Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళి
వైయస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు
తక్షణం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి
ఆడబిడ్డలకు రక్షణ కూడా కల్పించలేరా ?
చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలే
అమరావతి పేరుతో ‘అంతులేని దోపిడీ’.
అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు
టీటీడీ పవిత్రత పరిరక్షణకు చిలకలూరిపేటలో వైయస్ఆర్సీపీ నిరసన
రైల్వే కోడూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
ఏపీని ‘అత్యాచారాంధ్రప్రదేశ్‘గా మార్చిన కూటమి ప్రభుత్వం
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
05-04-2026
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళి
05-04-2026 09:44 AM
తొలి దళిత ఉప ప్రధాని గా దేశానికి సేవలందించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
వైయస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు
05-04-2026 09:39 AM
అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
తక్షణం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి
05-04-2026 09:37 AM
ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని దివంగత వైయస్సార్ ప్రారంభించిన మహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.
ఆడబిడ్డలకు రక్షణ కూడా కల్పించలేరా ?
05-04-2026 09:30 AM
రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో మహిళలకు రక్షణ పూర్తిగా కరవైంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల ఆత్మహత్యలు కూడా పెరిగాయి....
04-04-2026
చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలే
04-04-2026 07:42 PM
చంద్రబాబు రాష్ట్రంలో మూడు ప్రాంతాలను పేకముక్కలతో పోల్చి అవమానిస్తున్నారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయమని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం.
అమరావతి పేరుతో ‘అంతులేని దోపిడీ’.
04-04-2026 07:39 PM
విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొ
అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు
04-04-2026 04:03 PM
రాజధాని ఏర్పాటులో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని, అది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ ముందుగానే ఆలోచించారని చెప్పారు.
టీటీడీ పవిత్రత పరిరక్షణకు చిలకలూరిపేటలో వైయస్ఆర్సీపీ నిరసన
04-04-2026 03:56 PM
పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
రైల్వే కోడూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
04-04-2026 03:52 PM
ఊర్లగట్టుపోడు పంచాయతీ ఎగువపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల సభ్యులు టిడిపిని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ శాలువాలు కప్పి, కొరముట్ల...
ఏపీని ‘అత్యాచారాంధ్రప్రదేశ్‘గా మార్చిన కూటమి ప్రభుత్వం
04-04-2026 03:39 PM
పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఓ ఒంటరి మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం. మద్యం మత్తులోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు...
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
04-04-2026 11:31 AM
బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఇలాంటి వ్యక్తి తిరుమల వంటి పవిత్ర సంస్థకు చైర్మన్గా కొనసాగడం తగదన్నారు. వెంటనే పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు...
బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదు
04-04-2026 11:06 AM
పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం
కడపలో వైయస్ఆర్సీపీ నేతలకు పోలీసుల నోటీసులు
04-04-2026 11:02 AM
ఈ కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా నోటీసులు
బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై పులివెందులలో నిరసన
04-04-2026 10:59 AM
టిటిడి చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి, సంస్థ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్...
తిరుపతిలో వైయస్ఆర్సీపీ ఆందోళన..
04-04-2026 10:56 AM
పోలీసులు 30 యాక్ట్ పేరుతో మీడియాపై ఆంక్షలు విధించడంపై భూమన అభినయ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కట్టడి చేయడం సరికాదని, మీడియా స్వేచ్ఛను అణిచివేయడం అనేది అన్యాయమని ఆయన...
వైయస్ఆర్ జిల్లాలో వైయస్ఆర్సీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి
04-04-2026 10:50 AM
ఆందోళనకు హాజరు కాకూడదని ముందస్తుగా హెచ్చరిస్తూ పలువురు నేతలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
విజయవాడ ఈస్ట్ బైపాస్ కోసం ప్రజల ఐక్యపోరాటం
04-04-2026 10:48 AM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్లో ఈ ఈస్ట్ బైపాస్ కీలక భాగమని పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ద్వారా సహజసిద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుందని,
03-04-2026
రాజ్యసభలో వైయస్ఆర్సీపీ గొంతు నొక్కే కుట్ర
03-04-2026 07:16 PM
అమరావతి రాజధాని నిర్మాణానికి వైయస్ఆర్సీపీ వ్యతిరేకం కాదు. రాజధాని ముసుగులో జరుగుతున్న విచ్చలవిడి దోపిడీకే వైయస్ఆర్సీపీ వ్యతిరేకం. బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదని ప్ర...
కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన.
03-04-2026 07:13 PM
కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి, రాష్ట్రం ‘అత్యాచారాంధ్రప్రదేశ్’గా మారింది. పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళను కత్తితో బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి...
మావిగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది మంత్రం
03-04-2026 07:10 PM
అమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం...
రాష్ట్రంలో టీడీపీ కూటమి అరాచక పాలన
03-04-2026 07:01 PM
నిన్నటి ఘటన చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉందా, చట్టం అమల్లో ఉందా అనే అనుమానాలు రేకెత్తించింది. చట్టానికి కళ్లు లేవు, పోలీసులు నిమిత్తమాత్రులుగా ఉన్నారు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే...
వైయస్ఆర్సీపీ కీలక నేతలతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్
03-04-2026 06:58 PM
రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది స్పష్టమైన వైఖరి, చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదు, ఆ పేరుతో శాశ్వతంగా ఎలా దోచుకోవాలన్నదే ఆయన ప్లాన్. మనం గతంలో విశాఖను గ్రోత్ కారిడార్...
కులాల కుంపట్లు రాజేస్తున్న చంద్రబాబే పెద్ద సైకో
03-04-2026 06:54 PM
అమరావతి బిల్లును పార్లమెంట్లో పెట్టగానే రాష్ట్ర ప్రజల తలరాతలు మారిపోయినట్టే కూటమి నాయకులు కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లూ గ్రాఫిక్స్ చూపించి అమరావతి రాజధాని టోక్యో, సింగ...
రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి నిర్మాణం సబబేనా?:
03-04-2026 03:14 PM
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న తరుణంలో, కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసమే రూ.2 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధపడటం ఎం
ప్రజల మధ్యే నాయకత్వం
03-04-2026 03:11 PM
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకుడు తదితరులు పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతిని కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం
03-04-2026 03:06 PM
ప్రతినిధి బృందంలో లోక్సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గురుమూర్తి, గొల్ల బాబురావు పాల్గొన్నారు.
‘అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం’
03-04-2026 03:02 PM
‘‘లక్ష ఎకరాలు భూమిలో దేవతల రాజధానిని నిర్మిస్తానని రైతుల వద్దనుండి లాక్కునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు లక్షల కోట్లతో లక్ష ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. 7 సంవత్సరాలలో రెండు...
అవినీతి పోలీసులను ప్రశ్నిస్తూనే ఉంటాం
03-04-2026 03:00 PM
పోలీసు హక్కుల సంఘం నాయకుడిగా జైపాల్ మాకు నీతులు చెప్పి, ఆయన నీతి తప్పితే ఎలా? వైయస్ఆర్సీపీనుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పేర్ని కిట్టును ఉద్దేశించి సీఐ మాట్లాడిన మాటలను ఎలా
ప్రేమ, త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే
03-04-2026 11:12 AM
పరస్పర ప్రేమ, సహనం, క్షమాభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజం శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు.
02-04-2026
పల్నాడు ఎస్పీ ఆఫీసులో ఎమ్మెల్యే హల్చల్ దారుణం
02-04-2026 11:06 PM
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మొన్న నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11.30 వరకూ దాదాపు పది గంటల...
అనితా.. నోటిని అదుపులో పెట్టుకో
02-04-2026 07:01 PM
రాజధాని లేని రాష్ట్రంగా మార్చేస్తున్నారు
02-04-2026 06:57 PM
అమరావతిని దేశానికి అవినీతి రాజధానిగా మార్చేశాడని, ఆ దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే రాజధాని చట్టబద్ధత పేరుతో డైవర్షన్ డ్రామా నడిపాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్య...
వైయస్ జగన్ను ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
02-04-2026 06:47 PM
ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. అనంతరం వైయస్ జగన్కు ఆశీర్వచనం అందజేశారు.
వైయస్ జగన్ను కలిసిన వృద్ధురాలు శేషగిరమ్మ…
02-04-2026 06:41 PM
తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల వద్ద ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని, ఎవరూ తన సమస్యను పట్టించుకోలేదని శేషగిరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షోభ కేంద్రాలుగా మారిన సంక్షేమ హాస్టళ్లు
02-04-2026 06:27 PM
మొదటిసారి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉంటే, ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదని అన్నారు. అటు ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు కేజీబీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడం...
రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి వద్దు..
02-04-2026 05:34 PM
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నదే జగన్ విజన్ అని ఆయన వివరించారు. విజయవాడ-గుంటూరు మధ్య సెక్రటేరియట్, హైకోర్టు నిర్మిస్తే, కేవలం రెండు మూడు ఏళ్లలోనే ఇది...
వైయస్ జగన్ను కలిసిన నూతన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు
02-04-2026 05:09 PM
వైయస్ జగన్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని, న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం
02-04-2026 05:02 PM
మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్ ఇచ్చిన సందేశాలు అని శ్రీ వైయస్ జగన్...
మచిలీపట్నం సీఐ ఓవరాక్షన్
02-04-2026 03:25 PM
నగరంలోని 6వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న పక్కా గృహాన్ని భారీ పోలీస్ బందోబస్తు నడుమ పొక్లయినర్తో కూల్చివేశారు.
రుద్ర ఇన్ఫ్రా పనులపై సమగ్ర విచారణ జరిపించాలి
02-04-2026 03:10 PM
ఆర్ & బీ ఎస్ఈ కూడా ఆ సంస్థకు గుర్తింపు ఇవ్వలేదని లేఖ ఇచ్చినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.3 కోట్ల పనులు ఆ సంస్థకు కేటాయించారని ఆరోపించారు. కనీస పత్రాల...
అమరావతి చట్టబద్ధత బిల్లుకు వైయస్ఆర్సీపీ వ్యతిరేకం…
02-04-2026 02:55 PM
ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ మాత్రం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి, అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు.
రాజ్యసభలో ఏపీ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావన
02-04-2026 02:23 PM
ఇప్పటికే పే రివిజన్ కమిషన్ (PRC) ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయని, డిఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలుగా చెల్లించకుండా ఉన్నారని విమర్శించారు.
గూడూరు ఆర్ఓబీ పనులు త్వరగా పూర్తి చేయాలి
02-04-2026 01:03 PM
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర రవాణా సదుపాయాలు, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు గూడూరు ఆర్ఓబీ పూర్తి చేయడం అత్యంత అవసరమని గురుమూర్తి వివరించారు
ఒక్క పేద మహిళకైనా ఇల్లు కట్టించారా?
02-04-2026 01:00 PM
తమ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 71 వేల ఎకరాలు కేటాయించి, 31 లక్షల 19 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేసి అందించామని పేర్కొన్నారు.
ఇదే స్పూర్తితో ముందుకు సాగాలి
02-04-2026 12:32 PM
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్...
క్రెడిట్ చోరీ తప్ప కూటమి చేసింది ఏమీ లేదు
02-04-2026 12:25 PM
నేడు కమలాపురంలో కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం తమ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, అమ్మవారిశాల వీధిలో రోడ్డు విస్తరణ, వరద ముప్పు నివారణ చర్యలు, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాలల నిర్మాణం...
వైయస్ జగన్ పాలనలో గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యం
02-04-2026 12:09 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు సర్పంచ్ల సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.
ఆంజనేయుడి ధైర్యం, నిబద్ధత, సేవాభావానికి ప్రతీక
02-04-2026 09:48 AM
శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్. రామ కార్యమే నా ధర్మం అని ముందుగా సాగిన అంజనీ పుత్రుడు ఆయన.
01-04-2026
దేశంలో అతి పెద్ద స్కామ్కు క్యాపిటల్ అమరావతి
01-04-2026 07:16 PM
రాజధానిలో ఇప్పటికే 50 వేల ఎకరాల భూమి ఉండగా, మరో 50 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఆ లక్ష ఎకరాల్లో రోడ్డు, సివరేజ్, నీరు, విద్యుత్ కనెక్షన్ వంటి కనీస సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్ల...
మంత్రి సవిత సొంత పంచాయతీలో మొదలైన తిరుగుబాటు
01-04-2026 03:42 PM
పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి
ఇసుక దోపిడీపై వైయస్ఆర్సీపీ నిరసన..
01-04-2026 03:36 PM
మల్లయ్యపేట ప్రాంతంలో రోజుకు 500 నుంచి 600 వరకు ఇసుక లోడుతో లారీలు తిరుగుతున్నాయని, దాంతో స్థానిక ప్రజలు దుమ్ము, కాలుష్యంతో ఊపిరితిత్తుల, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు
ఏప్రిల్ 4న రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
01-04-2026 03:27 PM
బీఆర్ నాయుడు ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల అపఖ్యాతి పాలవుతోందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన వైయస్ఆర్సీపీ ఎంపీలు
01-04-2026 03:14 PM
ఈ సమస్యను సమగ్రంగా వివరంగా విన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, త్వరలోనే దీనికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
పి4 పథకం ద్వారా ఎంతమందికి న్యాయం జరిగింది
01-04-2026 02:40 PM
కరోనా సమయంలో రైతులతో పాటు ప్రతి వర్గాన్నీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్నారని గుర్తుచేశారు. తాము చేసిన సేవలను సరిగా ప్రజలకు చెప్పుకోలేకపోయామని
ఒంగోలు పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ కీలక సమావేశం
01-04-2026 02:34 PM
దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ,..
బొత్స సత్యనారాయణను పరామర్శించిన అంబటి రాంబాబు
01-04-2026 02:31 PM
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, పార్టీ నేత కొండా రాజీవ్ గాంధీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మంత్రి సవిత చర్యలతో రెండు గ్రామాల మధ్య వివాదం
01-04-2026 02:25 PM
ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చర్యలు ఎస్సీ, బీసీ వర్గాలపై ఆర్థిక ఒత్తిడి పెంచేలా ఉన్నాయని, గ్రామ ప్రజలను చేపలు పట్టకుండా అడ్డుకోవడం ద్వారా సమస్యలను మరింత పెంచుతున్నారని ఉషశ్రీ చరణ్...
అమరావతి పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనం దోపిడీ
01-04-2026 02:19 PM
చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు
కళ్యాణదుర్గంలో వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు
01-04-2026 02:11 PM
మార్చి 30న కళ్యాణదుర్గం పట్టణంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించిన సందర్భంగా పార్టీ శ్రేణులు
అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు..
01-04-2026 02:01 PM
రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More