టాప్ స్టోరీస్

05-04-2026

05-04-2026 09:44 AM
తొలి దళిత ఉప ప్రధాని గా దేశానికి సేవలందించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
05-04-2026 09:39 AM
అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
05-04-2026 09:37 AM
ప్ర‌తి పేద‌వాడికి నాణ్య‌మైన ఉచిత వైద్యం అందించాల‌ని దివంగ‌త వైయ‌స్సార్ ప్రారంభించిన మ‌హ‌త్త‌ర‌మైన ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్వీర్యం చేస్తోంది.
05-04-2026 09:30 AM
రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో మహిళలకు రక్షణ పూర్తిగా కరవైంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల ఆత్మహత్యలు కూడా పెరిగాయి....

04-04-2026

04-04-2026 07:42 PM
 చంద్రబాబు రాష్ట్రంలో మూడు ప్రాంతాలను పేకముక్కలతో పోల్చి అవమానిస్తున్నారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయమని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం.
04-04-2026 07:39 PM
విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొ
04-04-2026 04:03 PM
రాజధాని ఏర్పాటులో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని, అది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ ముందుగానే ఆలోచించారని చెప్పారు.
04-04-2026 03:56 PM
పట్టణంలోని చౌత్రా సెంటర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ...
04-04-2026 03:52 PM
ఊర్లగట్టుపోడు పంచాయతీ ఎగువపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల సభ్యులు టిడిపిని వీడి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ శాలువాలు కప్పి, కొరముట్ల...
04-04-2026 03:39 PM
 పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఓ ఒంటరి మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం. మద్యం మత్తులోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు...
04-04-2026 11:31 AM
బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఇలాంటి వ్యక్తి తిరుమల వంటి పవిత్ర సంస్థకు చైర్మన్‌గా కొనసాగడం తగదన్నారు. వెంటనే పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు...
04-04-2026 11:06 AM
పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్  ఆదేశాల మేరకు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం
04-04-2026 11:02 AM
ఈ కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా నోటీసులు
04-04-2026 10:59 AM
టిటిడి చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి, సంస్థ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్...
04-04-2026 10:56 AM
 పోలీసులు 30 యాక్ట్ పేరుతో మీడియాపై ఆంక్షలు విధించడంపై భూమ‌న అభిన‌య్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కట్టడి చేయడం సరికాదని, మీడియా స్వేచ్ఛను అణిచివేయడం అనేది అన్యాయమని ఆయన...
04-04-2026 10:50 AM
ఆందోళనకు హాజరు కాకూడదని ముందస్తుగా హెచ్చరిస్తూ పలువురు నేతలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
04-04-2026 10:48 AM
మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌లో ఈ ఈస్ట్ బైపాస్ కీలక భాగమని పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ద్వారా సహజసిద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుందని,

03-04-2026

03-04-2026 07:16 PM
అమరావతి రాజ‌ధాని నిర్మాణానికి వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు. రాజ‌ధాని ముసుగులో జ‌రుగుతున్న విచ్చ‌ల‌విడి దోపిడీకే వైయ‌స్ఆర్‌సీపీ వ్య‌తిరేకం. బిల్లులో ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చ‌లేద‌ని ప్ర‌...
03-04-2026 07:13 PM
కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి, రాష్ట్రం ‘అత్యాచారాంధ్రప్రదేశ్’గా మారింది. పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళను కత్తితో బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి...
03-04-2026 07:10 PM
అమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం...
03-04-2026 07:01 PM
 నిన్నటి ఘటన చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉందా, చట్టం అమల్లో ఉందా అనే అనుమానాలు రేకెత్తించింది. చట్టానికి కళ్లు లేవు, పోలీసులు నిమిత్తమాత్రులుగా ఉన్నారు, లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తుందనే...
03-04-2026 06:58 PM
రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది స్పష్టమైన వైఖరి, చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదు, ఆ పేరుతో శాశ్వతంగా ఎలా దోచుకోవాలన్నదే ఆయన ప్లాన్‌. మనం గతంలో విశాఖను గ్రోత్‌ కారిడార్‌...
03-04-2026 06:54 PM
అమ‌రావ‌తి బిల్లును పార్ల‌మెంట్‌లో పెట్ట‌గానే రాష్ట్ర ప్ర‌జల త‌ల‌రాత‌లు మారిపోయిన‌ట్టే కూట‌మి నాయ‌కులు క‌ళ్లబొల్లి క‌బుర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లూ గ్రాఫిక్స్ చూపించి అమ‌రావ‌తి రాజ‌ధాని టోక్యో, సింగ‌...
03-04-2026 03:14 PM
రాజమండ్రి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న తరుణంలో, కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసమే రూ.2 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధపడటం ఎం
03-04-2026 03:11 PM
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, నియోజకవర్గ పరిశీలకుడు  త‌దిత‌రులు పాల్గొన్నారు.  
03-04-2026 03:06 PM
ప్రతినిధి బృందంలో లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్ట‌ర్ గురుమూర్తి, గొల్ల బాబురావు పాల్గొన్నారు.
03-04-2026 03:02 PM
 ‘‘లక్ష ఎకరాలు భూమిలో దేవతల రాజధానిని నిర్మిస్తానని రైతుల వద్దనుండి లాక్కునేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. రెండు లక్షల కోట్లతో లక్ష ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. 7 సంవత్సరాలలో రెండు...
03-04-2026 03:00 PM
పోలీసు హ‌క్కుల సంఘం నాయ‌కుడిగా జైపాల్ మాకు నీతులు చెప్పి, ఆయ‌న నీతి త‌ప్పితే ఎలా?   వైయ‌స్ఆర్‌సీపీనుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేసిన పేర్ని కిట్టును ఉద్దేశించి సీఐ మాట్లాడిన మాట‌ల‌ను ఎలా
03-04-2026 11:12 AM
పరస్పర ప్రేమ, సహనం, క్షమాభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజం శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు. 

02-04-2026

02-04-2026 11:06 PM
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మొన్న నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11.30 వరకూ దాదాపు పది గంటల...
02-04-2026 06:57 PM
అమ‌రావ‌తిని దేశానికి అవినీతి రాజ‌ధానిగా మార్చేశాడ‌ని, ఆ దోపిడీ నుంచి ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికే రాజ‌ధాని చ‌ట్ట‌బ‌ద్ధ‌త పేరుతో డైవ‌ర్ష‌న్ డ్రామా న‌డిపాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌...
02-04-2026 06:47 PM
ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. అనంతరం వైయ‌స్ జగన్‌కు ఆశీర్వచనం అందజేశారు.
02-04-2026 06:41 PM
తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారుల వద్ద ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని, ఎవరూ తన సమస్యను పట్టించుకోలేదని శేషగిరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
02-04-2026 06:27 PM
మొదటిసారి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉంటే, ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదని అన్నారు. అటు ఎన్టీఆర్‌ జిల్లా ఏ.కొండూరు కేజీబీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడం...
02-04-2026 05:34 PM
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నదే జగన్ విజన్ అని ఆయన వివరించారు. విజయవాడ-గుంటూరు మధ్య సెక్రటేరియట్, హైకోర్టు నిర్మిస్తే, కేవలం రెండు మూడు ఏళ్లలోనే ఇది...
02-04-2026 05:09 PM
వైయస్ జగన్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని, న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు
02-04-2026 05:02 PM
మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్‌ ఇచ్చిన సందేశాలు అని శ్రీ వైయస్‌ జగన్‌...
02-04-2026 03:25 PM
నగరంలోని 6వ డివిజన్‌ కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న పక్కా గృహాన్ని భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ పొక్లయినర్‌తో కూల్చివేశారు.
02-04-2026 03:10 PM
ఆర్ & బీ ఎస్ఈ కూడా ఆ సంస్థకు గుర్తింపు ఇవ్వలేదని లేఖ ఇచ్చినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.3 కోట్ల పనులు ఆ సంస్థకు కేటాయించారని ఆరోపించారు. కనీస పత్రాల...
02-04-2026 02:55 PM
ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ మాత్రం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి, అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు.
02-04-2026 02:23 PM
ఇప్పటికే పే రివిజన్ కమిషన్ (PRC) ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని, డిఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలుగా చెల్లించకుండా ఉన్నారని విమర్శించారు.
02-04-2026 01:03 PM
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర రవాణా సదుపాయాలు, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు గూడూరు ఆర్‌ఓబీ పూర్తి చేయడం అత్యంత అవసరమని గురుమూర్తి వివరించారు
02-04-2026 01:00 PM
తమ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో 71 వేల ఎకరాలు కేటాయించి, 31 లక్షల 19 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేసి అందించామని పేర్కొన్నారు.
02-04-2026 12:32 PM
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్...
02-04-2026 12:25 PM
నేడు కమలాపురంలో కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం తమ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, అమ్మవారిశాల వీధిలో రోడ్డు విస్తరణ, వరద ముప్పు నివారణ చర్యలు, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాలల నిర్మాణం...
02-04-2026 12:09 PM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు సర్పంచ్‌ల సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.
02-04-2026 09:48 AM
శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్.  రామ కార్య‌మే నా ధ‌ర్మం అని ముందుగా సాగిన అంజ‌నీ పుత్రుడు ఆయ‌న‌.

01-04-2026

01-04-2026 07:16 PM
 రాజధానిలో ఇప్పటికే 50 వేల ఎకరాల భూమి ఉండగా, మరో 50 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఆ లక్ష ఎకరాల్లో రోడ్డు, సివరేజ్, నీరు, విద్యుత్‌ కనెక్షన్‌ వంటి కనీస సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్ల...
01-04-2026 03:42 PM
పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి
01-04-2026 03:36 PM
మల్లయ్యపేట ప్రాంతంలో రోజుకు 500 నుంచి 600 వరకు ఇసుక లోడుతో లారీలు తిరుగుతున్నాయని, దాంతో స్థానిక ప్రజలు దుమ్ము, కాలుష్యంతో ఊపిరితిత్తుల, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు
01-04-2026 03:27 PM
బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల అపఖ్యాతి పాలవుతోందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
01-04-2026 03:14 PM
ఈ సమస్యను సమగ్రంగా వివరంగా విన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, త్వరలోనే దీనికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
01-04-2026 02:40 PM
కరోనా సమయంలో రైతులతో పాటు ప్రతి వర్గాన్నీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్నారని గుర్తుచేశారు. తాము చేసిన సేవలను సరిగా ప్రజలకు చెప్పుకోలేకపోయామని
01-04-2026 02:34 PM
దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ,..
01-04-2026 02:31 PM
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, పార్టీ నేత కొండా రాజీవ్ గాంధీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
01-04-2026 02:25 PM
ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చర్యలు ఎస్సీ, బీసీ వర్గాలపై ఆర్థిక ఒత్తిడి పెంచేలా ఉన్నాయని, గ్రామ ప్రజలను చేపలు పట్టకుండా అడ్డుకోవడం ద్వారా సమస్యలను మరింత పెంచుతున్నారని ఉషశ్రీ చరణ్...
01-04-2026 02:19 PM
చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు
01-04-2026 02:11 PM
మార్చి 30న కళ్యాణదుర్గం పట్టణంలో  వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించిన సందర్భంగా పార్టీ శ్రేణులు
01-04-2026 02:01 PM
రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్‌ ఇంజిన్‌ ఉండాలని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా...

Pages

Back to Top