Form c7
08-02-2026
08-02-2026 07:10 PM
ఎలాంటి నేరం చేయకపోయినా రాంబాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారు. అధికారం ఉందన్న అహంకారంతో మీరు దారుణంగా బూతులు తిడుతూ దాడికి ప్రయత్నిస్తుంటే... ఆ టైంలో ఎవరైనా స్పందిస్తారు.
08-02-2026 07:01 PM
సుమారు రూ.2000 కోట్ల విలువైన అంజుమన్ భూములను ఐటీ హబ్ పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని నూరి ఫాతిమా ఆరోపించారు.
08-02-2026 06:59 PM
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయడం తగదని అన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిరుమల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని...
08-02-2026 06:53 PM
He stated that after his earlier claims were exposed, Chandrababu began new propaganda to convince people that his version was true, including making statements that even toilet-cleaning chemicals...
08-02-2026 06:52 PM
దేవుడితో ఆటలాడుతున్నాననే విషయం కూడా మరిచిపోయి రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాడు
08-02-2026 06:43 PM
20 నెలలుగా పరిపాలన గాలికొదిలేసిన చంద్రబాబు, తన పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ప్రతిపక్ష నేత వైయస్ జగన్, వైయస్ఆర్సీపీమీద బురదజల్లే కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు.
08-02-2026 06:40 PM
Kannababu said the SIT report clearly recorded that ghee tankers rejected by TTD during the coalition government’s period re-entered the system through backdoor routes and were later used, yet the...
08-02-2026 06:38 PM
Srinivas listed several temple-related incidents, accidents, and alleged desecrations during coalition rule to question their commitment to protecting Hindu institutions. He further accused Deputy...
08-02-2026 06:37 PM
Y.S. Jagan and Y.S. Bharathi personally blessed the newlyweds and extended their heartfelt greetings on the occasion.
08-02-2026 06:36 PM
investigations themselves and were ready for any inquiry, asserting that baseless allegations and sensational claims should stop and that faith should not be exploited for politics.
08-02-2026 06:16 PM
తిరుమల లడ్డూలో ఎలాంటి జంతుకొవ్వూ లేదని సీబీఐ సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసినా సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తో కూటమి ప్రభుత్వం లోని మంత్రులు భయం, భక్తితో పాటు సిగ్గూశరం లేకుండా మాట్లాడుతున్నారు.
08-02-2026 06:12 PM
చెన్నైలోని ప్రముఖ లీలా ప్యాలెస్ హోటల్లో అట్టహాసంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకలో పలువురు రాజకీయ, వ్యాపార, సామాజిక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు
08-02-2026 06:01 PM
లడ్డూ కల్తీ పేరుతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని అల్లరి చేయడం మానుకుని తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ...
07-02-2026
07-02-2026 10:38 PM
అంబటిపై, ఆయన ఇంటిపై జరిగిన దాడిని వైయస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వైయస్ఆర్సీపీ నేతలు, కాపు సామాజిక వర్గ పెద్దలు ఇక్కడికి...
07-02-2026 10:33 PM
Karanam Dharmasri said Kapu leaders in YSRCP have resolved to collectively fight for repression and to support Ambati Rambabu. He criticized the use of Tirumala laddu for politics and said faith and...
07-02-2026 10:30 PM
The wedding ceremony of Sahil and Vedika is scheduled to take place on Sunday.
07-02-2026 10:25 PM
Vemareddy stated that the helipad site originally belonged to the Railways and was later leased to EID Parry Limited, a fertilizer company. After the company shut down, the land was auctioned, but as...
07-02-2026 06:20 PM
ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి అవినీతి, అక్రమాలను తట్టుకోలేక ప్రజలు అధికార పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని విమర్శించారు. ప్రజల ఈ తీర్పుతో సోమిరెడ్డి...
07-02-2026 06:17 PM
తాడేపల్లిలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హెలీప్యాడ్ కోసం రైతు భూమిని బలవంతంగా లాక్కున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్
07-02-2026 04:22 PM
28-08-2018న టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాసన కోసం సింథటిక్ ఘీ సుమారు 87,750 కేజీలు కొనుగోలు చేశారు. కేజీ రూ.385 కి కొనుగోలు చేశారు. అంటే ప్లేవర్ కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో...
07-02-2026 04:18 PM
‘‘మన అండర్-19 జట్టు ప్రపంచకప్ విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. మైదానంలో మీరు చూపిన పట్టుదల, క్రమశిక్షణ చూసి దేశం ఎంతో గర్వించింది.
07-02-2026 04:00 PM
మా ఇంటిపై టీడీపీ గుండాలు దాడి చేసి సర్వం నాశనం చేశారు. మా నాన్నగారిపై హత్యాయత్నం చేయడమే కాకుండా, అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపారు.
07-02-2026 03:06 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు, రౌడీలతో దాడులు చేయించి ప్రశ్నించే గొంతులను...
07-02-2026 02:59 PM
Madhav further said the return journey was handled even more irresponsibly, with police diverting the convoy at night through villages and narrow interior roads without informing YS Jagan’s security...
07-02-2026 02:57 PM
In fact, it was during the TDP term that large quantities of flavour-enhancing chemicals were used in the ghee prepared for laddus. There is clear evidence regarding the purchase of the flavour...
07-02-2026 02:54 PM
విదేశాల నుంచి దిగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లోకి ప్రవేశించే ధర, దేశంలో అమలులో ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే కనీసం 10 శాతం ఎక్కువగా ఉండేలా దిగుమతి సుంకాలు విధించాల్సిన అవసరం...
07-02-2026 02:41 PM
జడ్ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వైయస్ జగన్గారిని ఇరుకు రోడ్లలో, పల్లెటూళ్ల మీదుగా తీసుకురావడం దారుణమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ ఆక్షేపించారు.
07-02-2026 01:02 PM
ఎన్టీఆర్ జిల్లా: గుండెపోటుతో మృతి చెందిన వైయస్ఆర్సీపీ చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు డి.
07-02-2026 12:06 PM
కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బ కొత్తకాలనీకి చెందిన ఎస్కే రసూల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అరీఫా (12) గత నెల 30వ తేదీ (శుక్రవారం) రాత్రి...
06-02-2026
06-02-2026 10:39 PM
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి రాంబాబు నివాసానికి...
06-02-2026 10:35 PM
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సంపాదించలేక నానా అగచాట్లు పడుతోంది. నే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు,...
06-02-2026 10:22 PM
పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ కోసం రాంబాబు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వైయస్ జగన్ పేర్కొన్నారు.
06-02-2026 10:19 PM
జనవరి 30 న విశాఖ కార్పొరేషన్ లో జరిగిన సర్వసభ్యసమావేశం ప్రజాస్వామ్య విరుద్ధం. ఆ సమావేశంలో మేయర్ తో పాటు కూటమి కార్పొరేటర్లు ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా వ్యవహరించారు. కౌన్సిల్ లో 15 అంశాలను పొందుపరిచి...
06-02-2026 10:13 PM
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వైయస్ఆర్సీపీ ఆరోపించింది. భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యవహరించడం అత్యంత ప్రమాదకరమని పార్టీ నేతలు...
06-02-2026 10:08 PM
గుంటూరులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అక్కడ, ఇక్కడ చేసిన విధ్వంసం చూసి, రెండు కుటుంబాల సభ్యులను పరామర్శించడం జరిగింది. రాష్ట్రంలో జంగిల్రాజ్ పరిపాలన సాగుతోంది.
06-02-2026 06:57 PM
Speaking to the media after consoling Jogi Ramesh and his family members, and after witnessing the destruction and arson carried out by TDP mobs at his residence, YS Jagan Mohan Reddy said that the...
06-02-2026 06:54 PM
గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటికి వెళ్లి చూసినప్పుడు నాగరిక ప్రపంచం తలవంచుకునే పరిస్థితి కనిపించింది. ఐదు కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు.
06-02-2026 06:44 PM
దాడిలో ధ్వంసమైన ఇంటి భాగాలను పరిశీలించిన జగన్, అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించారు. అనంతరం జోగి రమేష్ కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,...
06-02-2026 05:35 PM
మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని చెప్పారు. ఆ సమయంలో రాంబాబు మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు
06-02-2026 02:50 PM
వైయస్ జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వివాదాన్ని రేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మకమైన తిరుమల వంటి పవిత్రక్షేత్రంపై సీఎం స్థాయిలో వివాదం...
06-02-2026 02:11 PM
వైయస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున న్యాయపరంగా, ప్రజాస్వామ్యపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు
06-02-2026 01:10 PM
వైయస్ జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురవుతోంది. ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయస్ జగన్ ఇబ్రహీంపట్నం వెళ్తున్నారు.
06-02-2026 12:33 PM
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు తాము రేపు ఉదయం వెళ్లనున్నట్లు అమరనాథ్ తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి, బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
06-02-2026 12:27 PM
మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు పాల్పడటం రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూపిస్తోందని రోజా విమర్శించారు. ‘‘మాజీ మంత్రి ఇంటిపైనే దాడి చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో...
06-02-2026 11:44 AM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి జోగి రమేష్ ఇంటికి బయల్దేరారు.
06-02-2026 11:35 AM
తన కుటుంబంపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, పెట్రోల్ బాంబులతో తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కుటుంబాన్ని మట్టుబెట్టాలని ప్రయత్నించారని జోగి రమేష్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను...
06-02-2026 09:20 AM
ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైయస్ జగన్ ఇబ్రహింపట్నానికి బయలుదేరుతారు. మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, నల్లగుంట, గుంటుపల్లి మార్గంగా ఇబ్రహింపట్నంలోని మాజీ మంత్రి జోగి...
06-02-2026 09:12 AM
వైయస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జు లకు, ముఖ్యనేతలకు నోటీసులు అందించారు.
06-02-2026 08:51 AM
‘చలో పోతిరెడ్డిపాడు’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయస్ఆర్సీపీ నేతలతో పాటు రైతులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జనాలను తరలించేందుకు ఎవరూ కూడా ఒక బస్సు, లారీ ఏర్పాటు చేయలేదు
06-02-2026 08:43 AM
ఇటీవల జరిగిన దాడిలో జోగి రమేష్ ఇంటిపై విధ్వంసం చోటుచేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వైయస్ జగన్ స్వయంగా వెళ్లి...
06-02-2026 08:39 AM
He criticised Chandrababu and Pawan Kalyan of making statements that invite public ridicule and of dragging Sanatana Dharma into politics despite their own past remarks and conduct
06-02-2026 08:33 AM
He criticized Pawan Kalyan for making reckless religious statements and asked how many times he had changed faiths, adding that leaders who lack fear or devotion toward God are lecturing others on...
06-02-2026 08:27 AM
గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ మాత్రం నంగిగా మాట్లాడుతూ... వాస్తవాలు ప్రజలకు చెబుతున్నామంటున్నారు. కానీ వారి మాటల్లో మేం ప్రజలకు దొరికిపోయామన్న విషయం స్పష్టంగా అర్ధం...
05-02-2026
05-02-2026 08:54 PM
2007 జూన్ 2న తిరుమల ఏడు కొండల్ని దివ్యక్షేత్రం అని పిలవాలి, ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధమని రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చింది నిజం కాదా ? నాడు వైఎస్సార్ ఏడు కొండల్ని రెండు కొండలు అన్నారంటూ...
05-02-2026 08:28 PM
Leaders said the project, a lifeline for irrigation and drinking water, was sidelined citing environmental clearances despite major progress under YSRCP. They referenced Revanth Reddy’s claim that he...
05-02-2026 08:26 PM
Speaking to the media along with YSRCP Lok Sabha leader PV Mithun Reddy and MPs M. Gurumoorthy and Golla Babu Rao and others, he said the CBI-led SIT had clearly stated in its charge sheet that no...
05-02-2026 08:22 PM
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో పాలన సాగిస్తున్నదని విమర్శించారు
05-02-2026 08:10 PM
లడ్డూ ప్రసాదంలో ఆవునెయ్యికి బదులు జంతుకొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు అత్యంత దారుణంగా కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆరోపణల మీద సీబీఐతో విచారణ జరిపించాలని...
05-02-2026 06:25 PM
ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతపై అనుమానం వ్యక్తమైన వెంటనే అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి బాధ్యతాయుతంగా స్పందించి నమూనాలను మైసూర్లోని సెంట్రల్...
05-02-2026 06:21 PM
ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు. కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం