టాప్ స్టోరీస్

06-02-2026

06-02-2026 10:39 PM
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ  ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి రాంబాబు నివాసానికి...
06-02-2026 10:35 PM
చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సంపాదించ‌లేక నానా అగచాట్లు పడుతోంది. నే తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని సీఎం చంద్ర‌బాబు,...
06-02-2026 10:22 PM
పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ కోసం రాంబాబు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వైయస్ జగన్ పేర్కొన్నారు.
06-02-2026 10:19 PM
జనవరి 30 న విశాఖ కార్పొరేషన్ లో జరిగిన సర్వసభ్యసమావేశం ప్రజాస్వామ్య విరుద్ధం. ఆ సమావేశంలో మేయర్ తో పాటు కూటమి కార్పొరేటర్లు ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా వ్యవహరించారు. కౌన్సిల్ లో 15 అంశాలను పొందుపరిచి...
06-02-2026 10:13 PM
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వైయ‌స్ఆర్‌సీపీ  ఆరోపించింది. భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యవహరించడం అత్యంత ప్రమాదకరమని పార్టీ నేతలు...
06-02-2026 10:08 PM
గుంటూరులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అక్కడ, ఇక్కడ చేసిన విధ్వంసం చూసి, రెండు కుటుంబాల సభ్యులను పరామర్శించడం జరిగింది. రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ పరిపాలన సాగుతోంది.
06-02-2026 06:54 PM
గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటికి వెళ్లి చూసినప్పుడు నాగరిక ప్రపంచం తలవంచుకునే పరిస్థితి కనిపించింది. ఐదు కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు.
06-02-2026 06:44 PM
దాడిలో ధ్వంసమైన ఇంటి భాగాలను పరిశీలించిన జగన్, అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించారు. అనంతరం జోగి రమేష్ కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,...
06-02-2026 05:35 PM
మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని చెప్పారు. ఆ సమయంలో రాంబాబు మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు
06-02-2026 02:50 PM
వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డిని హిందూ సమాజం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వివాదాన్ని రేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మకమైన తిరుమల వంటి పవిత్రక్షేత్రంపై సీఎం స్థాయిలో వివాదం...
06-02-2026 02:11 PM
వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున న్యాయపరంగా, ప్రజాస్వామ్యపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు
06-02-2026 01:10 PM
వైయ‌స్ జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురవుతోంది. ఇవాళ మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వైయ‌స్ జ‌గ‌న్  ఇబ్ర‌హీంప‌ట్నం వెళ్తున్నారు.
06-02-2026 12:33 PM
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు తాము రేపు ఉదయం వెళ్లనున్నట్లు అమరనాథ్ తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి, బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
06-02-2026 12:27 PM
మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు పాల్పడటం రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూపిస్తోందని రోజా విమర్శించారు. ‘‘మాజీ మంత్రి ఇంటిపైనే దాడి చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో...
06-02-2026 11:35 AM
తన కుటుంబంపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, పెట్రోల్‌ బాంబులతో తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కుటుంబాన్ని మట్టుబెట్టాలని ప్రయత్నించారని జోగి రమేష్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను...
06-02-2026 09:20 AM
ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైయస్‌ జగన్‌ ఇబ్రహింపట్నానికి బయలుదేరుతారు. మంగళగిరి బైపాస్‌, కాజా వెస్ట్ బైపాస్‌, నల్లగుంట, గుంటుపల్లి మార్గంగా ఇబ్రహింపట్నంలోని మాజీ మంత్రి జోగి...
06-02-2026 08:43 AM
ఇటీవల జరిగిన దాడిలో జోగి రమేష్‌ ఇంటిపై విధ్వంసం చోటుచేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వైయస్‌ జగన్‌ స్వయంగా వెళ్లి...
06-02-2026 08:27 AM
గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ మాత్రం నంగిగా మాట్లాడుతూ... వాస్తవాలు ప్రజలకు చెబుతున్నామంటున్నారు. కానీ వారి మాటల్లో మేం ప్రజలకు దొరికిపోయామన్న విషయం స్పష్టంగా అర్ధం...

05-02-2026

05-02-2026 08:54 PM
2007 జూన్ 2న తిరుమల ఏడు కొండల్ని దివ్యక్షేత్రం అని పిలవాలి,  ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధమని రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చింది నిజం కాదా ? నాడు వైఎస్సార్ ఏడు కొండల్ని రెండు కొండలు అన్నారంటూ...
05-02-2026 08:22 PM
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో పాలన సాగిస్తున్నదని విమర్శించారు
05-02-2026 08:10 PM
లడ్డూ ప్రసాదంలో ఆవునెయ్యికి బదులు జంతుకొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు అత్యంత దారుణంగా కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆరోపణల మీద సీబీఐతో విచారణ జరిపించాలని...
05-02-2026 06:25 PM
ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతపై అనుమానం వ్యక్తమైన వెంటనే అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి బాధ్యతాయుతంగా స్పందించి నమూనాలను మైసూర్‌లోని సెంట్రల్...
05-02-2026 06:21 PM
ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్‌ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు. కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం
05-02-2026 05:16 PM
రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును ఇప్ప‌టికైనా మొద‌లుపెట్టి పూర్తిచేయ‌క‌పోతే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ స‌మాధి కావ‌డం ఖాయం. వైయ‌స్ఆర్‌సీపీ హయాలోనే ప‌నులు 80 శాతం పూర్త‌యినా మిగ‌తా పెండింగ్ ప‌...
05-02-2026 04:37 PM
జనవరి 30న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను 15వ అంశంగా అజెండాలో చేర్చారని, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ లేకుండానే సభ్యుల స్పష్టమైన ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఆమోదించడం పట్ల తీవ్ర అభ్యంతరం...
05-02-2026 03:39 PM
రాయలసీమ ఉద్యమకారులమని చెప్పుకునే కొందరు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వ్యర్థమని మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
05-02-2026 03:09 PM
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ విభాగం నేతలు హెచ్చరించారు.
05-02-2026 03:01 PM
2024 మే నెల వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగాయని, కానీ జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిలిపివేశారని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.
05-02-2026 01:23 PM
తమ తండ్రి ఎప్పుడూ చెప్పినట్లే వెంకటేశ్వరస్వామి తమకు అండగా ఉన్నారని, దేవుడి ఆశీస్సులు ఉన్నంతవరకు తమపై వేసే ప్రతి రాయి పువ్వుగా మారుతుందని శ్రీజ అన్నారు. తమ ఇంటిపై అత్యంత దారుణంగా దాడి జరిగిందని,...
05-02-2026 01:07 PM
ఆరోగ్య రంగంలో నూతన మార్గాలను సృష్టిస్తూ లక్షలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా, ఆనందంగా...
05-02-2026 01:00 PM
నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్‌)లకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
05-02-2026 12:54 PM
ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.

04-02-2026

04-02-2026 10:11 PM
గుంటూరు: రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ కొనసాగుతోందని, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మో
04-02-2026 05:22 PM
కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా సకాలంలో అందక రైతులు అనేక నష్టాలు చవిచూస్తున్నారని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజకీయాలకు అతీతంగా
04-02-2026 05:14 PM
దాడి ఘటనలో బాధితుడైన అంబటి రాంబాబు పైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించడం అన్యాయమని వైయ‌స్ జగన్ త‌ప్పుప‌ట్టారు. రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అధికార పార్టీకి చెందిన గూండాలు...
04-02-2026 04:45 PM
ప్రత్యేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులపై టార్గెట్‌ చేసిన దాడులు జరుగుతున్నాయని, ఇందులో ఎక్కువగా ఎస్సీ వర్గాలకు చెందిన కార్యకర్తలు బాధితులవుతున్నారని వివరించారు....
04-02-2026 04:21 PM
ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ కమిటీల్లో భాగస్వామ్యం కల్పిస్తామని, అన్ని వర్గాల నుంచి నాయకులకు పదవుల్లో అవకాశం ఇచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేలా
04-02-2026 03:16 PM
తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టంగా చెప్పినా కూటమి నేతలు విమర్శలు ఆపడం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
04-02-2026 03:01 PM
1990 నుంచే చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించిన కాటసాని రామభూపాల్ రెడ్డి, సీమ ప్రజలకు నీరు అందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
04-02-2026 02:58 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
04-02-2026 02:49 PM
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయని మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ఆరోపించారు.
04-02-2026 02:37 PM
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు
04-02-2026 02:33 PM
తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ముద్దనూరు మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే తన...
04-02-2026 02:30 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు, అలాగే సాల్మన్ రాజు హత్యకు సంబంధించిన అంశాలను కమిషన్ ముందు వివరించారు. టీడీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా...
04-02-2026 02:22 PM
చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నారా లోకేష్, టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అపర మేధావిగా చెప్పుకునే నారా లోకేష్ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
04-02-2026 12:41 PM
గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైయ‌స్‌ జగన్‌ కాన్వాయ్‌ను ముందుకు నడిపించారు. జగన్‌ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి.
04-02-2026 09:51 AM
అనంతరం రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులు, జంగిల్‌ రాజ్‌ తరహా అరాచకాలపై వైయ‌స్‌ జగన్‌ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

03-02-2026

03-02-2026 09:19 PM
సిట్‌ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్‌ అదనపు ఛార్జిషీట్‌లో కానీ, ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప...
03-02-2026 09:15 PM
ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడుతూ.. ప్రభుత్వ తప్పిదాలను విమర్శించడం సహజం. ప్రజలపట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. కానీ అధికార పక్షం తమ తప్పులను ప్రశ్నించకూడదు.
03-02-2026 09:04 PM
తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు బయలుదేరుతారు. మంగళగిరి, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ కార్యాలయం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మార్గాల
03-02-2026 09:00 PM
క్యాబినెట్‌ భేటీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేస్తారని, నిరుద్యోగ భృతి చెల్లిస్తారని, రైతులకు మూడో విడత...
03-02-2026 04:59 PM
ల్యాబ్ నివేదికలు, దర్యాప్తు ఫలితాలు ప్రజల ముందుకు రాకముందే సంచలనాత్మక ప్రకటనలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక శాంతి, మత సామరస్యంపై ప్రతికూల ప్రభావం...
03-02-2026 04:47 PM
సీఎం చంద్ర‌బాబు త‌న నీచ రాజ‌కీయాలకు తిరుమ‌ల శ్రీవారిని కూడా వాడుకుంటూ తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశాడు. సీబీఐ సిట్ చార్జిషీట్ ద్వారా...
03-02-2026 04:38 PM
తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని ఆధారాలు లేకుండా త‌ప్పుడు ప్రచారం చేసిన చంద్ర‌బాబు, కోట్లాది మంది శ్రీవారి భ‌క్తుల‌కు  క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని సీబీఐ సిట్ చార్జిషీట్ కాపీని ప‌ట్టుకుని...
03-02-2026 04:28 PM
ఈ విషయంలో ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజిని తదితర నాయకులపై భౌతిక దాడులు చేసి, ఇళ్లను ధ్వంసం
03-02-2026 03:47 PM
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నెయ్యి నమూనాలు సేకరణ, ట్యాంకర్ల రాక, వాటి వినియోగం జరిగిందని నివేదికలో ఉందని పేర్కొంటూ, ఏవైనా లోపాలు ఉంటే అవి కూటమి ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు.
03-02-2026 03:40 PM
రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతల ప్రోత్సాహంతో హిందువులు, ప్రజల మనోభావాలను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫ్లెక్సీలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు...
03-02-2026 03:18 PM
దానిపై వైయ‌స్ఆర్‌సీపీ స్పంచి.. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పడిన సిట్ దాదాపు 14 నెలల తర్వాత .. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వులు లేవని  కోర్టుకు...
03-02-2026 03:12 PM
సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పుత్త శివశంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  
03-02-2026 03:08 PM
అంబటి రాంబాబును ఇలా కలవడం బాధాకరమని అన్నారు. మాజీ మంత్రుల ఇళ్లను తగలబెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు

Pages

Back to Top