వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శిగా పాలెపోగు రాంబాబు

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు బాప‌ట్ల జిల్లా ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పాలెపోగు రాంబాబును వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
 

Back to Top