టాప్ స్టోరీస్

01-12-2025

01-12-2025 09:11 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య చంద్రబాబు  చేసిన అవినీతికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ఆ కేసులు నమోదయ్యాయి.
01-12-2025 09:02 PM
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని భారీ డైలాగులు చెప్పింది. ఉచిత విద్యతో పాటు, ఉన్నత విద్యకు భరోసా కల్పిస్తూ పేద విద్యార్ధులకు అండగా ఉంటామని వాగ్దానాలు చేసింది....
01-12-2025 08:58 PM
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న నెల్లూరుకు చెందిన పెంచలయ్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు?. రూ.300 విలువైన గంజాయి ప్యాకెట్‌ ఇచ్చి హత్య చేయించిన దారుణాన్ని నెల్లూరు గతంలో ఏనాడూ చూడలేదు.
01-12-2025 06:30 PM
అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపియే అని గుర్తు చేశారు.
01-12-2025 06:25 PM
కూటమి పాలనలో విద్యార్ధుల భవిష్యత్తు అయోమయంగా మారింది. కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప దాటడం లేదు. సీఎం చంద్రబాబు మాయమాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి యువత రోడ్లు మీదకు రావాల్సి...
01-12-2025 06:23 PM
 1318 నెంబర్‌ ధాన్యం అసలు కొనుగోలు చేయట్లేదు. ఆ బ్రీడ్‌ను మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి  ప్రభుత్వమే సరఫరా చేసింది. అయినా సరే, కొనమంటే కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు పండించే పంట అంతా విత్తనాలకే...
01-12-2025 04:37 PM
రైతుల కడుపు కేకలు చంద్రబాబుకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుది చేతుల ప్రభుత్వం కాదు… మాటల ప్రభుత్వం మాత్రమే అని  విమర్శించారు
01-12-2025 02:58 PM
ఈ సందర్బంగా వైయ‌స్ఆర్‌సీపీ పోర్ట్స్ రెవల్యూషన్ హ్యాష్ ట్యాగ్‌ (#YSRCPPortsRevolution)ను పోస్టులో జత చేశారు. 
01-12-2025 02:45 PM
 వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారానైనా పోస్టులు భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు లెక్చరర్లుగా...
01-12-2025 01:29 PM
మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టమ‌ని టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హెచ్చ‌రించారు. “కడప ఎమ్మెల్యేకి మళ్లీ చెబుతున్నా… రెండు వేల మందితో కాదు
01-12-2025 01:17 PM
“మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగితేనే పేద ప్రజలకు మెరుగైన, ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుంది” అని స్పష్టం చేశారు.
01-12-2025 01:06 PM
ఆముదాలవలస  నియోజకవర్గంలో ఉన్న 20 మద్యం షాపుల్లో 15 మద్యం షాపులకు పైగా కూన రవికుమార్  నడుపుతున్నార. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ఒక ఆర్గనైజర్ గా టీడీపీ నేతలు చేస్తున్నారు.
01-12-2025 12:47 PM
రాధాకృష్ణన్ దశాబ్దాలపాటు ఉన్న సంస్థాగత వ్యవహారాల అనుభవం రాజ్యసభను సమర్థంగా నడిపించే విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది.  
01-12-2025 12:41 PM
ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ 
01-12-2025 08:47 AM
వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చితోపాటు మామిడి లాంటి ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ లభించక రైతులు అల్లాడుతున్న దృష్ట్యా కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధర దక్కేలా...

30-11-2025

30-11-2025 06:30 PM
పార్వ‌తీపురం జిల్లా: మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్‌ చేశారు.
30-11-2025 05:40 PM
గిరిజనప్రాంతాల్లో సంక్షేమ గురుకులాల్లోని విద్యార్ధులు కూటమి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి విద్య, వైద్యాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గిరిజన ప్రాంతాల పిల్లలకు సరైన...
30-11-2025 05:31 PM
కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో పునర్విభజన చిచ్చు రేపింది. పునర్విభజన నిరసన జ్వాలలు, మంటలు చెలరేగుతున్నాయి. పునర్విభజన విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేష్టలకు...
30-11-2025 09:29 AM
ఇక రాజధాని కోసం డబ్బులు ఎక్కడా అంటే అన్నీ అప్పులే... వైయస్.జగన్ అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నాడు.  రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ నగరం మొత్తం అదే సంపాదించుకుంటుంది. భూములు అమ్ముకుని నిర్మాణం చేపట్టటమే అని...
30-11-2025 09:24 AM
 నిజానికి వెంకటేశ్వరశర్మకు వైయ‌స్ఆర్‌సీపీతో కానీ, పారీ లీగల్‌ సెల్‌తో కానీ, ఏనాడూ ఏ విధమైన సంబంధం లేదని, ఆయన తమ పార్టీలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరని వారు స్పష్టం చేశారు.

29-11-2025

29-11-2025 06:22 PM
 ఇంకా ఎన్నికల ముందు జగన్‌గారు హెచ్చరించినట్లుగా, ఇది కచ్చితంగా దోచుకో..తినుకో..పంచుకో (డీపీటీ) విధానమే అని గుర్తు చేశారు. 10 కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన...
29-11-2025 03:11 PM
రైతుల‌ను కూట‌మి ప్ర‌భుత్వం అష్ట‌క‌ష్టాలు పెడుతోంది. ఒక‌ప‌క్క తుపాన్ ప్రభావంతో తీవ్రంగా పంట‌ న‌ష్ట‌పోయి రైతులు ఇబ్బందులు ప‌డుతుంటే, వారికి న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేసి ఆదుకునే ఆలోచ‌న చేయ‌కుండా వ్య‌వ‌సాయం...
29-11-2025 01:20 PM
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైయ‌స్ జ‌గ‌న్ కోరారు. 
29-11-2025 11:49 AM
తాడేప‌ల్లి:  తుపాన్‌ల ప్ర‌భావం, గిట్టుబాటు ధ‌ర‌లు లేక రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని, రాష్ట్రంలో వ్య‌వ‌సాయ‌ రంగం తీవ్ర‌మైన సంక్షోభంలో కూరుకుపోయింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సె

28-11-2025

28-11-2025 05:57 PM
ఏకంగా మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పీఏ.. ఒక మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేయడం అత్యంత అమానుషం.  ‘అధికార టీడీపీ నాయకులు నిన్ను కోరుకుంటున్నారు
28-11-2025 05:46 PM
స‌మావేశంలో పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, నరసాపురం నియోజకవర్గ ఇంచార్జ్   ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు
28-11-2025 05:01 PM
మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ…అరటి పంట వేసిన రైతులకు కొనుగోలుదారులే లేరు… పండ్లను గొర్రెలకు ఇస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిందన్నారు
28-11-2025 04:54 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు తనమీద నమోదైన కేసులను నీరుగార్చే కుట్రలకు తెర లేపారు. సీఐడీ అధికారులు అన్ని ఆధారాలతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి...
28-11-2025 04:05 PM
నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌కు యలమంచిలి నియోజకవర్గాన్ని చేర్చడం ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుందని చెప్పారు. ప్రభుత్వాన్ని ఈ నిర్ణయంపై మళ్లీ ఆలోచించాలని కోరుతూ ప్రజల అభిప్రాయాన్నే తమ డిమాండ్‌కు బలంగా...
28-11-2025 02:43 PM
కేవలం హామీలు ఇవ్వడం కాదు… బాధితుల కష్టసమయంలో అండగా నిలబడటం మన బాధ్యత. వైయ‌స్ జగన్ గారి ఆదేశాల మేరకు బాధితురాలికి వెంటనే ఆర్థిక సహాయం అందించాం
28-11-2025 01:07 PM
దేశ చ‌రిత్ర‌లోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే విద్యా రంగంలో విప్లవాత్మ‌క మార్పులు తీసుకొచ్చార‌ని వైయ‌స్ జ‌గ‌న్ గారి ఐదేళ్ల పాల‌న‌ను కొనియాడారు
28-11-2025 12:17 PM
నేడు ఆ మ‌హ‌నీయుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న స‌మాజానికి చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

27-11-2025

27-11-2025 08:34 PM
సోషల్ మీడియాలో జగన్ పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకవైపు దారుణమైన పోస్టులు పెట్టిస్తూ మరోవైపు ట్వీట్ లో ప్రవచనాలు చెప్తున్నారు
27-11-2025 08:24 PM
వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే... వాటిని దుర్భిద్దితో పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసి తద్వారా వ్యక్తిగత లబ్ది పొందాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి...
27-11-2025 05:37 PM
చంద్ర‌బాబు ఎప్పుడు ముఖ్య‌మంత్రిగా ఉన్నా వ్య‌వ‌సాయం దుర్భ‌రంగా మార‌డం, రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా ఉండే ఆన‌వాయితీని ఈసారి కూడా కొన‌సాగిస్తున్నాడు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక రైతులు...
27-11-2025 02:22 PM
 టీడీపీతో పాటు, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తెలుగు మీడియా సంస్థలు తిరుమల ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.326కే కొంటే కల్తీ జరిగినట్లయితే.. మరి...
27-11-2025 02:13 PM
మంత్రి సంధ్యారాణి పీఏ... బాధిత మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడంతో పాటు, ఆమెను పక్కలోకి రావాలని వేధింపులకు గురిచేయడంతో పాటు మరింత బరితెగించి ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కలోకి కూడా రావాలని ఒత్తిడి...
27-11-2025 12:49 PM
“మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేతుల్లోకి వెళితే పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరమవుతుంది. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలుపుతున్నారు” అని ఆయన తెలిపారు
27-11-2025 12:32 PM
పార్టీ నాయకులు, క్యాడర్‌ ఎవరూ అధైర్య పడవద్దని, రాబోయే రోజులు మనవేనని, అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.
27-11-2025 12:17 PM
దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనేది తెలియరాలేదు.  

26-11-2025

26-11-2025 10:46 PM
వైయ‌స్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌  ప్రజలతో మమేకమయ్యారు.
26-11-2025 10:36 PM
తాడేపల్లి:అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..
26-11-2025 10:29 PM
పులివెందులకు చెందిన నాగసుందర రెడ్డి తన కుమార్తె పూజితతో కలిసివచ్చి వెలమవారిపల్లె క్రాస్‌ వద్ద వైయస్‌ జగన్‌ ను కలిశారు. పూజితకు నీట్‌లో 467 మార్కులు వచ్చాయని,
26-11-2025 05:31 PM
ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ వైయ‌స్ జ‌గ‌న్ నిర్మించార‌న్న కోపంతోనే క‌క్ష‌పూరితంగా అంబేడ్క‌ర్ స్మృతివ‌నం నిర్వ‌హ‌ణ‌ను కూట‌మి ప్ర‌భుత్వం గాలికొదిలేసింద‌ని, రాజ్యాంగం అమ‌లు మీద ప్ర‌భుత్వానికి...
26-11-2025 05:00 PM
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం సంతోషం. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్‌ చేసిన రచనలతో అందరికీ సమానమైన న్యాయం దక్కాలని... జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా...
26-11-2025 04:12 PM
వైయస్ఆర్‌ కడప జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం దుస్థితికి అద్దం పడుతున్న అరటి రైతుల కడగండ్లను మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ వైయస్ఆర్‌ కడప జిల్లాలో స్వయం
26-11-2025 03:04 PM
ఈ మేర‌కు మ‌హేశ్వ‌ర్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళుల‌ర్పించి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను  ప‌రామ‌ర్శించారు.   
26-11-2025 02:42 PM
తాడేపల్లి :  వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రాజ్యంగ దినోత్స‌వ వేడుక‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా ఘనంగా  జరిగాయి.
26-11-2025 11:32 AM
వైయ‌స్ జగన్‌ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు.  
26-11-2025 11:20 AM
మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా.. అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 
26-11-2025 08:52 AM
బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వాళ్ల ఇబ్బందులను తెలుసుకోనున్నారు

25-11-2025

25-11-2025 10:51 PM
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్‌ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని వైయస్‌ జగన్‌ అన్నారు.
25-11-2025 10:42 PM
గడిచిన వారం రోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త డ్రామాలకు తెరతీసింది. రాష్ట్రంలో కూటమి  ప్రభుత్వం రైతులని ఆదుకోవడం మానేసి... తామేదే చేస్తున్నామని వారిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది.
25-11-2025 10:32 PM
 2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్‌ చేసే వాళ్లం. కానీ,...
25-11-2025 05:38 PM
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైయస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.
25-11-2025 05:12 PM
నాకు ఈ కేసుకు  భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి
25-11-2025 05:03 PM
సొంత నియోజకవర్గంలో వైయ‌స్‌ జగన్‌ మూడు రోజుల వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ ప్రజా దర్బార్‌..  రేపు అరటి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు.
25-11-2025 03:41 PM
గతంలో తమ పక్షాన నిలబడి ఈ సమస్యలను పార్లమెంట్‌లో పలుమార్లు ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎంపీ గురుమూర్తికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
25-11-2025 03:22 PM
డిసెంబర్‌లో మళ్లీ అరటి కోతలు ప్రారంభం అవుతాయని, తక్షణం ప్రభుత్వమే అరటి పంటను కోనుగోలు చేయాలని కోరారు. జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్పితే ఇక్కడి రైతులకు కలిగిన...
25-11-2025 01:05 PM
ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు...

Pages

Back to Top