ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
వార్తలు
16-03-2024
16-03-2024 11:32 AM
వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను వైయస్ జగన్ ప్రకటిస్తారు.
15-03-2024
15-03-2024 05:22 PM
పొదలకూరు మండలం, పార్లపల్లి గ్రామం నుంచి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి కుంచెం శ్రీనివాసులు, ప్రసాద్ లతో కలిసి 30 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. గ్రామంలో జరిగిన అభివృద్ధికి...
12-03-2024
12-03-2024 10:24 PM
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లు చేరుకుంటారు, అక్కడ నేషనల్ లా యూనివర్శిటీకి భూమి పూజ నిర్వహించిన అనంతరం, నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ఆర్...
11-03-2024
11-03-2024 04:36 PM
మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొని దిశానిర్దేశం చేశారు.
11-03-2024 02:54 PM
చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నాడు. ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్లు పెట్టి, ప్రజలకు హామీలు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు సంతకం చేసిన పాంప్లెట్ను ఇంటింటికీ...
11-03-2024 11:40 AM
ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్...
05-03-2024
05-03-2024 05:26 PM
శ్రీసత్య సాయి జిల్లా: సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువగా మంత్రి ఉషాశ్రీ చరణ్ అభివర్ణించారు. ‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ అని..
05-03-2024 05:20 PM
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
29-02-2024
29-02-2024 05:29 PM
జగనన్న ఆరోగ్య సురక్ష తో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో రాష్ట్ర ముజ్యమంత్రి వైయస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
29-02-2024 02:25 PM
రాజాం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ ఇంఛార్జి డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో గురువారం రాజాం టౌన్ 20వ వార్డ్ హరిజన వీధికి చెందిన సిఖ.దిలీప్, టోoపల.అవినాష్, కూన.నరేష్, గొకవలస.ప్రశాంత్, సర్వసిద్ది,...
29-02-2024 11:58 AM
24 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారని ప్రశ్నించారు. కాపుల ఓట్ల కోసం పవన్ను చంద్రబాబు వాడకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
28-02-2024
28-02-2024 03:11 PM
జగనన్న విద్యా దీవెన – బటన్ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి, అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
27-02-2024
27-02-2024 10:39 PM
మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్లో జరిగే గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు
24-02-2024
24-02-2024 01:01 PM
రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి...
23-02-2024
23-02-2024 11:29 AM
ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
22-02-2024
22-02-2024 04:14 PM
రాబోయే ఎన్నికలలో మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తూ సైనికులుగా పనిచేద్దామన్నారు.
19-02-2024
19-02-2024 05:58 PM
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చినముషిడివాడ చేరుకుంటారు, శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
19-02-2024 11:48 AM
డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుoది చంద్రబాబు సవాల్ ! అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
16-02-2024
16-02-2024 05:36 PM
నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!..కుర్చీ సంగతి తరువాత అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
08-02-2024
08-02-2024 02:37 PM
సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రాత్రికి 1 జన్పథ్ నివాసంలో సీఎం వైయస్ జగన్ బస చేస్తారు.
26-01-2024
26-01-2024 09:49 PM
నసేన అధినేత పవన్ కల్యాణ్కు మంత్రి అంబటి హితబోధ చేశారు. చంద్రబాబు నైజం అదే అంటూ కామెంట్స్ చేశారు.
25-01-2024
25-01-2024 07:58 PM
మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమిలి నియోజకవర్గం తంగివలస చేరుకుంటారు, అక్కడ జరిగే ఉత్తరాంధ్ర రీజియన్ వైయస్ఆర్సీపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం బయలుదేరి...
25-01-2024 12:09 PM
సెంట్రల్ నియోజకవర్గంలో 25 వేల మెజారిటీతో వైయస్ఆర్సీపీ గెలుస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
22-01-2024
22-01-2024 11:52 AM
కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని...
18-01-2024
18-01-2024 05:28 PM
ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.40లక్షలు వ్యయంతో గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించారు.
18-01-2024 11:51 AM
సీఎం వైయస్ జగన్ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ జరగనున్న సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు
18-01-2024 11:25 AM
సీఎంగా వైయస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు...
12-01-2024
12-01-2024 05:52 PM
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల విద్యాశాఖ(మౌలిక వసతులు కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
12-01-2024 04:16 PM
ఈ సమావేశానికి సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
06-01-2024
06-01-2024 04:36 PM
ఈ చర్చల్లో ప్రభుత్వం.. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని కోరుతోంది.
04-01-2024
04-01-2024 11:02 AM
నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసానికి సీఎం వైయస్ జగన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
04-01-2024 10:58 AM
మూడు గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలు నుంచి చెన్నమ్మ సర్కిల్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వాయి,...
03-01-2024
03-01-2024 04:40 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీఎం వైయస్ జగన్ పరామర్శిస్తారు.
02-01-2024
02-01-2024 12:08 PM
టీడీపీ హయాంలో నెల్లూరులో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. పార్టీ నుంచి టికెట్ కూడా తెచ్చుకోలేని దుస్థితిలో నారాయణ ఉన్నారని పేర్కొన్నారు.
30-12-2023
30-12-2023 05:23 PM
సాతంవాలస వయా పెరుమాళి బి.టి రోడ్డు ను సత్తిబాబు ప్రారంభించారు
29-12-2023
29-12-2023 04:56 PM
రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. శుక్రవారం వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటకోత్సవాన్నిమంత్రి అంబటి రాంబాబు సందర్శించారు.
29-12-2023 04:42 PM
అరకు బస్సు యాత్ర సక్సెస్ 2024 వైయస్ఆర్సీపీ విజయానికి సూచిక అన్నారు.
28-12-2023
28-12-2023 03:21 PM
వైయస్ఆర్ పెన్షన్ కానుక, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం వైయస్.జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.
28-12-2023 12:04 PM
వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం అనంతరం 2.30 గంటల నుంచి మోటర్ బైక్ ర్యాలీ కంకిపాడు వరకూ సాగనుంది.
28-12-2023 10:52 AM
తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం వైయస్ జగన్ అధికారులతో సమీక్ష జరపనున్నారు.
23-12-2023
23-12-2023 11:17 AM
మొత్తం ఐదుగురు కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరి నుంచి నాలుగు కత్తులు, రెండు కారం పొడి ప్యాకెట్లు దొరికినట్లు తెలుస్తోంది. వీరంతా కర్నూలు జిల్లాకు చెందిన సుఫారీ గ్యాంగ్ ముఠా అని...
22-12-2023
22-12-2023 01:42 PM
ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజని, ప్రిన్సిపాల్ సెక్రెటరీ కృష్ణబాబు పాల్గొన్నారు.
21-12-2023
21-12-2023 03:29 PM
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సీఎం వైయస్ జగన్కు విషెస్ తెలిపారు.
21-12-2023 12:37 PM
పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మద్దిల గురుమూర్తి , గోరంట్ల మాధవ్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, తలారి రంగయ్య, మాగుంట శ్రీనివాసరెడ్డి, చింత అనురాధ తదితరులు పాల్గొన్నారు.
19-12-2023
19-12-2023 12:27 PM
14ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేయని వాళ్లు మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
16-12-2023
16-12-2023 12:01 PM
రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, ఫుడ్ ప్రోసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పాల్గొని విజయ దీపిక ను ప్రారంభించారు.
13-12-2023
13-12-2023 11:11 AM
బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది.
12-12-2023
12-12-2023 02:26 PM
తాజ్ హోటల్లో శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరుకానున్న ముఖ్యమంత్రి, అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
12-12-2023 11:36 AM
తొలుత ఈ నెల 14న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినా, 15వ తేదీకి మార్పు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి సోమవారం వెల్లడించారు.
11-12-2023
11-12-2023 03:40 PM
పార్లమెంట్లో ప్రధానిని కలిసిన విజయసాయిరెడ్డి ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
09-12-2023
09-12-2023 05:17 PM
బ్రిడ్జి పక్కన డ్రెయినేజీని పరిశీలించి మురుగునీరు సాఫీగా ముందుకు సాగేలా చూడాలన్నారు.
08-12-2023
08-12-2023 12:50 PM
పవన్ సభలకు జనం మందగిస్తున్నారు!
అంటే పొత్తుని తిరస్కరిస్తున్నారని అర్థం! అంటూ మంత్రి అంబటి రాంబాబు తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
08-12-2023 12:04 PM
అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. పంట నష్టంపై సీఎం వైయస్ జగన్కు అధికారులు వివరిస్తున్నారు.
08-12-2023 11:43 AM
టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని పరిస్థితి అన్నారు. జనాలు లేని చోట పవన్ సభలు పెట్టుకుంటున్నారని అవినాష్ ఎద్దేవా చేశారు.
07-12-2023
07-12-2023 05:34 PM
చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో ఓటు వేసినవారితో కూడా ఏపీలో కూడా ఓటు వేయించేందుకు చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.
07-12-2023 04:42 PM
క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా సీఎం వైయస్ జగన్ పరిశీలించనున్నారు. తుపాన్ సమయంలో ప్రభుత్వం అందించిన సాయంపై సీఎం వైయస్ జగన్ స్వయంగా బాధితులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.
07-12-2023 11:35 AM
మడకశిర పట్టణం లోని సరస్వతి విద్యామందిరం నుంచి వైయస్ఆర్ సర్కిల్ వరకూ బస్సుయాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర వైయస్ఆర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
05-12-2023
05-12-2023 05:40 PM
2019-20 ఆర్థిక సంవత్సరానికి నేషనల్ ఇన్సూరెన్స్కు 2400 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్కు 50 కోట్లు, యునైటెడ్ ఇన్సూరెన్స్కు 50 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరానికి నేషనల్ ఇన్సూరెన్స్కు 3175 కోట్లు...
05-12-2023 03:55 PM
గ్రామస్తులతో కలసి అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక కృష్ణానది పాయలో గ్రామస్తులు రాకపోకలు కొనసాగిస్తున్న కాజువే కు వర్షం కారణంగా ఏర్పడిన గండిని పూడ్చి వేయించారు. అనంతరం పాత ఎడ్లంక గ్రామంలో ఏర్పాటు చేసిన...
05-12-2023 03:44 PM
సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో 4 వ.వార్డు లో గిరిజనులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. కుమ్మరగుంటలో తుపాను కారణంగా నిన్న తరలించిన...