వార్తలు

09-12-2023

09-12-2023 05:17 PM
బ్రిడ్జి పక్కన డ్రెయినేజీని పరిశీలించి మురుగునీరు సాఫీగా ముందుకు సాగేలా చూడాలన్నారు.

08-12-2023

08-12-2023 12:50 PM
పవన్ సభలకు జనం మందగిస్తున్నారు! అంటే పొత్తుని తిరస్కరిస్తున్నారని అర్థం! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు త‌న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)లో పోస్టు చేశారు.
08-12-2023 12:04 PM
అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. పంట నష్టంపై సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు వివరిస్తున్నారు. 
08-12-2023 11:43 AM
టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని పరిస్థితి అన్నారు.  జనాలు లేని చోట పవన్‌ సభలు పెట్టుకుంటున్నారని అవినాష్‌ ఎద్దేవా చేశారు.   

07-12-2023

07-12-2023 05:34 PM
చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో ఓటు వేసినవారితో కూడా ఏపీలో కూడా ఓటు వేయించేందుకు చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.
07-12-2023 04:42 PM
క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరిశీలించనున్నారు. తుపాన్ స‌మ‌యంలో ప్రభుత్వం అందించిన సాయంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్వయంగా బాధితుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకోనున్నారు. 
07-12-2023 11:35 AM
మడకశిర పట్టణం లోని సరస్వతి విద్యామందిరం నుంచి వైయ‌స్ఆర్‌ సర్కిల్ వరకూ బస్సుయాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర వైయ‌స్ఆర్‌ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

05-12-2023

05-12-2023 05:40 PM
2019-20 ఆర్థిక సంవత్సరానికి నేషనల్ ఇన్సూరెన్స్‌కు 2400 కోట్లు, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌కు 50 కోట్లు, యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌కు 50 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరానికి నేషనల్‌ ఇన్సూరెన్స్‌కు 3175 కోట్లు...
05-12-2023 03:55 PM
గ్రామస్తులతో కలసి అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక కృష్ణానది పాయలో గ్రామస్తులు రాకపోకలు కొనసాగిస్తున్న కాజువే కు వర్షం కారణంగా ఏర్పడిన గండిని పూడ్చి వేయించారు. అనంతరం పాత ఎడ్లంక గ్రామంలో ఏర్పాటు చేసిన...
05-12-2023 03:44 PM
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో 4 వ.వార్డు లో గిరిజనులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. కుమ్మరగుంటలో తుపాను కారణంగా నిన్న తరలించిన...

04-12-2023

04-12-2023 02:15 PM
సిగ్గు - శరం ............................లేనోళ్లు! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు త‌న ఎక్స్‌లో పోస్టు చేశారు.

27-11-2023

27-11-2023 12:38 PM
గతంలో పోలీసు స్టేషన్‌ నిర్మాణ పనులు, కాలేజీ ప్రహరీ నిర్మాణ సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని తప్పుపట్టారు. తాడిపత్రి అభివృద్ధిని జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.  
27-11-2023 11:15 AM
ప్రారంభ‌మయిన `హాస్య‌గ‌ళం` విని, చూసి ...న‌వ్వుకోండి అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.
27-11-2023 10:27 AM
సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. 

26-11-2023

26-11-2023 08:43 PM
ప్రజల ఆదరాభిమానాలతో సామాజిక సాధికార బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది

25-11-2023

25-11-2023 07:23 PM
ప్రధాని మోదీ తిరుపతికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు సీఎం వైయ‌స్ జగన్‌ స్వాగతం పలుకునున్నారు. 

20-11-2023

20-11-2023 03:42 PM
ప్రభుత్వంపై నిందలేసే ముందు మీరు, మీ భర్త, మీ కుమారుడు ఎంత నిజాయితీపరులో ఆలోచించుకోవాలి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

18-11-2023

18-11-2023 10:36 AM
సామాజిక సాధికార యాత్ర విశాఖ జిల్లాలో విశాఖపట్నం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గాల్లో జరగనుంది
18-11-2023 10:30 AM
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి పేదవాడిని గుండెల్లో పెట్టుకుని, ముందుకు నడిపించే కార్యక్రమం ఈ 53 నెలల పాలనలో జరిగింది. పేదవారిపై ప్రేమ చూపిస్తూ నేనెప్పుడు మాట్లాడినా ఆ మాటలు పెత్తందారులకు నచ్చవు.

15-11-2023

15-11-2023 10:32 PM
2003కు ముందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

10-11-2023

10-11-2023 05:43 PM
ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంకు చేరుకుంటారు, అక్కడ మైనారిటీస్‌ వెల్పేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌...

06-11-2023

06-11-2023 02:32 PM
సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి,  వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్

30-10-2023

30-10-2023 11:43 AM
కాపులపై దాడి చేస్తే పవన్‌ మాట్లాడకుండా ఉన్నందుకు సిగ్గేయడం లేదా అని నిలదీశారు. 
30-10-2023 11:25 AM
ఈ స‌మావేశానికి మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, ఆదిమూల‌పు స‌తీష్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆర్కే రోజా, కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

06-10-2023

06-10-2023 11:49 AM
ఎన్నికల్లో ఒంటరిగా వచ్చే దమ్ము చంద్రబాబు, పవన్‌కు ఉందా అని సవాల్‌ చేశారు. పవన్‌ డైలాగ్స్‌ సినిమాల్లోనే బాగుంటాయని ఎద్దేవా చేశారు.

27-09-2023

27-09-2023 11:32 AM
నాణ్యమైన చదువు అందించడమే లక్ష్యంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మార్పులు తీసుకొచ్చార‌ని కొనియాడారు.

26-09-2023

26-09-2023 10:14 AM
విద్యారంగంపైనా చర్చ జరగనుంది. ప్ర‌స్తుతం అసెంబ్లీలో క్వశ్చన్‌ అవర్ కొన‌సాగుతోంది.

25-09-2023

25-09-2023 12:25 PM
చంద్రబాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుందన్నారు. చర్చకు రమ్మంటే సభ నుంచి టీడీపీ సభ్యులు పారిపోయారని విమర్శించారు. అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారని...

21-09-2023

21-09-2023 12:29 PM
ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. 

13-09-2023

13-09-2023 01:24 PM
ఈ స‌మావేశంలో మంత్రి విడ‌ద‌ల ర‌జిని, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
13-09-2023 01:00 PM
మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌ని పింఛ‌న్ ల‌బ్ధిదారులు పేర్కొన్నారు.
13-09-2023 11:28 AM
ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయిదు రోజుల పాటు జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం

12-09-2023

12-09-2023 12:24 PM
టీడీపీ నేతలు ఒప్పుకోవడం లేదన్నారు. చంద్రబాబుపై కక్షసాధఙంపు చర్యలని ఆరోపించడం సరికాదన్నారు.
12-09-2023 12:17 PM
బంద్‌ రోజు చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌ కూడా మూసివేయలేదన్నారు. దాచుకో, దోచుకో అన్నట్లుగా చంద్రబాబు పాలన సాగిందన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు.

09-09-2023

09-09-2023 05:32 PM
చంద్రబాబు హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, రాజధాని పేరుతో అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అన్ని వెలుగులోకి వస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాత్రమే కాకుండా ఇంకా...

02-09-2023

02-09-2023 01:20 PM
మ‌హానేత సేవ‌ల‌ను స్మ‌ర‌ణ‌కు తెచ్చుకొని, రాష్ట్రానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.

01-09-2023

01-09-2023 05:14 PM
వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌ హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీధర్, ఏపీ...
01-09-2023 11:19 AM
వెంటనే అంబులెన్సులో హైద­రాబాద్‌ కిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందో­ళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పి­నట్లు ఎమ్మెల్యే తనయుడు వికాస్‌ తెలిపారు.

31-08-2023

31-08-2023 04:53 PM
అనంత‌రం స్వీట్ తినిపించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు తీసుకున్నారు.
31-08-2023 02:12 PM
గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ సూర్య కుమారి, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ పి కోటేశ్వరరావు, గ్రామవార్డు సచివాలయాలశాఖ...

24-08-2023

24-08-2023 05:51 PM
గాంధీజీ  కలలు కన్న గ్రామ స్వరాజ్యంను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి  గ్రామ సచివాలయాల వ్యవస్ధ ద్వారా నిజం చేశార‌న్నారు. సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా నేరుగా  అందిస్తున్నాం...
24-08-2023 05:41 PM
హజ్‌ యాత్రలో ఏపీ నుంచి హజ్‌కు వెళ్ళిన యాత్రికులకు ప్రభుత్వం అందించిన సహకారంపై ముఖ్యమంత్రికి  డిప్యూటీ సీఎం, హజ్‌ కమిటీ ఛైర్మన్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

21-08-2023

21-08-2023 11:38 AM
సీఎం వైయస్‌ జగన్‌ విద్యా వైద్య రంగాల్లో కీలక మార్పులు తెచ్చారని తెలిపారు.  ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు దళితులు గుర్తొస్తారని విమర్శించారు. 

18-08-2023

18-08-2023 10:38 AM
ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

17-08-2023

17-08-2023 11:49 AM
తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం (18.08.2023)  విజయవాడలో ప‌ర్య‌టించ‌నున్నారు. హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించ‌నున్నారు.

08-08-2023

08-08-2023 06:07 PM
గాయపడిన ప్రతీ కుటుంబానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటామన్నారు. రణధీర్‌కు పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  

03-08-2023

03-08-2023 11:52 AM
నియోజవర్గాలలో పరిస్థితులు, దొంగ ఓట్ల తొలగింపు, సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

31-07-2023

31-07-2023 12:20 PM
ఆనూరుమెట్ట మట్టి తవ్వకాలపై వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు దొరబాబుపై మాజీ మంత్రి చినరాజప్ప చేసిన ఆరోపణలను నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నిజాయితీని నిరూపించుకునేందుకు తాను...

28-07-2023

28-07-2023 06:12 PM
రాష్ట్రాలు ఇచ్చే ఆదాయాన్ని కేంద్రం తిరిగి  ఇస్తోందని గుర్తు చేశారు.

20-07-2023

20-07-2023 12:54 PM
హైపవర్‌ వర్కింగ్‌ గ్రూపుతో సీఎం  వైయస్‌.జగన్ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.

15-07-2023

15-07-2023 11:28 AM
బీసీ గర్జన కార్యక్రమం పోస్ట‌ర్‌ను ఉత్తరాంధ్ర వైయ‌స్ఆర్‌ సీపీ ఇన్‌చార్జ్‌ వైవి సుబ్బారెడ్డి ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో మేయర్ గొల్లగాని వెంకట హరి కుమారి, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి...

14-07-2023

14-07-2023 11:17 AM
ముఖ్యమంత్రి, ఫోన్ ద్వారా  పరామర్శించారు.  మృతికి కారణాలు తెలుసుకున్నారు. శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు .

13-07-2023

13-07-2023 11:46 AM
 ర‌వికుమాత్‌తో ఎన్నిక‌ల అధికారి ప్ర‌మాణం చేయించారు.  కార్యక్రమంలో ఎంపీపీ మజ్జి శోభారాణి, జెడ్పీటీసీ సభ్యులు బలగ రేవతమ్మా, వైస్ ఎంపీపీ1 సిద్ద జగన్నాధ రావు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
13-07-2023 11:41 AM
మ‌రోసారి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 

11-07-2023

11-07-2023 11:29 AM
వల్లంపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన‌ సచివాలయ భవనాన్ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు.

04-07-2023

04-07-2023 11:23 AM
మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వానం ప‌లికారు. రేణిగుంట‌ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్తూరుకు బయలుదేరారు. కాసేపట్లో అమూల్‌ డెయిరీని సీఎం...

26-06-2023

26-06-2023 10:42 AM
ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

21-06-2023

21-06-2023 12:23 PM
జనులంతా ఒకే కుటుంబం - జనమంతా ఒకే నిలయం అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

16-06-2023

16-06-2023 10:17 AM
పర్యాటకులను ఆకర్షించేలా విశాఖ, తిరుపతి జూ పార్క్‌లను తీర్చిదిద్దేందుకు.. దేశంలోని పలు జూ పార్క్‌ల అథారిటీలతో జంతువుల మారి్పడి కోసం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. 
16-06-2023 10:14 AM
ఆగస్టు 15కల్లా పరిశ్రమలతో అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. స్కిల్‌హబ్‌లలో శిక్షణ కోసం ఇప్పటివరకు  15,559 మంది నమోదు చేసుకున్నట్లు నైపుణ్య­శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ మంత్రికి...

Pages

Back to Top