-2025 04:18 PM
ఐదేళ్ల తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. 2019 లో జరిగిన సంఘటనపై నిన్న మాకవరపాలెంలో 8 మందిపై కేసు పెట్టారు
29-04-2025 02:16 PM
తిరుప‌తి: ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోస‌మే తాను అవ‌త‌వ‌రించిన‌ట్టు ప్ర‌చారం చేసుకునే చంద్ర‌బాబు, స‌రిగ్గా తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పంలోనే విష‌పు నాగులాగా మారి ప్రజాస్వామ్య
29-04-2025 09:31 AM
బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు.

28-04-2025

28-04-2025 05:11 PM
`చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ... మీడియా ఏం చూపుతుందో అదే జనం నమ్ముతుందన్న సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారు.  వైయ‌స్ రాజశేఖర రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్‌ అయితే ప్రజలకేం చేశామన్నది మాత్రమే...
28-04-2025 05:06 PM
స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చంద్ర‌బాబు చెడగొడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం  తాపత్రయం పడుతున్నార‌ని ప్ర‌శ్నించారు.
28-04-2025 04:03 PM
మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్ర‌భుత్వం వక్ఫ్ ఆస్తులను నియంత్రణలోకి తీసుకురావడానికి ఒక చట్టం చేశారని ఇది చాలా అభ్యంతరకరమని మండిప‌డ్డారు
28-04-2025 03:40 PM
గతంలో తెలుగుదేశం పాల‌న‌లో మద్యం కుంభకోణం జ‌రిగితే దానిమీద వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విచారణ జరిపి కేసు పెట్ట‌డం జ‌రిగింది. దానిమీద దర్యాప్తులో నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఏ-3 గా చేర్చ‌డం జ‌...
28-04-2025 03:23 PM
కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక చాలా అనైతికం, ప్రజాస్వామ్యానికి బ్లాక్‌ డే, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా...
28-04-2025 02:27 PM
నారా లోకేష్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి పట్టాభిరామారావుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జూలై 2015లో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన నాలుగు వందల తొంబై ఎనిమిది...
28-04-2025 09:34 AM
వైయ‌స్ఆర్‌సీపీ కి చెందిన డా. సుధీర్‌ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్‌పర్సన్‌ పదవితో పాటు కౌన్సిలర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన...

27-04-2025

27-04-2025 06:06 PM
కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ...
27-04-2025 06:02 PM
ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది.
27-04-2025 05:58 PM
 పింఛన్లలోనూ 11 నెలల కాలంలో సుమారు 3 లక్షల మందికి పైగా కోత పెట్టారు. దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే డీఎస్సీపై చంద్రబాబు...

26-04-2025

26-04-2025 06:26 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరో నెలకు ఏడాది అవుతుంది. ఈ 11 నెలల కాలంలో చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఏదేదో చేసినట్లు చెప్పుకోవడానికే సరిపోయింది
26-04-2025 05:41 PM
గత ప్రభుత్వంలో విద్యార్థులకి శానిటరీ పాడ్స్,మధ్యాహ్న భోజనం నుంచి వారి యొక్క ఆరోగ్య విషయం వరకు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉంటూ విద్యా దీవెన మరియు వసతిదీవెన లాంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలిచిన సందర్భం...
26-04-2025 04:59 PM
 ఉర్సా కంపెనీ తొలుత గత ఏడాది సెప్టెంబరు 27న అమెరికాలో  రిజిస్టర్‌ అయింది. అక్టోబరు 25న మంత్రి నారా లోకేష్‌ అమెరికాకు పయనమయ్యారు. అమెరికాలో మంత్రి లోకేష్‌ను ఉర్సా ప్రతినిధులు కలిశారు.
26-04-2025 04:51 PM
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టల పై పోరాడుతాం
26-04-2025 03:36 PM
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంద‌ని, లేనిపోని ఆరోపణలతో కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  జిల్లాలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాల‌ని మ‌జ్జి శ్రీ‌నివాస్ డిమాండ్ చేశారు.
26-04-2025 03:22 PM
వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని,  చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల నోటి ద్వారానే ఈ విషయాన్ని బ‌హిర్గ‌తం చేశామ‌న్నారు
26-04-2025 02:56 PM
ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంది అని తెలిసి ఏం చేస్తున్నార‌ని నిల‌దీశారు. ⁠ విద్యాశాఖ అధికారులు ప్రచారానికి తప్ప..  విద్యార్థుల్లో అవ‌గాహ‌న‌ తీసుకొచ్చే ప్రయత్నం చేయ‌డం లేద‌ని త‌ప్పుప‌ట్టారు.
26-04-2025 02:01 PM
ఈ దోపిడీ ఇంతటితో ఆగేలా లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలోనూ ఇలాగే చంద్ర‌బాబు అమ‌రావ‌తి పేరు చెప్పి త‌న బినామీల‌కు దోచిపెట్టార‌ని ఫైర్ అయ్యారు.
26-04-2025 10:02 AM
భూమ‌న అభిన‌య్‌రెడ్డి చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మానికి న‌గ‌ర ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది.

25-04-2025

25-04-2025 05:29 PM
అప్పులు చేయ‌డంలో వీరు ఎంత సిద్ధహ‌స్తులంటే 2014లో రాష్ట్రం అప్పులు రూ. 1.40 ల‌క్ష‌ల కోట్లుంటే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీల నేతృత్వంలోని ప్ర‌భుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.2.57 ల‌క్ష‌ల కోట్ల...
25-04-2025 03:45 PM
 ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ నుంచి నేటి వరకు ఉపాధి కూలీ పనులకు హాజరైన వారికి 11 వారాల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి కరువు ప్రాంతాల్లో చేసిన ఉపాధి పనులకు...
25-04-2025 02:20 PM
రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి
25-04-2025 02:05 PM
ఉగ్రదాడిలో  ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారని, ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను పార్టీ నాయ‌కులు...

24-04-2025

24-04-2025 11:43 PM
ముష్కరుల చేతిలో రాష్ట్రానికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు హత్యకు గురి కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. బాధిత‌ కుటుంబ సభ్యులకు  వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. 
24-04-2025 04:44 PM
కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆఫ్‌ బడ్జెడ్‌ బారోయింగ్‌ను ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. అప్పులు విపరీతంగా చేశారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా...
24-04-2025 04:22 PM
ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు, ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే నీ తోలుతీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైయ‌స్ఆర్‌సీపీకి ఉంది. ప్రతి గ్రామం నుంచి వైయ...
24-04-2025 02:55 PM
కశ్మీర్‌లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము
24-04-2025 02:46 PM
హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. 
24-04-2025 02:35 PM
ప్రస్తుత ప్రభుత్వం ఆ స్టోరేజ్ ను వినియోగం లోకి కూడా తీసుకురాలేద‌ని  ఫైర్ అయ్యారు. పులివెందుల కే తలమానికమైన మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే ఈ ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించింద‌ని దుయ్య‌బ‌ట్టారు.
24-04-2025 02:24 PM
‘ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలి వాసి మృతి చెందడం బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి
24-04-2025 02:13 PM
గ్రామ పంచాయతీ రెజల్యూషన్ ఇవ్వలేదని ఆగ్రహించిన టీడీపీ నాయకుడు లోకయ్య, ఆయన కుమారుడు, ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ కలిసి ఇంట్లోకి దూరి సర్పంచ్‌పై దాడికి పాల్పడ్డారు
24-04-2025 01:43 PM
ఇవాళ  వైయస్‌ జగన్‌ సమావేశమ‌య్యారు. సమావేశం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించిన అనంత‌రం వైయ‌...
24-04-2025 09:37 AM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.
24-04-2025 09:34 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లి­లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌...
24-04-2025 12:15 AM
 ఇంత పారదర్శక వ్యవస్థపై చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నాడు. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్‌ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి...
24-04-2025 12:07 AM
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్  జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు,
24-04-2025 12:02 AM
కశ్మీర్‌లో ఉగ్రవాదుల అమానుష దాడి పిరికిపందల చర్య, ఇది మానవత్వంపై జరిగిన దాడిగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ దుస్సంఘటనలో మృతుల కుటుంబాలకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాం. ఆ...

23-04-2025

23-04-2025 04:23 PM
. గత కొద్ది రోజుల క్రితం మిర్చి రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని మా అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ కి రావటం జరిగింది.
23-04-2025 04:07 PM
కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది
23-04-2025 03:58 PM
‘‘మూడు వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టారని.. లోకేష్ బినామీ కిలారీ రాజేష్ వందలకొద్దీ డొల్ల కంపెనీలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ క్రైమ్‌కి తెరలేపింది.
23-04-2025 02:35 PM
ఉగ్ర‌దాడిలో విశాఖ‌, కావ‌లికి చెందిన చంద్ర‌మౌలి, మధుసూద‌న్ మ‌ర‌ణించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. బాధిత కుటుంబాల‌కు కేంద్రం అండ‌గా నిల‌వాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. 
23-04-2025 01:19 PM
జమండ్రిలో అవినీతి జరక్కుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాన‌ని, నగరంలో  అధికార పార్టీ నేతలు భూములను కబ్జా చేసే ప్రయత్నాలు అడ్డుకుంటామ‌న్నారు
23-04-2025 10:08 AM
ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ అయ్యింది. ఈ సంస్థ పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ.10 లక్షల మాత్రమే. ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు సతీష్ అబ్బూరి, కౌశిక్ పెందుర్తి ఈ...

22-04-2025

22-04-2025 07:26 PM
ఈ సంద‌ర్భంగా రాజేష్‌కు వైయ‌స్ జ‌గ‌న్ ధైర్యం చెప్పారు. 
22-04-2025 07:17 PM
2014–19 మధ్య కాలంలో చంద్రబాబు హాయంలో జరిగిన లిక్కర్‌ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? లిక్కర్‌ స్కాంకి పాల్పడినట్టు చంద్రబాబు మీద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన మాట వాస్తవమా? కాదా? తన అనుకూలమైన...
22-04-2025 06:30 PM
 పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్రస్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైయస్సార్‌...

Pages

Back to Top