టాప్ స్టోరీస్

20-09-2025

20-09-2025 08:33 PM
‘గతంలో కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ ఇలా ప్రతి దానికీ శంకుస్థాపన పేరుతో శిలా ఫలకాలు వేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే గేటులు పెట్టునట్టు భజన చేయించుకున్నారు.
20-09-2025 08:25 PM
కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి ఇమేజ్ ని పెంచ‌డానికి విశాఖ బ్రాండ్‌ను నాశ‌నం చేస్తున్నారు. పెట్టుబడుల‌న్నీ అమ‌రావ‌తికి త‌ర‌లిస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకోవ‌డానికి అమ‌రావ‌తి బాగుండ‌...
20-09-2025 08:21 PM
శ్రీవారి హుండీ లెక్కింపులో అమెరికన్‌ డాలర్‌ నోట్లు చోరీచేస్తూ సి.వి.రవికుమార్‌ అనేక వ్యక్తి 2023, ఏప్రిల్‌ 29న టీటీడీ విజిలెన్స్  సిబ్బంది పట్టుకున్నారు. వాటి విలువ రూ.72,000లుగా  విజిలెన్స్‌...
20-09-2025 05:46 PM
రాష్ట్రంలో రైతుల పరిస్ధితి మరింత దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పెట్టుబడిసాయం కింద అందించే అన్నదాత సుభీభవను తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు...
20-09-2025 05:19 PM
కనీస గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులు చివరకు పంటను రోడ్ల మీద పారవేస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ, ఉల్లి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది. తొలుత...
20-09-2025 05:12 PM
మీ ప్రతాపం పేదలు మీద చూపించ వద్దు.. వైజాగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాపులను జేసీబీలతో పచ్చడి చేస్తున్నారు. మానవత్వం లేకుండా కూటమి నేతలు
20-09-2025 05:08 PM
మాజీ సీఎం వైయస్ జగన్ 51 సార్లు బెంగుళూరు వెళ్ళారంటూ ఈనాడు పత్రికలో వార్త రాశారు. నిత్యం వైయస్ఆర్‌సీపీ నాయకులు, వైయస్ జగన్ గారి మీద పడి బుదరచల్లడమే తప్ప ప్రజాసమస్యల గురించి ఆ పత్రికకు పట్టదు.
20-09-2025 01:00 PM
నా కట్టె కాలే వరకు వైయస్ జగన్ వెంటే ఉంటాను. అవసరమైతే రాజకీయాలను వదిలేస్తానని వైయ‌స్ఆర్‌సీపీని వీడను. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా వైయ‌స్ఆర్‌సీపీలోనే కొన‌సాగుతారు.
20-09-2025 12:49 PM
ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్‌ పిలుపు మేరకు నిర్వ‌హించిన ఛలో మెడిక‌ల్ కాలేజ్ కార్య‌క్ర‌మం అన్ని చోట్ల విజ‌య‌వంతం అయింది
20-09-2025 12:23 PM
నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.
20-09-2025 12:11 PM
360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా?. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు
20-09-2025 09:21 AM
డికల్‌ కాలేజీల ప్రై­వేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ  యూ­త్, స్టూడెంట్‌ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతి­యుత ఆందోళనలు,

19-09-2025

19-09-2025 05:39 PM
గ‌త ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో రూ.8,500 కోట్ల వ్య‌యంతో వైయ‌స్ జ‌గ‌న్ 17 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల నిర్మాణం చేప‌ట్టి 5 కాలేజీల‌ను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిష‌న్లు పూర్తయ్యి క్లాసులు జ‌...
19-09-2025 04:06 PM
 ఎమ్మెల్సీల ఆందోళనతో మండ‌లిని చైర్మ‌న్ వాయిదా వేశారు అయితే, సభలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగిస్తూ..పీపీపీ విధానం రద్దు చేయాలంటూ నినాదాలు...
19-09-2025 03:48 PM
అన్న‌మ‌య్య జిల్లా: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేయాల‌న్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే  ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికో
19-09-2025 03:00 PM
ఇటీవ‌ల గుండె ఆప‌రేష‌న్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న రామ‌చంద్రారెడ్డికి శుక్ర‌వారం వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్ చేసి వీడియో కాల్‌లో ప‌రామ‌ర్శించి
19-09-2025 02:56 PM
రెండో రోజు మండలి ఆవరణలో శాసనమండలి ప్రతిపక్ష నేత  ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్సీలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు
19-09-2025 12:24 PM
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ త‌ల‌పెట్టిన ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ సమన్వయకర్త...
19-09-2025 10:54 AM
అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి తోపుదుర్తి కవిత ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిచారు

18-09-2025

18-09-2025 08:33 PM
రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఏడు త్రైమాసికాలు పెండింగ్‌. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు. గత ఏడాది ఎన్నికల...
18-09-2025 06:13 PM
 మొన్న ప్రెస్‌మీట్‌లో సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సెవెన్‌ మోసాలు, మెడికల్‌ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడాను. ఈ మూడింటి గురించి ఆధారాల సహా మాట్లాడ్డానికి కనీసం గంటకుపైనే పట్టింది. ఈ మాత్రం...
18-09-2025 04:28 PM
ఇందులో పది కళాశాలల నిర్మాణానికి 4,500 కోట్లు అవసరం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఇందుకు నిధులు లేవని పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదనే చంద్రబాబు ఈ దుర్మార్గపు ఆలోచనకు తెర తీశారని దుయ్యబట్టారు
18-09-2025 04:22 PM
‘‘ప్రభుత్వం,మంత్రుల నుంచి బాధ్యతారాహిత్యంగా సమాధానం వస్తోంది. ప్రజల సమస్యలపై కనీసం బాధ్యత లేదు. నిస్సిగ్గుగా సమాధానాలు చెబుతున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే సమాధానం లేదు.
18-09-2025 03:51 PM
విజ‌యవాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బియ్యం ర‌వాణా మాఫియా న‌డిపేది ఎంపీ కేశినేని చిన్నినే అని ఆ పార్టీ ఎమ్మెల్యే చెబుతున్నారు. పెద్దిరెడ్డి అనే వ్య‌క్తిని మేనేజ‌ర్ గా...
18-09-2025 03:39 PM
ఆర్డీటీకి మతం బూచి చూపి దేశం నుంచి వెళ్లిపోయేలా చూస్తున్నారు. విదేశీ నిధులు రాకుండా అడ్డుకుని ఆర్డీటీ సేవలు అందించలేని పరిస్థితికి తెచ్చారు. 
18-09-2025 03:29 PM
పెరుమన దగ్గర ఇసుక అధికలోడుతో ఉన్న ట్రిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  మరణించిన వారి కుటుంబాల గోడు వర్ణాణాతీతం
18-09-2025 03:15 PM
2023 ఏడాదిలో ఆరు మెడికల్‌ కళాశాలల్లో మెడికల్‌ విద్యార్దులు విద్యను అభ్యసిస్తుంటే, కూటమి పాలనలో మెడికల్‌ కళాశాలలను పీపీపీ పద్ధతిలో కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని చూస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.
18-09-2025 03:02 PM
చివరకు యువకులు తప్పతాగి, నగర నడిబొడ్డున  పోలీసులపైనే దాడులకు దిగడం కూడా ఇటీవల చూశామని భరత్  ప్రస్తావించారు.  తప్పతాగిన యువకులు సృష్టించిన భీభత్సానికి జనం విస్తుపోయారన్నారు
18-09-2025 02:31 PM
చంద్ర‌బాబు గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు...
18-09-2025 01:11 PM
ఇండోసోల్‌కు భూములు ఇచ్చిన జీవోను ర ద్దు చేయకుండానే బీపీసీఎల్‌కు ఎందుకిచ్చారని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు. ఇండోసోల్‌ కంపెనీని అక్కడ నుంచి కరేడుకు ఎందుకు తరలించారని నిలదీశారు.
18-09-2025 12:56 PM
. గత ఐదేళ్లుగా ఎప్పుడైనా రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా?. మా హయాంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. యూరియా కోసం ఎన్నడూ ఆందోళనలు జరగలేదు
18-09-2025 12:41 PM
యూరియా సమస్యను కూట‌మి ప్ర‌భుత్వం పరిష్కరించక‌పోవ‌డంతో రైతుల‌కు అవ‌స్థ‌లు త‌ప్ప‌డం లేదు.  
18-09-2025 12:32 PM
పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. “ వైయ‌స్ఆర్‌ పల్నాడు కరువు నివారణ పథకం” క్రింద… రూ. 340.26 కోట్ల వ్యయంతో  వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం చేప‌...
18-09-2025 11:44 AM
కొండాపురం వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని పోలీసులు అడ్డుకొని తాడిపత్రి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, పోలీసుల‌క మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో...
18-09-2025 11:27 AM
ప్రభుత్వానికి పోలీసులు తొత్తులగా పనిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అరెస్టులతో భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ స్ప‌ష్టం చేశారు.
18-09-2025 11:19 AM
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది.
18-09-2025 09:46 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తొలగింపు, రేషన్ వాహనాలు, ప్రభుత్వ లిక్కర్ షాపులు రద్దు చేయడంతోపాటు ఆప్కాస్ లో పనిచేస్తున్న వేలాదిమందిని తమకు నచ్చని కారణంతో వేలాదిమందిని అధికార...

17-09-2025

17-09-2025 06:39 PM
అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర కావొస్తున్నా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌తో కూట‌మి నాయ‌కులు ప్ర‌జ‌ల్ని ఇప్ప‌టికీ త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు
17-09-2025 05:18 PM
కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన నిర్మాణం పూర్తి కాలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మైనార్టీలను మోసం చేశారు. 2014 నుంచి షాదీఖాన విషయంలో అబద్ధాలు చెబుతూనే ఉన్నారు.
17-09-2025 04:21 PM
పీపీపీ విధానం, పీ 4 పై ఉపన్యాసాలివ్వడం మినహా... రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా రాష్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నాలుగోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో  ...
17-09-2025 02:50 PM
శ్రీ‌కాకుళం:  రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగ‌బ‌ద్ధంగా పాల‌న జ‌ర‌గ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు ఆక్షేపించారు.
17-09-2025 02:04 PM
7 అసెంబ్లీ నియోజకవర్గాలు యువజన విభాగం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, విద్యార్ధి విభాగం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా పరిధిలో ఉన్న అన్నీ అనుబంధ విభాగాలు నాయకులు, కార్యకర్తలు అభిమానులు 19వ తేదీ...
17-09-2025 01:24 PM
ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ జ‌గ‌న్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
17-09-2025 01:08 PM
త‌న ఐదేళ్ల పాల‌న‌తో విద్య‌, వైద్య రంగంలో వైయ‌స్ జ‌గ‌న్ గారు రాష్ట్రంలో స‌మూల మార్పులు తీసుకొచ్చారు. క‌రోనాతో తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభం ఉన్నా ఒక వైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధిని చేసిచూపించిన విజ‌న‌...
17-09-2025 12:59 PM
సమస్త హస్తకళలకు అధిదేవత, విశ్వరూపశిల్పి, విశ్వకర్మ. భగవంతుడి స్వరూపంగా విశ్వకర్మ జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరం. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్‌బోన్ కాస్ట్...
17-09-2025 12:27 PM
చంద్రబాబు 15 ఏళ్ల సీఎం పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేట్ పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నాం
17-09-2025 12:13 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ...
17-09-2025 11:47 AM
ఎమ్మెల్సీలు రమేష్‌ యాదవ్‌, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పవిత్ర మురళీకృష్ణ, తోలేటి శ్రీకాంత్‌, ఉదయ్‌, అంకంరెడ్డి నారాయణమూర్తి, మల్లికార్జున్‌, బ్రహ్మం తదితరులు...
17-09-2025 09:37 AM
`ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశ సేవలో మరింతగా పాల్గొనాలని` అంటూ ఆకాంక్షిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

16-09-2025

16-09-2025 05:51 PM
రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల ప‌ట్ల చంద్ర‌బాబుకి నిజంగా ప్రేమనేది ఉంటే ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేస్తామ‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలి. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా...
16-09-2025 05:47 PM
 ఈ మేరకు వైయస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటన చేస్తూ.. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద...
16-09-2025 05:34 PM
కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతం దశాబ్దాలుగా వైద్య సేవలకు దూరంగా ఉంద‌ని, అధిక జ‌నాభా కలిగిన ఈ ప్రాంతంలోని నాలుగు, ఐదు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఆదోని కేంద్ర బిందువుగా ఉంది
16-09-2025 04:25 PM
ఆనాడు సర్ధార్ గౌతు లచ్చన్న గీతకులాల ఐక్యతన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ప్రకారం కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కోరారు. ఆ మేరకు...
16-09-2025 04:21 PM
మచిలీపట్నంలో గొర్రిపాటి గోపీచంద్ తెరవెనుక మంత్రి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నారు. మాచవరం బైపాస్ రోడ్డులో దేవుడి ఆస్తిని లింగం ఆనంద్ అనే బినామీ పేరుతో దోచుకున్నానని ఆరోపించారు. అదే విధంగా 2005లో నా...
16-09-2025 03:57 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాదిన్న‌ర కావొస్తున్నా ఏ ఒక్క సంక్షేమ ప‌థకాన్ని కానీ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కానీ అమ‌లు చేయ‌లేక‌పోయిన చంద్ర‌బాబు, విజ‌న్ డాక్యుమెంట్‌ల పేరు చెప్పి అబ‌ద్ధాలు, మాయ‌మాట‌ల‌...
16-09-2025 03:37 PM
కూట‌మి పాల‌కుల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి, క‌ట్టుక‌థ‌ల‌తో , అక్ర‌మ కేసుతో మా నాయ‌కుడి అరెస్ట్‌కు సిద్ధ‌మైన టీటీడీ విజిలెన్స్ ...మా ఇంటి త‌లుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయి. 
16-09-2025 01:26 PM
విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఐదు మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు
16-09-2025 12:52 PM
ష్ట్రంలో నవ రాత్రులు 9 రోజుల పాటు ప్రతి రోజు దరిదపుగా రాష్ట్రం లోని ప్రతి అమ్మవారి దేవాలయం లోను అలంకారాలతో జరిగే పండుగ..దసరా . ఈ 9 రోజులు పూల వినియోగం ఎక్కువగా ఉంటుంది
16-09-2025 12:12 PM
 గతంలో కూడా చంద్రబాబు శెట్టి బలిజ మనోభావాలను కించపరిచారని, ప్రస్తుతం కూడా అదేపంథా అమలు చేస్తున్నారని ఆరోపించారు.
16-09-2025 10:37 AM
టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరసగా ఘోర అపచారాలు జ‌రుగుతున్నాయ‌ని భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు

Pages

Back to Top