టాప్ స్టోరీస్

17-01-2026

17-01-2026 01:29 PM
దళిత వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్య టీడీపీ అధికార పార్టీ గూండాల అరాచకానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని
17-01-2026 01:24 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, గుర్తింపు తప్పకుండా లభిస్తుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి...
17-01-2026 01:13 PM
పల్నాడులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ గుండాల రక్తదాహానికి దళిత యువకుడు సాల్మన్ బలయ్యాడని ఆరోపించారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని
17-01-2026 01:03 PM
ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కూడా తాక‌ట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ ర‌హ‌స్య ఒప్పందం ఏమిటో చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల ముందు బ‌హిరంగ‌ప‌ర‌చాల‌ని డిమాండ్ చేశారు
17-01-2026 12:59 PM
అధికార బలంతో అక్రమ కేసులు, దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయని, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న అణచివేత అత్యంత ఆందోళనకరంగా మారిందని విమర్శించారు.
17-01-2026 12:52 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, వారి రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారని తీవ్రంగా మండిపడ్డారు
17-01-2026 12:25 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి...
17-01-2026 12:06 PM
గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినప్పటికీ, దళితులు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పోలీసుల సమక్షంలోనే చించివేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు
17-01-2026 11:55 AM
చిత్తూరు జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా మేక‌కు న‌రికారంటూ కేవీబీపురం స‌ర్పంచ్ గిరిని పోలీసులు అరెస్టు చేశారు
17-01-2026 11:30 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, దళితులు, ప్రతిపక్ష కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు
17-01-2026 11:24 AM
ఇప్పటికే సాల్మన్‌ కేసులో న్యాయం జరిగేదాకా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ కుటుంబానికి పార్టీ తరఫున...

16-01-2026

16-01-2026 10:39 PM
గల్లంతైన విద్యార్ధులలో ఇద్దరి మృతదేహాలు లభ్యమవగా మరో ఇద్దరు విద్యార్ధుల ఆచూకీ ఇంకా తెలియలేదు.
16-01-2026 10:36 PM
సాల్మన్‌ కుటుంబ సభ్యులతో ఇప్పటికే వైయస్ జగన్‌ ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆ కుటుంబానికి పూర్తి అండగా నిలబడతామన్న భరోసా ఇచ్చారని మహేష్‌ తెలిపారు.
16-01-2026 10:31 PM
'ఎర్రవంక' పైన విచారణ జరిపి సర్వే చేయాలని, తాడిప‌త్రి రూరల్ మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు రూ. 1.20 కోట్ల స్కామ్ జరిగిందని, గ్రామంలో లేని వ్యక్తులకు బిల్లులు చేశారని ఆధారాలతో సహా కలెక్టర్...
16-01-2026 10:27 PM
చంద్రబాబు స్వతహాగా దళిత వ్యతిరేక భావజాలం కలిగిన రాజకీయ నాయకుడు, కొన్ని వర్గాల కోసమే పుట్టిన నాయకుడు. ఆ వర్గాలు పెత్తందారీ వ్యవస్థతో, కార్పోరేట్ శక్తుల ఆర్ధిక బలంతో గ్రామాల్లో పేదలు
16-01-2026 06:25 PM
దళిత యువకుడు సాల్మన్ హత్యకు బాధ్యులైన దోషులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
16-01-2026 05:58 PM
అంత్యక్రియల్లో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా, మండల, గ్రామస్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాల్మన్ కుటుంబానికి అండగా నిలుస్తూ, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పార్టీ నేతలు...
16-01-2026 05:51 PM
బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారని పేర్కొన్న వైయస్‌ జగన్‌, ఈ ఘటనకు బాధ్యులైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.
16-01-2026 01:10 PM
గ‌త వైయస్‌ఆర్‌సీపీ హ‌యాంలో ఇంటింటికీ శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందించాం. వీధివీధికీ సిమెంట్ రోడ్లు వేయించాం. గుర‌జాల‌కు మెడిక‌ల్ కాలేజీని తీసుకొచ్చాం. ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు ఇళ్ల పట్టాలు పంపిణీ...
16-01-2026 01:04 PM
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ,   ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్‌...
16-01-2026 12:46 PM
ఎమ్మెల్యే ప‌ర్మిష‌న్ లేనిది ఏ పనీ జరగడం లేదు అనంతపురం నగరంలో సినిమా థియేటర్‌ నడపాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, షోరూం పెట్టాలన్నా, పరిశ్రమ స్థాపించాలన్నా ఎమ్మెల్యే ఆఫీస్‌ పర్మిషన్‌ కావాలంటున్నారు...

15-01-2026

15-01-2026 05:05 PM
శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి సతీమణిగా ఆయన సాహితీ యాత్రలో శ్రీమతి ఇందిరాదేవి గారి పాత్ర చిరస్మరణీయమైనది. శ్రీమతి ఇందిరా గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అని శ్రీ వైయస్‌ జగన్‌ తన సంతాప సందేశంలో...
15-01-2026 04:59 PM
చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తాయి. 2007లో వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు జీవో ఇచ్చి ఏడు కొండలు పూర్తిగా టీటీడీ ఆధీనంలోనే ఉంటాయని స్పష్టంగా చెప్పారు.
15-01-2026 04:58 PM
రేపు పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అంత్యక్రియలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్ నీతులు చెప్పడం కాదు… పిన్నెల్లి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయిన 1500 మంది పరిస్థితిపై సమాధానం చెప్పాలి
15-01-2026 04:53 PM
ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇస్తూ, సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం కానుకలు ఇస్తున్నట్లు రెండు మూడు రోజులుగా ఊదరగొడుతున్నారు. రూ.1100 కోట్లు సీపీఎస్‌ ఉద్యోగులకు డీఏ ఇస్తామని
15-01-2026 04:51 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్‌ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు
15-01-2026 04:45 PM
ఇది పత్రికా స్వేచ్ఛ,  ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి..అరెస్టు చేయటం దారుణం. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా,

14-01-2026

14-01-2026 04:23 PM
చంద్ర‌బాబు సీఎం అయ్యాక తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని రాష్ట్రంలో ఒక ప‌క్క రైతులు క‌న్నీరుమున్నీర‌వుతుంటే ఇంకోప‌క్క పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టుగా సీఎం చంద్ర‌బాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ర‌హ‌స్య...
14-01-2026 04:18 PM
రాష్ట్రంలో రైతుల ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి అన్ని
14-01-2026 02:50 PM
మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి
14-01-2026 02:45 PM
తాడేపల్లి : ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన పీపీపీ జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద భోగి సంబరాల సందర్
14-01-2026 02:38 PM
ఈ కార్యక్రమంలోవైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, కర్నూలు అసెంబ్లీ ఇన్‌చార్జ్ శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ, ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల హామీలను కాగితాలకే పరిమితం చేసిన కూటమి...
14-01-2026 02:31 PM
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి కానుక పేరుతో పప్పు, బెల్లాలు పంచే చంద్రబాబు ఈదఫా సంక్రాంతి కానుక ప్రజలకు ఇవ్వడం మానేసి... తనకు తానే ఇచ్చుకున్నాడు
14-01-2026 02:25 PM
సీఎం చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎన్ని నేరాలు, దందాలు చేసినా తమ కార్యకర్తల్ని కాపాడుకుంటున్నారు. అనంతపురంలో వారానికో భూకుంభకోణం బయటపడుతోంది
14-01-2026 02:22 PM
 2014–19 మధ్య  చంద్రబాబుగారు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన భారీ స్కిల్‌ స్కామ్‌ను మహారాష్ట్రలో జీఎస్టీ అధికారులు గుర్తించడంతో, వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో అన్ని ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారు

13-01-2026

13-01-2026 03:50 PM
ఈ పండుగలు అందరి జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
13-01-2026 03:42 PM
కూటమి ప్రభుత్వం కొలువు దీరిన నాటి నుంచి యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు తీవ్రమైన ద్రోహం చేశారు. ఇకనైనా వారి మేలు గురించి ప్రభుత్వం ఆలోచించాలి.
13-01-2026 03:35 PM
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, “ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయాం. పూల ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు” అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని
13-01-2026 03:30 PM
 అందుకే డీప్‌ ఇండస్ట్రీస్‌ సంస్థకు కాంట్రాక్టు ఎలా దక్కిందనే దానిపై లోతైన విచారణ జరపాలి. అప్పుడే ప్రభుత్వ పెద్దలు, కంపెనీ ప్రతినిధుల మధ్య ఎన్ని వేల కోట్లు చేతులు మారాయో తెలుస్తుంది
13-01-2026 03:25 PM
ఈ సందర్భంగా రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో శ్రీ వైయస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
13-01-2026 11:42 AM
సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వం మద్యం ధరలను మరింత పెంచిందని మండిపడ్డారు. 180 ఎంఎల్ మద్యం ధరను రూ.10 పెంచడం ప్రజలపై అదనపు భారమని పేర్కొన్నారు.
13-01-2026 11:38 AM
తెలంగాణలోని ఒక మంత్రి, అతని కుమారుడు పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు
13-01-2026 11:29 AM
ఉషశ్రీచరణ్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని, వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ...
13-01-2026 11:26 AM
ఈ ఘటనలో బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తక్షణమే వసతి, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్‌ చేశారు.
13-01-2026 11:12 AM
వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైనప్పుడు సుదీర్ఘ ఉపన్యాలివ్వడం చంద్రబాబుకు అలవాడు. 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అంశాలు, ఉన్నతాధికారులకు ఇవ్వాల్సిన సందేశం కన్నా మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను...

12-01-2026

12-01-2026 06:07 PM
గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటనలో ఇప్పటివరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
12-01-2026 05:30 PM
కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలమైన సంస్థాగత నిర్మాణం అత్యంత అవసరమని దేవినేని అవినాష్‌ తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా పార్టీ శ్రేణులు సిద్ధంగా...
12-01-2026 05:14 PM
నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి (మేనిఫెస్టో వాగ్దానం) చొప్పున 2 సంవత్సరాలుగా చెల్లింపులు లేవని గుర్తు చేశారు. ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు నిలిపివేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు
12-01-2026 05:09 PM
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహ‌న్‌ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే ఈ సంస్థాగత నిర్మాణ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు
12-01-2026 04:56 PM
భవానీ దీక్షల ఇరుముళ్లు గురువులు విప్పాల్సిన పవిత్ర ఆచారం. అలాంటిది చైర్మన్‌, ఈవో ఎలా విప్పుతారు? ఇది స్పష్టమైన అపచారం. కనకదుర్గ ఆలయ పాలక మండలి సంప్రదాయాలను పూర్తిగా కాలరాస్తోంది
12-01-2026 04:43 PM
 భగవంతుడి సేవలో ఉన్న పూజారిపై కిరాతక దాడి జరగడం దురదృష్టకరం. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పౌరహిత్యం చేస్తున్న పేద బ్రహ్మణుడిపై ఇలా దాడి చేయడం క్షమించరాని నేరం
12-01-2026 04:38 PM
రాష్ట్ర మాజీ మంత్రి చెరుకూడా రంగనాథరాజు మాట్లాడుతూ, వైయస్‌ఆర్‌సీపీ బలం కార్యకర్తలేనని, వారి కష్టానికి తగిన గుర్తింపు కమిటీల ద్వారా లభిస్తుందని అన్నారు
12-01-2026 04:26 PM
వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని క్రమబద్ధంగా, పారదర్శకంగా పూర్తి చేసే దిశగా
12-01-2026 03:44 PM
కోడి పందేల ముసుగులో గుండాట, పేకాట, మూడుముక్కల ఆటలను కూటమి నేతల సిఫార్సులతో నిర్వహిస్తున్నారు. ఒక్కో బరిలో స్థానిక ఎమ్మెల్యేలు కోటి నుంచి రూ.3 కోట్ల వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారు.  ఈ వ్యవహారంపై...
12-01-2026 03:41 PM
వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా వివిధ కమిటీల నిర్మాణ కార్యక్రమంపై చర్చించామ‌న్నారు
12-01-2026 03:28 PM
రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌యోజ‌నాలను దెబ్బ‌తీసేలా సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నాడని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్య‌లు మ‌రోసారి రుజువు చేశాయి. రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును చంద్ర‌బాబుతో...
12-01-2026 12:40 PM
ప్రజలతో మమేకమై, పండుగ ఆనందాలను పంచుకోవడం వైయ‌స్ఆర్‌సీపీ సంస్కృతి అని వారు పేర్కొన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి, ప్రజలతో అనుబంధాన్ని చాటుతూ నిర్వహించిన
12-01-2026 12:36 PM
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే
12-01-2026 12:19 PM
రాజకీయ జీవితంలో అనేక ఒత్తిడులు ఎదుర్కొన్నా, ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగిన నాయకుడిగా ఆయనకు ప్రజల్లో విశేష గౌరవం ఉందని పేర్కొన్నారు.

11-01-2026

11-01-2026 05:56 PM
స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్‌ సామ్రాజ్యానికే సవాల్‌ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

Pages

Back to Top