Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తిరుమల నెయ్యి వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధం
టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది
Stop defaming Tirumala for TDP’s political agenda – YV Subba Reddy
95 వేల సంతకాలు పూర్తి
ఎవరూ అధైర్య పడవద్దు..రాబోయే రోజులు మనవే
వైయస్ఆర్సీపీ నేత మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి
వైయస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన
తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీఎం చంద్రబాబు
రెండు మార్కుల తేడాతో మెడికల్ సీట్ మిస్
ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
27-11-2025
తిరుమల నెయ్యి వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధం
27-11-2025 02:22 PM
టీడీపీతో పాటు, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తెలుగు మీడియా సంస్థలు తిరుమల ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.326కే కొంటే కల్తీ జరిగినట్లయితే.. మరి...
టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది
27-11-2025 02:13 PM
మంత్రి సంధ్యారాణి పీఏ... బాధిత మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడంతో పాటు, ఆమెను పక్కలోకి రావాలని వేధింపులకు గురిచేయడంతో పాటు మరింత బరితెగించి ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కలోకి కూడా రావాలని ఒత్తిడి...
95 వేల సంతకాలు పూర్తి
27-11-2025 12:49 PM
“మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేతుల్లోకి వెళితే పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరమవుతుంది. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలుపుతున్నారు” అని ఆయన తెలిపారు
ఎవరూ అధైర్య పడవద్దు..రాబోయే రోజులు మనవే
27-11-2025 12:32 PM
పార్టీ నాయకులు, క్యాడర్ ఎవరూ అధైర్య పడవద్దని, రాబోయే రోజులు మనవేనని, అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.
వైయస్ఆర్సీపీ నేత మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి
27-11-2025 12:17 PM
దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనేది తెలియరాలేదు.
26-11-2025
వైయస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన
26-11-2025 10:46 PM
వైయస్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు.
తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీఎం చంద్రబాబు
26-11-2025 10:36 PM
తాడేపల్లి:అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..
రెండు మార్కుల తేడాతో మెడికల్ సీట్ మిస్
26-11-2025 10:29 PM
పులివెందులకు చెందిన నాగసుందర రెడ్డి తన కుమార్తె పూజితతో కలిసివచ్చి వెలమవారిపల్లె క్రాస్ వద్ద వైయస్ జగన్ ను కలిశారు. పూజితకు నీట్లో 467 మార్కులు వచ్చాయని,
ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు
26-11-2025 05:31 PM
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్ నిర్మించారన్న కోపంతోనే కక్షపూరితంగా అంబేడ్కర్ స్మృతివనం నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, రాజ్యాంగం అమలు మీద ప్రభుత్వానికి...
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం
26-11-2025 05:00 PM
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం సంతోషం. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన రచనలతో అందరికీ సమానమైన న్యాయం దక్కాలని... జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా...
చంద్రబాబు గారూ ఇకనైనా రైతులను పట్టించుకొండి
26-11-2025 04:12 PM
వైయస్ఆర్ కడప జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం దుస్థితికి అద్దం పడుతున్న అరటి రైతుల కడగండ్లను మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైయస్ఆర్ కడప జిల్లాలో స్వయం
మహేశ్వరరెడ్డి కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
26-11-2025 03:04 PM
ఈ మేరకు మహేశ్వర్రెడ్డి చిత్రపటానికి వైయస్ జగన్ నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
26-11-2025 02:42 PM
తాడేపల్లి : వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాజ్యంగ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీర్వాదం
26-11-2025 11:32 AM
వైయస్ జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైయస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు.
రాజ్యాంగ విలువలు కాపాడుకోవడమే అంబేద్కర్కు నిజమైన నివాళి
26-11-2025 11:20 AM
మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా.. అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం అంటూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
అరటి రైతులకు నేడు వైయస్ జగన్ పరామర్శ
26-11-2025 08:52 AM
బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వాళ్ల ఇబ్బందులను తెలుసుకోనున్నారు
25-11-2025
ఒక్క మార్కు తేడాతో నా కుమారుడు మెడికల్ సీట్ కోల్పోయాడు
25-11-2025 10:51 PM
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని వైయస్ జగన్ అన్నారు.
పంచ సూత్రాలు కావు, పచ్చి అబద్దాలు
25-11-2025 10:42 PM
గడిచిన వారం రోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త డ్రామాలకు తెరతీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులని ఆదుకోవడం మానేసి... తామేదే చేస్తున్నామని వారిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది.
ఇటు డైవర్షన్.. అటు వైయస్ఆర్సీపీపై కక్ష సాధింపు
25-11-2025 10:32 PM
2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్ చేసే వాళ్లం. కానీ,...
ఆపన్నులకు వైయస్ జగన్ అండ
25-11-2025 05:38 PM
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైయస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.
పరకామణి కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర
25-11-2025 05:12 PM
నాకు ఈ కేసుకు భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి
పులివెందులలో వైయస్ జగన్కు ఘన స్వాగతం
25-11-2025 05:03 PM
సొంత నియోజకవర్గంలో వైయస్ జగన్ మూడు రోజుల వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ ప్రజా దర్బార్.. రేపు అరటి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు.
కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావిస్తాం
25-11-2025 03:41 PM
గతంలో తమ పక్షాన నిలబడి ఈ సమస్యలను పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎంపీ గురుమూర్తికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
అరటి రైతులను ఆదుకోండి
25-11-2025 03:22 PM
డిసెంబర్లో మళ్లీ అరటి కోతలు ప్రారంభం అవుతాయని, తక్షణం ప్రభుత్వమే అరటి పంటను కోనుగోలు చేయాలని కోరారు. జిల్లాను హార్టికల్చర్ హబ్గా చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్పితే ఇక్కడి రైతులకు కలిగిన...
పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట
25-11-2025 01:05 PM
ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు...
శ్రీకాళహస్తిలో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు..
25-11-2025 11:13 AM
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పచ్చ మూకలు దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. వైయస్ఆర్సీపీ శ్రేణుల్నే లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు దిగుతున్నారు.
దిగ్గజ నటుడి మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం
25-11-2025 11:06 AM
ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
భారత మహిళా కబడ్డీ జట్టుకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
25-11-2025 08:17 AM
క్రీడా రంగంలో మన మహిళలు వరుస విజయాలతో దూసుకుపోతూ దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
24-11-2025
రాష్ట్రంలో ‘రెడ్బుక్ రాజ్యాంగం’
24-11-2025 05:58 PM
రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై దాడులు, కేసులు బీసీ వర్గాలను రాజకీయాల నుంచి దూరం చేయాలనే ప్రయత్నంగా పరిగణిస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు.
ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిందే
24-11-2025 05:30 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రైతు కన్నీరు పెట్టని రోజంటూ లేదు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఈ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్నది లేకపోగా రోజురోజుకీ వ్యవసాయాన్ని నిర్వీర్యం...
చంద్రబాబు నాయుడిది రైతు వ్యతిరేక ప్రభుత్వం
24-11-2025 05:25 PM
తాము పండించిన ఏ పంటలకూ గిట్టుబాటు ధర లేక రైతులు జీవితాలు నాశనమవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు సర్కారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ద్రోహం చేయడం తప్ప... వారిని ఆదుకునే...
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వైయస్ జగన్ నివాళులు
24-11-2025 03:29 PM
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం.
శెట్టి బలిజలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ వెన్నుపోటు
24-11-2025 03:11 PM
మా ప్రభుత్వంలో జీవో విడుదల చేసి.. అది కూటమి ప్రభుత్వమే విడుదల చేసిందని నేను చెప్పినట్లు ఆరోపిస్తున్న మంత్రులు... దానిపై చర్చకు రమ్మంటే మాత్రం ఎందుకు రావడం లేదు? అసలు జీవో ఎవరు విడుదల చేశారు?
కూటమి పాలనలో అధోగతిలో వ్యవసాయ రంగం
24-11-2025 03:03 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం పూర్తిగా అధోగతి పాలైంది. చంద్రబాబు రైతులను పూర్తిగా గాలికొదిలేశాడు. ఏడాదిన్నర పాలనలో ఏ ఒక్క రోజూ రైతులకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన చేసింది లేకపోయినా, అన్నీ...
ఉపాధి కూలీల కడుపు కొట్టడం దుర్మార్గం
24-11-2025 02:58 PM
కరువు పరిస్థితులతో గ్రామాల్లో జరుగుతున్న వలసలు నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుడితే, సీఎం చంద్రబాబు దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు...
ప్రైవేటీకరణను అడ్డుకునేందుకే కోటి సంతకాలు
24-11-2025 01:25 PM
బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్...
రేపు పులివెందులకు వైయస్ జగన్
24-11-2025 12:49 PM
నవంబర్ 25 నుంచి 27 వరకు ఆయన నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
వరద ప్రాంతాల పునరుద్ధరణకు రూ.1 కోటి నిధులు
24-11-2025 11:56 AM
వరదలో గ్రామాల్లో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయిన దృష్ట్యా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ కింద కొత్త సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఎంపీ కోరారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం మరువలేనిది
24-11-2025 11:53 AM
దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ వారిపై ఆయన చేసిన పోరాట స్ఫూర్తితోనే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తరువాతి ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు
23-11-2025
ఆంధ్రప్రదేశ్ లో మీడియా పాలన సాగుతోంది
23-11-2025 07:24 PM
ఈ నెల 20 వ తేదీన వైయస్.జగన్ హైదరాబాద్ పర్యటనలో సునామీలా తరలివచ్చిన ప్రజలు ఆయన మీద చూపించిన ప్రేమ, పెల్లుబికిన అభిమానంతో.. కడుపు మండిన తెలుగుదేశం పార్టీ వారి సోషల్ మీడియా, పచ్చ మీడియా వ్యవహరించిన తీరు...
టీడీపీ వర్ల రామయ్యపై వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
23-11-2025 07:19 PM
అందులో ఒక వ్యక్తి ప్రదర్శించిన ప్లకార్డు గురించి తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య ప్రెస్మీట్ పెట్టి పార్టీకి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
23-11-2025 07:13 PM
రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు మోక్షిత విష్ణుప్రియా రెడ్డి, తేజేష్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైయస్ జగన్
అందరికీ ప్రేమనుపంచిన దైవ స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
23-11-2025 07:08 PM
హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు. బాబా శత జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు.
22-11-2025
వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు
22-11-2025 09:39 PM
ఇటీవల తరచూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు మాటల వెనుక అసలు ఉద్దేశం ఇప్పుడు అర్ధం అయింది. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేయడం, ఆరోగ్యశ్రీ...
ఈనాడు, లూథ్రాకి డబ్బులుంటాయి.. రైతులకైతే ఉండవా..?
22-11-2025 09:32 PM
రైతులకు కనీసం గన్నీ బ్యాగులే ఇవ్వలేని చంద్రబాబు పంచ సూత్రాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని, రబీ కోసం ఉచిత పంటల బీమాను...
512 టీఎంసీలకు ఒక్కటి తగ్గినా ఊరుకోం
22-11-2025 09:16 PM
కేడబ్ల్యూడీటీ–2లో తుది వాదనలనైనా సమర్థంగా వినిపించాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత అన్నివిధాలుగా నష్టపోతున్నాడని, అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే బాధిత...
పేదలకు వైద్య విద్యను దూరం చేయడం అన్యాయం
22-11-2025 05:24 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నాం. ప్రజలు స్వఛ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. పేదవారి వైద్యాన్ని ప్రభుత్వం దూరం చేయడం అన్యాయమని” అన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చారిత్రాత్మక తప్పిదం
22-11-2025 04:46 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు వ్యాఖ్యలు క్షమించరానివి అని కేకే రాజు తప్పుపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు...
భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేయొద్దు
22-11-2025 03:42 PM
చంద్రబాబు నాయుడే మొదటగా లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. అప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు CBI పర్యవేక్షణలో SITను ఏర్పాటు చేయాలని...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక జోకర్
22-11-2025 03:37 PM
. ప్రజల కోసం మాట్లాడాల్సిన నేతగా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాల్సింది పోయి, సినిమాల మాదిరిగా రాజకీయాలను నడిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అనే బాధ్యతకు ఆయన ప్రవర్తన ఏమాత్రం సరిపోదు.” అని వ్యాఖ్యానించారు.
బాబు పాలనలో దిగజారిన ఏపీ పోలీసు వ్యవస్థ
22-11-2025 03:03 PM
కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలతో పాటు ఏ వర్గాల వారికీ రక్షణ లేకుండా పోయింది. పోలీస్ వ్వవస్ధ మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు...
రాజకీయ కుట్రతోనే కోర్టు ప్రొసీడింగ్స్ చిత్రీకరణ
22-11-2025 02:11 PM
నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో సమావేశం ఎందుకు పెట్టుకున్నట్టు? వారందర్నీ ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాహ...
ఎమ్మెల్యే సోమిరెడ్డి అక్రమాలపై మాజీ మంత్రి కాకాణి ధర్మపోరాటం
22-11-2025 01:11 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాల భూములకు రక్షణ లేదని, అవినీతి పాలన పెచ్చరిల్లిందని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ భూములను దోచుకునే ప్రయత్నాలపై తాను న్యాయపోరాటం చేస్తానని స్పష్టంచేశారు.
అన్నదాతల మీద పగబట్టిన కూటమి ప్రభుత్వం
22-11-2025 09:31 AM
రైతుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా తయారైంది. అన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా... రైతులన్నా, వ్యవసాయమన్నా చంద్రబాబు అంటరానివారుగా పరిగణిస్తున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక,...
వ్యవసాయంపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు
22-11-2025 09:25 AM
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, రైతులపై కాల్పులు జరిపిన దుర్ఘటనలు తప్పించి మేలు చేసిన సంఘటనలు అరుదుగా కూడా కనిపించవు.
21-11-2025
రైతులను కష్టాల్లోకి నెట్టిన కూటమి ప్రభుత్వం
21-11-2025 05:08 PM
అనంతపురం జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏదీ?
21-11-2025 05:00 PM
ప్రస్తుతం ఉన్న చట్టబద్ధ స్థితి ప్రకారం బచావత్ ట్రైబ్యునల్ (కెడబ్ల్యూడీటీ–1) నాడు తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన ఆదేశం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం
మత్స్యకారులందరికీ అన్ని వేళలా అండగా ఉంటా
21-11-2025 04:33 PM
సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు
ఆస్తుల అటాచ్ ధర్మం కాదు
21-11-2025 04:24 PM
లిక్కర్ స్కాం కేసుతో నాకు ప్రమేయం లేదు. నా కుటుంబం అంతా మద్యం కేసు వల్ల చిన్నాభిన్నం అయ్యింది. వందల ఏళ్ల నుంచి సంక్రమించిన ఆస్తులను అటాచ్మెంచ్లోకి తెవడం ధర్మం కాదు
రైతులను దారుణంగా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
21-11-2025 04:20 PM
సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మామిడి రైతులకు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More