టాప్ స్టోరీస్

29-04-2024

29-04-2024 09:08 PM
వైయ‌స్ఆర్‌సీపీ ఎంఎల్ ఏ మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కు ఫిర్యాదు చేశారు.ఇందుకు...
29-04-2024 09:03 PM
చంద్రబాబు తన బినామీలతో వాలంటీర్లు వైఎస్సార్సీపీకి ప్రచారం చేస్తారనే సాకు చూపి వాళ్లను పక్కన పెట్టడానికి తానే కారణం అయ్యాడు. 
29-04-2024 08:55 PM
పింఛ‌న్ల కోసం వెళ్లి 46 మంది వృద్ధులు మ‌ర‌ణించడానికి కార‌ణం చంద్ర‌బాబే అన్నారు. సోమ‌వారం వాసిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
29-04-2024 04:41 PM
వైద్య,ఆరోగ్యరంగం బలోపేతం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ వచ్చాక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మితమవుతున్నాయి.
29-04-2024 04:12 PM
ఈ ఐదేళ్ళ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని తెలిపారు. మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయాలని వైయ‌స్ జగన్ ప్రజలను అడుగుతుంటే ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల్లో వైయ‌స్ జగన్ ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక...
29-04-2024 03:13 PM
ఈ దేశంలో వైట్‌ కాలర్‌ క్రిమినల్, రాజకీయాలను అడ్డుపెట్టి డబ్బు సంపాదించే రాజకీయ నాయకుడివి నువ్వే చంద్రబాబూ.  – ఆంధ్రప్రదేశ్‌ పరువును పదే పదే దిగజార్చిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది నువ్వే. 
29-04-2024 01:05 PM
రైతులకోసం ఏరోజూ ఆలోచించని దద్దమ్మలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు:
29-04-2024 12:00 PM
2019 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు పరిచిన ఏకైక నాయకుడు జగనన్న అని తెలిపారు. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి సుధా, క‌డప‌ ఎంపీ అభ్య‌ర్థి వైయ‌స్ అవినాష్‌రెడ్డిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని...
29-04-2024 11:30 AM
‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ...

28-04-2024

28-04-2024 08:50 PM
జగన్‌ గారి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజల్లో సరికొత్త చర్చ మొదలైంది. విప్లవాత్మకమైన పరిపాలన విధానాలకు మరో మారు మద్ధతు పలకాలనే ఆవశ్యకతను ప్రజలకు గుర్తుచేస్తోంది.
28-04-2024 08:44 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డిఇ ప్రకటించిన మేనిఫెస్టోపై  రామోజీతో పాటు పచ్చమీడియా, టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ స
28-04-2024 07:31 PM
151 సీట్లను గెలుచుకుని ప్రజల ఆదరాభిమానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?
28-04-2024 07:21 PM
చంద్రబాబు డ్వాక్రారుణమాఫీ అని మహిళలను మోసం చేసాడు.మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.
28-04-2024 05:58 PM
తాడేప‌ల్లి: మేనిఫెస్టో అంటే.. నీలా అరచేతిలో వైకుంఠం చూపించేది కాదు అంటూ చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  చుర‌క‌లంటించారు.
28-04-2024 03:05 PM
మన మేనిఫెస్టో ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం రెండు పేజీలే. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు-నేడు స్కూళ్లు, హాస్పిటల్, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత,

27-04-2024

27-04-2024 08:18 PM
టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ల‌పై ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమీషన్ కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది
27-04-2024 06:03 PM
నూటికి నూరు శాతం నాగబాబు వ్యాఖ్యలు కల్పితం. తనను కొడుతున్నారు.. తిడుతున్నారని చెప్పుకుని జాలి పొందాలనుకోవడం తప్పు. వారిని ఏదో చేసేస్తున్నారనే వ్యాఖ్యలు జనసేన నుండి వస్తున్నాయి. తమ పార్టీ ఎజెండా ఇది...
27-04-2024 05:50 PM
2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్‌లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్‌లో...
27-04-2024 05:34 PM
పేద వాడి జీవన ప్రమాణాలు పెంపొందించడానికే మా మ్యానిఫెస్టో ఉంది  
27-04-2024 05:25 PM
ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు వైయ‌స్ జ‌గ‌న్ ఇవ్వ‌లేద‌న్నారు. 
27-04-2024 04:11 PM
లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్‌...
27-04-2024 03:37 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల కృష్ణుడు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
27-04-2024 02:16 PM
నా పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశాం.  చదివించాలని ఉన్నా.. చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశా. నేను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పని చేశా. పేదలకు సంక్షేమం అందించాం....
27-04-2024 10:58 AM
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేసింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం. దీంతో అటు ప్రజల్లో, ఇటు రాజకీయ శ్రేణుల్లో ఈ ఎన్నికల మేనిఫెస్టోపై ఆసక్తి నెలకొంది.  అయితే అలవికాని హామీలు, ఆచరణ...
27-04-2024 10:50 AM
చింతమనేని ఏమాత్రం విలువల్లేని నాయకుడు. చింతమనేని తన హయాంలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్‌. ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. దెందులూరులో గొడవలతో...

26-04-2024

26-04-2024 07:50 PM
 చంద్రబాబునాయుడు,పవన్ కల్యాణ్ లు ఈనెల 24వతేదీన నెల్లిమర్లలోను,ఈనెల 25 వతేదీన రాజంపేట,రైల్వేకోడూరులలో ఎన్నికల ప్రచారం సందర్బంగాా ముఖ్యమంత్రి వైయస్ జగన్,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై...
26-04-2024 07:48 PM
వైయ‌స్  జగన్ గారి ప్రభుత్వంపై అభాండాలు,అవాస్తవాలు,అసత్యాలతో ఛార్జిషీట్ రూపొందించారు. విడుదల చేసిన వారు దొంగల ముఠా లెక్కన కనిపిస్తున్నారు.
26-04-2024 07:41 PM
గ్రామసచివాలయాలు,వాలంటీర్ వ్యవస్థ వచ్చాక పథకాలు నేరుగా గడపగడపకు చేరుతున్నాయి.
26-04-2024 07:34 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నినాదం ఇచ్చి వారిలో ఆత్మగౌరవం నింపారని నారాయ‌ణ‌మూర్తి తెలిపారు.  
26-04-2024 07:33 PM
- రక్తచరిత్ర అంటూ కవర్ పేజి మేకప్ వేశారు.కాని అసలైన రక్తచరిత్ర కారంచేడు,నీరుకొండలలో తెలుగుదేశం పార్టీ చేసిందే.
26-04-2024 06:01 PM
కుప్పం లో ఓడిపోతాను అని తెలిసి చంద్రబాబు అసహనానికి లోనవుతున్నారని, అందుకే తిట్ల పురాణం కు తెర తీశారన్నారు.  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కుప్పం కు చేసింది ఏమి లేదని ఆయన మండిపడ్డారు....
26-04-2024 05:50 PM
 కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే  ఆనాడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని గుర్తు చేశారు. వైయ‌స్ఆర్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై...
26-04-2024 01:28 PM
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు. పియూష్‌ గోయల్‌ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి. నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని బొత్స కౌంటర్‌ ఇచ్చారు.
26-04-2024 12:39 PM
నెల్లూరు:   తెలుగు దేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నాని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
26-04-2024 12:25 PM
సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ చేర్చిన ఎఫ్‌ఐఆర్‌లో మా పేరు ఉందని నిరూపించగలరా..?. గవర్నర్ పాలనలో కేసులు బుక్ అయ్యిందా..
26-04-2024 12:21 PM
సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతి పేద కుటుంబంలో సభ్యుడిగా మారారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు మొండిచేయి చూపారని ఎద్దేవా చేశారు. 

25-04-2024

25-04-2024 08:05 PM
ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల,మత,వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ...
25-04-2024 07:56 PM
-రాష్ట్రంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  మీద టీడీపీ నాయకుల దాడులు జరుగుతున్నాయి.
25-04-2024 07:34 PM
ప్రతి నెలా ఫస్ట్ తారీఖున పెన్సన్ల పంపిణిని అడ్డుకున్నదే నీవు. సిటిజన్స్ ఫర్ డెమక్రసీ సంస్ధ పేరుతో ఎన్నికల కమీషన్ కు వాలంటీర్ల ద్వారా పెన్సన్ పంపిణి వద్దంది నీవు కాదా అని ప్ర‌శ్నించారు.
25-04-2024 03:08 PM
సంక్షేమ పథకాల్ని చూసి అకర్షితుడనై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాన‌ని చెప్పారు. ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి
25-04-2024 12:51 PM
సిద్ధం పేరుతో ఒకవైపు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూనే.. మరోవైపు ఏపీ ఓటర్లకు ఆయన సంక్షేమ పాలన చూసి ఓటేయాలని కోరుతున్న సంగతి చూస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ సిద్ధం.. ఓట్‌ ఫర్‌ ఫ్యాన్‌...
25-04-2024 12:23 PM
వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల వైయ‌స్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

24-04-2024

24-04-2024 10:36 PM
తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు, కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్నం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
24-04-2024 10:31 PM
014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మధ్దతు ఇచ్చాయి.అప్పుడు ప్రజలను రాచి రంపాన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు” అని  మండిపడ్డారు.
24-04-2024 10:25 PM
తెలుగుదేశం  ఎన్ ఆర్ ఐ విభాగం యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవిధంగా ప్రణాళిక రూపొందించారని ఇది ఎంసిసికి వ్యతిరేకం కాబట్టి పూర్తి విచారణ జరిపి ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ వింగ్ ద్వారా...
24-04-2024 10:21 PM
మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల చరిత్రలో ఒక్కటంటే ఒక్కటి మహిళల కోసం చెప్పుకోదగ్గ పథకం ఏదైనా ఉందా?  – రూ.14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో మీరు కాదా? 
24-04-2024 07:48 PM
నీచుడంటే ఎవరు..? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అతని అధికారం లాక్కుని.. పార్టీని, పార్టీ జెండాను హస్తగతం చేసుకున్నోడు ఏమవుతాడు..? ఆ మామ తాలూకూ చావుకు కారణమైన వాడివి నువ్వు..
24-04-2024 07:43 PM
– తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పాడు, ఆ తర్వాత 21 సీట్లు తీసుకుని సర్దుకున్నాడు. చివరికి నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లే.   
24-04-2024 07:38 PM
- మహిళలకు డ్వాక్రా రుణమాఫీ జగన్ గారు చేసి చూపించారు.అందుకే మహిళలు వాళ్ల కాళ్ళ పై నిలబడి మహిళా సాధికారిత సాధించారు.
24-04-2024 07:35 PM
- చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అన్నా,రాజ్యాంగం అన్నా,ఎన్నికల కమీషన్ అన్నా ఏమాత్రం గౌరవం లేదు.
24-04-2024 07:32 PM
- ఒక్కసారి ఎన్నికల కమీిషన్ వెబ్ సైట్ లోకి వెళ్తే తెలిసిపోతుంది.జగన్ గారి ఆస్తులు ఎంతో తేటతెల్లంగా ఉంటే ప్రజలలో అయోమయం సృష్టించేందుకు చంద్రబాబు మెప్పుకోసం లక్ష కోట్లు అంటూ పిచ్చి పట్టి...
24-04-2024 01:05 PM
సీఎం వైయ‌స్ జ‌న్‌ అంగీక‌రించి విశాఖ‌ప‌ట్ట‌ణ‌మే ప‌రిపాల‌న రాజ‌ధాని మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వం వ‌స్తే చేస్తాన‌ని కూడా మాట ఇచ్చార‌ని కూడా మీ అంద‌రికీ విన్న‌విస్తున్నాను.
24-04-2024 12:59 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.  
24-04-2024 12:05 PM
శ్రీకాకుళం: ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కీల‌క నేత
24-04-2024 12:00 PM
శ్రీ‌కాకుళం: టీడీపీ, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

23-04-2024

23-04-2024 12:46 PM
 టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువజన విభాగం నేత ఏఎన్ఆర్. 

22-04-2024

22-04-2024 11:31 PM
తాడేప‌ల్లి: జనసేన చంద్రబాబుకు ఓ భజన సేనలాగా మారిందని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత‌, మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  అన్నారు.
22-04-2024 11:21 PM
తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారిని సైకోగా సంభోదిస్తూ పాటను రచించి దానిని సోషల్ మీడియా,యూట్యూబ్ లలో ప్రచారం చేస్తోంది.
22-04-2024 09:24 PM
తెలుగుదేశం నేతలు ప్రజలలో అయోమయం సృష్టించేందుకు విషప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు.
22-04-2024 09:17 PM
 అర్చకులకు వంశపారపర్యహక్కులను వైయస్సార్ సిపి ప్రభుత్వం పునరుద్దరించింది.11,142 అర్చక కుటుంబాలకు మేలు చేసే విధంగా చేసింది.

Pages

Back to Top