Form c7

05-02-2026

05-02-2026 03:39 PM
రాయలసీమ ఉద్యమకారులమని చెప్పుకునే కొందరు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వ్యర్థమని మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
05-02-2026 03:09 PM
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ విభాగం నేతలు హెచ్చరించారు.
05-02-2026 03:01 PM
2024 మే నెల వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగాయని, కానీ జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిలిపివేశారని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.
05-02-2026 01:23 PM
తమ తండ్రి ఎప్పుడూ చెప్పినట్లే వెంకటేశ్వరస్వామి తమకు అండగా ఉన్నారని, దేవుడి ఆశీస్సులు ఉన్నంతవరకు తమపై వేసే ప్రతి రాయి పువ్వుగా మారుతుందని శ్రీజ అన్నారు. తమ ఇంటిపై అత్యంత దారుణంగా దాడి జరిగిందని,...
05-02-2026 01:07 PM
ఆరోగ్య రంగంలో నూతన మార్గాలను సృష్టిస్తూ లక్షలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా, ఆనందంగా...
05-02-2026 01:01 PM
Bhimavaram, Feb 5: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy attended the wedding reception of Legislative Council Chairman Koyye Moshenu Raju’s son in Bhimava
05-02-2026 01:00 PM
నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్‌)లకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
05-02-2026 12:54 PM
ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
05-02-2026 10:01 AM
10.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు.
05-02-2026 09:57 AM
బ్రిటిష్‌ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం.  రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు,

04-02-2026

04-02-2026 10:15 PM
It was submitted to the court that the cases were registered in haste without following proper procedure and that the police acted with political intent. The counsel pointed out that the statements...
04-02-2026 10:11 PM
గుంటూరు: రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ కొనసాగుతోందని, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మో
04-02-2026 06:41 PM
Speaking to the media here on Wednesday after consoling the family members of Ambati Rambabu, he said Chandrababu Naidu has been trying to distort facts after his bluff was called in the Tirupati...
04-02-2026 05:22 PM
కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా సకాలంలో అందక రైతులు అనేక నష్టాలు చవిచూస్తున్నారని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజకీయాలకు అతీతంగా
04-02-2026 05:14 PM
దాడి ఘటనలో బాధితుడైన అంబటి రాంబాబు పైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించడం అన్యాయమని వైయ‌స్ జగన్ త‌ప్పుప‌ట్టారు. రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అధికార పార్టీకి చెందిన గూండాలు...
04-02-2026 04:45 PM
ప్రత్యేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులపై టార్గెట్‌ చేసిన దాడులు జరుగుతున్నాయని, ఇందులో ఎక్కువగా ఎస్సీ వర్గాలకు చెందిన కార్యకర్తలు బాధితులవుతున్నారని వివరించారు....
04-02-2026 04:21 PM
ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ కమిటీల్లో భాగస్వామ్యం కల్పిస్తామని, అన్ని వర్గాల నుంచి నాయకులకు పదవుల్లో అవకాశం ఇచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేలా
04-02-2026 03:16 PM
తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టంగా చెప్పినా కూటమి నేతలు విమర్శలు ఆపడం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
04-02-2026 03:01 PM
1990 నుంచే చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించిన కాటసాని రామభూపాల్ రెడ్డి, సీమ ప్రజలకు నీరు అందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
04-02-2026 02:58 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
04-02-2026 02:49 PM
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయని మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ఆరోపించారు.
04-02-2026 02:37 PM
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు
04-02-2026 02:33 PM
తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ముద్దనూరు మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే తన...
04-02-2026 02:30 PM
ఈ సందర్భంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు, అలాగే సాల్మన్ రాజు హత్యకు సంబంధించిన అంశాలను కమిషన్ ముందు వివరించారు. టీడీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా...
04-02-2026 02:22 PM
చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నారా లోకేష్, టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అపర మేధావిగా చెప్పుకునే నారా లోకేష్ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
04-02-2026 12:41 PM
గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైయ‌స్‌ జగన్‌ కాన్వాయ్‌ను ముందుకు నడిపించారు. జగన్‌ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి.
04-02-2026 12:14 PM
ప్రజలను అడ్డుకోడానికే చేసిన కుట్రలను అభిమానులు చేధించారు. జంగిల్‌ రాజ్‌ కుట్రలకు ఎదురు తిరిగి ముందుకు సాగారు. గుంటూరులో పరిణామాలపై అటు ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.
04-02-2026 09:53 AM
In a press release, Bhumana said TTD priests and workers at the laddu potu are facing pressure and harassment from officials to issue statements dictated by the government
04-02-2026 09:51 AM
అనంతరం రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులు, జంగిల్‌ రాజ్‌ తరహా అరాచకాలపై వైయ‌స్‌ జగన్‌ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
04-02-2026 08:55 AM
రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను...
04-02-2026 08:36 AM
దాడిలో కీలకంగా పాల్లొన్న షేక్‌ ఆషా, ఫతావుల్లాలిద్దరూ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని.. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందెవేసిన చేయి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు...

03-02-2026

03-02-2026 09:19 PM
సిట్‌ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్‌ అదనపు ఛార్జిషీట్‌లో కానీ, ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప...
03-02-2026 09:15 PM
ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడుతూ.. ప్రభుత్వ తప్పిదాలను విమర్శించడం సహజం. ప్రజలపట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. కానీ అధికార పక్షం తమ తప్పులను ప్రశ్నించకూడదు.
03-02-2026 09:11 PM
Bhumana argued that the controversy began after public allegations about animal fat in laddu ghee, which later led to a Supreme Court-directed SIT probe. According to him, after a year-long...
03-02-2026 09:10 PM
Kadapa, Feb 3: YSR Congress Party State General Secretary S.V.
03-02-2026 09:08 PM
During the visit, he will meet and console the family members at the vandalised residence. After the visit, he will return to Tadepalli by the same route
03-02-2026 09:07 PM
They will also report the alleged murder attempts and petrol bomb attacks on the houses of former ministers Ambati Rambabu and Jogi Ramesh, the filing of more than 16 false cases against Ambati...
03-02-2026 09:05 PM
He further said that an officer, Anil Kumar Singhal, was transferred only because the report did not suit the ruling party. Gurumoorthy urged the TDP to put an end to this political drama and focus...
03-02-2026 09:04 PM
తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు బయలుదేరుతారు. మంగళగిరి, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ కార్యాలయం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మార్గాల
03-02-2026 09:00 PM
క్యాబినెట్‌ భేటీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేస్తారని, నిరుద్యోగ భృతి చెల్లిస్తారని, రైతులకు మూడో విడత...
03-02-2026 07:13 PM
Former minister Perni Nani said that the attacks on Ambati Rambabu and Jogi Ramesh were carried out intentionally under the direction of the top leadership, with hired groups and antisocial elements
03-02-2026 05:02 PM
He also asked for enhancement of funds for Polavaram, which is the lifeline of the State. The allocation of Rs 3,320 crore is meagre and should be increased, and the height of the project should also...
03-02-2026 04:59 PM
ల్యాబ్ నివేదికలు, దర్యాప్తు ఫలితాలు ప్రజల ముందుకు రాకముందే సంచలనాత్మక ప్రకటనలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక శాంతి, మత సామరస్యంపై ప్రతికూల ప్రభావం...
03-02-2026 04:49 PM
The MPs also requested the Speaker to consider setting up a special helpline for Members of Parliament to address MP-related issues in a timely manner. The YSRCP MPs stated that Speaker Om Birla...
03-02-2026 04:47 PM
సీఎం చంద్ర‌బాబు త‌న నీచ రాజ‌కీయాలకు తిరుమ‌ల శ్రీవారిని కూడా వాడుకుంటూ తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశాడు. సీబీఐ సిట్ చార్జిషీట్ ద్వారా...
03-02-2026 04:28 PM
ఈ విషయంలో ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజిని తదితర నాయకులపై భౌతిక దాడులు చేసి, ఇళ్లను ధ్వంసం
03-02-2026 04:08 PM
Speaking to the media, Amarnath said 44 acres of prime government land were illegally occupied by a relative of Chief Minister N. Chandrababu Naidu, the Visakhapatnam MP. While YS Jagan Mohan Reddy...
03-02-2026 03:55 PM
రాజకీయ ప్రతీకార ధోరణితో నాయకుల ఇళ్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేచ్చే చర్యలని తానేటి వనిత పేర్కొన్నారు. జోగి రమేష్ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
03-02-2026 03:47 PM
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నెయ్యి నమూనాలు సేకరణ, ట్యాంకర్ల రాక, వాటి వినియోగం జరిగిందని నివేదికలో ఉందని పేర్కొంటూ, ఏవైనా లోపాలు ఉంటే అవి కూటమి ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు.
03-02-2026 03:40 PM
రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతల ప్రోత్సాహంతో హిందువులు, ప్రజల మనోభావాలను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫ్లెక్సీలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు...
03-02-2026 03:18 PM
దానిపై వైయ‌స్ఆర్‌సీపీ స్పంచి.. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పడిన సిట్ దాదాపు 14 నెలల తర్వాత .. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వులు లేవని  కోర్టుకు...
03-02-2026 03:12 PM
సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పుత్త శివశంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  
03-02-2026 03:08 PM
అంబటి రాంబాబును ఇలా కలవడం బాధాకరమని అన్నారు. మాజీ మంత్రుల ఇళ్లను తగలబెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు
03-02-2026 02:49 PM
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి రాయలసీమ రైతులు, ప్రజలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు
03-02-2026 02:42 PM
రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 800 అడుగుల స్థాయి వద్దనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు
03-02-2026 02:36 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని అభివృద్ధిపైనే దృష్టి సారిస్తోందని, రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు
03-02-2026 01:37 PM
డైవర్షన్ రాజకీయాల కోసం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని అవినాష్ ఆరోపించారు. టీడీపీ నేతలు కర్రలు, రాడ్లతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు
03-02-2026 01:29 PM
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం...
03-02-2026 01:17 PM
కాపు, బీసి నాయకులపై దాడులు శోచనీయం. శ్రీవారి లడ్డు ప్రసాదం దుష్ప్రచారంలో దొరికేసిన కూటమి నాయకులుఉ.. డైవర్షన్ కోసమే దాడులకు పాల్పడుతున్నారు
03-02-2026 01:03 PM
తిరుమల లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి పవిత్ర ప్రసాదంపై రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు

Pages

Back to Top