టాప్ స్టోరీస్

03-11-2025

03-11-2025 12:11 PM
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి` అని వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు.
03-11-2025 11:25 AM
జేసీ వర్గీయులు చేసిన దాడిలో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. 
03-11-2025 09:39 AM
ఈ గెలుపు ప్రతి  భారతీయుడు పెద్ద కలలు కనడానికి ఒక ప్రేరణ’ అని అభినందనలు తెలిపారు. 
03-11-2025 09:36 AM
ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి.

02-11-2025

02-11-2025 07:33 PM
ఒకవైపు తుపాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోతే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరోవైపు కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేదానికి జోగి రమేష్ ను అరెస్టు చేశారు. కల్తీ మద్యం...
02-11-2025 07:23 PM
ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వం రాజ్యాంగ బ‌ద్దంగా ప‌రిపాల‌న సాగించాలి. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంతో వ్య‌వ‌హ‌రించాలి. కానీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇవేవీ పాటించ‌క‌పోగా ప్ర‌...
02-11-2025 07:17 PM
కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో మహిళలే అధికంగా చనిపోవడం బాధాకరం. మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్.జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య...
02-11-2025 07:08 PM
రాష్ట్రంలో న‌కిలీ మ‌ద్యం షాపుల్లోకి వ‌చ్చింద‌ని అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి దాదాపు నెల‌రోజులుగా జోగి ర‌మేశ్ స‌హా  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులమంతా ప్ర‌శ్నిస్తూనే ఉన్నాం
02-11-2025 10:49 AM
చంద్ర‌బాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ  వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి...
02-11-2025 10:41 AM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు ధర్మాన కృష్ణదాస్
02-11-2025 10:40 AM
తాడేప‌ల్లి: మాజీ మంత్రి జోగి ర‌మేష్ అరెస్టు పూర్తిగా అక్ర‌మ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు,  మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు,  మాజీ ఎం
02-11-2025 10:35 AM
మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్ర‌మ అరెస్టును నిర‌సిస్తూ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద వైయ‌స్ఆర్‌సీపీ...
02-11-2025 10:17 AM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్‌ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న...

01-11-2025

01-11-2025 06:49 PM
హిందువు అని చెప్పుకునే హిందూ ద్రోహి చంద్రబాబు అయితే, జరగని తప్పులకు పశ్చాత్తాప దీక్షలు చేసే పవన్ కళ్యాణ్.. ఇప్పడు ఇంత పెద్ద తప్పు జరిగితే ఎందుకు దీక్షలు చేయడం లేదు?
01-11-2025 06:44 PM
పవిత్ర దినాల్లో దేవాలయాలకు భక్తులు వెళ్లడం సహజం. కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు భారీఎత్తున భక్తులు వచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి, ఆయా చోట్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాల్సిన...
01-11-2025 04:58 PM
రాష్ట్రంలో కేవలం 66 వేల ఎకరాలలో ఉల్లి సాగు చేస్తున్నార‌ని, ఇందులో కర్నూలు 45 వేలు, వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలో 11,500, నంద్యాల 7.8 వేల ఎక‌రాల్లో సాగు చేస్తున్నార‌ని
01-11-2025 04:46 PM
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆనం రామనారాయణరెడ్డి తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతున్నారు. కార్తీకమాసంలో ఆలయాలకు భక్తులు వెళ్తారన్న సంగతి తెలీదా?
01-11-2025 04:27 PM
తుపానైనా, వరదలైనా, కరువైనా... ఇలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం, బెటర్ మేనేజ్ మెంట్ అవుతుందా?
01-11-2025 04:18 PM
కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం
01-11-2025 03:58 PM
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేతగానితనం తోనే మెడికల్ కాలేజీల ప్రవేటికరణ చేస్తోందని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మండిపడ
01-11-2025 03:49 PM
శ్రీ‌కాకుళం ప‌ట్ట‌ణం పాత బస్ స్టాండ్ కూడలిలో  పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు
01-11-2025 03:36 PM
ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు సిగ్గు లేకుండా నోరుపారేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
01-11-2025 03:19 PM
పొట్టిశ్రీరాములు గారి ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది, కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని పక్కనపెట్టింది.
01-11-2025 03:04 PM
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6గురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో ఏడుగురు మరణించారు. ఇప్పడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకూ 10 మంది...
01-11-2025 12:02 PM
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జూన్‌లో విత్తనం వేస్తే 60 రోజులు వర్షాలు కురవలేదు. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ గురించి ప్రస్తావన చేయడం లేదు
01-11-2025 11:35 AM
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది.
01-11-2025 11:27 AM
Speaking to media here on Saturday, former minister Kakani Goverdhan Reddy said, though in opposition, the review meeting held by YSRCP President YS Jagan Mohan Reddy has got a massive response as...
01-11-2025 11:22 AM
‘పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే  వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశం
01-11-2025 11:10 AM
ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కడిమెట్ల రాజీవ్ డ్డి (మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు)కి బాధ్యతలు అప్పగించినట్టు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
01-11-2025 09:48 AM
గడిచిన రెండు, మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రాష్ట్రంలో రైతులు తీవ్ర వేదనలో ఉన్నారు.  మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి, దానిలో కిక్ బ్యాగ్స్ ద్వారా...

31-10-2025

31-10-2025 07:24 PM
రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరాను ప్రశ్నిస్తూ, నేను నివాసం ఉండే ఇబ్రహీంపట్నంలో ఆ మద్యం తయారీని లోకానికి చూపడం నేరమా? దాంతో నాపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి...
31-10-2025 05:28 PM
కాకినాడ: మొంథా తుపాన్‌తో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా నష్టం అంచనాలు తయారు చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్
31-10-2025 05:10 PM
గొలగమూడి జాతీయ రహదారి నుంచి వెంకటాచలం మండల కేంద్రం వరకు వందలాది మోటార్ బైకులతో ర్యాలీ చేప‌ట్టారు.
31-10-2025 04:50 PM
మైనారిటీ ఫైనాన్స్  కార్పొరేషన్ ద్వారా యువతకు రూ. 2-5 లక్ష వరకు రుణ సహాయం,మౌజం లకు రూ.5వేల నుండి రూ.10 వేలకు పెంపు హామీలు అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు
31-10-2025 04:08 PM
ఇంత జరుగుతున్నా, తాను సనాతన హిందూవాదిని అని చెప్పుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? పవిత్ర భగవద్గీతపై ఏకంగా టీటీడీ బోర్డు సభ్యుడు అంత దారుణంగా మాట్లాడినా, ఆయన కనీసం ఎందుకు...
31-10-2025 04:03 PM
కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో వైద్య రంగం ఊపిరి తీస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు  నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌ అన్నారు. రాష్ట్రంలో వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన...
31-10-2025 03:36 PM
తుపాన్ కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ పెడ‌న నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము డిమాండ్ చేశారు. బంటుమిల్లి మండలం కంచడం, బర్రిపాడు గ్రామాల్లో “మోంథా”...
31-10-2025 02:55 PM
మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు చేప‌ట్టిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో అపూర్వ స్పంద‌న వ‌స్తున్న‌ట్లు వైయస్ఆర్ సీపీ...
31-10-2025 02:37 PM
మా పార్టీ శ్రేణులను మా అధినేత వైయ‌స్ జగన్ ముందుగానే అప్రమత్తం చేసి,  ప్రజలకు అండగా నిలవాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మేము, మా పార్టీ శ్రేణులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అండగా నిలవడం...
31-10-2025 11:40 AM
  కమిటీల నిర్మాణంతో పాటు పార్టీ అభివృద్ధిపై గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. రాబోయే రోజులలో కార్యకర్తల అభిప్రాయం మేరకు వైయ‌స్ జగన్ పాలన ఉంటుందన్నారు.
31-10-2025 09:43 AM
ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైయ‌స్ జగన్ ఆకాంక్షించారు.

30-10-2025

30-10-2025 06:37 PM
తాడేపల్లి:   మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్లీ కేంద్ర
30-10-2025 05:46 PM
ఏపీ సీడ్స్ అధికారుల‌తో డాక్టర్ సాకే శైలజానాథ్  ఫోన్ కాల్ లో మాట్లాడి ఎందుకు  రైతన్నలకు పప్పు శనగ పంపిణీ చేయలేదని ప్రశ్నించడంతో  వ్యవసాయ అధికారులు ఇండెంట్ పంపలేదని సమాధానం ఇచ్చారు
30-10-2025 05:39 PM
నవంబర్‌ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైయ‌స్‌ జగన్‌ను కోరారు. వైయ‌స్‌ జగన్‌ను కలిసిన కడప మాజీ మేయర్‌ సురేష్‌ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్‌...
30-10-2025 05:08 PM
జిల్లాలో రబీ సీజన్‌లో పప్పుశనగ సాగు 70 వేల హెక్టార్లలో ఉంటుందని, సీజన్‌ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇంకా విత్తనాలు పంపిణీ చేయలేదన్నారు. తీరిగ్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్రారంభించామని అధికారులు...
30-10-2025 12:52 PM
తాడేప‌ల్లి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌న్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు పార్టీ శ్రేణులు క‌ది
30-10-2025 10:35 AM
బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైయ‌స్‌ జగన్‌ పిలుపు మేర­కు పార్టీ నాయకులు,...

29-10-2025

29-10-2025 05:03 PM
నిత్యావ‌స‌ర వ‌స్తువులు, దుస్తులు, ర‌గ్గులు పంపిణీ చేశారు.  
29-10-2025 04:17 PM
మోంథా తుపాను వల్ల గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగి పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేల రూపాయలు ప్రభుత్వం నేరుగా చెల్లించాలని వైయ‌...
29-10-2025 03:12 PM
సీఎం చంద్రబాబు నాయుడివి చెత్త ఆలోచనలు అని, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు
29-10-2025 02:23 PM
విష‌యం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, జెడ్పీ చైర్మ‌న్  మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు జిల్లా అధికారుల‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు.
29-10-2025 01:21 PM
బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని నాపై ఉసిగొల్పి నా మీద గోవుల మరణంపై నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నాన‌ని  నామీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్...
29-10-2025 11:48 AM
దీంతో జీర్ణించుకోలేని టీడీపీ నేత‌లు తమ పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 
29-10-2025 09:27 AM
తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైయ‌స్‌ జగన్‌ పిలుపునిచ్చారు.  

28-10-2025

28-10-2025 07:51 PM
మూడు విడతల్లో పనులు చేయాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందే ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇందులో సోమనాథ్ నగర్ బ్రిడ్జి కూడా టెండర్లు పిలిచామని ఎన్నికల రావడంతో...
28-10-2025 04:46 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ..అది కేవలం ఒక సంతకం కాదు, కోటి గుండెల నిరసన.  
28-10-2025 04:13 PM
తుపాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్ట పోయార‌ని, వారిని ప్రభుత్వం స‌కాలంలో ఆదుకోవాల‌ని కోరారు. పునరావాస కేంద్రాలకు కొంత మంది ప్రజలు వెళ్ళడం లేదు..
28-10-2025 02:26 PM
హ‌రీష్ రావు గారి తండ్రి స‌త్య‌నారాయ‌ణ రావుగారి మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

Pages

Back to Top