టాప్ స్టోరీస్

10-01-2026

10-01-2026 06:08 PM
అమరావతి ముంపు ప్రాంతం కాకుండా ఉండేందుకు లిఫ్ట్‌లు, రిజర్వాయర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కానీ చివరకు అమరావతి పేరుమీద ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదని...
10-01-2026 05:46 PM
175 నియోజకవర్గాల్లో ఈ డిజిటలైజేషన్‌ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించి, వచ్చే నెల 15వ తేదీ లోపల పూర్తి డేటాతో ఆన్‌లైన్‌ పోర్టల్‌ సిద్ధం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు.
10-01-2026 05:00 PM
పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా బసిరెడ్డి గుర్తుండిపోతారని అన్నారు.
10-01-2026 04:48 PM
చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ గారు ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా వక్రీకరించిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆయనపై విరుచుకు పడుతూ, విచక్షణా రహితంగా కామెంట్...
10-01-2026 04:35 PM
ఆలయాల్లో జరుగుతున్న ఈ ఘటనలకు కూటమి ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
10-01-2026 04:19 PM
చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతులంటే ఎప్పుడూ చిన్నచూపేనని అన్నారు. గతంలోనూ రైతు వ్యతిరేక విధానాలతో పాలన సాగించిన చంద్రబాబు, దివంగత ప్రజానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం
10-01-2026 03:52 PM
చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన సవాల్‌కు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనని కాటసాని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో నీరు అందించే వరకు తమ...
10-01-2026 03:43 PM
పార్టీ అనుబంధ సంఘాలు, కమిటీల నిర్మాణాన్ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేస్తే పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుందని తెలిపారు
10-01-2026 02:49 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు చంద్రబాబు నాయుడు చరమగీతం పాడారని ఆరోపించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
10-01-2026 02:35 PM
సంక్రాంతి కల్లా రోడ్లన్నీ అద్దంలా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను తుంగలో తొక్కారు. అద్దంకి ప్రజలు గుంతల గాయాలతో అల్లాడిపోతున్నారు” అని విమర్శించారు.
10-01-2026 12:29 PM
పార్టీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా, అహర్నిశలు శ్రమించే ప్రతి కార్యకర్తకు...
10-01-2026 12:21 PM
ప‌చ్చ‌మూక‌ల దాడిలో సాల్మ‌న్‌  తీవ్రంగా గాయపడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని సాల్మన్‌ను పరామర్శించారు
10-01-2026 12:14 PM
ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, పోలీసుల తీరుపై స్పష్టత ఇవ్వాలని, ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా వ్యవహరించవద్దని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ప్రయత్నాలు...
10-01-2026 12:09 PM
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నేతలు స్పష్టం చేశారు.
10-01-2026 12:00 PM
చక్ర నవావరణార్చన వంటి విశిష్ట పూజల్లో ఆవు పాలు ఉపయోగించాల్సి ఉండగా, టెట్రాప్యాక్ పాలు వాడటం ఏ విధమైన ఆచారమని ప్రశ్నించారు. విశిష్ట పూజలకు వినియోగించే పాలల్లో పురుగులు కనిపించడం అత్యంత దురదృష్టకరమని...
10-01-2026 11:58 AM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు.

09-01-2026

09-01-2026 07:53 PM
చంద్రబాబు, ఆయన అనుచరులు ప్రతిరోజూ వైయస్‌ జగన్‌ పేరును జపం చేస్తున్నారని, పాతేశాం, లేవడు అంటూ మాట్లాడుతూనే భయంతోనే ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణల పత్రికల్లోనూ ప్రతిరోజూ...
09-01-2026 07:50 PM
 అమరావతి కోసం రైతుల నుంచి మీరు భూములు తీసుకుని 11 ఏళ్లు దాటింది, రైతులకిస్తామన్నది ఇవ్వండని అడగడం తప్పా? మరో రెండేళ్ల వరకు మీరు రాజధానిలో ఏం చేస్తారో అర్ధం కాని పరిస్దితి? అలాంటి నేపధ్యంలో రైతు తన...
09-01-2026 05:16 PM
 సంక్రాంతికి కోడి పందేలు ఆడుకోమని సీఎం చంద్రబాబుగారు స్వయంగా ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ ఆ పని మా పార్టీ కార్యకర్తలు చేస్తే మాత్రం అరెస్ట్‌ చేసినా చేస్తారు. ఇంకా కనుమ రోజు మా పార్టీకి చెందిన కుటుంబాలు...
09-01-2026 05:00 PM
ప్రతి సచివాలయం పరిధిలో తప్పనిసరిగా ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలని వాసుపల్లి గణేష్‌కుమార్ ఆదేశించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఇచ్చారు
09-01-2026 04:52 PM
ఎవరైతే అధికారులు పొగరుగా వ్యవహరిస్తారో వారికి కోర్టు తీర్పు ఒక​ హెచ్చరిక. ప్రజల పన్నులతో మీరు బ్రతుకుతున్నారు. పాలేరులా పని చేయవద్దు. బ్రిటీష్ వాళ్లకు తొత్తులుగా మారినప్పుడు ఏం చేశారో రేపు ప్రజలే...
09-01-2026 04:13 PM
లోకేష్ ప్రస్తావిస్తున్న “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు. ఈరోజు ఇబ్బందులు పెడుతున్న వారు భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో...
09-01-2026 03:41 PM
రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నేతలపై అక్రమ కేసులు పెట్టడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం అన్యాయమని అన్నారు.
09-01-2026 03:31 PM
మల్లెలలో హంద్రీనీవాకు ప్రాజెక్టు 834 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి లిఫ్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత.. కిందస్దాయిలో నీళ్లు తోడేస్తున్న నేపధ్యంలో...834 అడుగులకి  చేరడం కష్టం అవుతుంది కాబట్టి...
09-01-2026 03:14 PM
ఈ నిరసన కార్యక్రమానికి తిరుపతి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి భూమన అభినయ్ రెడ్డి, రాష్ట్ర వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరయ్యారు
09-01-2026 02:57 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తోందని విమర్శించారు. పార్టీ శ్రేణులు గ్రామ గ్రామానికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను
09-01-2026 02:47 PM
ప్రభుత్వం వెంటనే టీటీడీ కళ్యాణ మండపాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, లేకపోతే ఉద్యమాలు చేపడతామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.
09-01-2026 01:32 PM
తిరుప‌తి:  ఏపీలో ఆధ్యాత్మిక విధ్వంసానికి చంద్ర‌బాబే కార‌కుడ‌ని, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మ‌న్ అయిన నాటి నుంచి తిరుమ‌ల ప్ర‌తిష్ట రోజురోజుకీ దిగ‌జారిపోతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అ
09-01-2026 01:27 PM
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జివిఎంసీ కార్యాలయం ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు
09-01-2026 12:12 PM
తిరుపతి కొర్లగుంట కట్టకిందపల్లి సర్కిల్ వద్ద కోడిని కోసి రక్తాభిషేకం చేయడం ద్వారా ప్రజలకు భయాందోళన కలిగించి ప్రజాశాంతికి భంగం కలిగించారని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు
09-01-2026 12:06 PM
మరోవైపు బాధితులైన వైయ‌స్ఆర్‌సీపీ నేతలపైనే తిరిగి పోలీసులు కేసులు నమోదు చేయడం, 13 మంది వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం పోలీసుల పక్షపాత ధోరణికి నిదర్శనంగా మారిందని పార్టీ నేతలు...
09-01-2026 11:50 AM
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల హక్కు అని, ఆ హక్కును అణిచివేయడానికి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా విమర్శించారు
09-01-2026 09:05 AM
రాజధాని ప్రాంతంలో ఆరు ఎత్తిపోతల పథకాలు, మూడు రిజర్వాయర్లా ? మతి ఉండే పనిచేస్తున్నారా ? రాజ్యాంగంలో రాజధానిపై ఏం ఉందో ఓసారి చదువుకోవాలి. ప్రజల కోసం వైయస్.జగన్ మాట్లాడుతున్నారు.
09-01-2026 08:53 AM
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి, ప్రధాన కా­ర్యదర్శి ఎస్‌కే జంషీద్, ట్రెజరర్‌ ఎస్‌.ప్రేమ్‌ సాగర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీకే వెంకట్‌నాథ్‌రెడ్డి...

08-01-2026

08-01-2026 04:39 PM
చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?.
08-01-2026 04:13 PM
ప్రాజెక్టు పూర్తయితే వైయ‌స్ఆర్‌సీపీకి పేరు వస్తుందన్న భయంతోనే టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్కీమ్‌పై “చంద్రగ్రహణం” పడిందని వ్యాఖ్యానించారు.
08-01-2026 03:41 PM
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు...
08-01-2026 03:06 PM
రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశారని కేతిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డారని, అలాగే అనంతపురం జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటు కావడాన్ని...
08-01-2026 11:52 AM
ఇరిగేషన్ శాఖ అధికారులతో నిత్యం అవినీతి అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన కాకాణి, తన కాల్ లిస్ట్ డేటాను బయటపెట్టే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు
08-01-2026 11:18 AM
ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని, పోలీసుల జోక్యం అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టంగా విన్నవించినప్పటికీ, పోలీసులు బూతులు తిడుతూ షరీఫ్ కుటుంబాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు

07-01-2026

07-01-2026 07:31 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులు, అక్రమ కేసులు, పోలీసుల వ్యవహార శైలి తదితర అంశాలపై కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది. 
07-01-2026 07:28 PM
కూటమి ప్రభుత్వ సకలశాఖ మంత్రి నారా లోకేష్ హోంమంత్రి,ఐ అండ్ పీఆర్ మంత్రితో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియాపై ఎలా దాడిచేయాలో దిశానిర్దేశం చేశారు.
07-01-2026 07:23 PM
ఇటీవల వైయస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చారనే ఆరోపణలతో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి
07-01-2026 07:18 PM
ఎంపీపీ ఎన్నిక రోజు రాయదుర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి వివరాలను ఆయన కుమారుడు మెట్టు విశ్వనాథ్‌ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు
07-01-2026 05:34 PM
అధికారం శాశ్వతం కాదని, అధికారులు శాశ్వతమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభివృద్ధిని మరిచి అసత్యాలతోనే కాలం గడుపుతున్నారని, ఎక్కడికి వెళ్లినా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు,...
07-01-2026 05:09 PM
కార్మికుల సంక్షేమమే వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన లక్ష్యమని, వైయ‌స్ఆర్‌టీయూసీ ద్వారా కార్మికుల సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూ పరిష్కారాల దిశగా ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు
07-01-2026 04:39 PM
  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ పనిచేస్తోందని, ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
07-01-2026 03:45 PM
 రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) లైనింగ్‌ పనులు తప్ప, ఏ ప్రాజెక్టు పనులూ జరగలేదు. అయినా తాము రాయలసీమ ప్రాజెక్టులపై రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని...
07-01-2026 03:40 PM
‘‘రాయలసీమ ఎత్తిపోతలపై మాట్లాడితే పక్కదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసే రాయలసీమ గొంతు కోశారు. ఒకవైపు ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ సాగు, విద్యుత్ ఉత్పత్తి కోసం...
07-01-2026 03:26 PM
నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి మేలూ జరగడం లేదన్నారు. ఇప్పటికైనా చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే రాజకీయం అంటున్నారని,
07-01-2026 03:21 PM
ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య హక్కులకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దోషులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
07-01-2026 09:52 AM
రెండు రోజుల క్రితం తెలంగాణా అసెంబ్లీలో చంద్రబాబు చేసిన మోసం బయటపడింది. దీంతో రెండు రోజులగా ప్రజలు తీవ్ర ఆందోళనలో  ఉన్నారు. వివిధ కారణాలు బయటకు చెప్పినా.. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలన్న చంద్రబాబు...
07-01-2026 09:45 AM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  అధినేత ఆదేశాల మేర‌కు పార్టీలో పలు కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో కొత్త సమన్వయకర్తలు, సభ్యులను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంది.

06-01-2026

06-01-2026 07:03 PM
భోగాపురం ఎయిర్‌పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్‌గారు, అందుకోసం సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం...
06-01-2026 06:58 PM
 కృష్ణా నదికి వరద సమయంలో రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఈ ప్రాంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మాజీ సీఎం వైయస్‌ జగన్‌ ముందడుగు వేశారు.
06-01-2026 06:53 PM
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచుతుంటే చంద్రబాబు ఆనాడు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ధర్నాలు చేయించాడు. రాయలసీమకు మేలు జరుగుతుంటే అడ్డుకోవాలని ఆనాడే కుట్ర పన్నాడు
06-01-2026 06:48 PM
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దర్గా ధర్మకర్త రావి రామ్మోహన రావు, ఆయన సతీమణి డూండేశ్వరి, బుర్రా సత్యనారాయణ రెడ్డి
06-01-2026 03:58 PM
పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీల్లో నిజంగా శ్రమించే వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు
06-01-2026 02:46 PM
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వాసుపల్లి గణేష్ కుమార్, ప్రస్తుతం కూడా ప్రజాసేవకు వెనకడుగు వేయకుండా తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా...
06-01-2026 02:19 PM
ఈ సమస్యకు పరిష్కారంగా వరద నీటిని తరలించేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే పొతిరెడ్డిపాడు నుంచి నీరు ఎత్తిపోసేలా  వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం...

Pages

Back to Top