Form c7

31-08-2026

31-08-2026 07:48 PM
ఈ రోజు వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియ ఎవరో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా గమనించాలి
31-08-2026 07:40 PM
 ఇక నాలుగో స్థానంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి నిలిచారు. తనకు కేటాయించిన నిదుల్లో ఇప్పటివరకూ 48.94 శాతం నిధులను వినియోగించారు.
31-08-2026 07:28 PM
YS Jagan Mohan Reddy worked for the project even during the Covid pandemic, and it was Dr YS Rajasekhara Reddy and YS Jagan Mohan Reddy who carried out the major works,
31-08-2026 07:17 PM
YS Jagan will pay floral tributes to the late leader at the YSR Ghat and participate in the commemorative programme along with family members, party leaders and others.
31-08-2026 07:16 PM
The leaders also strongly condemned Ongole MP Magunta Srinivasulu Reddy's remarks against YS Jagan. They accused him of making personal attacks to please the TDP leadership and warned him to exercise...
31-08-2026 07:14 PM
Speaking at the 74th Nomadic Tribes Day celebrations held at the YSRCP Central Office in Tadepalli, community leader Pendra Veeranna said YS Jagan created a special corporation for
31-08-2026 07:13 PM
37.5 కిలోమీటర్ల మేర ఉన్న రెండు ప్రధాన టన్నెళ్లలో దాదాపు 30.5 కిలోమీటర్ల పనులను వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తి చేశారని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.
31-08-2026 07:09 PM
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం పేరిట వారం రోజులుగా చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి టీడీపీ నాయకుల వరకు అబద్ధపు ప్రచారాలు చేస్తుంటే ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు.
31-08-2026 04:30 PM
బీసీ-ఏ జాబితాలో సంచార జాతులకు ఉన్న 7 శాతం రిజర్వేషన్‌ ఫలాలు బలమైన వర్గాలకే అందుతున్నాయని, అందువల్ల గంగిరెద్దుల, బుడబుక్కల, పిచ్చుగుంట్ల వంటి 32 కులాలకు ప్రత్యేక రిజర్వేషన్‌..
31-08-2026 04:22 PM
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సమక్షంలో ముశ్యాం శ్రీను వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.  
31-08-2026 03:55 PM
వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు, ఆయన సేవా స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ
31-08-2026 02:41 PM
చిప్పిలి ట్యాంక్‌కు నీరు వచ్చే సమయానికి రక్షణ చర్యలు పూర్తి చేయాలని మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింకా చలపతి అన్నారు
31-08-2026 02:35 PM
తుఫాను నష్టపరిహారం, సున్నా వడ్డీ, పంటల బీమా బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రైతులపై భారం లేకుండా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని సూచించారు
31-08-2026 12:55 PM
సెప్టెంబర్‌ 1న మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకోనున్న వైయ‌స్ జగన్‌, అనంతరం భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
31-08-2026 12:51 PM
రాయలసీమ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు.
31-08-2026 12:09 PM
సాగు, తాగునీటి కోసం రైతుల తరఫున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు
31-08-2026 11:57 AM
కేవలం శిలాఫలకం వేసి ప్రారంభించడం మినహా ప్రాజెక్టులో ప్రధాన పనులు వైఎస్సార్‌, వైయ‌స్ జగన్‌ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు.
31-08-2026 11:47 AM
రాయలసీమకు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు, సాగు, తాగునీటికి తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు
31-08-2026 11:40 AM
సీఎం చంద్రబాబు అరకు పర్యటనకు ముందు అధికారులు మారికవలస గురుకులాన్ని యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చినా,
31-08-2026 11:34 AM
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
31-08-2026 09:49 AM
నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది.

30-08-2026

30-08-2026 09:43 PM
Veligonda is nothing short of a lifeline for lakhs of families suffering from fluorosis due to the lack of safe drinking water and for farmers who have long been waiting for irrigation water.
30-08-2026 09:40 PM
తాడేపల్లి :  చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ చోరీపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
30-08-2026 09:34 PM
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాలన చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రజలు గోదావరి, కృష్ణా నదుల్లో దూకి
30-08-2026 07:33 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు 90 శాతం పూర్తయిందని, మిగిలిన పనులను పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని శిల్పా రవి
30-08-2026 07:27 PM
ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని కొనసాగించాలని గోరంట్ల మాధవ్ ఆకాంక్షించారు.
30-08-2026 07:12 PM
He demanded an immediate CBI inquiry into DSC Sports Quota recruitment, questioning how jobs could be given without candidates even writing
30-08-2026 07:10 PM
He said he had been in public life since the age of 19 and was being targeted because he belongs to a weaker section, carries the YSRCP flag and speaks in support of YS Jagan Mohan Reddy.
30-08-2026 07:09 PM
He said quartz revenue to the government had fallen from ₹55 crore during the YS Jagan government to ₹11.99 crore under the coalition government.
30-08-2026 07:08 PM
Addressing the media at the YSRCP Central Office, Sajjala said Sai Reddy had resigned from the party two years ago citing personal reasons and that
30-08-2026 07:07 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు.
30-08-2026 06:57 PM
ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి పేపర్‌లో 'జోగి భూకబ్జా' అంటూ గుంటూరులో రూ.25 కోట్ల ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసినట్లు రాశారు.
30-08-2026 03:34 PM
He said the YS Jagan government created APSADA to regulate feed and seed quality and prices and protected aqua farmers even during Covid. He also said shrimp prices improved after Jagan stood with...
30-08-2026 03:33 PM
వైయ‌స్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఎల్లో మీడియా, సోషల్‌ మీడియాలోని ఫేక్‌ ఫ్యాక్టరీలు నిరంతరం విషప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
30-08-2026 03:22 PM
జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు పేరు మార్చి సంజీవని పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని రేగం మత్స్యలింగం అన్నారు.
30-08-2026 03:15 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనింగ్ రంగంలో దారుణమైన దోపిడీ జరుగుతోందని అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
30-08-2026 03:12 PM
ఇప్పటికే వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. రైతులతో కలిసి వెళ్లి రిజర్వాయర్‌లోని నీటిమట్టాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో అనుమతి కోరామని
30-08-2026 02:56 PM
రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

29-08-2026

29-08-2026 07:44 PM
He also questioned why certificate-verification data relating to Prakasam, West Godavari, Srikakulam, Vizianagaram and Visakhapatnam was not publicly available and demanded publication of the...
29-08-2026 07:43 PM
They said 20.33 km of tunnel excavation was completed during the construction phase initiated by YSR, while only 6.686 km was excavated during Chandrababu’s 2014–19 tenure
29-08-2026 07:42 PM
Addressing the media at the YSRCP central office, he said soaring prices have overturned household budgets, forcing families to spend 40–50% of their monthly income on
29-08-2026 07:41 PM
వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో గిరిజనుల ముంగిటకే వైద్యాన్ని తీసుకెళ్లేందుకు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌, ఆరోగ్య భద్రత, టెలిమెడిసిన్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టారని నాయకులు...
29-08-2026 07:35 PM
వెన్నుపోటు కూటమి పాలనలో కూరగాయలు, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
29-08-2026 07:31 PM
విజయవాడ: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాసరే  కూటమి ప్రభుత్వం ఏమాత్రం  పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.
29-08-2026 05:21 PM
 చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే కరువు వెంట వస్తుందనే నానుడి ఊరికే రాలేదు. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజల్లో తీవ్ర అశాంతి నెలకొంటుంది
29-08-2026 05:19 PM
మేము చెబుతున్న ప్రతి అంశానికి ప్రభుత్వ శాఖల నుంచే వచ్చిన పత్రాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వివరాలు, టెట్‌ సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నాం
29-08-2026 03:57 PM
ములపేట పోర్టు తమ హయాంలోనే వచ్చిందంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రచారం చేసుకోవడం సరికాదని కృష్ణచైతన్య అన్నారు.
29-08-2026 03:36 PM
చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచీ ఒక అలవాటు ఉంది. ఎవరో కష్టపడి నిర్మించిన దాన్ని తన ఖాతాలో వేసుకోవడం, బొంబాయి మాటలతో ప్రచారం చేసుకోవడం ఆయన నైజం.
29-08-2026 03:32 PM
మరోవైపు, ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల వెన్నుపోటు కూట‌మి ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
29-08-2026 03:15 PM
స్థానిక పరిస్థితులు, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
29-08-2026 02:57 PM
వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు
29-08-2026 02:42 PM
అల్లూరి జిల్లా నుంచి మారికవలస పాఠశాలకు బస్సుల్లో విద్యార్థులను తరలించే అంశంపై కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు
29-08-2026 02:37 PM
మరోవైపు తెలంగాణ శ్రీశైలం నీటిని విస్తృతంగా వినియోగించుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాకాణి అన్నారు.
29-08-2026 02:28 PM
కడప: రాష్ట్రంలోని 687 మండలాలకు గాను 625 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
29-08-2026 01:58 PM
ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కార్పొరేట్‌ వ్యాపారాలకు ప్రొద్దుటూరులో అనుమతులు ఇస్తే, వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అడ్డుకుని స్థానిక
29-08-2026 01:57 PM
చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా పనులు ముందుకు సాగలేదని వారు తెలిపారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో టన్నెల్‌కు
29-08-2026 01:37 PM
ఈ సమావేశంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కోఆర్డినేటర్‌ నార్పల సత్యనారాయణరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య
29-08-2026 01:30 PM
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు.
29-08-2026 10:09 AM
He said the coalition has borrowed around Rs. 2.18 lakh crore within the Budget, Rs. 1.20 lakh crore through corporations and another Rs. 47,000 crore
29-08-2026 10:08 AM
In contrast, only about 6.6 km was excavated during Chandrababu’s 2014–19 tenure. Under YS Jagan, the remaining tunnel works moved at far greater speed.

Pages

Back to Top