24-05-2022
24-05-2022 06:06 PM
పోలీసు టెంట్కు నిప్పంటించారు. రెండుప్రైవేట్ కాలేజీ బస్సులను తగులబెట్టారు. కలెక్టరేట్ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు ఈ ఘటనకు పాల్పడ్డారు.
23-05-2022
23-05-2022 06:10 PM
ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని తెలిపారు. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు.
23-05-2022 05:53 PM
2019 జనవరిలో దావోస్ సదస్సు తర్వాత లోకేశ్ టీం10 రోజులు అమెరికాలో తిరిగొచ్చింది. దాని సంగతీ తేలుస్తామని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.
20-05-2022
20-05-2022 04:47 PM
2024 ఎన్నికల తరువాత చంద్రబాబు హైదరాబాద్కే పరిమితమవుతారని చెప్పారు.
18-05-2022
18-05-2022 04:12 PM
ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను జారీ చేయనుంది.
17-05-2022
17-05-2022 11:41 AM
ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
14-05-2022
14-05-2022 10:45 AM
ఇంటింటికీ తిరిగి ప్రజాసమస్యలను అడిగి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
14-05-2022 10:09 AM
ఎమ్మెల్యే కారుతో పాటు మరో కారు కొంత పాక్షికంగా ధ్వంసమైంది. అయితే కాన్వాయ్లో ఉన్న వారెవెరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
13-05-2022
13-05-2022 12:10 PM
తీరప్రాంతంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన రాష్ట్రంలో పరిహారం అందిస్తున్నారని మంత్రి అప్పలరాజు అన్నారు.
13-05-2022 11:06 AM
10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం వైయస్ జగన్ వెంట మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ ఉన్నారు.
12-05-2022
12-05-2022 09:41 AM
రైతుభరోసా పథకం కింద రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స...
08-05-2022
08-05-2022 06:02 PM
కొత్త మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఏపీ కేబినెట్ భేటీ కావడం ఇదే తొలిసారి. సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చించే అవకాశం ఉంది.
08-05-2022 11:06 AM
అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలకు గుర్తుండేలా స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయడం ఆయనకు ఇచ్చిన గౌరవమన్నారు.
04-05-2022
04-05-2022 12:06 PM
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
02-05-2022
02-05-2022 12:33 PM
ఈ సమీక్షాసమావేశానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయడుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
29-04-2022
29-04-2022 05:24 PM
శనివారం జరిగే కోర్టు- మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రులు, చీఫ్ జస్టిస్ల సమావేశంలో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు.
27-04-2022
27-04-2022 03:09 PM
మంత్రులు, పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు హాజరవుతున్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం వైయస్ జగన్ దిశా...
27-04-2022 01:06 PM
ముద్రగడను అవమానించిన నీచుల, "పల్లకి" మోస్తున్న ఎవరినైనా వ్యతిరేకిస్తా!. మీసం మెలేసి చెప్తున్నా ,నేను కాపోడ్ని !! నేను అంటూ అంబటి రాంబాబు ట్వీట్లో పేర్కొన్నారు.
22-04-2022
22-04-2022 10:33 AM
విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గురువారం తొలిసారి సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర...
21-04-2022
21-04-2022 11:44 AM
. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ప్లాంట్ను సందర్శించనున్నారు. మరికొద్ది సేపట్లో నూతన ప్లాంటుకు సీఎం వైయస్ జగన్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
13-04-2022
13-04-2022 03:32 PM
ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు, డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ వీసీ అండ్ ఎండీ నాగ రాణి, ఇతర ఆప్కో సిబ్బంది పాల్గొన్నారు.
07-04-2022
07-04-2022 03:22 PM
నూతన జిల్లాల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం...ఎన్నో దశాభ్దాలుగా ప్రజలు కంటున్న కలలు సాకారమయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు.
07-04-2022 02:57 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి అధ్యక్షతన పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించిన సహచర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...
06-04-2022
06-04-2022 05:00 PM
బుధవారం రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఈ అంశంపై మాట్లాడారు.
06-04-2022 04:28 PM
సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైయస్ జగన్ భేటీ అవుతారు.
06-04-2022 02:47 PM
రాష్ట్రంలో విద్యావకాశాలను అన్ని ప్రాంతాలకు సమంగా విస్తరించేలా చూసేందుకు మరిన్ని కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా అని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైయ...
06-04-2022 12:54 PM
అదే వేదికపై వలంటీర్లను సత్కరించి ప్రోత్సాహకాలు అందించనున్నారు సీఎం వైయస్ జగన్. తిరిగి 12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
05-04-2022
05-04-2022 05:56 PM
భారత్ కు తిరిగి వచ్చిన విద్యార్థులకు ఇక్కడే మెడిసిన్ పూర్తిచేసే వకాశం కల్పించి, ఆదుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు.
05-04-2022 09:46 AM
సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
29-03-2022
29-03-2022 12:04 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి. పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్తో పాటు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
25-03-2022
25-03-2022 04:55 PM
పోలవరంపై సీఎం వైయస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. సభలోకి వచ్చి గొడవ చేసి వెళ్లిపోవడమే టీడీపీ సభ్యులు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని...
25-03-2022 10:48 AM
అభివృద్ధి వికేంద్రీకరణ దీక్ష శుక్రవారం 544వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు మాట్లాడుతూ..రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వికేంద్రీకరణే మార్గమని చెప్పారు.
25-03-2022 10:41 AM
అనంతరం అసెంబ్లీ పలుబిల్లులు, బడ్జెట్ను ఆమోదించనుంది. సమావేశాలు నేటితో ముగియనున్నాయి.
24-03-2022
24-03-2022 11:01 AM
భారీగా అవినీతి చోటు చేసుకుందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. వారి హయాంలో అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు టీడీపీ నేతలు దోచుకున్నారంటూ కాకాణి మండిపడ్డారు.
23-03-2022
23-03-2022 10:32 AM
అదే సమయంలో ప్రజలను పట్టించుకోకుండా చంద్రబాబు హైదరాబాద్లో కూర్చున్నాడని, అది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
23-03-2022 10:06 AM
పేదల ఇళ్ల విషయంలో ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేయటం ఏంటని ప్రశ్నించారు.
22-03-2022
22-03-2022 09:59 AM
ప్రశ్నోత్తరాల్లో ఫైబర్గ్రిడ్ అవినీతి, ఆంగ్ల మాధ్యమం, అమ్మఒడి తదితర అంశాలు ఉండనున్నాయి. అనంతరం ప్రభుత్వం పలు బిల్లులను ఆమోదం కోసం సభ ముందు ఉంచనుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్ప కాలిక...
21-03-2022
21-03-2022 01:15 PM
దేశవ్యాప్తంగా కూడా భక్తులు తిరుమల దేవస్థానానికి వస్తారు కాబట్టి టీటీడీ బోర్డుకు కొంత మంది సభ్యులను నియమించాలని çప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలపాలని మంత్రి కోరారు.
21-03-2022 12:16 PM
జీవోలకు సంబంధం లేకుండా విచ్చలవిడిగా దోపిడీ చేయడం ఈనాడు విధానమా అని ప్రశ్నించారు. వ్యవస్థను పటిష్టం చేసేలా పత్రికలు వ్యవహరించాలని మంత్రి సూచించారు.
21-03-2022 09:50 AM
పెగాసస్పై చర్చకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి నోటీస్ ఇచ్చారు. స్వల్ప కాలిక చర్చ చేపడతామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
21-03-2022 09:45 AM
స్కిల్ డెవలప్మెంట్, టూరిజం, మెడికల్ అండ్ హెల్త్.. విద్యాశాఖ సంబంధించిన బడ్జెట్ డిమాండ్ గ్రాంట్స్పై ఓటింగ్ చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరపనున్నారు.
17-03-2022
17-03-2022 09:36 AM
సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు పలు కీలక అంశాలపై మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అనంతరం పలు కార్పొరేషన్ల వార్షిక నివేదికలను...
16-03-2022
16-03-2022 09:47 AM
పలు శాఖల బడ్జెట్ డిమాండ్లపై చర్చించనున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహ నిర్మాణ శాఖల పద్దులపై అసెంబ్లీ చర్చించనుంది.
15-03-2022
15-03-2022 12:36 PM
లైన్స్ దాటితే ఆటోమాటిక్గా సభ్యుల సస్పెన్షన్ అవుతారని తెలిపారు. రూల్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారాం సిఫార్స్ చేశారు. శ్రీకాంత్రెడ్డి ప్రతిపాదించిన మోషన్కు శాసన సభ ఆమోదం తెలిపింది.
15-03-2022 12:30 PM
టీడీపీ సభ్యులు సభను జరగనివ్వకుండా పదేపదే అడ్డుపడుతున్నారని విమర్శించారు.
15-03-2022 10:39 AM
రాష్ట్రంలో లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని హితవు పలికారు.
15-03-2022 10:01 AM
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రోజూ సభ ప్రారంభం కాగానే రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
14-03-2022
14-03-2022 10:08 PM
ఆయన ప్రసంగం అంతా టీడీపీ పల్లకీ మోసే విధంగానే ఉందని ట్వీట్ ద్వారా ప్రశ్నించిన అంబటి.. ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం అని స్పష్టం చేశారు.
14-03-2022 10:46 AM
జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను టీడీపీ వక్రీకరిస్తుందని ధ్వజమెత్తారు. శవ రాజకీయాలు మానుకొని, ప్రజల సమస్యలపై చర్చించేందుకు టీడీపీ ముందుకు రావాలని, స్పీకర్ చైర్పై పేపర్లు చించివేయడం దుర్మార్గమన్నారు.
14-03-2022 09:44 AM
సభలో టీడీపీ సభ్యుల గందరగోళంతో స్పీకర్ వాయిదా వేశారు.శాసనమండలి 10 గంటలకు ప్రారంభం కానుంది.
13-03-2022
13-03-2022 06:41 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్-1లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు.
11-03-2022
11-03-2022 03:26 PM
విద్య కోసం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ ఇదన్నారు. బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కూడా మేలు చేసే బడ్జెట్ అన్నారు
11-03-2022 09:55 AM
సామాజిక, ఆర్థిక సర్వే 2021-22లో జీఎస్డీపీలో వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారాయన.
09-03-2022
09-03-2022 12:05 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
04-03-2022
04-03-2022 03:14 PM
రైతుల అభివృద్దే లక్ష్యంగా రైతులకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన వైయస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె...
03-03-2022
03-03-2022 02:17 PM
జేఈఈ పరీక్షల షెడ్యూల్ దృష్ట్యా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షల కొత్త తేదీలను మంత్రి ప్రకటించారు...
02-03-2022
02-03-2022 05:02 PM
ఈ మేరకు ఏపీ సర్కార్ విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు అందించింది.
02-03-2022 12:09 PM
కార్యాలయంలో నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు. సమావేశంలో మంత్రులు కన్నబాబు , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల పాల్గొన్నారు.
25-02-2022
25-02-2022 01:05 PM
రాష్ట్రంలో క్రీడాకారులు మీద ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారని, దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయన్నారు.
24-02-2022
24-02-2022 04:28 PM
టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక గొప్ప వ్యక్తి మరణంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఫైర్అయ్యారు. గౌతమ్ రెడ్డి మరణాన్ని రాజకీయం చేయడం దారుణమన్నారు.