Form c7

15-02-2026

15-02-2026 10:07 AM
‘‘నియమ నిష్టలు, భక్తి శ్ర‌ద్ధ‌లు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు.
15-02-2026 10:05 AM
రెండో ఏడాది నుంచి అనేక ఆంక్షలతో అరకొరగా అమలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు ఉండగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఎప్పు­డు అందుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇలా అన్ని వర్గాలను...

14-02-2026

14-02-2026 10:12 PM
గతేడాది రాష్ట్రంలో 394 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ డేటా చెబుతోంది. అంటే రోజుకు ఒకరి కంటే ఎక్కువ. రైతు కూలీలైతే కనీసం రోజుకు నలుగురు నుంచి ఐదుగురు చనిపోతున్నారని మీ డేటా చెబుతోంది.
14-02-2026 09:33 PM
ప్రస్తుత విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కేటాయింపులు వాస్తవికం కాదన్నారు.
14-02-2026 09:28 PM
గత ఏడాది అంకెలనే స్వల్ప మార్పులతో పెంచి రూ.10 వేల కోట్లు అధికంగా ఈ బ‌డ్జెట్‌లో చూపించారు. బడ్జెట్ పరిమాణం పెరిగిందని చెబుతున్నప్పటికీ, అది ఆదాయ వృద్ధి వల్ల కాదని, అప్పుల ద్వారానే పెరిగిందని స్ప‌ష్ట‌మ...
14-02-2026 09:25 PM
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు కాగా రెండూ కలిపి రూ.3,32,205 కోట్లు ఉంది. ఖర్చు కూడా అంతే ఉంది.
14-02-2026 07:43 PM
Speaking to media here on Saturday, former Finance Minister Buggana Rajendranath  said the tall claims and fudging of figures is blatant as the format of budget book has been changed to extent of...
14-02-2026 07:36 PM
Questioning the Home Minister, she asked what action was taken when TDP leaders provoked and attacked their family and women at home. She also questioned whether the minister’s criticism was truly...
14-02-2026 07:35 PM
They pointed out discrepancies in debt figures, with the budget claiming state debt at Rs. 9.46 lakh crore while YSRCP maintains its tenure borrowings were only Rs. 3.21 lakh crore. They flagged a...
14-02-2026 07:33 PM
రాష్ట్ర అప్పు రూ.9.46 లక్షల కోట్లు ఉన్నట్లు బడ్జెట్‌లో చెప్పారు. కానీ మా ప్రభుత్వ హయాంలో రూ.3.21 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని చెప్పాం. కాబట్టి ప్రభుత్వం చెబుతున్న లెక్క కూడా తప్పు
14-02-2026 07:29 PM
ప్రశ్నించడానికే జనసేన పార్టీ ఉద్భవించిందని పవన్ కళ్యాణ్ అంటారు. కానీ ఈ ప్రశ్నలన్నీ ఆయన ఎందుకు అడగడం లేదు?  హోంమంత్రి త‌న‌ బాధ్యతను మరిచిపోయారు
14-02-2026 03:12 PM
ప్రజలు అభివృద్ధి చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లనే పదే పదే ప్రస్తావించారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడా స్పష్టత...
14-02-2026 03:11 PM
అంబటి రాంబాబు పై నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
14-02-2026 02:47 PM
ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేసిన నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారేనని అన్నారు.
14-02-2026 02:34 PM
కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాండ్లావత్ శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి ఈశ్వర్ నాయక్,...
14-02-2026 11:40 AM
‘పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు.  
14-02-2026 11:33 AM
కాకాణి పూజీతపై కూడా అదే సందర్భంలో అక్రమ కేసు నమోదు అయినట్టు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి చెప్పారు. ఎన్ని కేసులు మోపినా, ప్రభుత్వాన్ని, పోలీసుల చర్యలను ప్రశ్నించడం మానుకోమని ఆయన తెలిపారు.
14-02-2026 10:48 AM
ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికివదిలేసింది. ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

13-02-2026

13-02-2026 10:24 PM
Referring to the Tirumala laddu ghee issue, Chandrasekhar said the controversy was being used as a diversion. He said decisions were meant to benefit Heritage-linked interests through Indapur Dairy...
13-02-2026 10:21 PM
The leaders expressed concern that after the change in government, complaints of discrimination against Arya Vysyas had increased. They said small and medium traders were facing frequent inspections,
13-02-2026 10:19 PM
He also dismissed reports targeting him over land matters and alleged a motivated campaign for questioning the allotment of land to GITAM. YSRCP MLCs Varudu Kalyani,
13-02-2026 10:18 PM
రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యుల పట్ల అన్యాయాలు, వివక్ష పెరిగినట్లు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార వర్గానికి వెన్నెముకగా నిలిచిన ఆర్యవైశ్యులను...
13-02-2026 05:36 PM
దివంగత వైయస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొస్తే దాన్ని వైయస్‌ జగన్‌ గారు మరింత ముందుకు తీసుకెళ్లారు. దీంతోపాటు నాడు–నేడు (మనబడి) ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి...
13-02-2026 05:30 PM
నీకు జన్మనిచ్చిన రాయలసీమకు హంద్రీనీవా ద్వారా 44 టీఎంసీల నీటిని 2004 తర్వాత వైయస్.రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ద్వారా తరలించేంతవరకు .. గుక్కెడు నీరు కూడా అందించలేని అసమర్థ నాయకత్వం నీదే చంద్రబాబూ
13-02-2026 05:18 PM
    రూ.6 వేల కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, ఖచ్చితమైన గడువు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వం పెట్టిపోయిన రూ.4 వేల కోట్ల బకాయిలు కూడా...
13-02-2026 04:18 PM
రాజకీయ కక్షలతో ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయని, ఆ సమయంలో ఇళ్లలో మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాంటి ఘటనల్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.
13-02-2026 03:22 PM
మైనర్ బాలిక మృతి ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించడం, మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేక ఆధారాలతో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం సరైంది...
13-02-2026 03:16 PM
అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం చెందిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భారీ స్కెచ్...
13-02-2026 02:58 PM
విద్యార్థినుల సమస్యలు వింటే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. డార్మిటరీలో పిల్లలు పడుకునే చోటే ఎలుకలు పట్టే బోన్లు...
13-02-2026 02:49 PM
రాష్ట్రంలో మరో మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరగడం కూడా ఆందోళన కలిగించే అంశమని బొత్స పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ముందుకు తీసుకువచ్చి మైలేజ్ కోసం ప్రయత్నించడం తగదని...
13-02-2026 02:41 PM
గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష​ సమాధానం చెప్పలేక సైలెంట్‌ అయిపోయారు.
13-02-2026 02:31 PM
In his condolence message, YS Jagan said the passing of the revered seer is an irreparable loss not only to spiritual circles but to society at large. The Swami dedicated his entire life to the...
13-02-2026 02:08 PM
స్వామి వారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేశారని వైయ‌స్ జగన్ తెలిపారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక సాధనకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో వారు విశేష...
13-02-2026 02:02 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం  నాడు–నేడు  పేరును మార్చినా, ఇప్పటివరకు కొత్తగా ఏ పనులు చేపట్టిందో వివరించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు

12-02-2026

12-02-2026 07:16 PM
కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 20 నెల‌లు దాటినా కొత్త‌గా ఒక్క‌రికీ సామాజిక పింఛ‌న్లు మంజూరు చేయ‌లేదని వారే ఒప్పుకున్నారు. ఎప్పుడిస్తారంటే.. స్ప‌ష్టమైన తేదీ ప్ర‌క‌టించ‌కుండా ఇస్తామ‌ని చెప్పి త‌...
12-02-2026 07:11 PM
 కౌన్సిల్‌లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్‌ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా...
12-02-2026 07:06 PM
YS Jagan said the party had strength in the Council and members must use that platform effectively. He asked them to study every subject in depth, come fully prepared and speak with facts and...
12-02-2026 07:02 PM
Secretariat, Feb 12: Legislative Council Opposition Leader Botsa Satyanarayana demanded that the coalition government immediately clear all pending Thalliki Vandanam dues before the conclusion of the...
12-02-2026 06:56 PM
అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్‌ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం...
12-02-2026 05:03 PM
Appireddy further stated that the Chief Minister made statements that would alarm an average Hindu listener and accused the government of handing over lands worth thousands of crores to its...
12-02-2026 05:02 PM
Vemareddy emphasized that no cultivation ever took place on the land and recalled that it had long remained under Railway control, previously leased to EID Parry for a fertilizer factory. Even after...
12-02-2026 04:51 PM
నాణ్యత లేని నెయ్యి టాంకర్లు తమ హయాంలో వెనక్కు పంపినట్లు, అన్ని రికార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. చీటింగ్ విషయాన్ని సీబీఐ కూడా గుర్తించినట్లు గుర్తు చేశారు.
12-02-2026 04:36 PM
He said the visuals of women devotees climbing walls due to suffocation and distress were shocking and reflected complete administrative collapse. The holy chants of “Om Namah Shivaya,
12-02-2026 04:35 PM
The manufacturing unit of Heritage Foods, called Indapur Foods and Dairy Products had supplied large quantity of ghee for prices varying from Rs 278 to Rs 306 during Chandrababu’s previous term and...
12-02-2026 04:33 PM
కూటమి ప్రభుత్వం 104, 108 సర్వీసులను ప్ర‌భుత్వం నిర్లక్ష్యం చేస్తుంద‌ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తున్నట్లు శ్రీ‌కాంత్‌రెడ్డి ఆరోపించారు.
12-02-2026 04:19 PM
ర్యాలీ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విధానాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు.
12-02-2026 04:14 PM
తమ కుమారుడికి వైయ‌స్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరగడం పట్ల లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తమ కుమార్తెకు కూడా వైయస్‌ జగన్ అన్నప్రాసన నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా...
12-02-2026 03:51 PM
తాను తాడేపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిని, చిన్నప్పటి నుంచి ఆ భూమి రైల్వే స్థలంగానే ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. ఏ పంట సాగు చేయ‌లేదు. గతంలో ఆ భూమిని రైల్వే శాఖ మద్రాస్‌కు చెందిన ఈఐడీ...
12-02-2026 03:46 PM
చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ వెబ్ సైట్ ను తనిఖీ చేస్తూ..  వాళ్ల మాన్యుఫాక్చరింగ్  యూనిట్స్ చూస్తే.. ఇందాపూర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ అనే సంస్థ భువనేశ్వరి గారి ఫోటోతో పాటు  ఉంది. అమెజాన్ వెబ్...
12-02-2026 03:41 PM
క్యూలైన్ల‌లో ఊపిరంద‌క‌, తాగడానికి నీళ్లు కూడా దొర‌క్క భ‌క్తులు అల‌మ‌టించార‌ని వివ‌రించారు. ఆల‌యాల్లో వ‌రుస దుర్ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా ఈ ప్ర‌భుత్వం మేల్కోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.
12-02-2026 03:36 PM
సెక్షన్–104 ద్వారా పాత మూడు కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఈ సవరణ ద్వారా చట్టాల్లో స్పష్టత పెరిగి అనవసర న్యాయ వివాదాలు, చట్టపరమైన అయోమయాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
12-02-2026 01:11 PM
ఆయ‌న‌పై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు జారీ చేసి ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
12-02-2026 11:56 AM
ఆత్మనిర్భర, బ్లూ ఎకానమీ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయితే, మత్స్యకారుల ఆదాయాలు పెరుగుతాయ‌ని, కోస్తాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్ద దోహదం అవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. 
12-02-2026 11:36 AM
ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు. 
12-02-2026 11:27 AM
అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు?. మూడు వేల కోట్ల విలులైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే లీజుకు ఇచ్చారు.
12-02-2026 11:13 AM
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది.   
12-02-2026 11:06 AM
ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్‌ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై...

11-02-2026

11-02-2026 10:17 PM
అసెంబ్లీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన వైఖరి, చర్చల నిర్వహణ విధానం తదితర అంశాలపై వైయస్ జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.  
11-02-2026 10:12 PM
Tadepalli, Feb 11: YSRCP leaders from Kotha Narikelapalli (KN Palli) in Vemuru constituency of Bapatla district met former Chief Minister and YSRCP President Y.S.
11-02-2026 10:10 PM
శ్రీ వై.య‌స్. జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, దిగువ పేర్కొన్న వారిని "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులుగా నియమించడం జరిగింది

Pages

Back to Top