22-01-2021
22-01-2021 11:16 AM
ప్రతి పల్లెలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కలిగించే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సీఎం వైయస్ జగన్ సమావేశమై చర్చించిస్తున్నారు.
21-01-2021
21-01-2021 07:44 PM
బ్యాంకు ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ముంబయి) విక్రమాదిత్య సింగ్ కిచి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట జోనల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా (హైదరాబాద్), డీజీఎం సిహెచ్ రాజశేఖర్ (విజయవాడ...
21-01-2021 01:39 PM
ప్రజలు తమకు అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి విశ్వరూప్ ధీమా వ్య...
21-01-2021 11:07 AM
ఆయన అనుకున్నది ఎప్పటికీ నెరవేరదు. సిఎం జగన్ గారి నాయకత్వంలో ప్రజలంతా సమిష్టి శక్తితో ఐకమత్యంగా ఉన్నారు. అపోహలను ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
20-01-2021
20-01-2021 12:12 PM
న్యూఢిల్లీ: నంది విగ్రహం తొలగింపు సీసీ కెమెరా దృశ్యాలపై ప్రతిపక్ష నేతలు ఏమంటారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
19-01-2021
19-01-2021 10:55 AM
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
16-01-2021
16-01-2021 04:46 PM
ఈ రోజు ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ ప్రారంభించామని, రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ విడతల వారిగా అందరికి వ్యాక్సిన్ అభిస్తుందని తెలిపారు. ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో...
16-01-2021 01:56 PM
18 ఏళ్ల లోపు ఉన్నవారికి, బాలింతలకి వ్యాక్సిన్ వేయబడదన్నారు. రెండో విడత కూడా ఇదే రకం వ్యాక్సిన్ అందజేయాలన్నారు. ఇప్పడు వ్యాక్సిన్ వేసిన వ్యక్తికి మరలా 28 రోజుల తర్వాత రెండో విడత వ్యాక్సిన్...
14-01-2021
14-01-2021 11:15 AM
తిరుమలలో అవినీతి రహిత పాలన జరుగుతుందని, అవినీతికి తావులేకుండా అందరికీ ఒకే విధంగా దర్శనభాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. భోగి మంటల్లో కరోనా భస్మం అయిపోయిందన్నారు.
13-01-2021
13-01-2021 01:18 PM
కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రోజా భోగి మంటలు వెలిగించారు.
11-01-2021
11-01-2021 07:14 PM
ప్రజావిశ్వాసం పొందిన సీఎం వైయస్ జగన్ని కుట్రలతో ఎదుర్కొవాలనుకోవాలనుకోవడం మూర్కత్వం అని తెలిపారు.
11-01-2021 06:47 PM
ఇప్పుడు హై కోర్టు అదే మాట చెపుతూ.. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా భావించి.. కొవిద్ ఇంకా అదుపులోకి రానందున ఎన్నికలు వాయిదా వేశారని తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమైనందని, దీన్ని అందరూ గౌరవించాలని...
11-01-2021 10:40 AM
ప్రభుత్వంతో సంప్రదింపులు జరపమని సుప్రీంకోర్టు చెబితే... నువ్వు చేసే నిర్వాకం ఇదా? ఎన్నికలను ఏకపక్షంగా ప్రకటించి నీ చంద్రభక్తి చాటుకున్నావె! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
09-01-2021
09-01-2021 12:25 PM
వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడం సరికాదని హితవు పలికారు.
09-01-2021 12:16 PM
ఎన్నికలకు ఇది సమయం కాదన్నా..పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.
09-01-2021 11:32 AM
నిమ్మగడ్డ చంద్రబాబు బినామీ అని మరోసారి బయటపడిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు.
09-01-2021 11:22 AM
వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రభుత్వ యంత్రాంగమంతా నిమగ్నమై ఉందన్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరికాదన్నారు.
08-01-2021
08-01-2021 12:19 PM
రూ.2.5 కోట్లతో రైళ్ళలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని అన్నారు. రూ.30 కోట్లతో సత్తెనపల్లి - అచ్చంపేట రోడ్డులో రైల్వే ఓవర్ బిడ్జిని ఏర్పాటు చేస్తామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు
07-01-2021
07-01-2021 11:30 AM
వెస్ట్రన్ ఆస్ట్రేలియా టర్నింగ్ టు ఇండియా పేరుతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఏపీ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతంపై చర్చిస్తున్నారు.
07-01-2021 11:11 AM
అర్హతలుండీ సంక్షేమ పథకాలు అందని లబ్దిదారుల కోసం ప్రభుత్వం గాలిస్తుంటే, బాబేమో ఏ గుడిని కూల్చాలా అని రాత్రిళ్లు టార్చిలైటు వేసి వెతుకుతున్నాడు. ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడల్లా ఇలా నీచ స్థాయికి...
06-01-2021
06-01-2021 10:33 AM
ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు
05-01-2021
05-01-2021 04:54 PM
ముకుంద పురం లో రూ.18 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం వైయస్ జగన్ మోహన్...
05-01-2021 02:12 PM
కొట్లాటలు పెట్టడం మాని, మంచి పనుల కోసం సూచనలు ఇస్తే... ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా స్వీకరిస్తారని చెప్పారు. కుట్రలకు పాల్పడిన వారెవరూ తప్పించుకోలేరని అన్నారు. చట్టం ఎవరినీ...
04-01-2021
04-01-2021 07:00 PM
రెండు రోజుల్లో దోషులను అరెస్టు చేస్తామని మంత్రి వెల్లడించారు. రామతీర్థం ఆలయాన్ని ఆధునీకరిస్తామని తెలిపారు.
04-01-2021 06:16 PM
నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను సీఎం వైయస్ జగన్ మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్తో సీఎం భేటీలో పలు అంశాలు చర్చకురానున్నాయి.
04-01-2021 02:22 PM
ఈ సందర్భంగా రేషన్ డోర్ డెలివరీ, ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు.
04-01-2021 10:56 AM
సాయంత్రం 5.30 గంటలకు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలువనున్నారు.
02-01-2021
02-01-2021 12:04 PM
ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.రామతీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుందన్నారు
02-01-2021 11:31 AM
చేసిన ప్రతి దుర్మార్గానికి శిక్ష అనుభవించేరోజు ఎంతో దూరం లేదు. కాల మహిమ అలాంటిది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
01-01-2021
01-01-2021 12:43 PM
చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే విగ్రహ ధ్వంసం జరిగిందని ఆరోపించారు. త్వరలోనే దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
01-01-2021 12:05 PM
ఎన్నికల సమయంలో నామినేషన్ వేసే ముందు కూడా ఎమ్మెల్యే చౌడమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
30-12-2020
30-12-2020 06:08 PM
పోలవరం కోసం చంద్రబాబు చేయలేనిదాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. సవరించిన తాజా అంచనాలకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వబోతోందని విజయసాయిరెడ్డి తెలిపారు.
30-12-2020 11:30 AM
ఆరు బ్లాకులుగా రూ.4.37 కోట్లతో లే అవుట్ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
23-12-2020
23-12-2020 12:59 PM
జనవరి 9న అమ్మొడి అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అమ్మ ఒడి డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
23-12-2020 11:07 AM
అచ్చెం నాయుడు సవాళ్లు చూస్తుంటే టీడీపీలో ఉండేలా లేడు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కర్ని వదలం అంటున్నాడు
23-12-2020 10:59 AM
పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపో నిర్మాణం, ఏపీ కార్ల్ భవనాల నిర్మాణం, ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు.
22-12-2020
22-12-2020 11:32 AM
అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద పథకాలకు దాదాపు రూ.13 వేల కోట్లు వ్యయం చేశారు. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, సంక్షేమం అనే 3 అంశాలకు
21-12-2020
21-12-2020 12:56 PM
ఇది కదా మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
21-12-2020 12:48 PM
గతంలో చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డిలు సర్వే ప్రారంభించి ఆదిలోనే ఆపేశారు. ఇవాళ వైయస్ జగన్ డ్రోన్, శాటిలైట్స్తో భూ రీసర్వేను ప్రారంభించారు. భూతగాదాలు, రికార్డుల ట్యాంపరింగ్కు ఈ సర్వే చెక్...
21-12-2020 11:20 AM
ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్రెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, గుడివాడ అమర్నాథ్, వైయస్సార్సీపీ ఎన్నారై కో–ఆర్డినేటర్ వెంకట్ మేడపాటి తదితరులు జూమ్ ద్వారా మాట్లాడారు. అనంతరం మూడు...
21-12-2020 11:09 AM
ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మా ఆకాంక్ష అంటూ ధర్మాన ప్రసాదరావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
19-12-2020
19-12-2020 02:50 PM
అన్ని ఆసుపత్రుల్లో శాశ్వత సిబ్బంది నియామకాల కోసం 9,700 పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో 640 విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
18-12-2020
18-12-2020 01:01 PM
. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు
18-12-2020 12:49 PM
ఈ మేరకు శుక్రవారం విజయమ్మ ఆసుపత్రికి వెళ్లి ఇమామ్ ఆరోగ్యంపై వైద్యులతో ఆరా తీసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
18-12-2020 10:37 AM
ఈ నెల 25న ముహూర్తం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది.
17-12-2020
17-12-2020 05:33 PM
139 బీసీ సామాజిక వర్గాల సాధికారతే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు.
15-12-2020
15-12-2020 06:36 PM
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించేలా సహకరించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేయనున్నారు. వీటితోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం,
15-12-2020 12:22 PM
రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి చెందిన ఇతర అంశాలను అమిత్ షా దృష్టికి సీఎం తీసుకువెళతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
14-12-2020
14-12-2020 09:40 AM
ఉదయం 11.50 నుంచి 1.15 వరకు పనుల పురోగతిపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు
14-12-2020 09:34 AM
అజెండా అంశాలను త్వరగా పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల అధిపతులకు సర్క్యులర్ జారీచేశారు.
11-12-2020
11-12-2020 11:42 AM
ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా కేంద్ర సంస్థలు ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలపై సీఎం వైయస్ జగన్...
11-12-2020 11:15 AM
కేంద్ర మంత్రి షేకావత్ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ కలువనున్నారు. ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రులు కలువనున్నారు.
10-12-2020
10-12-2020 05:27 PM
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లాలో నీరు కలుషితం అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. నిత్యం రాజకీయాలు చేయడం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కి మంచిది కాదని...
10-12-2020 11:18 AM
పేరూర్ డ్యాంకు నీటిని తరలించే కాల్వల తవ్వకానికి బాబు హయాంలో మూడింతలు ఎక్కువగా 850 కోట్లు కేటాయించారు. ఇప్పుడు సిఎం వైయస్ జగన్ గారు అవే నిధులతో కొత్తగా3.3 టిఎంసీల సామర్థ్యం ఉండే 3 రిజర్వాయర్లకు...
09-12-2020
09-12-2020 01:54 PM
ఏలూరులో అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోంది. ఇక ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం...
09-12-2020 12:52 PM
తపాలా శాఖా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి వారధిగా ఉంటుందని తెలిపారు. హిందూ సంప్రదాయాలు, దేవాలయాల పేరుతో పోస్ట్కార్డులు ముద్రించడం చాలా సంతోషమన్నారు.
07-12-2020
07-12-2020 11:40 AM
ఏలూరులో అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షల వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై సీఎం ఆరా తీస్తున్నారు. సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, పేర్ని నాని, తానేటి వ...
07-12-2020 10:35 AM
సీఎం వైయస్ జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
05-12-2020
05-12-2020 08:25 PM
రీ ఇన్ఫెక్షన్కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అంబటి పేర్కొన్నారు. అవసరమైతే ఆసుపత్రిలో చేరతానని, అభిమానుల ఆశీస్సులతో కొవిడ్ను మరోసారి జయించి వస్తానని అంబటి ధీమా వ్యక్తం చేశారు.
04-12-2020
04-12-2020 04:08 PM
గతంలో వెయ్యి వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తుంటే..ఇప్పుడు 2436 వ్యాధులకు చికిత్సలు అందజేస్తున్నారు.