పత్రికా ప్రకటనలు

24-10-2025

24-10-2025 10:52 PM
రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామచంద్రారెడ్డి 

11-10-2025

11-10-2025 11:09 AM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

02-10-2025

02-10-2025 12:43 PM
ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.       

25-09-2025

25-09-2025 08:50 PM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  
25-09-2025 08:46 PM
మాజీ ఎమ్మెల్యేలు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ‌, చింత‌ల రామ‌చంద్రారెడ్డిల‌ను పీఏసీ స‌భ్యులుగా నియ‌మించారు.

18-09-2025

18-09-2025 01:20 PM
ఆలూరు సాంబశివా రెడ్డిని పార్టీ "స్టేట్ అడ్మిన్ హెడ్" గా నియమించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

15-09-2025

15-09-2025 11:12 AM
ఎన్నో తాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ఇంజ‌నీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

12-09-2025

12-09-2025 11:16 AM
ఆస్ట్రేలియా క‌న్వీన‌ర్‌గా కందుల భ‌ర‌త్‌రెడ్డిని నియ‌మించారు.

07-09-2025

07-09-2025 09:36 AM
జోన్-1 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొంటు రఘురామ్ (శ్రీకాకుళం), 

05-09-2025

05-09-2025 09:37 PM
‘‘ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు...

03-09-2025

03-09-2025 10:52 AM
రైతుల‌కు అందాల్సిన యూరియా దారిమళ్లుతోంది. రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాతో సహా ఇతర ఎరువులను టీడీపీ నేతలు బరితెగించి పెద్దఎత్తున పక్కదారి పట్టించి బ్లాక్‌మార్కెట్‌కు మళ్లిస్తున్నారంటూ మీడియాలో...

02-09-2025

02-09-2025 05:58 PM
‘‘టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు 2022–2023లో నిర్మాణ పనులను ప్రారంభించి చాలా త్వరగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించటం హర్షణీయం. ఈ సందర్భంగా ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు నా హృదయపూర్వక...

19-08-2025

19-08-2025 01:24 PM
కృష్ణా జిల్లాకు చెందిన ఎంవీఎస్ నాగిరెడ్డి 2011 నుంచి ఇప్పటి వరకూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడిగా ప‌ని చేశారు. అలాగే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ...

17-08-2025

17-08-2025 09:30 AM
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ను పార్టీ రాష్ట్ర శెట్టి­బలిజ విభాగం అధ్యక్షుడిగా నియమించారు.

16-08-2025

16-08-2025 05:23 PM
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం...

07-08-2025

07-08-2025 09:00 AM
వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలను పార్టీ నియమించింది.

06-08-2025

06-08-2025 08:51 AM
జోన్-5 ఐదు జిల్లాలు(వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి)కు కర్నూలు జిల్లాకు చెందిన ఎస్వీ విజయ మనోహరిని నియమించారు. 

19-07-2025

19-07-2025 10:06 PM
‘ఇది కచ్చితంగా కక్షపూరిత రాజకీయం. గత మా ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీని పారదర్శకంగా అమలు చేశాం. ఎక్కడా అవినీతిని తావు లేకుండా ప్రభుత్వమే స్వయంగా మద్యం షాప్‌లు నిర్వహించింది.

05-07-2025

05-07-2025 10:49 AM
ఆలూరు సాంబ‌శివారెడ్డి తాత్కాలికంగా పార్టీ అనుబంధ విభాగాల వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

02-07-2025

02-07-2025 12:20 PM
శ్రీ స‌త్య‌సాయి జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వ‌జ్ర భాస్క‌ర్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ
02-07-2025 12:18 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్ర ఐటీ విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్యాల విజ‌య్‌భాస్క‌ర్‌రెడ్డిను నియ‌మి

08-06-2025

08-06-2025 08:07 PM
 పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో గుంటూరు మాజీ మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడుతో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పొరేటర్ల‌ను కూడా పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.  

25-05-2025

25-05-2025 07:42 PM
 ‘‘మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం జరిగింది. తాడేప‌ల్లి పార్క్ విల్లాలో విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి వచ్చారు.. 13 నిమిషాల త‌ర్వాత

23-05-2025

23-05-2025 10:39 AM
కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు.

21-05-2025

21-05-2025 03:00 PM
వలం మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, ఆయ‌న‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ

30-04-2025

30-04-2025 02:19 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ లో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను  పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు.

25-04-2025

25-04-2025 04:13 PM
14 మందిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శులుగా నియ‌మిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
25-04-2025 03:35 PM
భార‌త దేశ అంత‌రిక్ష చ‌రిత్ర‌లో ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేశారు. క‌స్తూరి రంగ‌న్‌కు నివాళుల‌ర్పిస్తూ..ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా`

23-04-2025

23-04-2025 10:28 AM
తాడేపల్లి : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైయ‌స్ఆర్‌సీపీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

12-04-2025

12-04-2025 08:39 PM
 పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, పీఏసీ  కో-ఆర్డినేట‌ర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు  పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

31-03-2025

31-03-2025 03:35 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బీసీ కార్యకర్త కురబ లింగమయ్యను పొట్టనపెట్టుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కురుబ లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైయ‌స్ జ‌గ‌న్ భరోసా...

27-03-2025

27-03-2025 11:03 AM
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట...

26-03-2025

26-03-2025 10:34 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్‌

22-03-2025

22-03-2025 11:02 AM
లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 21, 2025న ప్రధానమంత్రి...

20-03-2025

20-03-2025 05:28 PM
వైయ‌స్ జ‌గ‌న్ విజ‌య‌వాడ న‌డిబొడ్డున అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింద‌న్నారు. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చద‌ని విమర్శించారు.

08-03-2025

08-03-2025 06:26 PM
తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

07-03-2025

07-03-2025 05:38 PM
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే...
07-03-2025 07:05 AM
ఈ మేరకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

06-03-2025

06-03-2025 07:35 AM
తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శులుగా పూల శ్రీనివాసరెడ్డి (సత్యసాయి జిల్లా), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి(తిర

03-03-2025

03-03-2025 10:26 PM
ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేశారు.

23-02-2025

23-02-2025 10:48 PM
మా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం  ఒక మోసమే.

19-02-2025

19-02-2025 10:13 AM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పూడి శ్రీ‌హ‌రి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి చీప్ పీఆర్‌వోగా విధులు నిర్వ‌హించారు.

13-02-2025

13-02-2025 10:56 AM
కాకినాడ జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియ‌మిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

27-01-2025

27-01-2025 03:14 PM
ఆదినారాయ‌ణ‌రెడ్డి లాంటి వారు వైయ‌స్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజ‌కీయంగా దూరం కావాల్సి వ‌చ్చింద‌ని, ఇలా చేసేవారందరికీ భ‌విష్య‌త్తులో ఇదే గ‌తిపడుతుంద‌ని రాచ‌మ‌ల్లు హెచ్చరించారు....

18-01-2025

18-01-2025 10:09 PM
అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ

17-01-2025

17-01-2025 07:04 AM
అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా...

09-01-2025

09-01-2025 07:18 PM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

01-01-2025

01-01-2025 12:47 PM
గాదె మ‌ధుసూద‌న్‌రెడ్డి నియామ‌కం ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పేర్కొన్నారు

19-12-2024

19-12-2024 10:34 PM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

14-12-2024

14-12-2024 08:47 PM
గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడిగా తెనాలి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గ‌డ్డేటి సురేంద్ర‌ను నియ‌మిస్తూ మ‌రో ప్ర‌క‌ట‌న‌ను కేంద్ర కార్యాల‌యం నుంచి విడుద‌ల చేశారు.

12-12-2024

12-12-2024 09:10 PM
పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ(పీఏసీ) మెంబ‌ర్‌గా మాజీ మంత్రి డాక్ట‌ర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్‌
12-12-2024 08:33 AM
రాంబాబును వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  

06-12-2024

06-12-2024 06:42 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాదిగ కార

03-12-2024

03-12-2024 10:30 AM
ఈ మేర‌కు కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

21-11-2024

21-11-2024 09:11 PM
ఉమ్మ‌డి క‌ర్నూలు, వైయ‌స్ఆర్ జిల్లాల రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌గా ఉన్న డాక్ట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అద‌నంగా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

15-11-2024

15-11-2024 10:11 PM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
15-11-2024 07:08 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

08-11-2024

08-11-2024 10:07 PM
చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమితులయ్యారు.

04-11-2024

04-11-2024 09:13 PM
కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్లపై పెడుతున్న అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొని, అన్ని విధాలుగా వారికి అందుబాటులో ఉండేందుకు...

29-10-2024

29-10-2024 11:27 PM
2024 ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌ ఒక్కరే ఒకవైపున ఉంటే, అటువైపు చంద్రబాబుగారి నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత మహానేత వైయ‌స్ఆర్ పేరును  ...

Pages

Back to Top